19 Aug 2023
జీ20 ఈవెంట్ను మణిపూర్లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్
మణిపూర్లో శాంతి నెలకొంటుందని చెంబుతున్న కేంద్రం ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో జీ20 ఈవెంట్ను ఎందుకు నిర్వహించడం లేదని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.
యాంకర్ అనసూయకు ఏమైంది.. వెక్కి వెక్కి ఏడుస్తూ ఎమోషనల్ పోస్టు
ఎప్పుడు సోషల్ మీడియాలో సరదాగా ఉండే ఉంటే యాంకర్ అనసూయ కన్నిటీ పర్యంతమయ్యారు. ఆన్లైన్లో నెగెటివిటీ వల్ల తాను మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నానంటూ, ఏడస్తూ ఉన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోన్టు చేసింది.
ఐర్లాండ్ సిరీస్పై కన్నేసిన భారత్.. రెండో మ్యాచ్లో కీలక ఆటగాడి స్థానంలో పేసర్కు అవకాశం!
ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టు టీ20 సిరీస్పై కన్నేసింది. ఇప్పటికే మూడు మ్యాచుల సిరీస్లో 1-0 అధిక్యంలో ఉన్న టీమిండియా, రెండో టీ20ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
ఆఫీసుకు రాకుంటే కఠిన చర్యలు తప్పవు; ఉద్యోగులకు మెటా హెచ్చరిక
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులకు మార్క్ జూకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా కీలక హెచ్చరికలు జారీ చేసింది.
Prithvi Shaw: ముంబైకి భారీ షాక్.. ఆ రెండు టోర్నీలకు పృథ్వీషా దూరం..!
దేశవాళీ ట్రోఫీలకు ముందు ముంబై జట్టుకు భారీ షాక్ తగిలింది. వన్డే కప్లో ఫామ్ లోకి వచ్చిన ఓపెనర్ పృథ్వీ షా గాయం కారణంగా కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల నుంచి వైదొలినట్లు తెలుస్తోంది.
మామా కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్.. నాగార్జునసాగర్లో సందడి చేసిన ఐకాన్ స్టార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నల్గొండలో శనివారం సందడి చేశారు.
సింగిల్ ఛార్జింగ్తో 600 కిలోమీటర్లు.. కొత్త ఈవీని విడుదల చేసిన ఆడి ఇండియా!
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ దేశీయ మార్కెట్లో దూసుకెళ్తుతోంది. ఆ సంస్థ సరికొత్త ఈవీ మోడల్స్ ను మార్కెట్లోకి పరిచయం చేసింది.
హైదరాబాద్: ముషీరాబాద్లో స్క్రాప్ యార్డులో పేలుడు; వ్యక్తికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ ముషీరాబాద్లోని స్క్రాప్ యార్డులో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Virat Kohli : విరాట్ కోహ్లీకి గిఫ్ట్గా డైమండ్ బ్యాట్..ధర ఎంతంటే..?
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగాచ చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో కూడా అత్యధిక ఫాలోవర్లను సాధించి టాప్లో కొనసాగుతున్నాడు.
Elon Mask: ట్విట్టర్ 'X'లో మరో మార్పు.. ఆ ఫీచర్కు గుడ్ బై చెప్పిన మస్క్
ట్విట్టర్(ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు మరో షాకిచ్చారు. 'ఎక్స్' ఫ్లాట్ఫాంలో అకౌంట్లను బ్లాక్ చేసే ఫీచర్కు గుడ్ బై పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ ఆప్షన్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, అందుకనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పాంగాంగ్ సరస్సుకు రాహుల్ గాంధీ బైక్ రైడ్; స్టైలిష్ లుక్లో కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ రైడ్ చేస్తూ కొత్తగా కనిపించారు. స్టైలిష్ లుక్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారారు.
మిరియాల వల్ల ఇన్ని ఉపయోగాలా.. రోజూ తీసుకుంటే ఈ వ్యాధులు దరిచేరవు..!
మిరియాలను ప్రతిరోజూ ఆహరంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Steel bridge: హైదరాబాద్లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరిట నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని శనివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఆయుష్మాన్ భారత్పై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంసలు
భారత్లో అమలవుతోన్న ఆరోగ్య పథకాలు, వైద్య సేవలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు వర్షం కురిపించింది. భారత్లో ఆరోగ్య విధానాలు అద్భుతంగా ఉన్నాయంటూ డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అన్నారు.
16-18 ఏళ్ల మధ్య ఏకాభిప్రాయ సెక్స్ నేరామా? కాదా? కేంద్రాన్ని సమాధానం కోరిన సుప్రీంకోర్టు
16-18 ఏళ్ల వయస్సు గల యువతీ, యువకుల మధ్య జరిగే ఏకాభ్రిప్రాయ సెక్స్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Jasprit Bumrah: కెప్టెన్గా మరెవరకీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసిన బుమ్రా.. తొలి క్రికెటర్గా అరుదైన ఘనత
టీమిండియా స్పీడ్ స్టార్ జస్పిత్ బుమ్రా తన రీఎంట్రీ మ్యాచులో రికార్డును సాధించారు. కెప్టెన్గా మరెవరకీ సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయడం విశేషం. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచులో తాను వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక ధనవంతులు మన తెలుగోళ్లే
తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్, వైసీసీకి చెందిన సభ్యులు అత్యధిక ఆస్తుల విషయంలో దేశంలోనే టాప్గా ఉన్నారు. రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువపై ఏడీఆర్ సంస్థ ఇచ్చిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
భారీ వర్షాల వల్ల భారత్లో 2,038మంది మృతి; హిమాచల్లో తీవ్ర నష్టం
ఈ ఏడాది వర్షాకాలంలో వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడటంతో భారతదేశంలో మొత్తం 2,038 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం హోంశాఖ తెలిపింది.
గ్రాండ్గా బ్రహ్మానందం రెండో కుమారుడి పెళ్లి.. తరలివచ్చిన ప్రముఖులు
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమారుడు గౌతమ్ వివాహం హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది.
ఉన్మాదిగా మారి ఏడుగురు నవజాతి శిశువులను చంపిన నర్సు
నవజాత శిశువుల పట్ల ఓ నర్సు ఉన్మాదిగా వ్యవహరించింది. శిశువులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆమె ఆస్పత్రిలో ఎవరికి అనుమానం రాకుండా ఏడుగురు నవజాత శిశువులను చంపేసింది. ఇంగ్లండ్ లోని చెస్టర్ కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్పత్రిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఆగస్టు 19న Garena Free Fire Max కోడ్లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది.
Fire in train: తెలంగాణ ఎక్స్ప్రెస్, ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైళ్లలో మంటలు
ముంబై-బెంగళూరు మధ్య నడిచే ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.
IRE vs IND: తొలి టీ20లో భారీ వర్షం.. టీమిండియా విజయం
ఐర్లాండ్ తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచులో టీమిండియా రెండు పరుగుల తేడాతో గెలుపొందింది.
Heavy Rain in Delhi: దిల్లీలో భారీ వర్షం; రోడ్లన్నీ జలమయం
దిల్లీలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అలాగే గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్లో కూడా వర్షం తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం పడింది.
18 Aug 2023
పల్పిట్ రాక్స్ సందర్శించిన రాజమౌళి: ఫోటోలు వైరల్
బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చారు.
ఐమ్యాక్స్ ఫార్మాట్లో సలార్: కేవలం అక్కడ మాత్రమే?
ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం సలార్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆదిపురుష్ తీవ్రంగా నిరాశపరచటంతో తమ ఆశలన్నీ సలార్ మీదే పెట్టుకున్నారు.
భోళాశంకర్ నిర్మాతలకు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన చిరంజీవి?
మెహెర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా విడుదలైన భోళాశంకర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వేదాళం రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం, ఇప్పటి ప్రేక్షకులను ఆకర్షించలేదు.
2024లో మరోసారి అమేథీ బరిలో దిగనున్న రాహుల్.. ప్రకటించిన యూపీ కాంగ్రెస్ చీఫ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి అమేథీ బరిలో దిగనున్నారు. ఈ మేరకు ఉత్తర్ప్రదేశ్ పీసీసీ శుక్రవారం ప్రకటించింది. రాహుల్ ప్రస్తుతం వయనాడ్ నుంచి లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
రూ. 78,500 లకే స్టైలిష్ బైక్.. లాంచ్ చేసిన హోండా
హోండా మోటర్స్ లివో 2023 మోడల్ బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ డిస్క్ వేరియంట్, డ్రమ్ వేరియంట్ల రూపంలో లభించనుంది.
హిమాచల్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించండి: సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు
గత కొద్ది రోజులగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు హిమాచల్ప్రదేశ్,రాష్ట్రంలో ఇప్పటివరకు 74మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.ఈ క్రమంలోనే చాలా చోట్ల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.
హ్యుందాయ్ వెన్యూ సరికొత్త ఎడిషన్లో కిర్రాక్ ఫీచర్స్.. ధర ఎంతంటే..?
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హ్యుందాయ్ ప్రస్తుతం జోరు మీద ఉంది. ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఎస్యూవీలను ప్రవేశపెడుతూ సరికొత్త క్రేజ్ ను సంపాదించుకుంటోంది.
తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి.ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్: జాగ్రత్తగా ఉండాలంటున్న WHO
కోవిడ్ 19 సృష్టించిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశం కోవిడ్ 19 కారణంగా ఇబ్బందులు పడింది.
ద్యుతీ చంద్ కు భారీ షాక్.. డోప్ టెస్టులో విఫలమైనందుకు నాలుగేళ్లు నిషేధం
ఒడిశా రాష్ట్రానికి చెందిన భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ కు భారీ షాక్ తగిలింది.
చంద్రయాన్-3: చంద్రుడికి మరింత చేరువలో ల్యాండర్ మాడ్యూల్
చంద్రయాన్-3 చంద్రుడి మీదకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆల్రెడీ ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన సంగతి తెలిసిందే.
వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు బైబై.. జగన్ను అసెంబ్లీలోనే కలుస్తానని జోస్యం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ మేరకు ఆయా అధిష్టానాలకు షాకులు ఇస్తున్నారు.
Virat Kohli: కింగ్ కోహ్లీ ప్రస్థానానికి 15 ఏళ్లు.. రికార్డుల మోతతో అగ్రస్థానం
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటికి 15 ఏళ్లు పూర్తి అయింది. సరిగ్గా ఇదే రోజు 2008లో శ్రీలంకతో తొలి వన్డే ఆడారు. ఎన్నోసార్లు పరుగుల వరద పాటించి రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.
వందకోట్ల బడ్జెట్ తో మంచు విష్ణు మూవీ: కన్నప్ప మూవీ మొదలైంది
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎన్నో రోజులుగా సరైన హిట్టు లేక అవస్థలు పడుతున్నాడు. మంచు విష్ణు చివరి చిత్రం జిన్నా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
హవాయి కార్పిచ్చు : మౌయి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అధిపతి రాజీనామా
అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ప్రకృతి విపత్తు సంభవించింది. ఈ మేరకు హవాయి ద్వీప సమూహం మంటల్లో కాలిబూడిదైంది. ఇప్పటికే రూ.50 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.
Joint Pains: కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడే ఇంటి చిట్కాలు
కీళ్లనొప్పులు రకరకాల కారణాల వల్ల ఇబ్బంది పెడుతుంటాయి. కొందరికి ఆర్థరైటిస్ కారణం కావచ్చు మరికొందరికి అంతకుముందు తగిలిన గాయాల కారణంగా కూడా కావచ్చు.
ఆ హామీలతో ఎన్నికలో బరిలోకి బీజేపీ.. మోదీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ మాస్టర్ ప్లాన్తో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
Food: డయాబెటిస్ తో బాధపడేవారు తినకూడని పండ్లు ఇవే
డయాబెటిస్ తో బాధపడేవారు తాము తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పండ్లు తినేటప్పుడు జాగ్రత్త వహించాలి. అన్ని రకాల పండ్లను తినకూడదు.
Texas: ఆకాశంలో ఉండగా ఇంజిన్లో సమస్య .. టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా లాండింగ్
ఆకాశంలో ఉండగా ఓ విమానానికి అత్యవసర పరిస్థితి ఎదురైంది.దీనికి సంబంధించిన దృశ్యాలు ఆన్లైన్లో వైరల్గా మారాయి.
ఉత్తరాఖండ్లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పర్యటనలో ఓ పోలీస్ ఉన్నతాధికారిపై వేటు పడింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసినందుకు పోలీస్ శాఖ ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
లాలూ కేసు విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. బెయిల్పై సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ
బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు దాణా కుంభకోణం కేసులో మళ్లీ షాక్ తగిలింది. బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ: హీరో సోహైల్ కు హిట్ దొరికిందా?
నటీనటులు: సోహైల్, రూపా కొడవాయుర్, సుహాసిని మణిరత్నం, తదితరులు
ఐపీఎల్ తరహాలో ప్రొ కబడ్డీ లీగ్.. 12 నగరాల్లో నిర్వహించేందుకు ప్లాన్!
దేశంలో ఐపీఎల్ తర్వాత ఆ స్థాయి విశేష ఆదరణ దక్కించుకున్న టోర్నీ ప్రొ కబడ్డీ లీగ్. గత తొమ్మిది సీజన్లలో ఈ లీగ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది.
చిక్కుల్లో నటుడు పోసాని.. పరువు నష్టం దావా వేసిన లోకేశ్
తెలుగు సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ వివాదంలో చిక్కుకున్నారు.
టీమిండియా జట్టులో రవిచంద్రన్ అశ్విన్ తప్పకుండా ఉండాలి : ఎమ్మెస్కే ప్రసాద్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కేవలం టెస్టులోనే కొనసాగుతున్నాడు. గతేడాది బోలాండ్ పార్క్లో దక్షిణాఫ్రికా జరిగిన చివరి వన్డేలో అతను కనిపించాడు.
RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. దివాలా తీసిన రుణగ్రహీతలపై అధిక ఛార్జీలు విధించొద్దు
బ్యాంకులు, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వద్ద అప్పులు చేసి, ఆ తర్వాత దివాలా తీసిన వారికి ఆర్బీఐ కొంత ఉపశమనం కలిగించింది.
కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో
ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా గ్లింప్స్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ తో పౌరాణికాన్ని మిక్స్ చేసి కల్కి సినిమాను ప్రేక్షకుల ముందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ తీసుకొస్తున్నాడు.
మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింసాకాండ.. తెల్లవారుజామున కాల్పుల్లో ముగ్గురు మృతి
మణిపూర్లో మరోసారి హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం గుర్తుతెలియని అల్లరిమూకలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Apple iPhone 15: త్వరలో టైప్-సి.. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా?
ఆపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 12న జరిగే ఈవెంట్లో వీటిని తీసుకొస్తారని సమాచారం.
నిఖిల్ సిద్ధార్థ్ స్వయంబు మూవీ లాంచ్: నేటి నుండే షూటింగ్ మొదలు
కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి విజయం అందుకున్న నిఖిల్, ఇటీవల స్పై సినిమాతో వచ్చి ఆశించినంత సక్సెస్ ని అందుకోలేకపోయాడు.
Malla RajiReddy: మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత!
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజారెడ్డి (70) అలియాస్ సాయన్న మృతి చెందినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూసినట్లు సమాచారం.
డబ్బులకు ఆశపడి రాఫెల్ ఫొటోలు లీక్.. ఐఎస్ఐకి పంపించిన యూపీ యువకుడు
డబ్బులకు ఆశపడ్డ ఓ భారతీయ యువకుడు ఏకంగా దేశ రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేశాడు.
విస్తార విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు
దిల్లీ నుండి పుణే వెళ్లాల్సిన విస్తారా విమానంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బాంబు ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
తొలిసారి బిజినెస్ క్లాస్లో ప్రయాణం.. అమ్మ కల నేరవేరిందన్న రింకూసింగ్!
ఐర్లాండ్ పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టు నేటి నుంచి టీ20 సిరీస్ను ఆడనుంది.
అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో భారతీయుడు.. వివేక్ రామస్వామిపై ఎలన్ మస్క్ ప్రశంసలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే ప్రపంచదేశాల్లో చాలా ఆసక్తి నెలకొంటుంది.
Telangana: దివంగత నాయినికి అరుదైన గౌరవం.. స్టీల్ బ్రిడ్జ్కు 'నాయిని నర్సింహారెడ్డి'గా నామకరణం
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డికి అరుదైన గౌరవం లభించింది.
రెండు కుక్కలు అరుచుకోవడంపై తీవ్ర వివాదం.. బ్యాంకు సెక్యూరిటీ కాల్పుల్లో ఇద్దరు మృతి
మధ్యప్రదేశ్లో ఈ మధ్యకాలంలో చాలా దారుణా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి . దీంతో ఏదో ఒక నేరానికి సంబంధించిన అంశంతో నిత్యం వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన జరిగింది.
చదువుకున్న వారికి ఓటు వేయమన్న టీచర్.. ఉద్యోగం నుండి తొలగించిన అన్అకాడమీ
చదువుకున్న వారికి ఓటేయాలని విద్యార్థులకు సూచించిన ప్రముఖ ఆన్లైన్ విద్యావేదిక అన్అకాడమీ ఉపాధ్యాయుడిని తొలగించడం వివాదాస్పదమైంది.
టీమిండియా ఆటగాళ్లతో స్నేహం చేయడం చాలా కష్టం : రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మధ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు.
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు షాక్..బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు
రాజస్థాన్ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం రెండు కీలక కమిటీలను ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజేకు కమిటీల్లో చోటు దక్కలేదు.
ఓటీటీలోకి వచ్చేస్తున్న బేబి: స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
చిన్న సినిమాగా విడుదలైన బేబి, థియేటర్లలో పెద్ద సక్సెస్ అందుకుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది.
Honda Acura ZDX EV : హోండా నుంచి కొత్త ఈవీ..10 నిమిషాల ఛార్జ్తో 130 కిలోమీటర్ల ప్రయాణం
జపనీస్ ఆటోమొబైల్ సంస్థ హోండా సరికొత్త ఈవీని తీసుకొస్తోంది. లగ్జరీ వాహనాల యూనిట్ అకురా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావడం విశేషం.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ప్రతీ ఏడాది ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలైన లూయిస్ డాగురె ఇంకా జోసెఫ్ నైస్ ఫోర్ ఇద్దరు కలిసి 1837వ సంవత్సరంలో ఫోటోగ్రాఫిక్ ప్రాసెస్ ని అభివృద్ధి చేశారు.
బిల్కిస్ బానో నిందితుల విడుదలపై సుప్రీం ప్రశ్నల వర్షం.. విచారణ 24కు వాయిదా
బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ 11 మంది ఖైదీలకు 14 ఏళ్ల శిక్షాకాలం పూర్తికాగానే వదిలేయాలన్న సర్కారు నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
పెంపుడు కుక్క చనిపోవడంతో మహేష్ బాబు ఎమోషనల్: ఇన్స్ టాలో పోస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ అందర్నీ ఆకర్షిస్తుంది. తన పెంపుడు కుక్క మరణించడంతో ఎమోషనల్ అయిన మహేష్ బాబు ఒక ఫోటోను పెట్టారు.
NZ Vs UAE: 5 వికెట్లతో విజృంభించిన టీమ్ సౌథీ.. యూఏఈపై న్యూజిలాండ్ ఘన విజయం
యూఏఈతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్ శుభారంభం చేసింది.
NZ Vs UAE:రెండో సారి 5 వికెట్లను తీసిన సౌథీ
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మొదటి T20Iలో న్యూజిలాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ని ఓడించడంలో టిమ్ సౌతీ ముందుండి నడిపించాడు.
హిమాచల్లో వరుణ విధ్వంసం.. 74 మంది మృతి, 10 వేల కోట్ల ఆస్తినష్టం
హిమాచల్ ప్రదేశ్లో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. గత కొద్దిరోజుల కిందట నుంచి కురుస్తున్న కుంభవృష్టి కారణంగా మరణించిన వారి సంఖ్య 74కి చేరుకుంది.
పాకిస్థాన్: తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ మంత్రివర్గంలో ఉగ్రవాది భార్య
పాకిస్థాన్లో జాతీయ అసెంబ్లీని రద్దు చేశాక తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకమైన సంగతి తెలిసిందే.
ఆగస్టు 18న Garena Free Fire Max కోడ్లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది.
వచ్చే 3 రోజులు కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ జారీ
ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఓ యువతి మృతి,మరొకరికి తీవ్రగాయాలు
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీది నుంచి పడి ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
కొలంబియా రాజధానిలో భారీ భూకంపం.. తీవ్ర భయాందోళనలో ప్రజలు
కొలంబియా రాజధాని బొగోటాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.