21 Aug 2023
Chiranjeevi birthday special: తెర మీద సినిమా హీరో, తెర వెనుక రియల్ హీరో
హీరోగా చిరంజీవి చేసిన సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తే, నిజ జీవితంలో ఆయన చేసిన సహాయ కార్యక్రమాలు జనాలకు ఆలంబన అందించాయి.
Happy birthday Chiranjeevi: తెలుగు సినిమాకు బ్రాండ్ గా ఎదిగిన చిరంజీవిపై ప్రత్యేక కథనం
ఎవరైనా కొంచెం స్టయిల్ గా నడిస్తేనే, లేకపోతే కొంచెం బాగా డ్యాన్స్ వేస్తేనో ఏమిరా, నువ్వైమైనా చిరంజీవి అనుకుంటున్నావా అంటారు. తెలుగు ప్రజల మీద చిరంజీవి ప్రభావం ఎంతుందో చెప్పడానికి ఆ ఉదాహరణ చాలు.
అల్ట్రావైలెట్ ఎఫ్-77 మోడల్ గ్రాండ్ రిలీజ్.. రేపట్నుంచి బుకింగ్స్ ప్రారంభం
ప్రముఖ వాహనాల తయారీ సంస్థ అల్ట్రావైలెట్ నుంచి సోమవారం ఖరీదైన బైక్(EV) లాంచ్ అయ్యింది.ఈ మేరకు (ఎక్స్ షోరూమ్) ధర రూ.5.60 లక్షల భారీ ధరను కంపెనీ నిర్ణయించింది.
బిగ్బాస్- 7కు ముహుర్తం ఖరారు.. ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన టీజర్
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మందిని ఆకట్టుకున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు సెప్టెంబర్ 3 నుంచి సీజన్ 7 ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్ రిలీజ్.. కడుపుబ్బా నవ్విస్తున్న తారాగణం
ఫ్యామిలీ కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty) నుంచి తాజా అప్ డేట్ వచ్చింది. ఈ మేరకు ఇవాళ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.అనుష్క శెట్టి,నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ!.. పట్నం మహేందర్ రెడ్డి మంత్రి పదవి?
రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రికి పట్నం మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది. అయితే సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో పట్నం మహేందర్ రెడ్డికి చోటు దక్కలేదు.
ఓజీ: థాయ్ లాండ్ వెళ్ళనున్న పవన్ కళ్యాణ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సాహో దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి.
స్నేహితుడి కూతురిపై అత్యాచారం చేసిన ప్రభుత్వ అధికారిపై సస్పెన్షన్ వేటు
స్నేహితుడి కూతురపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ప్రభుత్వ అధికారి ప్రేమోదయ్ ఖాఖాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
సీబీఐ కేసుల డేటాను వెల్లడించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్... 20ఏళ్లు గడిచినా పూర్తికాని అవినీతి కేసులు
దేశవ్యాప్తంగా వందలాది అవినీతి కేసులు దాదాపు 20 ఏళ్లకుపైగా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) నివేదిక విడుదల చేసింది.
Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు వైఎస్ జగన్ కుట్ర- బండి సంజయ్ ఆరోపణలు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.
Manipur violence: మణిపూర్ హింసపై సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించిన జస్టిస్ మిట్టల్ కమిటీ
మణిపూర్లో చెలరేగిన హింసపై జస్టిస్ (రిటైర్డ్) గీతా మిట్టల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
ఆసియాకప్ జట్టులో చాహల్ కు చోటు ఎందుకు దక్కలేదో తెలుసా
ఆసియా కప్ 2023కు ప్రకటించిన భారత జట్టులో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు చోటు దక్కలేదు. ఇప్పటికే జట్టులో కీలక లెగ్ స్పిన్నర్ గా చాహల్ కు పేరుంది. ప్రత్యేకించి టెస్ట్ మ్యాచ్ల్లో నాణ్యమైన స్పిన్నర్ గా ఎదుగుతున్నాడు.
China Economy: తీవ్ర సంక్షోభంలో చైనా ఆర్థిక వ్యవస్థ.. 40ఏళ్ల ఫార్మూలా విఫలం
ప్రపంచంలో చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే.
Oldest Elephant: దేశంలోనే అత్యంత వృద్ధాప్య ఏనుగు 'బిజులీ ప్రసాద్' మృతి
అసోంలో సోనిత్పూర్ జిల్లాలోని తేయాకు తోటల్లో ఇన్నిరోజులు రాజుగా జీవించిన 'బిజులీ ప్రసాద్' అనే పెంపుడు ఏనుగు సోమవారం ఉదయం కన్నుమూసింది. ఈ ఏనుగు వయసు 89 సంవత్సరాలు అని అధికారులు తెలిపారు.
Chandrayaan-3: చంద్రయాన్-2-ఆర్బిటర్-చంద్రయాన్-3-ల్యాండర్ ను అనుసంధానించిన ఇస్రో
జాబిల్లి పై ల్యాండర్ 'విక్రమ్'.. సాఫ్ట్ ల్యాండింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవ్వడం కోసం విక్రమ్ ల్యాండర్ అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తోంది.
ఆసియా కప్ కూర్పుపై రోహిత్ కీలక వ్యాఖ్యలు.. ఆ పాగల్ పని చేయబోమని స్పష్టం
టీమిండియా ఆసియా కప్ జట్టుపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. మిడిలార్డర్ ఆటగాళ్లు ఏ స్థానంలోనైనా అనువుగా కుదురుకోవాలని రోహిత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
G.O.A.T గ్లింప్స్: లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో సుడిగాలి సుధీర్
టెలివిజన్ షో జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, సుడిగాలి సుధీర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ కు పూర్తిగా దూరమై సినిమా హీరోగా సెటిలైపోయాడు.
లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు
వైసీపీకి గుడ్బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావ్ సోమవారం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.
భారతదేశ చిరుతిళ్ళకు ర్యాంకులు:అత్యంత దరిద్రమైన తిండిగా టాప్ లో దహీ పూరి
భారతదేశంలోని నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. ఒక్కో నగరంలో ఒక్కో చిరుతిండి ఫేమస్ గా ఉంటుంది.
దిల్లీలో ఘోరం.. స్నేహితుడి కుమార్తెపై ఉన్నతాధికారి రేప్, కేజ్రివాల్ సీరియస్
దిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. తన స్నేహితుడి కూమార్తెపై గత కొద్ది నెలలుగా అత్యాచారం చేసిన దారుణ ఘటన దేశ రాజధానిలో కలకలం సృష్టించింది.
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న స్కంద మూవీ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే?
రామ్ పోతినేని కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమా స్కంద తెరకెక్కుతోంది. మాస్, యాక్షన్ అంశాలతో సినిమా తెరకెక్కించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ పై తాజాగా ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.
ఉత్తరాఖండ్: వర్షాల కారణంగా కూలిన డెహ్రాడూన్లోని తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం
ఉత్తరాఖండ్ను ఎడతెరపిలేకుండా వర్షాలు అతలాకుతలం చేస్తుండడంతో గత కొన్ని రోజులుగా జనజీవనం స్తంభించింది.
బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
బండి సరోజ్ కుమార్ నుండి మొదటి సారి క్లీన్ సినిమా: పరాక్రమం చూపించడానికి వచ్చేస్తున్నాడు
బండి సరోజ్ కుమార్.. కళ మాది వెల మీది అనే కాన్సెప్ట్ తో యూట్యూబ్ సినిమాలు చేసే దర్శకుడి నుండి ప్రస్తుతం మరో కొత్త సినిమా రాబోతుంది.
BRS MLA List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన.. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు.
సెల్ఫిష్ యాక్టర్ ఆశిష్ రెడ్డి మూడవ చిత్రం ప్రారంభం: లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు
రౌడీ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆశిష్ రెడ్డి, ప్రస్తుతం సెల్ఫిష్ సినిమాతో ముందుకు వస్తున్నాడు. సెల్ఫిష్ చిత్రం ఇంకా విడుదల కాకముందే మరో కొత్త సినిమాలో ఆశిష్ రెడ్డి నటిస్తున్నాడు.
Uravakonda: ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు
ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అనంతపురం జడ్పీ సీఈఓ, ఉరవకొండ రిటర్నింగ్అధికారి భాస్కర్రెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్వేటు వేసిన విషయం తెలిసిందే.
ఆసియాకప్ 2023కి టీమిండియా ఇదే.. జట్టులోకి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ
ఆసియాకప్ 2023 కోసం టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు అనుకున్నట్టే చోటు దక్కింది. తెలుగు ప్లేయర్ తిలక్ వర్మనూ జట్టులోకి తీసుకున్నారు.
రెండో బౌలర్గా బుమ్రా ప్రపంచ రికార్డు.. టీమిండియాకు గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన యార్కర్ కింగ్
టీమిండియా ప్రధాన పేసర్, టీమ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టులోకి పునరాగమనం చేశాడు.
EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్లో 17.89 లక్షల మంది చేరిక
ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)లో సభ్యత్వం పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
'ఈగల్' షూటింగ్ కి లండన్ వెళ్లిన రవితేజ
మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తూనే, మరో వైపు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఈగల్' చిత్రంలోనూ నటిస్తున్నారు.
ఈ వారం సినిమా: థియేటర్లలో రిలీజయ్యే సినిమాల జాబితా ఇదే
ప్రతీవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తుంటాయి. ఈ వారం విభిన్నమైన జోనర్లలో రూపొందిన సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. అవేంటో చూద్దాం.
'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ భారత్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
అత్యాచార బాధితురాలి కేసులో హైకోర్టుపై సుప్రీం సీరియస్.. అబార్షన్కు గ్రీన్ సిగ్నల్
అత్యాచారం బాధితురాలికి సుప్రీంకోర్టు సంచలన ఊరట కలిగించింది. ఈ మేరకు అవాంచిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది.
వీడియో:"మార్వెల్ ఆఫ్ ఇంజినీరింగ్" ద్వారకా ఎక్స్ప్రెస్వేని పరిచయం చేసిన నితిన్ గడ్కరీ
భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలతో మొట్టమొదటి ఎనిమిది లైన్ల హైవే గా ద్వారకా ఎక్స్ప్రెస్వే కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది.
పుష్ అప్ బార్స్ ఉపయోగించి వ్యాయామాలు ఎలా చేయాలో తెలుసుకోండి
అరచేతులను నేలమీద పెట్టి పుష్ అప్స్ చేయడం కష్టమైన పని. కొందరు పిడికిలిని నేలమీద పెట్టి పుష్ అప్స్ చేస్తారు. ఇలా చేసేటపుడు అరచేతులను, మణికట్టు భాగానికి గాయాలు అవుతుంటాయి.
బీసీసీకి షాక్ ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ సంఘం.. మరోసారి షెడ్యూల్లో మార్పులకు విజ్ఞప్తి
భారతదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు సమయం దగ్గరపడుతోంది. మరో 46 రోజుల్లో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది.
సన్నీ డియోల్ బంగ్లా వేలం నోటీసు ఉపసంహరణపై.. కాంగ్రెస్ విమర్శలు
బీజేపీ ఎంపీ,బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ విల్లాను ఈ-వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపిన విషయం తెలిసిందే.
హిల్లరీ తుఫాను బీభత్సం; బాజా వద్ద తీరం దాటిన సైక్లోన్.. కాలిఫోర్నియా వైపు పయనం
హిల్లరీ తుపాను మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా ద్వీపకల్పం వద్ద తీరం దాటింది. ఆ తర్వాత అమెరికా రాష్ట్రమైన కాలిఫోర్నియాకు చేరుకుంది.
న్యూయార్క్ నగర వీధుల్లో సమంత: ఫోటోలు వైరల్
సినిమా షూటింగులకు సెలవు చెప్పేసి ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడిపోయారు సమంత. ప్రస్తుతం శాకుంతలం హీరోయిన్ అమెరికాలో ఉన్నారు.
రూఫ్(RUF) స్పోర్ట్స్ కార్లలో ట్రిబ్యూట్ మోడల్ 911.. ఇక పోర్స్చే 911కి ఫుల్ స్టాప్
జర్మనీలోని బవేరియాకు చెందిన ప్రసిద్ధ స్పోర్ట్స్ కార్ల తయారీ (ఆటోమోబైల్) సంస్థ రూఫ్(RUF) పోర్స్చే- 911కి ప్రత్యామ్నాయ మోడల్ ను రూపొందించింది. ఈ మేరకు వన్ ఆఫ్ ట్రిబ్యూట్ మోడల్ను రెడీ చేసింది.
ఎక్స్ కి పోటీగా థ్రెడ్స్: వెబ్ వెర్షన్ ని లాంచ్ చేయనున్న మెటా
ఎలాన్ మస్క్ ఎక్స్ కి పోటీగా వచ్చిన థ్రెడ్స్ యాప్, మార్కెట్లో నిలవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. మరో వారంలో థ్రెడ్స్ వెబ్ వెర్షన్ ను లాంచ్ చేయాలని మెటా సంస్థ ఆలోచిస్తోందని వాల్ స్ట్రీట్ వర్గాల సమాచారం.
తెలంగాణ:ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ.. కటకటాల్లోకి నిందితులు
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ సాక్షాత్తు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాన్ని ఫోర్జరీ చేశారు ఇద్దరు ప్రభుద్దులు.
తెలంగాణ: నేడు మద్యం షాపుల కేటాయింపు; లక్కీ డ్రా ద్వారా ఎంపిక
తెలంగాణలో మద్యం దుకాణాలను సోమవారం కేటాయించనున్నారు.
నాగుల పంచమి జరుపుకోవడం వెనక కారణాలు, తెలుసుకోవాల్సిన విషయాలు
నాగుల పంచమి.. ప్రతీ ఏడాది శ్రావణ మాసం శుక్లపక్షం ఐదవ రోజున నాగుల పంచమి జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతలకు పూజలు చేస్తారు.
ఎన్నికల వేళ తెలంగాణలో కీలక నిర్ణయం..మరోసారి ఆసరా పెన్షన్ల పెంపు దిశగా సర్కార్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ఆసరా పెన్షన్ల పెంపు ఉండనుంది.
Himachal Pradesh: ఆగస్టు 24వరకు హిమాచల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక
హిమాచల్ ప్రదేశ్ను ఇప్పట్లో వర్షాలు వీడే పరిస్థితి కనిపించడం లేదు. గత కొన్ని వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడిపోతోంది.కొండచరియలు విరిగిపడుతున్నాయి.
చంద్రయాన్-3: సురక్షితమైన ప్రదేశం కోసం వెతుకున్న ల్యాండర్; ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో
చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగు పెట్టేందుకు విక్రమ్ ల్యాండర్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. చంద్రుడికి అత్యంత దగ్గరలో ఉన్న ల్యాండర్ జాబిల్లి మీద మరో రెండు రోజుల్లో దిగబోతుంది.
Happy Birthday Bhumika Chawla: ఖుషి హీరోయిన్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు
2000సంవత్సరంలో యువకుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి భూమికా చావ్లా అడుగుపెట్టారు. ఆ తర్వాత 2001సంవత్సరంలో పవన్ కళ్యాణ్ సరసన ఖుషి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
నేడు టీమిండియా కీలక ఎంపిక.. ఆసియా కప్కు భారత జట్టు ప్రకటన
ఈనెల 30 నుంచి ఆరంభమయ్యే ఆసియాకప్ కోసం టీమిండియా సెలక్షన్ కమిటీ ఇవాళ ప్రకటించనుంది. ప్రపంచకప్ 2023కి కూడా ఇంచుమించుగా ఇదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది.
జమ్ముకశ్మీర్: పుల్వామాలో ఎన్కౌంటర్; లష్కరే టాప్ లీడర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఆగస్టు 21న Garena Free Fire Max కోడ్లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 21వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్లను డెవలపర్లు విడుదల చేశారు.
Chandrayaan-3: జాబిల్లిపై ల్యాండింగ్ సమయం మారింది..17 నిమిషాలు ఆలస్యంగా అడుగుపెట్టనున్న ల్యాండర్
జాబిల్లి దక్షిణ ధ్రువంపైజులై 14న చంద్రయాన్-3ను పంపించింది ఇస్రో. ఈనెల 23న సాయంత్రం ఇది చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కావాల్సి ఉంది.
IND vs IRE:రెండో టీ20లో ఐర్లాండ్ చిత్తు.. 33 పరుగుల తేడాతో నెగ్గిన భారత్
ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 రన్స్ తేడాతో విజయం సాధించింది.
20 Aug 2023
Onion price: ఉల్లి ధర కేజీ రూ.25 మాత్రమే.. బఫర్ స్టాక్ 5లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు
ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నెల రోజులుగా సామాన్యులకు తక్కువ ధరకు టమాటాను తక్కువ ధరకు విక్రయిస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఉల్లిని చౌక ధరలకు అందించబోతోంది.
ఉత్తరప్రదేశ్లో దారుణం.. బాలుడ్ని నేలకేసి కొట్టి చంపిన సాధువు
ఉత్తర్ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడ్ని ఓ సాధువు పైకి ఎత్తి పలుమార్లు నేలకేసి కొట్టి చంపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర్ప్రదేశ్లోని మథుర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Varun Tej: లావణ్యతో లవ్ సీక్రెట్స్ను బయటపెట్టిన వరుణ్ తేజ్.. ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరంటే..?
టాలీవుడ్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవలే నిశ్చితార్థ వేడుకను ఘనంగా చేసుకున్నారు. సినిమా స్టేజ్ ఫంక్షన్లో తక్కువగా మాట్లాడే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో ప్రేమ వ్యవహారం నడిపాడని మొదట ఎవరూ ఊహించలేదు. జూన్ 9న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసి అందరిని షాక్ కు గురి చేశారు.
Jabardasth Artist: యువతిని శారీరకంగా వాడుకున్నాడని.. జబర్దస్త్ ఆర్టిస్ట్పై కేసు నమోదు
ప్రముఖ బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' ఆర్టిస్ట్, నవ సందీప్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో సందీప్ తనని మోసం చేశాడని ఓ యువతి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇషాంత్ శర్మ అసభ్య పదజాలం వాడాడు.. ధోని రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది: కమ్రాన్ అక్మల్
ప్రపంచ క్రికెట్లో టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ హైల్టోట్ మ్యాచును తిలకించడానికి క్రికెట్ ఫ్యాన్స్ అతృతుగా ఎదురుచూస్తుంటారు. కొన్నిసార్లు ఇరు జట్ల ఆటగాళ్లు సహనం కోల్పోయి మాటల యుద్ధానికి దిగుతుంటారు.
పాడేరులో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ఆర్డీసీ బస్సు; నలుగురు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
Pakistan: పాకిస్థాన్లో వ్యాన్ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు, పికప్ వ్యాన్ను ఢీకొట్టింది.
Congress : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరే!
కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీని ఆదివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.
గోధుమపిండితో చేసిన వంటకాలు తింటే సమస్యలొస్తాయా..?
గోధుమపిండితో చేసిన వంటకాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Chandrayaan 3 : మరో సూపర్ న్యూస్ను అందించిన ఇస్రో.. జాబిల్లికి అడుగు దూరంలో విక్రమ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తయింది. రెండో, చివరి డీ-బూస్టింగ్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటన చేసింది. దీంతో చంద్రుడి అతిదగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యుల్ చేసింది.
Russia Luna 25: చంద్రుడిపై కూలిపోయిన రష్యాకు చెందిన లూనా-25 స్పేస్క్రాఫ్ట్
రష్యాకు చెందిన లూనా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయిందని రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ, రోస్కోస్మోస్ తెలిపింది. ఈ మేరకు జర్మనీకి చెందిన డీడబ్ల్యూ న్యూస్ నివేదించింది.
పొలాల్లో కూలిపోయిన డీఆర్డీఓ డ్రోన్; భయాందోళనకు గురైన రైతులు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)కి చెందిన డ్రోన్ ఆదివారం కుప్పకూలిపోయింది.
Pawan Kalyan: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బ్రో' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన 'బ్రో' సినిమా ఓటీటీలో విడుదలకు రంగం సిద్ధమైంది. 'వినోదాయసిత్తం'కు రీమేక్ గా వచ్చిన ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహించారు.
దిల్లీ: స్నేహితుడి కుమార్తెపై ప్రభుత్వ ఉన్నతాధికారి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
14 ఏళ్ల స్నేహితుడి కుమార్తెపై ఓ దిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారి దారుణంగా వ్యవహరించారు. ఆ బాలిక తండ్రి చనిపోయాడనే జాలి కూడా లేకుండా ఆమెపై అత్యాచారం చేశాడు.
ఉత్తర్ప్రదేశ్లో ముస్లిం దంపతుల దారుణ హత్య
ఉత్తర్ప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో ముస్లిం దంపతులను కొందరు దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్లు, కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
UAE Vs NZ : టీ20లో చరిత్ర సృష్టించిన యూఏఈ.. న్యూజిలాండ్పై 7 వికెట్ల తేడాతో విజయం
టీ20లో పసికూన యూఏఈ జట్టు సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్ పై యూఏఈ జట్టు గెలుపొందింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20ల్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి యూఏఈ జట్టు చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్పై యూఏఈకి ఇదే తొలి విజయం కావడం గమానార్హం.
Mahindra XUV700 : లక్ష కార్లను రీకాల్ చేసిన మహీంద్రా
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. మహీంద్రా కంపెనీ పాపులర్ ఎస్యూవీ 700 మోడల్ కార్లను మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. ఏకంగా లక్ష యూనిట్ల కార్లను వెనక్కి రప్పించాలని నిర్ణయం తీసుకుంది.
IND vs IRE: నేడు ఐర్లాండ్తో రెండో టీ20.. యువ భారత్కు ఎదురుందా..?
ఐర్లాండ్ పర్యటనలో భారత యువ జట్టు శుభారంభం చేసింది. తొలి టీ20లో విజయం సాధించిన భారత్, రెండో టీ20లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
Digvijay Singh: మధ్యప్రదేశ్లో నుహ్ తరహా అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్లాన్: దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. త్వరలో మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో హర్యానా నుహ్ తరహాలో అల్లర్లకు బీజేపీ ప్లాన్ చేస్తోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
Asia Cup: ఆసియా కప్ జట్టు ఎంపికకు డేట్ ఫిక్స్.. హాజరుకానున్న రాహుల్ ద్రావిడ్
ఆసియా కప్కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడే భారత జట్టును ఎంపిక చేయడానికి తేదీని ఫిక్స్ చేశారు. దీని కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సోమవారం దిల్లీలో సమావేశం కానున్నారు.
సెంట్రల్ మాలిలో గ్రామంపై సాయుధుల దాడి 21మంది పౌరులు మృతి
సెంట్రల్ మాలి మోప్టి ప్రాంతంలోని ఒక గ్రామంపై తిరుగుబాటు దారులు విరుచుకుపడ్డారు. తుపాకులతో సాయుధులు రెచ్చిపోయారు. ఈ దాడిలో 21 మంది పౌరులు మరణించినట్లు అధికారులు చెప్పారు.
40ఏళ్ల వయస్సులో త్రిషకి పెళ్లి మీద ఆసక్తి పుట్టిందట!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ అగ్రహీరోల సరసన నటించి, ఎన్నో గుర్తుండిపోయే సినిమాలను చేసింది.
Rahul Gandhi: చైనా చొరబాటుపై రాహుల్ విమర్శలు; రాజీవ్ గాంధీకి లద్దాఖ్లో నివాళులు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఆయన కుమారుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రత్యేకంగా జరుపుకున్నారు.
ఆగస్టు 20న Garena Free Fire Max కోడ్లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది.
లద్దాఖ్: వాహనం లోయలో పడి 9మంది ఆర్మీ సిబ్బంది మృతి
లద్దాఖ్లోని లేహ్ జిల్లాలో ఆర్మీ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది.