LOADING...

17 Aug 2023


బేబి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేస్తుంది: అనౌన్స్ మెంట్ ఎప్పుడు రానుందంటే? 

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబి సినిమా ఎంత పెద్ద విజయం అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

హైపో థైరాయిడిజం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు: పాటించాల్సిన ఆహార నియమాలు 

థైరాయిడ్ హార్మోన్ శరీరంలో అనేక పనులను నిర్వర్తిస్తుంది. శరీర పెరుగుదలలో, కణాలను రిపేర్ చేయడంలో జీవక్రియలో థైరాయిడ్ హార్మోన్ కీలకం.

గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఏస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్

గ్రూప్-1 పరీక్షా తుది ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించిది. విజయవాడలో బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ ఈ ఫలితాలను విడుదల చేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం.. ఆ 2 రాష్ట్రాల అభ్యర్థుల తొలి జాబితా విడుదల 

ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి' అనే సరికొత్త యుద్ధనౌకను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

సరికొత్త యుద్ధనౌక 'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి' ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. దీంతో భారత నౌకదళానికి 'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి'త్వరలోనే సేవలను అందించనుంది.

ఆరోగ్యం: శరీరంలో కొవ్వు తగ్గించడం నుండి కళ్ళకు ఆరోగ్యాన్ని అందించే ఈ మిరపకాయ గురించి తెలుసుకోండి 

పాప్రికా.. లామంగ్ సమూహంలోని క్యాప్సికం రకం మిరపకాయల నుండి తయారు చేయబడిన మిరపకాయ మసాలా ఇది.

అదానీ గంగవరం పోర్టు ముట్టడి ఉద్రిక్తతం.. 9 డిమాండ్లు నేరవేర్చాలని యూనియన్ పట్టు

విశాఖపట్టణంనగరంలోని అదానీ గంగవరం పోర్టు కార్మికులు కదం తొక్కారు. ఈ మేరకు యాజమాన్యానికి 9 డిమాండ్లతో కూడిన షరతును విధించారు.

'వెస్పా' కొత్త స్కూటర్ లుక్ అదుర్స్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ఇటలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియోకు చెందిన పియాజియా వెహికల్స్ కొత్త వెస్పా స్కూటర్ ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

తెలంగాణలో మళ్లీ వానలు.. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో మరోసారి వర్షాలు హోరెత్తించనున్నాయి. వచ్చే 3 రోజులపాటు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Parenting: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు 

ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళ చేతుల్లో ఫోన్ పెట్టేసి తమ పని తాము చేసుకుంటున్నారు. దీనివల్ల పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారుతున్నారు.

Hardik Pandya : ప్రపంచ్ కప్‌కు సమయం దగ్గరపడుతోంది.. హార్థిక్ పాండ్యా ఫామ్‌లోకి రావాలి : పార్థివ్ పటేల్

విండీస్ పర్యటనలో టీ20 కెప్టెన్ గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హర్థిక్ పాండ్యా వరుసగా విఫలం కావడంతో విమర్శలు వెలువెత్తున్నాయి.

చంద్రముఖి 2 సినిమాలో పది పాటలు: సర్ప్రైజ్ చేసిన కీరవాణి 

రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి సినిమా సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. చంద్రముఖి 2 చిత్రబృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది.

జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ 

దేశంలోని పరిస్థితులపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ ఛీప్ మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు.

మధ్యప్రదేశ్‌‌లో అమానుషం.. నిరసన తెలిపిన మహిళను జుట్టి పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళా పోలీసులు అరాచకం సృష్టించారు. ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించి మరోసారి పోలీసులు కఠిన మనస్కులు అనిపించుకున్నారు.

టైగర్ నాగేశ్వర్ రావు టీజర్ విడుదల: బందిపోటు దొంగపాత్రలో రవితేజ ఎలా ఉన్నాడో చూసారా? 

మాస్ మహారాజా రవితేజ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. ఇదివరకు ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ రిలీజ్ అయింది.

అడిదాస్‌తో జతకట్టేందుకు బాటా ఇండియా ప్రణాళికలు

దేశంలో పాదరక్షల వ్యాపారంలో ఉన్న బాటా కంపెనీ గురించి చాలామందికి తెలుసు. తక్కువ ధర నుంచి ఎక్కువ ధరకు చెప్పులను, బూట్లను విక్రయిస్తోంది. బాటా కంపెనీకి ఇండియన్ మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

హర్యానా ముస్లింలు భారత్​లోనే గౌరవంగా బతకాలని అనుకుంటున్నారు : యూఎస్ కాంగ్రెస్ రో ఖన్నా 

హర్యానాలో జరిగిన తీవ్ర అల్లర్ల నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇక్కడి ముస్లింలు భారతదేశంలోనే గౌరవంగా బతకాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

రిలీజ్ కి సిద్దమైపోయిన గాండీవధారి అర్జున: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి 

మెగా హీరో వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమాతో ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గని, ఎఫ్ 3 సినిమాల తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న చిత్రమిది.

అమెరికాలో మనిషి మాంసాన్ని తీనేస్తున్న బ్యాక్టీరియా.. ఇప్పటికే ముగ్గురు మృతి!

అగ్రరాజ్యం అమెరికాలో కొత్త రకం బ్యాక్టీరియా ప్రజలను హడలెత్తిస్తోంది. మనిషి శరీరంలోని మాంసాన్ని తినేస్తున్న బ్యాక్టీరియాతో ఇప్పటికే న్యూయార్క్, కనెక్టికట్‌లో ముగ్గురు మృతి చెందారు.

దిల్లీ సర్కారు బడిలో అమానుషం.. హిందీ పుస్తకం తేలేదని చితకబాదిన టీచర్,ఆస్పత్రిలో విద్యార్థి

దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ దెబ్బలకు తాళలేక ఆరో తరగతి విద్యార్థి ఆస్పత్రి పాలైన హృదయవిదారక సంఘటన జరిగింది.

IND Vs IRE : ఐర్లాండ్‌తో తొలి టీ20 సమరానికి సై అంటోన్న భారత్

ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 వంటి మెగా టోర్నీకి ముందు ఐర్లాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది.

భగవంత్ కేసరి మొదటి పాట రిలీజ్ పై మోక్షజ్ఞ అప్డేట్: వినాయక చవితికి స్పీకర్లు పగిలిపోతాయ్ 

వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ నుండి వస్తున్న చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు చిన్న గ్లింప్స్ మాత్రమే విడుదలైంది.

విమానంలో విషాదం.. ఫ్లైట్ గాల్లో ఉండగా బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్‌

లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌ లో విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు ఫ్లైట్ గాల్లో ఉండగానే పైలెట్ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఎగురుతున్న విమానంలో పైలెట్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

చంద్రయాన్‌-3లో మరో కీలక ఘట్టం పూర్తి.. విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ విక్రమ్‌

చంద్రయాన్-3 మిషన్ లో మరో కీలక ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. ఈ మేరకు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయంవంతంగా విడిపోయినట్లు ఇస్రో ప్రకటించింది.

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండేది: పాక్ మాజీ కెప్టెన్

టీమిండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత రోహిత శర్మ సారథ్య బాధ్యతలను అందుకున్నాడు.

అరేబియా సముద్రంలో రాత్రి చైనీయుడికి గుండెపోటు.. సాహసోపేతంగా రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

అరేబియా సముద్రంలో భారత కోస్ట్‌ గార్డ్‌ సాహసోపేతమైన చర్యను నిర్వహించింది. ఈ మేరకు నడిసముద్రంలో గుండెపోటుకు గురైన ఓ చైనీయుడ్ని రక్షించింది.

నాని పోగొట్టుకున్నాడు, శర్వానంద్ పట్టేసుకున్నాడు: ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్? 

సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ కలిసి పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి.

డొనాల్డ్ ట్రంప్ కేసులో సంచలనం.. జడ్జీని చంపేస్తానన్న టెక్సాస్ మహిళ అరెస్ట్

అమెరికా మాజీ ప్రెసిడెంట్ క్రిమినల్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. వాషింగ్టన్‌లో డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన క్రిమినల్ కేసును పర్యవేక్షిస్తున్న ఫెడరల్ న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి.

IND Vs IRE : తొలి టీ20లో యువ ఆటగాళ్లతో బరిలోకి భారత్.. యార్కర్లతో బుమ్రా చెలరేగేనా..?

భారత్, ఐర్లాండ్ మధ్య మూడు టీ20 మ్యాచుల సమరానికి సమయం అసన్నమైంది. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న రాత్రి 7: 30 గంటలకు డబ్లిన్ జరగనుంది.

ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ కురువృద్ధుడు, మాజీ మంత్రి లీలారామ్ భోజ్వానీ కన్నుమూత

ఛత్తీస్‌గఢ్‌లో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత లీలారామ్ భోజ్వానీ కన్నుమూశారు.

టాలీవుడ్ లో రీ రిలీజుల పర్వం: అక్కినేని నాగార్జున మన్మథుడు సినిమా మళ్ళీ విడుదల 

టాలీవుడ్ లో రిలీజ్ ల పర్వం కొనసాగుతోంది. హీరోల పుట్టినరోజులను పురస్కరించుకొని పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు.

Amara Raja : ఈవీ వాహనాల మార్కెట్లోకి అమరరాజా బ్యాటరీస్

ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీ ఈవీ వాహన మార్కెట్లోకి ప్రవేశించనుంది. తొలుత ఛార్జర్లు, తర్వాత బ్యాటరీ ప్యాక్స్ విభాగంలోకి అడుగు పెట్టనుంది.

అప్పుడు వాళ్ళు తిట్టారు, ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు: వైరల్ అవుతున్న రేణు దేశాయ్ కామెంట్స్ 

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కామెంట్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల బ్రో సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ పై అనేక విమర్శలు వచ్చాయి.

Rahul Gandhi: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోకి రాహుల్ గాంధీ

ఢిపెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నియమితులయ్యారు.

మణిపూర్ అల్లర్లు : 53 మంది సీబీఐ అధికారుల కేటాయింపు

మణిపూర్ రాష్ట్రానికి 53 మంది కేంద్ర దర్యాప్తు బృందం అధికారులను, సీబీఐ(CBI) కేటాయించింది. మారణకాండకు సంబంధించిన కేసులను విచారించేందుకు ఈ నియామకాలను చేపట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

మహీంద్రా BE.05 ఫీచర్లు సూపర్బ్.. లాంచ్ ఎప్పుడంటే? 

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా నుంచి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫ్యూచర్ ఈవెంట్ లో మహీంద్రా తమ ఈవీలను పరిచయం చేసింది.

చింగమ్ 1: మలయాళ నూతన సంవత్సరం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు 

తెలుగు ప్రజలకు తెలుగు సంవత్సరాది ఉగాది ఎలా ఉంటుందో, కేరళకు చెందిన మళయాల ప్రజలకు మలయాళ నూతన సంవత్సరం ఉంటుంది. ఇటు తమిళనాడులో, కర్ణాటకలో వారి వారి నూతన సంవత్సరాలు ఉంటాయి.

ప్రమాదవశాత్తు ఒంటిపై హాట్ చాక్లెట్ పడి బాలికకు గాయాలు.. విస్తారా విమానంలో ఘటన

విస్తారా ఎయిర్‌లైన్స్ విమానం గాల్లో ఉండగానే ఓ బాలిక గాయాలపాలైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

మహేష్ బాబు జిమ్ వర్కౌట్స్: అభిమానులతో అద్భుతమైన కొటేషన్ ని పంచుకున్న సూపర్ స్టార్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పుడప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా చేతులకు సంబంధించిన వర్కౌట్లు చేస్తూ మహేష్ బాబు కనిపించారు.

శవాల దిబ్బగా మారిన ఉత్తరాది.. హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి చేరిన మృతులు

భారీ వరదలు ఉత్తరాది రాష్ట్రాలను శవాల దిబ్బగా మార్చుతున్నాయి. ఈ మేరకు భారీ ప్రాణ నష్టం సంభవించింది.

Ravichandran Ashwin: గెలిచినప్పుడు కూడా నేర్చుకుంటే ఛాంపియన్‌లుగా ఎదుగుతారు : రవిచంద్రన్ అశ్విన్

వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా జట్టు ఫర్వాలేదనిపించింది. టెస్టు, వన్డే సిరీస్‌లను టీమిండియా కైవసం చేసుకున్నప్పటికీ, టీ20 సిరీస్‌లో మాత్రం పరాజయం పాలైంది.

చంద్రయాన్-3: ప్రొపుల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ విడిపోవడం; కీలక దశ జరిగేది ఈరోజే 

చంద్రుడి మీదకు ఇస్రో పంపించిన చంద్రయాన్-3, తన పనిని సాఫీగా కొనసాగిస్తూ చంద్రుడికి మరింత దగ్గరగా వెళ్ళింది. చంద్రుడి మీదకు చేరువయ్యేందుకు అన్ని కక్ష్య కుదింపు చర్యలు పూర్తయిపోయాయి.

మధ్యప్రదేశ్‌‌లో ఘోరం..7 ఏళ్లు జెైలుకు వెళ్లినా బుద్ధిరాలేదు, ఈసారి దళిత బాలికపై రేప్

మధ్యప్రదేశ్‌‌లో దారుణం వెలుగు చూసింది. 7 ఏళ్ల పాటు జైల్లో శిక్ష అనుభవించిన ఇటీవలే విడుదలైన ఓ బుద్ధిలేని ఖైదీ మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ మేరకు ఐదేళ్ల దళిత బాలికను ఘోరంగా అత్యాచారం చేశాడు.

ఆగస్టు 17న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

16 Aug 2023


కేరళ: పాఠశాలలో పోక్సో చట్టం బోధనలు.. అవగాహన కల్పించేలా పాఠాలు 

పోక్సో(POCSO) చట్టంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి పోక్సో చట్టం గురించి అవగాహన పాఠాలను పాఠాశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని నిర్ణయించింది.

ట్రైలర్ టాక్: యుగాంతం కథలను గుర్తు చేస్తున్న బెదురులంక 2012 ట్రైలర్ 

కార్తికేయ, డీజే టిల్లు భామ నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం బెదురులంక 2012. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో రూ.10వేల కోట్ల నష్టం: సీఎం సుఖ్వీందర్

హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో భారీగా ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు బుధవారం పేర్కొన్నారు.

రేపటి చలో విజయవాడ మహాధర్నా వాయిదా.. అనుమతి రాకపోవడమే కారణమన్న విద్యుత్ జేఏసీ  

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రేపటి 'చలో విజయవాడ' కార్యక్రమం వాయిదా పడింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: మొదటి పాటలో అదిరిపోయిన విశ్వక్ సేన్, నేహాశెట్టి రొమాన్స్ 

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇదివరకు ఈ సినిమా నుండి చిన్న గ్లింప్స్ వీడియో మాత్రమే రిలీజైంది.

బజ్‌బాల్ విధానం సూపర్.. టీమిండియా కూడా దూకుడుగా ఆడాలి: కపిల్ దేవ్ 

టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ మరోసారి వార్తాలో నిలిచారు. టీమిండియాతో పాటు టెస్టు క్రికెట్ ఆడే జట్లన్నీ ఇంగ్లండ్ మాదిరిగా బజ్ బాల్ క్రికెట్ ను అలవర్చుకోవాలని టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ సూచించాడు.

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో మరో ముగ్గురు అరెస్ట్‌.. 99కి పెరిగిన లిస్ట్ 

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు.

ICC Rankings : ఐసీసీ ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన గిల్, తిలక్ వర్మ.. అగ్రస్థానంలో సూర్యకుమార్

వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా యువ క్రికెటర్లు మెరుగ్గా రాణించడంతో ఐసీసీ ర్యాకింగ్స్ లో సత్తా చాటారు.

Pakistan: పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ఆకతాయిలు; 4చర్చిలు ధ్వంసం 

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. నాలుగు చర్చిలు, వాటి చుట్టూ ఉన్న కొన్ని భవనాలు ధ్వంసం చేసి, అక్కడ అందినకాడికి దోచుకెళ్లారు.

ఆండీస్ పర్వతాల్లో కొత్తగా కనుగొన్న పాముజాతికి హాలీవుడ్ నటుడి పేరు 

పెరూ దేశంలోని ఆడీస్ పర్వతాల్లో కనుగొన్న కొత్తరకం పాము జాతికి హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ నటుడు హారిసన్ ఫోర్డ్ పేరును పెట్టారు.

సూట్ కేసు సత్యనారాయణ వ్రత పీఠాన్ని చూశారా.. వడ్రంగి కళా నైపుణ్యానికి మంత్రి కేటీఆర్ ఫిదా

తెలంగాణలో ఓ వడ్రంగి తన కళా నైపుణ్యంతో మంత్రి కేటీఆర్ అభిమానాన్ని చురగొన్నాడు. సూట్ కేసులో పట్టేంత మండపాన్ని తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు.

Ben Stokes: వరల్డ్ కప్ కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బెన్ స్టోక్స్ 

వన్డే వరల్డ్ కప్ 2023 కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం.. గర్భిణీ కడుపులోనే కత్తెర మర్చిపోయిన వైద్యులు

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో బాధితురాలు నరకయాతన అనుభవించింది. బాధిత మహిళ కడుపులోనే ఆపరేషన్ చేసిన కత్తెరను మర్చిపోయి కుట్లు వేశారు.

Vishwakarma Yojana: 5శాతం వడ్డీతో రూ.1లక్ష రుణం అందించాలని కేంద్రం నిర్ణయం 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

పని చేస్తున్నప్పుడు మనసు పాడైతే  ఎలా బాగుచేసుకోవాలో తెలుసుకోండి 

మనకు ఇష్టమైన పని చేస్తున్నా కూడా ఒక్కోసారి ఎందుకో తెలియని అలసట, అసహనం కలుగుతూ ఉంటుంది. దానివల్ల ఆరోజు మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది.

Netherlands Recession: నెదర్లాండ్స్‌లో ఆర్థిక మాంద్యం; ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం 

నెదర్లాండ్స్ ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించింది. 2023లో క్యూ2లో స్థూల దేశీయోత్పత్తి 0.3శాతం క్షీణించినట్లు ఆ దేశ గణాంకాల కార్యాలయం బుధవారం తెలిపింది.

Rishabh Pant: టీమిండియాకు గుడ్ న్యూస్.. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగిన రిషబ్ పంత్

టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగుపెట్టాడు.

పెళ్లిపీటలు ఎక్కనున్న వంగవీటి రాధా.. ఈనెల 19న నిశ్చితార్థం 

విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ఈ క్రమంలోనే వంగవీటి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.

ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్: చిన్మయి మాటలపై సమంత ఎమోషనల్ పోస్ట్ 

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్ర ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకుంటోంది.

ICC World Cup 2023: భారత్‌కు చేరుకున్న వరల్డ్ కప్ ట్రోఫీ.. తాజ్‌మహల్ ముందు ప్రదర్శించిన ఐసీసీ

18 దేశాల పర్యటనలో భాగంగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీ భారత్‌కు చేరుకుంది. మరో 50 రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ సమరం మొదలు కానుంది.

అప్పుడు ది కాశ్మీర్ ఫైల్స్, ఇప్పుడు ది వ్యాక్సిన్ వార్: వివేక్ రంజన్ కొత్త సినిమా టీజర్ చూసారా? 

భారతీయ సినిమా బాక్సాఫీసు వద్ద ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా సృష్టించిన వసూళ్ళ సునామీ అంతా ఇంతా కాదు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, వందల కోట్ల వసూళ్ళతో థియేటర్లను షేక్ చేసింది.

హైదరాబాద్లో 2BHK ఇళ్ల పంపకానికి రంగం సిద్ధం.. దశల వారీగా 75 వేళ ఇళ్ల పంపిణీ

హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రేటర్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం(2BHK) ఇళ్లను పంపిణీ చేసేందుకు ముహుర్తానికి రంగం సిద్ధం అవుతోంది.

దక్షిణాఫ్రికాలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ రిలీజ్.. ఇండియాలో కంటే ఎక్కువ ధర!

అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మారుతి సుజుకీ ఒకటి. వాహనదారుల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కార్లను పరిచయం చేస్తూ మార్కెట్లో సత్తా చాటుతోంది.

జాతివివక్ష వల్లే అమెరికా సైనికుడు మా వద్దకు వచ్చాడు: ఉత్తర కొరియా 

కటిక దరిద్రం, కఠిన ఆంక్షలు నేపథ్యంలో నిత్యం ఉత్తర కొరియా నుంచి వందలాది మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తుంటారు. అయితే తాజాగా అందుకు విరుద్ధమైన, అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి జరిగింది.

ధమాకా బ్యూటీకి అదిరిపోయే అవకాశం: శ్రీలీల చేతుల మీదుగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 లాంచ్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం నుండి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో మొత్తం ఆరు టీమ్ లు పాల్గొంటున్నాయి.

ముంబై: చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక.. హడలెత్తిన కస్టమర్.. పోలీసులకు ఫిర్యాదు 

ముంబై బంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక కలకలం రేపింది. అప్రమత్తమైన కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

రాజస్థాన్​లో విద్యార్థుల వరుస బలవన్మరణాలు.. కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య

రాజస్థాన్​లో మరో దారుణం జరిగింది. కోటాలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతుండటం కలకలం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న ఓ విద్యార్థి బలవన్మరణానికి ఒడిగట్టాడు.

Asia Cup: ఈనెల 30 నుంచి ఆసియా కప్.. ఓటములలో పాకిస్థానే అగ్రస్థానం!

ఆసియా కప్ టోర్నీ ఈ నెలాఖరు ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి మ్యాచులు జరగనున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ దేవర నుండి బిగ్ అప్డేట్: సైఫ్ ఆలీ ఖాన్ లుక్ రిలీజ్ 

ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా అప్డేట్ వచ్చింది.

వరల్డ్ కప్ ముందు పాక్ ఫాస్ట్ బౌలర్ కీలక నిర్ణయం.. క్రికెట్‌కు వీడ్కోలు

పాకిస్థాన్ పేసర్ మహబ్ రియాజ్ 2023 వరల్డ్ కప్ ముందు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ పలుకుతున్నట్లు వెల్లడించారు.

కృష్ణ జన్మభూమి సమీపంలో రైల్వేశాఖ కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే

ఉత్తర్‌ప్రదేశ్ మధురలోని కృష్ణ జన్మభూమి వెనుక భాగంలో రైల్వే భూముల్లోని ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు బుధవారం 10 రోజుల పాటు స్టే విధించింది.

అమెరికాలో ఘోరం.. భార్య సవాల్ చేసిందని మద్యం మత్తులో తుపాకీతో కాల్చిన జడ్జి

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోరం జరిగింది.తాగిన మత్తులో ఓ న్యాయమూర్తి తన భార్యపైనే కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Imran Khan: పాపం ఇమ్రాన్ ఖాన్.. బ్యాగ్ పెట్టడానికి కూడా స్థలం లేని ఇరుకు సెల్‌లో జైలు శిక్ష 

తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ మూడేళ్ల జైలు శిక్ష పడి అటాక్ జైల్లో ఉన్నారు.

కోతులే కదా అనుకుంది చిరుత.. పులినే దాడులతో గడగడలాడించిన కోతుల గుంపు

దక్షిణాఫ్రికాలోని ఓ మారుమాల ప్రాంతంలో అనూహ్యం చోటు చేసుకుంది. కోతుల గుంపు వద్దకు వచ్చిన ఓ చిరుతపై అవి భీకరంగా దాడి చేశాయి. సుమారు 50 బబూన్లు నడిరోడ్డుపై తిష్టవేసి హల్‌చల్ సృష్టించాయి.

Imran Khan : ఇమ్రాన్‌ఖాన్‌కు ఘోర అవమానం.. షేమ్ అన్ పీసీబీ అంటూ ఫ్యాన్స్ ఫైర్

పాకిస్థాన్ కు వన్డే ప్రపంచ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ కు ఘోర అవమానం ఎదురైంది.

కూతురు క్లీంకార ఫోటో పంచుకున్న ఉపాసన: వెల్లువెత్తుతున్న కామెంట్లు 

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. కూతురుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను సోషల్ మీడియా వేదికగా ఉపాసన అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటుంది.

G20 summit in Delhi: జీ20 సమావేశాలకు సన్నాహాలు ప్రారంభం; అతిథుల కోసం 35 ఫైవ్‌స్టార్ హోటళ్లు బుకింగ్ 

జీ20 శిఖరాగ్ర సమావేశాలను సెప్టెంబరు 9,10 తేదీలలో దిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని అత్యాధునిక కన్వెన్షన్ కాంప్లెక్స్‌లో ప్రతిష్టాత్మంగా నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలను ప్రారంభించింది.

దిల్లీ సీఎం కేజ్రీవాల్ బర్త్ డే.. ఎంత మంది విష్ చేసినా మనీశ్‌ను మిస్ అవుతున్న‌ానంటూ ట్వీట్

దిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న వేళ తన సహచరుడు, స్నేహితుడు, దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌ ఎమోషనల్ అయ్యారు.

Cage Fight : ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్టు.. కుబేరుల కేజ్ ఫైట్ లేనట్లే..? 

ఈ మధ్య కాలంలో కేజ్ ఫైట్ పదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, మార్క్ జూకర్ బర్గ్ మధ్య దీనిపై గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోంది.

హాలీవుడ్ లో విషాదం: నటుడు డారెన్ కెంట్ కన్నుమూత 

ప్రముఖ హాలీవుడ్ నటుడు డారెన్ కెంట్ కన్నుమూశారు. 36ఏళ్ల వయసులో అనారోగ్య కారణాల వల్ల ఆగస్టు 11వ తేదీన డారెన్ కెంట్ తుదిశ్వాస విడిచారు.

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం

ఈ ఏడాది చివర్లో జరగనున్న 5రాష్ట్రాల(మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది.

ఆహాలో హోస్ట్ గా విశ్వక్ సేన్: మాస్ కా దాస్ ఆడించే ఫ్యామిలీ ధమాకా గురించి తెలుసా

ఫలక్ నుమా దాస్ సినిమాతో తనకంటూ మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న విశ్వక్ సేన్, ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Lionel Messi : అద్భుత గోల్‌తో మెరిసిన మెస్సీ.. ఏకంగా 30 గజాల దూరం నుంచి!

ఫుట్ బాల్ స్టార్ లియోనల్ మెస్సీ అద్భుత గోల్‌తో మెరిశాడు. లీగ్స్ కప్ టోర్నీలో సూపర్ గోల్ నమోదు చేసి అభిమానులను అశ్చర్యపరిచాడు.

ఇండో చైనా సరిహద్దు వివాదాలు.. ఇరుదేశాల 19వ సారి శాంతి చర్చలు సానుకూలం

ఇండియా - చైనా సైనిక ఉన్నతాధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా 19వ సారి రౌండ్ టేబుల్ చర్చలు జరిగాయి.

టాటా మోటర్స్ సీయుఆర్‌వివి వెర్షన్లపై కీలక అప్డేట్.. త్వరలోనే ఈవీ, ఐసీఈ లాంచ్!

టాటా మోటర్స్ కు ప్రపంచ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో సియుఆర్ వివి లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

లియో: 100 మిలియన్ల మార్కును చేరుకున్న నా రెడీ సాంగ్; విజయ్ ఖాతాలో నాలుగవ పాట 

తలపతి విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం లియో నుండి జులై 22వ తేదీన 'నా రెడీ' పాట రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాటకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

Delhi Murder: ప్రియుడు దక్కలేదనే కోపంతో అతని 11ఏళ్ల కొడుకుని హత్య చేసిన మహిళ 

దిల్లీలో దారుణం జరిగింది. ఇంద్రపురి ప్రాంతంలో ఓ మహిళ 11బాలుడు దివ్యాంష్‌ను గొంతుకోసి హత్య చేసింది.

కేరళలో అమానవీయం.. అంధ అధ్యాపకుడిపై విద్యార్థుల వెకిలి చేష్టలు

కేరళలో అమానవీయ ఘటన జరిగింది. గురువు అంధుడని, దివ్యాంగుడని ఆయన చుట్టూ చేరిన కొందరు విద్యార్థులు వెకిలి చేష్టలు చేశారు. అంతటితో ఆగకుండా ఆకతాయి చేష్టలను వీడియోలు తీసి గురువును హేళన చేశారు.

ఇండియన్ ఫుట్‌బాల్ లెజెండ్ హబీబ్‌ కన్నుమూత.. పదేళ్లు భారత తరుపున ఆడి రికార్డు!

భారత మాజీ ఫుట్‌ బాల్ మాజీ ఆటగాడు మహ్మద్ హబీబ్ కన్నుమూశాడు.

చంద్రయాన్-3 కక్ష్య కుదింపు చర్యలు పూర్తి చేసిన ఇస్రో: ఇక మిగిలింది అదొక్కటే 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రుడి మీదకు పంపించిన చంద్రయాన్-3, జాబిల్లికి మరింత చేరువయ్యింది.

అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము నివాళి

మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజం, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి 5వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నివాళులర్పించారు. సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద మోదీ పుష్పగుచ్ఛాన్ని ఆయన్ను స్మరించుకున్నారు.

ఏపీలో జిల్లాలో దారుణం..దళిత మహిళ కళ్లలో కారం, అర్థరాత్రి వివస్త్రను చేసి పెట్రోలు పోశారు

ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఓ గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి షెడ్యూల్డ్ కులానికి చెందిన వితంతు మహిళ తీవ్ర ఆకృత్యానికి గురైంది.

ఆరోగ్యం: కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేయాల్సిన యోగాసనాలు 

రక్తంలోని వ్యర్థాలను మూత్రపిండాలు బయటకు పంపించివేస్తాయి. అలాగే బీపీని కంట్రోల్ లో ఉంచడంలో మూత్రపిండాలు కీలక పాత్ర వహిస్తాయి.

బుండెస్లిగా లీగ్‌లో టాప్-5 స్ట్రైకర్లు వీరే!

కొద్ది సంవత్సరాలుగా బుండెస్లిగా లీగ్‌ స్ట్రైకర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ లీగ్‌లోక్రమ క్రమంగా ఆటగాళ్లు ఎదుగుతూ తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు.

Chandrababu Naidu: ఎన్డీయే కూటమిలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతకాలంగా బీజేపీకి దగ్గరవుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా కీలక బిల్లుల విషయంలో బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు.

వరంగల్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం, ఇద్దరి విషమం

వరంగల్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఆగస్టు 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

ఉత్తరాఖండ్‌, హిమాచల్‌‌లో వర్షాల బీభత్సం; 66కు చేరిన మృతుల సంఖ్య 

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 66మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.