18 Apr 2025
Arshdeep Singh: ఐపీఎల్లో అరుదైన రికార్డు సృష్టించిన అర్ష్దీప్ సింగ్
భారత యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఐపీఎల్లో గొప్ప రికార్డును తన పేరిట లిఖించాడు.
Maruti eVitara: మారుతి నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్ తో 500 KM రేంజ్
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఊపందుకుంటోంది. ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థలు నూతన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.
US visa: నెల వ్యవధిలోనే.. అమెరికాలో 1,000 కి పైగా అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన వైఖరి పాటించిన విషయం తెలిసిందే.
Revanth Reddy: టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా.. ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్షోలో రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి దిశగా ప్రయాణించేందుకు జపాన్కు చెందిన పారిశ్రామిక, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
Rahul Gandhi: కుల వివక్షను అంతం చేయడానికి రోహిత్ వేముల చట్టం తీసుకురండి: కర్ణాటక ముఖ్యమంత్రిని కోరిన రాహుల్
విద్యావ్యవస్థలో ఇప్పటికీ బలహీన వర్గాలపై కుల వివక్ష కొనసాగుతూనే ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
Trump- Powell: పావెల్ పనితీరుపట్ల మండిపడ్డ ట్రంప్.. తొలగిస్తామని పరోక్ష హెచ్చరిక
అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ను వెంటనే తొలగించకూడదన్న సూచనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా తెలియజేశారు.
Digital Legacy Will: మనం చనిపోయాక సోషల్ మీడియా ఖాతాల సంగతేంటి?
''మాథ్యూ చనిపోయాడన్న సంగతి కొందరికి తెలీదు. వారు ఆయన పుట్టినరోజున ఫేస్ బుక్ పేజీలో శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఆ పోస్టులు చూసినప్పుడు మనసు బరువుగా మారుతుంది'' అని హేలీ స్మిత్ చెప్పింది.
IPL 2025: గుజరాత్ టీంలో కీలక మార్పు.. గాయపడిన ఫిలిప్స్ స్థానంలో లంక ఆల్ రౌండర్ దాసున్ షనక..
గుజరాత్ టైటాన్స్ తమ జట్టులో ఒక కీలక మార్పును చేసింది. గాయపడిన ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసింది.
Satellite based toll:మే 1 నుంచి ఉపగ్రహ ఆధారిత టోలింగ్ వ్యవస్థ అమలుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్నిమే 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Delhi: గాలి మార్పుల కారణంగా ఈరోజు విమానాలుఆలస్యం అయ్యే అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయం హెచ్చరిక
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం అకస్మాత్తుగా మారింది. మధ్యాహ్నం వేళలోనే ఆకాశం మేఘావృతమైంది.
Vijayasai Reddy: రాజ్ కసిరెడ్డే సూత్రధారి.. మద్యం కుంభకోణంలో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి ..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు.
Gold imports: మార్చిలో 192 % పెరిగి 4.47 బిలియన్ డాలర్లకు చేరుకున్న పసిడి దిగుమతులు!
బంగారం ధరలు పెరిగిపోయినా, ప్రజల్లో దీని పట్ల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు.
Honda Activa Petrol VS Electric Scooter: ఎలక్ట్రిక్, పెట్రోల్ వెర్షన్లతో స్కూటర్లలో దేనివల్ల తక్కువ ఖర్చు అవుతుంది?
ఇప్పటి కాలంలో వాహనం కలిగి ఉండటం అత్యవసరంగా మారింది.ముఖ్యంగా కారు లేదా బైక్/స్కూటర్ మన రోజువారీ జీవితంలో భాగంగా నిలిచిపోయాయి.
Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాల సమక్షంలో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో శుక్రవారం రోజున మొత్తం 22మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు.
PM Modi-Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్కి భారత ప్రధాని మోదీ ఫోన్
భారత్,అమెరికా మధ్య టారిఫ్ల (ఆంక్షల) అంశంపై వాణిజ్య చర్చలు కొనసాగుతున్న తరుణంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది.
Vincy Aloshious: తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని పేర్కొంటూ.. మలయాళ నటుడు షైన్ టామ్ చాకోపై నటి కంప్లైంట్..
మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఇటీవల ఓ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.
Shinkansen Trains: ముంబై-అహ్మదాబాద్ రూట్లో.. బుల్లెట్ రైలు టెస్టింగ్ కోసం జపాన్ షింకన్సెన్ రైళ్లు
ముంబై నుంచి అహ్మదాబాద్ వరకూ నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్కు సంబంధించిన ట్రాక్పై టెస్టింగ్ నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం రెండు షింకెన్సెన్ రైళ్లను ఉచితంగా ఇవ్వబోతోందని సమాచారం.
Infosys: మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన ఇన్ఫోసిస్.. 240 మంది ఉద్యోగుల తొలగింపు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు పరిశ్రమవర్గాల్లో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
India: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో ఆందోళనలపై బంగ్లా వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Telangana Rain: తెలంగాణలో మూడ్రోజులపాటు ఆ జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ అలెర్ట్
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వేర్వేరు జిల్లాలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ పి. లీలారాణి తెలిపారు.
Instagram Blend : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త.. కొత్తగా 'ఇన్స్టాగ్రామ్ బ్లెండ్' ఫీచర్ విడుదల
ఫేస్ బుక్, వాట్సాప్ల మాతృసంస్థ మెటా, తన ప్రాచుర్యం పొందిన ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్లో కొత్తగా "ఇన్స్టాగ్రామ్ బ్లెండ్" అనే ప్రత్యేక ఫీచర్ను ప్రవేశపెట్టింది.
Narayana Murthy: డివిడెండ్ రూపంలో రూ.3.3 కోట్లు అందుకోనున్న.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మనవడు
ప్రఖ్యాత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి మరోసారి వార్తలలో నిలిచారు.
ODI World Cup 2025: ఐసీసీ ఉమెన్స్ వన్డే ప్రపంచకప్ 2025కి అర్హత సాధించిన పాకిస్తాన్
ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 మహా టోర్నీ జరగనుంది.
Good Friday: గుడ్ ఫ్రైడే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవిగో..
యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ దినాన్ని స్మరించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులు గుడ్ ఫ్రైడేను గంభీరతతో నిర్వహిస్తున్నారు.
Bhagavad Gita: భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు
భారతదేశపు గొప్ప సాంస్కృతిక, తాత్విక సంపదకు గౌరవ సూచకంగా, భగవద్గీత, నాట్యశాస్త్రం యునెస్కో 'మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్'లో స్థానం సంపాదించాయి.
Gold Rate Today:పసిడి ప్రియులకు కాస్త ఊరట.. బంగారం ధరలు ఇవే..ఎంత తగ్గిందంటే..?
ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం రోజున బంగారం ధరలో స్వల్పంగా పడిపోవడం చోటుచేసుకుంది.
Trump- Zelensky: అమెరికాతో ఖనిజాల ఒప్పందం దిశగా తొలి అడుగు.. ప్రకటించిన ఉక్రెయిన్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకేందుకు తాము ముందుకొస్తామని, అందుకు బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతి ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా ప్రతిపాదించిన విషయం విదితమే.
Karthi: శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించిన కోలీవుడ్ నటుడు కార్తి
కోలీవుడ్ ప్రముఖ నటులు కార్తి, రవి మోహన్ గురువారం శబరిమలక్షేత్రానికి చేరుకున్నారు.
Anaya Bangar: "క్రికెటర్లు నాకు నగ్న ఫోటోలు పంపారు": జెండర్ సర్జరీ చేయించుకున్న సంజయ్ బంగర్ కుమారుడు
మాజీ క్రికెటర్, కోచ్ అయిన సంజయ్ బంగార్ కుమార్తె అనయా బంగార్ ఇటీవల కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు.
USA: పంజాబ్లో 14 గ్రెనేడ్ దాడులకు పాల్పడిన గ్యాంగ్స్టర్ హ్యాపీ పాసియా.. అమెరికాలో అరెస్ట్..!
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్వాంటెడ్ జాబితాలో ఉన్ననేరస్తుల్లో ఒకరైన గ్యాంగ్స్టర్ హ్యాపీ పాసియా అమెరికాలో పట్టుబడ్డాడు.
Odela 2 Ott: తమన్నా 'ఓదెల 2' త్వరలో ఓటీటీలోకి? .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన 'ఓదెల 2' సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్కు రానుందన్న వార్తలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు
పుప్పాలగూడ పరిసర ప్రాంతాల్లో ఐటీ నాలెడ్జి హబ్ను ఏర్పాటు చేసి దశలవారీగా ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Trump-Meloni: జార్జియా మెలోని ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరు: డొనాల్డ్ ట్రంప్
అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ గురించి ప్రస్తావిస్తూ, ఆమెపై తనకు ఎంతో అభిమానం ఉందని స్పష్టం చేశారు.
Rohit Sharma: వాంఖడే స్టేడియంలో అరుదైన మైలురాయిని సాధించిన రోహిత్ శర్మ
ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్లో మరో అరుదైన ఘనతను సాధించాడు.
GVMC Mayor: జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాసానికి 24 గంటల సమయం.. 300 మంది పోలీసుల భద్రత ఏర్పాట్లు..
గ్రేటర్ విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్పై అవిశ్వాస తీర్మానం కోసం గడువు చివరి 24 గంటలకు చేరుకుంది.
Polavaram: ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటుకు టెండర్లు.. విదేశీ నిపుణుల సిఫార్సులతో చర్యలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత నియంత్రణ పర్యవేక్షణ బాధ్యతలను ఇకపై మూడో పక్ష సంస్థకు అప్పగించాలనే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
Plane Hijack: బెలిజ్లో విమానం హైజాక్కు యత్నం.. దుండగుడిని కాల్చిన ప్రయాణికుడు
గగనతలంలో ప్రయాణిస్తున్న ఓ విమానంలో దుండగుడు హైజాక్కు ప్రయత్నించిన ఘటన సెంట్రల్ అమెరికాలోని బెలీజ్ దేశంలో కలకలం రేపింది.
Simhachalam Temple: ఈ నెల 30న సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం.. నిజరూపంలో భక్తులకు దర్శనం
ఈ నెల 30న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
Mohanlal : ఓటీటీలోకి ఎంపురాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సాధించిన 'ఎల్ 2: ఎంపురాన్' (L2: Empuraan) చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.
US-Canada: "మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ప్రమాదం అధ్యక్షుడు ట్రంప్": కెనడా ప్రధాని మార్క్ కార్నీ
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మిత్రదేశాలుగా భావించబడే అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.
USA: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఇద్దరి మృతి
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది.
17 Apr 2025
Travis Head:ఐపీఎల్లో వెయ్యి పరుగులు.. సన్రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ రెండో బ్యాటర్గా రికార్డు..
ఐపీఎల్ 18వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున చెలరేగి ఆడుతున్నఓపెనర్ ట్రావిస్ హెడ్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
SRH vs MI : సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపు
వాంఖడే స్టేడియంలో జరిగిన ఆసక్తికరమైన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది.
India-Pakistan: కశ్మీర్పై పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రమైన ప్రతిస్పందనను వ్యక్తం చేసింది.
BCCI: ఈ ఆటగాళ్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించే అవకాశం..
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా పై కసరత్తు ప్రారంభించింది.
Jagdeep Dhankhar: సుప్రీం కోర్టు 'గడువు'పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హాట్ కామెంట్స్
శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్లు ఆమోదించకపోవడం లేదా తిరిగి పంపించడం వంటి పరిణామాలపై ఇటీవల సుప్రీంకోర్టు గడువులు విధించిన సంగతి తెలిసిందే.
Palem: సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి 40 దేశాల నుండి శాస్త్రవేత్తలు తెలంగాణలోని ఈ గ్రామానికి ఎందుకు వచ్చారో తెలుసా?
నాగర్కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలానికి చెందిన 'పాలెం' అనే చిన్న గ్రామం ఒకప్పుడు ప్రపంచాన్ని ఆకర్షించింది.
Revanth Reddy: జపాన్లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం.. ఫ్యూచర్ సిటీలో మారుబెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడి..
తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన జపాన్ పర్యటన కొనసాగుతోంది.
YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ ఆస్తులను అటాచ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Scientists: భూమికి బిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రహంపై జీవం ఉన్న ఆనవాళ్లు.. కనుగొన్న శాస్త్రవేత్తలు
2015లో కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్ K2 మిషన్ సమయంలో NASA K2-18b గ్రహాన్ని కనుగొంది.
Supreme Court: వక్ఫ్ బిల్లు అమలుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు
వక్ఫ్ బిల్లుతో సంబంధించి కేంద్ర ప్రభుత్వం యథాతథ స్థితిని కొనసాగించాలని భారత సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు
Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 1500 పాయింట్లు, నిఫ్టీ 414 పాయింట్లు
దేశీయ షేరు మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభాలతో ముగిశాయి.
Summer Vacation: వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా?అయితే దక్షిణ భారతదేశంలోని ఈ 8 అద్భుతమైన ప్రదేశాలను మిస్ అవ్వకండి..ఇవి నిజంగా స్పెషల్!
ఉత్తర భారతదేశంతో పోల్చితే దక్షిణ భారతదేశం ప్రత్యేకతగా నిలిచే విషయమేంటంటే.. తీర ప్రాంతాలు.
Akshay Trithya: అక్షయ తృతీయ రోజున ₹50,000 బడ్జెట్లో బంగారు ఆభరణాల కొనుగోలు చేయండి ఇలా..
అక్షయ తృతీయ సద్గుణాలు కలిగిన పవిత్రమైన రోజు. ఆ రోజు బంగారాన్ని కొనడం వల్ల ఐశ్వర్యం, శుభం,భాగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు.
Cabbage Dosa: ఆరోగ్యానికి అనుకూలమైన బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ క్యాబేజీ దోస తప్పక ట్రై చేయండి
ఎప్పుడైనా ఆకలికంటే రుచికి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలా తినే తిండిలో కొన్నిసార్లు ఆరోగ్యానికి పెద్దగా ప్రయోజనం ఉండదు.
Sukumar: కామెడీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సుకుమార్.. ఆ సినిమాలు ఏవంటే?
పుష్ప 2 సినిమా, అల్లు అర్జున్కి మాత్రమే కాకుండా దర్శకుడు సుకుమార్కి కూడా ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన ప్రాజెక్ట్గా నిలిచింది.
#NewsBytesExplainer: తెలుగు వాళ్లను పెద్ద ఎత్తున తీసేసిన అమెరికా దిగ్గజ సంస్థ 'ఫ్యానీ మే'
అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారికి సేవ చేయాలనే ఉన్నతమైన సంకల్పంతో ప్రారంభమైన తెలుగు సంఘాలు, ఇప్పుడు వారికే సమస్యల మూలంగా మారినట్టు కనిపిస్తోంది.
Fast tag: ఫాస్ట్ ట్యాగ్ లేదు, స్టాప్లు లేవు.. మే 1 నుండి జీపీఎస్ ఆధారిత వ్యవస్థ అమల్లోకి..
దేశంలో టోల్ వసూలు విధానం త్వరలోనే విప్లవాత్మక మార్పును ఎదుర్కొనబోతోంది.
Reshma Kewalramani: టైమ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నభారత సంతతి బయోటెక్ మార్గదర్శకురాలు రేష్మా కేవల్రమణి ఎవరు..?
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే 'టైమ్ మ్యాగజైన్' 2025 సంవత్సరానికి సంబంధించి ప్రభావవంతమైన వందమంది వ్యక్తుల జాబితాను ఇటీవల విడుదల చేసింది.
CRPFs 86th Raising Day: 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే : అమిత్ షా
నక్సలైట్లు ప్రస్తుతం కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే పరిమితమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
Pakistan: 'హిందువులతో పోలిస్తే మేము భిన్నం': పాకిస్తాన్ ఆర్మీ చీఫ్
అంతర్జాతీయ వేదికలపై ఎంతటి విమర్శలు ఎదురైనా, పాకిస్థాన్ తన దుర్మార్గపు ధోరణిని మార్చుకోవడం లేదు.
Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్
అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు ప్రారంభంలో నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి.
Jaat: 'జాట్ 2' ప్రకటించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, 'గద్దర్ - 2' సినిమాతో మళ్లీ తెరపైకి వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు.
Skoda kodiaq 2025: భారతదేశంలో లాంచ్ అయిన స్కోడా కోడియాక్ 2025.. ధర ఎంతంటే..?
స్కోడా ఆటో ఇండియా తన రెండో తరం 2025 కోడియాక్ మోడల్ను అధికారికంగా భారతీయ వినియోగదారుల కోసం విడుదల చేసింది.
Gold Rates: పసిడి మరో కొత్త రికార్డు.. నేడు మరో వెయ్యి జంప్
ఈ రోజు బంగారం ధరల్లో మళ్లీ భారీ పెరుగుదల నమోదైంది.గత రెండు రోజుల్లో తులంకు సుమారు రూ.2,000 మేరకు పెరిగిన నేపథ్యంలో,నేటి రోజున మన తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.1,140 పెరిగి రూ.97,310కి చేరుకుంది.
Team India: గౌతమ్ గంభీర్ బృందంలోని కీలక సభ్యులపై బీసీసీఐ చర్యలు.. వారి సేవలు ఇక చాలంటూ..
జూన్ నెలలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా సిద్ధమవుతుంది.ఈ పర్యటనకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ,బీసీసీఐ కోచింగ్ స్టాఫ్లో కీలక మార్పులు చేపట్టింది.
Prabhas:'స్పిరిట్' సినిమాను పూర్తి చేసిన తర్వాతే ఇతర ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్ కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.
NTR: జపాన్ లో 'ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్' విడుదల.. ఎన్టీఆర్ను ప్రశంసించిన రాజమౌళి
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (NTR) నటనను దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలతో ముంచెత్తారు.
Mark Zuckerberg: ముగిసిన మెటా అధినేత జుకర్బర్గ్ యాంటీ ట్రస్ట్ ట్రయల్ విచారణ
మెటా సంస్థ (Meta) ప్రస్తుతం తన చరిత్రలోనే అతిపెద్ద యాంటీ-ట్రస్ట్ విచారణను ఎదుర్కొంటోంది.
Healthy Food: వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే. ఒంటికి చలువ చేసే ఆహారం తినాలి
వేసవి కాలం వచ్చిందంటే మనమంతా సాధారణంగా కాటన్ దుస్తులు ధరించడం, గొడుగు వెంట తీసుకెళ్లడం, చర్మానికి సన్స్క్రీన్లు పూయడం,పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి చేస్తుంటాం.
Anurag Kashyap: 'ఫూలే' సినిమా వివాదం.. సెన్సార్ బోర్డ్పై ఆగ్రహం వ్యక్తం చేసిన అనురాగ్ కశ్యప్
బాలీవుడ్ నుండి విడుదల కానున్న "ఫూలే" అనే చిత్రం ఇప్పటికే వివాదాస్పదంగా మారింది.
IPL 2025: ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ మరో ఘనత.. పంజాబ్ను వెనక్కినెట్టి ..
ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)చరిత్రలో మొత్తం 15 సూపర్ ఓవర్లు జరిగాయి.
Ritlal Yadav: బీహార్లో దోపిడీ కేసు,ఫోర్జరీ కేసు.. దానాపూర్ కోర్టులో లొంగిపోయిన ఆర్జేడీ ఎమ్మెల్యే
బిహార్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ (Ritlal Yadav) దానాపూర్ కోర్టులో లొంగిపోయారు.
Gold Card: ట్రంప్ గోల్డ్ కార్డ్ అతి త్వరలోనే విక్రయాలు.. DOGEసాఫ్ట్వేర్ తయారీ..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలల ప్రాజెక్టుగా భావిస్తున్న 'గోల్డ్ కార్డ్' త్వరలో మార్కెట్లోకి రానుంది.
PM Modi: అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది.
Metro: హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు!
హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో చార్జీల భారం తప్పక పోవచ్చని అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
Kedarnath Dham: ఛార్ ధామ్ యాత్రలో కేదార్నాథ్ డోలి యాత్ర ప్రాముఖ్యత ఏమిటి?
హిందూమతంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో చార్ ధామ్ యాత్రకు విశేష స్థానం ఉంది.
IPL 2025 : 'సలైవా' గేమ్ ఛేంజరా? నేనైతే వాడను: మిచెల్ స్టార్క్
ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం - రెండోరోజూ వెనకడుగు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండోరోజూ కూడా నష్టాలదిశగా ప్రారంభమయ్యాయి.
Ghaziabad: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో దారుణం.. భార్యను తుపాకీతో కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య
ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
TIME's Most Influential People:టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన నాయకుల జాబితాలోట్రంప్,యూనస్ లకు అగ్రస్థానం.. భారతీయులకు దక్కని చోటు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి గానూ తన "మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్" జాబితాను విడుదల చేసింది.
Trump Tariffs: ట్రంప్ టారిఫ్లతో అమెరికాలో తీవ్ర పరిణామాలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఛైర్మన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్యంలో భారీ సుంకాల విధానం ద్వారా ఓ పెద్ద యుద్ధానికి నాంది పలికారు.
Trump: హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ భారీ షాక్.. పన్ను మినహాయింపు రద్దు చేయాలని నిర్ణయం!
హార్వర్డ్ యూనివర్శిటీపై చర్యలు తీసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
Kancha Gachibowli Land Case: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు..నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక
తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నిరాశ ఎదురైంది.
Battery storage project: రాష్ట్రంలో 3 వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టులు.. వెయ్యి మెగావాట్లకు టెండర్లు పిలిచిన విద్యుత్ సంస్థలు
ఆంధ్రప్రదేశ్ లో 1,000 మెగావాట్ అవర్స్ సామర్థ్యం గల మరో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (BESS) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
AP Secretariat: ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు.. రూ.4,688 కోట్ల అంచనాతో బిడ్ల ఆహ్వానం
రాష్ట్ర పరిపాలన కేంద్రంగా మారబోయే ఐకానిక్ టవర్ల నిర్మాణం కోసం అమరావతిలో చర్యలు వేగంగా జరుగుతున్నాయి.