LOADING...

14 May 2025


Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల

ప్రపంచ ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇప్పుడు విద్యుత్ వాహన రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ప్రస్తావించబడుతోన్న పేరు "ఆకాష్‌టీర్".

Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్..

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా హిట్ 3 ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందింది.

Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు!

ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంలో పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన తుర్కియే,అజర్‌బైజాన్‌ దేశాలపై భారతదేశంలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం

ఆర్మీలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షాపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..!

సాంకేతిక ప్రగతికి అనుగుణంగా డ్రోన్లు ఇప్పుడు సులభంగా లభించగలిగే సాధనాలుగా మారిపోయాయి.

Masood Azhar: ఉగ్ర‌వాది మ‌సూద్ అజార్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చే అవ‌కాశాలు

ఇండియా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.

Ashwini Vaishnaw: ఉత్తరప్రదేశ్‌లో ఆరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ 

దేశంలో సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

Mango: ప్రపంచంలోని టాప్ 20 మామిడి వంటకాలలో భారత్‌కు అగ్రస్థానం.. తయారీ విధానం కూడా చాలా సులువు!

వేసవి కాలం అంటే మామిడి పండ్ల కాలం. ఎటు చూసినా మామిడిపండ్ల మధుర సువాసన తేలిపోతూ ఉంటుంది.

Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఖాతాల్లో నిధులు జమ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్తను అందించనుంది.

Gold Rates: అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో.. కుప్పకూలిన బంగారం ధర.. తులం రేటు ఎంతంటే ?

అమెరికా, చైనా దేశాలు మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వాణిజ్య పోరులో కీలక మలుపు తిరిగింది.

cyber attacks: రెచ్చిపోయిన్‌ పాక్‌.. 15 లక్షల పైగా సైబర్ దాడులు.. భారత్ ఎలా అధిగమించిందంటే..?

పహల్‌గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు భారతదేశంలోని కీలక వెబ్‌సైట్లపై సుమారు 15 లక్షల సైబర్ దాడులు చేసినట్టు మహారాష్ట్ర సైబర్ పోలీసు శాఖ గుర్తించింది.

Virat Kohli-Anushka Sharma: కోహ్లీ రిటైర్మెంట్‌పై ఇన్‌స్టాలో అనుష్క శర్మ స్టోరీ వైరల్‌

టెస్టు క్రికెట్‌లో తన సుదీర్ఘ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.

South Africa: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్ షిప్‌ నేపథ్యంలో.. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ కు సౌతాఫ్రికా ఆటగాళ్లు దూరం

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు జూన్ 11న లార్డ్స్ వేదికగా జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (ICC World Test Championship) ఫైనల్‌లో తలపడనున్నాయి.

#RAPO 22 : రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్‌కి ముహూర్తం ఖరారు..! 

టాలీవుడ్ యువహీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీడీఎస్‌, త్రివిధ దళాధిపతుల సమావేశం 

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు.

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, బ్రహ్మోస్‌ క్షిపణులతో దిగ్బంధనం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' గురించి తెలిసిందే.

Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ.. 

టెస్టు క్రికెట్‌కు ఇటీవలే వీడ్కోలు ప్రకటించిన టీమ్‌ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను కలిసి మర్యాద పూర్వకంగా సమావేశం కావడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.

US-Saudi Arabia: అమెరికా-సౌదీ మధ్య 142 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ ఆయుధ ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తమ మధ్యప్రాచ్య పర్యటనలో భాగంగా మంగళవారం సౌదీ అరేబియాలో పర్యటించారు.

Official : విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' రిలీజ్ డేట్ ఖరారు 

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కింగ్‌డమ్'.

Muhammad Yunus: మరోసారి ఈశాన్య రాష్ట్రాలపై నోరు పారేసుకున్న ముహమ్మద్ యూనస్

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహ్మద్ యూనస్ భారత్‌పై వ్యతిరేక దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నారు.

BSF Jawan: బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాకిస్థాన్

పాక్‌ రేంజర్లు గత నెలలో ఫిరోజ్‌పుర్‌ వద్ద బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పూర్ణమ్‌ సాహూను అదుపులోకి తీసుకున్నారు.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో 9,500 బంకర్లు..!

పాకిస్థాన్ సైన్యం నుండి వస్తున్న షెల్లింగ్ దాడుల నుండి సరిహద్దు గ్రామాల ప్రజలను రక్షించేందుకు ఇప్పటివరకు సుమారు 9,500 బంకర్లను నిర్మించామని జమ్ముకశ్మీర్ ప్రధాన కార్యదర్శి అటుల్ దూలూ తెలిపారు.

Miss World 2025: చార్మినార్‌.. లాడ్‌బజార్‌లో సుందరీమణుల షాపింగ్‌.. చౌమొహల్లా ప్యాలెస్‌ వరకు హెరిటేజ్‌ వాక్‌ 

హైదరాబాద్ లోని చారిత్రాత్మక చార్మినార్‌ పరిసరాలు మంగళవారం సాయంత్రం సుందరంగా మారిపోయాయి.

Andhra pradesh: 31 ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించిన వరద.. డ్యాం భద్రతా అథారిటీ సిఫారసుల మేరకు అధ్యయనం

రాష్ట్రంలోని 31 సాగునీటి ప్రాజెక్టుల్లో స్పిల్‌వేలు (అదనపు జలవిసర్జన మార్గాలు)నిర్మాణ సామర్థ్యాన్ని మించి వరదలు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది.

Guntur: మిద్దె తోటల పెంపకంలో గుంటూరు వాసుల ఆసక్తి.. నగర కాంక్రీటు జంగిల్‌కు పచ్చందాలు

గుంటూరు నగరంలో మిద్దె తోటల అభివృద్ధి విషయంలో స్థానికుల ఉత్సాహం ప్రత్యేకంగా నిలుస్తోంది.

Preity Zinta: టెస్టులకు విరాట్ రిటైర్మెంట్.. స్పందించిన బాలీవుడ్‌ బ్యూటీ ప్రీతి జింటా

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. రెండో స్థానానికి స్మృతి మంధాన

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టైలిష్ ఓపెనింగ్ బ్యాటర్ స్మృతి మంధాన రెండో స్థానానికి చేరుకుంది.

BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణస్వీకారం 

భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

India-China: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ..

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నాలను చైనా చేపట్టిన నేపథ్యంలో భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె?

కెనడాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ ఘన విజయం సాధించింది.

Harvard University: మరోసారి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి మరో 450 మిలియన్‌ గ్రాంట్ల కోత

ఇప్పటికే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఫెడరల్ నిధుల్ని నిలిపివేసినట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Stock Market: సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు.. 

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు కనిపించడంతో పెట్టుబడిదారులు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

Mohammed Shami : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌.. మండిపడ్డ మహ్మద్‌ షమీ..!

వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భారత జట్టు మొత్తం ఐదు టెస్ట్ మ్యాచులు ఆడనుంది.

UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ పదవికి మాజీ రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు.

Tech Layoffs: భారీ లేఆఫ్స్ దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు.. దాదాపు 6 వేల మంది తొలగింపుకు ప్రణాళిక సిద్ధం

కరోనా మహమ్మారి ఉధృతికి తలొగ్గిన రంగాల్లో ఐటీ,టెక్ పరిశ్రమలు ఉన్నాయి.

S Jaishankar: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. ఎస్. జైశంకర్‌ భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారు..

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌ భద్రతను కేంద్ర హోంశాఖ మరింత పెంచినట్లు సమాచారం.

Pakistan envoy: బంగ్లాదేశ్‌లో హనీట్రాప్‌ వివాదంలో పాక్‌ దౌత్యవేత్త.. అమ్మాయితో అశ్లీల వీడియోలు..

బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా సేవలందిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు.

Cm chandrababu: మూడు నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ.. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు

రాష్ట్ర భవిష్యత్‌లో ఆదాయాన్ని పెంచేందుకు, గత 30 ఏళ్ల డేటాను పరిగణలోకి తీసుకుని వృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదాయార్జన శాఖలకు స్పష్టం చేశారు.

YCP-Zakia Khanam: వైసీపీకి మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ రాజీనామా.. రెండేళ్ల నుంచి అసంతృప్తిగా జకియా ఖానం

వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా ఉన్న జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు.

Hyderabad Metro:మెట్రో రెండోదశ మలిభాగం 19వేల కోట్లు - క్యాబినెట్‌ ఆమోదించాక కేంద్రానికి 

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా 2B ఫేజ్‌ దాదాపు రూ.19,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.

Gold From Lead: సీసంను బంగారంగా మార్చటం సాధ్యమని నిరూపించిన సెర్న్‌ శాస్త్రవేత్తలు 

1700ల కాలంలో యోహన్ ఫ్రీడ్రిక్ బట్‌గర్ అనే రసవేదిని (ఆల్కెమిస్ట్) పోలాండ్ రాజు తన ప్రయోగశాలలో బంధించి ఉంచాడు.

Sophia Qureshi: కర్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంపై మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ గురించి మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

13 May 2025


Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..?

న్యూదిల్లీలో ఉన్న పాకిస్థాన్ హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక పాకిస్తాన్ అధికారిని భారత్ బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పదవీకాలం ఈ రోజు ముగిసింది.

Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో,కోల్‌కతాలో ఉన్న 'నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.

Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి?

గుంటూరు నగరంలోని ఓ ప్రముఖ వ్యాపార కూడలిలో మొహమ్మద్ అలీ జిన్నా పేరుతో ఉన్న స్తూపం చాలామందిని ఆశ్చర్యంలో పడేస్తుంది.

Weather Update: తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Boycott Turkey: ఉద్రిక్తతల నడుమ ఉధృతమైన 'బాయ్‌కాట్ తుర్కియే'  నిరసనలు ! 

భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌' ఉగ్రవాదులపై ప్రత్యేక చర్యగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. దేశం విడిచివెళ్లిపోయిన మాజీ అధ్యక్షుడు

బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలో ఉన్న అవామీ లీగ్‌ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, ఆ పార్టీకి చెందిన నాయకులు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1281 పాయింట్లు,నిఫ్టీ 346 పాయింట్లు చొప్పున నష్టం 

భారతదేశం-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నిన్న దూసుకెళ్లిన మన స్టాక్ మార్కెట్ సూచీలు, నేడు మాత్రం భారీ నష్టాలను నమోదు చేశాయి.

Pm Modi: భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శం.. భారత సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న భారత సైనికులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు.

Pm Modi: భారత సైనిక పరాక్రమం త్రివిధ దళాల ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ

భారత సైన్యం ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు శపథం చేసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

Amazon Prime Video: ప్రైమ్ వీడియోలో ప్రకటనలు వద్దనుకుంటే.. అదనపు చార్జ్ తప్పదు!

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ సేవ అయిన అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో కీలక మార్పు చోటు చేసుకుంది.

Donald Trump: ట్రంప్‌నకు ఖతార్‌ రాజకుటుంబం విమానం గిఫ్ట్‌..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనకు ఖతార్‌ రాజకుటుంబం అత్యంత విలువైన బోయింగ్‌ 737 విమానాన్ని బహుమతిగా ఇవ్వనుందని ప్రకటించారు.

YS Jagan: వీరజవాన్‌ మురళీనాయక్‌ తల్లిదండ్రులను పరామర్శించిన వైఎస్ జగన్‌.. రూ.25 లక్షలు ఆర్థిక సాయం 

జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద మే 9న పాక్ జరిపిన కాల్పుల్లో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.

#NewsBytesExplainer: అత్యాధునిక టెక్నాలజీతో కొత్త భారతీయ పాస్‌పోర్ట్.. నకిలీ పాస్‌పోర్టులకు చెక్

అంతర్జాతీయంగా ప్రయాణించే భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది.

Virushka: బృందావనాన్ని సందర్శించిన కోహ్లి దంపతులు.. అనుష్క శర్మ-కోహ్లి జంటను ఆశీర్వదించిన ప్రేమానంద్ జీ

విరాట్ కోహ్లీ తన టెస్టు క్రికెట్‌ ప్రయాణానికి ముగింపు పలికాడు. సోమవారం రోజున అతను టెస్ట్ ఫార్మాట్‌ నుంచి రిటైరయ్యానని అధికారికంగా ప్రకటించాడు.

Sitaare Zameen Par: ఆమిర్‌ఖాన్ 'సితారే జమీన్ పర్‌' ట్రైల‌ర్ ఈరోజు రాత్రి విడుదల

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా పేరుగాంచిన ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పేరు 'సితారే జమీన్ పర్‌'. ఈ చిత్రానికి 'సబ్‌కా అప్న అప్న నార్మల్‌' అనే ఉపశీర్షికను ఎంచుకున్నారు.

USA: అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు విధించాలని భారత్‌ నిర్ణయం

భారత్‌కి చెందిన వాణిజ్య ప్రతినిధులు ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కు ఒక కీలక సమాచారం ఇచ్చారు.

upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే..

ప్రతీ వారంలాగే బాక్సాఫీస్‌ వద్ద ఈసారి వేసవికాలం వినోదాల జోరు కొనసాగుతోంది.

PM Modi: ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో చిట్ చాట్ 

నిన్న "ఆపరేషన్ సిందూర్"పై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తెల్లవారుజామున పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు.

Shopian: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఆపరేషన్ సిందూర్ పేరుతో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)కు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ చర్యలు చేపట్టిన అనంతరం, జమ్ముకశ్మీర్‌లో కూడా ఉగ్రవాద నిర్మూలనకు భద్రతా బలగాలు ఆపరేషన్‌లను వేగవంతం చేశాయి.

DD Next level: వివాదంలో చిక్కుకున్న ప్రముఖ తమిళ హారర్ కామెడీ చిత్రం 'డీడీ నెక్స్ట్ లెవెల్' 

ప్రముఖ తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ సినిమా 'డీడీ నెక్స్ట్ లెవెల్' ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.

operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్‌

భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ వల్ల తమకు తలపెట్టిన నష్టాలను పాకిస్థాన్‌ ఒక్కొక్కటిగా బయటపెడుతోంది.

Sunil Gavaskar: 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌, విరాట్‌ ఆడరు: సునీల్‌ గావస్కర్‌

ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు భారత క్రికెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకొండి ఇలా..

దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.

China: వేధింపులు, ఆధిపత్య ధోరణితో ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అవుతారు: జిన్‌పింగ్‌

విధ్వంసకర ధోరణులు, మితిమీరిన ఆధిపత్య ప్రవర్తనలను ప్రదర్శించినవారికి చివరికి ఒంటరితనం తప్పదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు.

Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల వసూళ్ల పరంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో గతేడాది (2023-24)తో పోల్చితే 6 శాతం పెరుగుదల నమోదైందని ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం 

ఎయిమ్స్‌లో ఇప్పటికే కొనసాగుతున్న విభాగాలతో పాటు తాజాగా గుండె శస్త్రచికిత్స (కార్డియాక్‌ సర్జరీ) విభాగాన్ని ప్రారంభించినట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ అహంథెం సాంతా సింగ్‌ తెలిపారు.

CM Chandrababu: ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు.. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే

ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో ఉన్న 15% జనరల్‌ (స్థానికేతర) కోటా సీట్లను పూర్తిగా రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నారు.

Operation Sindoor: పలు దేశాల సైనిక రాయబారులకు భారత్‌ స్పెషల్‌ బ్రీఫింగ్‌..!

ఉగ్రవాద ముఠాలకు మద్దతుగా నిలుస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

Monsoon: సాధారణ తేదీ కంటే వారం ముందుగానే నైరుతి రుతుపవనాలు.. నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు!

నైరుతి రుతుపవనాలు ఈసారి మరింత చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

WTC Final: WTC ఫైనల్ కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కామెరూన్ గ్రీన్ తిరిగి జట్టులోకి..

ఐపీఎల్ 2025 పొడిగింపుపై స్పష్టత లేకపోయిన వేళ, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కి, అలాగే అనంతరంలో జరగబోయే వెస్టిండీస్ పర్యటన కోసం జట్టును అధికారికంగా ప్రకటించింది.

Jupiter: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ బృహస్పతిపై.. వందల రెట్ల కాంతి (వీడియో) 

అంతరిక్షం నుంచి భూమిపైకి వస్తున్న అధిక విద్యుద్దయాల కణాలు,భూ ధ్రువాల వద్ద ఉన్న వాతావరణ వాయు కణాలతో ఎదురెదురుగా ఢీకొనడం వల్ల,ఆకాశంలో అద్భుతమైన కాంతిజ్యోతులు వెలుగుతూ కనిపిస్తాయి.

Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 900 పాయింట్లు డౌన్‌ 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ట్రేడింగ్‌ను స్థిరంగా ప్రారంభించాయి.

CREA Report: కాలుష్యంలో కొత్త రికార్డును బద్దలు కొట్టిన ఢిల్లీ.. ఇంకా జాబితాలో ఏయే నగరాలు ఉన్నాయంటే..?

ఏప్రిల్ మాసంలో దేశవ్యాప్తంగా అత్యంత కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో దిల్లీ ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.

Google: 10 సంవత్సరాల తర్వాత గూగుల్ 'G' చిహ్నంలో మార్పు 

గూగుల్ తన ప్రసిద్ధ 'G' ఐకాన్ కొత్త రూపాన్ని పరిచయం చేసింది.

Operation Sindoor: యూపీలో 17 మంది నవజాత శిశువులకు 'సిందూర్' అని అని నామకరణం.. ఇది కదా దేశభక్తి అంటే..

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత, భారత సైన్యం చేపట్టిన ప్రతిఘటన ఆపరేషన్‌ను "ఆపరేషన్ సిందూర్"గా పిలిచారు.

Kantara 2: కాంతార2 టీమ్‌లో విషాదం.. గుండెపోటుతో మ‌రొక‌ జూనియర్ ఆర్టిస్ట్ క‌న్నుమూత‌ 

ప్ర‌ముఖ న‌టుడు రిషబ్ శెట్టి న‌టించిన "కాంతార" సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Road Accident in US: అమెరికా పెన్సిల్వేనియాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులు ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

Operation Sindoor: జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో మళ్లీ పాక్‌ డ్రోన్లు..?

భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, పాకిస్థాన్ ఇప్పటికీ తన ప్రవర్తనను మార్చుకోలేదని రక్షణ విభాగ వర్గాలు చెబుతున్నాయి.

Burkina Faso attack: బుర్కినా ఫాసోలో అల్-ఖైదాతో సంబంధం ఉన్న ముష్కరుల నరమేధం.. 100 మంది మృతి

పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో తీవ్రవాదులు ఘోర ఘాతుకానికి పాల్పడ్డారు.

Income Tax dept: 7 ఐటీఆర్‌ పత్రాలు అందుబాటులోకి.. నోటిఫై చేసిన ఆదాయపు పన్ను విభాగం

2025-26మదింపు సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) ఫారాల్ని ఆదాయపు పన్ను విభాగం అధికారికంగా ప్రకటించింది.

Flights: ఇండిగో,ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. జమ్మూ, శ్రీనగర్‌ సహా పలు సరిహద్దు నగరాలకు విమాన సర్వీసులను రద్దు

కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, పాకిస్థాన్ తరచుగా దాడులకు పాల్పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆరు వేదికల్లో 17 నుంచి ఐపీఎల్‌

ఈ నెల 17వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్‌ను మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) నిర్ణయం తీసుకుంది.