LOADING...

08 May 2025


Fact Check: ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు: భారత రక్షణశాఖ

భారత సైన్యం జరిపిన దాడులతో పాకిస్థాన్‌ భయాందోళనకు గురై దుందుడుకు చర్యలకు దిగింది.

civil aviation: భారత్, పాక్ వార్ టెన్షన్.. పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు

భారతదేశం, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

BCCI: ధర్మశాల నుంచి ఆటగాళ్లను ప్రత్యేక రైలు ద్వారా తరలించనున్న బీసీసీఐ

ధర్మశాలలో నిర్వహించాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ అర్ధంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది.

Marco rubio: 'ఉద్రిక్తతల నివారణకు ప్రయత్నించండి': భారత్‌, పాకిస్థాన్‌కు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా: మార్కో రూబియో

ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు భారత్‌, పాకిస్థాన్‌ పరస్పరం ప్రయత్నించాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హితవు పలికారు.

Pakistan: ఎఫ్-16 పాకిస్తాన్ పైలట్‌ ను పట్టుకున్ననిఘా వర్గాలు

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పాకిస్తాన్ పైలట్‌ను భారతదేశం సజీవంగా పట్టుకున్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి.

Pope Leo: నూతన పోప్‌గా రాబర్ట్‌ ప్రవోస్ట్‌.. వెల్లడించిన వాటికన్ 

అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రవోస్ట్‌ను కొత్తగా పోప్‌గా ఎంపిక చేశారు.ఆయనను ఇకపై 'పోప్ లియో' అనే పేరుతో సంబోధించనున్నారు.

IPL: ధర్మశాల స్టేడియంలో పంజాబ్‌, దిల్లీ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ అర్ధాంతరంగా రద్దు 

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ధర్మశాలలోని స్టేడియంలో పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు.

Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ భేటీలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు,అజిత్ దోవల్.. ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్

భారతదేశంపై పాకిస్థాన్ మరోసారి తీవ్ర దుస్సాహసానికి పాల్పడింది. పాక్ భూభాగం నుంచి భారీ స్థాయిలో దాడులు జరిగాయని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం వెలుగులోకి వచ్చింది.

Delhi: ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు.. రాష్ట్రపతి భవన్ సహా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత

జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడుల తర్వాత, సరిహద్దు పట్టణాల్లోని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

F-16 Shot Down: పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూల్చేసిన భారత్ 

భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు గురువారం రాత్రి తీవ్రంగా పెరిగిపోయాయి.

Pakistan: పాక్ కు చైనా ఇచ్చిన రెండు JF17 విమానాలను కూల్చివేసిన భారత్!

భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్థాన్ తరచూ భారత్‌పై క్షిపణి దాడులకు పాల్పడుతోంది.

Jammu: జమ్మూ,పంజాబ్,రాజస్థాన్‌లలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. F-16 విమానాలను కూల్చేసిన భారత్ 

జమ్మూ ప్రాంతంలో ఈరోజు పాకిస్థాన్ భారత్‌పై దాడికి పాల్పడింది. జమ్మూ విమానాశ్రయం సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

PSL 2025: రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరిట ఒక బలమైన చర్య చేపట్టింది.

ott platforms: పాకిస్థాన్‌ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం 

'ఆపరేషన్‌ సిందూర్‌' ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పాకిస్థాన్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది.

Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ సాంస్కృతిక కార్యక్రమాలు 

పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో పాకిస్థాన్‌తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఉగ్రదళాల నిర్మూలన కోసం తీవ్ర దాడులు చేసింది.

Rajnath Singh: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్ 

పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' విషయం మనందరికి తెలిసిందే.

Kia Carens Clavis: కియా సంస్థ కరెన్స్‌ క్లావిస్‌.. మే 9 నుంచి బుకింగ్‌లు ప్రారంభం

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ కియా మోటార్స్, భారత మార్కెట్‌లో మంచి ఆదరణ పొందిన తమ ఎంపీవీ కరెన్స్‌ను కొత్త రూపంలో కియా కరెన్స్ క్లావిస్ పేరుతో గురువారం ఆవిష్కరించింది.

Operation Sindoor: భారత్‌, పాక్‌ ఉద్రిక్తతల వేళ ఇస్లామాబాద్‌లో సైరన్ల మోత 

భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ యత్నించగా, భారత సైన్యం ధీటైన ప్రతిస్పందన ఇచ్చింది.

Mothers Day 2025: ఈ మాతృ దినోత్సవాన్ని మీ తల్లికి చిరస్మరణీయంగా మార్చేందుకు కొన్ని అద్భుతమైన ఆలోచనలు!

తల్లి అనేది స్వార్ధరహిత ప్రేమకు ప్రతీక. బిడ్డ జన్మించినప్పటి నుండే తన ప్రేమను, కాపాడే హృదయాన్ని పూర్తిగా వారికి అంకితం చేస్తుంది.

 Mother's Day 2025: బహుమతులకన్నా ఇలా చేస్తే తల్లుల మనసు గెలవచ్చు..!

కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై ప్రేమను కురిపిస్తూ,నిరంతరం శ్రద్ధ చూపే వ్యక్తి తల్లి.

Stock market: దలాల్‌ స్ట్రీట్‌ను తాకిన భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. అరగంటపాటు నిలిచిన పాక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌

భారతదేశం 'ఆపరేషన్ సిందూర్' పేరిట చేపట్టిన సైనిక చర్యను పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోయింది.

#NewsBytesExplainer: భారత్ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణిని యాక్టివేట్ చేసింది.. ఏమిటీ ఎస్‌-400? 

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ వైమానిక దళాలు లేదా క్షిపణులతో దాడులకు దిగితే, అటువంటి దూకుడును నిలువరించే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థగా ఎస్-400 వ్యవస్థ ముందుంటుంది.

IPL: అహ్మదాబాద్‌కు మారిన ముంబయి-పంజాబ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ 

'ఆపరేషన్ సిందూర్' వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఉత్తర భారతదేశంలోని కొన్ని విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేశారు.

Operation Sindoor: జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ సోదరుడు.. IC-814 హైజాక్‌ మాస్టర్‌మైండ్‌ రవూప్‌ అజహర్‌ హతం..! 

ఆపరేషన్ సిందూర్‌లో భారత దళాలు ఓ కీలక విజయాన్ని సాధించడమే కాక, 1999లో జరిగిన ఐసీ-814 విమాన హైజాక్‌కు సంబంధించి చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రతీకారాన్ని కూడా తీర్చుకున్నాయి.

Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' టైటిల్‌ కోసం బాలీవుడ్‌లో పోటీ.. 15 మంది నిర్మాతలు దరఖాస్తు 

ఒకట్రెండు కాదు,దాదాపు పదిహేను నిర్మాణ సంస్థలు ఒక్కటే టైటిల్‌ కోసం పోటీ పడుతున్నాయి.

India Pakistan Tension: పాక్ కి పెద్ద షాక్ ఇచ్చిన భారత్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..

''ఆపరేషన్ సిందూర్''అనంతరం, భారత్ మరో కీలక దాడికి పాల్పడి పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Pakistan: భారత్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్.. 

భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ భరిత పరిణామాలు,ఆపరేషన్ సిందూర్, భారత్ తీసుకున్న వాణిజ్య నిషేధ నిర్ణయాలు కలిపి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి శుభవార్త… హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది!! 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి వచ్చింది.

Chandrababu: ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. పునర్విభజన చట్టంలో అమరావతి పేరు.. క్యాబినెట్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.

Indian railway: అధిక ధర గురించి ఫిర్యాదు.. ప్రయాణికుడిపై క్యాటరింగ్‌ సిబ్బంది దాడి(వీడియో)

రైళ్లలో, రైల్వే స్టేషన్లలో అమ్మే పానీయాలు, ఆహార పదార్థాలను ఎల్లప్పుడు ఎమ్‌ఆర్‌పీ ధరలకే విక్రయించాలి.

India-Pakistan Conflict: కరాచీ,లాహోర్, రావల్పిండి సహా 9 ప్రాంతాల్లో భారత్ డ్రోన్ దాడులు.. పాకిస్తాన్ ఆర్మీ ఆరోపణ..

భారత్‌-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలో, పాక్ సైన్యం ఒక సంచలన ఆరోపణ చేసింది.

IPL 2025: ఆపరేషన్ సిందూర్‌ను ఉటంకిస్తూ.. జైపూర్ స్టేడియంకు బాంబు బెదిరింపులు

భారత సైన్యం ఇటీవల పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

MS Dhoni: ఐపీఎల్ చ‌రిత్ర‌లో 100 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ఏకైక ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించిన ధోనీ

బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 2 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Saudi Arabia:భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల వేళ.. హఠాత్తుగా న్యూదిల్లీకి సౌదీ విదేశాంగ మంత్రి 

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో, సౌదీ అరేబియా నుంచి ఒక జూనియర్‌ మంత్రి అకస్మాత్తుగా న్యూఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు.

Pm Modi: ప్రధాని మోదీతో హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ భేటీ

పాకిస్థాన్‌తో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ రేంజర్లు నిర్దాక్షిణ్యంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

Baglihar Dam:బాగ్లిహార్ డ్యాం గేట్లు ఎత్తేసిన భారత్.. దాయాది దేశంలో భయం భయం..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

Operation Sindoor: సామాజిక మాధ్యమాలలో జాతి వ్యతిరేక పోస్టులపై పై నిఘా ఉంచండి.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ 

కేంద్ర హోంశాఖ (MHA) దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

Operation Sindoor: పాకిస్థానీ నటీనటులపై బ్యాన్‌.. ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పిలుపు

భారత్ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'పై పాకిస్థానీ నటీనటులు ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (AICWA) తీవ్రంగా ఖండించింది.

Opertion Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ .. రాజస్థాన్‌లో పాకిస్థాన్ బోర్డర్‌ సీల్‌.. పంజాబ్‌లో హైఅలర్ట్‌..!

పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

Google Layoffs: గ్లోబల్ టెక్ దిగ్గజం 'గూగుల్' ఉద్యోగులకు మరోసారి లేఆఫ్‌లు

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల తొలగింపులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

Hyderabad:వివిధ అంశాలలో పరీక్షలు.. ఇదీ 'మిస్‌ వరల్డ్‌' పోటీల తీరూతెన్నూ..

తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలను ఒక గొప్ప అవకాశంగా మార్చేందుకు సిద్ధమైంది.

Mother's Day Special : తెలుగులో మదర్ సెంటిమెంట్‌ తో వచ్చి సక్సెస్ సాధించిన ఆ చిత్రాలు ఇవే ..!

ప్రతీ మనిషికీ కనిపించే దైవం తల్లి.శ్రద్ధ, ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం ఆమె.

Mothers Day 2025: మదర్స్ డే ఎప్పుడు ప్రారంభమైంది? మదరింగ్ సండే ఏ దేశం నుంచి వచ్చిందీ తెలుసా?

తల్లికి ప్రత్యేకమైన గౌరవం ఇచ్చే ఉత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వేడుక మదర్స్ డే.

Mothers Day 2025: అమ్మకి ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రదేశాలకు ట్రిప్ వెళ్లడం బెస్ట్ ఐడియా

తల్లి అనేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది త్యాగానికి, అహంకారశూన్యతకు, ప్రేమకు ప్రతీక.

IPL 2025: ఐపీఎల్ చరిత్రలో సృష్టించిన రవీంద్ర జడేజా

వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిని సాధించాడు.

YS Jagan: 2027లో నేను మళ్లీ పాదయాత్ర చేస్తా.. పార్టీ నేతల సమావేశంలో మాజీ సీఎం జగన్‌

కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, 2027లో తాను మరోసారి పాదయాత్ర చేపట్టబోతున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

Private Schools: ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా కల్పించే ప్రవేశాలకు రేటింగ్‌ ఆధారంగా ఫీజులు

విద్యా హక్కు చట్టం (RTE) కింద ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లకు సంబంధించి ఫీజుల నిర్ధారణపై పాఠశాల విద్యాశాఖ పనిచేస్తోంది.

PSLV C61: ఈ నెల 18న పీఎస్‌ఎల్‌వీ-సి61 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 18వ తేదీన ఉదయం 6:59 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి61 వాహక నౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేపట్టింది.

PM Modi: చంద్రునిపై 2040కల్లా భారతీయుడు.. కుజ, శుక్ర గ్రహ యాత్రలూ జరపబోతున్నాం: మోదీ 

2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపనున్నాడని, అంతేకాక కుజ గ్రహం (మార్స్), శుక్ర గ్రహం (వీనస్) యాత్రలు కూడా చేపట్టనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం వెల్లడించారు.

Krishna Water: 'కృష్ణా ప్రాజెక్టుల'పై ఏపీ ప్రభుత్వం రిట్‌పిటిషన్ దాఖలు..స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మితమైన ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (KRMB) అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Krishna Dist: నిఘా వర్గాలు హెచ్చరికలు..కృష్ణా జిల్లా సముద్ర తీరంలో హై అలర్ట్ 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సింధూర్' నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలు, చొరబాట్ల ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో 27విమానాశ్రయాలు మూసివేత.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే.

Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తికి బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ 

ఐపీఎల్ 2025లో బుధవారం రాత్రి జరిగిన కీలక పోరులో, ఐదు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను ఓడించింది.

Chopper Crashes: ఉత్తరాఖండ్‌'లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌ కూలి ఐదుగురు మృతి

ఉత్తరాఖండ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒక హెలికాప్టర్‌ కూలిపోవడంతో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Kollywood : హీరోగా మారుతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. లోకేష్ కనగరాజ్.

Operation Sindoor: బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం.. వైరల్‌ అయిన ఉపగ్రహ చిత్రాలు 

పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు నిర్వహించిన క్రూర దాడికి భారత్‌ ఘాటైన ప్రతిస్పందన తెలిపింది.

Stock market: దేశీయ, అంతర్జాతీయ పరిణామాల వేళ.. నేడు ఫ్లాట్‌గా కొనసాగుతున్న దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం రోజున మళ్లీ స్థిరంగా ప్రారంభమయ్యాయి.

Pakistan: : పాకిస్తాన్‌ లాహోర్‌లో పేలుడు.. పరుగు తీసిన ప్రజలు

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో పేలుడు కలకలం రేపింది.

Air India, Air India Express: సాయుధ దళాలకు ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తోడ్పాటు 

పాకిస్థాన్‌తో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విధుల కోసం సెలవులను రద్దు చేసుకుని తిరిగి డ్యూటీలో చేరుతున్న భారత సాయుధ దళాల సిబ్బందికి సహాయం చేయడానికి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి.

Donald Trump: వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర ప్రకటన.. ఓ గొప్ప దేశంతో డీల్‌ ఖరారు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించి వాణిజ్యపరంగా కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Donald Trump: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అవసరమైతే జోక్యం చేసుకునేందుకు సిద్ధమన్న ట్రంప్‌..! 

భారత సాయుధ దళాలు 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరిట పాకిస్థాన్‌, పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌)లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి.

Vatican City: కొత్త పోప్‌ని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం.. ప్రఖ్యాత సిస్టైన్‌ చాపెల్‌ తలుపులు మూసివేత..! 

క్యాథలిక్ క్రైస్తవుల ఆధ్యాత్మిక నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల మరణించారని తెలిసిందే.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై నేడు కేంద్రం సర్వసభ్య సమావేశం.. ఏం చర్చించనున్నారంటే?

ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో,కేంద్ర ప్రభుత్వం నేడు సర్వపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.

India-Pakistan: : నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం పాక్‌ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి

పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా భారత సైన్యం పాకిస్థాన్‌ భూభాగంలో నిర్వహించిన 'ఆపరేషన్‌ సిందూర్‌' అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకు గురయ్యాయి.

Union Cabinet: తిరుపతి సహా దేశంలోని ఐదు ఐఐటీల్లో రూ.11,828 కోట్లతో విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సహా దేశంలోని ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల (ఐఐటీలు) విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.

OMC Case:అక్రమ మైనింగ్‌ కేసులో.. ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి చుక్కెదురు 

ఓబుళాపురం అక్రమ గనుల కేసులో ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

07 May 2025


KKRvs CSK: కోల్‌కతా ఓటమి.. చెన్నైకి మూడో విజయం 

ఐపీఎల్‌ 18 లో కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పరాజయం ఎదురైంది.

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై తొలిసారి స్పందించిన పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ఏమన్నారంటే!

పహల్గాం దాడులకు ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్'పై తొలిసారి పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు.

Spy Satellites: సైన్యం కోసం.. రానున్న ఐదేళ్లలో 52 నిఘా ఉపగ్రహాలు: ఇన్‌-స్పేస్ చీఫ్‌ పవన్‌కుమార్‌ గోయెంకా 

భారతదేశం తన అంతరిక్ష ఆధారిత నిఘా సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసే దిశగా కీలక చర్యలు చేపడుతోంది.

Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. భారత టెస్ట్ కెప్టెన్ అతడేనా?

భారత క్రికెట్‌లో మరో కీలక అధ్యాయం ముగిసింది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తరువాత, జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ముందున్న అతిపెద్ద సవాలు.

IPL 2025: ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు ముందు ఆర్సీబీకి షాక్.. గాయం కారణంగా పడిక్కల్ అవుట్!

ఐపీఎల్ 2025 (IPL 2025) ప్లేఆఫ్స్ పోటీలో దూసుకెళుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Rohit Sharma : టెస్ట్ క్రికెట్'కి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ 

రోహిత్‌ను టెస్ట్ కెప్టెన్‌గా తొలగించారనే వార్తలు వైరల్ అయిన కొన్ని నిమిషాల తర్వాత, భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

Praveen Sood: ప్రవీణ్ సూద్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు

సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సేవల్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది.

APSSC : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం.. ధాత్రి మధుకు 14రోజుల రిమాండ్‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన కుంభకోణం కేసులో అరెస్టయిన పమిడికాల్వ మధుసూదన్‌ అలియాస్‌ ధాత్రి మధును పోలీసులు విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు.

Rajnath Singh: అమాయకుల ప్రాణాలు తీసిన వారినే మేం మట్టుబెట్టాం: రాజ్ నాథ్ సింగ్

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతికారంగా, భారత సాయుధ దళాలు దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గుర్తించి హతమార్చాయి.

White Hair in Children: చిన్న పిల్లల జుట్టు ఎందుకు తెల్లబడుతోంది? దీనికి కారణాలేంటి?

ఒకప్పుడు జుట్టు తెల్లబడే సమస్య వృద్ధాప్య లక్షణంగా పరిగణించబడేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి బాగా మారిపోయింది.

2025 Bajaj Pulsar NS 400Z: సరికొత్త ఫీచర్స్‌తో బజాజ్ పల్సర్ NS 400Z.. ధర ఎంతంటే..?

బజాజ్ ఆటో భారత మార్కెట్‌లో 2025 పల్సర్ NS400Z బైక్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

Ajit Doval: ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్‌కు లేదు.. కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం: అజిత్‌ దోవల్

పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో దాడులు జరిపిన నేపథ్యంలో, ఈ వివరాలను భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ ఇతర దేశాలకు తెలియజేస్తున్నారు.

Mock Dril: దేశ వ్యాప్తంగా 244 ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభం 

పాకిస్థాన్‌తో గల ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన పరిస్థితిలో.. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రజలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచించిన దిశగా దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది.

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. జైషే స్థావరం ఇలా ఉంది.. వీడియో విడుదల చేసిన బీజేపీ 

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి కౌంటర్ చర్యగా భారత్ ఉగ్రవాదసంస్థలపై గట్టి బదులు ఇచ్చింది.

War Emergency Alerts : ఆండ్రాయిడ్,ఐఫోన్‌లలో యుద్ధ అత్యవసర హెచ్చరికలను ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా? 

పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలకు భారతదేశం సముచితంగా ప్రతిస్పందిస్తోంది.

Ravindra Jadeja: ఐసీసీ ఆల్‌ రౌండర్స్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే జడేజా..!

ఐసీసీ (ICC) టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్స్‌ విభాగంలో భారత జట్టు స్టార్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు.

Pakistan:భారత్ పై దాడికి సిద్దమవుతోన్న పాకిస్థాన్..ఆర్మీ చీఫ్ బలగాలకు అనుమతి

భారతదేశంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోందని విశ్వసనీయ సమాచారం.

Robinhood: జీ5లో'నితిన్' రాబిన్‌హుడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!

టాలీవుడ్ యువ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'రాబిన్‌హుడ్‌ (Robinhood)'. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.

JeM Chief Warning PM Modi: భారత ప్రధాని మోదీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేసిన మసూద్ అజహర్..

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతమైంది.

Modi on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ తీవ్రమైన ప్రతీకార చర్యలు చేపట్టింది.ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ స్ట్రైక్స్‌ పై చర్చ జరిగింది.

OPERATION SINDOOR: ఆపరేషన్ సింధూర్.. ఉత్తర్‌ప్రదేశ్'లో రెడ్ అలర్ట్.. యూపీ పోలీసులు 'పూర్తిగా సిద్ధంగా ఉన్నారు':డిజిపి 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషన్ సిందూర్' పేరిట చర్యలు చేపట్టింది.

Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్': ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా పలు నగరాలకు సర్వీసులు రద్దు/నిలిపివేత

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో, ఉత్తర భారతదేశంలో బుధవారం రోజు విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది.

Kartarpur corridor: ఆపరేషన్ సిందూర్: కర్తార్‌పూర్ కారిడార్‌ను మూసివేసిన పాకిస్తాన్ 

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ వద్ద ఉన్నకర్తార్‌పూర్ కారిడార్‌ను ఒక రోజు పాటు మూసివేశారు. ఈ విషయాన్ని బుధవారం ఒక సీనియర్ అధికారి తెలిపారు.

Stock market: ఆపరేషన్‌ సిందూర్‌.. కుదేలైన పాక్‌ మార్కెట్‌.. మన మార్కెట్లు కూల్ 

పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' నేపథ్యంలో, మన స్టాక్ మార్కెట్‌పై ఎటువంటి పెద్ద ప్రభావం కనిపించలేదు.

Travel Advisory: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. పాకిస్థాన్ లోని తమ పౌరులకు అమెరికా,యుకె, చైనా అడ్వైజరీ

భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' కార్యక్రమం కింద పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన నేపథ్యంలో, అమెరికాలోని రాయబార కార్యాలయం అక్కడి పౌరులకు కీలక సూచనలు జారీ చేసింది.

BCCI: భారత్‌ - పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు.. ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకం లేదన్న బీసీసీఐ..! 

భారత్,పాకిస్థాన్ దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి.

Tollywood: చిరంజీవితో తీద్దామనుకుని.. చివరకు వెంకటేష్‌తో చిత్రీకరణ - కృష్ణంరాజు కేసుతో డిజాస్టర్ 

ఒక నటుడితో సినిమా తీయాలని మొదలుపెట్టి చివరికి మరొక నటుడితో రూపొందించడం సినిమా పరిశ్రమలో కామన్.

PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ 

'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చురుకైన మెరుపుదాడులు జరిపిన విషయం తెలిసిందే.

Khawaja Asif: వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. 'దాడులను ఆపండి.. మేము ఏమీ చేయము' పాక్  రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్  

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం అర్ధరాత్రి పాకిస్థాన్, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని తొమ్మిది కీలక ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపింది.

Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్'.. 25 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్..వెల్లడించిన సైన్యం

భారత సైన్యం ఇటీవల పాకిస్థాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ప్రాంతాల్లో తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు చేసింది.

Operation Sindoor: చైనా స్పందన.. భారత్, పాకిస్థాన్‌లకు శాంతి పిలుపు

బుధవారం తెల్లవారుజామున భారత సాయుధ దళాలు సరిహద్దు దాటి ఉగ్రవాద శిబిరాలపై జరిపిన "ఆపరేషన్ సింధూర్" అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే! 

పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి మెరుపుదాడికి పాల్పడింది.

Operation Sindoor: భారత్‌-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. అమిత్‌ షా కీలక ఆదేశాలు జారీ 

పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడికి భారత భద్రతా బలగాలు తక్షణమే కఠినంగా ప్రతిస్పందించాయి.

Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ?

పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై గగనతల దాడులు జరిపింది.

IPL Playoffs: ఐపీఎల్ లో ప్లేఆఫ్‌కి అత్యధికసార్లు చేరిన జట్టు ఏదో తెలుసా..?

ఐపీఎల్ 2025 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.ప్లేఆఫ్ పోటీలు క్రమంగా రసవత్తరంగా మారుతున్నాయి.

Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు 

పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ తక్షణమే గట్టి చర్యలు తీసుకుంది.

Mumbai Airport: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం

ఇండిగో విమానాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు.

Sriram : ఘోర అగ్నిప్రమాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీరామ్ మృతి

కొరియోగ్రాఫర్ సురేందర్ రెడ్డి అలియాస్ శ్రీరామ్ మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తున్నారో అర్థం కావడం లేదు.

Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్

భారత రక్షణ దళాలు త్రివిధ సేనల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి.

Karreguttalu: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌.. 22 మంది మావోయిస్టుల మృతి

భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో కాల్పులు జరిగాయి.

Israel Backs India: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు

కొన్ని రోజులుగా పాకిస్తాన్‌పై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది.

Market Crash: యుద్ధ ఆందోళనలతో చతికిలపడ్డ మార్కెట్లు.. ఇన్వెస్టర్లు వెనక్కి!

తెల్లవారుజామున 1.44 గంటల సమయంలో భారత త్రివిధ దళాలు సంయుక్తంగా 'ఆపరేషన్ సిందూర్'ను విజయవంతంగా చేపట్టాయి.

CM Revanth Reddy:ఆపరేషన్‌ సింధూర్‌.. ఉన్నతాధికారులతో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌ సమీక్ష

దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపుదాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో, ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Indian Jets : ఐదు భారతీయ విమానాలను మట్టుబెట్టాం : పాక్

ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మంగళవారం రాత్రి పాక్‌ ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులకు దిగింది. రాత్రి ఒంటి గంట తరువాత ఈ దాడులు ప్రారంభమయ్యాయని సమాచారం.

Jaish-e-Mohammed Base Camp: జైషే మహమ్మద్ కేంద్రాలను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ పాకిస్తాన్‌కు గట్టి సమాధానం చెప్పింది. భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో 'ఆపరేషన్ సింధూర్' పేరిట పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని (పీఓకే) ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.

Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌'పై స్పందించిన ప్రపంచ నేతలు 

'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై తీవ్రమైన ప్రతికార చర్యలు ప్రారంభించింది.

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం 

పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడికి భారత్‌ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.

Operation Sindoor: 'మాకు న్యాయం జరిగింది' .. పహల్గాం దాడి బాధిత కుటుంబసభ్యులు

మంగళవారం అర్థరాత్రి తర్వాత, పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం మెరుపుదాడులు ప్రారంభించింది.

Operation Sindoor: భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో.. 80 మంది ఉగ్రవాదులు మృతి..?

భారత సైన్యం నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్' ఫలితాలు మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నాయి.

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. పలు విమానాశ్రయాలు మూసివేత..విమానాల రాకపోకలకు అంతరాయం 

మే 7న తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో భారత వైమానిక దళం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించాయి.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్..ఉదయం 10గంటలకు ఆర్మీ ప్రెస్ బ్రీఫింగ్ 

పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి భారత్ ఘాటుగా ప్రతిస్పందించింది.

Operation Sindoor: పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'.. పేరులోనే బలమైన సందేశం 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ తీవ్రంగా స్పందించింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత పాకిస్థాన్‌పై ప్రతీకార దాడికి భారత దళాలు శ్రీకారం చుట్టాయి.

PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యవేక్షణలో 'ఆపరేషన్‌ సిందూర్‌'..  9 పాక్ ఉగ్ర స్థావరాల ధ్వంసం 

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన 'ఆపరేషన్‌ సిందూర్‌'ను స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షించారు.

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

 MI vs GT : చివరి వరకు ఉత్కంఠ పోరు.. గుజరాత్ చేతిలో ముంబయి ఓటమి

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సొంతం చేసుకుంది.