LOADING...

28 Jun 2023


సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా భారత్- విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ) ప్రధాన కార్యాలయ ఒప్పందానికి (హెచ్‌క్యూఏ) ఆమోదం తెలిపింది.

నెల్లూరులో హాట్ పాలిటిక్స్.. సోమిరెడ్డి మాటలకు ఇరుకున పడ్డ వైసీపీ నేత ఆదాల

ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర యువగళం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయ అలజడి ఏర్పడింది. ఆరోపణలు, సవాళ్లు,ప్రతిసవాళ్లతో పొలిటికల్‌ తుఫాన్‌ తీవ్రరూపం దాల్చుతోంది.

ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పిస్తూ సంచలన ప్రకటన చేసింది.

బక్రీద్ వేళ మసీదు ఎదుట ఖురాన్ దహనం చేసేందుకు పోలీసుల అనుమతి

ప్రపంచమంతా బక్రీద్‌ను జరుపుకునేందుకు సిద్ధమైన వేళ స్వీడన్ వివాదాస్పద సంఘటన జరిగింది.

తెలంగాణలో మరో 2 కొత్త మండలాలు.. ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ

తెలంగాణలో నూతనంగా మరో రెండు మండలాలను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పడింది.

కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం

కర్ణాటకలో రేషన్ బియ్యానికి కొరత ఏర్పడింది. ఈ మేరకు అన్నభాగ్య పథకం అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా కన్నడ సర్కార్ బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రేరణ: రిస్క్ తీసుకోవాలనే ఆలోచన నీకు వచ్చిందంటే ఆనందం వైపు అడుగులు వేస్తున్నట్టే 

రిస్క్ అనే మాటే చాలామందికి రిస్కీగా అనిపిస్తుంది. ఏదో అలా సాగిపోతున్న జీవితాన్ని అనవసరంగా రిస్కులో పెట్టడం ఎందుకని రిస్క్ తీసుకోవడానికి భయపడతారు.

దర్గాలో డ్యాన్స్ చేసిన మహిళ.. తప్పుబట్టిన మతపెద్దలు, దర్గా నిర్వాహకులు

ప్రసిద్ధ అజ్మీర్ దర్గా ఆవరణలో ఓ మ‌హిళ డ్యాన్స్ చేస్తున్న వీడియో వివాదానికి దారి తీసింది. స‌ద‌రు మ‌హిళ ప్రార్ధ‌నా స్ధ‌లం ప‌విత్ర‌త‌కు భంగం కలిగించారని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల వర్షం కురుస్తోంది.

సీఎం సిద్దరామయ్యపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు; కర్ణాటక కాంగ్రెస్‌లో దమారం 

కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 ఉత్తర్‌ప్రదేశ్: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో బుధవారం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మార్కెట్లోకి BMW కొత్త బైక్‌.. ఫీచర్లు చూస్తే కొని తీరాల్సిందే!

లగ్జరీ వాహనాలు తయారు చేసే బీఎండబ్ల్యూ సంస్థ మార్కెట్లోకి కొత్త బైకును తీసుకొచ్చింది. సరికొత్త ఫీచర్స్ తో M 1000 RR బైక్ ను లాంచ్ చేసింది. దీని ధర రూ.49 లక్షల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభం కానుంది.

గారె ఆకారంలో అంగారక గ్రహం మీద రాయిని కనుగొన్న నాసా రోవర్ 

అంగారక గ్రహంపై ఏవైనా జీవులు జీవించిన ఆనవాళ్ళు ఉన్నాయేమో కనుక్కునేందుకు పర్స్ వారెన్స్ రోవర్ ను పంపింది నాసా.

వన్డే వరల్డ్‌కప్ పాకిస్థాన్ ఆడకపోతే.. ఐసీసీ ఏం చేస్తుందో తెలుసా..?

భారత్ వేదికగా జరిగే ప్రపంచ కప్ 2023 కోసం షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. షెడ్యూల్ ఖరారు కావడంతో పాకిస్థాన్ జట్టు ఇండియాకు వస్తుందని అంతా భావించారు.

అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ' 

గౌతమ్ అదానీ కంపెనీలో అమెరికాకు చెందిన 'జీక్యూజీ' భాగస్వాముల పెట్టుబడలు భారీగా పెరిగాయి.

ఉద్యోగులకు షాకిచ్చిన అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ.. 3 వేల మందిని తొలగించిన ఫోర్డ్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక రంగాల్లోని కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం భయాలతో దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, గూగుల్, అమెజాన్ వేల సంఖ్యలో లే ఆఫ్స్ ఇస్తున్నాయి.

చిరకాలం గుర్తిండిపోయే రికార్డుకు చేరువలో నాథన్ లియోన్

యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో నేడు రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.

వర్షాకాలంలో మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఏం చేయాలంటే? 

వర్షాకాలం వచ్చేసి వేడిని మొత్తం పోగొట్టేసింది. ఈ టైమ్ లో మీరు మీ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం ఈజిప్ట్‌లో పర్యటించారు. అమెరికా పర్యటన తర్వాత మోదీ ఈజిప్టు వెళ్లారు.

వన్డే ప్రపంచకప్ 2023లో ఉత్కంభరితంగా సాగే మ్యాచులు ఇవే.. ఐసీసీ వెల్లడి 

భారత వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆక్టోబర్ 5న నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

వెర్సోవా-బాంద్రా సీ లింకుకు 'వీర్ సావర్కర్' పేరు: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం

వెర్సోవా-బాంద్రా సీ లింకును వీర్ సావర్కర్ సేతుగా, నిర్మాణంలో ఉన్న ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌కి అటల్ బిహారీ వాజ్‌పేయి స్మృతినవ శేవ అటల్ సేతుగా పేరు మార్చాలని మహారాష్ట్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయించింది.

వచ్చే ఎన్నికలు బండి సంజయ్ నేతృత్వంలోనే.. మరోసారి తేల్చిచెప్పిన తరుణ్ చుగ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీలో సంచలన పరిణామాలు జరగనున్నాయనే ప్రచారాన్ని బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు.

విడాకుల వార్తలపై సీరియస్ గా స్పందించిన హీరోయిన్ అసిన్ 

సినిమా వాళ్ళపై పుకార్లు రావడం సహజమే. కొన్నిసార్లు ఆ పుకార్లు నిజమవుతుంటాయి కూడా. కొన్నిసార్లు కేవలం వార్తల్లోనే నిలిచిపోతాయి.

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచులు ఎలా జరుగుతాయంటే?

2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 12తో తొలి దశ మ్యాచులు ముగియనున్నాయి.

దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం

ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్య ఔషధాలు ప్రాణాలనే తీయడం వెనుక విస్తుబోయే విషయాలు తేటతెల్లమయ్యాయి. లాభాల కోసం మారియన్ బయోటెక్ అనే ఫార్మా కంపెనీ దారుణాలకు ఒడిగట్టింది.

కీడా కోలా టీజర్: తరుణ్ భాస్కర్ స్టైల్ లో బ్రహ్మానందం కామెడీ 

పెళ్ళి చూపులు సినిమాతో క్రేజీ హిట్ అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్, ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది వంటి యూత్ ఫుల్ కామెడీ సినిమాతో వచ్చాడు.

2011లో సచిన్ కోసం వరల్డ్ కప్ సాధించాం.. ఈసారి ఆ ప్లేయర్ కోసం కప్పు గెలవాలి : సెహ్వాగ్

భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 కోసం షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది.

కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనానే; వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త సంచలన నిజాలు

ప్రపంచదేశాలను కోవిడ్ ఎలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌ ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఐఎస్ కేపీ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న ఓ తండ్రి, కుమార్తెను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బ్రో సినిమా: పార్టీ ఆఫీస్ లోనే డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్; టీజర్ రిలీజ్ పై సస్పెన్స్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ చాలా బిజీగా ఉన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నారు పవన్.

World Cup 2023 : ఆ రెండు స్టేడియాలు, ఆ రెండు జట్లతో టీమిండియాకు గండం!

వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ టోర్నీకి ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఫిర్యాదు; ఎఫ్ఐఆర్ నమోదు 

రాహుల్ గాంధీని 'ఎగతాళి' చేశారంటూ బీజేపీ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు బెంగళూరులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

గాండీవధారి అర్జున రిలీజ్ డేట్: ఆగస్టు బరిలో దిగుతున్న వరుణ్ తేజ్ 

మెగా హీరో వరుణ్ తేజ్, ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

డేంజర్ జోన్‌లో వెస్టిండీస్.. నేటి నుంచే క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్

వన్డే వరల్డ్ కప్‌ను రెండుసార్లు ముద్దాడి, ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టు డేంజర్ జోన్ లో ఉంది. క్వాలిఫయర్స్ సూపర్ 6 స్టేజ్‌కు శ్రీలంక అర్హత సాధించగా, ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ లలో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించడానికి ఆరు జట్లు బుధవారం నుంచి క్వాలిఫయర్స్ సూపర్ 6 స్టేజ్‌లో పోటీ పడనున్నాయి.

సామజవరగమన రివ్యూ: నవ్వుల్ని పంచే కామెడీ ఎంటర్ టైనర్ 

శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటించిన సామజవరగమన చిత్రం జూన్ 29న తేదీన రిలీజ్ అవుతుంది. అయితే చిత్రబృందం, కొన్ని ప్రత్యేక సెంటర్లలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ వేసింది.

కాక్‌టెయిల్స్ ఛాలెంజ్‌‍లో పాల్గొన్న యూకే వ్యక్తి ; 12 పెగ్గులు తాగిన తర్వాత ఆగిన గుండె

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి కాక్‌టెయిల్స్ ఛాలెంజ్‌‍లో పాల్గొని మరణించారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. జులై 8న కాజీపేటలో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన

తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు జులై 12న మోదీ రాష్ట్రానికి రానున్నారని రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

గోసంరక్షణ పేరుతో ఉద్రిక్తతలు సృష్టించే వారిని తరిమేయండి: కాంగ్రెస్

గతంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వ హయాంలో ఆమోదించిన గోహత్య నిరోధక చట్టాన్ని తాము ఉపసంహరించుకుంటామని కొన్ని వారాల క్రితం కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి కె వెంకటేష్ ప్రకటించారు.

మహీంద్రా XUV700 Vs 2023 కియా సెల్టోస్.. ఇందులో ఏ కారు కొనచ్చు?

దక్షిణా కొరియా కార్ మేకర్ కియా నుంచి కొత్తగా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వస్తోంది. జులై 4న ఈ కారును ఆవిష్కరించనున్నారు. ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

కునో నేషనల్ పార్కులో 4 చీతాల కుమ్ములాట.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అగ్ని 

మనుషులే కాదు వన్య ప్రాణులూ అప్పుడప్పుడు కోట్లాటకు దిగుతుంటాయి. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని జూ పార్కులో చోటు చేసుకుంది.

ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం లా బోర్డు అత్యవసర సమావేశం

ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) పట్ల భోపాల్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంచలన వ్యాఖ్యలకు ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది.ఈ మేరకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రత్యేకమైన రోజు: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతుందంటే? 

ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన ఆదిపురుష్ చిత్రం, ఈ నెల 16న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఐర్లాండ్ టూర్‌కు టీమిండియా

టీమిండియా, వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లు ఆడనుంది. ఆ సిరీస్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ పర్యటనలో టీమిండియా మూడు టీ20 సిరీస్ లను ఆడనుంది.

బయట వర్షం వల్ల ఇంట్లో బోర్ కొడుతుంటే ఈ క్రియేటివ్ యాక్టివిటీస్ ట్రై చేయండి 

వర్షాకాలం మొదలైంది. చాలా ప్రాంతాల్లో బయటకు వెళ్ళలేనంతగా వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది.

ఆపరేషన్ థియేటర్లలోకి 'హిజాబ్'‌కు ప్రత్యామ్నాయ దుస్తులను అనుమతించాలి: వైద్య విద్యార్థినులు 

కేరళ తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు మహిళా విద్యార్థులు ఆపరేషన్ థియేటర్ లోపల లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ ధరించడానికి అనుమతించాలని ప్రిన్సిపాల్‌ను ఆశ్రయించారు.

ఇండియన్ క్రికెట్ అభిమానులకు చేదు వార్త

దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2023 మ్యాచులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది.

హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా గుడ్‌ న్యూస్‌.. ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ కు గ్రీన్ సిగ్నల్

అమెరికాలోని హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. దాదాపు 10 వేల మంది అమెరికన్ హెచ్‌-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చని తెలిపింది.

హత్య రిలీజ్ డేట్: విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందంటే? 

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ ఆంటోనీ, బిచ్చగాడు 2 సినిమాతో తెలుగులో మంచి సక్సెస్ అందుకున్నాడు. బిచ్చగాడు మాదిరి బ్లాక్ బస్టర్ కాకపోయినా వసూళ్ళు మాత్రం బాగానే వచ్చాయి.

10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు

గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి యాషెస్ రెండో టెస్టు

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండో టెస్టు ప్రారంభం కానుంది. లార్డ్స్ మైదానంలో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమా షూటింగ్ పై తాజా అప్డేట్ 

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ సినిమాను హిట్ ఫ్రాంఛైజీ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.

QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 'ఐఐటీ బాంబే'- టాప్-150లో చోటు 

2023-24 ఏడాదికి సంబంధించిన QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఈ ఏడాది ఐఐటీ బాంబే 149ర్యాంక్ సాధించింది. తద్వారా తొలిసారిగా ఐఐటీ బాంబే టాప్ 150లో చేరింది.

సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల

తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.

ఎన్‌సీఏలో బుమ్రా ప్రాక్టీస్.. జూలైలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్న యార్కర్ల కింగ్

ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అంతకంటే ముందే ఆసియా కప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రాపైనే నిలిచాయి.

డబ్బును అర్థం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆశ మీకుంటే ఈ పుస్తకాలు చదవండి 

డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే దాన్ని సరిగా నిర్వహించడం మరొక ఎత్తు. నువ్వు సంపాదించినంతా ఖర్చు అవుతుంటే నీకు డబ్బు మీద సరైన అవగాహన లేదన్నమాట.

SAFF Championship : డ్రాగా ముగిసిన భారత్, కువైట్ మ్యాచ్ 

సాఫ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇండియా, కువైట్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. కువైట్‌తో జరిగిన మ్యాచులో భారత్ పుట్‌బాల్ జట్టు 1-1తో సమానంగా నిలిచింది.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మిస్తున్న కేంద్రం.. దిల్లీ-చెన్నైల మధ్య 300 కిమీ దూరం తగ్గింపు

దేశ రాజధాని దిల్లీ నుంచి దక్షిణాదిలోని కీలక మెట్రో సిటీ చెన్నైల మధ్య రోడ్డు మార్గం 300 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ఈ మేరకు దిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేకి అనుసంధానంగా సూరత్‌ నుంచి చెన్నై వరకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మిస్తోంది.

విరూపాక్ష దర్శకుడికి ఖతర్నాక్ గిఫ్ట్ అందించిన నిర్మాతలు 

సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు చేసిన చిత్రంగా నిలవడంతో పాటు ఈ ఏడాది వందకోట్ల వసూళ్ళు సాధించిన చిత్రాల లిస్టులో చేరిపోయింది.

ఉక్రెయిన్‌ రెస్టారెంట్‌పై క్షిపణులతో రష్యా దాడి ; నలుగురు మృతి

ఉక్రెయిన్‌పై రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. క్షిపణులతో విరుచుపడుతోంది.

జూన్ 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

27 Jun 2023


వారాహి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్.. జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ కు విశ్రాంతి 

ఆంధ్రప్రదేశ్ లో వారాహి యాత్రతో పొలిటికల్ హీట్ పెంచుతున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు.

ఓఆర్‌ఆర్‌పై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్.. దూసుకెళ్లనున్న వాహనాలు 

వేగవంతమైన ప్రయాణానికి హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు దిక్సూచిగా నిలుస్తోంది. ఈ మేరకు వాహనదారులు మరింత వేగంతో వెళ్లేందుకు తెలంగాణ పురపాలక శాఖ నిర్ణయించింది.

ఆదిపురుష్‌ యూనిట్ పై అలహాబాద్‌ హైకోర్టు ఫైర్.. ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తారా అని నిలదీత

ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్ వివాదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే సినిమాలో చూపించిన పాత్రలు, సన్నివేశాలు రామాయణంలోని పాత్రలను కించపరిచేలా ఉన్నాయని పిటిషన్ దాఖలైంది.

కేజ్రీవాల్ ఇళ్లు పునరుద్ధరణ ఖర్చుపై కాగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆడిట్

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం పునరుద్ధరణలో ఆర్థిక, పరిపాలనాపరమైన అవకతవకలపై భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుంది.

ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ : వన్డేలో 9వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన పాతుమ్ నిస్సాంక

బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక అద్భుతంగా రాణించాడు.

పక్కా ప్రణాళికలతో వరల్డ్ కప్ బరిలోకి.. షెడ్యూల్‌పై రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్ 

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. టీమిండియా వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుండటంతో అంచనాలు పెరిగిపోయాయి.

రిటైర్మెంట్ వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు

బామ్మగా మనవళ్లు, మనవరాళ్లను ఆడించే వయసులో ఓ వృద్ధురాలు తల్లి అయ్యింది.

2022- 2023 ఆర్థిక సంవత్సరం Q4లో తగ్గిన కరెంట్ ఖాతా లోటు 

వాణిజ్య లోటుతో పాటు బలమైన సేవల ఎగుమతుల కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) 1.3 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు ఆర్ బి ఐ నివేదిక వెల్లడించింది.

ప్రేరణ: ఏమీ లేదని బాధపడే ముందు ఈ రోజు ఉందని గుర్తుంచుకుంటే విజయం నీదే 

జీవితంలో ఏదీ సాధించలేమని ఎప్పుడూ బాధపడకూడదు. వయస్సు, డబ్బు, స్నేహితులు, బంధువులు, తెలివి, నైపుణ్యం ఏదీ నీకు లేకపోయినా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు.

హైదరాబాద్‌లో జరిగే వరల్డ్ కప్ మ్యాచుల లిస్ట్ ఇవే!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచుతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 12న పూణేలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచులతో లీగ్ స్టేజ్ ముగియనుంది.

దిల్లీలో విద్యుదాఘాతానికి మరొకరు బలి

దిల్లీలోని రైల్వే స్టేషన్ సమీపంలో 34ఏళ్ల సాక్షి అహుజా విద్యుదాఘాతంతో మరణించిన ఘటన మరువక ముందే, మరో బాలుడు కరెంట్ షాక్ గురై చనిపోయాడు.

కేసీఆర్‌ కుటుంబంపై మోదీ చురకలు..కూతురు,కొడుకు, అల్లుడు బాగుండాలంటే బీఆర్ఎస్ కే ఓటేయండని ఎద్దేవా

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన పొలిటికల్ కామెంట్స్ దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి.

రంగబలి ట్రైలర్: కామెడీ, రొమాన్స్, యాక్షన్ కథలో నాగశౌర్య 

నాగశౌర్య హీరోగా నటిస్తున్న రంగబలి సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. గత కొన్ని రోజులుగా మాస్ సినిమాల మీద దృష్టి పెట్టిన నాగశౌర్య, రంగబలి తో పక్కా మాస్ సినిమాతో వస్తున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ధోనీని కలవడంతో నా కల నిజమైంది: యశస్వీ జైస్వాల్

మైదానంలోనూ బయటా మిస్టర్ కూల్ అనిపించుకునే మహేంద్ర సింగ్ ధోనీని అభిమానించని వారెవరుంటారు? తన ఆట, మాట తీరుతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకొనే ధోనీ ఎంతోమందికి ఆదర్శం.

టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేశారు; హిండెన్‌బర్గ్ నివేదిక‌పై గౌతమ్ అదానీ

అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరిలో అదానీ గ్రూప్‌పై ఇచ్చిన నివేదికపై చైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు.

మళ్ళీ పెళ్ళి సినిమాకు ఊహించని రెస్పాన్స్: మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూస్ 

సీనియర్ యాక్టర్ నరేష్, సీనియర్ హీరోయిన్ పవిత్రా లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్ళి చిత్రం థియేటర్లలో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు మంచి బజ్ ఏర్పడింది.

టీవీఎస్ నుంచి కొత్త బైక్ లాంచ్.. ఆ కొత్త మోడల్ పేరు ఇదే!

కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త మోడల్స్ ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ నుంచి ఓ కొత్త బైక్ విడుదల చేయడానికి ట్రేడ్ మార్క్ దాఖలు చేసింది.

కోహ్లీ పుట్టిన రోజు నాడు బలమైన జట్టుతో మ్యాచ్.. శతకం బాదేనా?

వరల్డ్ కప్‌ 2023 కోసం రోజుల దగ్గర పడుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్నా ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ ను నేడు ఐసీసీ ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఈ టోర్నీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

లిథియం అయాన్ బ్యాటరీ సృష్టికర్త, నోబెల్ గ్రహీత జాన్ గుడినెఫ్ కన్నుమూత

ప్రస్తుత ఆధునిక కాలంలో చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా సమయం గడవని పరిస్థితి వచ్చేసింది.

టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే 

దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలనంటాయి. మార్కెట్‌లో కిలో రూ.10-20 పలికే టమాట అమాంత రూ. 100 పలుకుతోంది. దీంతో వినియోగదారులపై తీవ్రమైన భారం పడుతోంది.

ప్రిన్సెన్ డయానా బ్లాక్ షీప్ స్వెట్టర్ ను వేలం వేస్తున్న ఫ్యాషన్ కంపెనీ..విశేషాలివే 

యునైటెడ్ కింగ్ డమ్ లోని వేల్స్ దేశపు యువరాణి డయానా ధరించిన స్వెట్టర్ ను వేలం వేయబోతున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది.

ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర.. ఈటల సతీమణి జమున సంచలన ఆరోపణలు

భారతీయ జనతా పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హత్యకు కుట్ర చేస్తున్నారని ఈటల జమున సంచలన ఆరోపణలు చేశారు.

అనుకూలించని వాతావరణం; మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.

హ్యాపీ బర్త్ డే పీటీ ఉష: 'పరుగుల రాణి' ఎన్ని అవార్డులు గెలుచుకుందో తెలుసా!

దేశంలో ఎంతోమంది క్రీడాకారులకు పీటీ ఉష స్ఫూర్తిగా నిలిచింది. ఆమె పరుగులు పెడితే పతకం గెలవాల్సిందే. 16ఏళ్ల వయస్సులోనే 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొంది.

అభిమాని మరణంపై ఎన్టీఆర్ సంతాపం: విచారణ జరిపించాలని కోరిన ఆర్ఆర్ఆర్ హీరో 

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం మిస్టరీగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లలో రెండు రోజుల క్రితం మరణించాడు శ్యామ్.

ఒకే దేశంలో రెండు చట్టాలా? ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ చేపట్టిన 'మేరా బూత్ సబ్సే మజ్‌బూత్' ప్రచారంలో కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.

రిటైర్మెంట్ రోజు హైకోర్టు న్యాయమూర్తి రికార్డు.. 65 తీర్పులిచ్చిన జస్టిస్ ముక్తా గుప్తా

దిల్లీ హైకోర్టులో ఓ మహిళా న్యాయమూర్తి రికార్డు సృష్టించారు. సుదీర్ఘకాలం పాటు దిల్లీ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించి, సోమవారం కెరీర్ లోనే చివరి వర్కింగ్ డే సందర్భాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో కేసులను విచారించారు.

మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే పనిలో హరీష్ శంకర్: మళ్ళీ రీమేకేనా? 

దర్శకుడు హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో హరీష్ చేస్తున్న రెండవ సినిమా ఇది.

జమ్ముకశ్మీర్ చరిత్రను తెలిపేందుకు ఐసీహెచ్ఆర్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌

వేల సంవత్సరాల జమ్ముకశ్మీర్ చరిత్రను ప్రదర్శించే ఒక ఎగ్జిబిషన్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) ఏర్పాటు చేస్తోందని హిందూస్థాన్ టైమ్స్ నివేదించింది.

అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయిన తమన్నా: వీడియో వైరల్ 

గతకొన్ని రోజులుగా తమన్నా పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణం, ఆమె నటించిన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ సిరీస్ లే.

పృథ్వీ షాకు ఊరట.. స్వప్న గిల్ ఆరోపణలన్నీ అవాస్తవమన్న ముంబై పోలీసులు

వేధింపుల కేసు నుంచి టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు.

కమిషనర్ కుక్క కోసం ఇంటింటిని జల్లెడపడుతున్న పోలీసులు 

ఆ సిటీ మున్సిపల్ కార్పోరేషన్ కే ఆమె బాస్. సహజంగా జంతు ప్రేమికురాలు అయిన ఆవిడ ప్రేమతో ఓ కుక్కను కుటుంబ సభ్యురాలిగా పెంచుకుంటున్నారు.

మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్‌లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు 

మణిపూర్‌లో హింసను, అశాంతిని ప్రేరేపించేందుకు ఉపయోగించిన ఆయుధాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక ప్రకటన చేశాయి.

లుంగీ కట్టిన మామా అల్లుళ్ళు: బ్రో టీజర్ పై అప్డేట్ వచ్చేసింది 

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా నుండి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటివరకు బ్రో సినిమా నుండి చిన్నపాటి టైటిల్ గ్లింప్స్, పోస్టర్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి.

2023 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల.. దయాదుల సమరం ఎప్పుడంటే..?

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ వన్డే ప్రపంచకప్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్

అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రశ్న వేసిన జర్నలిస్టును సోషల్ మీడియాలో వేధించడాన్ని అగ్రరాజ్యం ఖండించింది.

మధ్యప్రదేశ్ పర్యటనలో నరేంద్ర మోదీ.. ఒకేసారి 5 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు పచ్చ జెండా 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌ పర్యటనలో భాగంగా కొత్తగా ఐదు వందే భారత్‌ రైళ్లకు జెండా ఊపారు. దీంతో తొలిసారిగా ఏకకాలంలో ఒకటికంటే ఎక్కువ సంఖ్యలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ లను ప్రారంభించినట్టైంది.

94ఏళ్ళ వయసులో టైటానిక్ యాక్టర్ లెవ్ పాల్టర్ కన్నుమూత 

జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుతం టైటానిక్ సినిమా గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. అయితే టైటానిక్ సినిమాలో ఇసిడోర్ స్ట్రాస్ పాత్రలో నటించిన లెవ్ పాల్టర్ మరణించారు.

పీసీబీకి భారీ షాకిచ్చిన ఐసీసీ.. అహ్మబాద్‌లోనే భారత్-పాక్ మ్యాచ్

వన్డే ప్రపంచకప్-2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.

అమరావతి ఆర్‌5 జోన్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ఆర్‌ 5 జోన్‌ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 47 వేలకుపైగా ఇళ్ల పట్టాదారులకు గృహాలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.

నికోలస్ పూరన్ విధ్వంసం.. 6 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో మెరుపు సెంచరీ

ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచుల్లో వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. సిక్సర్లు, ఫోర్లతో బౌండరీల మోత మోగిస్తున్నాడు.

వర్షాకాలంలో మీ ఇంటి గార్డెన్ ని అందంగా మార్చే పూల మొక్కలు

మీ బాల్కనీలో రకరకాల పూల మధ్య కూర్చుని కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరు. పూల నుండి వచ్చే పరిమళం, కాఫీ నుండి వచ్చే వాసన మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

దావూద్‌ మాదిరిగానే ఎదిగిన బిష్ణోయ్‌ గ్యాంగ్: ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు 

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్‌ రూపొందించి కేంద్ర హోంశాఖకు సమర్పించింది. చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ సంచలన విషయాలను వెల్లడించింది.

2024 టయోటా వెల్‌ఫైర్ మినీవాన్ v/s 2023 మోడల్.. రెండిట్లో ఉన్న ఫీచర్లు ఇవే!

దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టయోట గత వారం 2024 వెల్‌ఫైర్‌ మినీవాన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. గతంలో వారం ఈ వెహికల్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

నా కొడుకు మోదీకే ఓటేస్తా.. 25 ఎకరాల పొలాన్ని కూడా ఇచ్చేస్తానన్న వందేళ్ల బామ్మ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ బామ్మ తన 25 ఎకరాల ఆస్తిని రాసిచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు మోదీ తన 15వ కుమారుడితో సమానమన్నారు.

రక్తహీనత సమస్యను దూరం చేసే ఆహారాలను ఇప్పుడే మీ డైట్ లో చేర్చుకోండి 

రక్తంలో ఐరన్ తగ్గిపోతే రక్తహీనత ఏర్పడుతుంది. ఎర్ర రక్తకణాల్లోని హీమోగ్లోబిన్ ఐరన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ ను శరీర భాగాలకు చేరవేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు; లీజు ప్రక్రియపై ఎన్ఎండీసీ ఫోకస్ 

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ ఇనుప ఖనిజ మైనింగ్ సంస్థ ఎన్ఎండీసీ ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సన్నద్ధమవున్నట్లు సమాచారం.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ కుంభకోణం.. మేనేజర్లు సహా 10 మంది నిందితుల అరెస్ట్ 

హైదరాబాద్‌ నడిబొడ్డున మరో భారీ బ్యాంక్ కుంభకోణం బయటపడింది. ప్రైవేట్ ఉద్యోగుల పేరిట అకౌంట్లు తెరిచి వాటి ద్వారా రూ.20 కోట్ల మేర పర్సనల్ లోన్లు తీసుకుని బ్యాంక్ ను మోసం చేసిన ఘటన మహానగరంలో చోటు చేసుకుంది.

విరాట్ కోహ్లీ తర్వాతే అతని బ్యాటింగ్ అంటేనే ఇష్టం : పాక్ మాజీ బౌలర్

క్రికెట్ మైదానంలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచుకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఉంటుంది. ఇరు జట్లు అటగాళ్లు నువ్వా-నేనా అన్నట్లుగా మైదానంలో పోటీపడుతుంటారు. హై ఓల్టోజ్ నడుమ సాగే ఈ మ్యాచును చూడటానికి ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు.

కాశ్మీర్, చెన్నై తర్వాత ఆంధ్రప్రదేశ్ చేరుకున్న లియో టీమ్: షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే? 

తలపతి విజయ్ లియో సినిమా షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతోంది. అక్టోబర్ లో విడుదల కానున్న నేపథ్యంలో తొందరగా షూటింగ్ పూర్తి చేయాలని లియో టీమ్ భావిస్తోంది.

మణిపూర్‌లో మహిళలు మా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు: సైన్యం

మణిపూర్‌లోని మహిళలు ఉద్దేశపూర్వకంగా తమ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని, తమ ఆపరేషన్లలో జోక్యం చేసుకుంటున్నారని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.

సలార్ సినిమాలో కన్నడ స్టార్: అభిమానులకు పూనకాలే?

సలార్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ తరుణంలో సలార్ గురించి వస్తున్న అప్డేట్స్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఎయిర్‌ఇండియా విమానంలో మరో వివాదం..ఫ్లైట్ గాల్లో ఉండగానే ప్రయాణికుడి మూత్ర విసర్జన

ఎయిర్‌ ఇండియా విమానంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దేశీయ వాయు మార్గంలో ముంబై నుంచి దిల్లీ వెళ్తున్న విమానం, గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు విచక్షణ కోల్పోయి సీట్లోనే మూత్ర విసర్జన కలకలం సృష్టించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీ షీటర్ గుఫ్రాన్ కాల్చివేత 

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ హతమయ్యాడు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్)తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుఫ్రాన్ హతమైనట్లు పోలీసులు తెలిపారు.

జూన్ 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.