LOADING...

08 Jul 2023


రైల్వేశాఖ తీపి కబురు.. ఏసీ ఛైర్ కార్ టికెట్లపై భారీ తగ్గింపు

ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలను తగ్గిస్తూ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. అయా తరగతులు కలిగిన అన్ని రైళ్లలో టికెట్ ధరపై 25శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది.

పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి 

పశ్చిమ బెంగాల్‌లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఒకవైపు పోలింగ్ జరుతుండగా, మరోవైపు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ హింసలో మొత్తం 15మంది చనిపోయారు.

Delhi: దిల్లీని ముంచెత్తిన వర్షాలు, స్తంభించిన జనజీవనం

దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Rahul Gandhi: రైతన్నగా మారిన రాహుల్ గాంధీ; పొలం దున్ని, నాటు వేసిన కాంగ్రెస్ నేత 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతన్న అవతారమెత్తారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో శనివారం ఆకస్మిక పర్యటన చేశారు.

బీఎండబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. BMW CE 02 ఫీచర్లు సూపర్బ్

జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను శరవేగంగా తీసుకొస్తోంది. 2022లో బీఎండబ్య్లూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మొట్టమొదటి సారిగా ఆవిష్కరించింది. తాజాగా బీఎండబ్ల్యూ సీఈ 02 బైకును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

'BRO' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఇక పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, ,సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్(పాట) రిలీజ్ అయింది. ఈ సాంగ్ వినడానికి చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ లుక్ అదిరిపోయింది.

Sharad Pawar: 'ఐయామ్ ఫైర్, నాట్ రిటైర్', అజిత్‌కు శరద్ పవార్ అదిరిపోయే కౌంటర్ 

తనపై అజిత్ పవార్ చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీసీ) చీఫ్ శరద్ పవార్ శనివారం స్పందించారు.

Ind Vs WI: డొమినికాకు వెళ్లిన టీమిండియా ప్లేయర్లు

వెస్టిండీస్‌తో ఈనెల 12 నుంచి జరిగే మొదటి టెస్టుకు టీమిండియా ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. బార్పొడాస్‌లో ప్రాక్టీస్ సెషన్లు పూర్తి చేసుకున్న భారత జట్టు డొమినికాకు చేరుకుంది.

దంతాల సంరక్షణ కోసం ఉత్తమమైన టూత్‌పేస్ట్‌ను ఎలా ఎంచుకోవాలంటే? 

నోటిని శుభ్రంగా కాపాడుకోవడంలో టూత్ పేస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో అనేక రకాల టూత్ పేస్టులు అందుబాటులో ఉంటాయి. బహుళజాతి కంపెనీలు తమ టూత్‌పేస్ట్‌లను విక్రయించడానికి కోట్లాది రూపాయలతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తుంటాయి. దీంతో ఏ టూత్ పెస్ట్ మంచిదో కొన్నిసార్లు అర్థంకాదు.

హర్యానాలో బస్సు-క్రూయిజర్‌ ఢీ; 8 మంది మృతి

హర్యానాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జింద్‌లోని భివానీ రోడ్డులోని బీబీపూర్ గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంంలో 8మంది దుర్మరణం పాలయ్యారు. 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం; ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఘటన

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో శనివారం 3 అంతస్తుల భవనం కులకూలినట్లు అధికారులు తెలిపారు. మంగళ చౌక్ సమీపంలో ఉదయం 7గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం34 విడుదల, ధర, ఫీచర్లు ఇవే

శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్‌కు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. లెటెస్ట్ ఫోన్ల లాంచ్ కోసం కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే శాంసంగ్ M సిరీస్‌లో M34 5g ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

తెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో రూ. 6100కోట్లతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై విరుచకపడ్డారు.

దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త నిబంధనలు.. ఇకపై ఒక్క ఓవర్‌లో!

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ విధానం సక్సెస్ కావడంతో బీసీసీఐ కొత్త పంథాలో టోర్నీలను నిర్వహించేందుకు సిద్ధమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది.

యాత్ర-2 మోషన్ పోస్టర్ వచ్చేసింది..'గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని'

2019 ఎన్నికల సమయంలో దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా వచ్చిన 'యాత్ర' సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహి వి. రాఘవ్ ఇప్పుడు దానికి సీక్వెల్‌ యూత్ర2ను రూపొందించారు.

PM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనను వెళ్లనున్నారు. భారత్- ఫ్రెంచ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపడేందుకు వచ్చే వారం మోదీ చెపట్ట1నున్న పారిస్ పర్యటన దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు విండీస్ జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు అరంగ్రేటం

టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో విండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. జూలై 12నుంచి మొదలు కానున్న తొలి టెస్టు కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.

Sourav Ganguly Birthday: దాదా సాధించిన కొన్ని విజయాలపై లుక్కేద్దాం

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ తన అద్భుతమైన కెప్టెన్సీతో భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు. దాదా శనివారం 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గంగూలీ సాధించిన మరుపురాని విజయాలను కొన్ని తెలుసుకుందాం.

West Bengal panchayat polls: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతీ పోలింగ్; అట్టుడుకుతున్న గ్రామాలు 

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు రణరంగంగా మారాయి. రాజీకీయ కక్షలతో నెత్తురోడుతున్నాయి.

సైమా అవార్డ్స్ 2023 సెలబ్రేషన్స్ నిర్వహణ తేదీలు వచ్చేశాయ్, వేదిక ఎక్కడంటే! 

సౌత్ ఇండియన్ ఇంటర్నేషన్ మూవీ అవార్డ్స్ (సైమా) 2023 వేడుకలకు మూహుర్తం ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో 15, 16 తేదీల్లో ఈ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహిస్తామని సైమా ఛైర్ పర్సన్ బృందాప్రసాద్ తెలిపారు.

నేడు వరంగల్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

జులై 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

07 Jul 2023


టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరోసారి పరీక్ష నిర్వహణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు.. వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు వెల్లడి

తెలంగాణలో భాజపా, బీఆర్ఎస్ మధ్య మరోసారి అగ్గి రాజుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పుట్టుకను అవమానించారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వరంగల్ వస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్ధరాత్రి షిండే, ఫడ్నవీస్‌ మంతనాలు.. అజిత్‌ వర్గం ప్రభుత్వంలో చేరికపై సమాలోచనలు

మహారాష్ట్ర రాజకీయాలు గత కొద్ది రోజులుగా ఊహించని రీతిలో మలుపులు తీసుకుంటున్నాయి. పార్టీ నేతలు ఎప్పుడు ఏం చేయనున్నారో, ఎవరు ఏ పార్టీలోకి మారతారోనని మరాఠ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

నాయకుడు ట్రైలర్: తమిళ చిత్రం మామన్నాన్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది 

తమిళంలో మామన్నాన్ పేరుతో జూన్ 29న రిలీజైన చిత్రం, ఇప్పుడు తెలుగులో రిలీజ్ కు సిద్ధమవుతోంది.

ప్రేరణ: గెలుపు గమ్యం కాదు, ఓటమి ముగింపు కాదు, ప్రయాణమే ముఖ్యం 

గెలుపు అనేది ఊరికే వచ్చేది కాదు, ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. గెలుపు వచ్చింది కదా అని ఊరుకుంటే వచ్చిన గెలుపు పోవడం క్షణాలో పని. అంటే ఇక్కడ ఒక పనిలో ఒకసారి గెలవటం కాదు గెలుస్తూనే ఉండాలన్నమాట.

భాజపా అధిష్ఠానం కీలక నిర్ణయం.. 4 రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం

భాజపా దిల్లీ పెద్దలు ఇటీవలే నాలుగు రాష్ట్రాల పార్టీ విభాగాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయా రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆసీస్ కీపర్‌పై అభిమానుల అగ్రహం.. స్టేడియంలోకి రాగానే!

యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ అభిమానులు మరోసారి ఆస్ట్రేలియా ప్లేయర్లపై విరుచుకుపడ్డారు. హెడింగ్లే వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో ఆసీస్ మొదట బ్యాటింగ్ చేసింది.

కర్ణాటకలో బీభత్సంగా మ‌ద్యం ధరలు..ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచిన సర్కార్

కర్ణాటకలో మద్యం ధరల మోత మోగనుంది. విస్కీ, రమ్ము, జిన్, రెడ్ వైన్ సహా బీర్ ధరలు మరింత పెరగనున్నాయి. ఈ మేరకు ధరల సవరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రతిపాదించారు.

హాస్టల్ డేస్ ట్రైలర్: ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని అలరించడానికి వస్తున్న సిరీస్ 

థియేటర్లలో సినిమా అంటే కొన్ని లెక్కలుంటాయి. అక్కడ అన్ని విషయాలను చెప్పలేరు. అలాంటి వారికి వరంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాయి.

పోర్న్ వీడియోలు చూసిన BJP ఎమ్మెల్యే.. త్రిపుర అసెంబ్లీలో రచ్చ

అధికార బీజేపీ ఎమ్మెల్యే పోర్న్ వీడియో చూసిన ఘటనపై త్రిపుర అసెంబ్లీలో శుక్రవారం మధ్యాహ్నం పెద్ద రచ్చ జరిగింది.

మూడు పోస్టులకే థ్రెడ్స్‌లో యూట్యూబర్ ప్రపంచ రికార్డు

ట్విట్టర్‌కు పోటీగా ఇటీవల మెటా లాంచ్ చేసిన థ్రెడ్స్ యాప్ ఎన్నో సంచనాలను నమోదు చేస్తోంది. గురువారం నుంచి థ్రెడ్ యాప్ ప్రపంచ వ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌ భూషణ్‌కు షాక్.. ఈనెల 18న రావాలని దిల్లీ కోర్టు ఆదేశం

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు కోర్టు షాకిచ్చింది. ఈ మేరకు జులై 18న కోర్టుకు హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది.

టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి షాక్.. కీలక ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు

టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై నమోదైన దాడి, హత్యాయత్నం, గృహహింస కేసుల్లో సుప్రీంకోర్టు కీలక అదేశాలను జారీ చేసింది. ఈ కేసుల విషయంలో నెల రోజుల్లోపు తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

జపాన్ వెళ్తే బట్టలు అవసరం లేకుండా రెంటల్ క్లాత్స్ ని పరిచయం చేస్తున్న జపాన్ ఎయిర్ లైన్స్ 

ఏదైనా ప్రాంతానికి పర్యటన కోసం వెళ్ళాలనుకుంటే బట్టలు సర్దుకోవడం పెద్ద టాస్కులాగా అనిపిస్తుంటుంది. ఆ బరువు మోయడం చిరాగ్గా ఉంటుంది.

కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు.. ప్రధానిని దూషించడం రాజద్రోహం కాదు

కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.ఈ మేరకు బీదర్‌లోని షహీన్ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన రాజద్రోహం కేసును రద్దు చేసింది.

హాలీడే ట్రిప్ కి వెళ్తూ తన నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్ 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమా పనులన్నింటినీ పూర్తి చేసారు. డబ్బింగ్ సహా అన్ని పనులను పూర్తి చేసి అమెరికా పయనమయ్యారు.

పవన్ వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై సీరియస్ యాక్షన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజ్నెవా విడిపోయారంటూ ఇటీవల జోరుగా వార్తలు వినిపించాయి. దీనిపై జనసేన పార్టీ సీరియస్ అయింది.

చిరంజీవి భోళా శంకర్ తర్వాత వారం రోజుల గ్యాప్ లో వచ్చేస్తున్న మెగా మేనల్లుడు 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా, ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఆల్రెడీ టీజర్ కూడా రిలీజైంది.

కోటీశ్వరుడైన బిచ్చగాడు.. ఏకంగా రూ.7 కోట్ల ఆస్తిని సంపాదించాడు

భారతదేశంలో బిచ్చగాళ్లకు కొదవఉండదు. ఏ రాష్ట్రాంలోనైనా, ఏ ప్రాంతాలోనైనా పేదరికం ఉంది.దీంతో దేశవ్యాప్తంగా పొట్ట కూటి కోసం అడుక్కుంటారు.

పవన్ రెండో దశ వారాహి యాత్రకు డేట్ ఫిక్స్.. ఈసారి అక్కడి నుంచే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర రెండో దశకు డేట్ ఖారారైంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

తనతో స్నేహం చేయాలంటూ క్రితిశెట్టి వెంటపడుతున్న స్టార్ కిడ్: క్లారిటీ ఇచ్చిన బేబమ్మ 

ఉప్పెన చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరైన క్రితిశెట్టి, ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో మంచి విజయాలు సాధించింది.

దుమ్ములేపుతున్న ఐడియాఫోర్జ్ ఐపీఓ.. వారందరికీ లాభాలు!

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టడంతో ఐడియాఫోర్జ్ టెక్నాలజీ ఐపీఓ దుమ్మురేపింది.

ఇంటర్నేషనల్ చాక్లెట్ డే: చాక్లెట్ ఇష్టపడేవారు తప్పక చూడాల్సిన ప్రదేశాలు 

ఈ ప్రపంచంలో చాక్లెట్ ని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. చాక్లెట్ ని మొదటిసారిగా 4వేల సంవత్సరాల క్రితమే తయారు చేసారని చెబుతారు. ఈరోజు చాక్లెట్ డే. ఈ సందర్భంగా చాక్లెట్ ని ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన కొన్ని ప్రదేశాలు ఏంటో చూద్దాం.

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం

రైలు ప్రమాదాలకు భారతీయ రైల్వేలు పర్యాయపదంగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా అనేక రైల్వే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు రైలు ప్రయాణాలు అంటేనే ప్రజలు భయపడే దుస్థితి వచ్చింది.

అమెరికాలో కుమారుడిని సెక్స్ బానిసగా వాడుకున్న తల్లి..?.. పోలీసులు ఏం చెప్పారంటే!

అమెరికాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం టీనేజర్‌గా ఉన్నప్పుడు అదృశ్యమైన ఓ వ్యక్తి గురించి సంచలన విషయాలను వెలుగులోకి వచ్చాయి.

భారత్ కోరితే తప్పక సహకరిస్తామని అమెరికా ప్రకటన.. విస్మయం వ్యక్తం చేసిన కాంగ్రెస్

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గత కొంత కాలంగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఇండియాతో ఎక్కడైనా ఆడటానికి రెడీ : పాకిస్థాన్ కెప్టెన్

భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. టీమిండియా, పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న హై ఓల్టేజ్ మ్యాచ్ నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది.

ఫుడ్ కాంబినేషన్స్: ఏ రెండు ఆహారాలను కలిపి తినకూడదో ఇక్కడ తెలుసుకోండి 

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనది అయ్యుండాలి. లేదంటే అనర్థాలు తప్పవు. ముఖ్యంగా రెండు ఆహారాలను కలిపి తీసుకునేటపుడు జాగ్రత్తగా ఉండాలి.

పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురు.. స్టే పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పదమైన కామెంట్స్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ మేరకు పరువు నష్టం దావా కేసులో మరోసారి ఆయనకి ఎదురుదెబ్బ తగిలింది.

ప్రాజెక్ట్ కె సినిమాపై అమితాబ్ ఆశ్చర్యం: ఇంత పెద్ద సినిమా అనుకోలేదంటూ ట్వీట్ 

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాపై ఎంత హైప్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ దర్శకులు తమ్మారెడ్డి భరధ్వాజ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ కె సినిమాకు ఒక్కరోజే 500కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.

పోటీ మంచిదే.. కానీ మోసం చేయకూడదు.. థ్రెడ్స్‌పై దావా వేస్తాం : ట్విట్టర్

ఫేస్‌ బుక్ మాతృక సంస్థ మెటా తీసుకొచ్చిన కొత్త యాప్ థ్రెడ్స్, ట్విట్టర్‌కు ప్రధాన పోటీదారుగా మారుతోంది. థ్రెడ్స్ యాప్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే న్యాయపరమైన చిక్కుల్లో పడింది.

మరోసారి అమెరికా డ్రోన్లను వెంబడించిన రష్యన్ జెట్.. అగ్రదేశాల మధ్య పెరుగుతున్న దూరం  

అగ్రరాజ్యం అమెరికాతో రష్యా మరోసారి కయ్యానికి కాలుదువ్వుతోంది. యూఎస్ డ్రోన్లను వెంటాడటం గత రెండు రోజుల్లో ఇది రెండోసారి.

ప్రాణహాని ఉందని నటుడు నరేష్ వ్యాఖ్యలు: లైసెన్స్ రివాల్వర్ కు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ 

సీనియర్ నటుడు నరేష్ గతకొన్ని రోజులుగ అనేక కారణాల వల్ల వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా లైసెన్స్ రివాల్వర్ కు అనుమతి ఇవ్వాలని పోలీసులను రిక్వెస్ట్ చేసారు.

స్కాట్లాండ్ ఓటమి.. వన్డే వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ క్వాలిఫై

2023 ఆక్టోబర్‌లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు పసికూన నెదర్లాండ్స్ అర్హత సాధించింది. అద్భుతమైన ప్రదర్శనతో అయిదోసారి ఈ టోర్నీలో పోటీపడే అవకాశాన్ని నెదర్లాండ్స్ కొట్టేసింది.

కేజీబీవీలో ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చేరిన 70 మంది విద్యార్థినులు, నలుగురికి సీరియస్

తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని అమరచింత కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీలో) ఆహారం కలుషితమైన ఘటన కలకలం సృష్టించింది.

ఎంఎస్ ధోనీ స్టామినా అంటే ఇది.. మిస్టర్ కూల్ బర్తడేకి అకాశమంత కటౌట్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై అతని అభిమానులు చూపించే ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ధోనీ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు.

వరల్డ్ చాకోలెట్ డే 2023: ఈరోజును ఏ విధంగా సెలెబ్రేట్ చేసుకోవాలో తెలుసుకోండి 

చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే. చిన్నపిల్లల దగ్గరి నుండి పెద్దల వరకూ ప్రతీ ఒక్కరూ చాక్లెట్లను ఇష్టపడతారు.

హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 వర్సెస్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​.. ఇందులో బెస్ట్ బైక్ ఇదే!

హార్లీ డేవిడ్ సన్ కంపెనీ నుంచి అత్యంత చౌకైన బైక్‌గా హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 400 గుర్తింపు పొందింది. ఈ హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 ఎక్స్​షోరూం ధర రూ. 2.29లక్షలుగా ఉంది.

రంగబలి రివ్యూ: సొంతూరు కథతో నాగశౌర్యకు హిట్టు దొరికిందా? 

నాగశౌర్య, యుక్తి తరేజా హీరో హీరోయిన్లుగా కనిపించిన రంగబలి చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

నేడు యూపీలో మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. గోరఖ్‌పూర్‌ సహా సొంత నియోజకవర్గం వారణాసిలోనూ పర్యటించనున్నారు.

ఇండియా Vs పాకిస్థాన్ మ్యాచ్‌పై.. షాహిన్ అఫ్రిది షాకింగ్ కామెంట్స్

భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

ఇండియన్ కాన్సులేట్‌ పై దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా చట్టసభ సభ్యులు

అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌ (కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా)పై జరిగిన దాడిని యూఎస్ ఉభయ చట్టసభలు తీవ్రంగా ఖండించాయి.

ప్రాజెక్ట్ కె కొత్త చరిత్ర: కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పార్టిసిపేషన్; గ్లింప్స్ విడుదల ఆరోజే 

గతకొన్ని రోజులుగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా మీద వస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచే సినిమాగా, హాలీవుడ్ చిత్రాలకు పోటీనిచ్చే చిత్రంగా ప్రాజెక్ట్ కె అవుతుందని పలువురు సెలెబ్రిటీలు చెబుతూనే ఉన్నారు.

జులై 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

MS Dhoni Birthday: ధోనీ లాంటి కెప్టెన్ లేడు .. ఇక రాడు

భారత క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సంపాదించుకున్నాడు. జార్ఖండ్ డైనమైట్‌గా ధోనీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.