02 Sep 2023
చంద్రయాన్-3:అసైన్మెంట్లను పూర్తి చేసిన ప్రజ్ఞాన్ రోవర్..స్లీప్ మోడ్లోకి పంపిన ఇస్రో
చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ కు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శనివారం తెలిపింది.
One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
దేశంలో పార్లమెంటరీ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించవచ్చో? లేదో? తేల్చేందుకు కేంద్రం 8మందితో ఒక కమిటీని శనివారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
వర్షంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరొక పాయింట్
ఆసియా కప్లో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మధ్య గ్రూప్ దశ మ్యాచ్ రద్దయ్యింది.
Asia Cup : భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దు
ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.దీంతో ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి.
Ind vs Pak: నిప్పులు చెరిగిన పాక్ పేసర్లు.. టీమిండియా 266 పరుగులకు ఆలౌట్
ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంకలోని క్యాండీ వేదికగా పాకిస్థాన్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీమిండియా ఆలౌటైంది.
TVS: ఆగస్టులో 20వేలకు పైగా iQube మోడల్స్ను విక్రయించిన టీవీఎస్
దేశీయ మోటార్సైకిల్ తయారీదారు టీవీఎస్(TVS) మోటార్ కంపెనీ ఆగస్టులో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది.
సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ లేఖ
డిగ్రీ, ప్రొవిజినల్ సర్టిఫికెట్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నంబర్ పూర్తి అంకెలను ముద్రించరాదని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు యూజీసీ(UNIVERSITY GRANTS COMMISSION) సూచించింది.
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి షణ్ముగరత్నం ఘన విజయం
భారత సంతతి థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో 70 శాతానికిపైగా భారీ ఓట్లు సాధించారు. పోలైన 20,48,000ఓట్లలో మాజీ ఉపప్రధాని షణ్ముగరత్నం 17,46,427 ఓట్లు పొందారు.
ప్లాస్టిక్ సర్జరీ ఫెయిలై ప్రాణం కోల్పోయిన ప్రముఖ నటి
అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటీ, మోడల్ సిల్వినా లూనా ప్రాణాలు కోల్పోయింది. అందం కోసం చేసిన ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో ఆమె తుదిశ్వాస విడిచిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
తెలంగాణలో వచ్చే 3రోజులు భారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణలో రానున్న 3 రోజులు వానలు దంచికొట్టనున్నాయి. ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు సమారు 20 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యాయి.
ప్రముఖ హాస్యనటుడు ఆర్ఎస్ శివాజీ కన్నుమూత
ప్రముఖ తమిళ హాస్యనటుడు ఆర్ఎస్ శివాజీ శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
ఉదయ్ కోటక్ కీలక నిర్ణయం.. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ, ఎండీ పోస్టులకు రాజీనామా
కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. వ్యవస్థాపకుడిగా కోటక్ బ్రాండ్తో ఎక్కువగా అనుబంధాన్ని కలిగి ఉన్నట్లు ఉదయ్ పేర్కొన్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా ముఖ్య వాటాదారుగా సేవలను కొనసాగిస్తానన్నారు.
ప్రపంచంలోనే రుచికరమైన టాప-5 కర్రీస్ ఇవే
ప్రపంచవ్యాప్తంగా నోరూరించే వంటకాలు, ఘుమఘుమలాడే రుచికరమైన కూరలు తయారు కావాలంటే సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు పడాల్సిందే.
జీ20 సదస్సు వేళ.. దిల్లీలో పోలీసుల 'కార్కేడ్ రిహార్సల్'.. ఈ మార్గాల్లో ఆంక్షల విధింపు
G20 శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకుని దిల్లీ పోలీసులు 'కార్కేడ్ రిహార్సల్' నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం, ఆదివారం పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఛత్తీస్గఢ్: అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. బీజేపీ నేత కొడుకు అరెస్ట్
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఘోరం జరిగింది. కజిన్తో కలిసి రక్షా బంధన్ జరుపుకుని తిరిగి వస్తుండగా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది.
కారణం చెప్పకుండానే.. భారత్తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా
జీ20 సదస్సు ముంగిట కెనడా కీలక ప్రకటన చేసింది. భారత్తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
భారత్లో అంతర్జాతీయ ఈవెంట్.. అక్టోబర్ 12 నుంచి G20 పార్లమెంట్ స్పీకర్ల సమావేశం
దిల్లీ వేదికగా G-20 దేశాల శిఖరాగ్ర సమావేశం అనంతరం మరో అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు P-20 పార్లమెంట్ స్పీకర్ల సమావేశం జరగనుంది.
సెప్టెంబర్ 8న మోదీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం: వైట్హౌస్ వెల్లడి
దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9,10తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ పాల్గొనేందుకు 8వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు.
భారత్- పాక్ మ్యాచ్పై ఉత్కంఠ.. రోహిత్తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరు?
ఆసియా కప్ లో భాగంగా నేడు పాకిస్థాన్-టీమిండియా తలపడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జట్టు కసరత్తులు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు భారత్ పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్పైనే దృష్టి పెట్టింది.
Naresh Goyal arrest: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ అరెస్ట్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ అరెస్టయ్యారు. కెనరా బ్యాంక్ను మోసం చేసిన కేసులో గోయల్ను ఆదివారం ఈడీ ప్రశ్నించింది. అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించింది. ఈ మేరకు, విచారణ నిమిత్తం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయానికి తరలించింది.
పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. అదరగొడుతున్న OG గ్లింప్స్
పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. పవర్స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని OG సినిమా గ్లింప్స్ విడుదలయ్యాయి.
ISRO Aditya L1 Launch: నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్-1' మిషన్.. సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో ముందడుగు
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.
రాజస్థాన్లో అమానుషం.. భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త
రాజస్థాన్లో అమానుషం చోటుచేసుకుంది. అత్తింటివారు తమ కోడల్ని వివస్త్రను చేసి ఊరేగించిన దారుణ ఘటన ప్రతాప్గఢ్ జిల్లాలోని నిచాల్కోట గ్రామంలో జరిగింది.
నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఆదిత్య L-1పైనే.. సూర్యుడిపైకి తొలిసారిగా..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1ను నేడు ప్రయోగించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Delhi woman raped: దిల్లీలో 85ఏళ్ల వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. బ్లేడుతో పెదవులు కోసి..
దిల్లీలో ఘోరం జరిగింది. నేతాజీ సుభాష్ ప్రాంతంలో శుక్రవారం 85ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యాచారం చేసిన యువకుడిని 28ఏళ్ల ఆకాష్గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు.
సెప్టెంబర్ 2న Garena Free Fire Max కోడ్లు రీడీమ్ చేసుకునే విధానం
సెప్టెంబర్ 2వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్లు, మరిన్ని వంటి గేమ్లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.
01 Sep 2023
Happy Birthday Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న హిట్టు సినిమాలివే
పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెబితే అభిమానుల ఛాతి ఉప్పొంగుతుంది. పవన్ కళ్యాణ్ మాట వింటే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే రికార్డులతో బాక్సాఫీస్ బద్దలవుతుంది.
Happy birthday Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నట ప్రస్థానం సాగిందిలా
చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత తనకంటూ సెపరేట్ గా అభిమానగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సెప్టెంబర్ 2న పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక కథనం.
భారతదేశ ఆహార సాంప్రదాయాల్లో కనిపించే పద్ధతులు.. వాటి వెనక నిజాలు
ఆహార సాంప్రదాయాలు ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటాయి. ఆయా ప్రాంతాన్ని బట్టి ఆహార సాంప్రదాయాలు పుట్టుకొస్తాయి. భారతదేశంలో రకరకాల ఆహార సాంప్రదాయాలు కనిపిస్తాయి.
పెద్ద నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక ప్రకటన.. 93 శాతం నోట్లు వెనక్కి
పెద్ద నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. చలామణి నుంచి ఉపసంహరించిన రూ. 2000 కరెన్సీ నోట్లలో 93 శాతం బ్యాంకుల్లో జమైనట్లు శుక్రవారం ప్రకటించింది
Maruti Suzuki: ఆగస్టులో ఆల్ టైం రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ విక్రయాలు
ఆగస్టులో మారుతీ సుజుకీ విక్రయాలు అల్ టైం రికార్డు సాధించాయి. కంపెనీ చరిత్రలో ఒక నెల వ్యవధిలో అత్యధిక విక్రయాలను గత నెలలోనే నమోదు చేసి రికార్డుకెక్కింది.
Prabhas: ప్రభాస్ అభిమానులకు భారీ షాక్.. సలార్ విడుదల వాయిదా!
సలార్ సినిమా సెప్టెంబర్ 28న వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
మధ్యప్రదేశ్లో మంటగలిసిన మానవత్వం.. శిశువుకు పాల కోసం వెళ్తే మహిళను ఈడ్చిన యువకులు
మధ్యప్రదేశ్లో మానవత్వం మంటగలిసింది. శిశువుకు పాల కోసం వెళ్లిన తల్లిని కొందరు యువకులు ఈడ్చికొట్టారు.
మాకు ఆడేందుకు అవకాశం ఇవ్వండి.. తాలిబాన్ నిషేధం తర్వాత ఆప్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల అవేదన
ఆప్ఘనిస్తాన్ కు ఆగస్టు 15, 2021 చీకటి రోజు అని చెప్పొచ్చు. తాలిబన్లు ఆధీనంలో ఆప్ఘాన్ వెళ్లిపోవడంతో లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు.. ఆగస్టు నెలలో ఎంత వసూలైందో తెలుసా
ఏటా జీఎస్టీ వసూళ్లు పెరుగుతూనే ఉంది. ఈ మేరకు దేశంలో చిన్న వ్యాపారాలనూ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం, మరోవైపు స్టార్టప్ వ్యవస్థల పెరుగుదల, కొత్తగా పెరుగుతున్న వ్యాపారాలు వెరసి జీఎస్టీ వసూలు దూసుకెళ్తోంది.
చంద్రుడిపై రష్యా ల్యాండర్ లూనా-25 ఎక్కడ కూలిందో గుర్తించిన నాసా: ఫోటోలు విడుదల
చంద్రుడి మీద అన్వేషణ చేయడానికి భారతదేశం చంద్రయాన్-3 ప్రయోగించి సక్సెస్ అయ్యింది. ఈ ప్రయోగంలో చంద్రుడి దక్షిణ ధ్రువం మీద చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగింది.
Asia Cup: అతని బౌలింగ్లో బాబర్ ఆజం ఆడడం చాలా కష్టం: మహ్మద్ కైఫ్
ఆసియా కప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీలంకలోని పల్లెకెలే వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
భారతదేశ మసాలా దినుసుల చరిత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు
ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు అందులో యాక్షన్, కామెడీ, రొమాన్స్ లాంటివి లేకపోతే సినిమాలో మసాలా తగ్గిందని అంటారు.
LPG Cylinder Price: గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.150 తగ్గింపు
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి.
G-20 SUMMIT- 2023: నాల్గోసారి భారత్ రానున్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్
అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ భారత్ రానున్నారు. దిల్లీ వేదికగా త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన జీ-20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు.
ట్రంప్ జార్జియా ఎన్నికల కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయిస్తాం: న్యాయమూర్తి మెకాఫీ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జార్జియా ఎన్నికల కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు గురువారం న్యాయమూర్తి మెకాఫీ తెలిపారు.
'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'.. లాభమా, నష్టమా?
భారత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో కీలక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలను చేస్తోంది.
మీకు సలాడ్స్ అంటే ఇష్టమా? ఈ వెరైటీ సలాడ్స్ ఒకసారి ట్రై చేయండి
ఒకప్పుడు సలాడ్స్ సైడ్ డిష్ గా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రధాన ఆహారంగా మారిపోయింది. రంగు రంగుల కలర్లు, మంచి మంచి సువాసనలు సలాడ్స్ ని ప్రధాన ఆహారంగా మార్చేశాయి.
"సాధ్యమైనంత వరకు ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాం": ఇండియా బ్లాక్ రిజల్యూషన్
ముంబైలో మూడవ సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన 13 మంది సభ్యులతో కూడిన కేంద్ర సమన్వయ కమిటీని ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రానున్న 3 రోజుల్లో వానలే వానలు
తెలుగు రాష్ట్రాలకు, భారత వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 3 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనుంది.
ఖుషి మూవీ రివ్యూ: ప్రేక్షకులను విజయ్ దేవరకొండ ఖుషి చేసాడా?
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, వెన్నెల కిషోర్, మురళీశర్మ, రోహిణి తదితరులు
గన్నవరం వైసీసీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్.. కిమ్స్లో చికిత్స
ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి ఆయన అస్వస్థకు గురి కావడంతో రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చేర్పించారు.
Aditya-L1 Mission: ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభం
అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సత్తా చాటుతోంది. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.
టైగర్ నాగేశ్వరరావు: ఏక్ దమ్ అంటూ మొదటి పాట రిలీజ్ పై అప్డేట్ ఇచ్చేసారు
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.
బిహార్లో దారుణం.. ఆస్పత్రిలో రోగిపై తుపాకీ కాల్పులు
బిహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోకి చొరబడిన ఓ ఆగంతకుడు రోగిపై ఘోరంగా కాల్పులు జరిపిన ఘటన ఆర్రాహ్ పట్టణంలో జరిగింది.
జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మాజీ ఎంపీకి జీవిత ఖైదు విధింపు
బిహార్ జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)పార్టీకి చెందిన మహారాజ్గంజ్ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్కు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ISRO: రేపు ఉదయం 11. 50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. ప్రత్యేక పూజలు చేసిన ఇస్రో ఛైర్మన్
ఆపరేషన్ ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఈ భారీ మిషన్ సన్నద్ధమైంది.
దేశంలో మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ
దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
Food: విదేశీయులు ఎక్కువగా ఇష్టపడే భారతదేశ వంటకాలు ఇవే
భారతదేశ ఆహార సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు తెచ్చుకున్నాయి. భారతదేశంలో ఎన్నో రకాల వంటకాలు మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం విదేశీయులకు నచ్చే మన వంటకాలు ఏంటో తెలుసుకుందాం.
Asia Cup: సచిన్ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
ఆసియా కప్ 2023 టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచులు జరిగిపోయాయి.
పర్యావరణ చట్టాలను బలహీనపరిచేందుకు వేదాంత రహస్య లాబీయింగ్ ప్రచారాన్ని నిర్వహించింది: OCCRP
అదానీ గ్రూప్ కంపెనీల తర్వాత OCCRP ఇప్పుడు వేదాంత గ్రూప్ ను టార్గెట్ చేసింది.
స్కామ్ 2003: నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంపై వస్తున్న సిరీస్ గురించి ఆసక్తికరమైన విషయాలు
స్టాక్ మార్కెట్ విషయంలో హర్షద్ మెహతా స్కామ్ గురించి స్కామ్ 1992 సినిమా వచ్చిందన్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అంతర్జాతీయ క్రికెట్లోకి ట్రాన్స్జెండర్.. కెనడా ఉమెన్స్ టీ20 జట్టులో చోటు
అంతర్జాతీయ క్రికెట్లోకి మొట్టమొదటి సారిగా ట్రాన్స్ జెండర్ అడుగుపెట్టింది. కెనడా ఉమెన్స్ టీ20 జట్టులో ట్రాన్స్ జెండర్ కి అవకాశం లభించింది.
ప్రశాంతంగా ముగిసిన అమర్నాథ్ యాత్ర.. ఈసారి ఎంతమంది మంచులింగాన్ని దర్శించుకున్నారో తెలుసా
ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర గురువారం ముగిసింది.దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల్లోని మంచు శివలింగం యాత్ర జులై 1న మొదలై ఆగస్ట్ 31న ముగిసింది.
మణిపూర్లో భీకర కాల్పులు.. 8 మంది మృతి, భారీగా పేలుడు పదర్థాలు స్వాధీనం
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్ల మధ్య భీకర ఎన్కౌంటర్లో జరిగింది. ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
ఖుషి సినిమా ఓటీటీ డీల్స్: ఏ ఫ్లాట్ ఫామ్ లో, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి చిత్రం ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రీమియర్స్ చూసిన నెటిజన్లు ఖుషి సినిమాపై పాజిటివ్ అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నారు.
Tesla: 2023 టెస్లా మోడల్ 3 డిజైన్లో సరికొత్త మార్పులు
దిగ్గజ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కార్లు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యం పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
హైదరాబాద్ వేదికగా కీలక సీడబ్ల్యూసీ సమావేశాలు.. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం గురి
తెలంగాణపై ఏఐసీసీ(అఖిల భారత జాతీయ కాంగ్రెస్) ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్ వేదికగా నిర్వహించనుంది.
Toyota: హైదరాబాద్లో టయోటా రుమియన్ ఆన్రోడ్ ప్రైజ్ ఎంతంటే?
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టయోటా ఇటీవలే రుమియన్ ఎంపీవీని లాంచ్ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ తేదీ ఫిక్స్?
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది
సెప్టెంబర్ 18-22 మధ్య ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పార్లమెంట్లోనే స్పెషల్ సెషన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రి లక్నోనివాసం వద్ద యువకుడి మృతదేహం.. మంత్రి కొడుకుపైనే అనుమానాలు
ఉత్తర్ప్రదేశ్ లోని లక్నోలో శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ నివాసం వద్ద ఓ యువకుడు కాల్చి చంపబడ్డాడు.
స్ట్రీట్ ఫుడ్: భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో నోరూరించే చిరుతిళ్ళు ఇవే
భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఫేమస్. సాయంకాలం పూట రోడ్డు మీద వెళ్తుంటే రకరకాల వెరైటీలు గల స్ట్రీట్ ఫుడ్స్ సువాసనలు మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి.
ఆసియా కప్లో టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులివే!
ఆసియా కప్ 2023లో దయాదుల పోరుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శనివారం కాండీ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
చంద్రబాబు నాయుడుకు ఆదాయపు పన్ను నోటీసు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఆదాయపుపన్నుశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఖుషి ట్విట్టర్ రివ్యూ: విజయ్ దేవరకొండ ఈసారి హిట్టు కొట్టాడా?
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖుషి, ఈరోజు థియేటర్లలో విడుదలైంది.
సెప్టెంబర్ 1న Garena Free Fire Max కోడ్లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది.
ముంబై : ఇవాళ రెండో రోజు కొనసాగనున్న ఇండియా కూటమి కీలక సమావేశం
ముంబైలో ఇవాళ మరోసారి ఇండియా కూటమి భేటీ కానుంది. గ్రాండ్ హయత్ హోటల్లో జరుగుతున్న రెండో రోజు సమావేశంలో 28 బీజేపీయేతర పార్టీలు పాల్గొననున్నాయి.
పాకిస్థాన్: రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!
పాకిస్థాన్ లో పెరుగుతున్నవిద్యుత్ ఛార్జీల నిరసనల మధ్య,దేశంలో పెట్రోలు,డీజిల్ ధరలు చరిత్రలో మొదటిసారిగా రూ.300 మార్క్ను దాటాయి.