12 Jul 2023
దవడ పగిలినా వికెట్ తీశానని నా భార్యకు ఫోన్ చేశా.. తాను నమ్మలేదు : అనిల్ కుంబ్లే
భారత్- వెస్టిండీస్ జట్ల నుంచి నేటి నుంచి డొమినికా వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్లు సుదీర్ఘ ఫార్మాట్ గా పిలవబడుతున్న టెస్టు క్రికెట్లో వంద టెస్టులు ఆడాయి.
Mamata Banerjee: పంచాయతీ ఎన్నికల హింసపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మంగా మారిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు చనిపోయారు.
TS Govt : వైద్యారోగ్య శాఖలో పదోన్నతులు.. వారంలోగా పూర్తి చేయాలని ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచింగ్ ఆస్పత్రిలో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు జీతాల సవరణ లేనట్టే.. పెంపుదలను వాయిదా వేసిన కంపెనీ
భారత్లో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన ఇన్ఫోసిస్ కంపెనీలో వేతన పెంపుపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
China: ప్రపంచంలోనే తొలిసారిగా మీథేన్ అంతరిక్ష రాకెట్ను ప్రయోగించిన చైనా
మీథేన్ ఆధారిత క్యారియర్ రాకెట్ను అంతరిక్షంలోకి చైనా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
టీమిండియాను ఓడించడానికి సిద్ధం : విండీస్ కెప్టెన్
టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచుల టెస్టు సిరీస్ కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డొమికానాలో ప్రారంభం కానుంది.
ప్రేరణ: వయసు పెరుగుతున్నా ముడుతలు రాకుండా చేసేది నవ్వు మాత్రమే, నవ్వడం ఈరోజే స్టార్ట్ చేయండి
కాలం ఎవ్వరి కోసం ఆగదు, ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహంలో నువ్వు, నేను, అందరూ ఉంటారు. అయితే కాల ప్రవాహంలో జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మిమ్మల్ని అందంగా ఉంచేది నవ్వు మాత్రమే.
ఏపీ 12వ పీఆర్సీ ఛైర్మన్ గా మన్మోహన్సింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
Tomato: ఆ మూడు రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం
దేశవ్యాప్తంగా టమాట ధరలు భగ్గమంటున్నాయి. కిలో టమాట రూ.160 నుంచి రూ.200 వరకు అమ్ముడవుతోంది.
Duleep Trophy final:హాఫ్ సెంచరీతో రాణించిన హనుమ విహారి
2023 దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి హాప్ సెంచరీతో సత్తా చాటాడు. వెస్ట్ జోన్ జట్టుపై 130 బంతుల్లో 63 పరుగులు చేశాడు.
జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజు.. తీవ్ర ఆగ్రహంలో పార్టీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఈ మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నేతలపై మహిళా పోలీస్ చేయి చేసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది.
కేశ సంరక్షణ: వర్షాకాలంలో చుండ్రు ఏర్పడకుండా ఉండాలంటే కావాల్సిన టిప్స్ ఇవే
వేసవి వేడికి విసిగిపోయిన జనాలకు వర్షాకాలం చల్లని వాతావరణం మంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే చల్లదనాన్ని అందించే వర్షాకాలం, జుట్టులో చుండ్రును ఏర్పరిచి కొన్ని ఇబ్బందులను తీసుకొస్తుంది.
Rajasthan: పోలీసుల కళ్లల్లో కారం చల్లి, గ్యాంగ్స్టర్ను కాల్చి చంపిన ప్రత్యర్థులు
హత్య కేసులో నిందితుడైన రాజస్థాన్ గ్యాంగ్స్టర్ కుల్దీప్ జఘినాను బుధవారం ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కస్డడీలో ఉన్న కుల్దీప్ను పక్కా ప్రణాళికతో కాల్చి చంపారు.
ఐసీసీ ర్యాంకింగ్స్లో దుమ్ములేపిన ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్
ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ దుమ్ములేపాడు.
2025లో సౌర తుఫాన్లును నేటి ఇంటర్నెట్ కాలం తట్టుకోకపోవచ్చు
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సోలార్ సైక్లోన్స్ (సౌర తుఫాన్లు) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు భానుడి ధాటికి భూమి మండిపోతోంది.
Hyderabad: అంబులెన్స్ సైరన్ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్
అంబులెన్స్ డ్రైవర్లు సైరన్లు వాడే సమయంలో బాధ్యతగా వహించాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) అంజనీ కుమార్ కోరారు.
ఆ రెండు బ్యాంకులకు ఇప్పట్లో ప్రైవేటీకరణ లేనట్లే.. చట్టాల్లో సవరణలే కారణం
ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఇప్పట్లో జరిగేలా లేదు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన తాజా కబురును ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
డేవిడ్ డి గియా vs ఆండ్రీ ఒనానా.. ఈ ఇద్దరు రికార్డులివే..!
స్పానిష్ గోల్ కీపర్ డేవిడ్ డి గియా మాంచెస్టర్ యునైటెడ్ నుండి వైదొలిగితున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఖుషి సెకండ్ సాంగ్ విడుదల: సమంత, విజయ్ కెమిస్ట్రీ అదుర్స్
లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ నుండి ఖుషి సినిమా వస్తోంది. సమంత హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రం నుండి రెండవ పాట రిలీజైంది.
Delhi: దిల్లీలో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హై; 45ఏళ్ల రికార్డు బద్దలు; కేజ్రీవాల్ ఆందోళన
దిల్లీలో యమునా నది నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం 1గంట సమయానికి 207.55మీటర్లకు చేరుకుంది. దీంతో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హైకి చేరుకుంది.
AP: ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ సచివాలయం వేదికగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సూర్య కంగువ నుండి ఖతర్నాక్ అప్డేట్: గ్లింప్స్ వీడియో ఎప్పుడు రిలీజ్ కానుందంటే?
తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.
మార్కెట్లోకి కొత్త ASUS Windows 11.. ధర ఎంతంటే?
మొబైల్ ఫోన్ గేమర్లను మరింత ఆకట్టుకునేందుకు మార్కెట్లోకి మరో సరికొత్త మొబైల్ గేమ్ ఫోన్ వచ్చేసింది.
మెక్సికోలో భారీగా పరికరాల పేలుడు.. ముగ్గురు పోలీసుల మృతి, మరో 10 మందికి గాయాలు
మెక్సికోలో భారీ పేలుడు సంభవించింది. సెంట్రల్ మెక్సికన్ పరిధి జాలిస్కోలోని మార్కెట్ ప్రాంతంలో పరికరాలు పేలిన కారణంగా ముగ్గురు పోలీస్ అధికారులు దుర్మరణం పాలయ్యారు.
చంద్రయాన్ 3: చంద్రుడి దక్షిణ ధృవంపై ఇస్రో ఎందుకు దృష్టి పెట్టింది?
చంద్రయాన్-3 మిషన్ ని జులై 14వ తేదీన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) లాంచ్ చేయనుంది. చంద్రుడి దక్షిణ ధృవం మీద సాఫీగా ల్యాండ్ కావడానికి చంద్రయాన్-3 ని సరిగ్గా తీర్చి దిద్దారు.
Nepal: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ సతీమణి కన్నుమూత; మోదీ సంతాపం
నేపాల్ ప్రథమ మహిళ, ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ సతీమణి సీతా దహల్ (69) బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు ఖాట్మండులోని ప్రైవేట్ ఆసుపత్రి అధికారులు తెలిపారు.
MG ZS EV లెవల్-2: ఒక్కసారి ఛార్జీ చేస్తే 461 కిలోమీటర్ల ప్రయాణం
ఎంజీ మోటర్ ఇండియా MG ZS EV లెవల్-2ను అధునాతన ఫీచర్లతో ముందుకొస్తోంది. ADAS ఫీచర్లతో ఎంజీ మోటర్ ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.
రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ.. తెలుగు వారికి నో ఛాన్స్
ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
భారీ ధరకు బ్రో మూవీ నైజాం హక్కులు: పవన్ మేనియా అంటే ఇదే
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. తమిళంలో హిట్ అందుకున్న వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ గా బ్రో తెరకెక్కింది.
Delhi: దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం
ఉత్తర దిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలోని యమునా ఖాదర్ వద్ద ముక్కలు ముక్కలుగా నరికిన ఓ మృతదేహం బుధవారం ఉదయం పోలీసులకు లభ్యమైంది.
వాట్సాప్లో మరో అద్భుతమైన ఫీచర్.. ఇకపై మీ ఫోన్ నెంబర్ కనిపించదు!
ప్రముఖ షార్ట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం రోజు రోజుకూ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్ల భద్రత విషయంలో వాట్సాప్ ఎప్పుడు ముందంజలో ఉంటుంది.
Gaming Industry: 28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా?
ఆన్లైన్, క్యాసినో, గుర్రపు పందాలపై 28శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం భారత గేమింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.
సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన మూవీ, జూన్ 29వ తేదీన రిలీజైంది. మొదటి రెండు రోజులు ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రాలేదు. మూడవ రోజు నుండి మాత్రం సామజవరగమన వసూళ్ళు విపరీతంగా పెరిగిపోయాయి.
ఏఐ రంగంలోకి విప్రో, బిలియన్ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. టీసీఎస్ బాటలో పయనం
ప్రముఖ టెక్ కంపెనీ విప్రో సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఏఐ 360ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
IND vs WI : మొదటి టెస్టుకు వరుణుడి ముప్పు ఉందా..?
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్లో టీమిండియా పరాజయం తర్వాత దాదాపు నెల రోజులు విరామం తీసుకుంది. నేటి నుంచి కరేబియన్ గడ్డపై వెస్టిండీస్తో భారత్ టెస్టు సిరీస్ ఆడనుంది.
బెంగళూరులో విపక్షాల రెండో భేటీకి సోనియాగాంధీ.. 16న దిల్లిలో విపక్ష నేతలకు ప్రత్యేక విందు
కేంద్రంలోని భాజపాను ఎదుర్కోనేందుకు భారత విపక్ష పార్టీలు మరోసారి భేటీ కానున్నాయి. ఈ మేరకు బెంగళూరులో జులై 17 నుంచి 18 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ అందించిన అప్డేట్: అభిమానులకు పండగే
రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్లను హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తారని అన్నారు.
Nutmeg: క్యాన్సర్తో 'న్యూట్మెగ్' కో ఫౌండర్ నిక్ హంగర్ఫోర్డ్ మృతి
యూకే(బ్రిటన్)కు చెందిన ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ 'న్యూట్మెగ్' సహ వ్యవస్థాపకుడు నిక్ హంగర్ఫోర్డ్ 43సంవత్సరాల వయస్సులో మరణించారు.
షెడ్యూల్ ప్రకారమే ఆసియా కప్.. క్లారిటీ వచ్చేసింది
గత కొన్ని నెలలుగా ఆసియా కప్పై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఇండియా, పాక్ మధ్య ముదురుతున్న ఈ వివాదం ఓ కొలక్కి వచ్చినట్లు సమాచారం. హైబ్రిడ్ మోడల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్న మైత్రీ మూవీ మేకర్స్: టోవినో థామస్ హీరోగా సినిమా స్టార్ట్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్న నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు.
బెంగళూరు: హెచ్ఏఎల్ ఎయిర్పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
నోస్ ల్యాండింగ్ గేర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫ్లై బై వైర్ ప్రీమియర్ 1ఏ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
థ్రెడ్స్ వర్సెస్ ట్విట్టర్: థ్రెడ్స్ లింక్స్ కనిపించకుండా చేస్తున్న ట్విట్టర్; అసలేం జరుగుతోందంటే?
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ కు పోటీగా మెటా నుండి థ్రెడ్స్ యాప్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాప్ వచ్చినప్పటి నుండి ట్విట్టర్, థ్రెడ్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది.
బొట్టు పెట్టుకుని స్కూలుకు వెళ్తే టీచర్ కొట్టాడు.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
జార్ఖండ్ ధన్బాద్ పట్టణంలోని ఓ తరగతి గదిలో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని పట్ల పాఠశాల ఉపాధ్యాయుడు ఉన్మాదిలా వ్యవహరించాడు.
India-France-UAE: 'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని
భారత్-ఫ్రాన్స్-యూఏఈ త్రైపాక్షిక ఫ్రేమ్వర్క్ కింద రక్షణ, అణుశక్తి, సాంకేతిక రంగాలలో సహకారం కోసం ప్రతిష్టాత్మక రోడ్మ్యాప్ను ఫ్రిబవరిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర చూస్తే కొనాల్సిందే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. ఆగస్టు 3న ఈ బైక్ ను లాంచ్ చేస్తామని ఏథర్ ఎనర్జీ కంపెనీ స్పష్టం చేసింది. ఈ Ather 450S ప్రారంభ ధర రూ. 1.3లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది.
ఏపీలో దారుణం.. హాస్టల్లో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లి చంపిన దుండగులు
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వసతిగృహంలో ఉంటూ నాలుగో తరగతి చదువుకుంటున్న ఓ గిరిజన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.
హాలీవుడ్ స్టైల్ యాక్షన్ తో అదరగొడుతున్న గాండీవధారి అర్జున ప్రీ టీజర్
వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గాండీవధారి అర్జున చిత్రం, ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు.
నేడే భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు.. ఓపెనర్గా యశస్వీ, ఇషాన్కు నో ఛాన్స్!
రెండు టెస్టుల సిరీస్లో భాగంగా నేటి నుంచి డొమినికాలోని విండర్స్ పార్క్ వేదిగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరగనుంది.
వర్షాకాలంలో మీ ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకోండి
నల్ల మబ్బులు, చల్లని వాన, వేడి వేడి ఆహారం.. వర్షాకాలంలో ఈ కాంబినేషన్ భలే గమ్మత్తుగా ఉంటుంది. వర్షాకాలంలో ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది.
Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్నాథ్ యాత్ర
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని సోన్ప్రయాగ్, గౌరీకుండ్లలో కేదార్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
అమెరికాను బెదిరించిన మర్నాడే మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
అంతర్జాతీయ దేశాలను ఉత్తర కొరియా ఉలిక్కిపాటుకు గురిచేసింది. రష్యా, ఉక్రెయిన్ ఘటనలు మినహా ప్రపంచం అంతా శాంతితో విరాజిల్లుతున్న క్రమంలో కొరియన్ దేశం చర్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
వివేకానంద, రామకృష్ణ పరమహంసపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సన్యాసిపై ఇస్కాన్ నిషేధం
స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) సన్యాసి అమోఘ్ లీలా దాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఇస్కాన్ చర్యలు తీసుకుంది. ఇంతకీ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉడుపిలో సుధీర్ బాబు హరోం హర షూటింగ్: ఫస్ట్ లుక్ పై క్లారిటీ వచ్చేసింది
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ హరోం హర నుండి అప్డేట్ వచ్చింది. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో ఉడిపిలో జరుగుతోంది.
వింబుల్డన్: అండ్రీ రుబ్లెవ్ను చిత్తు చేసిన నోవాక్ జకోవిచ్
సెర్బియన్ స్టార్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ టెన్నిస్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. 2023 వింబుల్డన్లో ఆండ్రీ రుబ్లెవ్ను ఓడించి సెమీ-ఫైనల్కు దూసుకెళ్లాడు.
తెలంగాణలో ఎల్లో అలెర్ట్, వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు.. ఏపీకి వర్ష సూచన
రాగల 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంల్లో వర్షాలు కురవనున్నాయి. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవం: ఈరోజు గురించి తెలుసుకవాల్సిన విషయాలు, పంచుకోవాల్సిన కొటేషన్లు
ప్రపంచ వ్యాప్తంగా పేపర్ బ్యాగ్ దినోత్సవాన్ని ప్రతీ ఏడాది జులై 12వ తేదీన నిర్వహిస్తారు.
నేటి నుంచి వీఆర్ఏలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు.. జేపీఎస్ల రెగ్యులరైజేషన్కు కమిటీలు
తెలంగాణ ప్రభుత్వం గతంలో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం చేసింది.
దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం
భారీ వర్షాలకు దిల్లీలోని యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయిలో పెరిగింది.
జులై 12న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు.
11 Jul 2023
ప్రేరణ: పెద్ద లక్ష్యాన్ని సాధించాలన్న కోరిక నీలో ఉంటే చిన్న లక్ష్యాలను అందుకునే సత్తా నీలోఉండాలి
లైఫ్ లో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఏ లక్ష్యం లేనివారు ఎవ్వరూ ఉండరు. సాధారణంగా నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావ్ అని ఎవరినైనా అడిగితే కొందరు సమాధానం చెబుతారు.
భారత్లో గత 15ఏళ్లలో 41.5కోట్ల మంది పేదరికాన్ని జయించారు: ఐక్యరాజ్య సమితి
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం పేదరికాన్ని తగ్గించడంలో గణనీయమైన పురోగతిని సాధించినట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
కేర్ పూజ: కఠిన నియమాలతో త్రిపురలో జరిగే ఈ పండగ విశేషాలు
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఈ పండగను జరుపుకుంటారు. ఈ పండగ సమయంలో భక్తులు, వాస్తు దేవతను సంరక్షించే కేర్ ను పూజిస్తారు. జులై 11నుండి మొదలయ్యే ఈ పండగ మూడు రోజులు కొనసాగుతుంది.
ఏడేళ్ళ క్రితం మొదలైన ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేది అప్పుడే
విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధృవ నక్షత్రం అనే సినిమా 2016లో మొదలైంది. అనేక కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది.
Ambati Rayudu: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు కౌంటర్
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
అభిమాని పుట్టినరోజును సెలెబ్రేట్ చేసిన బాలయ్య: ఇంటర్నెట్ లో ఫోటోలు వైరల్
నందమూరి బాలకృష్ణ దంపతులు ప్రస్తుతం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉన్నారు. తానా సభలకు వెళ్ళిన బాలయ్య, అక్కడ లేడీ ఫ్యాన్ బర్త్ డేను ఘనంగా సెలెబ్రేట్ చేసారు.
టీమిండియా కొత్త జెర్సీపై మండిపడుతున్న ఫ్యాన్స్.. దేశం పేరు లేదని అసంతృప్తి
రేపట్నుంచి డొమినికా వేదికగా వెస్టిండీస్ భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ప్లేయర్స్ కొత్త జెర్సీల్లో లుక్ ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ విజయనాదం; 15,000స్థానాల్లో గెలుపు
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ సత్తా చాటుతోంది.
సుందరం మాస్టర్ టీజర్: రవితేజ బ్యానర్లో ప్రయోగాత్మక చిత్రం; హీరోగా మారిన వైవా హర్ష
మాస్ మహారాజ రవితేజ సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆర్ టీ టీమ్ వర్క్స్ పేరుతో మొదలైన ఈ బ్యానర్ లో చిన్న సినిమాలు తెరకెక్కుతున్నాయి.
మహిళల టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ.. లాస్ట్ ఓవర్లో 4 వికెట్లు పడగొట్టిన షఫాలీ
భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది.బ్యాటింగ్లో విఫలమైన భారత మహిళలు, బౌలింగ్లో మెరిశారు. ఫలితంగా బంగ్లాదేశ్ను 87 పరుగులకే కట్టడి చేయగలిగారు.
ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా
ఉక్రెయిన్తో యుద్ధానికి దిగడం రష్యా వ్యూహాత్మక తప్పిదమని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్లో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తే తాము తప్పకుండా స్వాగతిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు.
భారత్ లో ప్రపంచకప్ ఆడేందుకు పాక్ మెలిక.. ఐసీసీ భేటీలో హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ పట్టు
అంతర్జాతీయ క్రికెట్ లో పాక్ క్రికెట్ బోర్డు, పాక్ మంత్రి వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. భారత్ లో వన్డే ప్రపంచకప్ ఆడేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది.
ఓ మై గాడ్ 2 టీజర్: గోపాల గోపాల సినిమాకు హిందీలో సీక్వెల్ రెడీ
అక్షయ్ కుమార్ శ్రీకృష్ణుడిగా కనిపించిన బాలీవుడ్ మూవీ ఓ మై గాడ్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. 2012లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది.
కరేబీయన్ లో రిపోర్టర్లపై రహానే కస్సుబస్సు.. తనలో క్రికెట్ మిగిలే ఉందని స్పష్టం
వెస్టిండీస్ తో టీమిండియా తొలి టెస్ట్ రేపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి భారత్ టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేపైనే ఉన్నాయి.
భోళాశంకర్ సినిమాలో తెలంగాణ ఫేమస్ ఫోక్ సాంగ్: ఇప్పుడే రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమా నుండి ఇంతకుముందు జామ్ జామ్ జజ్జనక పాట రిలీజైంది. డప్పేసుకో, దరువేసుకో, వవ్వారే అదిరే పాటేస్కో అంటూ సాగే ఈ పాట, ఆద్యంతం ఆసక్తిగా ఉంది.
ఈడీ చీఫ్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని మూడవసారి పొడిగించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. అయితే, జులై చివరి వరకు పదవిలో కొనసాగడానికి సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది.
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే?
ప్రపంచ దేశాలు రక్షణ రంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. సైనిక శక్తి స్థాయిని బట్టే ఇతర దేశాల్లో ఆ దేశానికి ప్రాధాన్యత దక్కుతున్న పరిస్థితి నెలకొంది.
ఇస్రో: చంద్రయాన్ 3 మోసుకెళ్తున్న పరికరాలు ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి?
చంద్రుడి మీదకు మూడవ మిషన్ చంద్రయాన్-3 ని పంపించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చాలా ఉత్సాహంగా ఉంది. జులై 14వ తేదీన చంద్రయాన్-3 మిషన్ లాంచ్ కానుంది.
హ్యుందాయ్ అత్యంత చౌకైన కారుగా ఎక్స్టర్.. ఎక్స్షోరూమ్ ధర రూ.6 లక్షలే
హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ కంపెనీ, ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ. ఆ కంపెనీ నుంచి కారు వస్తుందంటే ఎన్నో అంచనాలు ఉంటాయి.
ఏపీ రాజధాని అమరావతి కేసును డిసెంబర్కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు పూర్తిస్థాయి విచారణ కోసం డిసెంబర్కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
2023 శాఫ్ ఛాంపియన్షిప్ విన్నర్ గా భారత్.. గెలుపు వెనుక సునీల్ ఛెత్రి
అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆటలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ఆటగాడు సునీల్ ఛెత్రి. ప్రేక్షకులను ఆట తీరుతో మెప్పిస్తూ లక్షలాది ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు.
త్వరలోనే ఐఫోన్లను తయారు చేయనున్న టాటా గ్రూప్
భారతీయ తొలి ఐఫోన్ తయారీ సంస్థగా అవతరించేందుకు టాటా గ్రూప్ అడుగు దూరంలోనే ఉంది.
ఎన్సీపీలో సంక్షోభం తర్వాత తొలిసారి ఒకే వేదికపై శరద్ పవార్, అజిత్ పవార్
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సంక్షోభం మొదలైన తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం శరద్ పవార్ వైపు, మరో వర్గం అజిత్ పవార్ వైపు ఉన్నాయి. ఈ ఇద్దరి నాయకుల పరస్పరం ఆరోపణలతో మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
భారీగా పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ విలువ.. దుమ్మురేపుతున్న చెన్నైసూపర్ కింగ్స్
ఐపీఎల్ బ్రాండ్ విలువ దూసుకెళ్తోంది. ఈ మేరకు ఒక్క ఏడాదికే దాదాపుగా 80 శాతం మేర అధిక వ్యాల్యూ పలుకుతోంది.
'బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను లైంగికంగా వేధించారు', ఛార్జిషీట్లో దిల్లీ పోలీసులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారని, వేధింపులకు పాల్పడినందుకు విచారణ అనంతరం శిక్షార్హులు అవుతారని దిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్లో మరోసారి భారీ తొలగింపులు.. కొనసాగుతున్న లేఆఫ్ ప్రక్రియ
ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది.
వాతావరణం: ఐఎండీ జారీ చేసే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్ లు అంటే ఏమిటో తెలుసా
వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులను ముందస్తుగా చెప్పే సందర్భాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివిధ రంగులతో అలెర్ట్స్ జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.
గేమ్ ఛేంజర్ సినిమాలో కొన్ని సీన్ల కోసం వేరే దర్శకుడు: అసలేం జరిగిందంటే?
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరగట్లేదు.
Article 370: ఆర్టికల్ 370 పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టులో విచారణ
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ప్రీ టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్: ఎప్పుడు విడుదల అవుతుందంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుండి నెక్స్ట్ సినిమా గాండీవధారి అర్జున నుండి ప్రీ టీజర్ రాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రీ టీజర్ ను రేపు ఉదయం 10:08గంటలకు రిలీజ్ చేయనున్నారు.
West Bengal Panchayat Election: భారీ భద్రత నడుమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ భద్రత నడుమ మంగళవారం పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు.
2075 నాటికి ఇండియా నంబర్ 2.. అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రికార్డ్
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భవిష్యత్ లో భారతదేశం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఈ నేపథ్యంలోనే 2075 వరకు అగ్రరాజ్యం అమెరికానే భారత్ అధిగమించనుంది.
నేపాల్: ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం
నేపాల్లో ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తప్పిపోయింది. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ నివేదించింది.
బ్రో సినిమా సరికొత్త ప్రమోషన్: హీరోల కటౌట్స్ లో అభిమానుల ఫోటోలు
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 28వ తేదీన రిలీజ్ అవుతుంది.
ఒకే ఇంట్లో ఉండే 9మంది పుట్టినరోజులు ఒకటేరోజు కావడం ఎక్కడైనా చూసారా? అయితే ఇది చదవండి
ఒక ఫ్యామిలీలో ఇద్దరి పుట్టినరోజులు ఒకేరోజున వస్తేనే అదేదో వింతలా అనుకుంటారు. అలాంటిది ఒక ఫ్యామిలీలో ఉండే 9మంది ఒకేరోజున పుట్టారని తెలిస్తే ఎవ్వరైనా షాకవుతారు. కానీ ఇది నిజం.
వింబుల్డన్ గ్రాండ్స్లామ్ క్వార్టర్స్లోకి జొకోవిచ్.. ఎనిమిదో టైటిల్ పై కన్నేసిన స్టార్ ప్లేయర్
సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ 2023లో ఎనిమిదో టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్లో హుర్కాజ్పై గెలిచాడు.
Delhi-Meerut Expressway: ఎస్యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి
ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున దిల్లీ -మీరట్ ఎక్స్ప్రెస్వేపై ఎస్యూవీని స్కూల్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటి?
ప్రతీ సంవత్సరం జులై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతున్నారు. జనాభా పెరుగుదలలో వస్తున్న మార్పులు మొదలగు విషయాలపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఈరోజు జరుపుతున్నారు.
ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్, దిల్లీలో హై అలర్ట్
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.
నేడు బంగ్లాదేశ్తో భారత్ మహిళల రెండో టీ20.. సిరీస్పై కన్నేసిన టీమిండియా
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా మహిళల జట్టు మీర్పూర్ వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. తొలి టీ20లో అదరగొట్టిన భారత మహిళలు రెండో మ్యాచ్లోనూ అదే జోరును కనబర్చాలని ఉవ్విళ్లూరుతున్నారు.
హ్యాపీ బర్త్ డే మణిశర్మ: ఆయన సంగీతం అందించిన 5 బెస్ట్ సినిమాలు
స్వరబ్రహ్మ అంటూ అభిమానంగా పిలుచుకునే మణిశర్మ పుట్టినరోజు ఈరోజు. తెలుగు సినిమాల్లో ఆయన సంగీతానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.
హైదరాబాద్ పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్.. ఎంజీబీఎస్-ఫలక్నుమా మెట్రోకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వీరికి మెట్రో రైలు సౌకర్యం అందుబాటులోకి రానుందని వెల్లడించింది.
సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి, 12 మందికి గాయాలు
ఓ పెళ్లి బస్సు కాల్వలోకి దూసుకెళ్లి ఏడుగురు మరణించిన దుర్ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
జూలై 11న Garena Free Fire MAX కోడ్ల రీడీమ్ విధానం: 6వ వార్షికోత్సవ స్పెషల్ ఈవెంట్స్
జూలై 11కు సంబంధించిన Garena Free Fire MAX కోడ్లను డెవలపర్లు విడుదల చేశారు.