LOADING...

21 Mar 2025


IPL 2025: వివాదానికి తెరలేపిన ఆర్సీబీ.. వైరల్‌ అవుతున్న వీడియో

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త వివాదానికి తెరతీసింది.

KTR Padayatra : కేటీఆర్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు

తెలంగాణలో అధికార మార్పు అనంతరం రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.

Sunita Williams: తెల్ల జుట్టుతో అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్.. దీనికి కారణం ఏంటో తెలుసా?

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె తెల్ల జుట్టును చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రజలకు ముఖ్యమైన ప్రకటనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది.

Posani Muralikrishna: వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్‌ మంజూరు 

వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Stock Market: ఐదో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 557 పాయింట్లు, నిఫ్టీ 159 పాయింట్ల లాభం 

స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ కొనసాగుతోంది. ప్రధాన షేర్లపై మదుపర్లు కొనుగోలు ఆసక్తి కనబరచడంతో సూచీలు వరుసగా ఐదో రోజు కూడా లాభాలతో ముగిశాయి.

Karnataka: రసాభసగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు.. 6 నెలల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభసగా మారాయి. ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంతో, ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

IPL 2025: ఐపీఎల్ 2025లో సీజన్‌లో డేంజరస్‌ ప్లేయర్లు వీరే..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఐపీఎల్ వేదిక మరోసారి సిద్ధమవుతోంది

Telangana: సీఆర్‌ఐఎఫ్‌ కింద తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.2,288 కోట్ల రహదారులు మంజూరు

గత ఐదేళ్లలో,మౌలిక వసతుల నిధి(సీఆర్‌ఐఎఫ్‌)కింద తెలంగాణకు మొత్తం రూ.2,288 కోట్ల వ్యయంతో 1109.04 కి.మీ. రహదారులు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

Telangana: బంగినపల్లి మామిడి రికార్డు ధర.. టన్ను రూ.1.22 లక్షలు 

వరంగల్‌ ఎనుమాముల ముసలమ్మకుంటలో గురువారం ప్రారంభమైన కొత్త మామిడి మార్కెట్‌లో తొలిరోజు బంగినపల్లి మామిడి రికార్డు ధర సాధించింది.

Visakhapatnam: ఏజెన్సీ ప్రాంత తేనెకు అంతర్జాతీయ బ్రాండ్‌.. గీతం ప్రొఫెసర్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు

ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సేకరించే తేనెకు ప్రత్యేకమైన బ్రాండ్‌ను అందించేందుకు విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఐ. శరత్‌బాబు 'మోనోఫ్లోరల్‌ హనీ' పేరిట ఓ ప్రాజెక్టును రూపొందించారు.

Virat Kohli - IPL: ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్‌ కోహ్లీదే.. ఈ రికార్డు బద్దలవుతుందా?

ఐపీఎల్‌ అంటే భారీ సిక్సర్లు,అద్భుతమైన క్యాచ్‌లు,అదిరిపోయే వికెట్లు మాత్రమే కాదు.. అంతకు మించి ఎవరూ అందలేని రికార్డులు కూడా.

Kesineni Chinni: విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై ఏసీఏ అధ్యక్షుడు వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్

విశాఖస్టేడియం పేరు మార్పు అంశంపై వైసీపీకి టీడీపీ తిరిగి కౌంటర్ ఇచ్చింది.

Dhanashree Verma: చాహల్‌తో విడాకులు.. గృహ హింసపై పాట విడుద‌ల చేసిన ధనశ్రీ వర్మ 

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడిపోయిన సంగతి తెలిసిందే.

Komatireddy venkat reddy: గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్‌ విధించే ఆలోచన లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

గ్రామీణ రహదారులు,రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఉద్దేశం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

World Test Championship: అక్కడ గెలిస్తే అదనపు పాయింట్లు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫార్మాట్‌లో సరికొత్త మార్పులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సిద్ధమవుతోంది.

Pumpkin Seeds: కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో గుమ్మడికాయ ఎంతో మేలు

మనం తీసుకునే ఆహారంలో కాయగూరలు, ఆకుకూరలతో పాటు వాటి గింజలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

Chiranjeevi:లండన్‌లో ఫ్యాన్స్‌ మీట్‌ పేరుతో డబ్బులు వసూలు.. చిరంజీవి ఆగ్రహం 

ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi)ని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ - యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించారు.

Samantha: 'వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను': సమంత ఎమోషనల్‌ 

నటి సమంత (Samantha) తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.

PM Modi: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258 కోట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను వెల్లడించింది.

IPL 2025: ఐపీఎల్ 2025.. టాప్‌-4లో ఉండే జట్లు ఇవే.. మాజీల అంచనాలు 

ఈ శనివారం నుంచి ఐపీఎల్ 2025 (IPL 2025) అట్టహాసంగా ప్రారంభం కానుంది.ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్ రైడర్స్,రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.

Delhi HC Judge: దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బంగ్లాలో అగ్నిప్రమాదం - ఆర్పేందుకు వెళితే కట్టల కొద్దీ నోట్లు..!

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో మార్చి 14న అగ్నిప్రమాదం జరిగింది.

Anthropic: ఆంత్రోపిక్ క్లాడ్ AI చాట్‌బాట్ లో వెబ్‌ సెర్చ్ ఫీచర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ ఆంత్రోపిక్ తన క్లౌడ్ 3.7 సొనెట్ మోడల్‌కి వెబ్ సెర్చ్ ఫీచర్‌ను జోడిస్తోంది.

Pakistan: పాకిస్థాన్ లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్‌ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

2030 CWG: 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు భారత్‌ బిడ్‌ దాఖలు 

ఒలింపిక్స్ తర్వాత అత్యధికంగా ఆదరణ పొందే, ఎక్కువ దేశాలు పాల్గొనే కామన్వెల్త్ క్రీడలకు (2030 CWG Sports) భారత్ ఆతిథ్యమివ్వడానికి సిద్ధమవుతోంది.

Bharat Biotech: రూ.600 కోట్లు పెట్టుబడితో 'సెల్‌, జీన్‌ థెరపీ'లోకి భారత్ బయోటెక్..  

టీకాల తయారీలో నిమగ్నమైన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ, ఇప్పుడు సెల్‌, జీన్‌ థెరపీ విభాగాల్లోకి ప్రవేశిస్తోంది.

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల కారణంగా మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

London: సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. లండన్‌ హీథ్రో ఎయిర్‌పోర్టు మూసివేత

లండన్‌లోని హీథ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

IPL 2025: ఐపీఎల్‌లో 500 పరుగులు చేస్తే.. యువ క్రికెటర్లకు సురేశ్ రైనా సూచన

ప్రస్తుత తరం యువ క్రికెటర్లలో తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌ల ఆటతీరును చూసి వారికీ అభిమానిగా మారిపోయానని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా తెలిపాడు.

Badar Khan Suri: హమాస్‌తో సంబంధాల ఆరోపణలతో అరెస్టయిన భారతీయ విద్యార్థి.. బహిష్కరణను నిలిపేసిన అమెరికా న్యాయస్థానం

హమాస్‌ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో భారత విద్యార్థి బదర్‌ ఖాన్‌ సురి అమెరికాలో అరెస్టయిన విషయం తెలిసిందే.

Amaravati: ఏపీ అమరావతిలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం

ఏపీ రాజధాని పరిధిలోని మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌.సి.డి.సి) కొత్త భవన నిర్మాణం పూర్తి కావడంతో త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది.

Elon Musk: చైనాతో యుద్ధం.. మస్క్‌కు పెంటగాన్ రహస్యాలు! 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Defence: రక్షణశాఖ త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలు.. రూ.54 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు డీఏసీ ఆమోదం

ఈ ఏడాదిని సాయుధ దళాల ఆధునికీకరణ లక్ష్యంగా 'సంస్కరణల సంవత్సరం'గా ప్రకటించిన రక్షణశాఖ, త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలను తీసుకుంది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో అంతరాయం.. సామాజిక మాధ్యమాల వేదికగా యూజర్లు ఫిర్యాదులు 

అమెరికాలో ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) సేవల్లో అంతరాయం ఏర్పడింది. యాప్ లాగిన్‌తో పాటు సర్వర్ కనెక్షన్‌కు సంబంధించి సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం.

Aircraft parts industry: విమాన విడిభాగాలు, ఉపగ్రహాల ఉపకరణాల పరిశ్రమ.. తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న పరిశ్రమ 

తెలంగాణ... ముఖ్యంగా హైదరాబాద్‌ అనగానే ఔషధాలు, టీకాల తయారీ కేంద్రంగా గుర్తింపు. ఆ తరువాత, ఐటీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన నగరం.

Andhra News: ఆంధ్రప్రదేశ్'లో 'లీప్‌' పాఠశాలలు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక లెర్నింగ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఏపీ (లీప్‌) పాఠశాల ను అభివృద్ధి చేయడానికి విద్యాశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.

Donald Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత.. ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంతకం  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు.

20 Mar 2025


X : సెన్సార్‌షిప్,ఐటీ చట్ట ఉల్లంఘన.. కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా 

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ (X) సోషల్ మీడియా సంస్థ భారత ప్రభుత్వంపై కోర్టులో కేసు దాఖలు చేసింది.

Guntur: త్వరలో తెలుగుదేశం పార్టీలోకి మర్రి రాజశేఖర్‌

ఎలాంటి షరతులు లేకుండానే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్‌ స్పష్టం చేశారు.

UPI: ఏప్రిల్ 1 నుండి, ఈ వినియోగదారులకు UPI పనిచేయదు

ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. స్మార్ట్‌ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

Obesity,Diabetes: భారత్'లో బ్లాక్ బస్టర్ యాంటీ-ఒబెసిటి డ్రగ్ విడుదల చేసిన ఎలి లిల్లీ.. ధర ఎంతంటే..?

భారత్‌లో తొలిసారిగా ఊబకాయం, టైప్-2 మధుమేహం చికిత్సకు ప్రత్యేకమైన ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఎలీ లిల్లీ సంస్థ ప్రకటించింది.

AP News: విశాఖ,తిరుపతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు: కందుల దుర్గేశ్‌ 

విశాఖపట్టణం, తిరుపతిలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.

Ugadi 2025: ఈ ఏడాది ఉగాది సంవత్సరం కొత్త పేరు ఏమిటో తెలుసా? ఆసక్తికరమైన విశేషాలు ఇవే!

ఉగాది మనకు తొలితెలుగు పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగ చైత్రమాసంలోని తొలి రోజున జరుపుకుంటారు.

IPL 2025: ఐపీఎల్.. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా బీసీసీఐ కీలక నిర్ణయం.. కొత్త రూల్స్.. 

ఐపీఎల్ 2025 సీజన్‌లో కొన్ని కొత్త నియమాలు అమలు కాబోతున్నాయి. ఇప్పటి వరకు బంతిపై ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ తొలగించింది.

SC Sub Classification: ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం: చంద్రబాబు 

బుడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

Stock market: నాలుగో రోజు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి.

YouTube: యూట్యూబ్ వీడియోను వేరే భాషలోకి డబ్ చేయడం ఎలా? 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రైడ్‌మాన్‌తో కలిసి మూడు గంటలపాటు పాడ్‌కాస్ట్ రికార్డ్ చేశారు.

Disha Salian: మరోసారి తెరపైకి దిశా సాలియన్ కేసు.. ఆదిత్య ఠాక్రేపై దిశ తండ్రి పిటిషన్..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి,అతని మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి సంబంధిత ఘటనలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.

Chahal - Dhanashree: విడాకులు తీసుకున్న భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌, ధనశ్రీ వర్మ 

భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

Renault India: వాహన ధరలను పెంచిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో 

ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా తమ వాహనాల ధరలను పెంచుతున్నాయని ప్రకటిస్తున్నాయి.

JACK: 'జాక్‌' నుంచి 'కిస్‌' మెలోడీ రిలీజ్..  వైష్ణవితో ముద్దుకోసం సిద్ధు తంటాలు..  

యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "జాక్".

Oppo F29, F29 Pro: రెండు స్మార్ట్‌ఫోన్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన  ఒప్పో..వీటి ధరేంతంటే.. 

చైనా మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తమ దేశీయ మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.

Miss World: భారత్‌కు నా హృదయంలో చాలా ప్రాధాన్యత ఉంది: మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిస్కోవా 

భారతదేశంలో తనకు ఎంతో ఘనంగా స్వాగతం లభించిందని, ఈ దేశానికి తన హృదయంలో విశేషమైన ప్రాధాన్యత ఉందని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తెలిపారు.

 IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. అదే జరిగితే బౌలర్లకు పండగేనా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌-2025 సీజన్‌లో పాల్గొనే బౌలర్లకు బీసీసీఐ శుభవార్త అందించనుంది.

Om Birla: నినాదాలు ఉన్న టీ-షర్టులు ధరించి సభకు రావొద్దు: స్పీకర్‌ ఓం బిర్లా

ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు ధరించి లోక్‌సభకు రావడంపై స్పీకర్‌ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు.

SSC Public Exams 2025: తెలంగాణాలో రేపట్నుంచి పదో క్లాస్ పబ్లిక్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రేపటి నుంచి (మార్చి 21) ప్రారంభం కానున్నాయి.

Nityanand Rai:  నీటి విషయంలో గొడవ.. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మేనల్లుడు హత్య.. 

కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ కుటుంబంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

#NewsBytesExplainer: బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించలేమా? దీనిపై చట్టాలు ఏమి చెబుతున్నాయి?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ హాట్ టాపిక్‌గా మారింది.

Punjab Farmers: శంబు సరిహద్దు వద్ద పంజాబ్ రైతులపై అణిచివేత.. దేశవ్యాప్తంగా నిరసనకు రైతు సంఘాల పిలుపు 

శంభూ,ఖనౌరీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలను పంజాబ్ పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించారు.

Rajasthan Royals Captain: రాజస్థాన్‌ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్

రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

Merchant Navy officer: 'నాన్న డ్రమ్ములో ఉన్నాడు'.. మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్యపై ఆరేళ్ళ  కుమార్తె 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో చోటుచేసుకున్న ఓ ఘోరమైన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ ప్రైజ్‌మనీ కంటే  మూడు రెట్లు! 

దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)ను గెలుచుకొని విజేతగా నిలిచింది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 22 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. గురువారం బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి.

Betting Apps : బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో మరో కీలక పరిణామం.. ప్రముఖ నటీనటులపై కేసు

బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యాప్‌లను ప్రచారం చేసిన ప్రముఖ నటీనటులపై మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Telangana: తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. వికారాబాద్‌-కృష్ణాల మధ్య ఏర్పాటు

తెలంగాణలో కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Weather: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడి 

తెలంగాణలో ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతుండగా, రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది.

Layoffs: 2025 టెక్ తొలగింపుల సమగ్ర జాబితా.. అగ్రస్థానంలో మెటా..!

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 23,154 మంది ఉద్యోగులను కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి.

Pawan Kalyan: 'నాకు మార్గం చూపించిన వ్యక్తి మీరే అన్నయ్య'.. చిరంజీవిపై పవన్‌ కల్యాణ్‌ పోస్ట్‌ 

అగ్ర కథానాయకుడు చిరంజీవిని యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఘనంగా సన్మానించిన విషయం అందరికీ తెలిసిందే.

USA: హమాస్‌తో సంబంధాలు..!  భారతీయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న అమెరికా పోలీసులు 

అమెరికా (USA) పోలీసులు భారతీయ (India) విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

Trump: అమెరికా ఫెడరల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ మూసివేత దిశగా ట్రంప్‌ అడుగులు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి సారించారు.

IPL 2025: 'ఏ ఆటగాడికైనా ఫామ్‌ అత్యంత కీలకం' : గిల్‌క్రిస్ట్

సంపద పరంగా ప్రపంచంలోని అత్యంత విలువైన క్రికెట్‌ టోర్నీలలో ఐపీఎల్‌ (IPL) అగ్రస్థానంలో ఉంటుంది.

L2 Empuraan : 'లూసిఫర్‌2.. ఎంపురాన్‌' తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది.. ట్రైలర్ అదిరిందిగా..

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "లూసిఫర్" మలయాళ చిత్ర పరిశ్రమలో గొప్ప విజయాన్ని అందుకుంది.

Stock Market : భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్.. 23,050 దాటిన నిఫ్టీ   

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ,సూచీలు స్థిరంగా రాణిస్తున్నాయి.

H-1B visa:మార్చి 20 నుండి H-1B వీసా పాత రికార్డులను తొలగించేందుకు ట్రంప్‌ సర్కారు సిద్ధం ..  

అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వలసల అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

Digilocker: ఈక్విటీ ఇన్వెస్టర్లకు అదిరే శుభవార్త చెప్పిన సెబీ.. ఏప్రిల్ 1 నుంచి కొత్త సేవలు 

ప్రభుత్వం డిజిటల్ విధానంలో ప్రజల డాక్యుమెంట్లను భద్రంగా నిల్వ చేసేందుకు డిజిలాకర్ సేవలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Trump- Zelensky: ట్రంప్‌తో ముఖ్యమైన, సానుకూల చర్చలు జరిగాయి.. ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదు: జెలెన్‌స్కీ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy)తో ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే.

Google Pixel 9A: భారత్‌లో లాంచ్ అయ్యిన గూగుల్‌ పిక్సెల్‌ 9ఏ.. ధరెంతంటే? 

గూగుల్‌ తాజాగా పిక్సెల్‌ 9A స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది.

World Sparrow Day: నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం.. అవి మన ఇంటికి వస్తే ఎంత మంచిదో తెలుసా?

పిచ్చుకలు ప్రస్తుతం అంతరించిపోతున్న జాతిగా మారాయి. వాటిని రక్షించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తారు.

New Toll policy: త్వరలో సరికొత్త టోల్ విధానం.. వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్‌ సుంకాల్లో మార్పులు తీసుకువచ్చి, వినియోగదారులకు సమంజసమైన రాయితీలు అందించేందుకు త్వరలో కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం రాజ్యసభలో తెలిపారు.

AP: రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులు.. రెండేళ్లపాటు బాధ్యతలు.. ప్రభుత్వం ఉత్తర్వులు 

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విభిన్న రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులను గౌరవ సలహాదారులుగా నియమించింది.

Grok: గ్రోక్‌ ఏఐ చాట్‌బాట్‌ హిందీ యాస వినియోగంపై కేంద్రం ఆరా 

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ (Elon Musk)కు చెందిన కృత్రిమ మేధస్సు (AI) అంకుర సంస్థ ఎక్స్‌ఏఐ (xAI) తన గ్రోక్‌ (Grok) ఏఐ చాట్‌బాట్‌ సేవలను అందిస్తున్న విషయం విదితమే.

Air Taxi: రెండు, మూడు సీట్లతో ఎయిర్‌ ట్యాక్సీ.. తొలిదశ ప్రయోగాలు విజయవంతం

ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికతతో ఎయిర్‌ ట్యాక్సీలను పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రవేశపెట్టేందుకు విస్తృత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.