LOADING...

03 Aug 2023


ప్రేరణ: నీ శత్రువులను ఎప్పుడూ గమనిస్తూ ఉండు, నీ పొరపాట్లు వాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి. 

మీరు వ్యాపారం చేస్తున్నా, లేక ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా, మీరేం చేసినా మీకు శత్రువులు తయారవుతారు. మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే ఇప్పుడు శత్రువులు పెరిగిపోతున్నారు.

ఆరీఫీషియల్ ఇంటెలిజెన్స్ లో అధికంగా పెట్టుబడులు: 2025కల్లా 200బిలియన్ డాలర్లు; గోల్డ్ మాన్ సాచ్ 

కృత్రిమ మేధ ఎంత వేగంగా విస్తరిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ఛాట్ జీపీటీ వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరి నోట ఏఐ మాట వినిపిస్తోంది. అనేక రంగాల్లో ఏఐ వాడకం పెరుగుతోంది.

దేవధర్ ట్రోఫీ ఫైనల్ : సెంచరీతో చెలరేగిన రోహన్ కున్నుమ్మల్.. భారీ స్కోరు చేసిన సౌత్ జోన్

దేవధర్ ట్రోఫీ పైనల్ మ్యాచులో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ 328/8 పరుగులు చేసింది. సౌత్ జోన్ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్(107) సెంచరీతో చెలరేగాడు.

తమిళనాడులో రాజకీయ కలకలం.. కోరిక తీర్చాలని పన్నీరు సెల్వం కుమారుడి వేధింపులు 

తమిళనాడులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కుమారుడు చిక్కుల్లో పడ్డారు. ఎంపీ రవీంద్రనాథ్ పై ఓ మహిళ సంచలన లైంగిక ఆరోపణలు చేశారు.

Manipur violence: మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. 17 మందికి తీవ్ర గాయాలు 

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తాజాగా బిష్ణుపూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

వూల్ఫ్ టీజర్ లో భయపెడుతున్న అనసూయ గెటప్  

ప్రభుదేవా హీరోగా వస్తున్న వూల్ఫ్(Wolf) సినిమాపై నిన్న ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. వూల్ఫ్ పేరును తెలుగులో వుల్ఫగా రాయడంతో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.

దిల్లీ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. కూటమిలో ఉన్నారని అవినీతిని సమర్థించకూడదు

పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దిల్లీ గురించి ఆలోచించాలని విపక్ష కూటమికి చెందిన ఎంపీలకు సూచనలు చేశారు.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 3 రోజులే.. బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదట కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల శాసన సభ నివాళులర్పించింది.

Rajya Sabha : నాకు పెళ్లెంది, కోపం రాదన్న చైర్మన్.. రాజ్యసభలో సరదా సంభాషణ

మణిపూర్ హింసాకాండ జ్వాలల నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్లమెంట్‌లో గురువారం నవ్వులు విరిశాయి.

మందుల కోసం వెళ్తే కారుకు నిప్పు.. తృటిలో కుమార్తెతో కలిసి తప్పించుకున్న మహిళా న్యాయమూర్తి

హర్యానాలో చెలరేగిన హింస రావణకాష్టంలా మారుతోంది.తాజాగా అల్లరి మూకలు నుహ్‌లో ఓ కారుకు నిప్పు అంటించారు.

Nuts: గింజలను ఏ విధంగా తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి 

బాదం, వాల్ నట్స్, పిస్తా, జీడిపప్పు, వేరుశనగ మొదలగు గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని ఎలా తినాలో చాలా మందికి అర్థం కాదు.

శ్రీకాకుళంలో మత్యకారులను కలిసిన నాగచైతన్య: ఫోటోలు వైరల్ 

కస్టడీ సినిమాతో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య, విజయాన్ని అందుకోలేకపోయాడు. క్రితి శెట్టి హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

మరోసారి చిక్కుల్లో బ్రిజ్ భూషణ్.. ఈ అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ విచారణ

భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటిదాకా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులనే ఎదుర్కొంటున్న ఆయన, తాజాగా అక్రమ మైనింగ్ కేసులో అభియోగాలు మోస్తున్నారు.

Manoj Tiwary Retires: అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన మనోజ్ తివారీ

టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

దిల్లీలో తెలంగాణ రాజకీయాలు : ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరిన జూపల్లి 

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరుకున్నారు.

18,500బార్బీ బొమ్మలతో గిన్నిస్ రికార్డ్: బార్బీ డాక్టర్ గా పేరు తెచ్చుకున్న బెట్టినా డార్ఫ్ మ్యాన్ 

బార్బీ సినిమా రిలీజైనప్పటి నుండి బార్బీ బొమ్మలను అభిమానించే వారి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.

ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు.. కారణమిదే!

ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది.

రూల్ ఏదైనా చర్చకు మేం రెడీ.. కానీ ప్రధాని ప్రకటనపై మార్చుకొని వైఖరి

మణిపూర్ అల్లర్లపై విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఏ రూల్ ప్రకారమైనా చర్చలు చేపట్టేందుకు ఇండియా కూటమి సిద్ధమని ప్రకటించింది.

గన్స్ అండ్ గులాబ్ ట్రైలర్ విడుదల: ఫ్యామిలీ మ్యాన్ దర్శకుల నుండి మరో సిరీస్ 

సీతారామం సినిమాతో తెలుగులో మంచి విజయం సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్, ప్రస్తుతం గన్స్ అండ్ గులాబ్స్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

మరోసారి తెరపైకి సానియా మీర్జా-షోయాబ్ మాలిక్ విడాకులు.. ఇన్‌స్టాలో క్లారిటీ!

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

బ్రెజిల్‌లో డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం.. పోలీస్ కాల్పుల్లో 9 మంది దుర్మరణం

దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ లో దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కాల్పుల మోత మోగుతోంది.

ట్విట్టర్: వెరిఫైడ్ వినియోగదారులు బ్లూ టిక్ మార్కును దాచుకునే అవకాశం 

ట్విట్టర్ లోగో ఇప్పుడు మారిపోయింది. ఎక్స్ అనే పేరుతో ట్విట్టర్ ను పిలవడం మొదలైంది. ట్విట్టర్ పరిభాష అయిన ట్వీట్ అనేది పోస్ట్ గానూ, రీట్వీట్ అనేది రీపోస్ట్ గానూ మారిపోయింది.

రాజస్థాన్‌లో బాలికపై ఘోరం.. గ్యాంగ్ రేప్ తర్వాత సజీవ దహనం చేసిన దుండగులు

రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భిల్వారా జిల్లా పరిధిలోని కోత్రి గ్రామంలో రాత్రి 10 గంటలకు ఓ 14 ఏళ్ల మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు.

Seema Haider: సినిమాలో 'రా' ఆఫీసర్‌గా సీమా హైదర్!

ప్రేమించిన వ్యక్తి కోసం దేశ సరిహద్దులను దాటి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమా గులాం హైదర్ కు సినిమాలో నటించే అవకాశం లభించింది.

'ఓవర్ వెయిట్‌' లో మార్గాన్ స్టాన్లీ రేటింగ్ పెంపు.. భారత్ వృద్ధి అవకాశాలు మెరుగు

ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల రేటింగ్ లో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ 'మోర్గాన్ స్టాన్లీ' సంచలన మార్పులను చేసింది. భారత రేటింగ్ మెరుగుపర్చి ఓవర్ వెయిట్ గా పేర్కొనడం విశేషం.

కన్నుల విందుగా జీరో షాడో డే ఆవిష్కరణ.. ఎండలో మాయమైన నీడ

హైదరాబాద్ మహానగరంలో ఇవాళ జీరో షాడో డే ఆవిష్కృతం అయ్యింది. మధ్యాహ్నం 12.22 నిమిషాలకు ఎండలో ఉన్న వస్తువులు, మనుషులపై కొన్ని నిమిషాల పాటు నీడ(SHADOW) మాయమైపోయింది.

కమల్ హాసన్ తో నటించిన మరుగుజ్జు మోహన్ మృతి: పేదరికం వల్ల రోడ్డు మీదే కన్నుమూత 

కమల్ హాసన్ నటించిన విచిత్ర సోదరులు సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో మరుగుజ్జుగా కమల్ హాసన్ నటించాడు.

సుప్రీంకోర్టులో రాహుల్ కీలక అఫిడవిట్.. నేనేతప్పు చేయలేదు, సమావేశాల్లో పాల్గొనే అవకాశమివ్వండి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఇంటి పేరుపై గతంలో తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.

Dress Code: బురఖాపై ఆంక్షలు విధించిన ముంబై కాలేజీ.. కొత్త డ్రెస్ కోడ్‌తో వివాదం

ముంబైలోని ఓ కళాశాల కొత్త షరతును అమలు చేసింది. విద్యార్థినులు బురఖా ధరించి కాలేజీ రావడాన్ని నిషేధం విధించింది.

Friendship Day: నిజమైన స్నేహితులను, స్నేహాన్ని గుర్తించడానికి సంకేతాలివే 

ఒకరితో స్నేహం మొదలెట్టినపుడు ఆ ప్రయాణంలో అనేక అనుభవాలు ఎదురవుతాయి. ఆ అనుభవాలు మీకు హాని చేయకపోతే అవతలి వారు మీతో నిజంగా స్నేహం చేస్తున్నట్లు లెక్క.

National Watermelon Day: జుట్టుకు, చర్మానికి ఆరోగ్యాన్ని అందించే పుచ్చకాయ ప్రయోజనాలు తెలుసుకోండి 

పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఖనిజలవణాలు, విటమిన్లు, పోషకాలు పుచ్చకాయలో పుష్కలంగా లభిస్తాయి.

మరోసారి అండమాన్‌ దీవుల్లో భూ ప్రకంపణలు.. 4.3 తీవ్రత నమోదు

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మళ్లీ భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూ ప్రకంపణలు వచ్చినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) ప్రకటించింది.

ODI: వన్డే బౌలింగ్ చరిత్రలో బద్దలైన రికార్డులివే 

వన్డే చరిత్రలో ఇప్పటివరకూ బౌలింగ్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. చాలామంది బౌలర్లు ఎన్నో ప్రపంచ రికార్డులను వన్డేల్లో సృష్టించారు.

జ్ఞానవాపి మసీదు కేసులో హైకోర్టు కీలక తీర్పు.. శాస్త్రీయ సర్వే కొనసాగించాలని ఆదేశాలు జారీ

జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేని కొనసాగించేందుకు అలహాబాద్‌ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే సర్వేను ప్రారంభించుకోవచ్చని తీర్పునిచ్చింది.

WI vs IND 1st T20I: బ్రియాన్ లారా స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం.. నేడే తొలి టీ20 మ్యాచ్

వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా ప్రస్తుతం టీ20 సిరీస్‌ కోసం సిద్ధమైంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతోంది.

సలార్ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ పై ప్రత్యేక శ్రద్ధ: కొద్దిగా ఆలస్యంగా రిలీజ్ 

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. సలార్ టీజర్ కు యూట్యూబ్ లో వందమిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

కర్ణాటకలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయిన 8 నెలల చిన్నారి

కర్ణాటకలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఫోన్ ఛార్జర్ నోట్లో పెట్టుకున్న 8 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయింది.

స్కంద మొదటి పాట: సిద్ శ్రీరామ్ పాటకు రామ్ పోతినేని, శ్రీలీల ఖతర్నాక్ స్టెప్పులు 

రామ్ పోతినేని కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న స్కంద నుండి మొదటి పాట రిలీజైంది.

హ్యార్లీ-డేవిడ్సన్‌ ఎక్స్‌440 ధర భారీగా పెంపు.. నేడు కొంటే రూ.10వేలు తగ్గింపు!

హీరో మోటోకార్ప్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన అన్ని ఈ బైక్స్ వేరియంట్ల ధరను రూ.10,500 పెంచుతున్నట్లు బుధవారం ఆ సంస్థ వెల్లడించింది.

18 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేక్.. భార్యకి విడాకులు ఇస్తున్న కెనడా ప్రధాని

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, సోఫీ దంపతులు విడిపోతున్నారు. 18 ఏళ్ల వైవాహిత జీవితానికి గుడ్ బై చెబుతున్నట్లు బుధవారం ఇన్‌స్టాలో ట్రూడో ప్రకటించారు.

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రధాన చర్చ వీటిపైనే! 

తెలంగాణ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు నేడు(గురువారం) ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్: ఆసక్తి రేకెత్తిస్తున్న ఎందుకురా బాబు సాంగ్ ప్రోమో 

కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న రూల్స్ రంజన్ సినిమా నుండి ఎందుకురా బాబు పాట ప్రోమో రిలీజైంది.

హర్యానా మత ఘర్షణలపై స్పందించిన అమెరికా.. హింసకు దూరంగా ఉండాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి 

హర్యానాలో చెలరేగిన తీవ్ర మత ఘర్షణలపై అగ్రరాజ్యం అమెరికా స్పందంచింది. నూహ్ జిల్లాలో మొదలైన హింస, గురుగ్రామ్ వరకు వ్యాపించింది.

ఆగస్టు 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

02 Aug 2023


టోల్‌ ప్లాజాల్లో అరనిమిషం ఆగకుండా వెళ్లిపోవచ్చు.. కొత్త సిస్టమ్ కోసం కొనసాగుతున్న ట్రయల్స్ 

దేశంలోని జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల వద్ద త్వరలో కొత్త టోల్‌ వ్యవస్థను అమలుకు కేంద్రం నడుం బిగించింది. అధునాతన సాంకేతికతతో కూడిన కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష నేతల బృందం; మణిపూర్ పరిస్థితిపై మెమోరాండం అందజేత

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని 'ఇండియా' కూటమికి చెందిన 31 మంది ప్రతిపక్ష నేతల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మణిపూర్‌లో పరిస్థితిపై మెమోరాండం సమర్పించారు.

గుండెను మాయం చేసే డేంజర్ పిల్లా: అర్మాన్ మాలిక్ గొంతులో అదిరిపోతున్న పాట 

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా డేంజర్ పిల్లా పాట రిలీజైంది.

బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్

భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళకరంగా మారింది. ఈ మేరకు కర్ణాటకలో ఘోరం జరిగింది.

WI vs IND: ఇండియా, విండీస్ జట్ల మధ్య రేపే టీ20 మ్యాచ్.. గెలుపు ఎవరిదో?

వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్, ప్రస్తుతం టీ20 సమరానికి సిద్ధమైంది.

రామ్ చరణ్ కూతురు క్లీం కార కోసం బంగారు పలక చేయించిన అల్లు అర్జున్? 

రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పాప పుట్టిన నెల తర్వాత ప్రత్యేకమైన వీడియోను రామ్ చరణ్, ఉపాసన విడుదల చేసారు.

కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి.. ఆందోళన రేకెత్తిస్తున్న చీతాల వరుస మరణాలు

భారతదేశంలో చీతాలు అంతరించిపోయే దశ మళ్లీ మొదలవుతోంది. ఈ మేరకు మరో చితా ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ధాత్రి అనే చిరుతపులి ఆరోగ్య సమస్యలతో మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

YOU TUBE : సరికొత్త క్రియేషన్ టూల్స్‌తో యూట్యూబ్ 

ప్రస్తుత కాలంలో యూట్యూబ్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. స్టార్మ్ ఫోన్స్ పెరగడంతో యూట్యూబ్ డిమాండ్ తారా స్థాయికి చేరుకుంది.

రాష్ట్రంలో అందరికీ భద్రత కల్పించలేం: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ 

హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసాకాండపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ప్రకటన వాదాస్పదమైంది.

బీజేపీలోకి వచ్చిన జయసుధ.. ప్రధానిని చూసే కషాయ కండువా కప్పుకున్నట్లు స్పష్టం 

ప్రముఖ సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు.

ప్రభుదేవా కొత్త సినిమాపై విపరీతంగా ట్రోలింగ్: గూగుల్ అనువాదమే కారణం 

స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ప్రస్తుతం అటు యాక్టింగ్, ఇటు దర్శకత్వంలో బిజీగా ఉన్నారు.

World Cup 2023 : సొంతగడ్డపై ఒత్తిడి ఎక్కువ.. మళ్లీ ఆ తప్పు చేస్తారేమో : వసీం అక్రమ్

ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఇండియా చివరిసారిగా 2011లో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. భారత్ వేదికగా 2023లోనూ వరల్డ్ కప్ జరగబోతోంది.

అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్‌సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు 

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కలత చెందినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

వర్షాకాలం ప్రభావం వల్ల మీ శరీరంలో, ఆలోచనల్లో వచ్చే మార్పులను ఇలా సరిచేసుకోండి 

సాధారణంగా రుతువు మారినప్పుడు మనుషుల్లో మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులు శారీరకంగానూ మానసికంగానూ ఉంటాయి.

మళ్లీ నిరాశపరిచిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ సూచీ 676 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి.

KL Rahul : టీమిండియా అభిమానులకు సూపర్ న్యూస్.. ప్రాక్టీస్ మొదలెట్టిన కేఎల్ రాహుల్

భారత్ క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. కొంతకాలంగా గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ వేగంగా కోలుకుంటున్నాడు.

Haryana violence: వీహెచ్‌పీ ర్యాలీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు లేకుండా చూడాలి: సుప్రంకోర్టు

హర్యానాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస అంశం సుప్రీంకోర్టుకు చేరింది.

ఇంట్లోకి ఆమె రాకూడదంటూ కోర్టు ఆదేశాలు: కోర్టులో నరేష్ కు రిలీఫ్ 

సీనియర్ నటుడు నరేష్, ఆయన మూడవ భార్య మధ్య వివాదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

కేరళ బీచ్లో గ్యాంగ్ రేప్.. ఆశ్రమానికి వచ్చిన అమెరికా మహిళపై అఘాయిత్యం 

భారతదేశంలో గ్యాంగ్ రేప్ ఘటనలు ఎక్కడో చోట ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు తాజాగా కేరళలో దారుణం జరిగింది. ఓ విదేశీ మహిళపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది.

సరికొత్త లుక్‌లో ఎక్స్ వాచ్ -ఎస్ 19.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!

సరికొత్త లుక్ లో ఎక్స్ వాచ్ - ఎస్ 19 స్మార్ట్ వాచ్ వచ్చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ వాచ్ మోడల్‌ను ఆ సంస్థ బుధవారం గ్రాండ్‌గా లాంచ్ చేసింది.

దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు 

పార్లమెంట్‌లో దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నిర్ణయించింది.

Royal Enfield: జూలై నెలలో అమ్మకాల మోత మోగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ 

2023 జూలై నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 73,117 యూనిట్ల అమ్మకాలతో ఏకంగా 32శాతం పెరిగాయి.

పోలీసులకు ఏపీ సర్కారు షాక్.. వివిధ విభాగాలకు అలవెన్సుల కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు విభాగాల పోలీస్ సిబ్బంది అలవెన్సుల్లో కోతలు విధించింది. ఈ నేపథ్యంలోనే జీఓ నెం 79ని జారీ చేసింది.

నాసా: JWST టెలిస్కోప్ సాయంతో బృహస్పతి గ్రహం రెండు చంద్రుళ్ళ మీద రసాయనాల గుర్తింపు 

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో బృహస్పతి(Jupiter) గ్రహ చంద్రుళ్ళు లో, గనిమీడ్ గురించిన సమాచారాన్ని నాసా కనుక్కుంది.

హర్యానాలో హింసపై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు: డీజీపీ పీకే అగర్వాల్ 

హర్యానాలో మత హింస కేసుల దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర డీజీపీ పీకే అగర్వాల్ తెలిపారు.

ఈనెలలోనే పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ .. హైదరాబాద్‌-బెంగళూరు రైలు టైమింగ్స్ ఇవే

హైదరాబాద్ మహానగరానికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ వచ్చేసింది. దేశంలోని తొలి రెండు దిగ్గజ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది.

దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు

దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్‌ సవరణ బిల్లుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ పై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ICC Test Rankings: ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్

యాషెస్ టెస్టులో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు.

భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డీ కేసు; తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

వై.ఎస్.జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టాలనుకుంటున్నారా? ఏ రంగు బ్యాండ్ కడితే ఎలాంటి అర్థం వస్తుందో తెలుసుకోండి 

స్నేహితుల దినోత్సవం వచ్చేస్తోంది. ప్రతీ సంవత్సరం భారతదేశంలో ఆగస్టు మొదటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

గుంటూరు కారం సినిమా నుండి తనను తొలగించినట్లు వచ్చిన వార్తలపై థమన్ స్పందన 

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట ఎంపికైన పూజ హెగ్డే తప్పుకుందని అన్నారు.

స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా సౌదీ ప్రో లీగ్  జట్టు

ఫుట్ బాల్ లో సౌదీ ప్రో లీగ్ స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. గతంలో కంటే చాలా బలంగా కన్పిస్తున్న సౌదీ ప్రో లీగ్ ఇకనైనా అభిమానులను అలరిస్తుందో లేదో వేచి చూడాలి.

నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం 

నందిని నెయ్యిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. లడ్డూల తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తాము 'నందిని' బ్రాండ్ నెయ్యి సరఫరాను నిలిపివేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) చైర్మన్ భీమా నాయక్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.

బడా హీరో కూతురితో తరుణ్ పెళ్ళి అంటూ వార్తలు: స్పందించిన లవర్ 

బాలనటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన తరుణ్, నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను వంటి సినిమాలతో మంచి హిట్లు అందుకున్నాడు.

కడప: చంద్రబాబు రోడ్‌షోలో అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అగ్నిప్రమాదం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ఆయన జమ్మలమడుగులో పర్యటిస్తున్నారు.

World Cup 2023 : భారత్-పాక్ మ్యాచ్ తేదీలో మార్పు.. ఎప్పుడంటే?

ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచ కప్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే దసరా నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి.

దిల్లీ-ఎన్సీఆర్‌లో వీహెచ్‌పీ-బజరంగ్ దళ్ ర్యాలీలను ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ 

హర్యానాలోని నుహ్, గురుగ్రామ్‌లలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ చేపట్టాలని ర్యాలీలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

నేడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి  

తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ మేరకు రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఎన్నికలకు కసరత్తులు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే! 

దేశంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్(NEW) సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి.

హైదరాబాద్ బాచుపల్లిలో ఘోరం.. స్కూటీ నుంచి జారిపడ్డ చిన్నారిపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్

హైదరాబాద్ మహానగరం పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

IND vs WI : మూడో వన్డేలో బద్దలైన రికార్డులివే!

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరనున్న జయసుధ

ప్రముఖ సినీనటి జయసుధ ఇవాళ బీజేపీ పార్టీలో చేరనున్నారు.

బాలీవుడ్ లో విషాదం: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య 

బాలీవుడ్ లో విషాదం అలుముకుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన నితిన్ దేశాయ్, కజ్రిన్ నవీముంబై లోని తన ఎన్ జీ స్టూడియోలో ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు.

Shai Hope: వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అరుదైన ఘనత 

టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ జట్టు ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో తేడాతో భారత జట్టు కైవసం చేసుకుంది.

జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. నంద్యాల యువజవాన్ వీర మరణం 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన నవ యువ జవాన్ వీరమరణం పొందారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో తుదిశ్వాస విడిచారు.

కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్: ఎందుకురా బాబు పేరుతో మూడవ సాంగ్ 

మీటర్ తర్వాత కిరణ్ అబ్బవరం నుండి రూల్స్ రంజన్ టైటిల్ తో సినిమా వస్తోంది. నేహాశెట్టి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అయ్యాయి.

విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాతోనే ఇంత పెద్ద విజయం : హార్ధిక్ పాండ్యా

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

బ్రో సినిమా శ్యాంబాబు కాంట్రవర్సీ: అంబటి రాంబాబు వార్నింగ్ పై సాయి ధరమ్ తేజ్ రెస్పాన్స్ 

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా, థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన దగ్గరి నుండి అందులోని శ్యాంబాబు పాత్ర కాంట్రవర్సీగా మారింది.

Gurugram violence: హర్యానాలో 116మంది అరెస్టు; హింస వ్యాపించకుండా దిల్లీ అప్రమత్తం 

హర్యానాలోని నుహ్ ప్రాంతంలో సోమవారం మతపరమైన ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య హింస చెలరేగిన విషయం తెలిసిందే.

విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మంగళవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ మేరకు నగరంలోని ఓ మహిళా డాక్టర్ మద్యం మత్తులో కారును నడిపి ప్రమాదానికి కారణమయ్యారు.

Mahendra XUV300 : పనోరమిక్ సన్ రూఫ్, కొత్త ఫీచర్లలో మార్కెట్లోకి మహేంద్ర ఎస్‌యూవీ

మహీంద్రా తన XUV300 ఇంపాక్ట్ SUVని పనోరమిక్ సన్ రూఫ్ తో అప్ గ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫీచర్ ను అందిస్తున్న సెగ్మెంట్‌లో ఈ వెహికల్ మొదటిది కావడం విశేషం.

సైమా అవార్డ్స్ 2023: ఆర్ఆర్ఆర్ సినిమాతో సీతారామం పోటీ; ఏకంగా 10నామినేషన్లు 

సైమా (SIIMA - సౌత్ ఇండియన్ ఇంటర్నేషన్ మూవీ అవార్డ్స్) పురస్కారాలకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది.

AP : మదనపల్లి మార్కెట్లో టమాటా రికార్డు ధరలు.. కిలో టమాటా రూ.224 

భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా టమాటా ధర సామాన్యులకు అంతనంత ఎత్తులో దూసుకెళ్తోంది.

IND vs WI: 200 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా భారత్ 200 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

Manipur Go Missing: మణిపూర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం 

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ జాతి ఘర్షణలతో అట్టుడుకుతోంది. మణిపూర్‌లో అల్లర్ల కారణంగా మే నుంచి ఇప్పటి వరకు దాదాపు 30మంది అదృశ్యమైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2023: బిడ్డకు పాలిచ్చే తల్లులను తండ్రులు జాగ్రత్తగా ఎలా చూసుకోవాలంటే? 

తల్లిపాలు బిడ్డకి చాలా అవసరం. తల్లిపాలలోని పోషకాలు బిడ్డకి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి వానలు.. పలు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు

రాగల రెండు రోజుల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (TSDPS) ప్రకటించింది.

ఆగస్టు 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.