25 Jul 2025
India-Maldives : లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మాల్దీవులకు రూ.4850 కోట్ల ఆర్థిక సాయం కొనసాగింపు
భారతదేశానికి మాల్దీవులు అత్యంత విశ్వసనీయ దేశమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Motivational: చాణిక్యుడి ప్రకారం జీవితం నాశనం చేసే ఐదు ముఖ్యమైన తప్పులు ఇవే..
ప్రాచీన భారతదేశపు మహానుభావుడు,ఆచార్య చాణక్యుడు జీవన సారాన్ని తెలిపే ఎన్నో విలువైన సూత్రాలను మనకు అందించాడు.
Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Operation Sindoor: భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది: సీడీఎస్ అనిల్ చౌహాన్
దేశం అత్యంత అప్రమత్తంగా ఉండే విధంగా 365 రోజులు,రోజంతా 24 గంటలూ సన్నద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ అన్నారు.
#NewsBytesExplainer: ఫోన్ ట్యాపింగ్ చుట్టూ రాజకీయం.. సీఎం వ్యాఖ్యలపై బీఆరెస్ మీడియా కౌంటర్
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల టెలిఫోన్ ట్యాపింగ్ అంశం చర్చకు కేంద్ర బిందువైంది.
Balakrishna : క్రిష్ తో బాలయ్య సినిమా ఫిక్స్..? ఆ సినిమాకు సీక్వెల్..?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం "అఖండ 2" సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
Stock Market: నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్.. రెండు రోజుల్లో 1264 పాయింట్లు పడిపోయిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం తీవ్ర నష్టాలతో ముగిశాయి.
Abhishek Nayar : డబ్ల్యూపీఎల్ 2026కి ముందు కీలక నిర్ణయం తీసుకున్న యూపీ వారియర్స్..హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్..
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్కు ముందు యూపీ వారియర్స్ తమ జట్టులో కీలక మార్పును చేపట్టింది.
MG Cyberster: కేవలం 3.2 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం సాధించగల సుపర్ కారు
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లోకి ఓ అధునాతన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది.
Boeing Fuel System: బోయింగ్ 787 ఇంధన వ్యవస్థలో ఎలాంటి లోపం లేదు : అమెరికా FAA చీఫ్
బోయింగ్ 787 విమానాల్లోని ఇంధన వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (US FAA) స్పష్టంచేసింది.
Jagdeep Dhankhar: జగదీప్ ధన్కర్ కు విపక్షాల వీడ్కోలు విందు..!
ఉప రాష్ట్రపతిగా ఇంకా రెండేళ్ల పదవీకాలం మిగిలిఉన్నా, జగదీప్ ధన్కర్ హఠాత్తుగా రాజీనామా చేయడం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
Telangana: ఉపాధి హామీ ఉద్యోగులకు అధిక వేతనాలపై ఆర్థికశాఖ అభ్యంతరం.. సమీక్షకు సిద్ధమైన పంచాయతీరాజ్శాఖ
రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(MGNREGS) కింద పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరికి అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నవిషయాన్ని ఆర్థికశాఖ ప్రశ్నించింది.
Engineering Counselling: కన్వీనర్ కోటాలో చేరేందుకు ఆసక్తి చూపని ఈఏపీసెట్ టాప్ ర్యాంకర్లు
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్లో ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులు కన్వీనర్ కోటాలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.
CM Chandrababu: బ్రాండ్ ఏపీ' ప్రచారంలో భాగంగా.. 26న సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా,'బ్రాండ్ ఏపీ'ను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు,మొత్తం ఆరు రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు.
PM Modi 'Chai Pe Charcha': UK లో 'చాయ్ పే చర్చా'..మోదీతో అఖిల్ పటేల్ స్పెషల్ టీ మూమెంట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూకే పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
జూలై 30 నుంచి ఎన్ఎస్డీఎల్ ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి ఇదే!
దేశంలో ప్రముఖ డిపాజిటరీ సంస్థ అయిన నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) తొలి పబ్లిక్ ఇష్యూ (IPO) జూలై 30న ప్రారంభం కానుంది.
Supreme Court: రెండు తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నియోజకవర్గాల పునర్విభజన అంశంపై భారత సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Parliament: లోక్సభలో నిరసనలకు బ్రేక్.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన స్పీకర్ ఓం బిర్లా..
వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ విపక్షాల నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాలు నిరంతరం అంతరాయానికి గురవుతున్నాయి.
Thailand-Cambodia clashes: థాయిలాండ్-కంబోడియా ఘర్షణలు తీవ్రం.. భారతీయులకు కీలక హెచ్చరిక
థాయిలాండ్,కంబోడియా దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, థాయ్లాండ్లో ఉన్న భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులందరికీ ముఖ్యమైన ప్రయాణ సూచనను విడుదల చేసింది.
Artificial Blood: అత్యవసర వైద్య సేవలను సమూలంగా మార్చేసే కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు
యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు పోర్టబుల్ కృత్రిమ రక్త ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీని లక్ష్యం గాయపడిన రోగులు ఆసుపత్రికి చేరుకునే ముందు వారిని స్థిరీకరించడం.
Yash Dayal: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆర్సిబి ఆటగాడిపై జైపూర్లో కేసు నమోదు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్ కు మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి.
War 2 Trailer: ఎన్టీఆర్, హృతిక్ 'వార్ 2' సినిమా ట్రైలర్ విడుదల..
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ యాక్షన్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' సినిమాపై తెలుగు, హిందీ చిత్రసీమల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులలో భారీ ఉత్కంఠ నెలకొంది.
Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి షాక్.. రివిజన్ పిటిషన్ కొట్టివేత
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మికి ఎదురు దెబ్బ తగిలింది.
Porn Sites: పోర్న్ యాప్ లపై కేంద్రం కొరడా.. ఉల్లు, ఆల్ట్ బాలాజీ తదితర ఓటీటీలపై నిషేధం
ఓటిటి వేదికల్లో ఉదృతంగా పెరిగిపోతున్న అభ్యంతరకర కంటెంట్ ప్రసారం విషయంలో కేంద్ర ప్రభుత్వం గంభీరంగా స్పందించింది.
Kamal Haasan: రాజ్యసభ ఎంపీగా కమల్ ప్రమాణస్వీకారం
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.
Rains: వరుస వర్షాలతో అన్నదాతలకు ఊరట
రాష్ట్రంలో వరుస వర్షాలతో సాగు కార్యకలాపాలు ఆశాజనకంగా మారాయి.
River Interlinking: తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి ఎనిమిది అవకాశాలు
తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి మొత్తం ఎనిమిది అవకాశాలు ఉన్నట్టు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజభూషణ్ చౌధరి ప్రకటించారు.
Sri Satyasai: పారిశ్రామిక పార్కుకు 439 ఎకరాల కేటాయింపు.. వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలానికి చెందిన ఆర్. అనంతపురం గ్రామంలో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కి 439.27 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర మంత్రిమండలి గురువారం నిర్ణయం తీసుకుంది.
Andhra News: డ్వాక్రా మహిళలకు 80% రాయితీపై డ్రోన్లు ఇవ్వనున్న సర్కార్
భవిష్యత్ వ్యవసాయానికి డ్వాక్రా మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారు.
PM Modi : రెండు రోజుల పర్యటన కోసం మాల్దీవులకు చేరుకున్న మోదీ..స్వయంగా ప్రధానిని ఆహ్వానించిన ముయిజ్జు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవులకు అధికారిక పర్యటనకు వెళ్లారు.
Team India: ఆ ముగ్గురు స్టార్లు రూ.100 కోట్లకుపైగా సంపాదిస్తున్నారు: రవిశాస్త్రి
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల సంఖ్య తక్కువైనా, ఈ ఆటకు ఉన్న ఆదరణ మాత్రం అపారమైనది.
Prime Minister: మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో రూ.362 కోట్లు
ఈ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల్లో అధికారికంగా పర్యటించగా,ఆ పర్యటనల ఖర్చు రూ.67కోట్ల వరకు చేరిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేశాయి.
Palestine Recognition: పాలస్తీనాను ప్రత్యేక దేశం గుర్తిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన.. ఇజ్రాయెల్ ఆగ్రహం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇటీవల ఒక కీలక ప్రకటన చేశారు.
Gold Price: మహిళలకు గుడ్న్యూస్.. తగ్గుముఖం పట్టిన బంగారం.. ఈ రోజు ధర ఎంతంటే?
మన దేశంలో బంగారానికి ఉన్నఆకర్షణ మరే ఇతర లోహానికి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.
PM Modi: ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు.. ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
Stock Market : నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,937
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో శుక్రవారం రోజును ప్రారంభించాయి.
War 2: డాల్బీ అట్మోస్లో విడుదల కానున్న తొలి భారతీయ చిత్రం'వార్ 2'!
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'వార్ 2' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.
AR Rahman: AI-ఆధారిత ప్రాజెక్ట్ 'సీక్రెట్ మౌంటైన్' కోసం.. ఓపెన్ ఏఐ సీఈఓను కలిసిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ను కలిశారు.
Thailand-Cambodia: థాయిలాండ్-కంబోడియా సరిహద్దు ఉద్రిక్తతలు: 14 మంది మృతి,లక్ష మందికిపైగా నిరాశ్రయులు
థాయిలాండ్- కంబోడియా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, సుమారు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Sundar Pichai: బిలియనీర్ క్లబ్లోకి సుందర్ పిచాయ్.. అయన ఆస్తి విలువ ఎంతంటే..
టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద సంస్థలలో ఒకటైన గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా కొనసాగుతున్న భారత మూలాలు కలిగిన అమెరికన్ నాయకుడు సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఒక అరుదైన ఘనతను అందుకున్నారు.
Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ పొంగల్లో పురుగు.. ఫేక్ వీడియోతో 25 లక్షలు కొట్టేసే ప్లాన్!
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ హోటల్ "రామేశ్వరం కేఫ్" తాజా వివాదంలో సంచలన మలుపు తిరిగింది.
Rain Alert: ఏపీలో నేడు అతి భారీ వర్షాలు.. ఈ 10 జిల్లాలు బీ కేర్ ఫుల్..
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
IND vs ENG: గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో ఎన్ జగదీశన్..
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియాకు భారీ ఎదురు దెబ్బతగిలింది.
Turkish Airlines:టర్కిష్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణీకుడు మృతి.. మృతదేహం మాయం..!
శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్తున్నతుర్కిష్ ఎయిర్లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అస్వస్థతకు లోనై ప్రాణాలు కోల్పోయాడు.
Manipur: మణిపూర్లో మరో 6 నెలలు రాష్ట్రపతి పాలన.. రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టనున్న అమిత్ షా
మణిపూర్ లో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని, 2024 ఫిబ్రవరి 13న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
Hulk Hogan: రెజ్లింగ్ స్టార్ లెజెండ్ 'హల్క్ హోగన్' గుండెపోటుతో మృతి
ప్రముఖ రెజ్లింగ్ లెజెండ్,డబ్ల్యూడబ్ల్యూఈ ఐకాన్ హల్క్ హోగన్ మరణించారు.ఫ్లోరిడాలో ఉన్న తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు.
24 Jul 2025
AP Cabinet Decisions: సీఆర్డీయే నిర్ణయాలకు అనుమతి.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
Asia Cup 2025: దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆసియా కప్.. తటస్థ వేదికలపై నిర్వహణకు బీసీసీఐ ఓకే..
2025 ఆసియా కప్కి సంబంధించి ఒక కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
Air India Pilots: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత 112 మంది పైలట్లు సిక్ లీవ్
అహ్మదాబాద్లో ఇటీవల చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Air India Crash) దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
AP Metro Rail Projects: ఏపీలో మరో కీలక ముందడుగు.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు రేపే టెండర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కీలక ముందడుగు పడింది.
#NewsBytesExplainer: వైసీపీ నేతల అరెస్టులపై ఢిల్లీకి వెళ్లే యోచనలో జగన్.. మద్దతు తెలిపే వారితో సంప్రదింపులు.. స్పందన లేకపోవచ్చనే అనుమానాలు!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వ్యవస్థ మొత్తం కేసుల సునామీలో చిక్కుకుంది.
ENG vs IND : ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా.. 2026 షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
భారత పురుషుల జాతీయ క్రికెట్ జట్టు మరోసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 25,100 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి.
India &Uk Free Trade Agreement:ఇండియా-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. వీటి రేట్లు తగ్గనున్నాయ్..ఈ రంగాల కంపెనీలకు భారీ అవకాశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనలో ఉన్నారు.
Kingdom: 'కింగ్డమ్' టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం .. ఎంతంటే?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా యాక్షన్ చిత్రం 'కింగ్డమ్' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
India-UK: భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం.. ప్రధాని మోదీ, కియర్ స్టార్మర్ సమక్షంలో సంతకం
భారతదేశం, బ్రిటన్ మధ్య కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది.
Tamil Nādu: విపత్తులకు కవచం - ఉపాధికి ఆధారం: మడ అడవుల పునరుద్ధరణలో తమిళనాడు
సునామీలు, తుపాన్ల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో సముద్ర తీరానికి రక్షణ కవచంలా నిలిచే మడ అడవులు గత కొంతకాలంగా విధ్వంసానికి గురైపోతున్నాయి.
NSDL IPO: ఎట్టకేలకు తొలిసారి పబ్లిక్ ఇష్యూకు దిగిన NSDL..జూలై 30 నుంచి సబ్స్క్రిప్షన్ ప్రారంభం
దేశంలోని ప్రముఖ డిపాజిటరీ సంస్థ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) చివరికి తన తొలి పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది.
Parliament: పార్లమెంటు సమావేశాలు.. నిమిషానికి రూ.2.5 లక్షల చొప్పున రూ.25.28 కోట్లు వృథా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రతి రోజూ గందరగోళం మధ్యనే కొనసాగుతున్నాయి.
Elephant Attack: ఏనుగు దాడిలో దక్షిణాఫ్రికా మల్టీ మిలియనీర్ సీఈఓ మృతి
ఓ భయానక ఘటనలో దక్షిణాఫ్రికాలోని ఓ విలాసవంతమైన ప్రైవేట్ గేమ్ రిజర్వ్ సహ యజమానిగా వ్యవహరిస్తున్న ఓ ప్రముఖ సీఈఓ ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
Post Office Schemes: పెట్టుబడి భద్రతతోపాటు అధిక వడ్డీ లాభాలను అందించే టాప్-5 పోస్టాఫీసు పథకాలు!
పెట్టుబడికి రిస్క్ తీసుకోవాలననుకునేవారికి కేంద్ర ప్రభుత్వం అందించే పోస్ట్ఆఫీస్ పొదుపు పథకాలు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.
Vishakhapatnam: విశాఖలో మరో నాలుగు ప్రఖ్యాత సంస్థలు.. భారీ పెట్టుబడులు, 50 వేలకు పైగా ఉద్యోగాలు
గత ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల సృష్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.
Milan Festival: 'మిలాన్ ఫెస్టివల్'కు తెలంగాణ చేనేత కళాకారుడికి అరుదైన అవకాశం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'మిలాన్ ఫెస్టివల్'లో పాల్గొనడానికి తెలంగాణకు చెందిన చేనేత కళాకారుడు జి. విజయ్ రాజేంద్ర వర్మ ఎంపికైనట్లు కేంద్రం ప్రకటించింది.
Bhatti vikramarka: ఎంజీబీఎస్లో ఘనంగా మహిళల 200 కోట్ల ప్రయాణ వేడుకలు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడం వల్ల ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతం అవుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Telangana: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే నెల 1 నుంచి ఆధార్ ఆధారిత హాజరు విధానం
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే నెల 1వ తేదీ నుండి ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు.
HAM Roads: హ్యామ్ మోడల్లో రహదారుల అభివృద్ధికి రూ.6,478 కోట్లు - మొదటి దశలో 373 రోడ్లకు టెండర్లు
రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్ధతిలో చేపట్టే రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Bhadrachalam: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలు,ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహం కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం స్థిరంగా పెరుగుతోంది.
Andhra news: గోదావరిలో సగటున 3,000 టీఎంసీల వృథా.. ఆ నీటి నుంచే బనకచర్లకు మళ్లించే ఆస్కారం
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా ప్రతి రోజు 2 టీఎంసీల గోదావరి నికర జలాలను కరువుతో బాధపడుతున్న ప్రాంతాలవైపు మళ్లించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
Kakinada: బంగాళాఖాత అల్పపీడన ప్రభావం.. మాయాపట్నాన్ని ముంచిన సముద్రపు అలలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా సముద్రంలో తీవ్ర అలల తీవ్రత పెరిగింది.
Australia:మెల్బోర్న్లో జాత్యహంకారులవెర్రి చేష్టలు.. హిందూ దేవాలయంపై పిచ్చి రాతలు
ఆస్ట్రేలియాలో ఇటీవల ఓ భారతీయ విద్యార్థిపై దుండగులు దాడి చేసి,జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Mumbai Train Blasts: ముంబై రైలు పేలుళ్ల తీర్పుపై సుప్రీం స్టే
2006లో ముంబైలో చోటుచేసుకున్న రైలు పేలుళ్ల కేసు విషయంలో మహారాష్ట్ర హైకోర్టు ఇటీవల సంచలనాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే.
Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
ఎగువ ప్రవాహ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతూ శ్రీశైలం జలాశయాన్ని ముంచెత్తుతోంది.
Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ షాక్.. 50 చోట్ల కొనసాగుతోన్న సోదాలు
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Russian Plane: 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యన్ విమానం తూర్పు అముర్ ప్రాంతంలో అదృశ్యం
సుమారు 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణ విమానం ఆకస్మాత్తుగా అదృశ్యమైంది.
EC: నకిలీ ఓటర్లను ఎలాగా అనుమతించగలం?: కేంద్ర ఎన్నికల సంఘం
బిహార్ రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
KL Rahul : కేఎల్ రాహుల్ అరుదైన ఘనత.. 1000 పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో చోటు
టీమ్ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సాధించాడు.
Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు రివ్యూ.. పవన్ కళ్యాణ్ పీరియాడికల్ యాక్షన్ సినిమా ఎలా ఉందంటే..
బ్రో తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోయాడు పవన్ కళ్యాణ్. ఆ తరవాత ఆయన నుంచి వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు.
White House: ఎప్స్టీన్ ఫైల్స్.. అవి ఫేక్న్యూస్కు కొనసాగింపు:స్పందించిన వైట్ హౌస్
ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు ఉందని వచ్చిన వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ముందుగానే సమాచారం ఉందన్న ఆరోపణలను శ్వేతసౌధం ఖండించింది.
Rajeev Kanakala: భూ లావాదేవీ వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాల.. నోటీసులు పంపిన రాచకొండ పోలీసులు
తెలుగు సినిమా నటుడు రాజీవ్ కనకాల ఓ భూ లావాదేవీ వివాదంలో చిక్కుకున్నారు.
PM Modi: సెప్టెంబర్లో మోదీ అమెరికా పర్యటన! ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్కు హాజరయ్యే అవకాశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,191
దేశీయ షేర్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు రావడం కొనసాగుతున్నా కూడా,దేశీయ సూచీలు మాత్రం వెనకడుగు వేస్తున్నాయి.
Vice President: బీజేపీ భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నాయకుడే.. నెక్స్ట్ ఉప రాష్ట్రపతి..!
ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ కావడంతో ఎన్డీయే కూటమి ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Ukraine: ఉక్రెయిన్లో తొలిసారిగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు.. ఎందుకంటే..?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అవినీతి నిరోధక సంస్థల ప్రభావాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది.
PM Modi London: లండన్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన తొలుత బ్రిటన్ చేరుకున్నారు.
Best Airports: ప్రపంచంలోని టాప్ 10 విమానాశ్రయాలలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ విమానాశ్రయం ఇదే!
ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల జాబితాను ప్రముఖ ట్రావెల్ మ్యాగజైన్ ట్రావెల్ + లీజర్ 2025 సంవత్సరానికి ప్రకటించింది.
LAC:'ఎల్ఏసీ'పరిస్థితిపై భారత్-చైనా సమీక్ష
భారత్-చైనా దేశాలు తూర్పు లడఖ్లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించాయి.
AP Govt: ఏపీలో జనాభా పెంపునకు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.. పలు ప్రతిపాదనలతో సిద్ధమవుతున్న ముసాయిదా
ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంపు చర్యలు ప్రారంభమయ్యాయి.
Rishabh Pant: 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేసిన రిషబ్ పంత్..
భారత క్రికెటర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ గడ్డపై అరుదైన ఘనత సాధించాడు.
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' పబ్లిక్ టాక్.. పవన్ యాక్షన్, ఎలివేషన్ సీన్లు హైలైట్ అంటున్న ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చారిత్రాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Air India Express: ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం
ముంబై గమ్యంగా ప్రయాణించాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఘటన చోటుచేసుకుంది.
Godavari Flood: భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి..!
ఆల్పపీడన ప్రభావంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తృత వర్షాలు కురుస్తుండటంతో,గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
Rishabh Pant: బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ కు తీవ్ర గాయం.. నడవలేని స్థితిలో ఉన్న టీమిండియా వికెట్ కీపర్! వీడియో
ఇంగ్లండ్తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజున భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్కు తీవ్ర గాయం జరిగింది.
UK-India: నేడు యునైటెడ్ కింగ్డమ్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసుకోనున్న భారత్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రోజు రెండు దేశాల పర్యటనలో భాగంగా లండన్కు చేరుకున్నారు.