04 Jul 2023
తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట
తోషాఖానా కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్కు ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్సీ)లో మంగళవారం భారీ ఊరట లభించింది.
మరోసారి మిరపకాయ్ కాంబో.. హరీష్ శంకర్ చెప్పిన స్టోరీ లైన్ కి రవితేజ గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే.అయితే రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు.
ఎంబీబీఎస్ స్టూడెంట్స్కు గుడ్న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్; భారీగా పెరిగిన సీట్లు
ఎంబీబీఎస్ స్టూడెంట్స్కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Double Ismart Movie: ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కి ముహూర్తం ఖరారు
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత హిట్టో చెప్పనక్కర్లేదు.
ఎన్నికల వేళ ఐఏఎస్ బదిలీలు.. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా రొనాల్డ్ రోస్ నియామకం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నూతన కమిషనర్ గా రొనాల్డ్ రోస్ నియామకమయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రోస్ ను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బ్యాట్ పట్టుకున్న కేన్ విలియమ్సన్..ఐపీఎల్ గాయం నుంచి కోలుకున్నట్లేనా?
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో మిగతా లీగ్లకు, కివీస్ తరుపున అంతర్జాతీయ మ్యాచులకు దూరమయ్యాడు.
గెట్ రెఢీ ఫర్ బ్రో మ్యూజిక్ అంటున్న థమన్..ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరూ కీలక పాత్ర పోషిస్తున్న బ్రో సినిమాకి సంబంధించి తాజా కబురు అందింది. ఈ మేరకు త్వరలోనే బ్రో మ్యూజికల్ బ్లాస్ట్ ప్రారంభం కానుందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వెల్లడించాడు.
దినదినాభివృద్ధి చెందుతున్న నిమ్స్; దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ సర్జరీ సౌకర్యం
హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో రూ.35 కోట్లతో కొనుగోలు చేసిన హై-ఎండ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ను అందుబాటులోకి వచ్చింది.
భారత మహిళల జట్టు హెడ్ కోచ్గా అమోల్ మంజుదార్ ఫిక్స్!
భారత మహిళల జట్టు హెడ్ కోచ్గా వెటరన్ క్రికెటర్ అమోల్ మజుందార్ నియామకం అయినట్లు సమాచారం. ఈ మేరకు సీఏసీ ముంబయిలో సోమవారం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది.
స్టైలిష్ లుక్తో కియా సెల్టోస్ ఫేస్లిస్ట్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!
కియో సెల్టోస్ ఎస్యూవీని ఇండియాలో కియో మోటర్స్ ఆవిష్కరించింది. అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్లకు ఈ ఎస్యూవీ ఆకర్షిస్తోంది. ఇది చాలా అప్డేట్స్తో ముందుకొచ్చింది. 2023 మచ్ అవైటెడ్ కార్స్లో కియా సెల్టోస్ ఫేస్లిస్ట్ ఒకటి.
తళపతి లియోలో నటిస్తున్న మరో ఫేమస్ డైరెక్టర్.. ఇప్పటికే కీలక పాత్రలో ఇద్దరు దర్శకులు
తళపతి విజయ్ నటిస్తున్న క్రేజీ చిత్రం లియో (Leo, Bloody Sweet). ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్సీఓ సదస్సులో పాక్కు మోదీ చురక
ఉగ్రవాదం ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
పాకిస్థాన్ను వదిలేస్తున్నా.. ఐపీఎల్ ఆడటానికి సిద్ధం : మహ్మద్ అమీర్
2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతోమంది ఆటగాళ్లను అంతర్జాతీయ మ్యాచులను ఆడే అవకాశం ఐపీఎల్ కల్పించింది.
డెవిల్ గ్లింప్స్ వీడియో రిలీజ్ కు రేపే ముహుర్తం.. టైప్ రైటర్ తో స్పై థ్రిల్లర్ వీడియో విడుదల
నందమూరి కల్యాణ్రామ్ డెవిల్ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ తాజా కబురు అందించింది.
ఆసియా కప్ నిర్వహణపై క్లారిటీ..ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆ రోజునే!
ఆసియా కప్ వివాదంపై త్వరలోనే సస్పెన్స్ వీడనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆసియా కప్ నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
ఘోర రోడ్డు ప్రమాదం; కారును ఢీకొట్టిన ట్రక్కు, 15 మంది మృతి
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-ఆగ్రా హైవేపై మంగళవారం కారును కంటైనర్ ట్రక్కు ఢీకొనడంతో 15మంది మృతి చెందారు. మరో 20మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Monsoon fitness: వర్షాకాలంలో వాకింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి!
వర్షాకాలంలో ఇంటి నుంచి బయటికెళ్లాలంటే కష్టం. ఎండల నుంచి ఉపశమనంతో పాటు వర్షాకాలంలోనూ మనం ఆనందించడానికి చాలా విషయాలుంటాయి. చల్లటి సాయంత్రం వేళ వేడివేడి పకోడిలు తింటే వచ్చే కిక్కే వేరు.
ఆ ఇద్దరిపై మండిపడ్డ పూనమ్ కౌర్.. ప్రతి ఒక్కరిని గురువు అని పిలవొద్దని హితవు
తెలుగు సినీ పరిశ్రమలో పూనమ్ కౌర్ ఫైర్ బ్రాండ్ గా మారారు. వివాదాస్పదమైన అంశాలతోనే ప్రాచుర్యం పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టే పోస్టులు తరుచుగా వైరల్ అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సంస్థాగతంగా సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోంది.
నిరీక్షణకు తెర.. హార్లే-డేవిడ్సన్ X440 సూపర్ బైక్ వచ్చేసింది
ఇండియాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హార్లీ డేవిడ్సన్ X440 ను ఎట్టకేలకు ఆ సంస్థ రిలీజ్ చేసింది.
ఓటీటీలోకి నేను స్టూడెంట్ సార్ సినిమా.. జులై 14న ఆహాలో రిలీజ్
టాలీవుడ్ సినిమా నేను స్టూడెంట్ సార్ ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జులై 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్కు వచ్చారు.
బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు
అజిత్ పవార్ ఉదంతం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
మంగళవారం నాడు మంగళవారం టీజర్ రిలీజ్.. బోల్డ్ లుక్ ఇచ్చిన పాయల్ రాజ్పుత్
మంగళవారం సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.ఈ మేరకు బోల్డ్ లుక్ తో పాయల్ రాజ్పుత్ అందాలతో కనువిందు చేస్తోంది.
ఒమన్పై నెదర్లాండ్స్ విజయం
వరల్డ్ క్యాలిఫయర్స్ టోర్నమెంట్లో భాగంగా ఒమన్తో జరిగిన సూపర్ సిక్సెస్ మ్యాచులో నెదర్లాండ్స్ 74 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఇదే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న తెలంగాణలోని వరంగల్కు రానున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
రంగంలోకి దిగిన బ్రియాన్ లారా.. వెస్టిండీస్ పరాజయాలకు చెక్ పడేనా?
జింబాబ్వే వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ క్యాలిఫైయర్ మ్యాచుల్లో వెస్టిండీస్ చేతులెత్తేసింది. లీగ్ దశలో ధాటిగా ఆడిన ఆడిన విండీస్, సూపర్ సిక్స్ స్టేజ్ లో దాన్ని కొనసాగించలేకపోయింది.
సలార్ టీజర్ రిలీజ్ కు ముహుర్తం ఖరారు.. తెల్లవారు 5.12 గంటలకు విడుదల చేయడం పై జోరుగా చర్చ
సలార్ టీజర్ రిలీజ్ కు ముహుర్తం ఖరారైంది. ఈనెల 6న ప్రభాస్ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. ఈ మేరకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు.
డీఈఆర్సీ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం వాయిదా వేసిన సుప్రీంకోర్టు; కేంద్రం, ఎల్జీకి నోటీసులు
దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్సీ) చైర్పర్సన్గా జస్టిస్ (రిటైర్డ్) ఉమేష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని జూలై 11 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.
టీ10 లీగ్ ఆడనున్న టీమిండియా మాజీ ఆటగాళ్లు
జింబాబ్వే క్రికెట్ తొలిసారిగా 'జిమ్ ఆప్రో టీ10' పేరుతో ఓ ప్రాంఛైజీ లీగ్ ను నిర్వహిస్తోంది. ఈ జిమ్ ఆఫ్రో టీ 10 లీగ్ జులై 20న ప్రారంభం కానుంది.
మహేశ్ బాబు కుమార్తె యాడ్ ఫోటోలు ఇవే..టైమ్స్ స్క్వేర్ పై మెరిసిన సితార
మహేశ్ బాబు కుమార్తె సితార తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటోంది. ఈ మేరకు సితార కలెక్షన్స్ లో భాగంగా పీఎంజే జువెల్లరీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది.
ఆస్ట్రేలియా ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురిపై వేటు
యాషెస్ రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో స్టంపౌట్ వివాదానికి సంబంధించి ఆస్ట్రేలియా ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురిని మెరీల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఎంసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్పింగ్, షెహబాజ్ హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) జరగనుంది. భారత్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా నిర్వహిస్తోంది.
టీమిండియాకు అదే పెద్ద మైనస్.. ఈసారీ వరల్డ్ కప్లో పాక్ గెలుస్తుంది: పాక్ మాజీ క్రికెటర్
ఈ ఏడాది భారత్, పాకిస్థాన్ జట్లు కనీసం రెండుసార్లు తలపడనున్నాయి. మొదట వన్డే ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ టోర్నీలో టీమిండియా, పాక్ తలపడనుండగా, భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ టోర్నీలో మరోసారి ఈ రెండు జట్లు మధ్య పోరు జరగనుంది.
మన టార్గెట్ 2047: కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ
దిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
నేడు దిల్లీకి సీఎం వైఎస్ జగన్..వర్షాకాల సమావేశాల వేళ మోదీతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. నేటి సాయంత్రం ఆయన హస్తినాకు పయనం కానున్నారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవనున్నారు.
ట్విట్టర్కు పోటీగా 'థ్రెడ్స్' యాప్.. జూన్ 6న లాంచ్
ట్విట్టర్ పోటీగా ఫేస్బుక్ మాతృసంస్థ మేటా కొత్త యాప్ను తీసుకురానుంది. దానికి థ్రెడ్స్(Threads) అని పేరు పెట్టారు. ఈ కొత్త యాప్ను జూన్ 6న లాంచ్ చేయనున్నారు.
Sravana Masam 2023: నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం; ఈ నెల విశిష్టతను తెలుసుకుందాం
హిందూ క్యాలెండర్లో శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఆధ్యాత్మికత, సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడంలో ఈ నెల దోహదపడుతుంది.
అన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్..కార్డు లేకున్నా నగదు డ్రా చేసుకోవచ్చు
ఇకపై ఏటీఎం కార్డు వెంట తీసుకురాకపోయినా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు ఇండియన్ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ తమ ఖాతాదారులకు మరో కొత్త సర్వీసుని ప్రవేశపెట్టింది.
Wimbledon 2023: జకోవిచ్, స్వియాటెక్ శుభారంభం.. విలియమ్స్ ఔట్!
ప్రతిష్ఘాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో టాప్ సీడ్ ప్లేయర్లు శుభారంభం అందించారు. పురుషుల సింగిల్స్లో రెండో సీడ్ నోవక్ జకోవిచ్, మహిళల సింగిల్స్లో టాప్ సీడ్ స్వియాటెక్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించారు.
హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నగరంలో భారీ భద్రతా, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఉత్సవం నిర్వహిస్తున్నారు.
శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్కు నిప్పంటించిన దుండగులు
కాలిఫోర్నియా శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్కు ఆదివారం తెల్లవారుజామున 1:30గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ విషయాన్ని మంగళవారం స్థానిక ఛానెల్ దియా టీవీ ధృవీకరించింది.
జులై 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు.
తెలంగాణకు గుడ్ న్యూస్.. నేటి నుంచి 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజులూ భారీ వర్షాలు కురవనున్నాయి. మంగళవారం నుంచి గురువారం వరకు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Happy Birthday Keeravani: ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి స్వర సంచలనాలు ఇవే
'నాటు నాటు పాట'తో ఆస్కార్ సాధించి, తెలుగు సినిమా సంగీతాన్ని ప్రపంచ నలువీధుల్లో మారుమోగించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి.
03 Jul 2023
భారత్లో మే నెలలో 27% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఫేస్బుక్; నివేదిక వెల్లడి
సోషల్ మీడియా దిగ్గజం మెటా, ఫేస్ బుక్ భారతీయ వినియోగదారుల నుంచి మే నెలలో వచ్చిన ఫిర్యాదులలో కేవలం 27 శాతంపై మాత్రమే చర్యలు తీసుకున్నట్లు కంపెనీ ఇండియా తన నెలవారీ రిపోర్డులో వెల్లడించింది.
కడుపు నొప్పా? అయితే ఈ వంటింటి చిట్కాలతో తగ్గించుకోండి
కడుపు నొప్పి రావడం అనేది సర్వసాధారణం. కడుపు నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి.
కనువిందు చేసిన సూపర్మూన్.. భూమికి చేరువగా, ప్రకాశవంతంగా చందమామ
ఆకాశంలో మరోసారి అద్భుతం చోటు చేసుకుంది. చంద్రుడు మరోసారి భూమికి దగ్గరగా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్మూన్ ఏర్పడింది.
బీజేపీ చీఫ్ నాకెందుకివ్వరు అంటున్న ఎమ్మెల్యే రఘునందన్.. పార్టీలో రాజుకుంటున్న అగ్గి
తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తనను నిర్లక్ష్యంగా చూస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు భగ్గుమన్నారు.
కరేబియన్ బీచ్ లో వాలీబాల్ ఆడిన టీమిండియా ప్లేయర్లు
వన్డే ప్రపంచ కప్ సన్మాహకాల్లో ఉన్న భారత జట్టు వెస్టిండీస్ గడ్డపై కాలు మోపింది. టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లలో సత్తా చాటేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు.
ఆ ముగ్గురి బౌలింగ్లో ఆడడం చాలా కష్టం : డివిలియర్స్
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ లకు కేరాఫ్ గా నిలిచి ఘనమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు.
గంగపుత్రుల వలలో భారీ చేప.. రూ.9 వేలకు దక్కించుకున్న మత్స్యకార దంపతులు
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్దనున్న గౌతమి గోదావరి నదిలో భారీ పండుగప్ప చేప ఒకటి గంగపుత్రుల వలకు చిక్కింది.
జూలై 13న చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చీఫ్
చంద్రయాన్-3 మిషన్ను జులై 13న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సోమవారం ప్రకటించింది. భారత అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ కూడా దీన్ని ధృవీకరించారు.
పేపర్ లెస్ దిశగా సుప్రీంకోర్టు; వైఫై సదుపాయం ప్రారంభం
సుప్రీంకోర్టు పేపర్ లెస్తో పాటు డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది.
ఈ వారం థియేటర్స్ లో విడుదలయ్యే చిత్రాలివే..!
బాక్సాఫీస్ వద్ద ఈనెల 7న చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి.దీంతో థియోటర్ల దగ్గర సందడి కాస్త గట్టిగానే ఉండనుంది. ఈ వారం దాదాపుగా ఆరడజను పైగా సినిమాలు రిలీజ్ కానున్నాయి.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వచ్చేస్తున్నారహో.. ముహుర్తం ఖరారు చేస్తూ పోస్టర్ విడుదల
పంచులతో ఓ ముగ్గురు యువకులు చేసిన పిచ్చకామెడి సినిమా జాతి రత్నాలు వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి పట్టాలు ఎక్కించాలనుకున్న పలు సినిమాలు పలు కారణాల రీత్యా ఆగిపోయాయి.
ఖలిస్థానీలపై కెనడా ఉదారత; భారత్ ఆగ్రహం
కెనడాలో ఖలిస్థానీలపై అక్కడి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసినతపై భారత్ మండిపడింది.
బలహీనుడి నుంచి బలవంతుడి దాకా.. ఉత్కంఠ రేపుతోన్న మహావీరుడు ట్రైలర్
శివ కార్తికేయన్ తొలి తెలుగు సినిమా ప్రిన్స్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో 3 సినిమాలను సెట్స్ పై ఉంచిన ఈ హీరో ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉన్నాడు.
బాడీబిల్డర్ జో లిండర్న్ కన్నుమూత
ప్రముఖ జర్మన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్స్, బాడీ బిల్డర్ జో లిండ్నర్ హఠాన్మరణం చెందాడు. అతను సోషల్ మీడియా వేదికగా ఫిటెనెస్ పాఠాలు చెబుతూ వినోదాన్ని పంచేవాడు.
యాషెస్ సిరీస్లో సెగలు పుట్టిస్తున్న మరో వివాదం.. బెయిర్ స్టో స్టంపౌట్ పై రచ్చ
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా వరుసగా రెండో టెస్టు మ్యాచును గెలిచింది. స్వదేశంలో బజ్బాల్ స్టైల్ నమ్ముకొని ఆస్ట్రేలియాను భయపెడదామనుకున్న ఇంగ్లండ్ ఆటలు సాగడం లేదు.
మణిపూర్లో హింసపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన సుప్రీంకోర్టు
మణిపూర్లో చేలరేగిన జాతి ఘర్షణల కారణంగా వాటిల్లిన ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.
మహిళ మృతిపై అనుమానాలు, మృతదేహాన్ని రెండురోజులుగా ఫ్రీజర్లో ఉంచిన భర్త
మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని ఓ ఇంట్లో ఫ్రీజర్లో భద్రపరచిన మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోసారి ఆకాశాన్నింటిన టాటా కార్ల ధరలు
దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటర్స్ మరోసారి కస్టమర్లకు ఊహించిన షాక్ ఇచ్చింది.
షూటింగ్ పూర్తి చేసుకున్న 'భోళా శంకర్'.. ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్' యాక్షన్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ను డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు సమర్పణకు కొత్త వెబ్ పోర్టల్ ప్రారంభం: ఈసీ
రాజకీయ పార్టీలు ఇకనుంచి ఆన్లైన్ మోడ్లో కూడా తమ ఆర్థిక ఖాతాలను దాఖలు చేయవచ్చని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
గాయం కారణంగా యాషెస్ సిరీస్ నుంచి తప్పుకున్న నాథన్ లియాన్
లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో యాషెస్ సిరీస్లో 2-0 తేడాతో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది.
ఆగస్టు రేస్ నుంచి తప్పుకున్న 'యానిమల్' సినిమా రిలీజ్.. ఏకంగా 15 వారాలు వాయిదా
యానిమల్ ప్రీ టీజర్ ఇటీవలే 3 వారాల కిందట విడుదలై యూట్యూబ్లో భారీ రికార్డులు సృష్టించింది.
పాకిస్థాన్లో జాక్ మా ఆకస్మిక పర్యటన; వ్యాపార అవకాశాల అన్వేషణ కోసమేనా?
చైనా బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఆసక్మికంగా చేపట్టిన పాకిస్థాన్ పర్యటన సంచలనంగా మారింది.
ఏపీ వాసులకు మరో గుడ్ న్యూస్.. రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును రాష్ట్రానికి కేటాయించింది.
బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా మహిళల జట్టు ప్రకటన.. ఆ ఇద్దరికి షాక్!
బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల వన్డే, టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు టీ20ల మ్యాచ్, వన్డే సిరీస్ లకు మహిళల సెలక్షన్ కమిటీ భారత్ జట్టును ఎంపిక చేసింది.
బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే
బెంగళూరులో జులై 13, 14తేదీల్లో జరగాల్సిన ప్రతిపక్షాల రెండోదఫా సమావేశం వాయిదా పడింది. సమావేశాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని జనతాదళ్ (యునైటెడ్) ముఖ్య అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. అయితే ప్రతిపక్ష పార్టీల సమావేశం వాయిదా పడటానికి కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బోయపాటి-రామ్ పాన్ ఇండియా సినిమా మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదల
సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని కాంబోలో నిర్మిస్తున్న చిత్రానికి స్కంద టైటిల్ ను ఖరారు చేశారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. సలార్ టీజర్ ఆ రోజునే!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాని డైరక్ట్ చేస్తున్నాడు.
మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్; అసలు ఆయన ఎవరో తెలుసా?
మహారాష్ట్రలో అజిత్ పవార్ ఉదంతం నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ కథతో హిందీ చిత్రం, డిటైల్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైనమిక్ డైరక్టర్ హరిష్ శంకర్ ఈ మూవీని డైరక్ట్ చేస్తున్నాడు.
భర్త ఆచూకీ వెతుకుతున్న దీపికా పదుకొణె.. వెతికిపెట్టే పనిలో రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ నాయకి దీపికా పదుకొణె వ్యక్తిగత ప్రాజెక్ట్లల్లో బిజీ బీజీగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు స్టార్లు కలిసి నటించిన విజువల్స్ తాజాగా వైరలయ్యాయి.
అజిత్ పవార్తో పాటు మరో 8మంది రెబల్స్పై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎన్సీపీ
అజిత్ పవార్ ఉదంతంతో మహారాష్ట్ర రాజాకీయ రసవత్తరంగా మారింది. ఎన్సీపీ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది.
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో మరో సినిమా.. ఈసారి పాన్ ఇండియా రేంజ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాలతో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ బృందం అధికారికంగా ప్రకటించింది.
మోచేతుల దగ్గర చర్మం మెరవాలంటే ఈ చిట్కాలను పాటించండి!
మోచేతులు, మోకాళ్ల దగ్గర ఉండే చర్మం నల్లగా మారడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని నియంత్రణ కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం రాకపోవడంతో పలువురు నిరాశకు గురవుతారు.
అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం : ఏపీ నేతలతో రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలన్న మాటకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఇన్స్టాగ్రామ్ లోకి జనసేనాని ఎంట్రీ.. ప్రకటించిన మెగా బ్రదర్ నాగబాబు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలో ఇన్ స్టాలో అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు అభిమానులను, పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా వేదికగా పలకరించనున్నారు.
కేటీఎం 390 డ్యూక్ వర్సెస్ బీఎండబ్ల్యూ జీ 310 ఆర్.. ఏ బైక్ బెస్ట్?
భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన నాటి నుంచి కేటీఎం డ్యూక్ 390 బైక్ మంచి పర్ఫార్మెన్స్ తో దూసుకెళ్లుతోంది. అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న బీఎండబ్ల్యూ జీ 310 ఆర్కు ఈ హోండా బైక్ గట్టిపోటినిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నారు.
ప్రధాని మోదీ ఇంటిపై డ్రోన్; ఉలిక్కిపడ్డ దిల్లీ పోలీసులు
దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై సోమవారం ఉదయం డ్రోన్ కనిపించినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.
ఆ స్టేడియాలకు ద్వైపాక్షిక సిరీస్లలో పెద్దపీట: బీసీసీఐ కార్యదర్శి
భారత వేదికగా వన్డే ప్రపంచ కప్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వేదికలకు ఐసీసీ ఖారారు చేసింది.
కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ
వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఈ మేరకు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు.
మణిపూర్ హింసలో మరో ముగ్గురు మృతి; హైవే దిగ్బంధాన్ని ఎత్తివేసిన కుకీలు
మణిపూర్లో అల్లర్లు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. బిష్ణుపూర్ జిల్లాలోని ఖోయిజుమంతబి గ్రామంలో మరోసారి హింస చెలరేగింది.
రిటైర్మెంట్ ప్రకటించినా.. మళ్లీ వింబుల్డన్ కోర్టులో పోటీకి సిద్ధమైన సానియా మీర్జా!
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె మళ్లీ వింబుల్డన్ కోర్టులో పోటీ చేయడానికి సిద్ధమైంది. కాగా ప్రధాన వింబుల్డన్ డ్రాలో సానియా పోటీ చేయకపోవడం గమనార్హం.
రాగల 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం నుంచి 3 రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు.
జులై 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు.