LOADING...

22 Jun 2023


భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024‌లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్‌ 

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా భారత్, అమెరికా మధ్య అంతరిక్ష పరిశోధనకు సంబంధించి గురువారం మరో కీలక ఒప్పందం కుదిరింది.

ఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం

భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్‌ - హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌( HAL) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

మార్కెట్లోకి కొమకి ఎస్ఈ అప్ గ్రేడెడ్ స్కూటర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

ప్రముఖ ఈవీ స్టార్టప్ కొమకి ఎస్ఈ అప్ గ్రేడెడ్ ఈవీ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2023 కొమకి ఎస్ఈ ఈవీ స్కూటర్ అత్యాధునిక టెక్నాలజీతో మరెన్నో ఫీచర్లను యాడ్ చేశారు.

గల్లంతైన సబ్ మెరైన్ కోసం సముద్ర గర్భంలోకి దిగిన ఫ్రెంచ్ విక్టర్-6000 రోబో

అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన సబ్ మెరైన్ ను గుర్తించేందుకు విక్టర్-6000 రంగంలోకి దిగింది. దశాబ్దాల కిందట సముద్రం గర్బంలో కలిసిపోయిన టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ కనుమరుగైపోయింది.

విరాట్ కోహ్లీపై పాక్ వెటరన్ క్రికెటర్ ప్రశంసల జల్లు

మైదానంలో దూకుడుగా ఉంటూ టీమిండియా విజయాల్లో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడు. మైదానంలో అగ్రెసివ్ గా ఉన్నా, బయట మాత్రం స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీని 6.3శాతానికి పెంచిన ఫిచ్ 

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ పెంచేసింది.

ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ అకాడమీలు.. ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలపై సీఎం జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడల శాఖపై దృష్టి పెట్టారు. ఈ మేరకు 'ఆడుదాం ఆంధ్ర' అంటూ క్రీడోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించననున్నారు.

ప్రేరణ: ఓటమిని గురువుగా చేసుకోవడం అలవాటైతే విజయం తొందరగా వస్తుంది 

నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటున్నావ్ అనుకుందాం. అప్పటివరకూ పోటీ పరీక్ష రాసిన అనుభవం లేదు. అయినా కూడా ఎంతగానో ట్రై చేసావ్. కానీ జాబ్ రాలేదు. అంటే నువ్వు ఓడిపోయావన్నమాట.

ఆ విషయంలో వెనక్కి తగ్గం.. ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్

యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. జో రూట్ అద్భుతంగా ఆడుతున్న తొలి రోజునే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఈ నిర్ణయమే ఇంగ్లండ్ జట్టు ఓటమికి కారణమని విమర్శలు వస్తున్నాయి.

లక్షకుపైగా చాట్‌జీపీటీ యూజ‌ర్ల పర్సనల్ డేటా హ్యాక్.. డార్క్ వెబ్‌సైట్ల‌లో అమ్మకానికి పెట్టిన హ్యాకర్లు  

ప్రస్తుత ఆధునిక యుగంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంట‌రాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ మంచి ఆద‌ర‌ణ పొందుతోంది.

కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్ 

పాట్నాలో కీలక ప్రతిపక్షాల సమావేశానికి ముందు ఆప్ కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేసింది.

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు.. సరిహద్దు జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని ఖమ్మం వరకు రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది.

అమూల్ బ్రాండ్ లోగో గర్ల్ ఇమేజ్ సృష్టికర్త సిల్వస్టర్ డాకన్హా విశేషాలు 

ప్రఖ్యాత పాల బ్రాండ్ అమూల్ మిల్క్ గురించి అందరికీ తెలుసు. అమూల్ పాలు గుర్తు రాగానే ఆ ప్యాకెట్ మీద ఉండే లోగో గుర్తుకొస్తుంది.

జడేజా ఆ విషయంలో హర్టయ్యాడేమో : సీఎస్కే సీఈఓ

టీమిండియా స్టార్ ఆలౌ రౌండర్ రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని వారసుడిగా పేరు సంపాదించుకున్నాడు. చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా జడేజా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసి చైన్నైకి ట్రోఫీని అందించాడు.

బిహార్: రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి దాదాపు 20 పార్టీలకు చెందిన ప్రతిపక్ష నాయకులు శుక్రవారం పాట్న వేదికగా సమావేశం కాబోతున్నారు.

సౌదీ అరేబియా క్లబ్‌లో చేరిన ఎన్'గోలో కాంటే.. ధ్రువీకరించిన చెల్సియా 

చెల్సియా మిడ్‌ఫీల్డర్ ఎన్ గోలో కాంటే సౌదీ ఆరేబియా క్లబ్ అల్ ఇత్తిహాద్‌లో చేరాడు. 2016లో లిసెస్టర్ నుండి చెల్సియాలో అతను చేరాడు.

గుంటూరు కారం దారిలోనే ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్: పూజా హెగ్డే ఔట్? 

గత రెండు మూడు రోజుల నుండి పూజా హెగ్డే గురించి అనేక వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా కనిపిస్తున్నారని తెలిసిందే.

భార్యకు డ్రగ్స్ ఇచ్చి 51మందితో అత్యాచారం చేయించిన భర్త; వీడియోలు కూడా తీశాడట 

ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఏ భర్త చేయని ద్రోహం చేశాడు.

20 మందిని గాయపర్చిన మోస్ట్ వాంటెడ్ మంకీ నిర్బంధం.. అటవీశాఖకు రూ.21 వేల రివార్డు

మోస్ట్‌ వాంటెడ్‌ మంకిగా పేరున్న ఓ కోతిని మధ్యప్రదేశ్ అటవీశాఖకు చెందిన ప్రత్యేక సిబ్బంది ఎట్టకేలకు నిర్బంధించారు.

ప్రాజెక్ట్ కె టైటిల్ రివీల్ అమెరికాలోనే: ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే? 

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుండగానే ఆయన నటిస్తున్న ఇతర చిత్రాలపై వరుసగా అప్డేట్లు వస్తున్నాయి.

బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనున్న మోదీ; 'బిగ్ డీల్'గా అభివర్ణించిన వైట్‌హౌస్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్తంగా గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొని జర్నలిస్టుల నుంచి ప్రశ్నలకు సమాధానం ఇస్తారని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

పురుషుడిలా మారనున్న బెంగాల్ మాజీ సీఎం కూతురు

పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సంచలన నిర్ణయం ప్రకటించారు. తాను పురుషుడిలాగా మారిపోవాలని అనుకుంటున్నట్లు సుచేతన భట్టాచార్య వెల్లడించారు.

ఉబర్ రిక్రూట్‌మెంట్ విభాగంలో ఉద్యోగాల కోతలు; 200 మందిపై వేటు

ప్రముఖ రైడ్-షేర్ కంపెనీ ఉబర్ త్వరలో కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధంవుతోంది.

మీ శరీరంలో నుండి విష పదార్థాలను తొలగించే టీ రకాలు మీకోసమే 

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే డ్రింక్ ఏదైనా ఉందంటే అది టీ మాత్రమే. టీ కారణంగా నరాలు ఉత్తేజితం అవడమే కాకుండా జీవక్రియ మెరుగ్గా అవుతుంది.

పారిస్ ఫ్యాషన్ వీక్‌: 368 వజ్రాలు పొదిగిన వాచ్‌ను ధరించిన రిహన్నా; ధర ఎంతంటే? 

గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న ఫ్యాషన్‌కు ఇచ్చే ప్రాధాన్యత అంతా, ఇంతా కాదు. తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్‌‌లో మెడకు ధరించిన డైమండ్ చోకర్‌ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

2024 KTM 390 డ్యూక్ వివరాలు లీక్.. ఆసక్తికర విషయాలు వెల్లడి 

కేటీఎం త్వరలో 390 డ్యూక్ ను సరికొత్త మార్పులతో తీసుకొస్తోంది. స్టైలిష్ లుక్‌తో కేటీఎం 390 బైకును జులైలో మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ బైక్ పై మార్కెట్లో అంచనాలు పెరిగిపోయాయి.

ఆసియాలోనే అతిపెద్ద నివాస సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద ప్రభుత్వ నివాస సముదాయాన్ని ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో దాదాపు 145 ఎకరాల విస్తీర్ణంలో 15 వేల 660 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించింది.

మా అవారా జిందగీ: జీరో పర్సెంట్ లాజిక్ తో వస్తున్న సినిమా రేపే విడుదల 

బిగ్ బాస్ రియాలిటీ షోలో పేరు తెచ్చుకుని సిల్వర్ స్క్రీన్ మీద హీరోలుగా ప్రయత్నం చేస్తుంటారు. ఆ జాబితాలోకి శ్రీహాన్ చేరిపోయాడు.

వరల్డ్ కప్ క్వాలిఫయర్ వేదికలో అగ్నిప్రమాదం.. మ్యాచులపై ఐసీసీ కీలక నిర్ణయం

వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2023 మ్యాచులు జింబాబ్వే వేదికగా జరుగుతున్నాయి. ఈ మ్యాచులను హరారే స్పోర్ట్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లలో ఐసీసీ నిర్వహిస్తోంది. కాగా మంగళవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

రావణుడిగా తన పేరు వినిపించడంపై కేజీఎఫ్ స్టార్ రెస్పాన్స్ ఇదే 

బాలీవుడ్ లో రామాయణం ఆధారంగా మరో సినిమా తెరకెక్కబోతుందని గతకొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దంగల్, చిచోరే చిత్రాల దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో ఈ రామాయణం రూపుదిద్దుకుంటుందని టాక్.

అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది  

అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 1.2 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.

కొవిన్‌ పోర్టల్ డేటా లీకేజీలో కీలక పరిణామం.. బిహారీని అరెస్ట్ చేసిన దిల్లీ ఇంటిలిజెన్స్  

కరోనా వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొవిన్‌ పోర్టల్‌ ను తీసుకొచ్చింది. అయితే సదరు పోర్టల్ నుంచి సున్నితమైన సమాచార లీకులు దేశంలో సంచలనం రేపింది.

మణిపూర్‌లో ఆగని హింస; ఐఈడీ పేలుడు, ముగ్గురికి గాయాలు

మణిపూర్‌లో బుధవారం రాత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. కొన్ని ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు వినిపించాయి.

బర్త్ డేకు ఇంటి పిలిచారని వెళ్తే, దొంగతనం పేరిట హింసించి చంపిన బంధువులు

బంధువుల ఆహ్వానిస్తే పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఓ మహిళను దొంగతనం నెపంతో చిత్రహింసలకు గురిచేశారు. దారుణమైన శారీరక వేధింపులకు తట్టుకోలేక సమినా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది.

చివరి డేవిస్‌కప్ ఆడనున్న బోపన్న

భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న డేవిస్‌కప్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో మొరాకోతో ప్రపంచ గ్రూప్-2 పోరును ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించనున్నారు.

భారత్ రక్షణకు అమెరికా కీలక సహకారం.. స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలకు గ్రీన్ సిగ్నల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వాషింగ్టన్‌లో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్‌తో కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు భారతదేశానికి యూఎస్ రక్షణ సహకారం అందించనుంది.

ప్రభాస్, మహేష్ నాకంటే పెద్ద హీరోలు: ఒప్పుకోవడానికి ఈగో లేదంటున్న పవన్ కళ్యాణ్ 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారాహి విజయ యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ముమ్ముడివరం చేరుకున్న పవన్ కళ్యాణ్, సినిమా హీరోల గురించి మాట్లాడాడు.

వెస్టిండీస్ టూరుకు అందుబాటలో రోహిత్ శర్మ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో టీమిండియా ప్రస్తుతం విరామం తీసుకుంటోంది. వచ్చే నెలలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.

ట్రాఫిక్ నియంత్రణకు ఓఆర్ఆర్ చుట్టూ లింకురోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ చర్యలు

హైదరాబాద్ మహానగరం ఏడాదికేడాది వేగంగా విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు దాటి నలువైపులా పెరుగుతోంది.

పాకిస్థాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐసీసీ .. పీసీబీ డిమాండ్‌కు వ్యతిరేకం! 

ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ మ్యాచులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మరోసారి ఐసీసీ షాకిచ్చింది. ఈ వరల్డ్ కప్‌లో తాము ఆడే రెండు మ్యాచుల వేదికలు మార్చాలని పీసీబీ డిమాండ్ చేసింది.

అర్థమయ్యిందా అరుణ్ కుమార్ ట్రైలర్: కార్పోరేటు సిస్టమ్ కు బలైన యువకుడి కథ 

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా నుండి సరికొత్త వెబ్ ఫిలిమ్ వచ్చేస్తోంది. అర్థమయ్యిందా అరుణ్ కుమార్ టైటిల్ తో కార్పోరేటు కంపెనీలో పనిచేసే కుర్రాడి కథను తీసుకొస్తున్నారు.

అట్లాంటిక్ సముద్రంలో అణువణువు జల్లెడ పడుతున్నా దొరకని టైటాన్ ఆచూకీ.. ఆశలు గల్లంతు

అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన మినీ జలాంతర్గామిని వెతికి పట్టుకునేందుకు తీర రక్షక దళాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.

భారతీయత ఉట్టిపడేలా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అందించిన బహుమతులు ఇవే 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్‌హౌస్‌లో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ను కలిశారు.

టీమిండియా చీఫ్ సెలక్టర్‌‌గా సెహ్వాగ్.. కానీ!

టీమిండియా సెలక్షన్ కమిటీ చీఫ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బాధ్యతలు తీసుకుంటున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆదిపురుష్ ఆఫర్: 150రూపాయలకే 3డీ వెర్షన్ టిక్కెట్: ఏయే రాష్ట్రాల్లో ఆఫర్ వర్తిస్తుందంటే? 

ఆదిపురుష్ చిత్రబృందం అరుదైన ఆఫర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 150రూపాయలకే 3డీ వెర్షన్ లో ఆదిపురుష్ సినిమాను చూసేందుకు అవకాశం కల్పిస్తోంది.

అమెరికాలో ప్రధాని మోదీ.. విసా నిబంధనలపై నేడు యూఎస్ కీలక ప్రకటన 

అమెరికాలో భారతదేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఎన్నారైలకు శుభవార్త వెలువడనున్నట్లు సమాచారం.

నారాయణ అండ్ కో ట్రైలర్: దేడ్ దిమాక్ బ్యాచ్ పుట్టించే నవ్వుల అల్లరి 

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒకానొక హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధాకర్ కొమాకుల, ఆ తర్వాత సోలో హీరోగా చేసిన సినిమాలతో ఫ్లాపులు మూటగట్టుకున్నాడు.

ఆసియా కప్ విషయంలో పాక్ మళ్లీ లొల్లి.. కాబోయే పీసీబీ చైర్మన్ హాట్ కామెంట్స్!

ఆసియా కప్ - 2023 వివాదం ఓ కొలిక్కి వచ్చిందని అనుకున్న తరుణంలో అభిమానులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది.

కర్ణాటక పోలీస్ స్టేషన్ లో అరుదైన ఘటన.. తండ్రికి బదిలీ కావడంతో కూతురికి ఇంఛార్జ్ బాధ్యతలు

బదిలీపై వెళ్తున్న ఓ పోలీస్ అధికారి, సదరు పోలీస్ స్టేషన్ బాధ్యతలను తన కూతురికే అప్పగించిన అరుదైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వైట్‌హౌస్‌లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా 

ప్రధాని నరేంద్ర మోదీ తన రెండోరోజు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం జో బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో ఇచ్చిన అధికారిక ప్రైవేట్ డిన్నర్‌కు హాజరయ్యారు.

బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ రావడానికి కారణాలు, లక్షణాలు ట్రీట్ మెంట్ 

ఎమోషన్స్ స్థిరంగా లేకుండా మాటిమాటికీ మారిపోవడం, అభద్రత భావం, తన మీద తనకు నమ్మకం లేకపోవడం మొదలగు లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నవారు బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్(బీపీడీ) తో బాధపడుతుండవచ్చు.

నేటి నుంచి తెలంగాణలో ఆషాఢ బోనాలు.. తొలి బోనం ఆ అమ్మవారికే

ఆషాఢ మాసం వచ్చేసింది. తెలంగాణలో బోనాల పండగ సందడి మొదలైంది. నేటి నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి.గోల్కొండలో తొట్టెల ఊరేగింపుతో తొలి బోనాలు మొదలుకానున్నాయి.

భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్స్

పాకిస్థాన్ ను భారత్ ఫుట్ బాల్ జట్టు చిత్తు చిత్తుగా ఓడించింది. దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా శుభారంభం చేసింది.

విజయ్ లియో ఫస్ట్ లుక్: సుత్తి పట్టుకుని విలన్ల మీదకు పరుగెడుతున్న విజయ్ 

తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజైంది.

గడపగడపకు ప్రోగ్రాంలో సీఎం జగన్ అసంతృప్తి.. గ్రాఫ్ పడిపోతే టిక్కెట్లు ఇవ్వనని స్పష్టం

ఏపీలోని వైసీపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్‌ సమావేశం నిర్వహించారు.

జూన్ 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

బార్బెక్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ పేలి 31మంది మృతి

చైనాలోని నింగ్‌జియా ప్రాంతంలో బుధవారం రాత్రి గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 31 మంది మరణించినట్లు, ఏడుగురు గాయపడినట్లు ఆ దేశ వార్తా సంస్థ జిన్హువా నివేదించింది.

21 Jun 2023


చాట్‌జీపీటీతో చిన్నారులకు కోరుకున్న కథలు చెప్పే టెడ్డీస్

ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)తో ప‌లు రంగాల్లో ఊహించని రీతిలో మార్పులు వస్తున్నాయి. సమీప భ‌విష్య‌త్‌లో చిన్నారులకు కోరుకున్న కథలు చెప్పే చాట్‌జీపీటీ ఆధారిత టెడ్డీ బియర్స్ ( స్మార్ట్ టాయ్స్ ) వచ్చేస్తున్నాయి.

WEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే? 

వార్షిక లింగ వ్యత్యాస నివేదిక-2023ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) బుధవారం విడుదల చేసింది.

ప్రపంచంలోనే ది బెస్ట్ వియానయాన సంస్థ ఇదే!

2023లో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్ లైన్స్ చరిత్ర సృష్టించింది. గతేడాది టాప్ ఎయిర్ లైన్స్ గా నిలిచిన ఖతార్ ఎయిర్ వేస్ ఈ ఏడాది రెండోస్థానానికి దిగజారింది.

సాంకేతిక లోపంతో దిల్లీలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

విమానంలోని ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ఇండిగో ఫ్లైట్ ను అత్యవసరంగా దించేశారు. ఈ మేరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి పైలట్ సమాచారం ఇచ్చారు.

రూ.2 కోట్లు ఇవ్వకుంటే నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్ 

తాను అడిగిన డబ్బులు ఇవ్వకుంటే ఏకంగా ప్రధాన మంత్రి, హోంశాఖ మంత్రిని చంపుతామని గుర్తు తెలియని వ్యక్తి దిల్లీ పోలీసులను బెదిరించాడు.దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్ చేసిన వ్యక్తి ఎవరో కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. 5 టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.

పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం

యూనివర్శిటీల్లో హోలీ వేడుకలను పాకిస్థాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్‌ఈసీ) నిషేధించింది.

ఎక్కువ మందికి తెలియని అతి పురాతనమైన  వింతగా ఉండే సంగీత సాధనాలు 

సంగీత సాధానాల్లో చాలా రకాలున్నాయి. వాటిల్లో కొన్నింటికి మంచి గుర్తింపు ఉంది. కొన్నింటికి మాత్రం అసలు గుర్తింపు లేదు. ఇంకా చెప్పాలంటే ఆ సంగీత సాధనాల గురించి ఎవ్వరికీ తెలియదు.

603 రోజులు 5స్టార్ హోటల్‌లో బస; బిల్లుకట్టకుండానే పారిపోయిన ఘనుడు

దిల్లీ ఏరోసిటీలోని లగ్జరీ హోటల్ రోసేట్ హౌస్‌‌లో ఘరానా మోసం జరిగింది. ఈ 5స్టార్ హోటల్‌లో అంకుష్ దత్తా అనే వ్యక్తి ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు ఏకంగా 603రోజులు బస చేసి బిల్లు కట్టకుండా పారిపోయాడు.

శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ.. రేపు అమరవీరుల స్తూపం ఆవిష్కరణకు ఆహ్వానం

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది.

ICC Test Rankings: అగ్రస్థానానికి దూసుకొచ్చిన జోరూట్.. బౌలింగ్‌లో అగ్రస్థానంలోనే అశ్విన్

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విజృంభించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు.

ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్: మరోమారు అంబాసిడర్ గా తీసుకున్న సంస్థ 

ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. హాలీవుడ్ దర్శకులు, యాక్టర్లు సైతం ఎన్టీఆర్ తో పనిచేయాలనుకుంటున్నారు.

చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. లైఫ్ టైమ్ రికార్డు కొట్టిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ చరిత్ర సృష్టించాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు మేర లాభపడింది. దీంతో గరిష్టంగా 63,523కి దూసుకెళ్లింది.

చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డ్

పోర్చుగల్ ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రోనాల్డ్ మరో అరుదైన ఘనతను సాధించాడు. పోర్చుగల్ తరుపున 200 అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచులు ఆడిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.

కాంగ్రెస్ యోగా డే ట్వీట్; ప్రధాని మోదీపై శశి థరూర్ ప్రశంసలు

యోగను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషిని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో జవహర్‌లాల్ నెహ్రూ యోగా చేస్తున్న ఫోటోను షేర్ చేసింది.

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ.. గద్దర్ ప్రజా పార్టీతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రజాగాయకుడు 

తెలంగాణలో మరో నూతన రాజకీయ పార్టీ పుట్టింది. ప్రజా యుద్ధనౌకగా పేరు గాంచిన గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.

టెస్టుల్లో నెంబర్ వన్ ప్లేస్‌కు ఆసీస్.. ఫస్ట్ ర్యాంకు కోల్పోయిన టీమిండియా!

యాషెస్ సిరీస్ 2023 మొదటి టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విక్టరీ సాధించింది. దీంతో టెస్టుల్లో ఆస్ట్రేలియా మళ్లీ నెంబర్ వన్ జట్టుగా అవతరించనుంది.

మళ్ళీ పెళ్ళి ఓటీటీ రిలీజ్ లో ట్విస్ట్: ఒకేసారి రెండు ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ 

సీనియర్ నటుడు నరేష్, సీనియర్ హీరోయిన్ పవిత్ర జంటగా వచ్చిన మళ్ళీ పెళ్ళి చిత్రం, మే 26న థియేటర్లలో రిలీజైంది. రిలీజ్ కు ముందు ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది.

బంగ్లాదేశ్ చిత్తు.. ఉమెన్స్ ఆసియా కప్ విజేతగా భారత్

ఏసీసీ మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ఛాంపియన్స్‌గా భారత మహిళల జట్టు అవతరించింది.

టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమవుతోన్న సుడిగాలి సుధీర్ గాలోడు: ఏ ఛానల్ లో టెలిక్యాస్ట్ కానుందంటే? 

సుడిగాలి సుధీర్​ నటించిన గాలోడు చిత్రం, టీవీల్లోకి వచ్చేస్తోంది. ఈ ఆదివారం వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్​గా జీ తెలుగులో ప్రసారకానుంది.

ఉగ్రవాది సాజిద్ మీర్‌కు అండగా చైనా; భారత్ ఆగ్రహం

భారతదేశంపై చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రతిపాదనకు బీజింగ్ మరోసారి అడ్డుకుంది.

ప్రపంచ ఖరీదైన 25నగరాల జాబితాలో భారతదేశ నగరానికి దక్కిన స్థానం 

జూలియస్ బేయర్ లైఫ్ స్టైల్ ఇండెక్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో భారతదేశ నగరం ముంబైకి చోటు దక్కింది.

ఉద్ధవ్ థాకరే వర్గం సన్నిహితులపై లాండరింగ్ అభియోగాలు.. ఈడీ సోదాలు

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు శివసేన ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఈడీ ఆరా తీస్తోంది.

ఓఎల్ఎక్స్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. 800 మందికి పైగా ఇంటిబాట

ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్, క్లాసిఫైడ్ పోర్టల్ ఓఎల్ఎక్స్ గ్రూప్‌లో మళ్లీ లే ఆఫ్ ప్రక్రియ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సూమారు 800 మంది ఉద్యోగుల తొలగింపునకు ఓఎల్ఎల్స్ గ్రూప్ రంగం సిద్ధం చేసింది.

తెలంగాణలో ఈడీ రైడ్స్.. ప్రతిమ, కామినేని సహా పలు వైద్య కళాశాలల్లో సోదాలు

తెలంగాణలో మరోసారి ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లోనూ ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు.

జిన్‌పింగ్‌ ఓ నియంత: చైనా అధ్యక్షుడిపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 'నియంత'గా అభివర్ణించారు. ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్‌ గగనతలంపై బెలూన్‌ను ఎగరేయడంపై బైడెన్ మండిపడ్డారు.

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ.. పలు రికార్డులు బ్రేక్

యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్టులో ఆస్ట్రేలియా పోరాడి ఇంగ్లండ్ పై విజయం సాధించింది. 'బజ్‌బాల్' అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్ కు ఆసీస్ చేతిలో కోలుకోలేని షాక్ తగిలింది.

భాగ్ సాలే గ్లింప్స్: బ్రిటీష్ కాలం నాటి వజ్రం కథను పరిచయం చేసిన డీజే టిల్లు 

సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి కొడుకు శ్రీ సింహా, మరో కొత్త సినిమాతో ముందుకు వస్తున్నాడు. భాగ్ సాలే అనే క్రేజీ టైటిల్ తో వస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ఈరోజు విడుదలైంది.

త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయ్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మూడు కొత్త ఫార్మాట్లలో ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో నీటి శబ్ధాలను గుర్తించిన కెనడా విమానం

టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి వద్ద నీటి శబ్దాలను కెనడా నిఘా విమానం గుర్తించింది. ఈ మేరకు గాలింపు ప్రక్రియలో స్వల్ప పురోగతి లభించింది.

270 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్‌ ఆలయ నిర్మాణం ప్రారంభం 

ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్‌ రామాయణ మందిరం బీహార్ లో నిర్మితం కానుంది. ఈ మేరకు రాష్ట్రంలోని తూర్పు చంపారణ్‌ జిల్లా, కల్యాణ్‌పూర్‌ మండలం ( బ్లాక్ ), కైథవలియా గ్రామంలో మంగళవారం భూమి పూజ జరిగింది.

ఫార్ములా ఈ క్యాలెండర్‌లో హైదరాబాద్‌కు నో ప్లేస్!

హైదరాబాద్‌లో ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసుకు అద్భుత స్పందన లభించింది. సిటీలో నాలుగేండ్ల పాటు రేసులు నిర్వహించేలా ఫార్ములాఈ తో తెలంగాణ ప్రభుత్వం, లోకల్ ఆర్గనైజర్ ఏస్ నెక్ట్స్ జెన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు; పార్కుల మూసివేత 

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు గురువారం ముగియనున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల ముగింపులో భాగంగా హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా, హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ వచ్చేసింది: ట్రైలర్ కు అట్రాక్షన్ గా నిలుస్తున్న తమన్నా విజయ్ వర్మల రొమాన్స్ 

నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన సిరీస్ లలో లస్ట్ స్టోరీస్ మంచి హిట్ అందుకుంది. కామంతో రగిలే మనుషులు, బంధాలను లస్ట్ స్టోరీస్ లో చూపించారు. ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 వచ్చేస్తోంది.

బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన సికిందర్ రాజా.. ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు

వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో ఆతిథ్య జింబాబ్వే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సికిందర్ రాజా బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించడంతో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో తేడాతో నెదర్లాండ్స్ పై నెగ్గింది.

చంద్రముఖి 2 సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్: అభిమానులు రెడీగా ఉండాల్సిందే 

రజనీకాంత్ హీరోగా, పి వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి సినిమా, ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలుసు.

తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్; ఒక్కరోజే 11,241 మెగావాట్ల వినియోగం

తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుందే కానీ, తగ్గడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగింది.

రేపు రైల్వే కోచ్‌ ప్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

తెలంగాణలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్, మెట్రో కోచ్‌లు తయారు చేస్తున్న మేధా సర్వో గ్రూప్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రారంభించనున్నారు.

త్వరలో ట్రక్కుల్లో ఏసీ డ్రైవర్ క్యాబిన్‌లు ఏర్పాటు: నితిన్ గడ్కరీ

వాహన తయారీదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేశారు.

సాత్విక్, చిరాగ్ జోడీకి కెరీర్‌లోనే బెస్ట్ ర్యాంకు

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ షట్లర్లు సాత్విక్, చిరాగ్ కెరీర్‌లోనే అత్యత్తుమ ర్యాంకును అందుకున్నారు. ఇటీవలే ఇండోనేషియా సూపర్ 1000 టైటిల్ గెలిచి సత్తా చాటిన విషయం తెలిసిందే.

ఆహారం: మొలకెత్తిన గోధుమ విత్తనాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు. పెసర్లు, శనగలు మొదలగు మొలకెత్తిన విత్తనాలను బ్రేక్ ఫాస్ట్ సమయంలో తినడం చాలామందికి అలవాటుగా ఉంటుంది.

ముడుమాల్‌ మెన్హిర్స్‌ కు యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

నారాయణపేట జిల్లా ముడుమాల్‌లోని మెన్హిర్స్‌ వారసత్వ సంపదకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి.

మనకు తెలియకుండానే మైక్రోప్లాస్టిక్‌ కణాలను పీల్చేస్తున్నాం; అధ్యయనంలో షాకింగ్ నిజాలు

ప్లాస్టిక్ ఉత్పత్తుల నుంచి వెలువడే చిన్న కణాలు(మైక్రోప్లాస్టిక్‌) శ్వాసకోశ వ్యాధులతో పాటు, ఇతర తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన హెచ్చరించింది.

Foot Ball: ఐదేళ్ల తర్వాత పాక్‌తో మ్యాచ్.. ఫేవరెట్‌గా భారత్

వన్డే ప్రపంచ కప్ 2023లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇండియాకు వస్తుందో రాదో తెలియదు కానీ ఆ దేశ ఫుట్‌ బాల్ జట్టు మాత్రం భారత గడ్డపై అడుగుపెట్టనుంది.

సలార్ టీజర్ రిలీజ్ కు కొత్త డేట్: ఈసారైనా అభిమానుల ఆశ నెరవేరుతుందా? 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త.. శబరిమల స్పెషల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఆమోదం

ఏటా లక్షలాది మంది భక్తులు అయ్యప్ప మాలను భక్తిశ్రద్ధలతో ధరిస్తారు. నియమ, నిష్ఠలతో పూజలు చేస్తారు. స్వామి దర్శనం కోసం ఎంత దూరం నుంచైనా శబరిమలకు తరలివెళ్తుంటారు.

చెన్నై ఎయిర్ పోర్టులో ఇండియన్ 2 షూటింగ్ ని అడ్డుకున్న అధికారులు: కోటి రూపాయలు చెల్లించినా నో పర్మిషన్ 

దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం వస్తుంది.

హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్‌ ర్యాంపు కూలి 9 మందికి గాయాలు, ఒకరికి సీరియస్

హైదరాబాద్‌లోని సాగర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ వద్ద అపశృతి చోటు చేసుకుంది.

హోండురాన్: మహిళా జైలులో ఘర్షణ; 41మంది ఖైదీలు మృతి

మధ్య అమెరికాలోని స్వతంత్ర దేశమైన సెంట్రల్ హోండురాస్‌లోని మహిళా జైలులో బుధవారం అల్లర్లు చెలరేగాయి.

గ్లోబల్ చెస్ లీగ్‌కు వేళాయే.. పోటీలో భారత దిగ్గజాలు

ప్రతిష్టాత్మకంగా చేపట్టే చెస్ లీగ్‌కు సమయం అసన్నమైంది. టెక్ మహీంద్రతో కలిసి అంతర్జాతీయ చెస్ సమాఖ్య రూపకల్పన చేసిన గ్లోబల్ చెస్ లీగ్ దుబాయ్‌లో నేటి నుంచి ప్రారంభం కానుంది.

అంతర్జాతీయ సంగీత దినోత్సవం: శరీరానికి, మనసుకు సంగీతం వినడం వల్ల కలిగే ప్రయోజనాలు 

ఈ ప్రపంచంలో దేనినైనా కదిలించే శక్తి సాహిత్యాని,కి సంగీతానికి మాత్రమే ఉందని అంటారు. సాహిత్యం గురించి పక్కనపెడితే, ఈరోజు అంతర్జాతీయ సంగీత దినోత్సవం.

త్వరలోనే టెస్లా యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తాం: మస్క్ 

మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.

ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం.. జూలై 2న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి

ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జిల్లా దిగ్గజ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరనున్నారు. ఈ మేరకు వారిద్దరి చేరికలకు ముహూర్తం ఖరారైంది.

యాషెస్ సిరీస్: ఉత్కంఠ పోరులో ఆసీస్‌దే విజయం

యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది. 281 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 2 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.

జూన్ 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023: సూర్య నమస్కారాలు సరైన పద్దతిలో ఎలా చేయాలంటే? 

యోగాసనాలు చేసేవారు సూర్యనమస్కాం ఖచ్చితంగా చేస్తుంటారు. యోగా అంటే సూర్య నమస్కారాలు మాత్రమే అనుకునేవారు కూడా ఉన్నారు. అంటే సూర్య నమస్కారాలు ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు.

International Yoga Day 2023: యోగా వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న ఈ గురువుల గురించి తెలుసా? 

యోగ అనేది వ్యాయామ సాధానాల సమాహారం అని అంటుంటారు. వ్యాయామానికి ఆధ్యాత్మికత కలిస్తే అది యోగా అవుతుంది.

International Yoga Day 2023: 'యోగా డే'ను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో తెలుసా? 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.