29 Jul 2025
PM Modi: బుల్లెట్కు బుల్లెట్టే సమాధానం.. 'ఆపరేషన్ సిందూర్' ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు: ప్రధాని మోదీ
భారత సైనికులు ఉగ్రవాదులను నిర్మూలించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విజయోత్సవాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM Modi: ఆపరేషన్ సిందూర్ పై చర్చ.. ఐసీయూలో పాక్ ఎయిర్ బేస్లు,అణు బెదిరింపులు చెల్లవని హెచ్చరించాం : మోదీ
ఉగ్రవాదుల్ని నేలమట్టం చేసిన సందర్భంగా దేశం అంతటా విజయోత్సవాల వాతావరణం నెలకొన్నదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా వెల్లడించారు.
Nadendla Manohar: కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన
రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యంగా చేసుకోవాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
India vs England: టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పులు.. 288 రోజుల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న నంబర్ 288 ప్లేయర్
లండన్లోని చారిత్రాత్మక కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జూలై 31న ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య చివరి మ్యాచ్కు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
Partnership Summit: విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహాలు ప్రారంభం.. మంత్రి లోకేశ్కు కీలక బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని కీలక చర్యలు చేపట్టుతోంది.
Dharmasthala burials: మృతదేహాలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించిన సిట్
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
Actress Ramya: అత్యాచార బెదిరింపులు అమానుషం.. నటి రమ్యకు మద్దతుగా శివరాజ్కుమార్!
కన్నడ సినీ నటి, రాజకీయ నాయకురాలు రమ్య (దివ్య స్పందన)ఇటీవల ప్రముఖ నటుడు 'దర్శన్' అభిమానుల నుండి తాను ఎదుర్కొంటున్న ఆన్లైన్ వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు.
Supreme court: ఓటర్ల తొలగింపులపై సుప్రీంకోర్టు సీరియస్..ఆలా చేస్తే మా జోక్యం తప్పదు!
బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ,ఓటరు జాబితాలో జరిగే ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Honda N-One e Unveiled: ఈ కారును అరగంట ఛార్జ్ చేస్తే 245 కి.మీ. వరకు వెళ్లొచ్చు.. అదిరిపోయే లుక్..
ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది.
Amit Shah: పోటా అంటే ఏమిటి? ఆ చట్టం ఎత్తివేతపై అమిత్ షా ఫైర్!
భారత హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు.
IT Refund: ఆదాయపన్ను చెల్లింపుదారులకు గుడ్న్యూస్.. ఐటీఆర్ ఫైల్ చేసిన 4గంటల్లోనే రిఫండ్!
ఆదాయపన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసిన తరువాత రిఫండ్ వచ్చే విషయంలో ఇప్పటి వరకు నెలల తరబడి ఎదురుచూపులు ఉండటం మామూలే.
Stock Market Today: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,821
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. గత మూడు రోజులుగా సాగిన నష్టాలకు ఈ రోజు బ్రేక్ పడింది.
Andhra News: జగన్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు రైతులకు ఫసల్బీమా డబ్బులు ఇవ్వలేదు: శివరాజ్ సింగ్ చౌహాన్
ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు నిధులు మంజూరు చేయలేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు.
Motivation: జీవితం, మృతి ఈ రెండింటికీ తోడుగా నిలిచే మిత్రులు వీళ్లే!
"విద్యా మిత్రం ప్రవాసేషు భార్యా మిత్రం గృహేషు చ |
Pm Modi: ఉగ్రవాదుల ఏరివేతలో 'సిందూర్, మహదేవ్'లది కీలక పాత్ర.. లోక్సభలో అమిత్ షా ప్రసంగాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంగా హోంమంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన ప్రసంగానికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
Nisar satellite: రేపే నింగిలోకి 'నిసార్'.. ప్రతి 12 రోజులకు భూమిని స్కాన్ చేసే అద్భుతం!
భూమిని అణువణువుగా స్కాన్ చేయనున్న నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి ముహూర్తం దగ్గరపడింది.
#NewsBytesExplainer: సంతాన సాఫల్యం మాటున.. సంతానోత్పత్తి కేంద్రాల గలీజ్ దందా..
ఈ రోజుల్లో సంతానం కలగక ఇబ్బంది పడుతున్న అనేక మంది దంపతులు ఫర్టిలిటీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.
Priyanka Gandhi: 'కాశ్మీర్లో శాంతి ఉందంటారా?.. పహల్గామ్ దాడి గురించి ఏం చెబుతారు?' : లోక్సభలో ప్రియాంక గాంధీ
లోక్సభలో 'ఆపరేషన్ సిందూర్'పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్రాన్ని కఠినంగా ప్రశ్నించారు. ప్రధాని మోదీ కాశ్మీర్లో శాంతి నెలకొంది.
Asia Cup: ఉగ్రదాడి ప్రభావం.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత
ఒకవైపు పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆసియా కప్ షెడ్యూల్ను ప్రకటించడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
iPhone 17 Pro: లాంచ్ కి ముందు ఆపిల్ ఐఫోన్ 17 ప్రో లుక్ లీక్..
ఆపిల్ సంస్థ తన తాజా ఐఫోన్ 17 సిరీస్ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నది.
SS Rajamouli:డేవిడ్ వార్నర్కు బాహుబలి గిఫ్ట్.. SS రాజమౌళి తరఫున అరుదైన బహుమతి!
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్కు క్రికెట్ అభిమానులే కాదు, సినీప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది.
Indian-Origin Co Pilot: చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. భారత సంతతి డెల్టా పైలట్ అరెస్ట్
భారత మూలాలను కలిగిన కోపైలట్ రుస్తుం భగ్వాగర్ను అమెరికాలో అరెస్టు చేశారు.
PRALAY missile: ఒడిశా తీరంలో విజయవంతంగా ' ప్రళయ్' క్షిపణులపరీక్షలు..!
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందించిన 'ప్రళయ్' అనే క్షిపణిని వరుసగా పరీక్షించారు
War 2 : 'వార్ 2' బడ్జెట్ బయటకు.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య నిలిచిన చిత్రం.
ART CINEMASS: మాస్ మహారాజ్ థియేటర్ బిజినెస్లోకి ఎంట్రీ.. ART మాల్లో ప్రారంభం కాబోతున్న సినిమా ఇదే!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా థియేటర్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.
Ukraine: ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడి.. 17 మంది మృతి, 80 మందికి పైగా గాయాలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి మాస్కో వైమానిక దళాలు ఉక్రెయిన్లోని ఓ జైలుపై బాంబు దాడులకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు.
Smart Phones: ఆపిల్ కారణంగా.. స్మార్ట్ఫోన్లలో భారతదేశం నుండి 44% అమెరికాకు రవాణా..
ఆపిల్ తన ఐఫోన్లను దక్షిణాసియా దేశంలో అసెంబుల్ చేయడానికి ఇక్కడికి మారిన తర్వాత, భారతదేశం అమెరికాలో విక్రయించే స్మార్ట్ఫోన్లలో చైనాను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.
WAR 2 : విజయవాడలో గ్రాండ్గా 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాజరుకానున్న ఎన్టీఆర్,హృతిక్ రోషన్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ "వార్ 2".
ENG vs IND : ఓవల్ వేదికపై భారత రికార్డులు బలహీనమే.. ఐదో టెస్టులో గెలుపు సాధ్యం కాదా?
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కింద భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.
ENG vs IND : సిరీస్ 2-2 అయితే ట్రోఫీ ఎవరిదీ? అభిమానుల్లో ఆసక్తికర చర్చ!
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ క్రింద భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది.
Wankhede Stadium heist: బీసీసీఐ ఆఫీసులో దొంగతనం.. 6.5 లక్షల విలువైన ఐపీఎల్ జెర్సీలను దొంగిలించిన సెక్యూరిటీ గార్డు..
వాంఖడే స్టేడియంలో రెండో అంతస్తులో ఉన్న బీసీసీఐ స్టోర్ రూమ్ నుంచి మొత్తం 261 ఐపీఎల్ అధికారిక జెర్సీలను ఒక సెక్యూరిటీ గార్డు దొంగిలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం.. ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య సమావేశం.. డీకే.శివకుమార్ దూరం!
కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై గత కొన్ని రోజులుగా రాజకీయం బాగా వేడెక్కిన విషయం తెలిసిందే.
Amit Shah : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం.. లోక్సభలో అమిత్ షా ప్రకటన
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కీలక సమాచారం వెల్లడించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
Rahul Gandhi: పూంచ్లో పాకిస్తాన్ దాడులు.. 22 మంది అనాథ పిల్లలను'దత్తత' తీసుకోనున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు.
TCS Layoffs: టీసీఎస్ కీలక నిర్ణయం.. సీనియర్ నియామకాలు,టీసీఎస్,వార్షిక జీతాలపెంపు బంద్.. 35 డేస్ డెడ్ లైన్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల తమ సంస్థ నుండి సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్సింగ్' క్లైమాక్స్ కంప్లీట్.. ఇక రిలీజ్కు కౌంట్డౌన్ మొదలైందా?
పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో 'ఉస్తాద్ భగత్సింగ్' (Ustaad Bhagat Singh) చిత్రం ప్రధానంగా నిలుస్తోంది.
YS Jagan: NCLTలో వైఎస్ జగన్ కు భారీ ఊరట.. 'సరస్వతి' షేర్ల బదిలీపై తాత్కాలిక బ్రేక్
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంగళవారం ఉపశమనం లభించింది.
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల.. నిండు కుండలా జలాశయం
ఎగువ ప్రాంతాల నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వల్ల నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది.
Hashim Musa Encounter: 'టీ82' సిగ్నల్తో మొదలై.. మూడు గంటల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు!
పహల్గాం ఉగ్రదాడి ప్రధాన నిందితుడు సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసాను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు.. విమాన రాకపోకలకు అంతరాయం
దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం ఉదయం నుంచే మేఘాలు కమ్ముకొని కుండపోత వర్షం ప్రారంభమైంది.
CM Chandrababu: అమరావతిని భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుదాం.. చంద్రబాబు
ఆధునిక వసతులు, వినూత్న ఆలోచనలు, సమగ్ర ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని భవిష్యత్తులో గొప్ప నగరంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Bogatha Waterfall: పర్యాటకులకు శుభవార్త.. నేటి నుంచి బొగత జలపాతం సందర్శనకు అనుమతి..
ములుగు జిల్లాలోని వాజేడు మండలానికి చెందిన చీకుపల్లి గ్రామ శివారులో ఉన్న ప్రసిద్ధ బొగత జలపాతం,ఈ మధ్య వర్షాలతో పరవళ్లు తొక్కుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
Tea App Data Breach: డేటా లీక్ తుపాన్లో 'టీ' డేటింగ్ యాప్..11 లక్షల మంది మహిళల ప్రైవేట్ చాట్ లీక్..!
మహిళలు తమకు నచ్చిన విషయాలను పంచుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన డేటింగ్ ప్లాట్ఫామ్ 'టీ' (Tea App) ప్రస్తుతం గోప్యతా ఉల్లంఘనల సమస్యతో తీవ్రమైన సంక్షోభంలో పడింది.
Manish Tewari: ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో చర్చ .. మనీశ్ తివారీ క్రిప్టిక్ పోస్టు
ఆపరేషన్ సిందూర్పై మంగళవారం (జూలై 30) లోక్సభలో చర్చ జరగనుంది.
Royal Enfield: 750 సీసీతో రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT-R.. లాంచ్ డేట్ ఫిక్స్!
భారతదేశంలో క్రూయిజర్ బైక్లకు మారుపేరు అయిన రాయల్ ఎన్ఫీల్డ్, త్వరలోనే శక్తివంతమైన 750cc ఇంజిన్తో కొత్త బైక్ను మార్కెట్లోకి తీసుకురానుంది.
Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
పోలవరం-బనకచెర్ల నదుల అనుసంధాన పనులు ఇంకా ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది.
Deoghar Accident: జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
జార్ఖండ్లోని డియోఘర్ జిల్లాలోని మోహన్పూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
TG Transport Department: వాహనదారులకు షాక్ ఇచ్చిన రవాణాశాఖ.. వాహనాల కొనుగోలులో సర్వీస్ ఛార్జీల పెంపు
వాహనదారులకు అందించే పలు రకాల సేవలపై రవాణాశాఖ సర్వీస్ ఛార్జీలను పెంచింది.
Kaleshwaram Commission: కాళేశ్వరం బ్యారేజీలపై ఘోష్ కమిషన్ నివేదిక సిద్ధం.. సీల్డ్ కవర్లో త్వరలో ప్రభుత్వానికి సమర్పణ
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ సీల్డ్ కవర్ నివేదికను త్వరలో సమర్పించనుందని సమాచారం.
Gangaikonda Cholapuram: చోళుల శిల్పకళకు పునర్జీవం.. గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
గంగైకొండ చోళపురంలోని బృహదీశ్వర ఆలయం చోళుల శిల్పకళా పరాకాష్ఠకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
Telangana: మామిడి తోటల దిగుబడులకు ప్రూనింగ్ అవసరం
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఉద్యాన పంటల్లో మామిడి ఒకటి.
PM Kisan: రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు.. ఆగస్టు 2న పీఎం కిసాన్ డబ్బుల జమ..?
ఆగస్టు 2న కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం కిసాన్ పథకంలో భాగంగా 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
Gottipati Ravi Kumar: స్మార్ట్మీటర్లపై అపోహలు వద్దు.. ముందుగా ప్రజల అంగీకారం అవసరం!
విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే అంశంపై ప్రజల అంగీకారం లేకుండా ముందుకు వెళ్లకూడదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులకు తేల్చిచెప్పారు.
Andhra News: రాష్ట్రవ్యాప్తంగా 1,350 కొత్త బస్సులు.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల కోసం మొత్తం 1,350 కొత్త బస్సులను కేటాయించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
Nara Lokesh: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పనులు తక్షణమే ప్రారంభించాలి: మంత్రి లోకేష్
విశాఖపట్టణంలోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్లో చిప్ డిజైనింగ్ కేంద్రాన్నిఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్ర విద్య,ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రెన్స్కు సూచించారు.
Gold Rate :తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. ఏపీ,తెలంగాణలో ఎంతో తెలుసా?
బంగారం,వెండి ధరలు ప్రతిదినం మారిపోతూ ఉంటాయి.
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరిని తొలగించడానికి సిద్ధం!
భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
Stock market: స్తబ్దుగా ప్రారంభమైన దేశీయ స్టాక్మార్కెట్లు.. నిఫ్టీ@ 24,683
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్పష్టతలేని సంకేతాలు వస్తుండటంతో భారతీయ సూచీలు ఒడిదుడుకుల మధ్య కదలాడుతున్నాయి.
Chirag Paswan: ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అవుతారు: చిరాగ్ పాశ్వాన్
కేంద్ర మంత్రి,లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తాజాగా తన వైఖరిని మార్చుకున్నారు.
Avatar 3: ఫైర్ అండ్ యాష్.. అద్భుత విజువల్స్తో వదిలిన అవతార్ 3 ట్రైలర్!
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ 'అవతార్ 3' కోసం ప్రేక్షకులు అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Earthquake: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం
అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం అర్ధరాత్రి సమయంలో తీవ్ర భూకంపం సంభవించింది.
TG High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియామకం
తెలంగాణ హైకోర్టులో కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.
Bihar: బీహార్లో కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం! రాజకీయ దుమారం రేపిన ఘటన
బిహార్లో అధికారులు ఒక శునకానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేసిన ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది.
IND vs ENG: ఇంగ్లండ్తో ఆఖరి మ్యాచుకు దూరం కానున్న శార్దూల్, కాంబోజ్?
ఇంగ్లండ్తో జరిగే చివరి టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు కొన్ని కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Sathileelavathi: 'సతీ లీలావతి' టీజర్కు డేట్ అండ్ టైమ్ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే?
అందాల నటి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'సతీ లీలావతి'.. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ముమ్మరంగా ఉంది.
Nimisha Priya: నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవం.. ప్రభుత్వ వర్గాల వెల్లడి
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియా కేసు మరోసారి మలుపు తిరిగింది.
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..
ఎగువన ఉన్న ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదనీటి ప్రవాహంతో నాగార్జునసాగర్ జలాశయం పూర్తిగా నిండి నిండుకుండగా మారింది.
Coal Missing:వర్షం వల్ల 4000 టన్నుల బొగ్గు కొట్టుకుపోయింది..! రాష్ట్ర మంత్రి విచిత్ర వివరణ
ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఇటీవల సుమారు 4 వేల టన్నుల బొగ్గు అనూహ్యంగా అదృశ్యమైంది.
Anantapur: అనంతపురంలో సిద్ధమైన సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం.. నేడు లాంఛనంగా ప్రారంభం
రాష్ట్ర విభజన అనంతరం అనంతపురం జిల్లాలోని జంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. 5 గేట్లు ఎత్తివేత
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది,దాని ఉపనదుల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది.
Pune: పూణెలో తీవ్ర విషాదం.. ఆఫీస్ అంతస్తు నుంచి దూకి ఇంజనీర్ ఆత్మహత్య
పూణే నగరంలోని హింజెవాడి ఐటీ పార్క్లో విధులు నిర్వహిస్తున్న ఒక యువ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది.
AP High Court: ఏపీ వెలుపల ఇంటర్ చదివినవారూ 'లోకలే'.. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్కు హైకోర్టు ఆదేశం
వైద్య విద్యలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్కి దరఖాస్తు చేసుకునేందుకు తమను రాష్ట్రానికి స్థానికులుగా పరిగణించాలని కోరుతూ ఇంటర్మీడియట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుపల చదివి, నీట్ పరీక్ష రాసిన కొంతమంది అభ్యర్థులు అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
USA: మాన్హట్టన్ కార్యాలయ భవనంలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
Nimisha Priya: యెమెన్ కీలక నిర్ణయం.. భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు!
యెమెన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది.
28 Jul 2025
TCS layoffs: టీసీఎస్లో 12వేల ఉద్యోగాల కోత..పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న ఐటీ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ప్రముఖ ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు ప్రణాళికలు రూపొందించుతోందని ఆ సంస్థ సీఈవో కె. కృతివాసన్ ఇటీవల ప్రకటించారు.
Nimisha Priya: నిమిష ప్రియకు విముక్తి కల్పించండి.. యెమెన్ వెళ్లిన కుటుంబ సభ్యులు!
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ(Nimisha Priya)ను రక్షించేందుకు భారత్ ప్రభుత్వం పటిష్టమైన ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
Thailand-Cambodia: థాయ్-కంబోడియా మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన మలేషియా ప్రధాని
ఆగ్నేయాసియా ప్రాంతాన్ని కొన్ని రోజులుగా వేధిస్తున్న యుద్ధ వాతావరణం చివరకు శాంతి దిశగా మారింది.
Motivational: శత్రువులను సైతం మిత్రులుగా మార్చే చాణక్య నియమాలివే!
ప్రాచీన భారతదేశంలో విశిష్ట స్థానం కలిగిన ఆచార్య చాణక్యుడు (చాణక్య నీతి రచయిత) ఆదర్శవంతమైన, విజ్ఞానపూరితమైన జీవితం గడిపేందుకు అనేక విలువైన విషయాలను మనకు బోధించారు.
#NewsBytesExplainer: చట్టాలు పుస్తకాలకే పరిమితం.. భూమి సమస్యల పరిష్కారానికి మార్గం ఎక్కడ?
దేశంలో భూమి సమస్యల పరిష్కారానికి అవసరమైన అనేక విప్లవాత్మక చట్టాలు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నా, అవి అమలులో మాత్రం సరైన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
Rishabh Pant: 'విజయమే లక్ష్యం.. జట్టు కోసం నిత్యం సిద్ధమే'.. రిషబ్ పంత్ ఎమోషనల్ మెసేజ్
భారత్-ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్టు ఉత్కంఠ భరితంగా డ్రాగా ముగిసింది. భారత ప్లేయర్లు వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్)ల అద్భుత ప్రదర్శన మ్యాచ్ను డ్రాగా ముగించారు.
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్.. హైదరాబాద్-విజయవాడ బస్సుల్లో టికెట్ ధరల తగ్గింపు!
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. ఈ రూట్లో నడిచే తమ బస్సుల్లో టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
Indian Army: భారత సైన్యంలో విప్లవాత్మక మార్పులు.. 'రుద్ర బ్రిగేడ్', 'భైరవ కమాండో బెటాలియన్లు'
భారత సైన్యంలో రాబోతున్న కీలకమైన మార్పులకు రుద్ర ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్, భైరవ లైట్ కమాండో బెటాలియన్లు స్పష్టమైన సంకేతాలు.
Operation Mahadev: మాస్టర్మైండ్ హషిమ్ ముస్సా హతం.. 'ఆపరేషన్ మహాదేవ్' విజయవంతం!
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు మరోసారి ఉగ్రవాదంపై ఘాటు ఎదురు దాడికి దిగాయి.
Divya Deshmukh: ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా దివ్యా దేశ్ముఖ్
జార్జియాలోని బటుమిలో సోమవారం జరిగిన FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత యువ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ అద్భుత విజయాన్ని సాధించింది.
Ramya: నటి రమ్యకు హత్య, అత్యాచార బెదిరింపులు.. ఆ హీరో ఫ్యాన్స్ ఓవరాక్షన్!
నటి రమ్య (దివ్య స్పందన) తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నటుడు దర్శన్ అభిమానుల నుంచి అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలు వస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
Stock market: బ్యాంకింగ్,రియల్టీ షేర్లు పడేశాయ్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు తీవ్ర నష్టాలను చవిచూశాయి.
Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి కొన్ని సీన్లు తొలగింపు
దాదాపు ఐదేళ్ల శ్రమ ఫలితంగా తెరపైకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్రం జూలై 24న భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైంది.
Modern alchemist: లోహాన్ని బంగారంగా మార్చగలమంటున్న అమెరికన్ స్టార్టప్.. ఎలాగంటే..?
సాధారణ లోహాలను బంగారంగా మార్చాలన్న శతాబ్దాల నాటి కలకు ఇప్పుడు శాస్త్రీయ రూపం లభించింది.
Electric Scooter: డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఓకే.. ఈ స్కూటర్లు నడిపేందుకు అనుమతి అవసరం లేదు!
భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.
Artificial Intelligence: టెక్ దిగ్గజాలు AI ప్రమాదాలను తక్కువగా అంచనా వేస్తున్నాయి : ఏఐ పితామహుడు
టెక్నాలజీ దిగ్గజాలు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) వల్ల ఎదురయ్యే ముప్పును తక్కువగా అంచనా వేస్తున్నట్లు,ఈ రంగంలో మార్గదర్శకుడైన జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Indian Railways: సెప్టెంబర్ 9 వరకు పలు రైళ్లు రద్దు.. మీ ప్రయాణానికి ముందే చెక్ చేసుకోండి!
మీరు ఆగస్టు నెలలో రైలులో ప్రయాణించాలని భావిస్తే.. బయలుదేరే ముందు ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోండి.
Kaantha Teaser: దుల్కర్ సల్మాన్ 'కాంత'.. టీజర్ విడుదల
దుల్కర్ సల్మాన్ పేరుకే మలయాళ హీరో కానీ, తెలుగులోనూ తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నాడు.
Special Trains: తిరుపతి - షిరిడి మధ్య 18 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే!
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా,దక్షిణ మధ్య రైల్వే తిరుపతి, సాయినగర్ శిర్డీ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.
Online Shopping: ఇంటర్నెట్ యూజర్లు 850 కోట్లు.. కానీ వారిలో 25శాతం మందే ఆన్లైన్లో షాపింగ్
భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ దూసుకెళ్తోంది. బయటకు వెళ్లే తంతు లేకుండానే డిజిటల్ వాణిజ్యంపై వినియోగదారుల మక్కువ పెరిగిపోతోంది.
Justice Yashwant Varma: నోట్ల వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్ వర్మ.. తన పేరును దాచేశారా?
ఇంట్లో నోట్ల కట్టల వివాదంలో చిక్కుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్డేట్.. కనీస వేతనం 18వేల నుంచి రూ. 30వేలకు పెంచే అవకాశం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘానికి సంబంధించి తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది.
Lok Sabha: లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ పై ప్రారంభమైన చర్చ .. కాల్పుల విరమణపై కీలక వ్యాఖ్యలు
లోక్సభలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ ప్రారంభమైంది.
Cash row case: కమిటీ ముందుకు ఎందుకు వెళ్లారు?: జస్టిస్ వర్మను ప్రశ్నించిన సుప్రీం కోర్టు
ఇంట్లో భారీగా నగదు కట్టలు వెలుగులోకి వచ్చిన కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
Nara lokesh: ఎవర్ వోల్ట్ ఛైర్మన్ సైమన్ టాన్ తో లోకేశ్ భేటీ.. ఏపీలో సోలార్ సెల్ యూనిట్ ఏర్పాటుకు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా ఉన్న నారా లోకేశ్ కూడా ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
Vijayawada Metro: విజయవాడ మెట్రోకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ మెట్రోరైలు కార్పొరేషన్ కీలక ముందడుగు వేసింది.
Surya grahan 2025: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఎప్పుడంటే..? భారతదేశానికి ప్రభావం ఉందా?
2025 సంవత్సరంలో ఏర్పడనున్న రెండవ సూర్య గ్రహణం కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది ఖగోళంలో అరుదుగా చోటుచేసుకునే ముఖ్యమైన సంఘటనల్లో ఒకటి.
Pahalgam Attack: జమ్మూలో భీకర ఎన్కౌంటర్.. పహల్గాం దాడి ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు
శ్రీనగర్లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ 'జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్'లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చినార్ కోర్ ప్రకటించింది.
P Chidambaram: పాక్కు క్లీన్చిట్ ఇచ్చే ప్రయత్నమా?: చిదంబరం వ్యాఖ్యలపై ఫైర్!
పార్లమెంటులో 'ఆపరేషన్ సిందూర్'పై వాడివేడి చర్చలకు ముస్తాబవుతోంది. సోమవారం నుంచి ఉభయసభల్లో దీని గురించి సుదీర్ఘంగా చర్చించనున్నారు.
Bangkok: బ్యాంకాక్ ఆహార మార్కెట్'లో కాల్పులు.. ఆరుగురి మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు.
Air India Crash: విమాన ప్రమాదంలో కాలిపోయిన శిశువును తన చర్మంతో బతికించిన తల్లి!
జూన్ 12న అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న ఏఐ-171 విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
War 2: విజయవాడ వేదికగా వార్ 2 ఈవెంట్..? క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మెగా యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్ 2' (War 2) ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది.
Parliament: లోక్సభ ఒంటిగంట వరకు,రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా
పార్లమెంట్లో ఉభయ సభలు వాయిదాల పర్వం కొనసాగుతోంది.
Russia: మాస్కో-ఉత్తరకొరియాల మధ్య ప్రత్యక్ష వాణిజ్య సర్వీసు
రష్యా,ఉత్తర కొరియా మధ్య ప్రత్యక్ష వాణిజ్య విమాన సేవ ప్రారంభమైనట్లు రష్యా ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.
Heart Attack: షటిల్ ఆడుతున్న సమయంలో గుండెపోటు.. అక్కడిక్కడే ప్రాణాలు విడిచిన యువకుడు!
గుండెపోటు మరణాలు రోజురోజుకూ పెరుగుతూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Chandrababu: ఏపీ,అమరావతిలో గృహ నిర్మాణ ప్రాజెక్టులకు భాగస్వామ్యం కావాలని సింగపూర్ అధికారులను కోరిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటన కొనసాగిస్తున్నారు.
HBD Dhanush: ధనుష్ పుట్టినరోజు స్పెషల్.. ఈ మల్టీ టాలెంటెడ్ స్టార్ నటించిన బెస్ట్ మూవీస్ ఇవే..
నటుడు, దర్శకుడు, నిర్మాత, ప్లేబ్యాక్ సింగర్, గీత రచయిత... సాధారణంగా ఈ విభాగాల్లో వేర్వేరు వ్యక్తులు పనిచేస్తుంటారు.
Hari Hara Veeramallu: ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం.. ఇప్పుడు టికెట్ ధరల తగ్గింపు.. పవన్ మూవీ కొత్త స్ట్రాటజీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్లు.. వైరల్ అవుతున్న వీడియో !
బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్ట్గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ ఇంటిని ఒకేసారి 25 మంది ఐపీఎస్ అధికారులు సందర్శించడం సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.
Golden Blood: ఈ రక్తం నిజంగానే 'బంగారం'లా విలువైనది.. అత్యంత అరుదైన ఈ బ్లడ్ గ్రూప్ గురించి మీకు తెలుసా?
మనకు తెలిసిన రక్త గ్రూప్లంటే సాధారణంగా A, B, AB, O లు గుర్తొస్తాయి.
IND vs ENG: డ్రా చేసుకుందాం.. బెన్ స్టోక్స్కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రవీంద్ర జడేజా
ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాతో ముగిసిన సంగతి తెలిసిందే.
EPFO UAN: మీ యూఏఎన్ నంబర్ మర్చిపోయారా? ఆ సంఖ్యను తిరిగి ఇలా పొందొచ్చు..!
ఉద్యోగ భవిష్యనిధి (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు యూఏఎన్ (UAN) నంబర్ అనేది అత్యంత కీలకమైనది.
This Week Telugu Movies: థియేటర్లలో 'కింగ్డమ్', ఓటీటీలో 'తమ్ముడు'.. ఈ వారం రాబోతున్న సినిమాలివే!
'వాడి కోసం అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సర్' అంటూ మాస్ డైలాగ్తో ప్రేక్షకులలో ఆసక్తి రేపుతున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా 'కింగ్డమ్'. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా, సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు.
Kaleshwaram Commission Report: మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న.. కాళేశ్వరం కమిషన్
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఉన్న లోపాలు, అవకతవకలపై విచారణ చేస్తున్న కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్ త్వరలోనే తమ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.
Supreme Court: చిన్నారులపై వీధికుక్కల దాడులు.. సుప్రీంకోర్టు స్పందన ఇదే!
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న దుర్ఘటనలపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
RRR Works: 4 వరుసల రహదారి పనులకు టెండర్ల గడువును పొడిగిస్తూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం
ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగాన్ని నాలుగు లైన్ల రహదారిగా నిర్మించే ప్రాజెక్టును ఆరు లైన్లకు విస్తరించేందుకు ఇప్పట్లో పనులు ప్రారంభం అయ్యే సూచనలు కనిపించట్లేదు.
Air Pollution: డేంజర్ బెల్స్.. కాలుష్యం కోరల్లో రాష్ట్రం.. ఆ 3 ప్రాంతాలు మరీ డేంజరట
ప్రస్తుతం వాయు కాలుష్యం రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది.
Telangana: పక్షుల వైవిధ్యంలోనూ ఘనత.. రాష్ట్రంలో 452 పక్షి జాతులు
తెలంగాణలోని పక్షుల వైవిధ్యంపై నిర్వహించిన విశ్లేషణాత్మక అధ్యయనంలో మొత్తం 452 పక్షి జాతులను గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు.
Handreeneeva: హంద్రీ-నీవా కాలువకు 6 పంపుల ద్వారా జలాలు
కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మండలంలోని మల్యాల వద్ద ఉన్న హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి ఆదివారం మొత్తం ఆరు పంపుల సహాయంతో కాలువకు నీరు ఎత్తిపోస్తున్నారు.
Andhra Pradesh: ఉద్యానంలో సిరుల పంట.. అగ్రస్థానంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు సుదీర్ఘ కాలంగా కరవు ప్రభావిత ప్రాంతాలుగా పేరొందినప్పటికీ, ఉద్యాన పంటల సాగుతో అక్కడి రైతులు ఇప్పుడు మంచి ఆదాయం సాధిస్తున్నారు.
Tollywood : ఒక్కసారిగా 5 సినిమాల బాంచ్! 'యాత్ర 2' టీమ్ కొత్త ప్రయత్నం!
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి స్థాపించిన 70MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన 'యాత్ర 2' చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Gold Price : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే..
బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ,ఇంకా అది ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది.
UPI: రూ.2 వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ వచ్చేనా? కేంద్రం ఏం చెప్పారంటే?
డిజిటల్ చెల్లింపులు వచ్చిన తర్వాత టీ స్టాళ్ల నుంచి కిరాణా షాపులు, షాపింగ్ మాల్స్ వరకు ప్రతీచోటా ఆన్లైన్ పేమెంట్లు పెరిగాయి.
EU trade deal : ఈయూతో ట్రంప్ భారీ వాణిజ్య ఒప్పందం.. దిగుమతులపై 15% సుంకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్తో కొత్తగా ఒక భారీ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు.
Telangana: ఇవాళే తెలంగాణ కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం!
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది.
Rain Alert: ఏపీ, తెలంగాణలో వచ్చే 3 రోజులు నాన్స్టాప్ వర్షాలే వర్షాలు..
ఏపీలో ఈ రోజు,రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Stock Market : నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,783
దేశీయ షేర్ మార్కెట్లు ఈ వారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Singareni: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గుదల.. విద్యుత్ ప్లాంట్లకు పెరిగిన బెడద!
తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఎడతెరపిలేకుండా కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.
Oil Imports: మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్ చేసుకోవాలా? రష్యా చమురు కొనుగోలుపై భారత రాయబారి
ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధ నేపథ్యంలో పశ్చిమ దేశాలు మాస్కోపై కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
Chiranjeevi: బాబీకి చిరు గ్రీన్ సిగ్నల్.. ఓదెలకు రెడ్ సిగ్నల్?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, యువ దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన 'వాల్తేర్ వీరయ్య' సినిమా2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
Bhatti vikramarka: యూరియా అందించే బాధ్యత ప్రభుత్వానిదే.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
రైతులకు అవసరమైన యూరియా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పట్ల ఉందని,ఈ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Nitish Kumar Reddy: ఎస్ఆర్హెచ్కు గుడ్ బై?.. క్లారిటీ ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి!
సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి జట్టును వీడుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
LuLu Group: లులు మాల్స్ ఏర్పాటుకు విశాఖ, విజయవాడల్లో భూమి కేటాయింపు
విశాఖపట్టణం,విజయవాడ నగరాల్లో లులు మాల్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Rishabh Pant: భారత్కు బిగ్ షాక్.. గాయంతో ఐదో టెస్టు నుంచి రిషబ్ పంత్ ఔట్!
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) ఐదో టెస్టు నుంచి తప్పుకున్నాడు.
Deepika Padukone : దీపికా కు మరో అరుదైన గౌరవం.. 'ది షిఫ్ట్' లిస్టులో భారతదేశపు తొలి నటిగా..
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
Bomb Threat: విమానం గాల్లో ఉండగా.. బాంబుతో పేల్చేస్తానంటూ కేకలు.. స్కాట్లాండ్లో వ్యక్తి అరెస్టు
విమాన ప్రయాణం మధ్యలోనే ఓ ప్రయాణికుడి వ్యవహారం భయానక వాతావరణాన్ని కలిగించింది.
Train Derails: జర్మనీలో పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి, 34 మందికి గాయాలు
జర్మనీలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.దాదాపు 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది.
Stampede: ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో తొక్కిసలాట.. తెగిపడిన కరెంట్ వైరు..ఇద్దరు మృతి
ఉత్తరాఖండ్లో హరిద్వార్ మానసాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన మరవకముందే, మరో విషాదం ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
China: చైనాలోని షావోలిన్ ఆలయ'పీఠాధిపతి' అక్రమ సంబంధాలు వెలుగులోకి!
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చైనాలోని ఓ ప్రముఖ బౌద్ధ ఆలయం ఇటీవల తీవ్రమైన వివాదంలో చిక్కుకుంది.
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో,అధికారులు మరో గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Tungabhadra తుంగభద్ర జలాశయానికి వరద.. 77 వేల క్యూసెక్కులకు పెరిగిన ప్రవాహం
తుంగభద్ర జలాశయానికి ఆదివారం వరద ప్రవాహం మరింతగా పెరిగింది.
Operation Sindoor: నేటి నుంచి పార్లమెంటులో 'సిందూర్'పై చర్చ
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వ్యవహారం ఇప్పుడు పార్లమెంటు ఉభయసభల దృష్టిని ఆకర్షిస్తోంది.