LOADING...

20 Oct 2024


kishanreddy: హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌.. 2025 డిసెంబర్‌ నాటికి పూర్తి

హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను (MMTS) పొడిగించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా 'శంబాల'.. ఆది సాయి కుమార్ మరో క్రేజీ మూవీ.. 

సూపర్ స్టార్ సాయి కుమార్ కుమారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన ఆది సాయి కుమార్ తన నటనతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

Bomb threats: ఆగని బాంబు బెదిరింపులు..ఒక్క రోజే 32 విమానాలకు

భారతదేశంలోని విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.

Atishi: శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది: అతిషి మార్లెనా

దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వెలుపల జరిగిన పేలుడు కలకలం సృష్టిస్తోంది.

Home Made Face Pack: వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో మీ ఫేస్ తెల్లగా మార్చుకోండి 

రూపాయి ఖర్చు లేకుండా మీ ఫేస్ తెల్లగా మార్చుకోవాలని అనుకుంటున్నారా.

Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధం..99 మంది అభ్యర్థుల తొలి లిస్ట్ రిలీజ్

మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమైంది. 99 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.

Unstoppable Season 4: మొదలైన అన్‌స్టాపబుల్ సీజన్-4.. సీఎం చంద్రబాబు సందడి..

సినీ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహించే టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్-4కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు.

WTC 2023-25: భారత్‌పై గెలిచిన న్యూజిలాండ్‌కు ప్రయోజనం.. ఓటమితో తగ్గిన భారత్ పర్సంటేజీ  

భారత్‌కు స్వదేశంలో టెస్టు ఓటమి ఎదురైంది. బెంగళూరులో కివీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Tirupathi Ralway Station: వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా తిరుపతి రైల్వే స్టేషన్‌.. భక్తులకు కొత్త అనుభూతి 

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌లో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్‌కి మహత్తరమైన మార్పులు రాబోతున్నాయి.

Sanjay raut: ఎన్నికల సంఘం సహాయంతో బీజేపీ ఓటర్ల జాబితా తారుమారు చేస్తోంది..  సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు 

శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఎన్నికల సంఘం (ఈసీ) సాయంతో బీజేపీ ఓటర్ల జాబితాలను ట్యాంపరింగ్ చేస్తున్నదని పేర్కొన్నారు.

TDP: రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ 

ఏపీకి సంబంధించిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ISIS:యాజిదీ పిల్లలను చంపి వండి తమను తినేలా చేసింది..: ఐసిస్‌ బందీ 

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఇటీవల లెబనాన్‌లో ఐసిస్‌ (ISIS) చేతిలో బందీగా ఉన్న ఫౌజియా అమీన్ సిడో అనే మహిళను రక్షించి, ఆమెను ఆమె కుటుంబానికి అప్పగించింది.

Honda CB300F: హోండా CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్.. భారతదేశంలో ధర రూ. 1.70 లక్షలు

'హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా' తమ తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ బైక్‌ను మార్కెట్లో లాంచ్‌ చేసింది, దీనికి CB300F అని పేరు పెట్టింది.

Group 1 Exams: రేపు గ్రూప్ 1.. మెయిన్స్ కు భారీ భద్రత..

గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వచ్చిన ఆందోళనలు ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశాయి.

Gun Firing: ఈశాన్య ఢిల్లీ వెల్‌కమ్ ఏరియాలో 2 గ్రూపుల మధ్య కాల్పులు.. ఒక మహిళకు  గాయలు 

ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో భారీ కాల్పులు జరిగాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 60 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్లు సమాచారం అందుతోంది.

Rishab Shetty: తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంతార హీరో.. త్వరలో షూటింగ్ 

తేజా స‌జ్జా హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ‌ను-మాన్ చిత్రం బిగ్గెస్ట్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

IND vs NZ: తొలి టెస్టు.. టీమిండియా పై ఎనిమిది వికెట్లతో గెలిచిన న్యూజిలాండ్ 

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్, లంచ్ బ్రేక్‌కు ముందు స్కోర్‌ను ఛేదించింది.

International Marathon: మొదటి అంతర్జాతీయ మారథాన్‌కు ఆతిథ్యం ఇచ్చిన కాశ్మీర్.. పలువురు ప్రముఖులు హాజరు..

ఈరోజు (ఆదివారం) ఉదయం శ్రీనగర్‌లోని పోలో స్టేడియం నుంచి కాశ్మీర్ తొలి అంతర్జాతీయ మారథాన్‌ను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సినీ నటుడు సునీల్ శెట్టి జెండా ఊపి ప్రారంభించారు.

Primary Market Schedule: రూ. 11,000 కోట్ల విలువైన 9 IPOలు, 3 లిస్టింగ్‌లు.. వచ్చేవారం మార్కెట్‌లో పలు ఐపీఓలు

ఐపీఓ (IPO)ల సందడి వచ్చే వారం కూడా కొనసాగనుంది. మెయిన్‌బోర్డ్ ,ఎస్‌ఎంఈ విభాగంలో ఐపీఓలు రానున్నాయి.

Lawrence Bishnoi: జైలులో ఉన్న లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు  ఏడాదికి రూ.40 లక్షలు ఖర్చు.. !

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు దేశ వ్యాప్తంగా చర్చకు వస్తోంది.

Canadian Police:భారత్‌ మీడియాపై కెనడా పోలీసులు అక్కసు..తప్పుగా రిపోర్టింగ్‌ చేస్తోందంటూ..

భారత క్రిమినల్ గ్యాంగ్‌ల నుండి కెనడా వాసులకు ప్రస్తుతం ఎలాంటి ముప్పులేదు అని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అధికారిణి బ్రిగెట్ గౌవిన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

Elon Musk: రోజూ ఒక వ్యక్తికి 1 మిలియన్ డాలర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్ .. ఎందుకో తెలుసా..? 

అమెరికా రాజ్యాంగానికి మద్దతుగా తన ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం చేసిన వ్యక్తికి అధ్యక్ష ఎన్నికల వరకు ప్రతిరోజూ $1 మిలియన్ (సుమారు రూ. 8.40 కోట్లు) ఇస్తామని టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు.

Vasundhara Oswal: ఉగాండాలో నిర్బంధంలో ఉన్న బిలియనీర్ కుమార్తె.. వసుంధర ఓస్వాల్ ఎవరు? 

భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్ (26) ఉగాండాలో అక్రమంగా అరెస్టయ్యారు.

OG Movie: 'ఓజీ' కవర్‌ పోస్టర్‌ విడుదల.. డార్క్‌ షేడ్స్‌లో పవన్‌ లుక్‌

పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Delhi Blast: దిల్లీలోని సీఆర్‌పీఎఫ్‌ స్కూల్ వెలుపల భారీ పేలుడు 

దిల్లీ నగరంలోని ప్రశాంత్ విహార్‌లోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ బౌండరీ వాల్ సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది.

Chandra Arya: కెనడాలోని హిందువులు తమ భద్రత కోసం భయపడుతున్నారు.. కెనడా ఎంపీ  చంద్ర ఆర్య స్టేట్‌మెంట్..వైరల్‌ అవుతున్న వీడియో 

నిజ్జర్ల ఊచకోత విషయంలో భారత్,కెనడాల మధ్య మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. ఈ గందరగోళంలో, కెనడాలో నివసిస్తున్న హిందువుల భద్రతపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య ఒక పెద్ద ప్రకటన చేశారు.

OG: ఓజి సినిమా షూటింగ్ లో అడుగుపెట్టిన ఇమ్రాన్ , ప్రియాంక 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తూ మధ్యలో ఆగిపోయిన సినిమాలను తిరిగి ప్రారంభించారు.

 Rajasthan: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారులు సహా 11 మంది మృతి

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్లీపర్ కోచ్ బస్సు ఒక టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Israel-Iran: ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు.. లీకైన అమెరికా ఇంటెలిజెన్స్ పత్రాలు!  

గత ఏడాది అక్టోబర్‌ 1న జరిగిన దాడికి ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధం చేసిన ప్లాన్లను పెంటగాన్‌ లీక్ చేసింది.

Buying a car: కొత్త కారు కొంటున్నారా..? కొనడానికి ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవే..

కారు కొనుగోలు చేసేముందు ధర, మైలేజీ, అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లను చూస్తుంటాం.

India vs New Zealand: వర్షం టీమిండియాని కాపాడుతుందా.. 36 ఏళ్ల చ‌రిత్ర‌కు బ్రేక్ ప‌డుతుందా?

ప్రత్యర్థి న్యూజిలాండ్ ముందు కేవలం 107పరుగుల లక్ష్యం.ఇప్పుడు కేవలం ఒక్క రోజే మిగిలి ఉంది.

Israel-Hamas: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 73 మంది పాలస్తీనియన్లు మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఇజ్రాయెల్ ఉత్తర గాజాపై దాడులు చేసింది, ఇందులో దాదాపు 73 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ వార్తా సంస్థ ఈ సమాచారాన్ని అందించింది.

GST GoM: ప్రధాన రేట్ల సవరణలను ప్రతిపాదించిన జీఎస్‌టీ మంత్రుల బృందం..ఆదాయాన్ని  పెంచడమే లక్ష్యం 

జీఎస్‌టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) కొన్ని వస్తువుల ధరలపై జీఎస్‌టీ తగ్గించాలని నిర్ణయించింది.

19 Oct 2024


IND vs NZ: భారత్ 462 పరుగులకు ఆలౌట్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులకు అల్ ఔట్ అయ్యి, కివీస్‌కు 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Jharkhand assembly polls: కాంగ్రెస్-జేఎంఎం కూటమి 70 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ..  

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార కూటమి పార్టీలైన జేఎంఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది.

Mamata Banerjee: "నిరాహారదీక్షను విరమించండి".. అల్టిమేటం తర్వాత జూడాలకు సీఎం మమత ఫోన్ 

కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ఒక వైద్యురాలిపై జరిగిన హత్యాచారం దేశాన్ని కుదిపేసింది.

J&K: జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఆమోదం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్..

జమ్ముకశ్మీర్ కి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా కల్పించాలని ఆ రాష్ట్ర కేబినెట్ కేంద్రాన్ని కోరింది.

Unstoppable Season 4: 'అన్‌స్టాపబుల్ 4'లో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరిదో తెలుసా?.. బాల‌య్య ప్లాన్ మాములుగా లేదుగా..! 

తెలుగు సినిమా ప్రేక్షకులకు 'అన్‌స్టాపబుల్' టాక్ షో ద్వారా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణలో ఎవరికీ తెలియని కోణాన్ని పరిచయం చేసింది ఆహా ఓటీటీ.

Rahul Gandhi: రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్ట్.. ఒడిశా నటుడిపై పోలీసులు కేసు నమోదు 

ఒడిశా నటుడు బుద్దాదిత్య మొహంతి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రిటైర్డ్‌ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి..!

సిబ్బంది కొరతను అధిగమించేందుకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Hoax Bomb Threats: 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపు.. ఎంత నష్టం జరిగిందో తెలుసా?

భారత విమానయాన రంగంలో వరుసగా నకిలీ బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.

HDFC &Kotak Bank Q2 results: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.16,821 కోట్లు.. కోటక్‌ లాభంలో 5 శాతం వృద్ధి 

ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

NCW: జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్ నియామకం

జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్ నియమితులయ్యారు.

Rohit Sharma: RCBలో చేరాలని రోహిత్ శర్మకు అభ్యర్ధన.. భారత కెప్టెన్‌ రియాక్షన్ వైరల్!

ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ సమయంలో ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రైట్ టు మ్యాచ్‌ (RTM) అవకాశాలను ఎలా వినియోగించుకుంటాయన్నది ఎంతో ఆసక్తికరంగా మారింది.

Junior Ntr: దేవరతో ఎన్టీఆర్ జోరు.. వార్ 2 కోసం ముంబైకి వెళ్లిన మాస్ హీరో 

జూనియర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం దేవరతో బాక్సాఫీస్‌ను కుదిపేశాడు. దేశం నలుమూలల, ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం బాగా ఆడుతోంది.

Diwali 2024: 5 రోజుల దీపావళి.. ఏ రోజు ఏం జరుపుకుంటారో తెలుసుకోండి..

దీపావళి పండుగను ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి వేడుకలు ఆశ్వయుజ మాసంలో ధన త్రయోదశి నుంచి భాయ్ దూజ్ వరకు కొనసాగుతాయి.

Jio Hotstar:హాట్‌స్టార్‌లో రిలయన్స్ జియో సినిమా విలీనం.. ఐపీఎల్ 2025 మ్యాచ్‌లన్నీ అక్కడే!

రిలయన్స్, డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించిన తాజా వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిని టార్గెట్ చేసిన డ్రోన్ 

పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Chandra babu: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు 

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించారు.

Subrahmanyan Chandrasekhar: నక్షత్రాల జీవిత చరిత్రను వెల్లడించిన శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్.. పుట్టినరోజు స్పెషల్ 

నక్షత్రాల జీవితచక్రాన్ని వివరించి చెప్పిన శాస్త్రవేత్తలు కొద్దిమందే ఉన్నారు. ఆ గౌరవాన్ని అందుకున్న వారిలో ప్రముఖ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు.

North Korea: ఉత్తరకొరియాలో దక్షిణ కొరియా డ్రోన్‌లు..! 

ఉత్తర కొరియా,దక్షిణ కొరియా మధ్య శత్రుత్వం ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన విషయం. ఈ రెండు దేశాల మధ్య విరోధం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది.

Vladmir Putin:'భారతీయ చిత్రాలకు అత్యంత ప్రజాదరణ...': బాలీవుడ్‌పై వ్లాద్మీర్ పుతిన్ ప్రశంసలు 

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించారు.

Railway Line: తెలంగాణలో పెండ్యాల్‌-హసన్‌పర్తి బైపాస్‌ రైల్వేలైన్‌కు నోటిఫికేషన్‌

తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు నిర్మించారు.

Salman Khan: సల్మాన్‌ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. దుబాయ్‌ నుంచి రూ.2 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కారు 

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)కి వరుస బెదిరింపులు వస్తున్నాయి.

Vikash Yadav: లారెన్స్ బిష్ణోయ్ పేరుతో దోపిడీ.. పన్నూన్ కేసులో 'వాంటెడ్'.. రా మాజీ అధికారి  అరెస్టు  

సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా (USA) దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే.

Diwali 2024: దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి..అక్టోబర్‌ 31,నవంబర్‌ 1నా? 

చీకట్లను పారదోలుతూ వెలుగులు నింపే పండుగ.. దీపావళి. విజయం సంకేతంగా జరుపుకునే ఈ పండుగ రోజున ప్రతి ఇల్లు దీప కాంతులతో ప్రకాశిస్తుంది.

Google Techie: గూగుల్ టెక్కీకి చేదు అనుభవం .. ఇంటర్నెట్ లో పెద్ద ఎత్తున చర్చ

ఉద్యోగం కోసం ఏదైనా కంపెనీకి దరఖాస్తు చేసినప్పుడు, కొన్ని సందర్భాల్లో వివిధ కారణాలతో తిరస్కరిస్తారు.

India-Canada: భారతదేశం మిగిలిన దౌత్యవేత్తలపై నిఘా ఉంచాం: కెనడా విదేశాంగ మంత్రి

ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి ఒట్టావాలోని భారత హైకమిషన్‌ర్ ను కెనడా అనుమానితునిగా పేర్కొనడంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు క్షిణించాయి.

Andhrapradesh: ఏపీలో మరో పథకం అమలుకు సిద్ధం.. 'చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది.

Vikram Prabhu: ఆహాలో విక్రమ్ ప్రభు థ్రిల్లర్ 'రైడ్'..తమిళ్ లో సూపర్ హిట్ 

విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'రైడ్' నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.

IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టు సెంచరీ.. 

భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) సెంచరీ సాధించాడు. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 110 బంతుల్లోనే ఈ ప్రత్యేక మార్క్‌ను తాకాడు.

Tech Mahindra: టెక్ మహీంద్రా Q2 నికర లాభంలో 153% వృద్ధి పెరిగి రూ.1,250 కోట్లుగా నమోదు 

ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా (Tech Mahindra) రెండో త్రైమాసిక ఫలితాలను శనివారం ప్రకటించింది.

Bomb Threat: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా విమానాలకు బాంబు బెదిరింపులు

విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ఆరు రోజుల్లో 20కి పైగా విమానాలకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.

IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ జావేద్ మియాందాద్ 2024 వెర్షన్: సంజయ్ మంజ్రేకర్  

బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు.

Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వార్ తలపై బుల్లెట్ గాయం..పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు 

ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వార్‌ను హతమార్చింది. తాజా సమాచారం ప్రకారం, సిన్వార్‌ పోస్టుమార్టం రిపోర్టులో ఆతడి మరణానికి సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Ola Electric: కొత్త BOSS ఆఫర్‌లను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్.. S1 పోర్ట్ ఫోలియోపై రూ.20,000 వరకు తగ్గింపు 

పండుగ సీజన్ ను పురస్కరించుకొని, భారతదేశంలో అతిపెద్ద ప్యూర్-ప్లే ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, తన 'బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ - BOSS' క్యాంపెయిన్ లో భాగంగా పలు కొత్త ఆఫర్లను ప్రకటించింది.

CM Stalin vs Governor Ravi: తమిళనాడులో 'ద్రవిడ' పదంపై చర్చ.. గవర్నర్‌ను రీకాల్‌ చేయాలని సీఎం స్టాలిన్‌ డిమాండ్‌..

తమిళనాడు రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై తీవ్ర విమర్శలు చేశారు.

Andhrapadesh: ఏపీలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రోన్‌ సిటీ.. 30 వేల మందికి ఉపాధి

రాబోయే ఐదేళ్లలో డ్రోన్ల రంగంలో రాష్ట్రాన్ని కీలకంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం ఉంది.

Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 33 మంది మృతి 

ఇజ్రాయెల్ దాడులు గాజా పైన నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర గాజా ప్రాంతంలో చేసిన వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనా పౌరులు దుర్మరణం చెందారని, దీనిని గాజా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.