LOADING...

02 Mar 2023


టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) కన్నుమూశారు. ఆయన గత జనవరిలో గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.

అందుబాటు ధరకు జీన్ టెస్టింగ్ కిట్‌ను విడుదల చేయనున్న రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారతదేశ వినియోగదారుల సరసమైన ధరకు అందించే ప్రయత్నంలో జన్యు టెస్టింగ్ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది.

చంద్రుడికి త్వరలో సొంత టైమ్ జోన్ వచ్చే అవకాశం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు చంద్రుడు తన సొంత టైమ్ జోన్ ఉంటుందని తెలిపాయి. రాబోయే దశాబ్దంలో డజన్ల కొద్దీ మిషన్లు చంద్రుడిపై వెళ్ళే ప్రణాళికలో ఉండడం వలన సొంత టైమ్ జోన్ నిర్ధారించడం అవసరం. నవంబర్ 2022లో జరిగిన ESTEC టెక్నాలజీ సెంటర్‌లో సాధారణ చంద్రుడి సమయానికి సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి.

ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ

మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, దాని మిత్ర పక్షాలు విజయకేతాన్ని ఎగురవేశాయి.

FTX వివాదంలో చిక్కుకున్న భారతీయ సంతతికి చెందిన టెక్కీ నిషాద్ సింగ్

FTXలో ఇంజనీరింగ్ మాజీ డైరెక్టర్ నిషాద్ సింగ్ ఆరు మోసం ఆరోపణలకు నేరాన్ని అంగీకరించాడు. క్రిప్టో ఎక్స్ఛేంజ్ పతనంపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వానికి సహాయం చేయడానికి కూడా అతను అంగీకరించాడు.

తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు

ఆపిల్‌తో సహా వివిధ బ్రాండ్‌లకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది.

విరూపాక్ష టీజర్: గ్రామంలోని రహస్యం వెనుక నిజాలు చెప్పే కథ

సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న విరూపాక్ష టీజర్, ఇంతకుముందే విడుదలైంది. ఒకానొక గ్రామంలో ఎప్పుడూ లేనట్టుగా ఏదో ఒక వింత జరుగుతుంది.

IND vs AUS: 8 వికెట్లతో నాథన్ లియాన్ విశ్వరూపం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. ఇండోర్‌లోని హెల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియన్ స్పిన్నర్ 8 వికెట్లు తీయడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకు అలౌటైంది. దీంతో ఆసీస్‌కు 76 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే తన మద్దతని తేల్చి చెప్పారు.

2023 హోండా సిటీ రూ. 11.49 లక్షలకు భారతదేశంలో లాంచ్ అయింది

సిటీ మోనికర్ 25వ-వార్షికోత్సవ వేడుకలో భాగంగా, జపనీస్ మార్క్ హోండా, భారతదేశంలోని సెడాన్ 2023 వెర్షన్ లాంచ్ చేసింది, దీని ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్

ఆస్ట్రేలియాకు ఒంటి చేత్తో విజయాలను అందిస్తున్న మెగ్ ల్యానింగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీగా ఎంపికైంది. యువ క్రికెటర్ జెమీయా రోడ్రిగ్స్‌ను వైస్ కెప్టెన్సీగా నియామకమైంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో మెగ్ లానింగ్‌కు తిరుగులేదు. అమె సారథ్యంలోనే ఆస్ట్రేలియా నాలుగు టీ20 ప్రపంచ కప్‌లు గెలిచింది.

Holi 2023: రసాయనాలు లేని రంగులు తయారు చేద్దాం రండి

హోలీ పండగ మరెంతో దూరంలో లేదు. ఇప్పటి నుండే పండగ ప్రిపరేషన్స్ జరిగిపోతున్నాయి. ఐతే ఈసారి హోలీలో రసాయనాలున్న రంగులను వాడకండి. సహజ సిద్ధమైన రంగులను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

IND vs AUS: స్వదేశంలో ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ సంచలన రికార్డును సృష్టించాడు. స్వదేశంలో ఆడిన టెస్టులో 100 వికెట్లు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

వరల్డ్ టీన్ మెంటల్ వెల్నెస్ డే: చరిత్ర, విశేషాలు, టీనేజర్ల మానసిక సమస్యలు, అధిగమించే పద్దతులు

ప్రతీ సంవత్సరం మార్చ్ 2వ తేదీన వరల్డ్ టీన్ మెంటల్ వెల్నెస్ డే జరుపుకుంటారు. టీనేజర్లు ఎదుర్కునే మానసిక సమస్యలపై అవగాహన కోసం ఈ రోజును జరుపుకుంటున్నారు.

పెండింగ్ బిల్లులు‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ వద్ద పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దాఖలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చారు.

హిండెన్‌బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని స్వాగతించిన గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీ స్టాక్ రూట్‌కు కారణమైన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై కొనసాగుతున్న విచారణపై సుప్రీం కోర్టు ఆదేశాలను వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ గురువారం స్వాగతించారు.

ప్రేరణ: అడుగు వేస్తేనే దారి, నడక సాగితేనే విజయం

మనుషులకు కోరికలెక్కువ. ఆ కోరిక తీరితే ఆనందం వస్తుంది. కానీ అది తీరాలంటే ముందుకు అడుగు వేయాలి. కోరికలు తీరని వారందరూ అడుగు వేయకుండా ఆగిపోయిన వారే. అలా ఆగిపోవడానికి కారణం భయం.

సెంచరీతో ఇంగ్లండ్‌ను గెలిపించిన డేవిడ్ మలన్

బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లండ్ విజయం సాధించింది. డేవిడ్ మలన్ అజేయ సెంచరీ తో ఇంగ్లండ్ జట్టుకు విజయాన్ని అందించాడు. వన్డేలో డేవిడ్ మలన్ తన నాలుగో వన్డే సెంచరీని సాధించాడు. ఆరేళ్ల తర్వాత మొదటి సారి బంగ్లాదేశ్ స్వేదేశంలో తొలి వన్డే‌లో పరాజయం పాలైంది. ఇంగ్లండ్ మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది.

ఐటీ నిపుణుల నియామకంలో హైదరాబాద్ నంబర్ వన్

సాఫ్ట్‌వేర్ నిపుణులను నియమించుకోవడంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 నగరాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు టెక్నికల్ హైరింగ్ ఏజెన్సీ అయిన 'కారత్' జాబితాను విడుదల చేసింది.

టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం

జపనీస్ ఆటోమోటివ్ సంస్థ టయోటా తన మొట్టమొదటి మాస్-మార్కెట్ హైబ్రిడ్ MPV, ఇన్నోవా హైక్రాస్ ను ప్రారంభించింది. ఇన్నోవా మోనికర్ భారతీయ సౌత్ ఈస్ట్ ఆసియా మార్కెట్లలో ప్రజాదరణ పొందిన మోడల్స్ లో ఒకటి. టయోటా నుండి వచ్చిన క్వింటెన్షియల్ ఫ్యామిలీ మూవర్ విశాలమైన క్యాబిన్ తో ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి.

మహిళల ఐపీఎల్ మస్కట్ చూస్తే గూస్‌బంప్స్

ఐపీఎల్ తరహాలో భారత్‌లో అమ్మాయిల క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు మహిళల ప్రీమియర్ లీగ్ సిద్ధమవుతంది. మార్చి 4న ఈ టోర్నీ వైభవంగా ప్రారంభం కానుంది. ముంబై వేదికగా జరిగే ఈ లీగ్‌లో ఐదు జట్లు పోటీ పడుతున్నాయి.

నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సరికొత్త చరిత్రకు నాందిపలికాయి. చరిత్రలో తొలిసారి మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

నేడు రాత్రి 7గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి 7 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ప్రధాని ఏ విషయంపై మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.

OpenAI డెవలపర్‌ chat GPT కోసం API ని ప్రకటించింది

మరిన్ని అప్లికేషన్స్, సేవల్లో chat GPT రానుంది. OpenAI తన AI చాట్‌బాట్‌కు మూడవ పార్టీ డెవలపర్‌లకు API ద్వారా యాక్సస్ తెరిచింది. వారు ఇప్పుడు వారి అప్లికేషన్స్, సేవల్లో CHATGPT ని వినియోగించగలుగుతారు. ఈ కంపెనీ Whisper సంస్థ కోసం API ని కూడా ప్రారంభించింది, దాని AI- శక్తితో కూడిన ఓపెన్-సోర్స్ స్పీచ్-టు-టెక్స్ట్ మోడల్ ప్రారంభించింది.

SA vs WI: అరుదైన మైలురాయిని అందుకున్న జాసన్ హోల్డర్

సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో జాసన్ హోల్డర్ అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. టెస్టులో 2500 పరుగులు, 150 వికెట్లు తీసిన ఆటగాడిగా జాసన్ హోల్డర్ చరిత్రకెక్కాడు.

ఒక్కరోజు యాడ్ షూటింగ్ కి లక్షలు తీసుకుంటున్న చిన్న హీరో తేజ సజ్జా

సినిమా ఇండస్ట్రీలో లెక్కలన్నీ వేరేగా ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఎలా ఎదుగుతారో ఎవ్వరూ ఊహించలేరు. కొన్నిసార్లు కేవలం సినిమా టీజర్లు కూడా పాపులారిటీని తెచ్చిపెడతాయి.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. గురువారం వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది.

SA vs WI: రసవత్తరంగా సౌతాఫ్రికా, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్

సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు హోరాహోరీగా సాగుతోంది. 314/8 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిధ్య సౌతాఫ్రికా మరో 28 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది.

సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ

అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో బహుపాక్షిక(ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ వేదికలు) సంస్థలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు. దిల్లీలో గురువారం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు.

GDP క్షీణించినప్పటికీ భారతదేశం వృద్ధిపై నీళ్ళు చల్లుతున్న మూడీస్

ఆర్ధిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో GDP వృద్ధి మందగించినప్పటికీ, మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ 2023లో భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను పెంచింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇప్పుడు 2023 లో భారతదేశం నిజమైన GDP 5.5% వద్ద పెరుగుతుందని అంచనా వేసింది. ఇది అంతకుముందు వృద్ధి రేటును 4.8% వద్ద పెంచింది.

మీకు వంట చేయడం ఇష్టమా? నాగాలాండ్ రెసిపీస్ ఇప్పుడే ట్రై చేయండి

15రకాల గిరిజన తెగలున్న నాగాలాండ్ లో విభిన్న సాంప్రదాయాలు కనిపిస్తాయి. ఆ సాంప్రదాయాలు, సంస్కృతి.. తినే వంటకాల్లోనూ ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ఈశాన్యాన ఉన్న నాగాలాండ్ రాష్ట్ర ప్రజల ప్రత్యేకమైన రెసిపీస్ గురించి ఈరోజు తెలుసుకుందాం.

భారతదేశంలో ఈ మార్చిలో ప్రారంభమయ్యే కొత్త కార్లు

భారతదేశంలో ఆటోమోటివ్ పరిశ్రమ ఈ నెలలో కొత్త కార్లు రావడంతో సందడిగా మారింది. కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుండి పూర్తి-పరిమాణ SUVలు హైబ్రిడ్ MPV వరకు, చాలానే వస్తున్నాయి.

Indore Test: 11 పరుగుల వ్యవధిలో ఆరుగురు ఔట్.. ఆసీస్ 197 ఆలౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ విజృభించడంతో 11 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు తీశారు. ఓ దశలో 186/4తో భారీ స్కోరు దిశగా సాగుతున్న ఆసీస్, ఈ ఇద్దరి దెబ్బకు కుప్పకూలింది.

ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు

భారత ఎన్నికల సంఘంలో కమిషనర్ల ఎంపిక కోసం ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఆదేశించింది.

విరూపాక్ష టీజర్: ఈరోజు సాయంత్రమే విడుదల

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష టీజర్ ఈరోజు సాయంత్రం 5గంటలకు విడుదల కానుందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రకటించింది.

Irani Cup: 33 ఏళ్ల రికార్డును ఇరానీ కప్‌లో బ్రేక్ చేసిన యశస్వీ జైస్వాల్

ముంబై యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇరానీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ టోర్నిలో రెస్ట్ ఆఫ్ ఇండియా తరుపున బరిలోకి దిగిన జైస్వాల్.. 33 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. మార్చి 1న మధ్యప్రదేశ్ జరిగిన ప్రారంభ మ్యాచ్ లో 230 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.

'అదానీ-హిండెన్‌బర్గ్' వ్యవహారంపై దర్యాప్తుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

అదానీ-హిండెన్‌బర్గ్ ఎపిసోడ్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ జడ్జి ఏఎం సప్రే నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై రెండు నెలల్లోగా నివేదికను అందించాలని ఆదేశించింది.

Ravindra Jadeja Record: లెజెండరీ ప్లేయర్స్ సరసన రవీంద్ర జడేజా

టీమిండియా అల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. లెజెండరీ ప్లేయర్స్ కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ ల సరసన నిలిచి అద్భుత రికార్డును జడేజా సాధించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఈ సంచలన రికార్డును జడ్డూ క్రియేట్ చేశాడు.

అంపైర్ నితిన్ మీనన్‌పై కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్

ఇండోర్ టెస్టులో అంపైర్ నితిన్ మీనన్ ఘోర తప్పిదాలు చేశారు. తొలి టెస్టులో ఫస్ట్ బాల్‌కే రోహిత్ శర్మ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చినప్పటికీ అంపైర్ స్పందించలేదు. అదే ఓవర్లో నాలుగో బంతికి స్కార్ట్క్ ఎల్బీ కోసం అపీల్ చేయగా.. అంపైర్ అడ్డంగా తల ఊపాడు.

2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల

గత కొన్ని సంవత్సరాలుగా సైబర్ నేరాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను పెంచుతున్నాయి, 2022 గణాంకాలు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సోనిక్‌వాల్ నివేదికలో 87% ప్రమాదకరమైన డిజిటల్ కార్యకలాపాలు పెరిగాయి. బెదిరింపులు కూడా 150% పెరిగాయి.

రజనీకాంత్ 170: జై భీమ్ దర్శకుడితో సినిమా మొదలు

హీరో రజనీకాంత్ 170వ మూవీ ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతానికి తలైవర్ 170 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నారు.

హోళీ రంగులు మీ జుట్టును పాడుచేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు

హోళీ ఆడే సమయంలో రంగుల్లోని రసాయనాలు చర్మం మీదా, జుట్టు మీద పడతాయి. వీటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే చిరాకును కలిగిస్తుంటాయి. అందుకే హోళీ తర్వాత చర్మం గురించి, జుట్టు గురించి శ్రద్ధ తీసుకోవాలి.

జేఎన్‌యూ కొత్త నిబంధనలు: ధర్నా చేస్తే రూ.20వేల ఫైన్; హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. యూనివర్సిటీలో శాంతి భద్రతలను విఘాతం కలగకుండా ఉండేందుకు 'రూల్స్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ప్రాపర్ కండక్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ జేఎన్‌యూ' పేరుతో 10 పేజీల రూల్ బుక్‌ను తీసుకొచ్చింది.

వరుస పెళ్ళిళ్ళ వల్ల మీ డైట్ దెబ్బతింటుందా? ఇలా చేయండి

వేసవిలో పెళ్ళి ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. చుట్టాలందరూ తమ తమ ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు, దావత్ లకు ఆహ్వానిస్తుంటారు. ఐతే ఇలాంటి టైమ్ లో మీరు పాటించే డైట్ దెబ్బతింటుంది.

రవీంద్ర జడేజా నోబాల్స్‌పై గవాస్కర్ సీరియస్

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీమిండియాకు కీలకమైన ఆటగాడు. తన బౌలింగ్ ప్రదర్శనతో ఇండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు.

రవితేజ రావణాసుర ప్రమోషన్స్ మొదలు: టీజర్ రిలీజ్ ఎప్పుడంటే

వరుస హిట్లతో దూసుకుపోతున్న మాస్ మహారాజ రవితేజ, ఈసారి రావణాసుర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఏప్రిల్ 7వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

FA Cup 2022-23: క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న మాంచెస్టర్ యునైటెడ్

FA Cup 2022-23లో మాంచెస్టర్ యునైటెడ్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. వెస్ట్ హామ్ యునైటెడ్‌ను మాంచెస్టర్ సిటీ 3-1తేడాతో చిత్తు చేసింది. లీగ్ కప్ గెలిచిన కొన్ని రోజుల తర్వాత, ఎరిక్ టెన్ హాగ్ మాంచెస్టర్ యునైటెడ్‌కు 54వ నిమిషంలో సెడ్ బెన్రాహ్మా గోల్ చేయడంతో వెస్ట్ హామ్ వెనుకబడింది.

అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

మార్చి 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

01 Mar 2023


మ్యాటర్ Aera 5000 v/s టోర్క్ Kratos R ఏది కొనడం మంచిది

మ్యాటర్ ఎనర్జీ తన మొట్టమొదటి ఉత్పత్తి Aeraను భారతదేశంలో ప్రారంభించింది. ఈ-బైక్ Aera 4000, Aera 5000, Aera 6000 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. పూర్తి ధర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు కానీ, Aera 5000 ప్రారంభ ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మార్కెట్లో ఈ సెగ్మెంట్లో టోర్క్ Kratos Rతో పోటీపడుతుంది.

అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా

ఈ ఏడాది జనవరిలో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వలన అదానీ గ్రూప్ స్టాక్‌లు ఘోరంగా పతనమయ్యాయి. ఒక నెలకు పైగా పతనమయ్యాక ఈ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు చివరకు రికవరీ సంకేతాలను చూపిస్తున్నాయి.

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీఆర్ఎస్; తొలిసారి తెలంగాణ బయట కేసీఆర్ రాజకీయం

తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు అదును కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి తెలంగాణ బయట ఎన్నికలకు నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారు.

లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు

జర్మన్ ఆటోమోటివ్ తయారీసంస్థ వోక్స్‌వ్యాగన్ గ్లోబల్ మార్కెట్‌ల కోసం ఎలక్ట్రిక్ కార్ ID.3 2024 అప్డేట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ పూర్తిగా మార్పు కాకుండా కొద్దిగా ఫేస్‌లిఫ్ట్‌ పొందింది.

IND vs AUS: మూడో టెస్టులో అర్ధ సెంచరీతో చెలరేగిన ఉస్మాన్ ఖవాజ

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 47 పరుగుల అధిక్యంలో నిలిచారు.

ట్విట్టర్ కు పోటీగా మాజీ సిఈఓ జాక్ డోర్సే లాంచ్ చేయనున్న బ్లూస్కై

ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మాజీ CEO జాక్ డోర్సే రూపొందించిన బ్లూస్కీ పబ్లిక్ లాంచ్‌కు చేరువలో ఉంది. ఆపిల్ స్టోర్ లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ ఎలోన్ మస్క్ అధీనంలోకి రావడంతో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ చాలా ఒడిదుడుకులకు లోనైంది. అది ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ఉండే యాప్‌లకు మరిన్ని అవకాశాలు సృష్టించింది.

ఇంటి పేర్లనే సినిమా టైటిల్ గా మార్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కలిసి నటిస్తున్న సినిమా నుండి అప్డేట్లు రాక అభిమానులు ఆగమయ్యారు. ఈ అప్డేట్ల విషయమై నవీన్ పొలిశెట్టి ఒక చిన్న వీడియో కూడా చేసాడు.

బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్

దిల్లీ, ముంబయిలోని బీబీసీ ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ సోదాల అంశం దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజా బీబీసీ ఆఫీసుల్లో సోదాలపై బ్రిటన్ మంత్రి అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

SA vs WI: తొలి టెస్టులో ఐదు వికెట్ల తీసి సత్తా చాటిన అల్జారీ జోసెఫ్

సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ బౌలర్ అల్లారీ జోసెఫ్ అద్భుతంగా రాణించాడు. తన టెస్టు క్రికెట్‌లో మొదటి సారిగా ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో తొలి టెస్టులో 2వ రోజు దక్షిణాఫ్రికా 342 పరుగులకు ఆలౌటైంది.

INDvsAUS : మళ్లీ నిరాశపరిచిన విరాట్ కోహ్లీ.. నిరుత్సాహంలో ఫ్యాన్స్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా తరుపున అరంగేట్రం చేసిన టాడ్ మార్ఫీ తొలి టెస్టులోనే ఆకట్టుకున్నాడు. ఢిల్లీ టెస్టులో ఫర్వాలేదనిపించాడు. నిన్నమెన్నటి వరకు ఆస్ట్రేలియా క్రికెట్ లో పెద్దగా ఎవరికి తెలియని పేరు టాడ్ మార్ఫీ. ఇప్పుడు విరాట్ కోహ్లీని వరుసగా మూడుసార్లు అవుట్ చేసిన మర్ఫీ ఆసీస్‌లో స్టార్ ప్లేయర్ అయిపోయాడు.

మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి

మనలో చాలా మంది నికర విలువ గురించి పట్టించుకోరు కారణం ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం. కారణం ఏదైనా కావచ్చు, వ్యక్తిగత ఫైనాన్స్‌ను సమర్ధవంతంగా నిర్వహించడానికి నికర విలువను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అన్నీ మంచి శకునములే టీజర్ రిలీజ్ డేట్: ఈసారైనా సంతోష్ శోభన్ కు శకునం కలిసొస్తుందా?

సంతోష్ శోభన్, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా రూపొందిన అన్నీ మంచి శకునములే చిత్ర టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో ప్రకటించారు. ఈ మేరకు ఆ సినిమాలో నటిస్తున్న గౌతమి గారి పాత్ర మీనాక్షి ని పరిచయం చేస్తూ మార్చ్ 4వ తేదీన టీజర్ రిలీజ్ ఉంటుందని చెప్పేసారు. '

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త: భారీగా డైట్ ఛార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో చదవుతున్న విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలు భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధింత మంత్రులు ప్రతిపాదనలను రూపొందించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపారు.

సిట్రోయెన్ C3 vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ C3ని భారతదేశంలో రూ.11.5 లక్షలు ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది మార్కెట్లో టాటా మోటార్స్ టియాగో లాంగ్-రేంజ్ వెర్షన్‌కి పోటీగా ఉంటుంది.

డాల్ఫిన్ల అవగాహనపై ఒక నెల: ఈ సముద్ర జీవుల 5 ప్రత్యేకతలు

మార్చ్ నెలను డాల్ఫిన్ల అవేర్ నెస్ మంత్ అంటారు. మనిషి తర్వాత అత్యంత తెలివైన జంతువుల్లో డాల్ఫిన్స్ కూడా ఒకటి. వీటి గురించి కొన్ని ప్రత్యేక విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

IND vs AUS: ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకు 109 పరుగులకే టీమిండియా ఆలౌట్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా కుప్పకూలింది. వరుసగా రెండు టెస్టులో ఆసీస్ ను ఓడించిన భారత్.. మూడో టెస్టులో మాత్రం తేలిపోయింది.

ప్రాజెక్ట్ కె: మహావిష్ణు అవతారంలో ప్రభాస్?

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సైన్స్ ఫిక్షన్, ప్రాజెక్ట్ కె మూవీకి సంబంధించి ఇప్పటి వరకు రెండు మూడు పోస్టర్లు విడుదలయ్యాయి.

దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం

సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాత వారి స్థానంలో సౌరభ్ భరద్వాజ్, అతిషిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు వారి పేర్లను లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపారు.

ఐసీసీ నెంబర్.1 టెస్టు బౌలర్‌గా అశ్విన్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు. గతవారం ఐసీసీ నెంబర్ వన్ 1 టెస్టు బౌలర్ గా అవతరించిన జేమ్స్ అండర్సన్ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రాణించలేకపోయాడు. దీంతో రెండో స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ 864 పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

సిక్స్ ప్యాక్ పోయి ఫ్యామిలీ ప్యాక్ తో సందడి చేస్తున్న సుధీర్ బాబు

పాత్ర కోసం బరువు తగ్గడం, బరువు పెరగడం, సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ చేయడం మామూలే. పాత్రలో ఒదిగిపోవడానికి హీరోలు రకరకాలుగా కష్టపడుతుంటారు.

అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో GDP వృద్ధి మందగించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం, GDP వృద్ధి రెండవ త్రైమాసికంలో 6.3%తో పోలిస్తే 4.4%కి వచ్చింది.

ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం

ఆలయ సేవల దుర్వినియోగాన్ని నివారించడానికి,తిరుమలలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ సేవను మేనేజింగ్ ట్రస్ట్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇది ప్రాంగణంలోని ప్రవేశ సమయంలో ఉన్న భక్తులందరినీ గుర్తిస్తుంది. ఇక్కడి అధికారులు 3,000 కెమెరాల ద్వారా యాత్రికులపై నిఘా ఉంచనున్నారు.

ట్రావెల్: పెరూ దేశానికి వెళ్తున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

పెరూ.. ఆండీస్ పర్వతాలు, అమెజాన్ అడవులను, అప్పటి కాలం నాటి నిర్మాణాలను చూడాలనుకుంటే పెరూ వెళ్ళాల్సిందే. ఐతే ఈ దేశంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని ఆచారాలను తెలుసుకోవాలి.

ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య

బెంగళూరులో ఓ యువతి వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి (25)గా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Ben Stokes: ఐపీఎల్‌లో మొత్తం మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటా

చైన్నై సూర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి, అభిమానులకు గుడ్ న్యూస్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్సోక్ ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. జూన్ 1 నుంచి ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ టెస్టు నేపథ్యంలో ఐపీఎల్ చివరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అతనికి ఇంగ్లండ్ యాజమాన్యం ఐపీఎల్ ఆడటానికి ఎన్ఓసీ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్: విశాఖలో హైడ్రోజన్ హబ్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ పరిసరాల్లో హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు అనుమతులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ పేర్కొన్నారు.

మారుతి సుజుకి Ignis vs హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఏది కొనడం మంచిది

మారుతీ సుజుకిIgnis 2023 వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కారులో స్టైలిష్ డిజైన్, కొత్త భద్రతా ఫీచర్లతో ఉన్న విశాలమైన క్యాబిన్ అందించే BS6 ఫేజ్ 2-కంప్లైంట్ 1.2-లీటర్, నాలుగు-సిలిండర్, VVT పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇది మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS మోడల్‌కు పోటీగా ఉంటుంది.

ఆస్ట్రేలియా దిగ్గజానికి దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన రవిశాస్త్రి

టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ స్పిన్నర్లు విజృంభించారు. ఇండోర్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే ఆలౌటైంది. ఆరో ఓవర్లో బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించిన ఆసీస్‌ స్పిన్నర్‌ మాథ్యూ కుహ్నెమన్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(12) వికెట్‌తో ఖాతా తెరిచాడు.

సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా; 2013 నాటి కేజ్రీవాల్ ట్వీట్‌ను వెలికితీసిన బేజేపీ

ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయడం, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వాటిని ఆమోదించిన నేపథ్యంలో దిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

ఫిఫా అవార్డులలో రోనాల్డ్ ఓటు వేయకపోవడానికి కారణం ఇదేనా..?

ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డ్ సౌదీ ప్రొ లీగ్‌లో ఆడుతున్నాడు. గతేడాది ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్‌కి నాయకత్వం వహించాడు. మాంచెస్టర్ యునైటెడ్‌ తెగదెంపులు చేసుకున్న అనంతరం.. రొనాల్డ్ దుబాయ్‌కు చెందిన అల్‌నజర్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్ళలో బాంబ్ భయం

బాలీవుడ్ సీనియర్ హీరోలైన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్ళలో బాంబ్ ఉందని మహారాష్ట్ర లోని నాగ్ పూర్ పోలీసులకు కాల్ వచ్చింది. దాంతో వెంటనే ముంబై పోలీసులను అలెర్ట్ చేసారు.

యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. యాక్టివ్‌గా పని చేస్తున్న వారు 60 లక్షల మంది వరకు ఉంటే, పెన్షనర్లు 77లక్షల మంది ఉన్నారని చెప్పారు. 49వ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.

Ind Vs Aus: షేన్‌వార్న్ రికార్డును బద్దలు కొట్టిన నాథన్ లియోస్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. పేస్‌కు అనుకూలిస్తుందనుకున్న పిచ్‌పై స్పిన్ బౌలర్లు చెలరేగుతున్నారు. మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్ వరుసగా వికెట్లు తీస్తూ టీమిండియాను కష్టాల్లోకి నెట్టారు.

SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు 28వ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. హైదరాబాద్ లోని స్టూడియోలో వేసిన సెట్ లో వేగంగా షూటింగ్ కావస్తోంది.

బిల్‌గేట్స్‌ను కలిసిన ఆనంద్ మహీంద్రా; ఇద్దరూ క్లాస్‌మెట్స్ అని మీకు తెలుసా?

ఆనంద్ మహీంద్రా తన క్లాస్‌మెట్, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కలిశారు. ప్రస్తుతం గేట్స్ భారత పర్యటనలో ఉన్నారు. చాలా కాలం తర్వాత కలిసిన వీరద్దరూ తమ వ్యాపారాల గురించి కానీ, ఐటీ గురించి కానీ చర్చించలేదట. సమాజం గురించి, గేట్స్ పుస్తకం రాసిన పుస్తకం గురించి చర్చించినట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఐదు రోజుల పని వారానికి డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆరోజు పని గంటలను భర్తీ చేయడానికి ప్రతిరోజూ 50 నిమిషాలు పెంచే అవకాశం ఉంది.

హోళీ రంగులకు మీ చర్మం పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు

వసంతం వచ్చేస్తోంది. రంగుల పండగ ముందరే ఉంది. ఈ నేపథ్యంలో హోళీ పండగ రోజున చర్మాన్ని కాపాడే బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే రంగుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది.

ఐఎండీ హెచ్చరిక: ఫిబ్రవరిలోనే దంచికొట్టిన ఎండలు; 1901 తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఈ వేసవిలో ఎండలు మండిపోతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఫిబ్రవరి నెలలోనే గత 122 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఫిబ్రవరిలో అత్యధికంగా 29.54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు, 1901 తర్వాత ఆ స్థాయిలో ఎండలు కొట్టడం ఇదే తొలిసారని పేర్కొంది.

IND vs AUS: మూడో టెస్టులో అశ్విన్‌ను ఊరిస్తున్న నెం.1 రికార్డు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ల నడ్డి విరిచిన అశ్విన్ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

భారతదేశంలో విడుదలైన Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్

Xiaomi తన సరికొత్త స్మార్ట్‌ఫోన్, Xiaomi 13 Proని భారతదేశంలో విడుదల చేసింది. 12GB/256GB కాన్ఫిగరేషన్ ధర రూ.79,999, ఫోన్ అమ్మకాలు మార్చి 10న నుండి ప్రారంభమవుతాయి. మార్కెట్లో ఇది సామ్ సంగ్ Galaxy S23కి పోటీగా ఉంటుంది.

మాత్ బీన్: మహారాష్ట్రకు చెందిన ఈ పప్పు వల్ల కలిగే 5 లాభాలు

మాత్ బీన్.. దీన్ని మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా తింటారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దొరుకుతుంది. దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ. తెలుగు ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఆగ్రా మిక్చర్ అని అంటారు.

సిడ్నీ: ఆస్ట్రేలియాలో పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి

ఆస్ట్రేలియాలో సిడ్నీలో పోలీసుల కాల్పుల్లో ఓ భారతీయుడు మృతి చెందాడు. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో క్లీనర్‌ను కత్తితో పొడిచి, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను బెదిరించినందుకు భారతీయుడిని ఆస్ట్రేలియా పోలీసులు కాల్చి చంపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అతను బ్రిడ్జింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ చెప్పింది.

IND vs AUS: 3వ టెస్టులో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ముందుగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్: ఎన్టీఆర్ అమెరికా ప్రయాణం ఎప్పుడు ఉంటుందంటే?

హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ ఫంక్షన్ కి ఎన్టీఆర్ వెళ్ళకపోవడంతో ఆయన అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ఆర్ఆర్ఆర్ బృందానికి దక్కిన గౌరవంలో ఎన్టీఆర్ లేకపోయాడే అని అందరూ ఫీలయ్యారు.

SA vs WI: ఐడెన్ మార్ర్కమ్ సూపర్ సెంచరీ.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అదరగొట్టిన ఐడెన్ మార్ర్కమ్ టెస్టులోనూ తన జోరును కొనసాగుతున్నాడు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. 174 బంతుల్లో 18 ఫోర్ల సాయంతో 115 పరుగులు చేశాడు.

రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు

గ్రీస్‌లోని టెంపేలో కార్గో రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో 26 మంది మరణించారు. ఈ ప్రమాదంలో దాదాపు కనీసం 85 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. మంగళవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాట లైవ్

ఆర్ఆర్ఆర్ మూవీ సృష్టిస్తున్న ప్రభంజనాలు ఇన్నీ అన్నీ కావు. ప్రపంచ వ్యాప్తంగా అందరి అభిమానాన్ని అందిపుచ్చుకుంటోంది ఆర్ఆర్ఆర్. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుని సత్తా చాటింది.

SA vs WI: అర్ధ సెంచరీతో అదరగొట్టిన ఎల్గర్

వెస్టిండీస్ జరుగుతున్న తొలి టెస్టులో ధక్షిణాఫ్రికా ఓపెనింగ్ స్టార్ బ్యాటర్ ఎల్గర్ అర్ధ సెంచరీతో చెలరేగాడు. 118 బంతుల్లో 71 పరుగులు చేశాడు. తొలి వికెట్ కు మార్క్‌రమ్, ఎల్గర్ కలిసి 141 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

వినియోగదారులకు షాక్: భారీగా పెరిగిన కమర్షియల్‌, వంటగ్యాస్‌ సిలిండర్ ధరలు

పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు భారీ షాకిచ్చాయి. వాణిజ్య లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజే) సిలిండర్‌లపై యూనిట్‌కు రూ. 350.50, వంట గ్యాస్‌ సిలిండర్‌పై యూనిట్‌కు రూ.50 చొప్పున పెంచాయి.

మార్చి 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.