X : సెన్సార్షిప్,ఐటీ చట్ట ఉల్లంఘన.. కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా
బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన ఎక్స్ (X) సోషల్ మీడియా సంస్థ భారత ప్రభుత్వంపై కోర్టులో కేసు దాఖలు చేసింది.
Guntur: త్వరలో తెలుగుదేశం పార్టీలోకి మర్రి రాజశేఖర్
ఎలాంటి షరతులు లేకుండానే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు.
UPI: ఏప్రిల్ 1 నుండి, ఈ వినియోగదారులకు UPI పనిచేయదు
ఇటీవలి కాలంలో స్మార్ట్ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
Obesity,Diabetes: భారత్'లో బ్లాక్ బస్టర్ యాంటీ-ఒబెసిటి డ్రగ్ విడుదల చేసిన ఎలి లిల్లీ.. ధర ఎంతంటే..?
భారత్లో తొలిసారిగా ఊబకాయం, టైప్-2 మధుమేహం చికిత్సకు ప్రత్యేకమైన ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఎలీ లిల్లీ సంస్థ ప్రకటించింది.
AP News: విశాఖ,తిరుపతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు: కందుల దుర్గేశ్
విశాఖపట్టణం, తిరుపతిలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.
Ugadi 2025: ఈ ఏడాది ఉగాది సంవత్సరం కొత్త పేరు ఏమిటో తెలుసా? ఆసక్తికరమైన విశేషాలు ఇవే!
ఉగాది మనకు తొలితెలుగు పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగ చైత్రమాసంలోని తొలి రోజున జరుపుకుంటారు.
IPL 2025: ఐపీఎల్.. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా బీసీసీఐ కీలక నిర్ణయం.. కొత్త రూల్స్..
ఐపీఎల్ 2025 సీజన్లో కొన్ని కొత్త నియమాలు అమలు కాబోతున్నాయి. ఇప్పటి వరకు బంతిపై ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ తొలగించింది.
SC Sub Classification: ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం: చంద్రబాబు
బుడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
Stock market: నాలుగో రోజు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
బెంచ్మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి.
YouTube: యూట్యూబ్ వీడియోను వేరే భాషలోకి డబ్ చేయడం ఎలా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రైడ్మాన్తో కలిసి మూడు గంటలపాటు పాడ్కాస్ట్ రికార్డ్ చేశారు.
Disha Salian: మరోసారి తెరపైకి దిశా సాలియన్ కేసు.. ఆదిత్య ఠాక్రేపై దిశ తండ్రి పిటిషన్..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి,అతని మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి సంబంధిత ఘటనలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.
Chahal - Dhanashree: విడాకులు తీసుకున్న భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
Renault India: వాహన ధరలను పెంచిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో
ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా తమ వాహనాల ధరలను పెంచుతున్నాయని ప్రకటిస్తున్నాయి.
JACK: 'జాక్' నుంచి 'కిస్' మెలోడీ రిలీజ్.. వైష్ణవితో ముద్దుకోసం సిద్ధు తంటాలు..
యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "జాక్".
Oppo F29, F29 Pro: రెండు స్మార్ట్ఫోన్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఒప్పో..వీటి ధరేంతంటే..
చైనా మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తమ దేశీయ మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది.
Miss World: భారత్కు నా హృదయంలో చాలా ప్రాధాన్యత ఉంది: మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా
భారతదేశంలో తనకు ఎంతో ఘనంగా స్వాగతం లభించిందని, ఈ దేశానికి తన హృదయంలో విశేషమైన ప్రాధాన్యత ఉందని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తెలిపారు.
IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. అదే జరిగితే బౌలర్లకు పండగేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్లో పాల్గొనే బౌలర్లకు బీసీసీఐ శుభవార్త అందించనుంది.
Om Birla: నినాదాలు ఉన్న టీ-షర్టులు ధరించి సభకు రావొద్దు: స్పీకర్ ఓం బిర్లా
ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు ధరించి లోక్సభకు రావడంపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు.
SSC Public Exams 2025: తెలంగాణాలో రేపట్నుంచి పదో క్లాస్ పబ్లిక్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి (మార్చి 21) ప్రారంభం కానున్నాయి.
Nityanand Rai: నీటి విషయంలో గొడవ.. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మేనల్లుడు హత్య..
కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ కుటుంబంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
#NewsBytesExplainer: బెట్టింగ్ యాప్స్ను నియంత్రించలేమా? దీనిపై చట్టాలు ఏమి చెబుతున్నాయి?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ హాట్ టాపిక్గా మారింది.
Punjab Farmers: శంబు సరిహద్దు వద్ద పంజాబ్ రైతులపై అణిచివేత.. దేశవ్యాప్తంగా నిరసనకు రైతు సంఘాల పిలుపు
శంభూ,ఖనౌరీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలను పంజాబ్ పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించారు.
Rajasthan Royals Captain: రాజస్థాన్ రాయల్స్కు ఊహించని ఎదురుదెబ్బ.. కొత్త కెప్టెన్గా రియాన్ పరాగ్
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Merchant Navy officer: 'నాన్న డ్రమ్ములో ఉన్నాడు'.. మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్యపై ఆరేళ్ళ కుమార్తె
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో చోటుచేసుకున్న ఓ ఘోరమైన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ ప్రైజ్మనీ కంటే మూడు రెట్లు!
దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)ను గెలుచుకొని విజేతగా నిలిచింది.
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 22 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. గురువారం బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి.
Betting Apps : బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం.. ప్రముఖ నటీనటులపై కేసు
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యాప్లను ప్రచారం చేసిన ప్రముఖ నటీనటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana: తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. వికారాబాద్-కృష్ణాల మధ్య ఏర్పాటు
తెలంగాణలో కొత్త రైల్వే ట్రాక్ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Weather: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
తెలంగాణలో ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతుండగా, రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది.
Layoffs: 2025 టెక్ తొలగింపుల సమగ్ర జాబితా.. అగ్రస్థానంలో మెటా..!
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 23,154 మంది ఉద్యోగులను కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి.
Pawan Kalyan: 'నాకు మార్గం చూపించిన వ్యక్తి మీరే అన్నయ్య'.. చిరంజీవిపై పవన్ కల్యాణ్ పోస్ట్
అగ్ర కథానాయకుడు చిరంజీవిని యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో ఘనంగా సన్మానించిన విషయం అందరికీ తెలిసిందే.
USA: హమాస్తో సంబంధాలు..! భారతీయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న అమెరికా పోలీసులు
అమెరికా (USA) పోలీసులు భారతీయ (India) విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
Trump: అమెరికా ఫెడరల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ మూసివేత దిశగా ట్రంప్ అడుగులు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి సారించారు.
IPL 2025: 'ఏ ఆటగాడికైనా ఫామ్ అత్యంత కీలకం' : గిల్క్రిస్ట్
సంపద పరంగా ప్రపంచంలోని అత్యంత విలువైన క్రికెట్ టోర్నీలలో ఐపీఎల్ (IPL) అగ్రస్థానంలో ఉంటుంది.
L2 Empuraan : 'లూసిఫర్2.. ఎంపురాన్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. ట్రైలర్ అదిరిందిగా..
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "లూసిఫర్" మలయాళ చిత్ర పరిశ్రమలో గొప్ప విజయాన్ని అందుకుంది.
Stock Market : భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 23,050 దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ,సూచీలు స్థిరంగా రాణిస్తున్నాయి.
H-1B visa:మార్చి 20 నుండి H-1B వీసా పాత రికార్డులను తొలగించేందుకు ట్రంప్ సర్కారు సిద్ధం ..
అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వలసల అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
Digilocker: ఈక్విటీ ఇన్వెస్టర్లకు అదిరే శుభవార్త చెప్పిన సెబీ.. ఏప్రిల్ 1 నుంచి కొత్త సేవలు
ప్రభుత్వం డిజిటల్ విధానంలో ప్రజల డాక్యుమెంట్లను భద్రంగా నిల్వ చేసేందుకు డిజిలాకర్ సేవలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Trump- Zelensky: ట్రంప్తో ముఖ్యమైన, సానుకూల చర్చలు జరిగాయి.. ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదు: జెలెన్స్కీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy)తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే.
Google Pixel 9A: భారత్లో లాంచ్ అయ్యిన గూగుల్ పిక్సెల్ 9ఏ.. ధరెంతంటే?
గూగుల్ తాజాగా పిక్సెల్ 9A స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేసింది.
World Sparrow Day: నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం.. అవి మన ఇంటికి వస్తే ఎంత మంచిదో తెలుసా?
పిచ్చుకలు ప్రస్తుతం అంతరించిపోతున్న జాతిగా మారాయి. వాటిని రక్షించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తారు.
New Toll policy: త్వరలో సరికొత్త టోల్ విధానం.. వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ సుంకాల్లో మార్పులు తీసుకువచ్చి, వినియోగదారులకు సమంజసమైన రాయితీలు అందించేందుకు త్వరలో కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభలో తెలిపారు.
AP: రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులు.. రెండేళ్లపాటు బాధ్యతలు.. ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విభిన్న రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులను గౌరవ సలహాదారులుగా నియమించింది.
Grok: గ్రోక్ ఏఐ చాట్బాట్ హిందీ యాస వినియోగంపై కేంద్రం ఆరా
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన కృత్రిమ మేధస్సు (AI) అంకుర సంస్థ ఎక్స్ఏఐ (xAI) తన గ్రోక్ (Grok) ఏఐ చాట్బాట్ సేవలను అందిస్తున్న విషయం విదితమే.
Air Taxi: రెండు, మూడు సీట్లతో ఎయిర్ ట్యాక్సీ.. తొలిదశ ప్రయోగాలు విజయవంతం
ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికతతో ఎయిర్ ట్యాక్సీలను పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రవేశపెట్టేందుకు విస్తృత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Bill Gates: బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై కీలక చర్చలు
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించాయి.
Smita Sabharwal: వ్యవసాయ వర్సిటీ కీలక నిర్ణయం.. స్మితా సభర్వాల్కి నోటీసులు..?
ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్కు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది.
BCCI: బీసీసీఐ ఫ్యామిలీ పాలసీలో మార్పులేమీ లేవు.. కార్యదర్శి సైకియా స్పష్టీకరణ
బీసీసీఐ (BCCI) ఫ్యామిలీ పాలసీలో ఎటువంటి మార్పులు లేవని బోర్డు కార్యదర్శి దేవ్దత్ సైకియా స్పష్టంచేశారు.
IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలో మార్పు.. సూర్యకుమార్కు జట్టు పగ్గాలు!
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ముంబయి ఇండియన్స్ (MI) ఇప్పటి వరకు 5 టైటిళ్లు సాధించింది.
2025 MG Comet: ఎంజీ కామెట్ ఈవీ 2025 ఎడిషన్ లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే!
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 2025 ఎడిషన్ కామెట్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కాంపాక్ట్ ఈవీ కారును రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
Stock Market: మూడోరోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్.. నిఫ్టీ 22,900 దాటింది
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు మార్కెట్లను నిలబెట్టింది.
Floor Clean tips: ఇల్లును శుభ్రంగా ఉంచేందుకు ఈ చిట్కాలను తప్పక పాటించండి
ఇంటిని ప్రతిరోజూ మాప్ చేసేవారు చాలా మంది ఉంటారు. మాపింగ్ చేయడం వల్ల ఫ్లోర్ పరిశుభ్రంగా ఉండటమే కాకుండా, బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
Nagpur riots:నాగ్పూర్ అల్లర్ల సూత్రధారి ఫాహిమ్ ఖాన్తో సహా 60 మంది అరెస్టు
నాగపూర్ మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో తీవ్ర మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
Varun Dhawan: వరుణ్ ధావన్ స్పీడుకు బ్రేక్..! 'సన్నీ సంస్కారీకి తులసి కుమారి' వాయిదా
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్కు బేధియా తర్వాత హిట్ ఫలితం దక్కలేదు.
Zelenskyy: ఒప్పందం ఉల్లంఘన.. రష్యా దాడులు చేస్తూనే ఉంది.. జెలెన్స్కీ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో చర్చించిన విషయం తెలిసిందే.
Revanth Reddy: హైకోర్టులో ఊరట.. సీఎం రేవంత్పై నమోదైన కేసు కొట్టివేత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది.
Vladimir Putin: పుతిన్కు 'మినీ-స్ట్రోక్' వచ్చిందా? మాజీ స్పీచ్రైటర్ సంచలన వ్యాఖ్యలు!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు మాజీ క్రెమ్లిన్ స్పీచ్రైటర్ అబ్బాస్ గల్యామోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
SEBI: హెచ్డీబీ ఫైనాన్షియల్, హీరో ఫిన్కార్ప్ ఐపీఓలకు సెబీ బ్రేక్!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటోకార్ప్ అనుబంధ సంస్థలైన హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, హీరో ఫిన్కార్ప్ ఐపీఓల రాక ఆలస్యమవుతున్నట్లు సమాచారం.
IPL 2025: ఏప్రిల్ 6న బెంగాల్లో భద్రతా సమస్యలు.. ఐపీఎల్ మ్యాచ్ రీషెడ్యూల్ పై చర్చలు!
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మార్చి 22న ప్రారంభంకానుంది.
Tanmay Srivastava: అండర్ -19వరల్డ్ కప్ స్టార్.. ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్!
2008 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాకు కీలక ఇన్నింగ్స్ ఆడిన తన్మయ్ శ్రీవాస్తవ (Tanmay Srivastava) ఇప్పుడు కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు.
Bill Gates: భారత పార్లమెంట్ను సందర్శించిన బిల్ గేట్స్.. జేపీ నడ్డాతో కీలక చర్చలు
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్నారు.
Kangana Ranaut: నన్ను అర్థం చేసుకోలేకపోయారు.. ఇంకెందుకు జడ్జ్ చేస్తున్నారు?.. కంగనా సంచలన వ్యాఖ్యలు
కంగనా రనౌత్ (Kangana Ranaut) మరోసారి చిత్ర పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Modi: 'మీ ధైర్యం లక్షల మందికి స్పూర్తి'.. సునీతా బృందానికి ప్రధాని ప్రశంసలు
భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమికి తిరిగి చేరుకున్నారు.
Allianz SE: బజాజ్ గ్రూప్ను వీడిన అలియాంజ్.. జియోతో భారీ ఒప్పందానికి రంగం సిద్ధం
జర్మనీలోని ప్రముఖ బీమా సంస్థ అలియాంజ్ ఎస్ఈ (Allianz SE), ముకేష్ అంబానీ నేతృత్వంలోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్తో కొత్త జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
Telangana Budget: రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే?
తెలంగాణ శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
SSMB 29: ఒడిశా షూటింగ్ ముగిసింది.. హైదరాబాద్కు చేరుకున్న చిత్ర బృందం
ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) నటుడు మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న భారీ చిత్రం 'SSMB 29'. ఒడిశా షెడ్యూల్ను పూర్తిచేసుకుంది.
John F. Kennedy: అమెరికా మాజీ అధ్యక్షుడు కెన్నడీ హత్యపై రహస్య పత్రాలు రిలీజ్.. నిజాలు వెలుగు చూస్తాయా?
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ (John F. Kennedy) హత్య వెనుక జరిగిన నిజాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. అయిత, అగ్రరాజ్యం ఈ విషయాలను బయటపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది.
Posani: జైలు గేటు వద్ద పోసానితో సెల్ఫీలు.. సీఐడీ అధికారుల వ్యవహారంపై విమర్శలు!
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అరెస్టుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
Marri Rajasekhar: వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (Marri Rajasekhar) తన పదవికి రాజీనామా చేశారు.
WhatsApp Governance: ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్కే పరీక్ష ఫలితాలు.. 2.0తో కొత్త సదుపాయాలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తోంది.
Stock Market: ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. లాభనష్టాల మధ్య ఊగిసలాట
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.
Amaravati: రూ.లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి.. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం
రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి.
Election Commission: ఎన్నికల ప్రక్షాళనలో మరో ముందడుగు.. ఓటరు కార్డు-ఆధార్ లింకింగ్పై ఈసీ స్పష్టత
త్వరలోనే ఓటర్ ఐడీని ఆధార్తో అనుసంధానించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దిల్లీలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
Sunita Williams: క్రూ డ్రాగన్ ల్యాండింగ్ రహస్యాలు.. నేలపై కాకుండా సముద్రంలోనే ఎందుకు?
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో ముగ్గురు వ్యోమగాములు ప్రయాణించిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
Telangana Budget 2025: రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఈ శాఖలకు భారీగా నిధులు!
తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
Sunita Williams: అంతరిక్షం నుంచి పుడమికి.. త్వరలోనే భారత్కు సునీతా విలియమ్స్ రాక
సుదీర్ఘ నిరీక్షణకు అనంతరం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి చేరుకున్నారు.
Sunita Williams : 'గ్రాండ్ వెల్కమ్ టూ.. సునీత విలియమ్స్' .. సురక్షితంగా భూమిపైకి చేరుకున్న నాసా వ్యోమగాములు
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఎట్టకేలకు భూమికి విజయవంతంగా చేరుకున్నారు.