20 Feb 2025

IND vs BAN: బంగ్లా చిత్తు.. ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా బోణీ 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు విజయంతో బోణీ కొట్టింది.

Champions Trophy 2025: వన్డేల్లో 11 వేల రన్స్ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మరో గొప్ప ఘనతను అందుకున్నాడు.

Virat Kohli : వ‌న్డేల్లో ఫీల్డ‌ర్‌గా కోహ్లీ అరుదైన రికార్డు.. స‌చిన్‌, ద్ర‌విడ్‌ల రికార్డులు బ్రేక్‌.. 

టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు.

Modi-Pawan Kalyan: దిల్లీలో రేఖా గుప్తా ప్రమాణ స్వీకార వేడుకలో మోదీ, పవన్‌ మధ్య సరదా సంభాషణ

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.

Mohammed Shami: టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ షమీ స్పెషల్‌ రికార్డు.. ఏంటో తెలుసా..?

టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు.వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు.

Uber Auto: ఉబర్‌ కొత్త నిబంధన.. ఆటో రైడ్స్‌కు కేవలం క్యాష్‌ పేమెంట్‌

క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబర్‌ తన విధానంలో కీలక మార్పు చేసింది. ఇకపై ఉబర్‌ ద్వారా ఆటో బుక్‌ చేసుకున్న ప్రయాణికులు నగదు రూపంలో నేరుగా డ్రైవర్‌కే చెల్లించాల్సి ఉంటుంది.

ISRO: భారతదేశం క్రూ మిషన్ టు మూన్.. రెండు సూర్య రాకెట్ల ద్వారా ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2040 నాటికి మానవులను చంద్రుడిపైకి పంపే లక్ష్యంతో పని చేస్తోంది.

#NewsBytesExplainer: ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేఖా గుప్తా ఎదుర్కోనున్న సవాళ్లు ఏమిటి?

ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు. రాంలీలా మైదాన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Chiranjeevi: ఫ్లైట్‌లో పెళ్లి రోజు సెలబ్రేషన్‌.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

అగ్ర కథానాయకుడు చిరంజీవి, సురేఖ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు.

NTR-Neel Project: ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ సినిమా ప్రారంభం.. యాక్షన్‌ మోత మొదలైంది!

జూనియర్ ఎన్టీఆర్‌, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

USA-China: సుంకాల ఉద్రిక్తతల మధ్య చైనాతో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ సిగ్నల్‌ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడు నిర్ణయాలకు కేరాఫ్‌గా నిలుస్తూ చైనా విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కనిపిస్తున్నారు.

Uttam Kumar Reddy: జగన్‌తో స్నేహం కొనసాగిస్తూ తెలంగాణకు అన్యాయం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీకి అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు.

 Cockroach in Mutton Soup: మటన్ సూప్‌లో బొద్దింక.. అరేబియన్‌ మంది రెస్టారెంట్‌లో ఘటన

రోజు రోజుకూ హైదరాబాద్‌లో ఆహార పదార్థాల నాణ్యత తగ్గుతోంది.

JioTele OS: జియోటెలి ఓఎస్‌తో వస్తున్నమొదటి స్మార్ట్ టీవీ ఇదే..లాంచ్ ఆఫర్ కింద ఉచిత JioHotstar సబ్‌స్క్రిప్షన్ కూడా.. 

జియోటెలి ఆపరేటింగ్ సిస్టమ్‌ (OS) తో మొట్టమొదటి స్మార్ట్ టీవీ మార్కెట్లోకి ప్రవేశించింది.

Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు లేదు : ఈఆర్సీ ఛైర్మన్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపు ఉండదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ స్పష్టం చేశారు.

Stock market: బ్యాంక్‌ షేర్లు పతనం.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి.

Drishyam 3: సినీ అభిమానులకు మోహన్‌లాల్‌ శుభవార్త.. 'దృశ్యం3' రెడీ..

అగ్రశ్రేణి నటుడు మోహన్‌లాల్‌ తన అభిమానులకు శుభవార్తను అందించారు.

Bansuri Swaraj: బీజేపీ నేత బన్సూరి స్వరాజ్‌పై పరువు నష్టం కేసు.. కొట్టేసిన ఢిల్లీ కోర్టు 

క్రిమినల్‌ పరువు నష్టం కేసులో దిల్లీ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్‌కి ఊరట లభించింది.

OTT Platforms: రణవీర్ అల్హాబాదియా వ్యాఖ్యల నేపథ్యంలో.. ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు జారీ 

ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ (IGL) కార్యక్రమంలో రణ్‌వీర్‌ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Benjamin Netanyahu: బేబీ కిఫిర్ బిబాస్, అతని కుటుంబం ఇక లేరు.. నేతన్యాహు భావోద్వేగ ప్రకటన

ఫిబ్రవరి 19 హృదయ విచాకరమైన రోజు అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.

Srisailam: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే..?

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

Sankranthiki Vasthunam: ఓటిటిలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' .. ఎప్పుడంటే..?

ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా బ్లాక్‌బస్టర్ "సంక్రాంతికి వస్తున్నాం" (Sankranthiki Vasthunam).

Telangana: రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం.. తెలంగాణలో గరిష్ఠ స్థాయికి!

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ మరోసారి గరిష్ఠ స్థాయిని తాకింది. బుధవారం ఉదయం 7.55 గంటలకు 16,140 మెగావాట్ల అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు కావడం విశేషం.

Krishna Board: శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీరు పూర్తిగా మాదే.. తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఉన్న నీరు తమకే దక్కుతాయని పేర్కొంది.

War 2: 'వార్‌ 2'.. సినిమాపై రైటర్‌ అప్‌డేట్‌.. విడుదల తేదీ ఎప్పుడంటే! 

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వార్ 2'.

IND vs BAN: టాస్ ఓడిన టీమిండియా..పూర్తి జట్టు ఇదే!

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత జట్టు తలపడనుంది.

Honda Hornet 2.0 : 2025 హోండా హార్నెట్ 2.0 విడుదల.. ధర, ఫీచర్లు, ప్రత్యేకతలు ఏంటంటే..? 

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా తన ప్రసిద్ధ స్ట్రీట్ నేకెడ్ బైక్ హార్నెట్ 2.0ను తాజాగా నవీకరించి విడుదల చేసింది.

Donald Trump: ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే నిత్యం కేసుల చుట్టూ తిరిగేవాడిని : డొనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే తన పరిస్థితి దుర్భరంగా మారిపోయేదని చెప్పారు.

Google Pay: గూగుల్‌ పేలోనూ బిల్లు చెల్లింపులపై ఫీజు! 

గూగుల్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే (Google Pay) ఇకపై విద్యుత్, గ్యాస్ తదితర బిల్లుల చెల్లింపులపై అదనపు రుసుము వసూలు చేయనుంది.

AP FiberNet: ఏపీ ఫైబర్‌ నెట్‌లో భారీ మార్పులు.. ముగ్గురు ఉన్నతాధికారుల తొలగింపు!

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ఆ సంస్థ ఛైర్మన్‌ జీవీ రెడ్డి స్పష్టం చేశారు.

Deportees: 'మేము సురక్షితంగా లేము...': పనామా హోటల్‌లో నిర్బంధంలో ఉన్న అక్రమ వలసదారుల కేకలు

అమెరికా అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు తిరిగి పంపే ప్రక్రియను తీవ్రంగా అమలు చేస్తోంది.

Vizag IPL Matches: విశాఖలో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు.. మ్యాచ్‌ల తేదీలు, టికెట్ల వివరాలు ఇవే!

విశాఖ వేదికగా రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనుండటంతో క్రీడాభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Anushka: 'ఘాటి' రెండు ట్రైలర్లు సిద్ధం అవుతున్నాయా?

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న 'ఘాటి' సినిమా గురించి అందరికీ తెలిసిందే.

CBSE Exams: సీబీఎస్‌ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. ఇక ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు!

విద్యార్థులకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయొచ్చని సీబీఎస్‌ఈ నిర్ణయించింది.

Bill Gates: 'హార్వర్డ్‌ను వదిలేయడం బాధ కలిగించింది'.. బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తన కాలేజీ జీవితాన్ని గుర్తుచేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Earthquake: 4.1 తీవ్రతతో మేఘాలయలో భూకంపం.. గంటల వ్యవధిలోనే రెండుసార్లు ప్రకంపనలు

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ (Meghalaya)లో భూకంపం (Earthquake) సంభవించింది.

Kumbh Mela: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు బ్యాడ్ న్యూస్!

భారతదేశంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన 'కుంభమేళా' కు వెళ్లాలని భావించిన భక్తులకు రైల్వే బోర్డు భారీ షాక్ ఇచ్చింది.

Rekha Guptha: ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా (Rekha Gupta) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Odela 2 Teaser: మహాకుంభమేళాలో తమన్నా ఓదెల2 టీజర్ రిలీజ్ ..

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఓదెల 2'.

Veera Raghava Reddy: 'రంగరాజన్‌పై దాడి తప్పే'.. విచారణలో అంగీకరించిన రాఘవరెడ్డి!

రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి పోలీసుల విచారణలో సంచలన విషయాలను బయటపెట్టాడు.

Exam Day Mistakes: విద్యార్థులలో సాధారణ పరీక్ష తప్పులను ఎలా నివారించాలి?

పరీక్షల సమయం ప్రారంభమైంది. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించాలని, ఉత్తమ మార్కులతో విజయం సాధించాలని కృషి చేస్తున్నారు.

Gold Prices: ఫిబ్రవరిలో ఆకాశానికి చేరిన బంగారం ధర.. గ్రామ్ రేట్ ఎంతో తెలుసా?

ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 20న 22 క్యారట్ల బంగారం ధర గ్రాముకు మరింత పెరిగింది. 24 క్యారట్ల బంగారం ధర రూ. 8804గా ఉంది.

Rohit Sharma: బంగ్లాపై బరిలోకి రోహిత్ శర్మ.. ఊరిస్తున్న భారీ రికార్డులివే!

ఛాంపియన్ ట్రోఫిలో భాగంగా భారత జట్టు గురువారం బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.

New tax refund rule: కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రకారం..ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు రీఫండ్‌లను కోల్పోతారా?

కొత్త ఆదాయ పన్ను చట్టం ప్రకారం, గడువు ముగిసిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) సమర్పించిన వారికి రిఫండ్ అందుతుందా? అనే సందేహం పన్ను చెల్లింపుదారుల్లో చర్చనీయాంశంగా మారింది.

Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి షాక్.. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు 

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ ఎదురైంది.

Samantha: సమంత ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌.. ఒంటరితనం భయంకరంగా అనిపిస్తుంది

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే సమంత తన జీవితానికి సంబంధించిన విశేషాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Celebrity Restaurants: హైదరాబాద్‌లో స్టార్ హీరోల రెస్టారెంట్లు.. మీ ఫేవరెట్ ఏది?

హైదరాబాద్ నగరంలో తెలుగు హీరోలకు చెందిన అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే వాటికి స్టార్ హీరోల కనెక్షన్ ఉందని చాలా మందికి తెలియదు.

Summer Dresses: సమ్మర్‌లో ఈ దుస్తులు ధరిస్తే.. మీ బాడీ కూల్ గా ఉంటుంది 

కాటన్ (Cotton) అనేది కేవలం మహిళలకు మాత్రమే కాకుండా, పురుషులు, పిల్లలు సహా అందరికీ వేసవి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన వస్త్రం.

Telangana: నకిలీ క్లినిక్‌లపై కఠిన చర్యలు.. పట్టుబడితే రూ.5లక్షలు ఫైన్!

హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా పెరుగుతున్న నకిలీ క్లినిక్‌లు, అనుమతుల్లేని నర్సింగ్‌ హోంలు, రిజిస్ట్రేషన్‌ లేకున్నా నడుస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది.

Mexico:ఎందుకు భయపడాలి ?.. డొనాల్డ్‌ ట్రంప్‌పై మెక్సికో అధ్యక్షురాలు కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పరస్పర సుంకాలు, వలసదారుల బహిష్కరణపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ (Claudia Sheinbaum) తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Shivangi : అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'శివంగి' ఫస్ట్ లుక్ విడుదల!

ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్‌ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ 'శివంగి'.

Sheesh mahal: షీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం: రేఖా గుప్తా

అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో దిల్లీలో 'శీష్‌ మహల్‌' పేరు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Bhupalapalli Murder: కాళేశ్వరం మేడిగడ్డ కేసు న్యాయపోరాటం.. పిటిషనర్ దారుణ హత్య

భూపాలపల్లి జిల్లాలో బుధవారం రాత్రి ఘోర హత్య సంభవించింది. మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై కోర్టులో కేసు వేసిన వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా హత్య చేశారు.

Btech convener Quota: 15శాతం అన్‌ రిజర్వ్డ్‌ కోటా రద్దు.. ఇకపై బీటెక్‌ సీట్లు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే?

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుంచి కన్వీనర్‌ కోటాలో ఉన్న బీటెక్‌ సీట్లు రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నారు.

City Killer Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం 'సిటీ కిల్లర్‌' ..రిస్క్‌ కారిడార్‌లో 7 ప్రధాన నగరాలు

నాసా తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, 2024 YR4 అనే గ్రహశకలం భూమి వైపు వేగంగా దూసుకొస్తోంది.

Champions Trophy: టీమిండియా గేమ్‌ప్లాన్‌ సిద్ధం.. పిచ్‌ కండిషన్స్‌పై ఎఫెక్ట్‌?

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే సిరీస్‌లో టీమిండియా అదరగొట్టింది.

Kumbh Mela: కుంభమేళాలో మహిళా భక్తుల వీడియోలు విక్రయం.. మెటా సాయం కోరిన యూపీ పోలీసులు

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

Allu Arjun: అల్లు అర్జున్ మరో ఘనత.. 'ది హాలీవుడ్‌ రిపోర్టర్‌ ఇండియా' తొలి మ్యాగజైన్‌ కవర్‌పై బన్నీ 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన గుర్తింపు సాధించారు.

Donald Trump:మస్క్ భారతదేశంలో ఫ్యాక్టరీ నిర్మిస్తే అమెరికాకు అన్యాయం: ట్రంప్ 

అమెరికాకు చెందిన ప్రముఖ ఈవీ (ఎలెక్ట్రిక్ వెహికల్) కంపెనీ టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించడానికి సిద్ధమవుతోంది.

Cool Drinks in Summer: వేసవికాలంలో కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా? జాగ్రత్త..!

వేసవి కాలంలో చల్లదనాన్ని కోరుకుని మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్‌ను ఆనందంగా తాగేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి.

WPL: ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం.. యూపీ వారియర్స్ ఓటమి

వడోదరలోని కోటంబీ స్టేడియంలో బుధవారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.

Delhi CM Oath Ceremony: రామ్‌లీలా మైదానంలో ఇవాళ రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ

బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దిల్లీ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖా గుప్తాకు బాధ్యతలు అప్పగించింది.

Plane Crash: అరిజోనాలో 2 విమానాలు ఢీకొని.. ఇద్దరు మృతి 

అగ్రరాజ్యమైన అమెరికాలో విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి.

Donald Trump:"భారత్‌లో ఎవర్నో గెలిపించేందుకు బైడెన్‌ ప్రయత్నం": ట్రంప్‌ సంచలన ఆరోపణలు 

అమెరికా డోజ్‌ విభాగం ఇటీవల భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కేటాయించిన 21మిలియన్‌ డాలర్ల నిధిని రద్దు చేసిన సంగతి తెలిసిందే.

miss world pageant: హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు - మే 4 నుంచి 31 వరకు గ్రాండ్ ఈవెంట్ 

ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయి.

Andhra Pradesh: నూజివీడు వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు.. 500 మందికి ఉపాధి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన అల్లానా గ్రూప్ ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది.

LRS: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకంపై ప్రభుత్వ కీలక నిర్ణయం 

లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) అమలు దశలో, తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Iphone 16e: భారత్‌లో ఐఫోన్‌ 16ఈని విడుదల చేసిన టెక్‌ దిగ్గజం ఆపిల్.. ధర, ఫీచర్లు ఇవే..

ఆపిల్‌ సంస్థ తన తాజా స్మార్ట్‌ ఫోన్‌ మోడల్‌ ఐఫోన్‌ 16ఈ (iPhone 16e)ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

19 Feb 2025

Guntur: జగన్‌ సహా మరో 8మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ సహా మరో ఎనిమిది మంది వైసీపీ నేతలపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

ICC Champions Trophy: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తైన పాకిస్థాన్‌ 

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy) తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పైచేయి సాధించింది.

Delhi Cm: దిల్లీ నూతన సీఎం గా రేఖా గుప్తా ఎన్నిక.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం 

దిల్లీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.

ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సమరానికి టీమిండియా సిద్ధం.. బంగ్లాపై ఆ ఆధిపత్యం కొనసాగేనా..? 

టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 సమరానికి సిద్ధమైంది. టోర్నమెంట్‌లో తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది.

Job Fair: నిరుద్యోగులకు శుభవార్త.. ఈ నెల 21న మినీ జాబ్ మేళా.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు, యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ,ఉపాధి అవకాశాలను అందిస్తోంది.

BattRE LOEV Plus: BattRE LOEV+ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. సింగిల్ ఛార్జ్ తో 90KM రేంజ్

ఈరోజుల్లో పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో,ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది.

Karnataka: కర్ణాటక మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌.. కాశ్మీరీ విద్యార్థిని కొట్టిన సీనియర్లు

మరో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఒక జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు.

Delhi Railway Station stampede: దిల్లీలో తొక్కిసలాట ఘటనపై కోర్టు ప్రశ్న.. అన్ని ఎక్కువ టికెట్లు ఎందుకు అమ్మారు..?

దేశ రాజధాని రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై (Delhi Railway Station stampede) కేంద్రం, భారతీయ రైల్వేపై దిల్లీ హైకోర్టు బుధవారం తీవ్రంగా స్పందించింది.

CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు భారీ ఊరట.. ముడా కుంభకోణం కేసులో లోకాయుక్త క్లీన్ చిట్ 

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడా కేసులో భారీ ఊరట లభించింది.

KCR: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం.. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ నాయకత్వానికి సూచించారు.

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ..సెన్సెక్స్ 28 పాయింట్లు, నిఫ్టీ 12 పాయింట్లు చొప్పున నష్టం 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల ప్రభావంతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన ట్రేడింగ్‌ ఒడిదొడుకులకు లోనైంది.

Yogi Adityanath: సంగం నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయి: యోగి ఆదిత్యనాథ్‌

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళా జరుగుతున్ననేపథ్యంలో,భక్తులు గత నెల నుంచే పవిత్ర స్నానాలు చేస్తోన్న విషయం విదితమే.

Chandrababu: మిర్చి రైతుల కోసం కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Elon Musk: గ్రోక్‌ 3 ఏఐ మోడల్‌ విడుదల తర్వాత.. ప్రీమియం+ ప్లాన్ ధరల్ని పెంచిన 'ఎక్స్‌' 

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సామాజిక మాధ్యమం'ఎక్స్' తన ప్రీమియం ప్లస్‌ (Premium+) సబ్‌స్క్రిప్షన్‌ ధరలను భారత్‌లో పెంచింది.

ICC ODI Rankings: వన్డేల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌ గా శుభ్‌మన్‌ గిల్.. టాప్‌-10లో ఉన్న మనోళ్లు వీరే..

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC)వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ శుభమన్ గిల్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు.

Champions Trophy: చాంపియ‌న్స్ ట్రోఫీ ఫ‌స్ట్ మ్యాచ్‌.. టాస్ గెలిచిన పాకిస్థాన్.. న్యూజిలాండ్ ఫ‌స్ట్ బ్యాటింగ్ 

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు పాకిస్థాన్‌, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది.

Donald Trump: మోదీ ఏదో చెప్పబోయారు... కానీ నేను టారిఫ్‌ల విషయంలో మినహాయింపు లేదని స్పష్టంగా చెప్పాను: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాట్లాడుతూ,టారిఫ్‌ల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని ప్రధాని నరేంద్ర మోదీకి తాను స్పష్టంగా వెల్లడించానని తెలిపారు.

Apple iPhone SE 4: ఐఫోన్‌ SE 4 లాంచ్ : ధర, ఫీచర్లు, మరిన్ని వివరాలు!

ఆపిల్ సంస్థ తన కొత్త iPhone SE 4 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

LIC: స్టాక్ మార్కెట్ ప్రభావం.. ఎల్‌ఐసీ పెట్టుబడుల్లో ₹84 వేల కోట్ల నష్టం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా తమ విలువను కోల్పోయాయి.గరిష్ట స్థాయుల నుంచి 10 శాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Hit 3: నాని "హిట్ 3" ట్రీట్‌కు డేట్ ఫిక్స్! 

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటైన సాలిడ్ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ "హిట్ 3". ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Aparajita Plant: ఇంట్లో శంఖు పూల ముక్కను పెంచడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే..

ఇళ్లలో సాధారణంగా కనిపించే కొన్ని ప్రత్యేక మొక్కల్లో అపరాజిత మొక్క(శంఖు పుష్పి) కూడా ఒకటి.

Flood Relief Fund: 5 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. ఏపీ, తెలంగాణకు ఎంతంటే..?

గత ఏడాది చోటుచేసుకున్న విపత్తులు, వరదాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు (ఫిబ్రవరి 19) అదనపు సహాయ నిధులను ప్రకటించింది.

India-Pakistan: జెఇఎమ్ వంటి గ్రూపుల ద్వారా పాకిస్థాన్ చేసిన ఉగ్రవాద చర్యలకు మేము బాధితులం: భారత్‌

అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై విమర్శలు చేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది.

Water Plants: నీటిలోనే పెరిగే తొమ్మిది రకాల మొక్కలు - ఇంట్లో అందంగా పెంచుకోవచ్చు 

మొక్కల పెరుగుదలకు మట్టి, నీరు అత్యవసరమైనవి. నగర జీవనశైలిలో, అపార్ట్‌మెంట్లలో నివసించే చాలామందికి మట్టితో మొక్కలు పెంచడం కష్టంగా మారిపోతుంది

Tgsrtc : విజయవాడ రూట్ లో ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ 

విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్తను ప్రకటించింది.

Telsa: ఏప్రిల్ నుండి భారత్‌లో దిగుమతి చేసుకున్నటెస్లా EVల విక్రయం..!

అమెరికా ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

2025 TVS Ronin: భారతదేశంలో లాంచ్ అయ్యిన TVS రోనిన్ 2025 ఎడిషన్‌ .. ధర రూ. 1.35 లక్షలు 

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ 225 సీసీ మోటార్‌సైకిల్ 'రోనిన్'కు నూతన 2025 ఎడిషన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Muhammad Yunus: బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానంటూ హసీనా ప్రతిజ్ఞ.. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగాఉండమన్న యూనస్‌ ప్రభుత్వం  

బంగ్లాదేశ్‌ దేశ తాత్కాలిక ప్రభుత్వంపై మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Summer Health Tips: ఎండాకాలంలో ఈ 5 జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం..

ఎండాకాలం సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే కాలం.ఈ కాలంలో శరీరంపై తీవ్ర ప్రభావాలు పడే అవకాశం ఉంది.

Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు అలెర్ట్ జారీ చేసిన భారత ప్రభుత్వం 

భారత ప్రభుత్వం గూగుల్ క్రోమ్ వినియోగదారులకు భారీ భద్రతా ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.

AjithKumar: 25 ఏళ్ళ తర్వాత తిరిగి తెరపై కనిపించబోతున్న బ్యూటిఫుల్ జంట.. 

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానుల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Al-Thani family: గోల్డెన్ ప్యాలెస్,$400 మిలియన్ యాచ్,మూడు జెట్‌లు:  కళ్లు చెదిరేలా ఖతర్ పాలకుడి సంపద 

అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన ఖతార్ (Qatar) అమీర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌థానీకి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆత్మీయ స్వాగతం పలికారు.

Gyanesh Kumar: సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్.. ఈ ఏడాది చివరిలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు

భారత దేశ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

Delhi New CM: రేపే ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం.. నేటి సాయంత్రం సీఎం పేరు ప్రకటన

దిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

'Bharat Jodo Vivah': భారత్ జోడో పోస్టర్ లా భారత్ జోడో వివాహ ఆహ్వాన పత్రిక..

భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు.

Champions Trophy: వివాదానికి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ముగింపు.. ఆ స్టేడియంలో భారత జెండా

పాకిస్థాన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది.

Trump-Musk: అంతరిక్ష సంబంధిత ప్రభుత్వ నిర్ణయాల్లో మస్క్ జోక్యం ఉండదు: ట్రంప్  

రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ప్రభుత్వంలో ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌ (Elon Musk) కు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

Supreme Court: సీఈసీ నియామకంపై దాఖలైన పిటిషన్లు.. నేడు విచారించనున్న సుప్రీం

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

PVR Inox: పీవీఆర్‌ ఐనాక్స్‌పై దావా.. నష్టపరిహారాన్ని చెల్లించాలన్న కోర్టు 

తన సమయాన్ని వృథా చేశారనే కారణంతో పీవీఆర్‌ ఐనాక్స్‌ (PVR Inox), బుక్‌మై షోపై దావా వేసిన వ్యక్తికి రూ. 65,000 నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ తీర్పు వెల్లడించింది.

Stock Market : నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 

స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.

National Highway 165 Update: ఏపీలో మరో నేషనల్ హైవే.. భీమవరం బైపాస్‌కు లైన్ క్లియర్ 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది.

Rc 16: RC16 పై బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్‌.. ఆ అవసరం రాదు 

రామ్ చరణ్ ప్రధానపాత్రలో, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమాపై అందరికీ తెలిసిందే.

IMD Warning: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..హెచ్చరించిన వాతావరణ శాఖ

భారత వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.

USA: పనామా హోటల్‌లో భారతీయులతో సహా దాదాపు 300 మంది అక్రమ వలసదారులు 

అమెరికా (USA) నుంచి తరలిస్తున్న భారతీయులు (Indian Migrants) సహా వివిధ దేశాల అక్రమ వలసదారులను తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు పనామా (Panama) ప్రకటించింది.

Trump: ఆ దేశానికి నిధులు ఇవ్వాల్సిన పనిలేదు.. డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. 

అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వ్యయాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన డోజ్‌ (DOGE) విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

champions trophy 2025: నేటి నుంచే ఛాంపియన్స్‌ ట్రోఫీ.. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ × కివీస్‌

వన్డేల్లోప్రపంచకప్ తర్వాత అత్యంత ఉత్కంఠభరితంగా మారనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది..

Nadendla Manohar: రైతు సేవా కేంద్రాలు, రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో తేడా వస్తే చర్యలు: నాదెండ్ల మనోహర్‌ 

రైతు సేవా కేంద్రాలు,రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో వ్యత్యాసం వస్తే తగిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Chandrababu: ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు - ప్రైవేట్ అప్పుల అవసరం ఉండకుండా చూస్తాం: సీఎం చంద్రబాబు 

ఆక్వా రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రైవేట్ అప్పుల వైపు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చూడటానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

WPL: రాణించిన హేలీ, నాట్‌సీవర్‌ .. గుజరాత్‌పై ముంబై విజయం

డబ్ల్యూపీఎల్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది.