12 Oct 2024
IND vs BAN: రికార్డు విజయాన్ని నమోదు చేసిన భారత్
ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది.
USA: సిరియాపై విరుచుకుపడిన అమెరికా.. ఐసీసీ స్థావరాలపై బాంబుల మోత
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న వేళ, అమెరికా సిరియాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది.
DMart Q2 Results: డీమార్ట్ త్రైమాసిక ఫలితాలు.. లాభాల్లో 8శాతం వృద్ధి
దేశవ్యాప్తంగా డీమార్ట్ పేరిట సూపర్ మార్కెట్లు నిర్వహించే ప్రముఖ రిటైల్ చైన్ అవెన్యూ సూపర్మార్ట్స్ తన రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.
RAPO22 : మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా.. అనౌన్స్ చేసిన మైత్రి మూవీ మేకర్స్
రామ్ పోతినేని హీరోగా, అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ను ప్రకటించింది.
Bhatti: తెలంగాణలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవరే లక్ష్యం: భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రం పర్యావరణ అనుకూల విద్యుత్ ఉత్పత్తిలో ముందంజలో ఉంది.
Unstoppable With NBK Season 4: బాలయ్య 'అన్స్టాపబుల్'.. కొత్త సీజన్ స్టార్ట్ ఎప్పుడో తెలుసా?
నందమూరి బాలకృష్ణ యాంకర్గా మారి ప్రేక్షకులను అలరించే టాక్ షో 'అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే'. మరోసారి వేదికపైకి రాబోతోంది
Richest Indians: భారత్లో అత్యంత ధనవంతులు వీరే.. టాప్ 10లో ఒక మహిళ మాత్రమే!
దేశంలోని ధనవంతులపై నివేదికలను ఫోర్బ్స్, బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తరచూ విడుదల చేస్తుంటాయి. తాజాగా ఫోర్బ్స్ 2024 రిచెస్ట్ ఇండియన్స్ జాబితా విడుదలైంది.
Rajnath Singh: అలర్ట్గా ఉండాలి.. పొరుగు దేశాల కవ్వింపు చర్యలపై హెచ్చరిక
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశ సరిహద్దుల్లో భారత సైన్యం పూర్తిగా అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు.
Naib Singh Saini: అక్టోబరు 17న హర్యానా సీఎంగా నాయబ్సింగ్ సైనీ ప్రమాణస్వీకారం
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వరుసగా మూడోసారి బీజేపీ ఘన విజయం సాధించింది.
Cyberattacks: అణుస్థావరాలే లక్ష్యంగా భారీగా సైబర్ దాడులు.. ఇరాన్ ప్రభుత్వ సేవలకు అంతరాయం
పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్తత వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్లో శనివారం చోటుచేసుకున్న భారీ సైబర్ దాడులు మరో కీలక విషయాన్ని తెరపైకి తెచ్చాయి.
Google: పాత పిక్సెల్ వాచీల కోసం Wear OS 5 అప్డేట్ను నిలిపివేసిన గూగుల్
గూగుల్ తన పాత పిక్సెల్ వాచీలకు Wear OS 5 అప్డేట్ను తాత్కాలికంగా నిలిపివేసింది.
MS Dhoni : కుర్రాడిలా మారిన ధోనీ.. మిస్టర కూల్ కొత్త లుక్ చూశారా..?
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆటతీరు, సింప్లిసిటీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.
AP Sand Policy : ఇసుక కొరతపై సీఎం కీలక ఆదేశాలు.. ఏపీలో నూతనంగా 108 ఇసుక రీచ్లు
ప్రజల డిమాండ్కు తగిన రీతిలో ఇసుక సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Dasara Liquor Sales: 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.. మద్యం అమ్మకాల్లో ఆల్టైం రికార్డు
తెలంగాణలో దసరా సీజన్లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో దాదాపు ప్రతి ఇంట్లో మటన్, మద్యం ఉండడం అనివార్యంగా మారింది.
Erracheera : రాజేంద్ర ప్రసాద్ వారసురాలిగా బేబీ సాయి తేజస్విని తెరంగేట్రం.. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు!
నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా, కమెడియన్గా, నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి గుర్తింపును తెచ్చుకున్నారు.
India: చర్చలేమీ జరగలేదు.. మోదీ-ట్రూడో సమావేశంపై కేంద్రం వివరణ
లావోస్లో జరిగిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చలపై వివాదం మొదలైంది.
Chedi Talimkhana Celebrations: విజయదశమి సందర్భంగా అమలాపురంలో 'చెడి తాలింఖానా' ఉత్సవం.. ప్రత్యేకతలు ఇవే!
దసరా సందర్భంగా కొన్ని ప్రాంతంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించే చెడీ తాలింఖానా ఉత్సవాలు ఈ విషయంలో మినహాయింపు కాదు.
Rishabh Pant: క్రికెట్ ప్రపంచంలో చర్చలకు తెరలేపిన రిషబ్ పంత్ ట్వీట్!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన సోషల్ మీడియాలో ఓ అసక్తికరమైన పోస్టు చేశారు. ఇది అభిమానులను అశ్చర్యపరిచింది.
Balayya - Boyapati : బాలయ్య - బోయపాటి కాంబో.. దసరా సందర్భంగా కొత్త అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో అంటే నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాన్ని బ్లాక్ బాస్టర్ హిట్ను సొంతం చేసుకున్నాయి.
Ajay Jadeja: జామ్నగర్ రాజకుటుంబానికి అజయ్ జడేజా వారసుడు.. అధికారిక ప్రకటన విడుదల
టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా, జామ్నగర్ రాజ కుటుంబానికి వారసుడిగా అధికారికంగా ప్రకటించారు.
Crackers: దీపావళి పటాకుల విక్రయం.. లైసెన్స్ కోసం 26లోగా దరఖాస్తు చేసుకోండి
దీపావళి పండుగను పురస్కరించుకుని తాత్కాలిక పటాకుల విక్రయ దుకాణాల లైసెన్స్ల కోసం ఈ నెల 26వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
Boeing: సమ్మె ప్రభావం.. బోయింగ్ సంస్థలో 17వేల ఉద్యోగాలపై వేటు
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ (Boeing) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
Siddu Jonnalagadda :కోహినూర్ వజ్రం కోసం సిద్ధూ.. పాన్ ఇండియా సినిమా అంటూ ప్రకటన!
సిద్ధూ జొన్నలగడ్డ, ఎన్నో ఏళ్ల తర్వాత 'డీజే టిల్లు'తో ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగాడు.
Vishwambhara :విశ్వంభర టీజర్ వచ్చేసింది.. రెక్కల గుర్రంపై మెగాస్టార్ చిరంజీవి ఏంట్రీ సూపర్బ్
మెగాస్టార్ చిరంజీవి UV క్రియేషన్స్ బ్యానర్లో, డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'. సినిమా ప్రస్తుతానికి షూటింగ్ చివరి దశలో ఉంది.
GameChanger: 'గేమ్ ఛేంజర్' విడుదల తేదీపై స్పష్టతనిచ్చిన దిల్రాజు.. ఎప్పుడంటే?
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'.
IND vs BAN: బంగ్లాతో చివరి టీ20.. ఉప్పల్లో భారత్ క్లీన్ స్వీప్ సాధిస్తుందా?
భారత జట్టు, బంగ్లాదేశ్తో చివరి టీ20 మ్యాచ్కు సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఇప్పటికే రెండు మ్యాచ్లను గెలిచి ఈ జట్టు మంచి ఫామ్లో ఉంది.
Bangladesh Durga Puja: బంగ్లాదేశ్ లో దుర్గాపూజ.. వేదికపై పెట్రోల్ బాంబులతో దాడులు
బంగ్లాదేశ్లో హిందువులు ఘనంగా దుర్గా పూజలు జరుపుకుంటున్నారు.
Donald Trump: 'అమెరికా పౌరులను చంపితే మరణశిక్షే'.. వలసదారులపై మళ్లీ మండిపడ్డ ట్రంప్
వచ్చే నెల జరిగే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది.
Iran: ఇరాన్పై అమెరికా కఠిన చర్యలు.. పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై ఆంక్షల విస్తరణ
పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంగా మారుతుండటంతో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి.
Train Accident: భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటన.. పలు రైళ్లు రద్దు
తమిళనాడులో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
Indrakeeladri: అపరాజితా విజయ రూపంలో శ్రీరాజరాజేశ్వరీగా దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర ఆలయంలో దసరా ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి.
11 Oct 2024
Tamilnadu: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
తమిళనాడులోని తిరుచిరాపల్లి మీదుగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం హైడ్రాలిక్ వైఫల్యంతో శుక్రవారం సాయంత్రం మిడ్ ఎయిర్ ఎమర్జెన్సీని ప్రకటించింది.
Mohammed Siraj: డీఎస్పీగా టీమిండియా క్రికెటర్ బాధ్యతలు స్వీకరణ
ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా తన బాధ్యతలు స్వీకరించారు.
Telangana: ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై శుక్రవారం జీవో జారీ చేసింది.
West Asia Conflict: పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన..
బీరుట్లోని ఐరాస శాంతి పరిరక్షణ దళాలపై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Maharastra: నాసిక్లో ఫైరింగ్ ప్రాక్టీస్లో ఫీల్డ్ గన్ షెల్ పేలి.. ఇద్దరు అగ్నివీరులు మృతి
మహారాష్ట్ర నాసిక్లోని ఆర్టిలరీ సెంటర్లో శిక్షణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అగ్నివీరులు ప్రాణాలు కోల్పోయారు.
Nobuyo Oyama: 'డోరేమాన్'కు డబ్బింగ్ చెప్పిన నోబుయో ఒయామా కన్నుమూత
టీవీల్లో కార్టూన్ షోలు చూసే పిల్లలు, అలాగే చిన్నప్పుడు చూసిన పెద్దవాళ్లలో 'డోరేమాన్' గురించి తెలియని వారు ఉండరు.
Vishwambhara Movie: మెగా ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. 'విశ్వంభర' టీజర్.. విడుదల ఎప్పుడంటే!
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వంభర'.
Appudo Ippudo Eppudo Teaser :నిఖిల్ హీరోగా ' అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' టీజర్ విడుదల..
నిఖిల్ సిద్దార్థ్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. SVCC బ్యానర్పై BVSN ప్రసాద్ నిర్మాణంలో, సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
PCB: పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఆశ్చర్యకర నిర్ణయం.. సెలక్షన్ కమిటీలోకి మాజీ అంపైర్, వ్యాఖ్యత
ముల్తాన్లో పాకిస్థాన్ కు ఎదురైన ఓటమితో దేశ క్రికెట్లో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి.
Revanth Reddy: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సీఎం రేవంత్ శంకుస్థాపన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
Balakrishna : దసరా రోజు సూపర్ హీరోగా బాలకృష్ణ.. ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా..?
బాలకృష్ణ గత కొన్నాళ్లుగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు విడుదల చేసి 100 కోట్ల రూపాయల హిట్ సాధించారు.
Rupee value: అమెరికా డాలర్తో పోలిస్తే.. జీవనకాల కనిష్టానికి భారత రూపాయి
దేశీయ కరెన్సీ రూపాయి విలువ జీవనకాల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. శుక్రవారం డాలరుతో రూపాయి మారకం విలువ తొలిసారిగా 84 స్థాయిని చేరుకుంది.
Nobel Prize: జపాన్ సంస్థ నిహాన్ హిడాంకియోకి నోబెల్ శాంతి బహుమతి
జపాన్కు చెందిన నిహాన్ హిడాంకియో సంస్థ 2024 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారం అందుకుంది. ఈ పురస్కారం నోబెల్ కమిటీ ద్వారా ఈ సంస్థకు ప్రకటించబడింది.
Telangana: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఈడీ షాక్.. జీఎస్టీ స్కామ్ పై ఈడీ కేసు నమోదు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఈడీ పెద్ద షాక్ ఇచ్చింది.
WTC: డబ్ల్యూటీసీ టేబుల్ నాలుగో స్థానంలో ఇంగ్లండ్.. చివరి స్థానానికి పడిపోయిన పాకిస్థాన్
పాకిస్థాన్ను తొలి టెస్టులో ఓడించిన ఇంగ్లండ్కు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పెద్ద మార్పు రాలేదు.
Jio new plans: జియో కొత్త ప్లాన్లు.. స్విగ్గీవన్, అమెజాన్ ప్రైమ్ లైట్తో అన్లిమిటెడ్ 5జీ డేటా
రిలయన్స్ జియో (Jio) ఇటీవల రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను విడుదల చేసింది.
Mahadev betting app: మహాదేవ్ బెట్టింగ్ యాప్ సూత్రధారి సౌరభ్ చంద్రకర్ దుబాయ్లో అరెస్ట్
గత ఏడాది ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెలుగులోకి వచ్చిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev Betting App) కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Noel Tata: టాటా ట్రస్ట్స్ ఛైర్మన్గా నోయల్ టాటా
టాటా ట్రస్ట్ ల ఛైర్మన్గా నోయల్ టాటా నియమితులయ్యారు. ఆయన రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు.
Haryana: హర్యానాలో అక్టోబర్ 15వ తేదీన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం
హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న కొత్త ప్రభుత్వం అక్కడ కొలువుదీరనుంది.
TikTok Layoffs: సోషల్ మీడియా సంస్థ టిక్టాక్లో లేఆఫ్లు.. 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన
ముందుగా మాంద్యం భయాలతో లేఆఫ్లు ప్రకటించిన సంస్థలు ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను కారణంగా చూపిస్తూ ఉద్యోగులను ఉద్వాసన పలుకుతున్నాయి.
Narendra Modi: పని చేయని ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణ.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ హెచ్చరిక
నిబంధనల ప్రకారం పనిచేయని లేదా అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర కార్యదర్శులను ఆదేశించినట్లు సమాచారం.
PAK vs ENG: పాక్కు స్వదేశంలో మరో ఓటమి.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలోనే నిలిచిపోయేంత చెత్త రికార్డు
పాకిస్థాన్ స్వదేశంలో మరో టెస్టు ఓటమిని చవి చూసింది. ఈసారి 147 ఏళ్ల టెస్టు చరిత్రలో నిలిచిపోయేంత చెత్త రికార్డును సొంతం చేసుకుంది.
Acid Attack: యాసిడ్ దాడి చేస్తానని బెదిరించిన బెంగళూరు యువకుడు ఉద్యోగం నుంచి తొలగింపు
సరైన దుస్తులు ధరించకపోతే యాసిడ్తో దాడి చేస్తానని బెంగళూరులో ఓ మహిళను ఒక ఉద్యోగి బెదిరించాడు. ఆ ఘటనలో, ఆ ఉద్యోగిని అతని కంపెనీ నుంచి తొలగించారు.
JP Narayan Centre row: సమాజ్వాదీ శ్రేణుల ఆందోళన..లక్నోలో ఉద్రిక్తత
ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ (జేపీఎన్ఐసీ) వద్ద సమాజ్వాది పార్టీ (ఎస్పీ) నేతలు ఆందోళన చేపట్టారు.
IND vs BAN: రేపు హైదరాబాద్ లో బంగ్లాతో మూడో టీ20.. మరో తెలుగు ప్లేయర్కు ఛాన్స్!
భారత జట్టు బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.
Delhi: నమ్కీన్ ప్యాకెట్లలో ₹2,000 కోట్ల కోట్ల డ్రగ్స్.. ఢిల్లీ వ్యక్తి అరెస్ట్
దేశ రాజధాని దిల్లీలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఢిల్లీలోని రమేష్ నగర్లో పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
PM Modi: యురేషియా,పశ్చిమాసియాలో శాంతి కోసం పిఎం మోదీ పిలుపు.. యుద్ధానికి కాదు.. దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Andhrapradesh: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వంట నూనెల భారీగా తగ్గింపు
పండుగ సందర్భంగా సామాన్యులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్తను అందించింది. కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న వేళ, తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Shilpa Shetty: మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట.. ఈడీ నోటీసులపై స్టే విధించిన న్యాయస్థానం
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కు భారీ ఊరట లభించింది.
Vettaiyan: రజనీకాంత్ 'వేట్టయన్' తొలిరోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?
రజనీకాంత్ హీరోగా టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వేట్టయన్'. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అభిమానులను అలరిస్తోంది.
Bangladesh Temple: బాంగ్లాదేశ్ జెషోరేశ్వరి ఆలయంలో కాళీమాత కిరీటం చోరీ
బంగ్లాదేశ్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాపూజ సందర్భంగా అక్కడి ప్రభుత్వం 4 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
Hyderabad: హైదరాబాద్ అభివృద్ధిపై జీహెచ్ఎంసీ ఫోకస్.. కూడళ్ల విస్తరణ, ఫుట్ పాత్ల అభివృద్ధికి భారీగా నిధులు
హైదరాబాద్ మహా నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి.
Donald Trump: అమెరికా ఉత్పత్తులపై భారత్ అత్యధిక పన్నులు.. . మరోసారి సుంకాల ప్రస్తావన తెచ్చిన ట్రంప్
అమెరికా (USA) పాలన పగ్గాల కోసం పోటీపడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ (India) 'సుంకాల' అంశాన్ని తెరపైకి తెచ్చారు.
Nitin Gadkari: పెట్రోల్ పంపుల వద్ద పబ్లిక్ టాయిలెట్లను శుభ్రంగా నిర్వహించండి లేదా చర్య తీసుకోండి: గడ్కరీ
పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉండడంతో పెట్రోల్ పంపుల యజమానులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
RG Kar Case:'సెక్యూరిటీ లగ్జరీ కాదు': వైద్యుల నిరాహార దీక్షపై బెంగాల్ ప్రభుత్వానికి IMA లేఖ
కోల్కతాలోని ఆర్జీ ఖర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జరిగిన మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనపై నేటికీ దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Jio Finance: జియో ఫైనాన్స్ యాప్ను లాంచ్ చేసిన రిలయన్స్
రిలయన్స్కు చెందిన ఆర్థిక సేవల విభాగం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (Jio Financial Services) బీమా రంగంలో ప్రవేశించింది.
Tesla: డ్రైవర్లెస్ రోబోవాన్ను పరిచయం చేసిన టెస్లా.. దాని ప్రత్యేకత ఏంటంటే..?
టెస్లా సీఈవీ ఎలాన్ మస్క్ తన సృజనాత్మకతతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చారు. ఆ సంస్థ రూపొందించిన రోబో వ్యాన్ను 'వీరోబో' కార్యక్రమంలో హఠాత్తుగా ప్రదర్శించారు.
IndiGo flight: ఇండిగో విమానంలో మహిళని లైంగికంగా వేధించిన వ్యక్తి అరెస్టు..!
ఇండిగో విమానంలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా, సంబంధిత వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
IND vs AUS 2024: ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం?
ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్ సమీపిస్తున్న నేపథ్యంలో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Central Tax Share: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.7,211 కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 7,211 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 3,745 కోట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.
Pakistan shooting: పాకిస్థాన్లో దారుణం.. సాయుధుడి కాల్పులలో 20 మంది మృతి.. ఏడుగురికి గాయాలు
పాకిస్థాన్లోని ఒక బొగ్గు గనిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక సాయుధుడు 20 మంది బొగ్గు గనిలోని ఉద్యోగులను కాల్చి చంపాడు. ఈ దారుణం బలూచిస్తాన్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది.
OTT: ఓటిటిలోకి వచ్చేసిన 'మత్తు వదలారా 2'..ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్
2019లో సూపర్ హిట్ సాధించిన శ్రీసింహా హీరోగా, కాల భైరవ సంగీతం అందించిన "మత్తువదలరా"లో సత్య, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Special Trains :రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా,దీపావళికి 1400 ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే పండగల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల సమయంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రయాణీకుల సౌకర్యం కోసం 1400 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
US Elections 2024: కమలాహారిస్కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు ప్రచారం.. ట్రంప్ను ఓ 'బంబ్లింగ్' బిలియనీర్..
వచ్చే నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో తొమ్మిదో రోజు మహిషాసురమర్దిని అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.
Israel-Hezbollah: సెంట్రల్ బీరుట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి..22 మంది మృతి
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-లెబనాన్ల మధ్య యుద్ధం కారణంగా పరిస్థితి తీవ్రతరం అవుతోంది.
Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు.. అడ్వాన్సుగా విడుదల..కేంద్ర జల శక్తి శాఖ షరతులు
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ తొలిసారి అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది.
DOPT: తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు భారీ షాక్.. ఆంధ్రప్రదేశ్లో రిపోర్టు చేయాల్సిందేనంటూ..
పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కేటాయించినా, కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (సీఏటీ) ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది.
AP Rains: ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం..
రాష్ట్రానికి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.