ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించి సంచలనం సృషించారు.
మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది
ఏప్రిల్లో తమ మోడల్ సిరీస్ ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది. అయితే వచ్చే నెల నుండి అమలు చేయాలనుకుంటున్న ధరల పెంపు వివరాలు ప్రకటించలేదు. మొత్తం ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల కారణంగా పెరిగిన ధరలతో కంపెనీ వినియోగదారుపై భారాన్ని మోపింది.
ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్
ప్రస్తుతం అంతా యాప్స్ మీదే నడుస్తుంది. వేసుకునే షర్ట్ ని కొనడం దగ్గర నుండి హోటల్ లో తాగిన ఛాయ్ బిల్ కట్టడం వరకూ అన్నీ యాప్స్ వల్లే అవుతున్నాయి.
భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది
భారతదేశం హై-స్పీడ్ ఇంటర్నెట్ విప్లవం తర్వాతి దశలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. 5Gని ప్రవేశపెట్టిన ఐదు నెలల తర్వాత, భారతదేశం తన 6G విజన్ని ప్రకటించింది. న్యూఢిల్లీలో కొత్త ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ITU) ఏరియా కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత్ 6G విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించి, 6G టెస్ట్బెడ్ను ప్రారంభించారు.
2023 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫామ్లోకి వచ్చేనా..!
ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీంల్లో ముంబై ఇండియన్స్ ఒకటి.. ఇప్పటికే అత్యధికంగా ఐదు ట్రోఫీలు సాధించింది. అయితే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఆ జట్టు టీం సభ్యులు వేరే ఫ్రాంచేజీలకు వెళ్లిపోయారు.
ఐపీఎల్ 2023లో ఆర్సీబీ షెడ్యూల్ ఇదే.. తొలి మ్యాచ్లో ముంబైతో ఢీ
ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సమయం దగ్గర పడుతోంది. ఐపీఎల్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఆర్సీబీ మొదటి మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
కొనసాగుతున్న తొలగింపులు: 19,000 మంది ఉద్యోగులను తొలగించిన Accenture
ఐరిష్ ఐటీ సేవల సంస్థ Accenture 19,000 మంది ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న టెక్ తొలగింపులలో ఇది అతిపెద్దది. కంపెనీ తన మూడవ త్రైమాసిక ఆదాయ అంచనాను $16.1 బిలియన్-$16.7 బిలియన్లకు తగ్గించింది. ఆర్థిక మాంద్యం భయాల కారణంగా సంస్థలు ఖర్చు తగ్గించడం వల్ల ఐటీ సేవల సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి.
టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ
ఈ ఏడాది, వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. జనరల్ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయ సాధించి చరిత్ర సృష్టించాలని కాషాయ దళం ఉవ్విళ్లురూతోంది. ఈ క్రమంలో పార్టీలో రాష్ట్రాల వారికి కీలక మార్పులు చేస్తోంది.
Swiss Open: ఫ్రీ-క్వార్టర్ ఫైనల్లోకి పీవీ సింధు, ప్రణయ్
భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, హెచ్ ఎస్ ప్రణయ్ స్వీస్ ఓపెన్స్ లో సత్తా చాటారు. స్వీస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫ్రీ-క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. తర్వాతి రౌండ్లో ఈ ఒలింపిక్ విజేత పీవీ సింధు ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానీతో సింధు తలపడనుంది.
ఓటీటీ లోకి వచ్చేస్తున్న బలగం, ఈరోజు రాత్రి నుండే స్ట్రీమింగ్
సినిమా చిన్నదా పెద్దదా అని డిసైడ్ చేసేది రిలీజ్ కి ముందు దాని బడ్జెట్టే. కాని రిలీజ్ తర్వాత అది పెద్దదా చిన్నదా అని డిసైడ్ చేసేది దాని కలెక్షన్లు. అవును, ఎంత ఎక్కువ కలెక్షన్లు సాధిస్తే అంత పెద్ద సినిమా అన్నట్టు చెప్పుకోవాలి.
వరుసగా 9వ సారి వడ్డీ రేట్లను పెంచిన అమెరికన్ సెంట్రల్ బ్యాంక్
కొనసాగుతున్న బ్యాంకింగ్ సంక్షోభంతో US ఫెడరల్ రిజర్వ్ను ప్రభావితం చేయడంలో విఫలమైంది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడరల్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది వరుసగా తొమ్మిదవ సారి పెరగడానికి కారణం ఉద్యోగాల పెరుగుదల, వేతనాల పెంపుదల, వినియోగదారుల వ్యయం, ద్రవ్యోల్బణం.
విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా 2015-16లో ఇంగ్లండ్, ఫ్రాన్స్లలో రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పేర్కొంది. అదే సమయంలో అతని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ విజయ్ మాల్యా విదేశాల్లో ఆస్తులను కొన్నారని చెప్పింది.
ఖుషి రిలీజ్ డేట్: రెండు ప్రపంచాలు ఎప్పుడు కలుస్తున్నాయో చెప్పేసిన చిత్రబృందం
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఖుషి. లైగర్ రిలీజ్ కి ముందే ఈ సినిమాను మొదలెట్టాడు విజయ్.
దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే
వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో సిరీస్ను 1-1తో దక్షిణాఫ్రికా సమం చేసింది. ప్రస్తుతం ఇరు జట్లు టీ20 సిరీస్ పై కన్నేశాయి.
పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టుపై గురువారం కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంలో నీటి నిల్వ ప్రస్తుతం 41.15 మీటర్లకే పరమితం చేసినట్లు పార్లమెంట్లో కేంద్రం పేర్కొంది.
ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్
ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, ఏప్రిల్ 1 నుండి కొన్ని మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలను సుమారు 2% పెంచనున్నట్లు ప్రకటించింది.
ప్రేరణ: గతాన్ని గుర్తు తెచ్చుకుని మరీ బాధపడేవారి భవిష్యత్తులో ఆనందం కనిపించదు
తెలుగులో ఒక సామెత ఉంటుంది. గతమెప్పుడూ అందంగానే ఉంటుందీ అని. ఇది అందరికీ కాదు, కొంతమందికి గతమంతా చేదు జ్ఞాపకాలే ఉంటాయి.
న్యూజిలాండ్పై ప్రతీకారం తీర్చుకోవడానికి శ్రీలంక సిద్ధం
ఇటీవల న్యూజిలాండ్ 2-0 తేడాతో శ్రీలంకపై టెస్టు సిరీస్ను గెలుచుకుంది. తాజాగా మార్చి 25 నుంచి మూడు వన్డేల సిరీస్లో న్యూజిలాండ్తో తలపడేందుకు శ్రీలంక సిద్ధమైంది. టెస్టు సిరీస్లో జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది. టెస్టుల్లో గెలిచి జోష్ మీద ఉన్న న్యూజిలాండ్ అదే ఊపుతో వన్డే సిరీస్ పై కన్నేసింది.
ChatSonic తో బ్రౌజర్ మార్కెట్లో గూగుల్ కు సవాలు చేయనున్న Opera
బ్రౌజర్ల ప్రపంచంలో Opera గూగుల్ Chromeకు ఎప్పుడూ సరైన పోటీని ఇవ్వలేకపోయింది. దీన్ని మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచ వాతావరణ దినోత్సవం 2023: ఎందుకు జరుపుతారు? తెలుసుకోవాల్సిన విషయాలేంటి?
భూమి మీద వాతావరణం ఇంతకుముందులా లేదు. రోజురోజుకూ భూమి వేడెక్కుతోంది. దీనివల్ల భవిష్యత్తు తరాలకు భూమి మీద బతకడం కష్టంగా మారిపోతుంది. అందుకే వాతావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉండాలి.
టీమిండియాపై అడమ్ జంపా వీర విజృంభణ
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో 2-1తో వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా గెలుచుకుంది.
గుజరాత్లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో
మామూలుగా సింహం లేదా పులి జింక లేదా మేకను వేటాడే వీడియోలను చూసి ఉంటారు, ఈ వీడియోలో వీధుల నుండి సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపుని చూడచ్చు. వీడియో ప్రకారం ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు తెలుస్తోంది.
రైటింగ్ నుండే మొదలైన కాంతారా 2 ప్రమోషన్, సాలిడ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి
కాంతారా.. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన చిత్రం. ఒక రకంగా చెప్పాలంటే సునామీ అనవచ్చేమో!
తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్; ఎకరాకు రూ.10వేల పరిహారం
ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను గురువారం సీఎం కేసీఆర్ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పరిశీలించారు. తొలుత ఖమ్మ జిల్లా రామాపురం, గార్లపాడు గ్రామాల్లో పొలాలను స్వయంగా సందర్శించారు.
ప్రయోగం తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైన ప్రపంచంలోని మొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్
ప్రపంచంలోని మొట్టమొదటి 3D-ప్రింటెడ్ రాకెట్ బుధవారం విజయవంతంగా ప్రయోగించిన తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైంది అయినా సరే ఈ వినూత్న అంతరిక్ష ప్రయోగం చేసి కాలిఫోర్నియా కంపెనీ ఇటువంటి ప్రయోగాలలో ఒక అడుగు ముందుకేసింది.
IPL: పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
ఐపీఎల్ సీజన్ సమీపిస్తున్న వేళ.. కొన్ని ఫ్రాంచేజీలకు ఊహించిన షాక్లు తగులుతున్నాయి. గాయాల వల్ల, కొన్ని ఇతర కారణాలతో అయా జట్లలోని కీలక ఆటగాళ్లు ఐపీఎల్ మొత్తం సీజన్ కు దూరమవుతున్నారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు కూడా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
శుక్ర గ్రహాన్ని అన్వేషించే మిషన్ 2028లో ప్రారంభం: ఇస్రో ఛైర్మన్
శుక్ర గ్రహాన్ని అన్వేషించే మిషన్ను 2028లో ప్రారంభించేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్ను ఎవరు చంపారు?
కర్ణాటకలో మరో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. 18వ శతాబ్దపు పాలకుడు టిప్పు సుల్తాన్పై తాజాగా వివాదం రాజుకుంది. టిప్పు సుల్తాన్ను ఎవరు చంపారనే అంశాన్ని బీజేపీ ఎన్నికల అంశంగా మార్చింది.
అంతర్జాతీయ క్రికెట్కు మాజీ కెప్టెన్ గుడ్బై
స్కాట్లాండ్ మాజీ కెప్టెన్ కైల్ కోయెట్జర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోయెట్జర్ కెప్టెన్సీలో స్కాట్లాండ్ పలు సంచలన విజయాలు సాధించింది. ముఖ్యంగా 2018లో అప్పటి ప్రపంచ కప్ నెంబర్ వన్ ఇంగ్లండ్ జట్టుకు స్కాట్లాండ్ షాకిచ్చిన విషయం తెలిసిందే.
రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టగానే మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్
రైటర్ పద్మభూషణ్ సినిమాను తెరకెక్కించిన ఛాయ్ బిస్కట్, లహరి ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలు, తమ రెండవ సినిమాను ప్రకటించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి యునైటెడ్ స్టేట్స్ నామినేట్ చేసిన అజయ్ బంగా తన మూడు వారాల ప్రపంచ వ్యాప్త పర్యటనను ముగించుకుని మార్చి 23, 24 తేదీల్లో భారతదేశంలోని న్యూఢిల్లీని సందర్శించనున్నారు.
భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డేలో వింత దృశ్యం
చైన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. అయితే నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో టీమిండియా సిరీస్ ను కోల్పోవడం ఇదే తొలిసారి.
జాతీయ చియాగింజల దినోత్సవం: జుట్టుకు, చర్మానికి మేలు చేసే చియాగింజలు
చియాగింజల్లోని పోషకాల గురించి తెలుసుకోవడానికి ప్రతీ ఏడాది మార్చ్ 23వ తేదీన జాతీయ చియా గింజల దినోత్సవాన్ని జరుపుతారు. ఒమెగా 3కొవ్వులు, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఉండే చియా గింజలు మీ జుట్టుకు, చర్మాన్ని మేలు చేస్తాయి.
హిమాచల్ ప్రదేశ్ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
హిమాచల్ ప్రదేశ్ను ఓవైపు వర్షాలతో పాటు మంచు వణికిస్తోంది. గత వారం రోజులుగా ఎత్తైన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలైన కద్రాలా, గొండ్లాలో వర్షాలతో పాటు 3 సెం.మీ నుంచి 1 సెం.మీ తేడాతో తేలికపాటి మంచు పడుతోంది. మధ్య, దిగువ కొండల్లో తేలికపాటి నుంచి కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
భారత్పై వన్డే సిరీస్ నెగ్గాక.. వార్నర్ సెలబ్రేషన్స్.. తగ్గేదేలా
భారత్ పై వన్డే సిరీస్ నెగ్గాక సెలబ్రేషన్ సమయంలో వార్నర్ పుష్ప పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. అయితే చైన్నైలో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్
భవిష్యత్తులో భారతదేశం పెను సవాళ్ళను ఎదుర్కునే అవకాశం ఉంది. ఆ సవాళ్ళు మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నాయి. అవును, భారతదేశంలో త్వరళో నీటి సమస్య రాబోతుంది.
'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో అదే ఏడాది రాహుల్పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ చేసిన ఫిర్యాదు మేరకు పరువు నష్టం కేసు నమోదైంది.
Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్
వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయాన్నే సీఎం జగన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్తో చెత్త రికార్డు
టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశారు. మొన్నటి వరకు టీ20ల్లో ఇరగదీన అతడు.. వన్డేల్లో చెత్త ప్రదర్శనతో విఫలమవుతున్నాడు.
మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్బర్గ్
అదానీ గ్రూప్పై నివేదికను విడుదల చేసిన US-ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ మరో కొత్త నివేదికను అందించనుంది. అయితే దాని గురించి ఎలాంటి వివరాలను ప్రకటించకుండా మరో పెద్ద నివేదిక అని మాత్రం పేర్కొంది.
తన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటివరకు విరూపాక్ష సినిమా నుండి సంయుక్తా మీనన్ పోస్టర్ రిలీజ్ కాలేదు.
సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో విశాఖపట్నంలోని వాల్తేరు డివిజిన్ అత్యుత్తమంగా నిలిచినట్లు భారతీయ రైల్వే తెలిపింది.
బైక్పై వెళ్తున్న అమృత్పాల్ సింగ్ ఫొటో వైరల్; అతని భార్యను ప్రశ్నించిన పోలీసులు
ఖలిస్తానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్పాల్ సింగ్ కొత్త ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అతను మూడు చక్రాల బండిపై మోటారుసైకిల్, డ్రైవర్ కాకుండా మరొక వ్యక్తితో కనిపించాడు.
2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక
హ్యుందాయ్ 2023 వెర్నాతో భారతదేశంలో మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లోకి మళ్ళీ ప్రవేశించింది. ఈ వెర్షన్ ఇప్పుడు దాని ముందు మోడల్స్ కంటే పెద్దది, అదనపు భద్రత కోసం ADAS ఫంక్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇది మార్కెట్లో 2023 హోండా సిటీతో పోటీ పడుతుంది.
టీమిండియా ప్లేయర్లకు స్వల్ప విరామం
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా 2-1 తేడాతో ఓటమిపాలైంది. దీంతో వన్డే సిరీస్ ను భారత్ కోల్పోయింది.
ఎన్టీఆర్ 30: రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు, కథేంటో చెప్పేసిన కొరటాల శివ
ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 ఈరోజు మొదలైంది. ఎన్నో రోజుల నుండి ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఎదురు చూసిన ఎన్టీఆర్ అభిమానులకు మంచి ఊరట లభించింది.
మార్చి 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
అమరవీరుల దినోత్సవం 2023: సంవత్సరంలో రెండుసార్లు జరుపుకునే దీని ప్రత్యేకత మీకు తెలుసా?
ప్రతీ సంవత్సరం మార్చ్ 23వ తేదీన అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
వన్డేల్లో 65 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత జట్టు 2-1 తేడాతో ఓటమిపాలైంది. ముంబై విజయంతో ఆరంభించిన రోహిత్ సేన గత రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడంతో సిరీస్ కూడా చేజారిపోయింది. చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన
విశాఖపట్నం కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో బుధవారం అర్థరాత్రి ఘోరం జరిగింది. మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీకాంత్ బర్త్ డే స్పెషల్.. ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్
తెలుగు ఇండస్ట్రీలో హీరో, విలన్, కామెడీ ఇలా ఒకటి కాకుండా అన్ని పాత్రలో మెప్పించిన అరుదైన నటుడు హీరో శ్రీకాంత్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 100 సినిమాలకు పైగా నటించిన అద్భుతమైన నటుడు.
భారత్పై ఆస్ట్రేలియా ఘనవిజయం.. చేతులెత్తిసిన టీమిండియా
ఆస్ట్రేలియా తో జరిగిన మూడో వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 1-2తో కోల్పోయింది. తొలి నుంచి భారత్ గెలుపు దిశగా సాగగా.. సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్లింది.
హైదరాబాద్: నానక్రామ్గూడ యూఎస్ కాన్సులేట్లో కార్యకలాపాలు షురూ; స్పందించిన అమెరికా
హైదరాబాద్లోని నానక్రామ్గూడలో అధునాతన హంగులతో యూఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు చెందిన వారికి సేవలను ఇక్కడి నుంచి అందిస్తున్నారు.
సెక్స్ ట్రాఫికింగ్, పిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టడంలో ఫేస్బుక్ విఫలం; కోర్టులో దావా
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో సెక్స్ ట్రాఫికింగ్, పిల్లలపై లైంగిక దోపిడీని అరికట్టడంలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, దాని యంత్రాంగం విఫలమయ్యారని అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో దావా దాఖలైంది.
నాని "దసరా" నవరాత్రి యాత్ర డేట్స్ ఫిక్స్
మరో ఎనిమిది రోజుల్లో న్యాచురల్ స్టార్ నాని నటించిన ఫస్ట్ ఇండియా ఫిల్మ్ 'దసరా' రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను నాని అదరొట్టాడు.
లెస్బియన్ అని ఒప్పుకున్న బాక్సర్
మహిళల ఫెదర్వెయిట్ విభాగంలో ఒలింపిక్ కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఇటాలియన్ బాక్సర్ ఇర్మా టెస్టా తాను లెస్బియన్ అనే విషయాన్ని ప్రకటించింది. ఈ నిజాన్ని బహిరంగంగా చెప్పడం ఎంతో ధైర్యానిచ్చిందని పేర్కొంది.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. గత 24గంటల్లో దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 7,026కి పెరిగింది.
వరల్డ్ కప్లో ఇండియాపై పగ తీర్చుకుంటాం : షోయబ్ అక్తర్
ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియాతో సహా అన్ని జట్లు గట్టిగా రెడీ అవుతున్నాయి. భారత్ వేదికగా జరిగే ఈ టోర్నీ టీమిండియాకు చాలా కీలకం కానుంది. ఈ మెగా టోర్నీ విషయంలో ఇండియా, పాకిస్థాన్ మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఆవిష్కరణ; అది ఎలా పని చేస్తుందంటే?
ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చింది. నాలుగు మీటర్లు ఉండే దీన్ని ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఐఎల్ఎంటీ)గా పిలుస్తారు. ఉత్తరాఖండ్లోని దేవస్థాన్లో దీన్నిఏర్పాటు చేశారు.
సైంధవుడిగా మారిన వెంకటేష్.. రెగ్యులర్ షూటింగ్లో విక్టరీ
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా 'హిట్' దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా సైంధవ్ రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఉగాది సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
Google 'Bard' vs Microsoft 'ChatGPT': ఈ రెండు చాట్బాట్లలో ఏది ఉత్తమం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI). ఇదొక సాంకేతిక విప్లవం. ఏఐ విషయంలో టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య వార్ నడుస్తోంది. మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిన OpenAI సంస్థ ChatGPTని తీసుకురాగా, దీనికి పోటీగా గూగుల్ 'Bard'ను రెడీ చేస్తోంది. ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
దాస్ కా ధమ్కీ రివ్యూ : విశ్వక్సేన్కు ధమ్కీ ఇచ్చాడా ..?
ఫలక్నామా దాస్ తో హిట్ ట్రాక్లోకి వచ్చాడు. తర్వాత నటించిన చిత్రాలను అశించిన స్థాయిలో ఆడలేదు. దాస్ కా ధమ్కీ కమర్షినల్ ఎంటైర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. విశ్వక్ సేన్ ఈ సినిమాతో ధమ్కీ ఇచ్చాడో లేదో ఇప్పుడు మనం చూద్దాం..
బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం
తమిళనాడులోని కాంచీపురంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా ఫ్యాక్టరీలో మంటల చేలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు ఫ్యాక్టరీలోనే చనిపోయారు.
బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు: సుప్రీంకోర్టు
గుజరాత్ అల్లర్ల సమయంలో అత్యాచారం, హత్య కేసులో 11మంది దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ బ్యాటర్ దూరం
డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు టీమిండియా కు భారీ షాక్ తగిలింది. భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఆ ఫైనల్ మ్యాచ్కు దూరం కానున్నట్లు సమాచారం. టెస్టు ఛాంపియన్ షిప్ కాకుండా మొత్తం ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
అఫ్గానిస్థాన్లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా?
అఫ్ఘానిస్థాన్లో మంగళవారం రాత్రి 6.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోని దిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని జైపూర్, జమ్ముకశ్మీర్లో ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్లో భూకంపం వస్తే దాని ప్రకంపనలు ఉత్తర భారతంలో ఎందుకొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రంగ మర్తాండ రివ్యూ.. కన్నీరు కార్చేలా ఎమోషన్స్
కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమా నేడు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ప్రకాష్రాజ్, బ్రహ్మనందం, రమ్యకృష్ణ వంటి దిగ్గజాలతో కృష్ణవంశీ ప్రయోగం చేశాడు. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
ఫేస్బుక్ మోడరేటర్ల తొలగింపునకు బ్రేక్ వేసిన కెన్యా కోర్టు
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాతో ఒప్పందం కుదుర్చుకున్న 'సామ' ఔట్సోర్సింగ్ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 260 మంది కంటెంట్ మోడరేటర్ల తొలగింపు ప్రక్రియకు కెన్యా కోర్టు బ్రేక్ వేసింది.
అల్లరి నరేష్, ఫారియా అబ్ధుల్లా కాంబినేషన్లో కొత్త మూవీ
నాంది సినిమా తర్వాత హీరో అల్లరి నరేష్ రూట్ మార్చేశాడు. ఈ టాలెండెట్ హీరో ప్రస్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా విడుదల కాకముందే మరో సినిమా అప్డేట్ అందించాడు.
రాహుల్ ద్రవిడ్ పై విరుచుకుపడ్డ పాక్ మాజీ ఆటగాడు
ఆస్ట్రేలియాతో చైన్నై వేదికగా మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని టీమిండియా భావిస్తోంది. రెండో వన్డేలో ఘోర పరాజయాన్ని చవి చూసిన టీమిండియా.. చివరి వన్డేలో నెగ్గి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అయితే రెండో వన్డే గురించి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని అసక్తికర విషయాలను వెల్లడించారు.
మార్చి 25 నుంచి 30 మధ్య ఆకాశంలో అద్భుతం; ఓకే రాశిలో ఐదు గ్రహాలు
ఆకాశంలో ఒక అద్భుతం ఆవిష్కృతం కానుంది. మార్చి 25 నుంచి 30 మధ్య ఐదు గ్రహాలు ఒకే కక్ష్యలోకి రానున్నాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ ఒకే సెక్టార్లోకి వచ్చి కనువిందు చేస్తాయని స్టార్ వాక్ అనే వెబ్ సేట్ పేర్కొంది.
NBK 108 : బాలయ్య బాబు కొత్త లుక్ అదిరిపోయింది
నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నాడు. ఇటీవల అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్ అవ్వడం, సంక్రాంతికి వీరనరసింహరెడ్డితో మళ్లీ హిట్ కొట్టడం.. వరుసగా యాడ్స్ చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య బాబు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇదే ఊపుమీద NBK 108 కూడా మొదలుపెట్టారు.
గురుద్వారాలో 45 నిమిషాలు గడిపిన అమృత్పాల్ సింగ్; అక్కడే బట్టలు మార్చుకొని పరార్
ఖలిస్థానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్పాల్ సింగ్కు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. అమృత్పాల్ సింగ్ను అరెస్టు చేసేందుకు శనివారం ఆపరేషన్ను ప్రారంభించిన కొద్ది సేపటికే ఆయన ఓ గురుద్వారాకు వెళ్లి 45నిమిషాలు గడిపిన విషయం తాజాగా బయటికి వచ్చింది.
వికెట్ల మధ్య ధోని కంటే ఫాస్టెస్ట్ రన్నర్ ఏబీ డివిలియర్స్ : విరాట్ కోహ్లీ
మైదానంలో వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే బ్యాటర్లలో టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ కచ్చితంగా ముందు స్థానంలో ఉంటాడు. సాధారణంగా మనిషి గంటకు 12-13 కిమీ వేగంగా పరిగెత్తగలడు. కానీ విరాట్ కోహ్లీ 24-25 కిమీ వేగంతో పరిగెత్తే సత్తా ఉంది.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు
దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. దీంతో అలర్ట్ అయిన దిల్లీ పోలీసులు వాటిని తొలగించే పనిలో పడ్డారు.
Happy Brthday Suma Kanakala: యాంకరింగ్కు బ్రాండ్ ఇమేజ్ 'సుమ కనకాల'
యాంకర్ సుమ. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టీవీ షోలైనా, సినిమా ఈవెంట్లైనా అక్కడ సుమ యాంకరింగ్ చేయాల్సిందే. సుమ పుట్టినరోజు బుధవారం(మార్చి 22) కాగా, ఆమె గురించి తెలుసుకుందాం.
ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ను ఇస్తుంది. మ్యాచ్ ఎప్పుడు జరిగినా వాతావరణం ఇరుపక్షాల మధ్య హీట్గా ఉంటుంది. అయితే స్లెడ్జింగ్ చేయడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఎప్పుడు ముందు ఉంటారు.
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు వేదిక ఫిక్స్..!
వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎలాగైనా టీమిండియా కప్పును కైవసం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
అమృత్పాల్ సింగ్ వేషం మార్చుకున్నాడా? 7ఫొటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు
'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ఏడు రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నారు. అయినా ఇంతవరకు ఆయన ఆచూకీని కనుగోనలేకపోయారు.
WPL: యూపీ వారియర్జ్ను ఓడించి ఫైనల్కి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్
మహిళల ప్రీమియర్ లీగ్ 20వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 26న జరిగే ఫైనల్ మ్యాచ్ లోకి నేరుగా ప్రవేశించింది.
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి పాకిస్థాన్లో 11మంది మృతి చెందినట్లు ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.
మార్చి 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.