LOADING...

27 Jun 2025


Samantha-Sreeleela :ఒకే వేదికపై పుష్పరాజ్‌ భామలు.. సమంత, శ్రీలీల

పుష్పరాజ్‌ను ఆడిపాడి మెప్పించిన అందాల భామలు ఇద్దరూ ఇటీవల ఒకే వేదికను పంచుకున్నారు.వారు ఎవరో కాదు.. సమంత, శ్రీలీల.

Kodali Nani: దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు కొడాలి నాని 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత,మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి గుడివాడలో ప్రజల మధ్యకు వచ్చారు.

Motivational: అసంతృప్తి,అసూయ,ద్వేషం.. ఇవి శాశ్వత దుఃఖానికి దారితీసే మనోభావాలు

కొంతమంది వ్యక్తుల మనసు ఎప్పుడూ అసంతృప్తితో నిండిఉంటుంది.

Trump: ట్రంప్‌ షాకింగ్‌ నిర్ణయం .. సోషల్ మీడియా వివరాలు లేనివారికి వీసా నిరాకరణ!

వీసా పొందాలనుకునే వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం ఊహించని విధంగా ఎదురుదెబ్బ అయ్యింది.

CR Patil: పోలవరం-బనకచర్లపై రెండు రాష్ట్రాలతో సమావేశం.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ వెల్లడి

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టులపై త్వరలోనే నిర్ణయాత్మక చర్చలు జరగనున్నాయి.

Amaravati: రాష్ట్రంలో తనేజా ఏరోస్పేస్‌ పెట్టుబడులు.. మంత్రి జనార్దన్‌రెడ్డి వెల్లడి

విమానయాన రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రముఖ సంస్థ తనేజా ఏరోస్పేస్‌ రాష్ట్రానికి తెలియజేసిందని,రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి ఇది ముఖ్యమైన ముందడుగుగా మారనుందని పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు.

Amrut Project: రూ.7,976 కోట్ల వ్యయంతో అమృత్‌ పథకానికి సంబంధించి.. 281 ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానం

రాష్ట్రంలోని 117 పట్టణ స్థానిక సంస్థల్లో అమృత్‌ 2.0 పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పట్టణ ఆర్థిక,మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (APUFIDC) ఛైర్మన్‌ పీలా గోవింద సత్యనారాయణ వెల్లడించారు.

CJI Justice BR Gavai: పార్లమెంటు కన్నా రాజ్యాంగమే అత్యున్నతమైనది..: జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ 

దేశంలో పార్లమెంటే సుప్రీం అని భావించే వారు ఎందరో, తన అభిప్రాయం ప్రకారం రాజ్యాంగమే సర్వోన్నతమైందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.

National Turmeric Board: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు.. 29న అమిత్‌షా చేతుల మీదుగా ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి 

పసుపు సాగు చేస్తున్న రైతుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Stock market: నాలుగోరోజూ లాభాలలోనే దేశీయ స్టాక్ మార్కెట్ .. 84వేలు పైకి సెన్సెక్స్‌

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గో రోజు కూడా లాభాలతో ముగిశాయి.

Anna Canteen: గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు.. 7చోట్ల కొత్త క్యాంటీన్లకు అనుమతి

గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్ల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.ఇప్పటివరకు నగరాలు, పట్టణాల్లో మాత్రమే ప్రారంభించిన ఈ క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లోకి విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.

Motivational: జీవిత విజయానికి మార్గం చూపే చాణక్య నైతికతలు

చాణక్యుడు చెప్పిన జీవన సూత్రాలు మనకు జీవితంలో విజయాన్ని సాధించేందుకు బాగా ఉపయోగపడతాయి.

T20 Format: టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025.. కానీ అభిమానులు మాత్రం వన్డే ఫార్మాట్‌ కోసం డిమాండ్ ! ఎందుకంటే..?

ఆసియా కప్ 2025ను ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో భారతదేశంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Chenab river: జమ్ముకశ్మీర్‌లోని చీనాబ్‌ నదికి భారీగా వరద.. దోడాలో పలువురు గల్లంతు..! 

జమ్ముకశ్మీర్‌'లో గత కొన్ని రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది.నిరంతరం పడుతున్న వర్షాల కారణంగా అక్కడి నదులు,వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Vijay Devarakonda: కొత్త లుక్‌తో ద‌ర్శ‌న‌మిచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ.. ఆ సినిమా కోస‌మేనా.!

టాలీవుడ్‌లో అగ్రహీరోగా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండ తాజాగా తన కొత్త లుక్‌తో అభిమానులకు కనిపించాడు.

Tata Harrier: టాటా హారియర్ ఈవీ వేరియంట్లు.. వాటి రియల్ వరల్డ్ రేంజ్ వివరాలు

టాటా మోటార్స్ ఇటీవలే తన హారియర్ ఈవీ మోడల్‌కు చెందిన రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ల ధరలను అధికారికంగా వెల్లడించింది.

Google Doppl: ఆన్‌లైన్‌లో దుస్తులు కొనేవారికి గూగుల్‌ నుంచి కొత్త వర్చువల్‌ ట్రయల్‌ యాప్‌ 

రోడ్డు మీద వెళుతూ ఉంటే స్టోర్‌లో షర్ట్‌ కనిపిస్తుంది.. లేదా సోషల్‌ మీడియాలో స్క్రోల్‌ చేస్తున్నప్పుడు ఆకర్షణీయమైన టీషర్ట్‌ కనిపిస్తుంది.

Kolkata: కోల్‌కతాలో మరో దారుణ ఘటన.. న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!

కోల్‌కతాలోని ఒక ప్రఖ్యాత లా కళాశాలలో భయానక ఘటన చోటుచేసుకుంది.

YS Jagan: సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్‌పై తొందరపాటు చర్యలొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం

పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల గ్రామంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై దాఖలైన కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.

Air India plane crash: విమాన ప్రమాద బాధితుల కోసం టాటా గ్రూప్‌ రూ.500 కోట్లతో ట్రస్ట్‌..!

అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో టాటా గ్రూప్‌ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.

Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా బడ్జెట్ కేటాయింపులు, విధాన రూపకల్పన, అమలులో వేగాన్ని పెంచుతోంది.

Adilabad: పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న కుంటాల

వానాకాలంలో వెల్లువెత్తే నీటిని సొగసుగా జాలువార్చే కుంటాల జలపాతమిది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లాలోని నేరడిగొండ మండలంలో ఉంది.

Khamenei: 'ఖమేనీని హత్య చేయడానికి ముందే అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు': ఇజ్రాయెల్

ఇరాన్‌తో ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో, ఆ దేశ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేయాలని తీవ్రంగా ప్రయత్నించామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఖట్జ్ వెల్లడించారు.

Rapid Ragi: 'ర్యాపిడ్‌ రాగి'.. ఇక్రిశాట్‌ నుంచి మరో నూతన వంగడం.. 68 రోజుల్లోనే పంట చేతికి..

ఆహారపు అలవాట్లు మారటంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో... పోషక విలువలతో కూడిన చిరుధాన్యాలు మార్గదర్శకంగా మారుతున్నాయి.

Air India: ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. టిష్యూ పేపర్‌పై బెదిరింపు సందేశం

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం పెద్ద కలకలం ఏర్పడింది.

Amit Shah: తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

తమిళనాడులో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది.

Ahmedabad : అహ్మదాబాద్‌లో రథయాత్రలో అపశృతి.. అదుపు తప్పిన ఏనుగు.. తొక్కిసలాట

గుజరాత్‌లోని గోల్‌వాడలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఇవాళ ఉదయం ఒక ఏనుగు హఠాత్తుగా అదుపు తప్పి కలకలం సృష్టించిన సంఘటన జరిగింది.

Mysaa: రష్మిక మందన్న తొలి సోలో హెడ్‌లైనర్ 'మైసా'.. కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటన 

ఇటీవల 'కుబేర' చిత్రంతో విజయం అందుకున్న నటి రష్మిక మందన్న తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.

Revanth Reddy: కాలేజీల్లో డ్రగ్స్‌ దొరికితే యాజమాన్యాలపై చర్యలు తప్పవు: సీఎం రేవంత్ రెడ్డి

ఒకప్పుడు ఉద్యమాలకు ఆధారంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మాదక ద్రవ్యాల ముప్పుకు గురికావద్దనే సంకల్పంతో "ఈగల్‌ (Eagle)" అనే ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Andhrapradesh: ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజులపాటు భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ..

వాయువ్య బంగాళాఖాతం తీరాన్ని ఆనుకొని ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఓ అల్పపీడన పరిస్థితి ఏర్పడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది.

Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. వారంరోజుల్లో ఎంత తగ్గిందంటే..?

గత వారం రోజుల పాటు అత్యధిక స్థాయికి చేరిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుదల బాటలో ఉన్నాయి.

Telangana: సుపరిపాలనకు నూతన ఆవిష్కరణలు.. డిజిటల్ రూపంలోకి తెలంగాణ కేబినెట్ ఫైల్స్

తెలంగాణ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలకమైన సంస్కరణలు చేపడుతోంది.

Japan: జపాన్‌లో భయానక హత్యల 'ట్విటర్‌ కిల్లర్‌' ఉరితీత

2017లో జపాన్‌లోని టోక్యో నగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో తొమ్మిది మందిని అత్యంత కర్కశంగా హత్య చేసిన తకహిరో షిరైషి అనే వ్యక్తి కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా భయంకర ఉలిక్కిపాటుతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీసింది.

ENG vs IND: బుమ్రాకు కాస్త సపోర్ట్ చెయ్యండి : భారత బౌలర్లకు షమీ సూచన

లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపించింది.

Windows: 40 సంవత్సరాల తర్వాత, నల్లగా మారనున్న విండోస్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ 

మైక్రోసాఫ్ట్ తన ప్రసిద్ధ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ను రిటైర్ చేసి కొత్త బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ ను ప్రవేశపెట్టనుంది.

Stock Market: లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@ 25,591

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Kamal Haasan: ఆస్కార్‌ అకాడమీలో కమల్ హాసన్‌,ఆయుష్మాన్ ఖురానాకు చోటు..

భారతీయ నటులు కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా గ్లోబల్‌ క్లబ్‌లో భాగమయ్యారు.

Karnataka: కర్ణాటకలో ఐదు పులుల మృతి కలకలం - విషప్రయోగమే కారణమా? 

కర్ణాటకలోని మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ పరిధిలో వన్యప్రాణులపై కర్కశంగా ప్రవర్తించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

WI vs AUS: ఉత్కంఠగా సాగుతున్న పోరు..ఆసీస్ పై 10 పరుగుల స్వల్ప ఆధిక్యంలో వెస్టిండీస్ 

వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది.

Iran: అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం లేదు.. ఇరాన్ 

అమెరికాతో అణు చర్చలు జరిపే ఎలాంటి ఉద్దేశం తమకు లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది.

Andhra Pradesh: విజయవాడ-గుంటూరు మార్గంలో మూడో రైల్వేలైన్‌.. రూ.1,200 కోట్లతో ప్రతిపాదనలు.. రైల్వేబోర్డు ఆమోదానికి డీపీఆర్‌

విజయవాడ నుండి గుంటూరు వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి త్వరలోనే రావొచ్చని సమాచారం.

BigBoss 9: 'బిగ్‌బాస్‌' సీజన్‌ 9 వచ్చేస్తుంది.. 'ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే'.. ప్రోమో రిలీజ్.. హోస్ట్ ఎవరంటే..?

తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్,ఇప్పుడు తొమ్మిదవ సీజన్‌కు సిద్ధమవుతోంది.

India-US: భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం.. హింట్‌ ఇచ్చిన ట్రంప్

భారత్‌తో త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

26 Jun 2025


Motivational : జీవితంలో ఎదగాలంటే తప్పకుండా పాటించాల్సిన మూడు మంత్రాలు..!

కష్టే ఫలి.. అనే మాటను మన పెద్దలు తరచూ చెబుతూవుంటారు. నిజానికి జీవితంలో ఎదగాలంటే, వారి చెప్పే మాటలను గౌరవించాల్సిందే.

#NewsBytesExplainer: గగన వీధిలో ఘన చరిత్ర సృష్టిస్తున్న తెలుగువారు వీరే… !

భారత గగనయాన్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న శుభాన్షు శుక్లా ఇప్పటికే భూమి కక్ష్యలోకి ప్రవేశించారు.

ICC New rules: ICC మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఐదు కొత్త రూల్స్ ఇవే..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ కోసం ఐదు కొత్త నియమాలను ప్రకటించింది.

squid game 3: 'స్క్విడ్‌ గేమ్‌3' గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

డబ్బు కోసం మనిషి ప్రతిరోజూ పరితపిస్తూ ఉంటాడు. జీవితం అంతా ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటూ పోరాడుతూనే ఉంటుంది.

Tulbul project: తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణకు భారత్‌ సై!

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు గట్టి సంకేతం ఇవ్వాలన్న ఉద్దేశంతో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Vijay Antony : బిచ్చగాడు-3 వచ్చేది ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చిన విజయ్ ఆంటోనీ .. 

విజయ్ ఆంటోనీ హీరోగా స్వయంగా దర్శకత్వం వహించి రూపొందించిన చిత్రం "బిచ్చగాడు".ఈ సినిమా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Fact Check: ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన నితిన్‌ గడ్కరీ

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకూ టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు కొన్ని వార్తాలలో వచ్చిన ప్రచారంపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.

Stock market: సూచీలకు హ్యాట్రిక్‌ లాభాలు.. నిఫ్టీ@ 25,550 

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లారడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు క్రమంగా తగ్గుతూ ఉండటం మార్కెట్ వాతావరణాన్ని సానుకూలంగా మార్చాయి.

Motivation: విదుర నీతి - జీవనానికి మార్గదర్శకమైన ఐదు అమూల్య సూత్రాలు ..!

మహాభారతంలో విదురుడు అత్యంత విలక్షణమైన వ్యక్తిగా నిలిచాడు.

Kannappa Movie: మంచు విష్ణు పేరు చెప్పకుండా.. 'కన్నప్ప' టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన మంచు మనోజ్‌

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతోన్న 'కన్నప్ప' చిత్ర బృందానికి ప్రముఖ నటుడు మంచు మనోజ్ తన శుభాకాంక్షలు తెలిపారు.

Mata Vaishno Devi: వైష్ణోదేవి కొత్త ట్రెక్కింగ్ రూట్‌లో విరిగిన కొండ‌చ‌రియ‌లు

జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు తాజాగా అభివృద్ధి చేసిన ట్రెక్కింగ్ మార్గంలో ఈరోజు కొండచరియలు కూలిన ఘటన చోటు చేసుకుంది.

Air India: ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత పెరిగిన విమానాల భయం.. చికిత్స కోసం భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్న ప్రజలు

ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 కూలిపోయిన తర్వాత, ప్రజలకు విమాన ప్రయాణం పట్ల భయం గణనీయంగా పెరిగింది.

Bezos and Sanchez wedding: 90 జెట్‌లు, 250 మంది అతిథులతో €48 మిలియన్లతో వెనిస్‌ నగరంలో భారీ ఏర్పాట్లు

అమెజాన్ అధినేత, ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్నుడు జెఫ్ బెజోస్ తన ప్రేమికురాలు లారెన్ సాంచెజ్‌ను రెండవసారి పెళ్లి చేసుకోబోతున్నాడు.

Air India Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: బ్లాక్‌బాక్స్‌ డేటా డౌన్‌లోడ్‌ ప్రక్రియ పూర్తి 

అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న హృదయ విదారకమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.

Andhra Weather: రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ కి ముసురు పట్టింది. ఇప్పటికే వానలు దంచికొడుతుండగా.. వర్షాలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వెదర్ అప్ డేట్ వచ్చింది.

Two wheelers: జూలై 15 నుండి భారత రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. త్వరలో ప్రకటన..? 

ఇప్పటి వరకూ జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్‌ చెల్లింపులో మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే.

Telangana: రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. గంటపాటు రైళ్లకు అంతరాయం 

రీల్స్ మోజులో ఓ యువతి రైలు పట్టాలపై కారు నడిపిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సర్జరీ సక్సెస్.. కోలుకుంటున్న టీమిండియా కెప్టెన్.. ఫొటోస్ వైరల్

టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో తన కుడి పొత్తికడుపు భాగంలో స్పోర్ట్స్ హర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

Rajnath Singh: పహల్గాం ప్రస్తావన లేని SCO పత్రంపై సంతకం చేయనన్న భారత రక్షణ మంత్రి

చైనాలో పర్యటనలో ఉన్న భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు.

Shubhanshu Shukla: 'చిన్నపిల్లాడిలా నడవడం నేర్చుకుంటున్నా'.. అంతరిక్షం నుంచి లైవ్ కాల్‌

భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్‌, మన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) కోట్లాది మంది భారతీయుల ఆశల్ని మోస్తూ అంతరిక్ష ప్రయాణం చేపట్టారు.

India-Pakistan: పాక్‌ తప్పుడు ప్రచారం వెలుగులోకి.. ఐరాసలో భారత్‌ ఘాటు కౌంటర్‌ 

భారత్‌ను నిరంతరం విమర్శిస్తూ అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రచారం ద్వారా ఇతర దేశాలను దారి తప్పించేందుకు ప్రయత్నించే పాకిస్థాన్‌కు (Pakistan) మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Bhagyashri Borse: అఖిల్‌ సినిమాలో కింగ్డమ్‌ బ్యూటీ..? 

అక్కినేని అఖిల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పేరు 'లెనిన్‌'. ఈ సినిమాను 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో గుర్తింపు పొందిన మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు.

Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?

ఇటివలి కాలంలో ఊపందుకున్న బంగారం, వెండి ధరలకు తాజాగా తగ్గుదలలు నమోదవుతున్నాయి.

Adilabad: ఈ ఉపాధ్యాయుడి సంకల్పం.. ఏకంగా బడి తీరునే మార్చేసింది 

ఒక ఉపాధ్యాయుని కృషితో ఒక గ్రామ పాఠశాల రూపమే మారిపోయింది.

civil supply corporation: యాసంగి మిగులు ధాన్యంపై పౌరసరఫరాల సంస్థ తర్జనభర్జన

ఈ సంవత్సరం యాసంగి (రబీ) సీజన్‌లో గత సీజన్లతో పోలిస్తే ధాన్యం సేకరణ విపరీతంగా పెరిగింది.

Hema Committee report: హేమ కమిటీ నివేదిక: 35 కేసులను మూసివేస్తున్నామని హైకోర్టుకు సిట్‌ నివేదిక 

మలయాళ చలనచిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, అవమానాలను వెల్లడించడంలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక కీలకపాత్ర వహించింది.

Aashadam Bonalu 2025: గోల్కొండ కోటపై జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం.. నెల రోజులు నగరంలో సందడే సందడి ..

హైదరాబాద్ నగరాన్ని ఆధ్యాత్మిక ఉత్సాహంతో నింపే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి.

Rakt Bramhand: 'రక్త్ బ్రహ్మాండ్‌' వెబ్‌సిరీస్‌ ఆగిపోయిందంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన దర్శకులు 

ఆదిత్యరాయ్ కపూర్‌, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ 'రక్త్ బ్రహ్మాండ్‌' (Rakt Bramhand)పై ఇటీవల ఆగిపోయిందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

Andhra Pradesh: అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన గజేంద్రసింగ్ షెకావత్‌, పవన్ కల్యాణ్‌

రాజమహేంద్రవరం నగరంలో ప్రారంభమవుతున్నఅఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల మంత్రిగజేంద్రసింగ్ షెకావత్‌,ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.

IND vs ENG: తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి.. ఆ స్టార్‌ భారత పేసర్‌ను ఇంటికి పంపిన టీమిండియా.. ఎందుకంటే..?

ఇంగ్లండ్ పర్యటన కోసం ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ ఆడేందుకు వెళ్లిన యంగ్ టీమిండియాకు మొదటి టెస్టులోనే ఊహించని ఓటమి ఎదురైంది.

WI vs AUS: వెస్టిండీస్ పేసర్ల బౌలింగ్ దెబ్బకు.. విలవిలాడిన ఆసీస్ బ్యాటర్స్..!

వెస్టిండీస్ పేసర్ల బౌలింగ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్స్ విలవిలాడారు.

Rajnath Singh:'ఉగ్రవాద కేంద్రాలు..ఇకపై సురక్షితం కాదు': SCO సమావేశంలో పాకిస్తాన్‌ లక్ష్యంగా భారత్ 

కొన్ని దేశాలు సరిహద్దు ఉగ్రవాదాన్ని తమ అధికారిక విధానంగా మలుచుకున్నాయంటూ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు.

Uttarakhand: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 10 మంది గల్లంతు 

ఉత్తరాఖండ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు అలకనంద నదిలో పడిపోయింది.

Cognizant: విశాఖలో కాగ్నిజెంట్‌ ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ఒక శుభవార్త వెలువడింది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ (Cognizant) రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

Stock Market: లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ @ 83,000

భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ప్రపంచ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ,ఇన్వెస్టర్లు కొనుగోళ్లపైనే దృష్టి పెట్టారు.

Iran: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ తర్వాత.. తన గగనతలాన్ని పాక్షికంగా తెరిచిన ఇరాన్  

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన తరుణంలో, ఇరాన్‌ తూర్పు ప్రాంతాల్లో తన గగనతలాన్ని (ఎయిర్‌స్పేస్‌) మళ్లీ తెరిచింది.

Flight: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు.. వెగాస్‌కు తిరిగి వచ్చిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం

విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగిన భయానక ఘటన అమెరికాలోని లాస్‌వేగాస్‌ నగరంలో చోటుచేసుకుంది.

Jurala Project: జూరాలకు కొనసాగుతున్న  భారీ వరద.. 12 గేట్లు ఎత్తివేత

ఎగువ కృష్ణా లోయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.

Himachal pradesh: హిమాచల్‌ప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు ఇద్దరు మృతి.. 20 మంది గల్లంతు

హిమాచల్‌ ప్రదేశ్‌ను ముంచెత్తిన తీవ్రమైన వర్షాలు భారీగా నష్టాన్ని కలిగించాయి.

Chandrababu: 'వైకాపా పాలనను మర్చిపోయి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవ్వండి'.. పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు భరోసా

వైసీపీ పాలనలో ఎదురైన చేదు అనుభవాలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులను కోరారు.

Metro : పుణే మెట్రోకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ - హైదరాబాద్ మెట్రో విస్తరణకు నై!

మహారాష్ట్రలోని పుణే నగరానికి మెట్రో రైలు విస్తరణకు కేంద్ర మంత్రి వర్గంఆమోదం తెలుపగా, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలను మాత్రం పట్టించుకోలేదు.

Aarit kapil: మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాక్ ఇచ్చిన తొమ్మిదేళ్ల ఆరిత్‌ 

ప్రపంచపు నంబర్‌వన్ చెస్‌ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌ (నార్వే)ను ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి ఆరిత్‌ కపిల్‌ షాక్ ఇచ్చాడు.

Guanajuato: మెక్సికో వేడుకల్లో కాల్పులు.. 12 మంది మృతి.. 20 మందికి గాయాలు 

మెక్సికో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. గ్వానాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటో నగరంలో ఒక దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.