LOADING...

28 Mar 2023


ఇకపై అన్ని UPI QRలు, ఆన్‌లైన్ వ్యాపారులకు ఉపయోగపడునున్న పేటియం

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వాలెట్ మార్గదర్శకాలను మార్చి 24న ప్రకటించింది, ఇది వాలెట్‌ల ప్రాముఖ్యతను గణనీయంగా మెరుగుపరచడానికి మార్గం సుగమం చేసింది.

హోండా యాక్టివా 125 vs యాక్సెస్ 125 ఏది కొనడం మంచిది

హోండా తన యాక్టివా 125 స్కూటర్ 2023 వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. OBD-2-కంప్లైంట్ ఇంజిన్ కొత్త ఫీచర్లతో వస్తుంది.

మొదటిసారిగా ఎక్సోప్లానెట్ ఉష్ణోగ్రతను గుర్తించిన నాసా JWST

TRAPPIST-1 b అనే ఎక్సోప్లానెట్ ఉష్ణోగ్రతను కొలవడానికి పరిశోధకులు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST)ని ఉపయోగించారు. ఎక్సోప్లానెట్ ద్వారా విడుదలయ్యే ఏదైనా కాంతి రూపాన్ని మొదటిసారిగా గుర్తించింది, సౌర వ్యవస్థలోని రాతి గ్రహాల లాగా చల్లగా ఉంటుంది.

అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

అమరావతి కేసును వెంటనే విచారించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను జులై 11న విచారించనున్నట్లు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడి న ధర్మాసనం పేర్కొంది.

ప్రేరణ: జీవితంలో కష్టం ఉందని తెలుసుకున్నప్పుడే సుఖాన్ని ఎంజాయ్ చేయగలవు

జీవితంలో కష్టాలు రాకుడదని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. దేవుడికి మొక్కుకుంటారు. కానీ మీకి తెలుసా? మీ జీవితంలో అసలు కష్టాలే లేకపోతే సుఖం గురించి మీకెప్పటికీ తెలియదు.

కంటి వ్యాధులను గుర్తించడానికి AI యాప్‌ను అభివృద్ధి చేసిన 11 ఏళ్ల కేరళ బాలిక

దుబాయ్‌కు చెందిన 11 ఏళ్ల మలయాళీ బాలిక AI అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది, ఇది వివిధ కంటి వ్యాధులు, పరిస్థితులను గుర్తించగలదని పేర్కొంది. లీనా రఫీక్ ఐఫోన్ ద్వారా స్కానింగ్ ప్రక్రియను ఉపయోగించే తన ప్రత్యేకమైన సృష్టిని లింక్డ్‌ఇన్‌ ద్వారా ప్రకటించారు .

ఐపీఎల్ 2023: ఆడిన మొదటి బంతికే కెమెరాను పగులకొట్టిన జోరూట్

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఆడబోతున్నాడు. 2012 లో అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన జోరూట్.. 2023 ఐపీఎల్‌ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడనున్నాడు.

టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్

అప్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడిని పెంచగలడు.

దిల్లీ రోడ్లపై కనిపించిన అమృత్ పాల్ సింగ్; తలపాగా లేకుండా కళ్లద్దాలు, డెనిమ్ జాకెట్‌తో దర్శనం

పంజాబ్ నుంచి పారిపోయి వారం రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ దిల్లీలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు.

AI వలన 70% ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయంటున్న గోల్డ్‌మన్ సాచ్స్

ChatGPT విప్లవం వివిధ రంగాలలో ప్రభావం చూపిస్తుంది. AI సామర్థ్యాలను చూసి ఆనందించినా , ఇది లేబర్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు.

రావణాసుర ట్రైలర్: లా తెలిసిన క్రిమినల్ గా రవితేజ విశ్వరూపం

రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర చిత్రం, ఏప్రిల్ 7వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

క్రికెట్ కిట్ కోసం పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత కష్టపడి పైకొచ్చాడో చాలామందికి తెలియదు. రోహిత్‌శర్మ నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించి టీమిండియా కెప్టెన్‌గా ఎదిగాడు.

అమృత్‌పాల్ సింగ్ అనుచరుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కుమారుడితో సంబంధాలు

అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ కేసు వ్యవహారంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. అమృత్‌పాల్ సింగ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు స్పష్టమైన ఆధారాలను సేకరించారు.

2023లో భారతీయ కొనుగోలుదారుల కోసం బి ఎం డబ్ల్యూ అందిస్తున్న కొత్త మోడల్స్

బి ఎం డబ్ల్యూకి 2021తో పోల్చితే 2022 భారతదేశంలో 35% కార్ల అమ్మకాలు పెరిగాయి. సంస్థ ఈ సంవత్సరం కూడా అదే రెండంకెల వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది.

దసరా నాలుగవ పాట రిలీజ్: సిన్నప్పటి గ్నాపకాలను యాదికి తెచ్చే పాట

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా నుండి నాలుగవ పాట రిలీజ్ అయ్యింది. ఓ అమ్మలాలో అమ్మలాలో అంటూ సాగే ఈ పాట చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేలా ఉంది.

వరల్డ్ కప్ రేసు నుంచి తప్పుకున్న శ్రీలంక..!

న్యూజిలాండ్ గడ్డపై వన్డేలు, టీ20 సిరీస్ లు ఆడేందుకు అడుగుపెట్టిన శ్రీలంకకు గట్టి షాక్ తగిలింది. న్యూజిలాండ్ పై టెస్టు సిరీస్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలని భావించిన శ్రీలంకకు న్యూజిలాండ్ చావు దెబ్బ కొట్టింది.

ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం; రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.

రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఆర్ఆర్ఆర్ బృందాన్ని సన్మానించిన మెగాస్టార్

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే.

2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల కానున్న Triumph-బజాజ్ రోడ్‌స్టర్

Triumph బజాజ్ ఆటో కొత్త రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌పై కలిసి పని చేస్తున్నాయి, ఇది 2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందులలో మంగళవారం ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి కాల్పులు జరపగా, ఇద్దరు గాయపడ్డారు.

కోహ్లీ ఓ అహంభావి.. డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్

విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్లో ఒకరని గట్టిగా చెప్పొచ్చు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్.. ఎంతో శ్రమించి తిరుగులేని ఆటగాడిగా రికార్డులను సృష్టించాడు.

వేసవి వేడి తగలకుండా ఉండాలంటే సత్తుపిండి ఆహారాలు తినాల్సిందే

సత్తులో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటాయి. కాల్చిన శనగ పప్పును గ్రైండర్ రుబ్బడం వల్ల సత్తు తయారవుతుంది. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సత్తు పదార్థంతో పానీయాలు తయారు చేసుకుంటారు.

ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ

లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వడంపై మంగళవారం రాహుల్ గాంధీ స్పందించారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

IPL 2023: ఐపీఎల్‌లో కొత్త రూల్స్ ఇవే

ఐపీఎల్ మాజా ఇంకా మూడురోజులలో ప్రారంభ కానుంది. మార్చి 31న అహ్మదాబాద్‌లో చైన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ పోటీపడనున్నాయి. ఈ ఐపీఎల్‌లో బీసీసీఐ కొన్ని మార్పులను తీసుకొచ్చింది. పోయిన ఏడాది నుంచి ఐపీఎల్‌లో 10 జట్లు పోటీ పడుతున్నాయి.

అద్దెకు ఉండే బ్యాచిలర్ల కోసం బెంగళూరు సొసైటీ కొత్తగా ప్రవేశ పెట్టిన నియమాలు

నివాసి సంక్షేమ సంఘాలు (RWA) ఫ్లాట్‌ల యజమానులు లేదా అద్దెకు ఉండే వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తరచుగా నియమాలు, నిబంధనలను ఏర్పరుస్తాయి.

ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్, ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్

గంగోత్రి సినిమాతో తెలుగు సినిమాకు హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమా, 2003 మార్చ్ 28వ తేదీన రిలీజైంది.

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మంగళవారం మాఫియా నాయకుడు అతిక్ అహ్మద్‌ను దోషిగా తేల్చింది. అతిక్ అహ్మద్‌తో పాటు దినేష్ పాసి, ఖాన్ సౌలత్ హనీఫ్‌లకు జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ఉమేష్ పాల్‌ ప్రధాన సాక్షి కావడం గమనార్హం.

కెప్టెన్‌గా నితీష్ ఎంపికపై కేకేఆర్ తప్పు చేసిందంటూ ట్రోల్స్..!

ఐపీఎల్ లో రెండు సార్లు టైటిగ్ నెగ్గిన కోల్ కత్తా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గాయంతో ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు.

'ఫోన్లను ఓపెన్ చేసేందుకు సిద్ధం'; కవితకు లేఖ రాసిన ఈడీ జాయింట్ డైరెక్టర్

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మంగళవారం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

నేషనల్ ట్రైగ్లిజరైడ్స్ డే: రక్తంతో ప్రవహించే కొవ్వులాంటి గడ్డల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

ప్రతీ ఏడాది మార్చ్ 28వ తేదీన జాతీయ ట్రైగ్లిజరైడ్ డేని జరుపుకుంటారు. అధిక శాతం ట్రైగిల్జరైడ్స్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అవగాహన పెంచుకోవడానికి ఈరోజును జరుపుతారు.

ఐపీఎల్‌లో రఫ్పాడించడానికి అండ్రీ రస్సెల్ రెడీ

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ అండ్రీ రస్సెల్ ఐపీఎల్‌లో రఫ్పాడించడానికి సిద్ధమయ్యాడు. 2014 నుంచి కోల్ కత్తా నైట్ రైడర్స్ తరుపున అడుతున్న అండ్రీ రస్సెల్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రస్సెల్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఈ ఐపీఎల్‌లో రస్సెల్ కొన్ని రికార్డులను బద్దలుకొట్టనున్నాడు.

రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

రాహుల్ గాంధీకి పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు కేటాయించిన దిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‍‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.

ఎన్టీఆర్ 30: హాలీవుడ్ నుండి టెక్నీషియన్లను దింపుతున్న కొరటాల, ఈసారి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్

ఎన్టీఆర్ 30 సినిమా నుండి సాలిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపిక కావడం, యాక్షన్ డైరెక్టర్ గా హాలీవుడ్ నుండి కెన్నీ బేట్స్ రావడం సహా తాజాగా మరో హాలీవుడ్ టెక్నీషియన్ ని రంగంలోకి దించుతున్నారు.

పాకిస్థాన్ తొలి బౌలర్‌గా షాదాబ్ ఖాన్ సంచలన రికార్డు

పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ సంచలన రికార్డును నమోదు చేశాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ20ల్లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. పాక్ తరుపున టీ20ల్లో 100 వికెట్లు తీసిన తీసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

చంద్రునిపై ఉన్న గాజు పూసల లోపల నీటిని కనుగొన్న శాస్త్రవేత్తలు

చంద్రుని ఉపరితలంపై ఏర్పడిన గాజు పూసల లోపల నీటిని పరిశోధకులు కనుగొన్నారు, సోమవారం నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, పూసలలో నిల్వ ఉన్న నీటి పరిమాణం సుమారు 270 ట్రిలియన్ కిలోగ్రాములుగా అంచనా వేశారు.

'అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలి'; సైన్యానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశాలు

ఇప్పటికే వరుస బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలతో హడలెత్తిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, తన సైన్యానికి మంగళవారం కీలక ఆదేశాలు చేశారు. అణ్వాయుధాల నిల్వలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించనట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) పేర్కొంది.

సింగిల్స్ కోసం ప్రత్యేకమైన ఉంగరం, డేటింగ్ యాప్ లపై గురి

సరైన పార్ట్ నర్ కోసం డేటింగ్ యాప్ లో తెగ వెతుకుతున్నారా? ఎంత సెర్చ్ చేసినా మీకు తగిన జోడీ దొరకట్లేదా? అయితే ఈ రింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

బాబర్ కంటే కోహ్లీనే బెస్ట్ : పాక్ మాజీ ఆల్ రౌండర్

ప్రపంచ స్థాయి క్రికెట్లో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఇద్దరు బెస్ట్ క్రికెటర్లుగానే కనిపిస్తారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్, ఫీల్లిండ్, కెప్టెన్సీ ఇలా చెప్పుకుంటూ అన్నింట్లో అత్యుత్తమంగా రాణిస్తాడు. ప్రస్తుతం విరాట్‌తో బాబర్ ను ఎక్కువగా పోలుస్తూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం EPFO

రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఈరోజు జరిగిన సమావేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై 2022-23కి 8.15 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, స్పెషల్ గా తెలుగు డాక్యుమెంటరీ

మార్చ్ నెల పూర్తి కావస్తోంది. ఈ టైమ్ లో ఓటీటీలో మంచి మంచి సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా తెలుగు డాక్యుమెంటరీ రిలీజ్ అవుతోంది.

ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి అరుదైన గౌరవం

లియోనల్ మెస్సీ.. ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజాల్లో కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. ఎందకంటే అతడు సాధించిన ఘనతలకే అందుకు కారణం.

ఏప్రిల్ నుండి రూ.5,000 డిస్కౌంట్ తో అందుబాటులో సోనీ PS5

సోనీ భారతదేశంలో తన ప్లేస్టేషన్ 5 (PS5) ఏప్రిల్ 1 నుండి రూ.5,000 తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అంటే PS5 (డిజిటల్ ఎడిషన్) రూ. రూ. 39,990కు (రూ. 44,990 నుండి), సాధారణ PS5 ధర రూ. 49,990కు (రూ. 54,990 నుండి) లభిస్తాయి.

రాహుల్ గాంధీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోర్టు కేసును తాము నిశితంగా పరిశీలిస్తోందని, అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు.

ఏప్రిల్ 15 నుండి ట్విట్టర్ పోల్స్‌లో ధృవీకరించబడిన ఖాతాలు మాత్రమే పాల్గొనగలవు

ఏప్రిల్ 15 నుండి ప్రారంభమయ్యే పోల్స్‌లో ధృవీకరణ అయిన ట్విట్టర్ ఖాతాలకు మాత్రమే ఓటు వేయడానికి అర్హత ఉంటుందని ఎలోన్ మస్క్ సోమవారం ప్రకటించారు.

ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్టు ప్రాథమిక విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగూనంగా ఈ మార్పులను తీసుకొచ్చినట్లు సీబీఎస్ఈ ప్రకటించింది.

#SSMB 28 టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందో క్లారిటీ ఇచ్చేసారు

మహేష్ బాబు 28వ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి తాజాగా రిలీజ్ డేట్ పై అప్డేట్ వచ్చింది.

బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫామ్‌లోకి వచ్చేనా..?

బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తోంది. స్వీస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ టోర్నీలో రౌండ్ రౌండ్‌కే పరిమితమైంది. ప్రస్తుతం స్పెయిన్ మాస్టర్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు సమయం అసన్నమైంది. ఈ సీజన్లో టైటిల్ కొట్టాలని పీవీ సింధు పట్టుదలతో ఉంది.

తెలంగాణ రేషన్‌కార్డు‌దారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ

తెలంగాణలోని రేషన్‌కార్డు‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఏప్రిల్ నుంచి పోషకాలు మిళితం చేసిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ విజేత నిఖత్ జరీన్‌కు 'థార్' బహుమతి

ఢిల్లీ జరుగుతున్నప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్: రిలీజ్ టైమ్ లో ఫ్లాప్ చేసారు, రీ రిలీజ్ టైమ్ లో హిట్ చేస్తున్నారు

కొన్ని మంచి సినిమాలు థియేటర్ల దగ్గర ఎందుకు ఫెయిలవుతాయో అర్థం కాదు. అలా అర్థం కాకుండా మిగిలిపోయిన చిత్రమే ఆరెంజ్. రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రం 2010లో రిలీజై బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

తుపాకులతో స్కూల్‌పై విరుచుకుపడ్డ యువతి; ఆరుగురు మృతి; బైడెన్ విచారం

అమెరికాలో దారుణం జరిగింది. ఓ యువతి మూడు అత్యాధునిక తుపాకులతో టేనస్సీ రాష్ట్రం నాష్‌విల్లేలోని ఒక ప్రైవేట్ క్రిస్టియన్ స్కూల్‌లో విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహా మొత్తం ఆరుగురు మరణించారు.

మార్చి 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

27 Mar 2023


7.5% వడ్డీ లభించే మహిళా సమ్మాన్ పొదుపు పథకం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2023ని సమర్పిస్తున్నప్పుడు, ఇప్పటికే ఉన్న కొన్ని పొదుపు పథకాలలో కీలకమైన మార్పులతో పాటు, కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్‌లను మార్చడానికి ప్రకటనలు చేశారు. ఆర్థిక మంత్రి మహిళల కోసం మహిళా సమ్మాన్ పొదుపు పథకం కూడా ప్రకటించారు.

భవిష్యత్తులో అంగారక గ్రహంపై 'కాంక్రీట్' లాగా ఉపయోగపడనున్న బంగాళదుంపలు

ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు, బంగాళాదుంప పిండి, ఉప్పు, అంతరిక్ష ధూళితో రూపొందించిన కాస్మిక్ కాంక్రీటుతో ముందుకు వచ్చారు, భవిష్యత్తులో ఇది అంగారక గ్రహంపై, చంద్రునిపై భవనాలను నిర్మించడానికి ఉపయోగపడుతుంది.

ఉద్యోగుల తొలగింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఫ్లిప్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్

ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్ ప్రకారం,ఫ్లిప్ కార్ట్ పెద్దమొత్తంలో నియామకాన్నిచేపట్టదు, ఎందుకంటే దానివలన ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగ కోతలు చేయాల్సి వస్తుందన్నారు.

రిజర్వేషన్ల కోసం ఆందోళన; యడ్యూరప్ప ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడి

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) అంతర్గత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సోమవారం శివమొగ్గ జిల్లాలో బంజారా, భోవి సంఘాల కార్యకర్తలు సోమవారం మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఇల్లు, కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అనంతరం రాళ్లు రువ్వారు.

బల్గేరియా పర్యటనలో చేయకూడని తప్పులేమిటో తెలుసుకోండి

యూరప్ ఖండంలో బల్గేరియా మంచి పర్యాటక దేశంగా చెప్పుకోవచ్చు. నల్లసముద్రం, సముద్ర తీరాలు.. అన్నీ చూడవలసినవే. అయితే బల్గేరియా వెళ్ళినపుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

2023 ఐపీఎల్‌లో సత్తా చాటే ఐదుగురు ఆల్ రౌండర్లు వీరే

గుజరాత్ టైటాన్స్ తరుపున హార్ధిక్ పాండ్యా బరిలోని దిగనున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్‌లలో ఒకడిగా నిలిచాడు.

భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం

ఈ ఏప్రిల్‌లో భారతదేశంలో BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలు అమలులోకి రావడంతో, వాహన తయారీదారులు అప్డేట్ చేసిన మోడళ్లను పరిచయం చేస్తున్నారు. కాబట్టి, ఫిట్‌నెస్ లేని వాహనాలు ఇకపై రోడ్ల మీదకు రావు. 2021లో ప్రవేశపెట్టిన వెహికల్ స్క్రాపేజ్ పాలసీ తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్షల నుండి పాత వాహన యజమానులకు ప్రోత్సాహకాల వరకు, అనేక అంశాలను కవర్ చేస్తుంది.

ఐపీఎల్‌లో అందరి చూపులు మహేంద్ర సింగ్ ధోనిపైనే!

టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఎల్లో ఆర్మికి నాలుగు టైటిళ్లను ధోని అందించాడు. ఈ సీజన్ ధోనికి చివరదని ప్రచారం జరుగుతుండటంతో అందరి కళ్లు అతనివైపే ఉన్నాయి. ధోని బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.2023 ఐపీఎల్‌లో పలు రికార్డులపై కన్నేశాడు.

హైదరాబాద్: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 90రోజులుగా ట్రాఫిక్ ఆంక్షలు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో 2023 మార్చి 28 నుంచి జూలై 28 వరకు 90 రోజుల పాటు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌లో పరిధిలోని ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

అన్న విష్ణుతో గొడవపై స్పందించిన మనోజ్: తనకంటే వాళ్లకే బాగా తెలుసంటూ వాదన

మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య గొడవలు ఉన్నాయన్న విషయ్ం మంచు మనోజ్ పోస్ట్ చేసిన వీడియోతో అందరికీ తెలిసిపోయింది. రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ అయ్యింది.

న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్

ఇజ్రాయెల్‌లో రక్షణమంత్రి యోవ్ గల్లంట్‌ను తొలగించడం, న్యాయ విధానంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డేక్కారు.

ప్రేరణ: నిన్ను చూసి నవ్వే వాళ్లే నిన్ను ఎదిగేలా చేసేది

నువ్వొక పని మొదలు పెట్టావ్, ఆ పని గురించి నీకేమీ తెలియదు. అయినా సరే ప్రారంభించావ్. పనిమీద అవగాహన లేకపోవడం వల్ల నువ్వు ఆ పనిని సరిగ్గా చేయట్లేదు.

టోటెన్‌హామ్ హాట్స్‌పుర్ నుండి వైదొలిగిన ఆంటోనియో కాంటే

ఉన్నత స్థాయి నిర్వాహకులలో ఒకరైన హెడ్ కోచ్ ఆంటోనియో కాంటే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. టోటెన్ హామ్ హాట్స్‌పుర్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. సోమవారం ఈ విషయాన్ని క్లబ్ అధికారిక ప్రకటన చేసింది.

పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసే ఒప్పందం

US రుణదాత, టెక్ స్టార్టప్ రంగానికి మూలస్తంభమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) కుప్పకూలిన కొన్ని రోజుల తర్వాత, ఫస్ట్ సిటిజెన్స్ బ్యాంక్ షేర్స్ బ్యాంక్‌ను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని పేర్కొంది. 1980 ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానం చెప్పారు.

ఛత్రపతి హిందీ రీమేక్ రిలీజ్ డేట్ పోస్టర్: బెల్లంకొండ లుక్ అదిరిపోయిందిగా

రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సినిమాను, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో లాంచ్ అయిన ఈ మూవీ నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

టీ20 సిరీస్‌‌లకు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా టామ్ లాథమ్

శ్రీలంక, పాకిస్థాన్‌తో త్వరలో న్యూజిలాండ్ జట్టు టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు.

ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ

అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అదానీ కంపెనీల్లో ప్రజల సొమ్మును ప్రధాని మోదీ పెట్టుబడిగా పెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

పొలిటికల్ కెరీర్‌పై శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది మయాంక్ అగర్వాల్ స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇప్పటికే పంజాబ్ టీం కలిసి తమ గ్రౌండ్ మొహలీల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

మళ్ళీ ప్రేమలో పడొచ్చుగా అంటూ సమంతకు సలహా ఇచ్చిన నెటిజన్, సమంత రిప్లై చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

హీరోయిన్లలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న సమంత వ్యక్తిగత జీవితం అంత సాఫీగా లేదు. నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత అనారోగ్యంతో పోరాటం.. మొదలగు కారణాల వల్ల తన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది సమంత.

47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) ప్రకారం, మార్చి 22తో ముగిసిన వారంలో సున్నితమైన ధరల సూచిక (SPI) ఆధారంగా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 47 శాతంగా నమోదైంది. దీనితో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు పౌరులు ఇబ్బందులు పడుతున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా మంత్రి మల్లారెడ్డికి అఫర్

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నారు. కష్టపడ్డా, పనిచేసినా, పాలమ్మినా అని ఆయన చెప్పే డైలాగ్, సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

2023 ఐపీఎల్‌లో రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డులివే

ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా 4 రోజులే సమయం ఉంది. ఈ ఐపీఎల్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులకు చేరువలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌ని 5 సార్లు టోర్నీ విజేతగా నిలపడటంతో రోహిత్ సక్సస్ అయ్యాడు.

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు; దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే విచారణ అధికారిని తక్షణమే మార్చాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

లాంచ్‌కు ముందే లీక్ అయిన OnePlus Nord CE 3 Lite 5G చిత్రాలు

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus భారతదేశంలో OnePlus Nord CE 3 Liteని OnePlus Nord Buds 2తో పాటు ఏప్రిల్ 4న విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందు, ఫోన్ చిత్రాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.

దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా

దిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది.

ట్విట్టర్ కు మరో కొత్త సవాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన సోర్స్ కోడ్

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ దాని సోర్స్ కోడ్ సారాంశాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన తర్వాత మరో సవాల్ ను ఎదుర్కొంటుంది.

టీ20ల్లో ఆప్ఘనిస్తాన్ ప్లేయర్ అద్భుత ఘనత

పాకిస్థాన్‌పై ఆప్ఘనిస్తాన్ తొలి అంతర్జాతీయ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20ల్లో పాక్‌పై ఆప్ఘనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండానే అప్ఘన్ సిరీస్‌ను సాధించింది.

కరోనాపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం; ఏప్రిల్ 10,11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దేశంలో కరోనా సంసిద్ధతపై ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే లేఖలు రాసింది.

విమాన ప్రయాణ చేస్తున్నప్పుడు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుందా? ప్రయాణానికి ముందు ఈ ఆహారాలు తినకండి

ఖాళీ కడుపుతో విమాన ప్రయాణం చేయడం మంచిది కాదు, అలా అని పొట్ట నిండా అన్నం తినేసి కూడా విమాన ప్రయాణం చేయకూడదు.

ఆప్ఘనిస్తాన్ విజయంపై షోయబ్ ఆక్తర్ హర్షం

పాకిస్థాన్ జట్టుపై ఆప్ఘనిస్తాన్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మొదటి, రెండో టీ20ల్లో పాక్‌ను ఆప్ఘన్ చిత్తు చేసింది. దీంతో 2-0తో టీ20 సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆప్ఘన్ కైవసం చేసుకుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.

భారతదేశంలో ఆకాశంలో కనిపించనున్న ఈ అయిదు గ్రహాలు

బుధుడు, బృహస్పతి, శుక్రుడు, యురేనస్, అంగారక గ్రహాలు భూమి నుండి ఆకాశంలో చంద్రునితో వరుసలో ఉన్నట్టు కనిపించనున్నాయి. చంద్రుడు వీనస్ నుండి దూరంగా వెళ్లడం కొనసాగిస్తూ ఉండడం వలన ఆకాశంలో ఈ గ్రహాలతో కలిపి కనిపిస్తాడు.

మళయాలం నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత: ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు

మళయాలం నటుడు, కమెడియన్ ఇన్నోసెంట్ ఆదివారం రాత్రి కన్నుమూసారు. కొన్ని రోజుల క్రితం గొంతులో ఏదో సమస్య కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఇన్నోసెంట్.

బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడు; దలైలామా పట్టాభిషేకం!

బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా, టిబెటన్ మతగురువుగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడిని బౌద్ధమత గురువు దలైలామా నియమించారు.

పాక్ క్రికెటర్‌కు ఘోర అవమానం.. బాడీ షేమింగ్‌ చేస్తూ..!

పాకిస్థాన్ క్రికెట్ జట్టు టీ20ల్లో చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20ల్లో పాక్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో అఫ్గాన్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో పాక్ సీనియర్ల ఆటగాళ్లకు యాజమాన్యం విశ్రాంతినిచ్చింది.

కబ్జా మూవీ: వందకోట్ల సినిమా 20రోజుల్లోనే ఓటీటీలోకి, స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఉపేంద్ర హీరోగా వచ్చిన కబ్జా మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. సుదీప్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద కనీస కలెక్షన్లు కూడా రాలేదు.

PAK vs AFG : పాక్‌ను మళ్లీ చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సిరీస్ కైవసం

పాక్‌తో జరిగిన తొలి టీ20ల్లో విజయం సాధించిన ఆప్ఘన్.. రెండో టీ20ల్లోనూ సత్తా చాటింది. ఏడు వికెట్ల తేడాతో ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయాన్ని సాధించింది. దీంతో పాక్‌పై తొలి టీ20 సిరీస్‌ను ఆప్ఘన్ కైవసం చేసుకుంది.

అంతర్జాతీయ పిచ్చిగీతల దినోత్సవం: పిల్లల్లో క్రియేటివిటీని పెంచాలంటే పిచ్చిగీతలు గీయించండి

పిచ్చిగీతలతో క్రియేటివిటీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు పిచ్చి గీతల దినోత్సవం ఏంటని కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇది నిజం.

'రాహుల్ గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికం'; లండన్‌లో కాంగ్రెస్ నిరసన

లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

జడేజాకు బంఫరాఫర్ ప్రకటించిన బీసీసీఐ

2022-23 సంవత్సరానికి ఆటగాళ్ల వార్షిక ఒప్పందాన్ని బీసీసీఐ ప్రకటించింది. సంజు శాంసన్, కేఎస్ భరత్ ఆటగాళ్లకు తొలిసారిగా ఇందులో ప్రవేశం లభించింది.

భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ఈమధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ టెక్నాలజీలో అభివృద్ధి, కేంద్రం అందిస్తున్న ప్రయోజనాలతో, చాలా మంది ప్రజలు నగరాల్లో తమ ప్రాథమిక రవాణా మార్గంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను (BEVs) ఎంచుకోవడం ప్రారంభించారు.

ఈసారీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆట మారేనా..?

గతేడాది ఐపీఎల్ సీజన్‌లో ముంచై ఇండియన్స్ చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ముంబై 2008 తర్వాత పాిిియింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడం గతేడాది మొదటిసారి. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ ఛాంపియన్ విజేతగా ముంబై ఇండియన్స్ తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది.

గేమ్ ఛేంజర్ టైటిల్ తో రామ్ చరణ్ సినిమా: మోషన్ పోస్టర్ లోనే కథ చెప్పేసారు

రామ్ చరణ్, శంకర్ ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ మేరకు మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం.

ట్విటర్ విలువను US$20 బిలియన్లుగా ప్రకటించిన ఎలోన్ మస్క్

ఎలోన్ మస్క్ ట్విటర్ ప్రస్తుత విలువను $20 బిలియన్లుగా ప్రకటించారు, ఇది ఐదు నెలల క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కోసం అతను చెల్లించిన $44 బిలియన్లలో సగం కంటే తక్కువ.

ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం

కోల్‌కతాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికను ఆదివారం ఆమె పొరుగింటికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పొరుగింటి వారి ఫ్లాట్‌లోని సూట్‌కేస్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

IPL 2023: గుజరాత్ టైటాన్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేయండి!

గతేడాది మొదటి సీజన్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఏ మాత్రం అంచనాలు లేకపోయినా ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గతేడాది ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ కప్‌ను సొంతం చేసుకుంది.

దిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కుమార్తె కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరగనుంది.

మార్చి 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

రామ్ చరణ్ బర్త్ డే: బాలీవుడ్ కు సరిపోడన్నారు, హాలీవుడ్ వాళ్ళే పిలుస్తున్నారు

రామ్ చరణ్.. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిరుత సినిమాతో మెగా పవర్ స్టార్ గా ఎంట్రీ ఇచ్చి, ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.