08 Nov 2025
Rishabh Pant: మళ్లీ గాయపడ్డ రిషబ్ పంత్.. సౌతాఫ్రికా టెస్టు సిరీస్లో ఆడేనా?
భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Bihar Elections 2025: బిహార్లో షాకింగ్ ఘటన.. రోడ్లపై VVPAT స్లిప్పులు..!
బిహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో VVPAT స్లిప్పులు కనిపించాయి.
AUS vs IND : వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.
India vs Pak: 2028 ఒలింపిక్స్.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ లేనట్లేనా?
అంతర్జాతీయ క్రికెట్ అభిమానుల కోసం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎల్లప్పుడూ పండగ లాంటిదనే చెప్పొచ్చు.
Abhishek Sharma: క్రికెట్ చరిత్రలో అభిషేక్ శర్మ అరుదైన రికార్డు.. కెప్టెన్ సూర్య రికార్డు బద్దలు
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా నవంబర్ 8న బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్లో ఆసీస్కి షాక్ కలిగింది.
CM Chandrababu : ఆ 48 మంది ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్.. కారణం ఏమిటంటే?
పెన్షన్లు, CMRE ఫండ్ (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన 48 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
Peddi: భారతీయ సినిమా చరిత్రలోనే 'చికిరి చికిరి' సాంగ్ రికార్డు
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది' నుంచి తొలి పాట విడుదలైంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Priyanka Gandhi: ఓట్ల దొంగతనంపై గాంధీలా పోరాటం చేస్తున్నాం : ప్రియాంకా గాంధీ
ప్రజల హక్కుల కోసం మహాత్మాగాంధీలా పోరాడుతున్నామని కాంగ్రెస్ అగ్రనేత్రి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.
Seediri Appalaraju House Arrest: శ్రీకాకుళంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్టు
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉత్కంఠ చెలరేగింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Samsung phones: శాంసంగ్ యూజర్లకు హెచ్చరిక.. వాట్సప్ ఫొటోలు ఫోన్ హ్యాక్ చేయవచ్చు
సైబర్ నేరగాళ్ల కొత్త పన్నాగం శాంసంగ్ ఫోన్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంది. గుర్తు తెలియని వాట్సాప్ ఖాతాల నుంచి వచ్చే చిత్రాలను ఇప్పుడు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది.
Ind vs Aus 5th T20I: గబ్బాలో వర్షంతో ఆగిన మ్యాచ్.. గిల్-అభిషేక్ మెరుపు బ్యాటింగ్!
టీమిండియా-ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తుదిపోరు బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో జరుగుతోంది.
PM Modi: వాళ్లు రివాల్వర్లు ఇస్తే, మేం విద్యను అందిస్తున్నాం : నరేంద్ర మోదీ
రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు బిహార్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సీతామర్హిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్జేడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Rashmika: విజయ్ దేవరకొండను పెళ్లి చేసకుంటా.. క్లారిటీ ఇచ్చేసిన రష్మిక!
నటి రష్మిక మందన్న తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారో తాజాగా వెల్లడించారు.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల.. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.
Mini Countryman SE All4: భారత మార్కెట్లోకి మినీ కంట్రీమ్యాన్ SE All4.. రూ.66.90 లక్షల ఎలక్ట్రిక్ SUV లాంచ్!
భారత ఆటో మొబైల్ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ లగ్జరీ SUV అడుగుపెట్టింది.
K-Ramp: కిరణ్ అబ్బవరం 'కే ర్యాంప్' ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
టాలీవుడ్ యువ హీరో 'కిరణ్ అబ్బవరం' నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'కే ర్యాంప్'(K-Ramp)ఓటిటిలోకి రానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి టాక్ను సొంతం చేసుకుంది.
Samantha: రాజ్ నిడిమోరుతో క్లోజ్గా సమంత.. క్వారిటీ ఇచ్చేసిందిగా?
స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ల గురించి సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి.
Chiranjeevi: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగబాబు.. ఆనందంతో ఉప్పొంగిన అభిమాని!
తిరుపతికి చెందిన మురళి అనే ఓ పెద్దాయన ఇటీవల సోషల్ మీడియాలో స్టార్గా మారిపోయాడు.
H-1B visa: హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వ కఠిన చర్యలు.. ప్రాజెక్ట్ ఫైర్వాల్ కింద 175 కేసులు
అమెరికాలో హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. విదేశీ కార్మికులను ఉపయోగించి దేశీయ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా కార్మిక శాఖ దర్యాప్తు చేపట్టింది.
Women World Cup: 2029 మహిళల క్రికెట్ ప్రపంచకప్లో బిగ్ చేంజ్.. కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ!
భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో 2025 ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
MS Dhoni: సీఎస్కే యాజమాన్యం క్లారిటీ.. వచ్చే ఐపీఎల్లో ధోనీ ఆడతారు!
టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ప్రధాన ఆటగాడు ఎంఎస్ ధోని (MS Dhoni) 2026 ఐపీఎల్ సీజన్లో ఆడతారా లేదా అన్నది గత కొంతకాలంగా క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
Fire Accident: రిథాల మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు
దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రిథాల మెట్రో స్టేషన్ సమీపంలోని మురికివాడ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
APSRTC: ఇక గూగుల్ మ్యాప్స్ ద్వారానే ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ల బుకింగ్ సౌకర్యం!
ఎక్కడికైనా వెళ్లాలన్నా, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం సులభమైన మార్గం, దూరం, ప్రయాణ సమయం వంటి వివరాలు తెలుసుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది.
Mali: మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం
మాలిలో మరోసారి భారతీయుల కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలి లోని కోబ్రి ప్రాంతంలో ఐదుగురు భారతీయులను దుండగులు అపహరించినట్లు సమాచారం వెలువడింది.
Minimum Payment Due: క్రెడిట్ కార్డు వినియోగదారులు జాగ్రత్త.. 'మినిమం పేమెంట్' వెనుక దాగి ఉన్న ప్రమాదమిదే!
క్రెడిట్ కార్డు వినియోగదారులు ప్రతి నెలా తమ స్టేట్మెంట్లో 'కనీస చెల్లింపు మొత్తం' (Minimum Payment Due) అనే లైన్ను గమనిస్తారు.
HAL: 'తేజస్' జెట్లకు ఇంధనం అందించబోతున్న GE.. 113 ఇంజన్ల ఒప్పందంపై హెచ్ఏఎల్ సంతకం!
భారత స్వదేశీ యుద్ధవిమాన తయారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది.
Jasprit Bumrah: ఒక్క వికెట్తో చరిత్ర సృష్టించనున్న బుమ్రా.. వారి సరసన నిలిచే అవకాశం!
భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా (Jasprit Bumrah) మరో విశేష రికార్డుకు అంచున నిలిచాడు.
Hyd Airport: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన విమానాలు, ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్యల కారణంగా పలు విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది.
Encounter : కుప్వారాలో భారీ ఎన్కౌంటర్.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఎన్కౌంటర్ కొనసాగుతోంది.
PM Modi: దేశంలో మరో నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలో రైలు రవాణా రంగం మరో అడుగు ముందుకు వేసింది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.
Mani Ratnam Next Movie: విజయ్ సేతుపతితో మణిరత్నం రొమాంటిక్ సినిమా.. హీరోయిన్గా రుక్మిణి వసంత్?
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం మరో కొత్త సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించినట్లు వార్తలు హాట్ టాపిక్గా మారాయి.
IND vs AUS: నేడు ఆసీస్తో కీలక పోరు.. టీమిండియా సిరీస్ను కైవసం చేసుకుంటుందా?
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు చివరి (ఐదో) పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ 3-1తో సిరీస్ను కైవసం చేసుకుంటుంది.
Google AI Tools: గూగుల్ ఏఐతో విద్యలో విప్లవం.. తెలివిగా నేర్చుకునే కొత్త శకం ప్రారంభం!
ఒకప్పుడు విద్య అంటే పుస్తకాల పేజీలు తిప్పుకుంటూ చదవడం, చేతితో నోట్లు రాయడం, అర్థం కాని విషయాలను కంఠస్థం చేసుకోవడం అనే కఠినమైన ప్రక్రియగా ఉండేది.
Sheikh Hasina: 'ఇప్పుడే బయలుదేరండి'.. భారత్ నుంచి వచ్చిన ఆ కాల్ షేక్ హసీనా ప్రాణాలను కాపాడింది!
గతేడాది బంగ్లాదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు తీవ్ర రూపం దాల్చినప్పుడు, దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి భారత్కు ఆశ్రయం కోసం వచ్చిన విషయం సంచలనం సృష్టించింది.
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు పోలీసులపై కేసు నమోదు!
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది.
Motivation : ఈ నియమాలు ఉన్న వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరు
ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప పండితుడు, ఆర్థికవేత్త, రాజకీయ చతురుడు. ఆయన బోధనలు నేటికీ మానవ జీవితానికి మార్గదర్శకాలు.
07 Nov 2025
Gujarat: బాలచాడి సైనిక్ స్కూల్లో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లపై సీనియర్ల దాడి వీడియో వైరల్
గుజరాత్లోని బాలచాడి సైనిక పాఠశాలలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Google: ఏఐతో నకిలీ ఉద్యోగ ప్రకటనలు.. గూగుల్ కీలక హెచ్చరిక
టెక్నాలజీ దూసుకుపోతున్న వేగానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు కూడా తమ పద్ధతులను మరింత ఆధునికంగా మార్చుకుంటున్నారు.
Mumbai: ముంబయి విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం
దిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా విమానాల రాకపోకలు అంతరించిపోయిన విషయం తెలిసిందే.
IND vs PAK : హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్.. ఇంకోసారి పాక్కి షాక్ ఇచ్చిన టీమిండియా
క్రికెట్ ప్రేమికుల్ని మళ్ళీ అలరించే మరో టోర్నీగా హాంగ్ కాంగ్ సిక్స్ 2025 ప్రారంభమైంది.
Mohammed Shami: షమీ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశముంది: ఆకాశ్ చోప్రా
మహ్మద్ షమీ (Mohammed Shami) కొంతకాలంగా జాతీయ జట్టుకు సెలెక్ట్ కావడం లేదు.
China: అమెరికాతో పోటీ.. భారీ యుద్ధ నౌకను ప్రారంభించిన చైనా!
నావికాదళ రంగంలో అమెరికాతో సమానంగా ముందుకు సాగేందుకు చైనా తన సముద్ర రక్షణ శక్తిని వేగంగా విస్తరిస్తోంది.
2025 Hyundai Venue: 2025 హ్యుందాయ్ వెన్యూ వేరియంట్లు .. వాటి ఫీచర్లు..
హ్యుందాయ్ కంపెనీ తాజాగా 2025 మోడల్ వెన్యూ ఎస్యూవీని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది.
Stock market : మూడోరోజూ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25,500 దిగువకు నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన ప్రతికూల సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాల ఒత్తిడి కారణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి.
10 trillion suns: 10 ట్రిలియన్ సూర్యుల వెలుగుతో.. అతి పెద్ద బ్లాక్ హోల్ ఫ్లేర్
అంతరిక్ష శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ చూడని భారీ వెలుగు మెరుపును ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ నుంచి గుర్తించారు.
Sensex crashes: మూడురోజుల్లో సెన్సెక్స్ 1,300 పాయింట్లు పతనం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన.. మార్కెట్కు ఏమైంది?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 వరుసగా మూడోరోజు కూడా నష్టాలను నమోదు చేశాయి.
Air India Plane Crash: ఎయిర్ ఇండియా ప్రమాదం కేసు : కేంద్రం, డీజీసీఏకి సుప్రీంకోర్టు నోటీసులు
గత జూన్లో అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన కేసులో, కేంద్ర ప్రభుత్వం, సివిల్ ఏవియేషన్ ప్రధాన నియంత్రణ సంస్థ (DGCA)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Stray Dogs case: వీధి కుక్కల కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది.
'BLESSED ARE THE PEACEMAKERS': మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియలో మరో ముందడుగు.. అబ్రహామ్ ఒప్పందాల విస్తరణపై అమెరికా కొత్త చర్యలు
"శాంతిని నెలకొల్పేవారు ధన్యులు" అనే సందేశంతో,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం (నవంబర్ 7) కీలక ప్రకటన చేశారు.
Delhi airport: దిల్లీ ఎయిర్పోర్ట్లో మాల్వేర్ దాడి.. 100కు పైగా విమానాలు ఆలస్యం
దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో శుక్రవారం ఉదయం ఏర్పడ్డ టెక్నికల్ సమస్య వల్ల 100 కంటే ఎక్కువ విమానాలు ఆలస్యమయ్యాయి.
Mark Zuckerberg: నగర అనుమతులు లేకుండా స్కూల్ నిర్వహణ.. మార్క్ జూకర్ బర్గ్ పై పొరుగువారి ఆగ్రహం
పాలో అల్టోలో ఉన్న తన ఇంటి ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా పాఠశాల నడిపినట్టు మెటా CEO మార్క్ జూకర్ బర్గ్ పై ఆరోపణలు వచ్చాయి.
Bengaluru: రోజుకి 2,800 కొత్త వాహనాలు రోడ్లపైకి.. బెంగళూరులో ట్రాఫిక్కు కొత్త చిక్కు
ఇటీవలి పండుగ సీజన్, అలాగే వాహనాలపై జీఎస్టీ తగ్గింపు కారణంగా ఈ అక్టోబర్ నెలలో బెంగళూరు రోడ్లపై కొత్త వాహనాలు భారీగా పెరిగాయి.
NISAR satellite: నవంబర్ 7 నుంచి నిసార్ ఉపగ్రహం సేవలు ప్రారంభం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మెన్ ప్రకటించిన ప్రకారం,భారత్-అమెరికా సంయుక్త అంతరిక్ష ఉపగ్రహం నిసార్ (NISAR) నవంబర్ 7న పూర్తిగా కార్యకలాపాలకు సిద్ధమవుతుంది.
TGSRTC: ఆర్టీసీ డ్రైవర్లకు నైపుణ్య పరీక్ష.. రెండు అత్యాధునిక సిమ్యులేటర్ల కొనుగోలుకు నిర్ణయం
డ్రైవింగ్లో ఒక చిన్న తప్పిదం.. రెప్పపాటులో ప్రాణాల మీదకు తెస్తుంది.
Vegetables Cultivation: కూరగాయల సాగుకు చేయూత.. ఎకరాకు రూ.9600.. సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ
తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం విస్తృతంగా కూరగాయల సాగును ప్రోత్సహించే బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించింది.
Telangana: మూసీ రివర్ ఫ్రంట్కు ప్రభుత్వ భూములు.. ఆయా సంస్థలకు శంషాబాద్, ఫ్యూచర్సిటీలో కేటాయింపు
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం గండిపేట,రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల్లో ఉన్న భూములను ప్రభుత్వం కేటాయించింది.
Visakhapatnam: విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ సదస్సు.. పాల్గొననున్న 16 దేశాల కొనుగోలుదారులు
ఏపీని దేశంలోనే ప్రధాన ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో విశాఖపట్టణంలో 'ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు'ను నిర్వహిస్తున్నామని ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
Andhra News: ఫ్లోరిడాలో అంతరిక్ష శిక్షణకు నిడదవోలు యువతి ఎంపిక
ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్న వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచల కైవల్యరెడ్డి ఎంపికయ్యారు.
Droupadi Murmu: ఈనెల 21న తిరుమల పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు.
Andhra pradesh: కోర్టు మార్గదర్శకాలు అనుసరించి క్రీడా కోటా ఎంబీబీఎస్ తుది జాబితా: శాప్
ఏపీ హైకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలను అనుసరించి క్రీడా కోటా కింద ఎంబీబీఎస్ (నీట్) ప్రవేశాలకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను తయారు చేసి, సంబంధిత విశ్వవిద్యాలయానికి పంపనున్నామని శాప్ స్పష్టంచేసింది.
Andhra News: 60 రోజుల్లో వాట్సప్లోనే అన్ని ప్రభుత్వ సేవలు అందించాలి: ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్
అరవై రోజుల వ్యవధిలో ప్రతి ప్రభుత్వ సేవను వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సూచనలు చేశారు.
Andhra Pradesh: ప్రొఫెసర్ నియామకాల ఆలస్యం.. ఏపీకి అదనపు వైద్య సీట్లు లాభం కోల్పోనట్టే
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా స్థాపించిన ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ స్థాయి పదవుల నియామకం నిర్దేశిత సమయంలో పూర్తి కాకపోవడంతో,2025-26 విద్యాసంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల్లో అదనపు సీట్ల మంజూరుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)అనుమతి ఇవ్వలేదు.
Dangerous Fruit: ఈ పండు కిడ్నీ రోగులకు ప్రమాదకరం.. తినాలనుకుంటే వైద్య సలహా తప్పనిసరి..
పండ్లు శరీరానికి మంచివని, రోజూ పండ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరిగి, అవసరమైన విటమిన్లు-ఖనిజాలు అందుతాయని అందరికి తెలుసు.
Donald Trump: ప్రపంచాన్ని 150 సార్లు పేల్చివేయగల అణ్వాయుధాలు అమెరికా వద్ద ఉన్నాయి: ట్రంప్
అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య అమెరికా మరోసారి తన అణు సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
Vandemataram: 150 ఏళ్ల వందేమాతరం.. నాణెం,పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన ప్రధాని మోదీ!
న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జాతీయ గీతం"వందేమాతరం" 150వ వార్షికోత్సవాన్ని గుర్తిస్తూ ఏడాది పాటు జరిగే స్మారక కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభారంభం చేశారు.
PM Modi: భారతదేశ ఐక్యతకు చిహ్నం వందేమాతరం.. 150 సంవత్సరాల జాతీయ గీతంపై ప్రధానమంత్రి
వందేమాతరం కేవలం ఒక గేయం మాత్రమే కాదు,అది ఒక మహత్తర స్వప్నం,దృఢ సంకల్పం,అలాగే ఒక ప్రేరణాత్మక మంత్రం కూడా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .
Delhi airport: సాంకేతిక సమస్యతో దిల్లీ ఎయిర్పోర్టులో .. 100కు పైగా విమానాలు ఆలస్యం
దేశ రాజధాని న్యూదిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది.
Russia: పాకిస్థానీ మీడియా మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తోంది: రష్యా
పాకిస్థాన్లో ప్రచురితమయ్యే ఆంగ్ల దినపత్రిక 'ది ఫ్రాంటియర్ పోస్టు (The Frontier Post)' మాస్కోకు వ్యతిరేకంగా కావాలని కథనాలు ప్రచురిస్తోంది అంటూ రష్యా అసంతృప్తి వ్యక్తం చేసింది.
Google: ఎన్వీడియాకు సవాల్గా గూగుల్ కొత్త ఐరన్వుడ్ AI చిప్
గూగుల్ తన అత్యాధునిక కృత్రిమ మేధస్సు చిప్ను విడుదల చేసింది. దీనికి Ironwood Tensor Processing Unit (TPU) అనే పేరు పెట్టారు.
Gouri Kishan: మీ బరువు ఎంత?: విలేఖరి ప్రశ్నపై మండిపడిన నటి
నటి గౌరీ కిషన్కు (Gouri Kishan) తాజాగా చేదు అనుభవం ఎదురైంది.
Gold Rate: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే?
దేశంలో బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి.
Junior Ntr: రూ.2.2 కోట్ల రోలెక్స్ వాచ్తో మెరిసిన జూనియర్ ఎన్టీఆర్.. జూబ్లీహిల్స్లో మ్యాన్ ఆఫ్ మాసెస్
'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ గురువారం (నవంబర్ 6) సోషల్ మీడియాలో రెండు కారణాల వలన భారీగా హైలైట్ అయ్యాడు.
100yrs of Indian Hockey: గ్వాలియర్ నుంచి ప్రపంచకప్ వరకు.. వందేళ్ల మన హాకీ
1925 నవంబర్ నెల.భారత హాకీకి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో కొంతమంది క్రీడాభిమానులు గ్వాలియర్లో సమావేశమయ్యారు.
AK 64: 'ఏకే 64'గురించి మరో ఆసక్తికర అప్డేట్.. లారెన్స్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో?
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం 'ఏకే 64'(AK 64)గురించి మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
Asia Cup: నఖ్వీ ద్వంద్వ హోదాపై బీసీసీఐ ఆగ్రహం.. ఏంచేయనుందంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI),పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య వివాదం మరింత ముదురుతోంది.
Visakhapatnam KGH: విశాఖ కేజీహెచ్లో విద్యుత్ అంతరాయం.. ఒకరి మృతి
విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో నిన్న కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
The Girlfriend Review: రివ్యూ: ది గర్ల్ఫ్రెండ్.. రష్మిక కొత్త చిత్రం ఎలా ఉంది?
ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో ప్రధానమైనది 'ది గర్ల్ఫ్రెండ్'.
Andhra News: విదేశాల్లో ఉన్నా ఇంటి పన్ను చెల్లించొచ్చు.. పారదర్శకత పెంచేలా పల్లెలకు డిజిటల్ సేవలు
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, స్వగ్రామంలోని ఇల్లు సహా ఇతర భవనాల ఆస్తిపన్నును ఇప్పుడు ఆన్లైన్ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు.
CM Chandrababu: 100% సేవలు ఆన్లైన్లో.. డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
ప్రతి ప్రభుత్వ శాఖలో సేవలు పూర్తిగా ఆన్లైన్ ద్వారా అందించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Elon Musk: 75% వాటాదారుల మద్దతుతో.. ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీతో మస్క్కు నూతన రికార్డు
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలాన్ మస్క్ మరోసారి చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు.
Bihar Election: బీహార్లో రికార్డ్ స్థాయిలో తొలి విడత పోలింగ్.. 64.66 శాతం నమోదు
బిహార్లో జరిగిన తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఊహించని విధంగా ఈసారి ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
Microsoft: రూ.1,772 కోట్లతో ఏపీలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి..
ఐటీ రంగంలో ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ ఏపీలో రూ.1,772.08 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
SSMB29 latest update: #SSMB29 నుండి భారీ అప్డేట్.. పృథ్వీరాజ్ లుక్ రిలీజ్కు సిద్ధం
ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచంలో అత్యంత ఆసక్తిని రేపుతున్న చిత్రాలలో #SSMB29 ఒకటి.
Vandemataram: నేడు 'వందేమాతరం' 150 వ వార్షికోత్సవాలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
భారత దేశ చరిత్రలో విశేష ప్రాధాన్యాన్ని పొందిన జాతీయ గేయాల్లో "వందే మాతరం" ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే.
Donald Trump: త్వరలోనే భారత్ వస్తా మోదీని కలుస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాదిలో తాను భారత్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు