LOADING...

07 Aug 2023


Asia Cup 2023 : ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది.

ఈ రోజు రాత్రి ఆకాశంలో కనివిందు చేయనున్న బృహస్పతి, హాఫ్ మూన్

ఆకాశంలో సోమవారం రాత్రి ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. బృహస్పతి, చంద్రుడు అర్థాకారంలో కలిసి కనిపించనున్నారు.

ప్రేరణ: అదృష్టంపై ఆధారపడిన వాడిని గెలవకుండా చేసేది అదృష్టంపై అతడి నమ్మకమే 

ఈ ప్రపంచంలో కోటి మంది విజేతలుంటే అందులో ఒక్కరు మాత్రమే అదృష్టం కొద్దీ విజేతగా మారిన వారుంటారు. స్పష్టంగా చూస్తే ఆ ఒక్కరు కూడా కనిపించరు.

Asia Cup: ఆసియా కప్‌లో ఇప్పటి వరకు బద్దలు కాని రికార్డులివే!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 ఆగస్టు 30న ప్రారంభం కానుంది. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కి ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆసియా కప్‌పై నెలకొంది.

ఇకపై యాపిల్ నుండి జనరేటివ్ ఏఐ మోడల్: పెట్టుబడులు పెడుతున్నామని టిమ్ కుక్ సమాధానం 

టెక్ దిగ్గజం ఆపిల్ నుండి ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ రాబోతుందా? ఛాట్ జీపీటీ, గూగుల్ బార్డ్, బింగ్ వరుసలో యాపిల్ కూడా నిలవనుందా? ఎస్.. యాపిల్ నుండి మరికొద్ది రోజుల్లో జనరేటివ్ ఏఐ మోడల్ వచ్చే అవకాశం ఉంది.

paytm stock: 11శాతం పెరిగిన పేటిఎం స్టాక్.. కారణం ఇదే 

చాలా రోజుల తర్వాత పేటీఎం బ్రాండ్‌తో సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ షేర్ విలువ సోమవారం భారీగా పెరిగింది.

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్.. ఆమోదించిన లోక్‌సభ

దేశపౌరుల డిజిటల్ హక్కుల్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.

ICC Player Of The Month: ప్లేయర్ ఆఫ్ ది మంత్ బరిలో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు.

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసు ఉత్కంఠంగా మారింది. ఈసారి పురుషుల విభాగం నుంచి ఏకంగా ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు బరిలో ఉన్నారు.

బిహార్‌లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

బిహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

టాన్సిల్లిటిస్ నుండి ఉపశమనం అందించే ఇంటి చిట్కాలు తెలుసుకోండి 

గొంతు వెనక భాగంలో ఉండే టాన్సిల్స్ లో వచ్చే వాపు, నొప్పులను టాన్సిల్లిటిస్ అంటారు. చాలాసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల టాన్సిల్లిటిస్ వస్తుంది. అలాగే బాక్టీరియా కారణంగా కూడా ఈ ఇబ్బంది కలుగుతుంది.

Independence Day 2023: పోస్టాఫీస్లుల్లో త్రివర్ణ ప్రతాకం; రూ.25లకే విక్రయిస్తున్న కేంద్రం 

ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని వేలాడిన బాలిక.. ప్రాణాలు రక్షించండి అంటూ ఫోన్!

గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని ఆరగంట పాటు ఓ బాలిక తన ప్రాణం కోసం పోరాడింది. ఇక 100 నంబర్ ను ఫోన్ చేసి ఆ బాలిక తన ప్రాణాలను దక్కించుకున్న తీరుపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఈ వారం థియేటర్లలో బడా హీరోల సినిమాలు: ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలివే 

వారం వారం థియేటర్లలోకి కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తుంటాయి. ఈ వారం స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద దర్శనమిస్తున్నాయి. ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ ఇదే.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట 

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వనమాపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

Sunrisers New Coach: సన్ రైజర్స్ కొత్త కోచ్‌గా కివీస్ లెజెండ్.. లారాకు గుడ్‌బై!

ఐపీఎల్ 2024 సీజన్‌కు ఇప్పటి నుంచే కొన్ని ఫ్రాంచేజీలు కసరత్తులు ప్రారంభిస్తున్నాయి.

ఇమ్రాన్ ఖాన్‌ను ఏ జైలుకు పంపారు? ఎలాంటి సౌకర్యాలు కల్పించారంటే? 

తోషాఖానా కేసులో అరెస్టయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జైలుకు తరలించారు. అక్కడ ఇమ్రాన్ కు భారీ భద్రత కల్పించారు.

Sarfaraz Khan: పెళ్లి పీటలు ఎక్కిన సర్ఫరాజ్ ఖాన్.. వధువు ఎవరో తెలుసా..?

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. జమ్మూకాశ్మీర్ కు చెందిన అమ్మాయిని వివాహమాడాడు. కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఆగస్టు 6న వధువు ఇంట్లో సర్ఫరాజ్ ఖాన్ వివాహం వైభవంగా జరిగింది.

దేవర సినిమాలో సొరచేపతో ఫైట్ చేయబోతున్న ఎన్టీఆర్? 

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Ola S1X : తక్కువ ధరలో ఓలా నుంచి కొత్త స్కూటర్.. త్వరలో 'S1X' లాంచ్

ఈవీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఓలా S1 సిరీస్ స్కూటర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న హిడింబ: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా నటించిన హిడింబ చిత్రం, జులై 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Nuh violence: నుహ్ హింసలో పాల్గొన్నవారిపై ఉక్కుపాదం; రోహింగ్యాల అరెస్ట్ 

హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో అక్కడ కొన్ని రోజులుగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

Sanju Samson: సంజూ శాంసన్ చెత్త ఆట.. ఇక భవిష్యత్తులో చోటు కష్టమే!

టీమిండియా,వెస్టిండీస్ పర్యటనలో బిజీ బిజీగా ఉంది. టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్, ఇప్పుడు టీ20 సిరీస్‌ను ఆడుతోంది. ఈ సిరీస్‌లో మాత్రం టీమిండియా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు.

శివ కార్తికేయన్ మహావీరుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది: స్ట్రీమింగ్ ఎప్పటి నుండంటే? 

తమిళంలో వరుసగా విజయాలు అందుకుంటూ స్టార్ హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్, తెలుగు మార్కెట్ మీద చాలా ఫోకస్ పెట్టారు. ఇటీవల ఆయన నటించిన మహావీరుడు చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఖుషి ట్రైలర్ వచ్చేస్తోంది: నిడివి కూడా చెప్పేసిన రౌడీ స్టార్ 

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా నుండి ట్రైలర్ పై అప్డేట్ వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్టు 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీకి గ్రాండ్ వెల్‌కమ్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సెక్రటేరియట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

World Cup 2023 : ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌గా కమిన్స్

భారత్ వేదికగా మరో రెండు నెలల్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది.

మదిలో మది టీజర్: ప్యూర్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రేమకథ 

గత కొన్ని రోజులుగా చిన్న సినిమాలు బాక్సాఫీసు వద్ద తమ సత్తాను చాటుతున్నాయి. ఆ సినిమాల మాదిరిగానే ప్రేక్షకులకు మంచి అనుభుతిని పంచడానికి మదిలో మది సినిమా వస్తోంది.

ఆరోన్ ఫించ్ స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా మిచెల్ మార్ష్

త్వరలో ధక్షిణాప్రికా పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు వెళ్లనుంది. ఆగస్టు 30న దక్షిణాఫ్రికాతో మూడు టీ20 మ్యాచులను ఆసీస్ ఆడనుంది.

Delhi AIIMS: దిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం; రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది

దిల్లీ ఎయిమ్స్‌లోని ఎండోస్కోపీ గదిలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించిన అధికారులు, ఎనిమిది ట్యాంకర్లతో మంటలను ఆర్పుతున్నారు.

ఆస్కార్ పొందిన డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ దర్శకురాలిని 2 కోట్లు కోరిన బొమ్మన్, బెల్లీ

95వ ఆస్కార్ అవార్డ్స్ లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ విభాగంలో ఇండియాకు చెందిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ కు ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే.

Ayodhya: అయోధ్యలో రామమందిరం కోసం 400కిలోల తాళం తయారు చేసిన వృద్ధ దంపతులు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయం 2024 జనవరిలో ప్రారంభం కానున్నట్లు ట్రస్ట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.

Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. తృటిలో రోహిత్ రికార్డు మిస్!

టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో వెస్టిండీస్‌తో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20ల్లో తిలక్ వర్మ ఈ రికార్డును నెలకొల్పాడు.

గద్దర్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివస్తున్న అభిమానులు; అంతిమయాత్ర సాగనుంది ఇలా!

ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరుగుతాయి.

సింగర్ చిన్మయి పిల్లలతో నాటు నాటు పాటకు డాన్స్ చేయించిన సమంత 

ఇండోనేషియా పర్యటనలో ప్రకృతిలో పరవశించిన సమంత, ప్రస్తుతం అక్కడి నుండి తిరిగి ఇండియాకు వచ్చేసింది. బాలి నుండి నేరుగా చెన్నై చేరుకున్న సమంత, సింగర్ చిన్మయి ఇంటికి చేరుకుంది.

టీమిండియాపై అరుదైన ఘనత సాధించిన నికోలస్ పూరన్

గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన రెండోవ టీ20ల్లో భారత్‌పై వెస్టిండీస్ విజయాన్ని సాధించింది.

జాతీయ చేనేత దినోత్సవం: చీరలు కాకుండా మనం రోజూ ఉపయోగించగలిగే చేనేత వస్త్రాలు 

ప్రతీ ఏడాది ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల గురించి తెలుసుకుందాం.

మెర్సిడేజ్ బెంజ్ వి క్లాస్ వర్సెస్ టయోటా వెల్‌ఫైర్.. రెండింట్లో బెస్ట్ కారు ఇదే?

టయోటా కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. ఈ కార్లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ; నేడు పార్లమెంట్‌కు కాంగ్రెస్ నేత 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించబడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

జుకర్ బర్గ్ తో ఫైటింగ్ చేస్తానంటున్న ఎలాన్ మస్క్: కౌంటర్ వేసిన థ్రెడ్స్ అధినేత 

ఎక్స్ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్, థ్రెడ్స్ సృష్టించిన జుకర్ బర్గ్ మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.

నేడు రాజ్యసభకు దిల్లీ సర్వీసెస్ బిల్లు; విప్ జారీ చేసిన ఆప్, కాంగ్రెస్‌

ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దిల్లీ సర్వీసెస్ బిల్లును కేంద్రం ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది.

మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం; బస్సు బోల్తాపడి 24మంది మృతి

సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 24మంది మరణించారు.

IND Vs WI: టీమిండియాకు మరో పరాజయం

వన్డే, టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా జట్టు టీ20ల్లో మాత్రం తేలిపోతున్నారు. వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20ల్లో టీమిండియా పరాజయం పాలైంది.

మరోసారి కక్ష్యను తగ్గించిన ఇస్రో: చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3 

చంద్రుడి పైకి చంద్రయాన్-3 ప్రయాణం కొనసాగుతూనే ఉంది. భూ కక్ష్య నుండి వేరుపడిన చంద్రయాన్-3, చంద్రుడి కక్ష్యలోకి శనివారం చేరుకుంది.

Jammu and Kashmir: నియంత్రణ రేఖ వద్ద ఎన్‌కౌంటర్; ఇద్దరు ఉగ్రవాదులు హతం 

జమ్ముకశ్మీర్‌ పూంచ్‌లోని దేగ్వార్ టెర్వాన్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి.

ఆగస్టు 7న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

06 Aug 2023


ఆ 5 నదుల అనుసంధానంతో ఏపీ సుభిక్షం: చంద్రబాబు

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' కార్యక్రమంలో భాగంగా పలు ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోకి చంద్రబాబు ప్రవేశించారు.

గద్దర్‌ మరణంపై ఆర్‌.నారాయణ మూర్తి దిగ్భ్రాంతి.. ఒక శకం ముగిసిందని ఆవేదన

తెలంగాణ ప్రజల ఉద్యమ గొంతుక, ప్రజాగాయకుడు గద్దర్ మరణంపై ఆర్‌.నారాయణమూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా వాగ్గేయకారుల్లో మరో శకం ముగిసిందని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌ : డెలివరీ బాయ్‌ అవాతారం ఎత్తిన జొమాటో సీఈఓ 

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్నేహితుల దినోత్సవం సందర్భంగా డెలివరీ బాయ్‌ అవతారమెత్తారు. ఈ మేరకు రెడ్‌ టీ షర్ట్‌ ధరించారు. అనంతరం తన రాయల్‌ ఎన్ఫీల్డ్‌ వాహనంపై ఫుడ్‌ డెలివరీలు అందించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో అతని చేతిలో ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్ ఉండటం విశేషం.

కూతురు ఆరోగ్యంపై బిపాస బసు ఎమోషనల్.. క్లిష్ట సమయాన్ని ఎదుర్కొన్నట్లు వెల్లడి 

బాలీవుడ్‌ బ్యూటీ బిపాసా బసు భావోద్వేగానికి గురయ్యారు. నటుడు కరణ్‌ సింగ్‌ను పెళ్లి చేసుకున్న బిపాస, ఇటీవలే పాపకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించి తాజాగా ఇన్స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు.

2030నాటికి 10కొత్త కార్ల విడుదలకు మారుతీ సుజుకి ప్లాన్ 

జపాన్ దిగ్గజ ఆటోమేకర్ మారుతి సుజుకీ కొత్త మోడళ్లపై ఫోకస్ పెట్టింది. కార్ల మార్కెట్‌లో తన మార్కెట్‌ను పెంచుకునేందుక, ఇతర కంపెనీలకు పోటీగా 10కొత్త కార్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

ఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు; కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్  

కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు.ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చిందో అసెంబ్లీ వేదికగా వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చినందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందన్నారు.

పాకిస్థాన్‌: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు; 22 మంది మృతి 

పాకిస్థాన్‌‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రావల్పిండికి వెళ్లే హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 10బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో 22మంది మరణించారు. 80మంది గాయపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. రూ.లక్ష కోట్ల కోసమే ఆర్టీసీ విలీనమని ఆరోపణ

తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gaddar Passed Away: ముగబోయిన ఉద్యమ గళం.. గద్దర్ కన్నుమూత 

ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు

పాకిస్థాన్ అమ్మాయి, భారత అబ్బాయి శనివారం ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో అమీనా, అర్బాజ్ ఖాన్ జంట పెళ్లి పీటలెక్కింది.

హర్యానాలో నాలుగో రోజు కీలక కూల్చివేతలు.. హోటల్ భవనాన్ని పడగొట్టిన బుల్డోజర్

హర్యానాలోని నుహ్ జిల్లాలో నాలుగో రోజూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అల్లర్లకు కారణంగా నిలిచిన సహారా హోటల్‌ను ఆదివారం బుల్డోజర్లు నేలమట్టం చేశాయి. ఈ బిల్డింగ్ పై నుంచే అల్లరి మూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

తెలంగాణ: టీఎస్‌ఆర్‌టీసీ బిల్లుకు గవర్నర్ తమిళసై ఆమోదం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఉక్రెయిన్‌ విషయంలో అదే జరిగితే భారత్‌ సంతోషానికి అవధులుండవు: దోవల్ 

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుదేశాలు ఘర్షణ విధానానికి స్వస్తి పలికితే అంతకు మించిన సంతోషం భారత్‌కు మరోటి లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రకటించారు. సమస్యలను చర్చలు, దౌత్య మార్గాలతోనే పరిష్కరించాలనేది తమ విధానమని వెల్లడించారు.

మరోసారి వివాదాస్పదమైన ఇండిగో.. ఏసీ లేకుండానే గాల్లోకి లేచిన విమానం

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరో వివాదానికి కేంద్ర బిందుగా మారింది. చండీగఢ్‌ నుంచి జైపుర్‌కు శనివారం బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

లోకల్ ట్రైన్‌‌లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్

ముంబైలోని లోకల్ ట్రైన్‌‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ట్రైన్‌లో బాంబులు పెట్టినట్లు ముంబై పోలీసులకు ఆదివారం ఉదయం కంట్రోల్ రూమ్‌కి ఈ కాల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తయ్యారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం

భారతదేశంలోని లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని చిట్టచివరి గ్రామానికి సైతం ఇంటర్నెట్ సేవలు అందించేందుకు భారత ప్రభుత్వం నడుం బిగించింది.

PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన 

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు.

చైనాలో భారీ భూకంపం.. 10 మందికి గాయాలు

చైనాలో ఆదివారం తెల్లవారుజామున భారీగా భూమి కంపించింది. బీజింగ్‌‌కి 300 కి.మీ దూరంలోని డెజౌలో 2.33 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదైనట్లు ఎర్త్‌క్వేక్‌ నెట్‌వర్క్స్‌ సెంటర్‌ ప్రకటించింది.

స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి

స్నేహితుల దినోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి వంతెన నుంచి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

Happy Friendship Day 2023: విలసిల్లుతున్న ఆన్‌లైన్ స్నేహం

వేడుక, ఆనందం, బాధ ఎలాంటి అనుభూతిని అయినా పంచుకోవడానికి ప్రతి ఒక్కరికి ఓ ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు. ఫ్రెండ్‌షిప్ అనేది మన జీవితాలను సుసంపన్నం చేసే అమూల్యమైన బంధం.

నేడు భారత్‌ వెస్టిండీస్‌ రెండో టీ20.. విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్న టీమిండియా

టీమిండియా- వెస్టిండీస్ మధ్య ఆదివారం రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది.కేవలం 4 పరుగుల తేడాతో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు, ఆదివారం జరిగే పోరులో నెగ్గాలని పట్టుదలతో ఉంది. ఈ మేరకు జట్టులోకి మరో బ్యాటర్‌ను అదనంగా తీసుకోవాలని భావిస్తోంది.

మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా..  ఇంతకీ పేరు ఏం పెట్టిందో తెలుసా?

గోవా బ్యూటీ, హీరోయిన్ ఇలియానా తల్లిగా ప్రమోషన్ పొందారు.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన పుత్రుడి ఫోటోతో పాటు పేరునూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆగస్టు 6న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఆగస్టు 6వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.