LOADING...

07 Dec 2024


AUS vs IND: మళ్లీ పతనమైన టీమిండియా.. పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియాదే పైచేయి

ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది.

Warangal: వరంగల్ మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు

ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రమే ప్రాచుర్యం పొందిన చపాట మిరపకు తాజాగా అరుదైన గౌరవం లభించింది.

Mahindra:'6ఈ' ట్రేడ్‌మార్క్ వివాదంలో మహీంద్రా కీలక నిర్ణయం.. 'బీఈ 6' పేరును ఎంచుకున్నట్లు ప్రకటన

విద్యుత్‌ వాహన రంగంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా వేగంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన తాజా మోడల్‌ పేరు మార్పు నిర్ణయం తీసుకుంది.

Good Health : మధుమేహం ఉన్నవారు తప్పక తినాల్సిన చిరుధాన్యాలు ఇవే! 

మధుమేహంతో బాధపడే వారికి ఆకలి ఎక్కువగా వేయడం సర్వసాధారణం. కానీ ఆకలి వేయగానే ఏది పడితే అది తినడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

Gaza-Israel War: గాజాలో వైమానిక దాడి.. 29 మంది మృతి

ఇజ్రాయెల్-పాలస్తీనా ప్రాంతంలో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

Samajwadi Party: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు.. ఎంవీఏను విడిచిన సమాజ్‌వాదీ పార్టీ

మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీకి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పెద్ద దెబ్బతీసింది.

Earthquake: మహబూబ్‌నగర్‌లో భూకంపం కలకలం.. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత

తెలంగాణలో శనివారం మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

TG News: తెలంగాణ తల్లి రూప మార్పు.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

సచివాలయంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్పు వివాదస్పదంగా మారింది.

Melania Trump: ట్రంప్‌ విజయంలో బారన్‌ మాస్టర్‌ స్ట్రాటజీ.. మెలానియా కామెంట్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఇంటర్నెట్‌లోనూ చర్చనీయాంశమైంది.

Naga Chaitanya: సాయిప‌ల్ల‌వి అంటే రెస్పెక్ట్.. కానీ కొంచెం భయం కూడా ఉంది.. చైతూ

టాలీవుడ్‌లో తన ప్రత్యేక నటనతో ఓ గుర్తింపు పొందిన సాయి పల్లవి, ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది.

Discount on SUV: జీప్ కంపాస్‌పై ప్రత్యేక ఆఫర్.. రూ. 4.75 లక్షల వరకు తగ్గింపు!

జీప్ ఇండియా తన ప్రీమియం ఎస్‌యూవీ జీప్ కంపాస్‌పై డిసెంబరులో భారీ తగ్గింపులను ప్రకటించింది.

England: క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్ అరుదైన ఘనత .. 5లక్షల పరుగుల ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు

ఇంగ్లండ్ జట్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ అనుభవంలో 5 లక్షలకు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డు సృష్టించింది.

Yusuf Pathan : భద్రతపై బీసీసీఐ నిర్ణయం సరైనది.. యూసఫ్ పఠాన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

Bajaj New Chetak: 20న మార్కెట్లోకి బజాజ్ చేతక్.. కొత్త వెర్షన్‌లో మెరుగైన ఫీచర్లు

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తన విద్యుత్ ద్విచక్ర వాహన రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Pupshpa 2: బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 ప్రభంజనం.. రెండో రోజు రూ.400 కోట్ల వసూళ్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈసారి మరోసారి తన నటనతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు.

AP Govt Public Holidays : 2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల

2025 సంవత్సరం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెలవుల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

Eknath Shinde: మహారాష్ట్రలో రాజకీయాల్లో ఉత్కంఠ.. హోంశాఖపై ఏక్‌నాథ్ షిండే కన్ను!

మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన మహాయుతి సర్కార్‌లో ప్రభుత్వం ఏర్పాటు పరంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ వారసుడిపై క్లారిటీ ఇచ్చిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) నాయకత్వం ఎవరు చేపడుతారనే ప్రశ్న చర్చనీయాంశమైంది.

USA: ఐకాన్ పార్క్‌లో ప్రమాదం.. మృతుడి కుటుంబానికి 2,600 కోట్లు పరిహారం అందజేయాలని తీర్పు 

అమెరికా ఓర్లాండోలోని ఐకాన్‌ పార్క్‌లో ఫ్రీ పాల్‌ టవర్ నుండి పడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.

Sensex: మోర్గాన్‌ స్టాన్లీ అంచనా.. వచ్చే ఏడాది సెన్సెక్స్‌ 1,05,000 పాయింట్లకు చేరే అవకాశాలు!

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ వచ్చే ఏడాది చివరికి 1,05,000 పాయింట్ల స్థాయికి చేరే అవకాశాలు ఉన్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక పేర్కొంది.

 Vizag: విశాఖ విమానాశ్రయంలో మంచు ప్రభావం.. విమానాల దారి మళ్లింపు

విశాఖపట్టణం విమానాశ్రయంలో శనివారం ఉదయం తక్కువ వెలుతురు, మంచు ఆవరణం కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది.

South Korea: ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను.. దక్షిణ కొరియా అధ్యక్షుడు కీలక ప్రకటన 

'ఎమర్జెన్సీ మార్షల్‌ లా' ప్రకటనతో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నారు.

Shammi Silva: జై షా స్థానంలో ఏసీసీ అధ్యక్షుడిగా షమ్మీ సిల్వా

కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జై షా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా దిల్ రాజు నియామకం

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పదవిని కట్టబెట్టింది.

Heavy Rains: అల్పపీడనం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు

హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

06 Dec 2024


AUS vs IND: పింక్‌ బాల్‌ టెస్టులో తొలి రోజు ముగిసిన ఆట.. ఆస్ట్రేలియాదే పైచేయి 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్,భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఈ రోజు ప్రారంభమైంది.

NRI: ఎన్నారైలు భారతదేశంలో డబ్బు డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీని పొందుతారు.. నిబంధనలను మార్చిన ఆర్బిఐ 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ ఖాతా FCNR (B) డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. ఇప్పుడు బ్యాంకులు డిసెంబర్ 6, 2024 నుండి కొత్త FCNR (B) డిపాజిట్లను ఆమోదించడానికి అనుమతించబడతాయి.

First International Cricket Match: క్రికెట్​లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? 

భారతదేశంలో క్రికెట్ అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలిసిందే.

'Butcher of Hindus': బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్ నోబెల్ అవార్డ్‌ని పరిశీలించాలి.. నోబెల్ కమిటీకి బీజేపీ ఎంపీ లేఖ 

బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్‌కి ఇచ్చిన అవార్డుని సమీక్షించాలని కోరుతూ, బెంగాల్ బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఒక లేఖ రాశారు.

RBI: మ్యూల్ ఖాతాలను కనుగొనడానికి MuleHunter.AI.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచన

సాంకేతిక యుగంలో సైబర్ నేరగాళ్ల బెడద పెద్ద సమస్యగా మారింది.

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల వరుస లాభాలకు బ్రేక్‌.. సెన్సెక్స్‌ 56 పాయింట్లు,నిఫ్టీ 35 పాయింట్ల చొప్పున నష్టం 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు మదుపర్లను ఆకర్షించకపోవడంతో ఐదు రోజుల లాభాలకు ముగింపు పడింది.

INS Tushil: ఇండో-రష్యన్ నౌకాదళ సహకారంలో కొత్త శకం.. ఐఎన్ఎస్ తుషిల్‌ యుద్ధ‌నౌక

భారతీయ నౌకాదళంలోకి మరో కొత్త యుద్ధ నౌక ప్రవేశించనుంది. డిసెంబర్ 9న ఐఎన్ఎస్ తుషిల్ (INS Tushil) నౌకాదళంలో భాగమవుతోంది.

Jaat Movie Teaser: స‌న్నీ డియోల్ 'జాట్' టీజ‌ర్ రిలీజ్

గత ఏడాది 'గదర్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.

Oneplus: వన్‌ప్లస్‌ కీలక నిర్ణయం.. గ్రీన్‌లైన్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం.. అన్ని స్మార్ట్‌ఫోన్లపై లైఫ్‌టైమ్‌ వారెంటీ 

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) కీలక నిర్ణయం తీసుకుంది.

US H-1B Visa: అమెరికాలో 2025 ఏడాదికి H-1B వీసా కోటా ఫుల్.. అభ్యర్థులకు మరో ఛాన్స్ లేదా? 

అమెరికాలో H-1B వీసాల కోటా పిటీషన్ల సంఖ్య పరిమితికి చేరుకుందని అమెరికా పౌరసత్వం వలసల సేవా విభాగం (USCIS) ప్రకటించింది.

ICC Rankings System: క్రికెట్ ప్లేయర్లకు ICC ఇచ్చే ర్యాంకింగ్స్ ను ఎలా లెక్కిస్తుందో తెలుసా? 

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసే ర్యాంకులు ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో చాలా కీలకమైనవి.

'Dilli Chalo': హర్యానా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం.. రైతులను అడ్డుకున్న పోలీసులు 

దేశంలో రైతులు మరోసారి తమ హక్కుల కోసం పోరాట బాట పట్టారు.

Kalidas Kolambkar: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్‌ కొలాంబ్‌కర్‌

బీజేపీ సీనియర్ నాయకుడు కాళిదాస్ కొలాంబ్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు.

Truecaller : ట్రూకాలర్‌లో వెరిఫైడ్ ప్రభుత్వ అధికారులు, సర్వీసుల నెంబర్లను ఎలా చుడచ్చో తెలుసా?

ప్రభుత్వ సేవల కోసం అధీకృత నంబర్‌లను యాక్సెస్ చేయడానికి ట్రూకాలర్( Truecaller) మిమ్మల్ని అనుమతిస్తుంది.

Pushpa 2: 'పుష్ప 2' స్క్రీనింగ్​కు అంతరాయం- హాలులో స్ప్రే కలకలం- ఇబ్బంది పడ్డ ప్రేక్షకులు

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం 'పుష్ప 2' ముంబయిలోని బాంద్రా గెలాక్సీ థియేటర్‌లో ప్రదర్శన జరుగుతుండగా ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది.

Maruti Suzuki: వాహన ధరలను పెంచిన మారుతీ సుజుకీ.. జనవరి నుంచి అమల్లోకి..

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వాహన ధరలను పెంచేందుకు సిద్ధమైంది.

Suresh Gopi: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.38.41 లక్షల కోట్ల ఆదాయం

పెట్రో ఉత్పత్తులపై విధించే పన్నులు, సుంకాలు ద్వారా ఐదు సంవత్సరాల, ఆరు నెలల సమయంలో కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 38,41,573 కోట్లు ఆదాయం అందిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి సురేశ్‌ గోపి పేర్కొన్నారు.

Bangladesh: పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లో కిల్లర్‌ డ్రోన్లను మోహరించిన బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌ తరచుగా దాడులు చేపట్టడం కొనసాగిస్తోంది. ఇటీవల, టర్కీలో తయారైన బేరక్తర్‌ టీబీ2 డ్రోన్‌ను పశ్చిమ బెంగాల్‌ సరిహద్దుల్లో మోహరించారు.

Anant-Radhika:న్యూయార్క్‌ టైమ్స్‌ మోస్ట్‌ స్టైలిష్‌ పీపుల్‌ ఆఫ్‌ 2024'లో రాధిక మర్చంట్‌,అనంత్‌ అంబానీ..  

ప్రపంచ ధనవంతులలో ల్లో ఒకరైన ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ వివాహం ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగింది.

OnePlus Community Sale: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ 2024.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 6వేల తగ్గింపు!

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ అయిన వన్‌ప్లస్, తాజా సేల్‌ను ప్రకటించింది.

Home Decor Tips: ఇల్లు క్లాసీగా, రిచ్‍గా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించండి!

ఇల్లు క్లాసీ, రిచ్ లుక్‌తో ఆకట్టుకునే విధంగా ఉండాలని అందరూ కోరుకుంటారు.

Kanguva: ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన కంగువ.. రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్ ప్రైమ్

స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' దాని భారీ పీరియాడిక్ యాక్షన్ థీమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Donald Trump: శ్వేతసౌధం క్రిప్టో జార్‌ పదవికి 'పేపాల్‌' మాఫియాలోని కీలక సభ్యుడు..! 

బిట్‌కాయిన్‌ విలువ లక్ష డాలర్లను దాటిన నేపథ్యంలో, మరోవైపు క్రిప్టో కరెన్సీ, కృత్రిమ మేధ (ఏఐ) రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్నారు.

Rajyasabha: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర కరెన్సీ నోట్లు.. సభ్యుల ఆందోళన 

రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలంపై ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. గురువారం జరిగిన సమావేశంలో, కాంగ్రెస్‌ సభ్యుడి కుర్చీ వద్ద కరెన్సీ నోట్లను గుర్తించారు.

Team India: స్టార్ క్రికెటర్ల 'అ' ఫార్ములా- కుమారులకు 'A' సిరీస్​లోనే పేర్లు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కొడుకుకు 'అహాన్' అనే పేరు పెట్టారు. ఈ పేరు సంస్కృత భాష నుండి తీసుకోబడింది, దీని అర్థం "మేల్కొలుపు", "అవగాహన".

Indian Cricketers Phobia : టీమిండియా క్రికెటర్ల ఫోబియాలు- మనోళ్లకు అవంటే చచ్చేంత భయాలట!

మనుషుల్లో కొందరికి వివిధ రకాల ఫోబియాలు ఉంటాయి. ఈ భయాలు ఇతరులకు అనకోవచ్చు, కానీ అవి వారి మానసిక స్థితికి సంబంధించినవి.

10th Exams: ఏడాదికి రెండుసార్లు టెన్త్‌ పరీక్షలు.. అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నది.

Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం

దక్షిణ భారతదేశంలో పుట్టిన ఫెంగల్ తుపాను, తీరం దాటడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Handloom marks: తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు హ్యాండ్లూమ్‌ మార్క్‌

తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసే చీరలు, పంచెలు, లుంగీలు, కండువాలు, దుప్పట్లు, తువాళ్లు, బెడ్‌షీట్లు,ఇతర వస్త్రాలకు ప్రస్తుతం హ్యాండ్లూమ్‌ మార్క్‌లను ఆవిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Ap Inter Exams: మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుండి ప్రారంభమవ్వనున్నాయి.

Polavaram: పోలవరం ప్రాజెక్టును 2027 నాటికల్లా పూర్తి.. మరో రూ.12 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధం: సీఆర్‌ పాటిల్‌ 

పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు కఠిన చర్యలు .. బాధ్యులపై పీడీ యాక్టు ప్రయోగం

రాష్ట్రంలో రేషన్‌ బియ్యం అక్రమంగా తరలింపు సమస్యపై, కాకినాడ కేంద్రంగా జరిగిన ఘటనలు, ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులపై సీబీసీఐడీతో విచారణ చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

RBI: కీలక వడ్డీరేట్లు యథాతథం.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంపై దృష్టి: ఆర్బీఐ

కీలక వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Google: విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు.. ఏపీ ప్రభుత్వంతో గూగుల్‌ ప్రతినిధుల కీలక ఒప్పందం 

దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, సెల్‌ఫోన్‌ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

Stock Market: ఆర్‌బీఐ ప్రకటనకు ముందు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం ఒడిదుడుకులతో ప్రారంభమయ్యాయి.

Dilli Chalo: ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అంబాలాలో నిషేధాజ్ఞలు

రైతులు మరోసారి తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించడానికి పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు ప్రాంతంలో 'ఢిల్లీ చలో' పేరుతో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Canada: 324 రకాల తుపాకీలపై కెనడా ప్రభుత్వం నిషేధం.. ఉక్రెయిన్‌కు తుపాకులను విరాళంగా ఇవ్వాలని ప్రతిపాదన 

ప్రపంచవ్యాప్తంగా తుపాకీ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు పలు దేశాలు చర్యలు చేపడుతున్నాయి.

Border-Gavaskar Trophy: భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టు.. ఉత్సాహంతో బరిలోకి టీమిండియా 

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆసక్తికర సమరం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మ్యాచ్‌ మొదలుకానుంది.

Myntra: క్విక్ కామర్స్‌లోకి మింత్రా.. 30 నిమిషాల్లో ఉత్పత్తుల డెలివరీ 

ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ మింత్రా క్విక్‌ కామర్స్‌ రంగంలోకి ప్రవేశించింది.

Nitin Gadkari: ఏపీలో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు: నితిన్‌ గడ్కరీ

ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో చేపట్టిన 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ కీలక నిర్ణయం.. హైబ్రిడ్‌కు పచ్చజెండా!

వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ (2025) పై ఉన్న సందిగ్ధతను తొలగించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Pushpa 2 Collection: 'పుష్ప2' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతో తెలుసా..! 

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'పుష్ప: ది రూల్' (Pushpa 2) ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Earthquake: : కాలిఫోర్నియాలో భూకంపం..సునామీ హెచ్చరిక జారీ 

ఉత్తర కాలిఫోర్నియాలోని తీర ప్రాంతంలో గురువారం ఉదయం 10.44 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది.