LOADING...

08 Sep 2023


దేశంలోనే అతికొద్దిమంది నిజాయితీ నేతల్లో చంద్రబాబు ఒకరు: ఎంపీ కేశినేని

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోనే అతికొద్ది మంది నిజాయితీ గల నేతల్లో చంద్రబాబు ఒకరని ఆయన అన్నారు.

G-20 డిక్లరేషన్ రెడి, ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత పూర్తిగా వెల్లడిస్తాం - షెర్పా అమితాబ్ కాంత్

G-20 శిఖరాగ్ర సమానేశాలకు దిల్లీ డిక్లరేషన్ రెడి అయ్యింది. ఈ మేరకు ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత త్వరలోనే ఇందులోని అంశాలను వెల్లడిస్తామని జీ-20 భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేయనున్న బీజేపీ

ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కమల దళం వ్యుహాత్మకంగా అడుగులు వేస్తుంది.

జుట్టుకు మాత్రమే కాకుండా చర్మానికి సంరక్షణ అందించే కొబ్బరి నూనె ప్రయోజనాలు 

జుట్టుకు కొబ్బరి నూనె పెట్టుకోవడం మర్చిపోతే పెద్దలు గుర్తుచేసి మరీ కొబ్బరినూనె కచ్చితంగా పెట్టుకోవాలని చెబుతారు.

దిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్యం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట

దిల్లీ లిక్కర్ కుంభకోణంలో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్రూవర్ గా మారడం సంచలనంగా మారింది.

World Cup 2023: వన్డే ప్రపంచ కప్ మ్యాచులకు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ.. రిఫరీగా భారత మాజీ పేసర్ 

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం చాలా దేశాలు 15 మంది సభయులతో కూడిన బృందాన్ని ప్రకటించాయి.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనున్న భారత్ : డెలాయిట్‌

భారత్ సంపన్న దేశంగా మారబోతోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, చైనా సరసన నిలవనుంది.

G-20 సమావేశం: భారత ప్రతిపాదిత శిలాజ ఇంధన విధానాన్ని వ్యతిరేకిస్తున్న చైనా, సౌదీ

G-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా భారతదేశం ప్రతిపాదించిన శిలాజ ఇంధన పద్ధతిని చైనా, సౌదీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు కఠిన వైఖరి అవలింభించనున్నాయి.

మార్క్ ఆంటోనీ సాంగ్ అప్డేట్: తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టిన విశాల్ 

తెలుగు వాడైన విశాల్, తమిళంలో హీరోగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం విశాల్ నుండి మార్క్ ఆంటోనీ సినిమా రాబోతుంది.

10వేల అడుగుల ఎత్తులో G20 జెండాతో IAF అధికారి అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్

జీ 20 శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని దిల్లీ ముస్తాబైంది. ప్రపంచ దేశాల నాయకులకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే దేశాధినేతలు దిల్లీకి చేరుకున్నారు.

వినాయక చవితి రేసు నుండి తప్పుకున్న చంద్రముఖి 2: జవాన్ సినిమానే కారణం? 

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ నటించిన చంద్రముఖి 2 సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదలవుతుందని మేకర్స్ వెల్లడి చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.

2023 Hyundai i20 : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర, బుకింగ్స్ వివరాలివే!

ఆటో మొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా హ్యుందాయ్ ఐ20కి ఫేస్ లిస్ట్ వర్షెన్ తీసుకొచ్చింది. ఇప్పటికే మోడల్‌ను మార్కెట్ లో లాంచ్ చేసింది.

ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు-2023 ప్రారంభం.. ఎప్పట్నుంచో తెలుసా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 24కి ఆరు నెలల గడువు తీరిపోనుంది. ఈ మేరకు ప్రతీ ఆరు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.

స్వయంభు: యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి వియత్నాం వెళ్తున్న నిఖిల్ 

కార్తికేయ 2 సినిమా తర్వాత హీరో నిఖిల్ పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే పాన్ ఇండియా సబ్జెక్టులని ఎంచుకుంటున్నాడు.

Google Pixel 8: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్స్ లాంచ్.. ధర ఎంతంటే?

గూగుల్ తన పిక్సెల్ 8 సిరీస్ ఫోన్ల లాంచ్ కు సిద్ధమైంది. భారత్ లోనూ ఈ ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమైంది.

సతీసమేతంగా దిల్లీకి చేరిన రిషి సునక్​కు ఘన స్వాగతం​.. పర్యటన తనకెంతో స్పెషల్​ అన్న ఇంగ్లీష్ ప్రధాని

బ్రిటన్​ ప్రధాన మంత్రి రిషి సునక్​ మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సునక్ దంపతులకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అశ్విని కుమార్​ చౌబే ఘనంగా స్వాగతం పలికారు.

Labuschange : సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి అరుదైన రికార్డును సాధించిన మార్నస్‌ లబుషేన్‌ 

ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు వరుస విజయాలతో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.

నాసా సృష్టించిన అద్భుతం: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి 

అంగారక గ్రహం మీదకు మనుషులను పంపించేందుకు నాసా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

Jasprit Bumrah: పాక్‌తో మ్యాచ్.. టీమిండియా జట్టుకు గుడ్ న్యూస్

ఆసియా కప్ 2023లో మరోసారి దయాదుల పోరుకు సమరం అసన్నమైంది. సూపర్-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

రష్మిక మందన్న లీక్స్: పుష్ప 2 సెట్స్ నుండి ఇంట్రెస్టింగ్ ఫోటోను బయటపెట్టిన శ్రీవల్లి 

రష్మిక మందన్న ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. పుష్ప సినిమాలో శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్న పాన్ ఇండియా లెవెల్ లో ఎంతగానో పేరు తెచ్చుకుంది.

చంద్రబాబు వ్యూహంతో తెలుగుదేశంలో జోష్.. కడపలో మహిళా అభ్యర్థికి టీడీపీ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ కొత్త ఇంఛార్జీలను ప్రకటించింది.

భ్రమయుగం: ఒక్క పోస్టర్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రకంపనలు సృష్టించిన మమ్ముట్టి 

మలయాళం స్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఉప ఎన్నికల్లో భాజపా హవా.. మూడు చోట్ల ఆధిక్యం 

త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలోని ధన్‌పూర్,బోక్సానగర్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఆంధ్రప్రదేశ్ సర్కారు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఇంటింటికీ ఆరోగ్య సర్వేను చేపట్టబోతోంది.ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ప్రకటన చేశారు.

MS Dhoni : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోని.. వీడియో వైరల్

యూఎస్ ఓపెన్ టెన్నిస్ మ్యాచులు చూసేందుకు వెళ్లిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అరుదైన ఆహ్వానం అందింది.

G-20 Summit : ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్.. 15 ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్న ప్రధాని మోదీ

G-20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుస ద్వైపాక్షిక చర్చలు చేయనున్నారు. ఈ మేరకు మొత్తంగా 15 రౌండ్ల చర్చలు చేయనున్నారని కేంద్రం వెల్లడించింది.

మణిపూర్‌లో మళ్ళీ హింస: భద్రతా బలగాలు,సాయుధులకు మధ్య కాల్పులు

మణిపూర్‌ తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు,సాయుధ సిబ్బంది మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

Rohan Bopanna: గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో రోహన్ బోప్పన్న ప్రపంచ రికార్డు 

గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో రోహన్ బోపన్న కొత్త చరిత్రను లిఖించాడు. గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత వృద్ధ ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

షారుక్ ఖాన్ జవాన్ సినిమాకు బంగ్లాదేశ్ లో లైన్ క్లియర్ 

షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా విడుదలకు బంగ్లాదేశ్ లో అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న గోల్డ్‌మ్యాన్ సాచ్స్.. వారిని తొలగించేందుకు రంగం సిద్ధం 

ప్రముఖ అమెరికన్ ప్రముఖ బహుళజాతి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ పవర్‌హౌస్ గోల్డ్‌మన్ సాచ్స్ ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది.ఆర్థిక మాంద్యం నేపథ్యంలో భారీగా ఉద్యోగాలపై కోత విధించనుంది.

భారత్ సరైన పనే చేసింది: రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత కేంద్రం వైఖరికి మాజీ ప్రధాని మద్దతు  

భారతదేశం"తన సార్వభౌమత్వం,దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి మంచి పనిచేసిందని,అదే సమయంలో శాంతి శాంతిస్థాపన ఆవశ్యకతను ప్రస్తావించింది"అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.

రూల్స్ రంజన్ ట్రైలర్: కామెడీతో చక్కిలిగింతలు పెట్టడానికి వస్తున్న కిరణ్ అబ్బవరం 

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. రాతినం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది.

US Open 2023 : ఫైనల్‌కు దూసుకెళ్లిన అరీనా సబలెంకా

2023 యూఎస్ ఓపెన్‌లో అరీనా సబలెంకా అద్భుత ఫామ్‌తో చెలరేగుతోంది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో మాడిసన్ కీస్‌ 0-6, 7-6(1), 7-6(5)తో అరీనా సబలెంకా చిత్తు చేసింది. దీంతో సబలెంకా ఫైనల్‌కు అర్హత సాధించింది.

ప్రపంచ దేశాధినేతలకు కనీవినీ ఎరుగని రీతిలో ఆతిథ్యం.. మమతా, నితీశ్ హాజరయ్యే అవకాశం

G- 20 సదస్సుకు సర్వం ముస్తాబైంది. విదేశీ అతిథులకు అద్భుతమైన ఆతిధ్యం ఇచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఏర్పాటు చేశారు.

Hair care: గడ్డంలో చుండ్రును పోగొట్టే ఇంటి చిట్కాలు మీకోసమే 

సాధారణంగా జుట్టులో చుండ్రు ఏర్పడడం సహజమే, కానీ మగవాళ్ళలో కొన్ని కొన్ని సార్లు గడ్డంలో కూడా చుండ్రు ఏర్పడుతుంది. ఈ కారణంగా గడ్డంలో దురద కలగడం వంటి సమస్యలు వస్తాయి.

వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ బ్లాక్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? 

ప్రముఖ ఆటో మొబైల్ జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ యూకేలో గోల్ప్ బ్లాక్ ఎడిషన్ వెహికల్ ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.33.23 లక్షలు ఉండనుంది.

Sanatana Dharma Row:రావణుడు,కంసుడు సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టడంలో విఫలమయ్యారు.. సనాతన ధర్మంపై ఆదిత్యనాథ్

సనాతన ధర్మంపై గతంలో జరిగిన అనేక దాడులు ఎటువంటి నష్టాన్ని కలిగించలేకపోయాయని,ఈరోజు కూడా శక్తి ఆకలితో ఉన్న"పరాన్నజీవి" ద్వారా ఎటువంటి హాని జరగదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

G-20 సదస్సుకు వేళాయే.. నేడు దిల్లీకి ప్రపంచ దేశాధినేతల రాక

G-20 శిఖరాగ్ర సమావేశానికి వేళైంది. సదస్సులో పాల్గొనేందుకు అగ్ర దేశాధినేతలు, ఆహ్వాన దేశాల ప్రతినిధులు శుక్రవారం వరుసగా భారత్‌ చేరుకోనున్నారు.

ఉపపోరు: 6 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, మధ్యాహ్నం వరకు ఫలితాలు

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మేరకు ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

గుండెపోటుతో కన్నుమూసిన తమిళ నటుడు జి మరిముత్తు 

తమిళ నటుడు, దర్శకుడు జి మరిముత్తు ఈరోజు ఉదయం 8:30గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు.

Tata Nexon EV facelift : సరికొత్తగా టాటా నెక్సాస్ ఈవీ.. ఫేస్ లిఫ్ట్ వర్షెన్ డిజైన్, మోడల్‌లో మార్పులు 

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీకి ఫేస్ లిఫ్ట్ వర్షెన్ ను తాజాగా ఆవిష్కరించింది.

టైగర్ నాగేశ్వరరావు సినిమాను ఆపాలంటూ స్టూవర్ట్ పురం ప్రజల నిరసన.. విజయవాడలో దీక్ష 

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు సినిమాకు అనేక అడ్డంకులు తగులుతున్నాయి.

'హీరో కిమ్ కున్ ఓకే' అంటే ఏమిటి?.. అమెరికా నావికా శక్తిని ఎదుర్కోవడానికి ఉత్తర కొరియా కొత్త అణు జలాంతర్గామి

ఉత్తరకొరియా కొత్త వ్యూహాత్మక అణుదాడి జలాంతర్గామిని ప్రారంభించిందని ఉ.కొరియా న్యూస్‌ ఏజెన్సీ శుక్రవారం నివేదించింది.

నేడు దిల్లీ వేదికగా మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇవాళ దిల్లీ చేరనున్నారు. ఈ మేరకు గురువారం అమెరికాలో గురువారం బయల్దేరిన బైడెన్, శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు దిల్లీ చేరుకోనున్నారు.

Wrold Cup 2023: 2019, 2023 ప్రపంచ కప్ జట్టుకి భారత జట్టులో మార్పులివే!

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టేబుల్ టాపర్ గా నిలిచిన భారత్, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలై ఇంటిదారి పట్టింది.

వరల్డ్ ఫిజియోథెరపీ డే 2023: ఫిజియోథెరపీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

ప్రతీ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన వరల్డ్ ఫిజియోథెరపీ డే ని జరుపుకుంటారు. ఫిజియోథెరపీ ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు ఈ రోజును జరుపుతారు.

ఉత్తరమాలిలో పడవ, సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి.. 64 మంది మృతి 

ఉత్తర మాలిలోని నైజర్ నదిపై గురువారం ఆర్మీ బేస్, ప్రయాణీకుల పడవపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 64 మంది మరణించారని మాలియన్ అధికారి ఒకరు తెలిపారు.

శ్రీమంతుడు యూట్యూబ్ వ్యూస్: మహేష్ బాబు నటించిన సినిమాకు తిరుగులేని రికార్డ్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం 2015లో విడుదలై మంచి విజయం అందుకుంది.

సెప్టెంబర్ 8న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి? 

బీజేపీ,జనతాదళ్(సెక్యులర్)2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో చేతులు కలపడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

07 Sep 2023


 G-20 సమావేశం సన్నాహాలపై ప్రధాని మోదీ సమీక్ష.. కేంద్రమంత్రులకు దిశానిర్దేశం

భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G-20 శిఖరాగ్ర సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ మేరకు ప్రధాని మోదీ పర్యవేక్షించనున్నారు.

Einstein Brain: ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఐన్ స్టీన్ బ్రెయిన్ పేరుతో వర్చువల్ ప్రోడక్ట్!

ఆన్‌లైన్‌లో ఐన్‌స్టీన్ బ్రెయిన్.. దీన్ని కొంటే తెలివైన వారు అవుతారని చైనా వెబ్‌సైట్ త‌బావు అనే పేరుతో వ‌ర్చువ‌ల్ ప్రోడ‌క్ట్‌ను అమ్మకానికి పెట్టారు.

ఏపీలో ఆదర్శ వివాహం.. కుమార్తెకు దగ్గరుండి పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో కులాంతర వివాహాం జరిగింది.

ఉపాధి కోసం ఫ్యాక్టరీ అడిగితే.. చంద్రయాన్-4 ద్వారా పైకి పంపిస్తామన్న సీఎం

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఓ మహిళను అవమానించారు. అంతటితో ఆగకుండా బహిరంగ సభలో ఆమెపై వ్యంగాస్త్రాలను విసిరారు.

ఎమ్మెల్యేలకు మమతా బెనర్జీ బంపర్ బొనాంజా.. ఒక్కొక్కరి జీతం దాదాపు రూ.40 వేలు పెంపు

పశ్చిమ బెంగాల్‌ ఎమ్మెల్యేలకు నెలకు రూ.40 వేల చొప్పున జీతం పెంచుతున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.

ODI World Cup: వన్డే ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్.. తెలుగోడికి చోటు!

భారత్ వేదికగా అక్టోబర్ 5న వన్డే ప్రపంచ కప్ సమరం మొదలు కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే చాలా జట్లు 15 మందితో కూడిన జట్లను ప్రకటించాయి.

యూపీఐ పేమెంట్స్ మరింత సులువు.. వాయిస్ మెసేజ్‌తో చెల్లింపులు!

యూపీఐ వినియోగదారులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా కొత్త సర్వీసులను అందుబాటులో తెచ్చింది. వీటి ద్వారా డిజిటల్ చెల్లింపులు సులభంగా చేయొచ్చు.

తెలంగాణలో కాంగ్రెస్‌-సీపీఐ చర్చలు సఫలం.. సీపీఐ, సీపీఎంలకు ఎన్ని టిక్కెట్లో తెలుసా 

తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

వైరల్ వీడియో: గన్స్ ఎలా వాడాలో ట్రైనింగ్ తీసుకుంటున్న కమల్ హాసన్ 

లోక నాయకుడు కమల్ హాసన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.

ప్రధానిపై సీఎం స్టాలిన్ ఫైర్.. తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అంటూ నిలదీత

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మం'పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపాయి.ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు.

కుంకుడు కాయల వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి 

కుంకుడు కాయలు అనగానే మనందరికీ జుట్టు సంరక్షణ గుర్తుకొస్తుంది.

US Open: క్వార్టర్ ఫైనల్‌లో జ్వెరెవ్‌ను మట్టికరిపించిన అల్కరాజ్.. హజరైన ఎంఎస్ ధోనీ 

యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మ్యాచుకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని హజరయ్యారు.

రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ మద్ధతు..వివక్ష ఉన్నంతవరకు అవి కొనసాగాల్సిందే 

రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

యాక్షన్ లోకి దిగిన పవన్ కళ్యాణ్: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతోంది.

World Cup 2023: వన్డే ప్రపంచ కప్‌లో టాప్ స్కోరర్ ఎవరో చెప్పేసిన జో రూట్

త్వరలో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 సమరం మొదలు కానుంది. ఇప్పటికీ చాలా జట్లు ఈ మెగా టోర్నీ కోసం జట్లను కూడా ప్రకటించేశాయి.

అల్లు అర్జున్ పుష్ప 2 మీ ఊహలకు అందదు: లీకైన వీడియో చెబుతున్న నిజం 

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజం, తగ్గేదేలే అన్న డైలాగ్ జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయాయి.

Jawa 42 Bobber బ్లాక్‌ మిర్రర్‌ బైక్‌ విడుదల.. ఇంజిన్‌లో మార్పులు!

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జావా మోటర్ సైకిల్స్ కొత్త Jawa 42 Bobber బైక్ టాప్ ఎండ్ వెర్షెన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

అమెరికాకు భారత్ గుడ్ న్యూస్.. G-20కి ముందు వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత 

G-20 శిఖరాగ్ర సమావేశానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాకు చెందిన పలు ఉత్పత్తులపై అదనపు సుంకాలను ఎత్తివేసేందుకు నిర్ణయించింది.

ఈ వారం ఓటీటీ వేదికగా సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు 

ప్రతీ వారం కొత్త కొత్త కంటెంట్ తో ఓటీటీ చానల్స్ తమ సబ్ స్క్రయిబర్లను అలరించడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ వారం కూడా సరికొత్త కంటెంట్ ని ఓటీటీ చానల్స్ తీసుకొస్తున్నాయి.

ఈ శతాబ్దం మనందరిది, పరస్పర సహకారంతోనే వృద్ధి, అభివృద్ధి - ప్రధాని మోదీ

ఇండోనేషియాలోని జకర్తాలో జరిగిన ఆసియాన్​ భారత్, తూర్పు ఆసియా సదస్సు ముగిసింది.

అదిరే ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310 వచ్చేసింది.. ధర ఎంతంటే?

టీవీఎస్ సంస్థ కొత్త అపాచీ ఆర్‌టీఆర్ 310 బైకును లాంచ్ చేసింది. ఇండియాతో పాటు బ్యాంకాక్ మార్కెట్లోనూ ఈ బైక్ ను లాంచ్ చేశారు.

G-20 SUMMIT : దిల్లీలో మూడు కూటముల ప్రపంచ అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం

దిల్లీ వేదికగా అతిపెద్ద శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా G-20 పేరు మోగిపోతోంది.

Data Privacy: వినియోగదారుల లైంగిక చర్యలను ట్రాక్ చేస్తున్న కార్లు  

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్‌లు డిజిటల్‌మయంగా మారుతున్న తరుణంలో డేటా ప్రైవసీపై ప్రముఖ సంస్థ బుధవారం ఆందోళనకర విషయాలు వెల్లడించింది.

ODI World Cup 2023: ఇషాన్ టు ఇన్ వన్ ప్లేయర్.. సంజు శాంసన్‌తో పోటీ లేదు!

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే టీమిండియాను జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.

రామబాణం: నాలుగు నెలల తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న గోపీచంద్ సినిమా 

ఈ మధ్యకాలంలో థియేటర్లో రిలీజైన నెల రోజుల్లోపే సినిమాలన్నీ ఓటీటీలో దర్శనమిస్తున్నాయి.

సలార్ పేరు మీద అర్చన: సినిమా మీద ప్రేమను చాటుకున్న ప్రశాంత్ నీల్ 

సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులందరి పేర్ల మీద అర్చన చేయించడం అందరికీ అలవాటుగా ఉంటుంది.

సనాతన ధర్మంపై డిఎంకె మంత్రి రాజా వివాస్పద వ్యాఖ్యలు 

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్నవేళ,డీఎంకే మంత్రి,ఎంపి ఎ రాజా గురువారం సనాతన ధర్మాన్ని పై వివాస్పద వ్యాఖ్యలు చేశారు.

Shahid Afridi: గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై మండిపడ్డ షాహిద్ అఫ్రిది.. ఎందుకంటే? 

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గంభీర్ మైదానంలో ఉన్నాడంటే అగ్రెసివ్‌గా తన ఆటతీరును ప్రదర్శిస్తాడు.

మోదీని ప్రశంసించిన అమెరికా సింగర్ మేరీ మిల్‌బెన్ 

G20లో ఆఫ్రికన్ యూనియన్‌ను పూర్తిస్థాయి సభ్యదేశంగా చేర్చాలన్న అమెరికా ప్రతిపాదనకు మద్దతునిచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని అయిన మేరీ మిల్‌బెన్ ప్రశంసించారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. అందుకే గుడిలోకి ప్రవేశించలేదంటూ మరో రగడ

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలోని ఓ హిందూ దేవాలయంలో తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.

మీ నోటికి కొత్త రుచిని అందించే నేపాలీ వంటకాలను ఒక్కసారి ప్రయత్నించండి 

సోషల్ మీడియా కారణంగా అన్ని దేశాల వంటలు పరిచయం అవుతున్నాయి.

Rahul Dravid: ప్రపంచ కప్ తర్వాత టెస్టుల్లో ద్రావిడ్‌ను కోచ్‌గా నియమించాలి

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీ భారత్ వేదికగా అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. ఈ టోర్నీని స్వదేశంలో నిర్వహిస్తుండటంతో టీమిండియాపై భారీ అంచనాలున్నాయి.

ఖుషి కలెక్షన్లు: 2023లో అత్యధిక వసూళ్ళు అందుకున్న చిత్రంగా రికార్డు 

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

'అవినీతి నుండి దృష్టి మరల్చడానికే నా వ్యాఖ్యలను ఆయుధంగా మార్చుకున్నారు': సనాతన వివాదంపై ఉదయనిధి స్టాలిన్  

'సనాతన ధర్మాన్ని నిర్మూలించండి'అన్న తన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటానని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.

G-20 సమావేశం: ప్రపంచ దేశాధినేతల బస ఇక్కడే..ఏ హోటల్లో ఎవరు ఉంటారో తెలుసా

దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10న జరగనున్న G-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు భారత్ రానున్నారు.

Shakib Al Hasan: అరుదైన ఘనత సాధించిన షకీబ్ అల్ హసన్.. మూడో ఆటగాడిగా! 

ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనతను సాధించాడు.

Food: ఐదేళ్ళ లోపు పిల్లలు తినకూడని ఆహరాలు తెలుసుకోండి. 

ఐదేళ్ల లోపు పిల్లలకు పోషకాహారం తప్పకుండా అందించాలి. పిల్లలు ఎదగడానికి సరైన ఆహారం అందించడం చాలా ముఖ్యం.

భారతదేశం సన్ మిషన్ ఆదిత్య-L1 పంపిన భూమి,చంద్రుని చిత్రాలు 

భారతదేశం ప్రతిష్టాత్మక స్పేస్‌క్రాఫ్ట్ మిషన్, ఆదిత్య-ఎల్ 1, ఈ రోజు భూమి,చంద్రుడు చిత్రాలను పంపింది.

తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి..17మంది మృతి.. కీవ్‌ను బ్లింకెన్‌ సందర్శించినప్పుడే ఘటన 

తూర్పు ఉక్రెయిన్‌లో రద్దీగా ఉండే బహిరంగ మార్కెట్‌పై రష్యా క్షిపణి దాడి చేయడంతో కనీసం 17 మంది మరణించాగా,మరో 32మంది గాయపడ్డారు.

US Open semis: ఆండ్రీ రెబ్లెవ్‌ను మట్టికరిపించిన డానియల్ మెద్వెదేవ్

యూఎస్ ఓపెన్‌లో రష్యన్ స్టార్ ఆటగాడు డానియన్ మెద్వెదేవ్ అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు. వరుస సెట్లలో ఆండ్రీ రెబ్లవ్ ను డానియల్ మెద్వెదేవ్ చిత్తు చేశాడు.

ఇండోనేషియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం.. ఆసియాన్-భారత్ సదస్సులో కీలక ప్రసంగం 

ఆసియాన్-భారత్, 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలు ఇండోనేషియాలో జరుగుతున్నాయి. ఈ మేరకు సదస్సుకు హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రాంతీయ సంబంధాలపై ప్రసంగించారు.

అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్: త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని దర్శకుడి కామెంట్స్ 

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమాను దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయిన జవాన్ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

'సనాతన' వ్యాఖ్యలపై స్టాలిన్ కుమారుడిని కొట్టడానికి రూ.10 లక్షలు: హిందూ సంస్థ పోస్టర్

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ద్రవిడ మున్నేట్ర కజగం(డిఎంకె) నాయకుడు,తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను చెంపదెబ్బ కొడితే 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హిందూ సంస్థ జన జాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థప్రకటించడమే కాకుండా పోస్టర్లను కూడా అంటించింది.

Top Selling Cars August: 2023 అగస్టు నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

భారత ఆటో మొబైల్ మార్కెట్లో కార్ల విక్రయాలు జోరందుకున్నాయి. ఆగస్టు నెలలో హుందాయ్ కెట్రా, టాటా పంచ్ ఎస్‌యూవీ లు అత్యధికంగా సేల్ అవ్వగా.. మారుతీ సుజుకీ, మారుతి స్విప్ట్ కార్లు మాత్రం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచాయి.

మెనోపాజ్ సమయంలో బరువు పెరుగుతున్నారా? తగ్గించుకోవడానికి చేయాల్సిన పనులేంటో తెలుసుకోండి 

మహిళల వయసు నలభై దాటిపోతుంటే వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో శరీర బరువు పెరుగుతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

పేరు మార్పు అభ్యర్థనలు వచ్చినప్పుడు పరిశీలిస్తాం: ఐక్యరాజ్యసమితి

G20 ఆహ్వాన పత్రికలో 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌'పేరిట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అన్ని పక్షాలకు ఆహ్వానాలు అందడంతో దేశం పేరుపై రాజకీయ వివాదం మొదలైంది.

బైడెన్ కోసం మూడెంచల భారీ భద్రత.. భారత రోడ్లపై పరుగులు తీయనున్న బీస్ట్

ప్రతిష్టాత్మకమైన G-20 దేశాల శిఖరాగ్ర సమావేశం శని,ఆదివారాల్లో జరగనుంది.ఈ మేరకు 20 మంది దేశాధినేతలు ఈ కీలక సదస్సుకు హాజరుకానున్నారు.

Arina Sabalenka: యూఎస్ ఓపెన్‌లో రికార్డు సృష్టించిన అరీనా సబలెంకా

2023 యూఎస్ ఓపెన్‌లో అరీనా సబలెంకా ఓ అరుదైన రికార్డును సాధించింది. చైనాకు చెందిన జెంగ్ క్విన్‌వెన్‌ను 6-0, 6-4 తేడాతో అరీనా సబలెంకా ఓడించి రికార్డు క్రియేట్ చేసింది.

జవాన్ ట్విట్టర్ రివ్యూ: షారుక్ ఖాన్ వరుసగా రెండవ హిట్ అందుకున్నాడా? 

షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జవాన్.

చంద్రుడిపైకి రాకెట్ ను ప్రయోగించిన జపాన్.. వచ్చే ఏడాది జాబిల్లిపైకి చేరే అవకాశం

జపాన్ తన మొదటి మూన్ ల్యాండర్ రాకెట్‌ SLIMను ఆ దేశ అంతరిక్ష సంస్థ గురువారం ప్రయోగించింది.

సెప్టెంబర్ 7న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే? 

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ ప్రీమియర్లు పడిపోవడంతో టాక్ బయటకు వచ్చేసింది.

Sanatan Dharma row:ఉదయనిధి స్టాలిన్‌పై 'జెనోసైడ్' అంటూ ట్వీట్.. అమిత్ మాల్వియాపై ఎఫ్‌ఐఆర్

డీఎంకే అధినేత,తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై చేసిన ట్వీట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది.