20 May 2025
CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్పై రాజస్థాన్ విజయం
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంగా వేదికగా ఇవాళ చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు!
ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందిస్తోంది.
Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్పీస్!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రముఖ స్థానంలో ఉన్న టాటా మోటార్స్, ఇప్పుడు తన విద్యుత్ వాహన శ్రేణిలో మరో కొత్త మోడల్ 'హారియర్ EV'ను విడుదల చేయేందుకు సిద్ధమవుతోంది.
Turkey: టర్కీ,అజర్బైజాన్లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..
భారత్కు శత్రుదేశంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్కు మద్దతుగా నిలిచిన టర్కీ, అజర్ బైజాన్ దేశాలకు భారతీయులు గట్టిగా బదులిస్తున్నారు.
Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం
విదేశీ ఆటగాళ్ల గైర్హాజరీతో మార్పులకు దిగిన ముంబయి ఇండియన్స్ జట్టు, తాజా పరిణామాల్లో ముగ్గురు కొత్త ఆటగాళ్లను తమ జట్టులోకి చేర్చుకుంది.
united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి
ఇజ్రాయెల్ చేపట్టిన భీకర దాడుల నేపథ్యంలో గాజా భూభాగంలో పరిస్థితులు పూర్తిగా విషమించిపోయాయి.
Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా?
పాకిస్థాన్కు గూఢచర్యం చేసిన కేసులో అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
#NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాలు..చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ
భారతదేశం-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న ఈ తరుణంలో, పాకిస్తాన్కు శక్తివంతమైన డ్రోన్లను అందించిన టర్కీపై (తుర్కియే) భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది.
Visa: అమెరికా వీసా కోసం 13 నెలల వరకు నిరీక్షణ.. భారతీయ దరఖాస్తుదారులకు తలనొప్పి!
అమెరికా వీసా కార్యకలాపాలు పునఃప్రారంభమైనప్పటికీ, టూరిస్ట్, బిజినెస్ (B1/B2) వీసాల డిమాండ్ అధికంగా ఉంది.
Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్
అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు నిర్మిస్తున్న దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గం పురోగతిలో కీలక దశను చేరుకుంది.
Stock market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 873 పాయింట్లు, నిఫ్టీ 261 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి.
Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ రేట్లు తగ్గింపు!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల పెంచిన మెట్రో రైలు ఛార్జీలను హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం 10 శాతం తగ్గించే నిర్ణయం తీసుకుంది.
New Car Purchase: కొత్త కారు కొనాలనుకుంటే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
జీవితంలో సొంత కార్ కల కలనే కాదు, అది సాధ్యం చేసే ఆనందం కూడా ఎంతో ముఖ్యం.
Bengaluru: గుంతలమయంగా బెంగళూరు రోడ్లు.. రూ.50లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిన వ్యక్తి
దేశవ్యాప్తంగా టెక్నాలజీ కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరు, ఒకప్పుడు సుందరంగా ఉన్న నగరంగా ప్రశంసలు పొందింది.
Bharti Airtel: ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్
భారతీ ఎయిర్ టెల్ తన యూజర్లకు గుడ్ న్యూస్ను అందిస్తూ, గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్స్క్రిప్షన్ సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.
Geeta Samota: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఒక మహిళా ఆఫీసర్గా గీతా సమోట ఒక కొత్త చరిత్రను సృష్టించారు.
AI tutors: విద్యా రంగంలో విప్లవం.. భవిష్యత్తు బోధనలో ఏఐ ట్యూటర్లే ప్రధాన పాత్ర
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి చర్చలు రోజురోజుకు మరింత ఉత్సాహవంతంగా సాగుతున్నాయి. నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికత వినియోగం కూడా ఆగకుండా పెరుగుతోంది.
Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్ మెసేజ్..చూస్తే గూస్ బంప్స్ ఖాయం
పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ద్వారా పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలను నాశనం చేసిన సంగతి తెలిసిందే.
AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది.
Anaganaga:ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'అనగనగా'.. స్ట్రీమింగ్లో అరుదైన రికార్డు
టాలీవుడ్ యాక్టర్ సుమంత్ లీడ్ రోల్లో నటించిన ఈటీవీ విన్ ఒరిజినల్ చిత్రం 'అనగనగా' ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Abhishek Banerjee: యూసుఫ్ పఠాన్ ఔట్, అభిషేక్ బెనర్జీ ' ఇన్!.. ఆపరేషన్ సిందూర్' కోసం ఎంపిక
ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా పాకిస్థాన్ నిరంతరం భారత్పై విద్వేషపు రాగం పలికే విధానాన్ని అంతర్జాతీయంగా బయటపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించింది.
Pahalgam Horror: సైనిక దుస్తుల్లో ఉగ్రవాదుల దాడులు.. భద్రతా బృందాల్లో కలవరం
పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్ముకశ్మీర్లో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాదులు ఇప్పుడు సైనిక యూనిఫామ్ ధరించి స్వేచ్ఛగా సంచరించటం భద్రతను గందరగోళంలోకి నెట్టింది.
Stock Market: 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 24,700 పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ.. ఈ ఆకస్మిక పతనానికి కారణాలేంటి?
మిశ్రమమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్ మే 20 మంగళవారం రోజున తీవ్రంగా నష్టపోయింది.
Vaibhav vs Dhoni: ఒకరు ఫినిషింగ్ మాస్టర్, మరొకరు ఓపెనింగ్ స్పెషలిస్ట్.. ఎవరిది పైచేయి?
ఐపీఎల్ 2025 సీజన్లో మరో ఆసక్తికర పోరు నేడు జరగబోతోంది.
Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు.. రంగంలోకి యాంటి టెర్రర్ విభాగం
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశద్రోహ ఆరోపణలపై భారత ఇంటెలిజెన్స్ యంత్రాంగం తీవ్ర స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది.
Landslides: విరిగిన కొండచరియలు.. కైలాస్ యాత్రలో చిక్కుకున్న వందలాది యాత్రికలు
ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లాలో మంగళవారం ఉదయం భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన కలకలం రేపింది.
Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్..
'ఆపరేషన్ సిందూర్' అనంతరం భారత్లో నివసిస్తూ పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటోంది.
KCR: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు
భారతీయ రాష్ట్ర సమితి (భారాస) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని న్యాయవిచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
China: 'మద్యం, సిగరెట్లు వద్దు': ఖర్చులు తగ్గించుకోవాలని చైనా అధికారులకు ఆదేశం
చైనాలో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేందుకు అక్కడి ప్రభుత్వం తన ప్రయత్నాలను గణనీయంగా వేగవంతం చేసింది.
Punjab: పంజాబ్లో ఆరుగురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత, దేశవ్యాప్తంగా పాకిస్థాన్ గూఢచర్య కార్యకలాపాల చరమాంకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Pawan Kalyan : పవన్ చేతిలో ఆస్కార్ ట్రోఫీ! కీరవాణితో సరదాగా గడిపిన క్షణాలు వైరల్
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తయ్యింది.
IMD: 4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంది: ఐఎండీ
నైరుతి రుతుపవనాలు రాకపై భారత వాతావరణ శాఖ (IMD) ఈ రోజు తాజా అప్డేట్ను విడుదల చేసింది.
Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్గా గోవింద్రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
ఉత్కంఠగా సాగిన గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది.
Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..
టాలీవుడ్ ప్రముఖ నటి రాశి ఖన్నా గాయాల బారినపడింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్ఫర్మ్ చేసిన దర్శకుడు వేణు
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'బలగం' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం..
UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..
భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా లండన్లోని వెస్ట్మినిస్టర్ విశ్వవిద్యాలయంలోని 'సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ' డైరెక్టర్గా పనిచేస్తున్న బ్రిటిష్-కాశ్మీరీ విద్యావేత్త ప్రొఫెసర్ నితాషా కౌల్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా (OCI) హక్కులను భారత ప్రభుత్వం రద్దు చేసింది.
M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత
మాజీ అణు శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్ (ఎం.ఆర్. శ్రీనివాసన్) ఇవాళ కన్నుమూశారు.
BCCI: లక్నో బౌలర్ను సస్పెండ్ చేసిన బీసీసీఐ
లక్నో సూపర్జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.
Deepfake: డీప్ఫేక్,రివెంజ్ పోర్న్లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం
అమెరికాలో డీప్ఫేక్లు,రివెంజ్ పోర్న్లను అదుపు చేసేందుకు కీలకమైన చర్య తీసుకున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్దాకా... ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ!
నవరసాలను నభూతోనభవిష్యత్ స్థాయిలో పండించగల నటుడు జూనియర్ ఎన్టీఆర్.
Jammu Kashmir: పూంచ్లో పాకిస్తాన్ లైవ్ షెల్..ధ్వంసం చేసిన భారత ఆర్మీ
జమ్ముకశ్మీర్లోని సరిహద్దు గ్రామాల్లో పాకిస్తాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఓ లైవ్ షెల్ బయటపడటం తీవ్ర కలకలం రేపింది.
India-US: భారత్,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు
భారత్,అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) తొలి దశను వేగంగా పూర్తి చేయడానికి ఇరుదేశాలు చర్చలను మరింత వేగవంతం చేశాయి.
Ajith: పని చేసుకుంటూ రేసింగ్లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలకు పాటు మోటారు రేసింగ్ పట్ల కూడా అపారమైన ఆసక్తి చూపుతారని చాలా మందికి తెలిసిందే.
Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాక్సాఫీస్ను షేక్ చేసిన ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలతో ఆయన కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.
WAR 2: 'వార్ 2' టీజర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా!
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని 'వార్ 2' చిత్రబృందం ఆయన అభిమానులకు భారీ గిఫ్ట్ ఇచ్చింది.
shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..!
పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ పై గట్టి ఎదురుదాడిగా నిలిచింది.
Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాల దంచికొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్లో ఎన్ని కేసులున్నాయంటే..
దేశంలో కరోనా మళ్లీ తన దాడిని ప్రారంభించినట్లు కనిపిస్తోంది.యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ తర్వాత.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మనీ
పంజాబ్లోని మూడు ముఖ్యమైన సరిహద్దు ప్రాంతాల్లో ఈరోజు బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్పై విజయం.. ఒక్క మ్యాచ్తో ఐదు రికార్డులు
బంగ్లాదేశ్ను ఓడిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని రాసింది.
Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశవ్యాప్తంగా మంగళవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్!
విజయవాడ నుంచి బెంగళూరు వరకు వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ ప్రాథమికంగా సన్నాహాలు పూర్తి చేసింది.
Miss World 2025: నేటి నుంచి మిస్ వరల్డ్ కాంటినెంటల్ ఫినాలే
72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో అట్టహాసంగా కొనసాగుతున్నాయి.
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 20,104 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయింది.
Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు కాస్త స్థిరంగా ప్రారంభమయ్యాయి.
Raj Bhavan: తెలంగాణ రాజ్భవన్లో చోరీ కలకలం.. హార్డ్డిస్క్లు అపహరించిన నిందితుడు
తెలంగాణ రాజ్భవన్లో చోటు చేసుకున్న చోరీ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లోనూ, భద్రతా వ్యవస్థలలోనూ కలకలం రేపుతోంది.
Donald Trump: బైడెన్కు క్యాన్సర్ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడ్డారని ఇటీవలే వెల్లడైంది.
Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం
వచ్చే విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మరింత ఆధునిక సాంకేతిక అంశాలు అందుబాటులోకి రానున్నాయి.
Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం
మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ప్రముఖ ఎన్సీపీ నేత, వృద్ధ రాజకీయనాయకుడు ఛగన్ భుజ్బాల్ దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కేబినెట్లోకి చేరనున్నారు.
Vishal-Sai Dhansika: విశాల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. బర్త్డే రోజునే వెడ్డింగ్
తమిళ నటుడు విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. నటిగా, నాయకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విశాల్, ఇప్పుడు జీవిత భాగస్వామిగా హీరోయిన్ సాయి ధన్సికను ఎంపిక చేసుకున్నారు.
Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డు-ఆర్ఆర్ఆర్ మధ్య లాజిస్టిక్ హబ్ల నిర్మాణం లక్ష్యంగా హెచ్ఎండీఏ ప్రణాళిక
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ఒక కొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
Google Chrome: కంప్యూటర్లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక
ఏదైనా సమాచారం వెంటనే తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది గూగుల్ క్రోమ్.
Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు.
Operation Sindoor: భారత్ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్డిఫెన్స్ డీజీ
ఆపరేషన్ సిందూర్కు ప్రతిగా పాకిస్థాన్ చేసిన దూకుడు చర్యలకు భారత్ ధీటైన బదులు ఇచ్చింది.
Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది!
జీవితం అనేది ఎన్నో ఒడిదుడుకులతో నడిచే ప్రయాణం. ఈ మార్గంలో ఎదుగుదల కోరేవాళ్ల కన్నా, కిందపడాలని ఆశించే వారే ఎక్కువగా ఎదురవుతారు.
19 May 2025
SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ
ఐపీఎల్-2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన కీలక మ్యాచులో 6 వికెట్ల తేడాతో లక్నో పరాజయాన్ని మూటగట్టుకుంది.
Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో తొలి బౌలర్గా రికార్డు
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్లో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు
భారత మార్కెట్లో తమ ప్రీమియం మోటార్సైకిళ్ల శ్రేణిని విస్తరించేందుకు హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా రెబెల్ 500 మోడల్ను అధికారికంగా ఆవిష్కరించింది.
BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీల నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తప్పుకుంటుందనే వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు.
The Paradise: 'ది ప్యారడైజ్'లో నానికి విలన్గా బాలీవుడ్ యాక్టర్!
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్'. టైటిల్ టీజర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..
భారతదేశంలో మొదటిసారిగా సూది అవసరం లేకుండా రక్త పరీక్ష చేయగల ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్ను నిలోఫర్లో అందుబాటులోకి తెచ్చారు.
Shilpa shirodkar: కొవిడ్ బారిన పడిన బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్.. సోషల్ మీడియాలో పోస్టు
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అయిదేళ్ల పాటు షూటింగ్ సాగిన హరిహర వీరమల్లు సినిమాను ఎట్టకేలకు పూర్తి చేశారు.
Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది?
2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్లోని పుల్వామా వద్ద జరిగిన భయంకరమైన ఆత్మాహుతి దాడిలో 40 మంది CRPF జవానులు మరణించారు.
Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్నేళ్లుగా కోచ్లు, కెప్టెన్లు మార్పులు, తొలగింపులు జరిగాయి.
Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్
వరంగల్ రైల్వే స్టేషన్ను చరిత్రాత్మక కాకతీయుల కళను ప్రతిబింబించేలా సుందరంగా ఆధునీకరించారు. ఈ రైల్వే స్టేషన్ను మే 22న పునఃప్రారంభం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ప్రతికూల సంకేతాలు, అలాగే మార్కెట్లు గరిష్ఠ స్థాయులకు చేరుకోవడంతో లాభాల స్వీకరణకు పెట్టుబడిదారులు మొగ్గుచూపారు.
Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే.
IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్కి అవకాశం
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లే ఆఫ్స్కు చేరుకుంది.
Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి
గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో విస్తృత స్థాయిలో అవినీతి,అక్రమాలు చోటు చేసుకున్నాయని టీటీడీ పాలకమండలి సభ్యుడు,భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్ను నిలదీసిన రాహుల్
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్పై విమర్శల దాడికి దిగారు.
Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు!
వేసవి కాలంలో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వారు ఎక్కువగా కొండ ప్రాంతాలను సందర్శించాలనుకుంటారు.
CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.
Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పై గూఢచర్య కేసులో భారీ షాక్ తగిలింది.
Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..?
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ నటుడు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే!
వేసవిలో అందరికీ ఇష్టమైన పండ్లలో మామిడి ఒకటి. రుచిగా ఉండే తీపి మామిడి పండ్లను తినడంలో ప్రత్యేక ఆనందం ఉంటుంది.
Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి
పాకిస్థాన్లో చైనా నిర్మిస్తున్న ప్రముఖ మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసినట్టు చైనా వెల్లడించింది.
ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO
పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) తాజా నివేదికలో వెల్లడించింది.
Pakistan:పాకిస్థాన్ ఐఎస్ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు
పాకిస్థాన్కు గూఢచారిగా వ్యవహరించిందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత సైనికాధికారి కల్నల్ సోఫియా చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
Surya : హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు
తమిళ స్టార్ హీరో సూర్య తన విభిన్న పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు.
Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య..
ఓలా కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగమైన "క్రుత్రిమ్"లో పనిచేస్తున్న ఒక యువ ఇంజనీర్ మే 8న తీవ్రమైన పని ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
Yusuf Pathan : కేంద్రాన్ని తప్పుపట్టిన తృణమూల్ కాంగ్రెస్.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ పఠాన్
పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Systematic Investment Plan: తక్కువ జీతం.. పెద్ద సంపద? SIP పెట్టుబడితో సాధ్యమే!
ఈ కాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలంటే, బాగా ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులే మార్గం.
Haryana: హర్యానాలోని నుహ్లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న పలువురు భారతీయుల్ని అధికారులు గుర్తించి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.
Supreme Court: మాజీ న్యాయమూర్తులకు సమాన పెన్షన్ ఇవ్వాలి: సుప్రీం ఆదేశాలు
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల కొందరికి తక్కువ పెన్షన్ లభిస్తున్నదంటూ వచ్చిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది.
Subodh Kumar Goel: యూకో బ్యాంక్ మాజీ సీఎండీ సుబోధ్ కుమార్ గోయల్ను అరెస్టు చేసిన ఈడీ
యూకో బ్యాంక్ మాజీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సుబోధ్ కుమార్ గోయల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.
Indonesia: ఇండోనేషియాలోని బద్దలైన లెవోటోబి లకి-లకి పర్వతం.. 6కి.మీ వరకు బూడిద
ఇండోనేషియాలోని లెవోటోబి లకిలకి అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది. ఈ అగ్నిపర్వత శిఖరం నుంచి సుమారు 1.2 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఆకాశంలోకి ఎగసింది.
Master Bharath: చెన్నైలో నటుడు భరత్ తల్లి కన్నుమూత
ప్రముఖ నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి కమలహాసిని గుండెపోటుతో ఆదివారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
EPFO: ఈపీఎఫ్వోలో ఈ ఐదు కీలక మార్పుల గురించి మీకు తెలుసా..? ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే
2025లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సభ్యుల కోసం పలు కీలక మార్పులు చేసింది.
Weather Update: దక్షిణ, ఈశాన్య, తూర్పు భారతంలో భారీ వర్షాలు.. ఉత్తరాన మాత్రం హీట్వేవ్..
వచ్చే వారం రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Chahal-Mahvash: ప్రేమించేవాళ్ల కోసం ఎప్పుడూ సమయం కేటాయించే వ్యక్తి చాహల్: మహ్వశ్
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్వశ్ (RJ Mahvash) డేటింగ్లో ఉన్నారన్న వార్తలు ఇటీవల ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.
Vijay Devarakonda: "షారుక్ ఖాన్ మాటను తప్పు అనాలని అనిపించింది": విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం 'కింగ్డమ్' షూటింగ్ను పూర్తిచేశారు.
Manchu Manoj : వీడియో చూస్తూనే కళ్లలో నీళ్లు.. స్టేజిపైనే భావోద్వేగానికి లోనైన మంచు మనోజ్
మంచు మనోజ్ మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. ఈసారి అతడు ఎలాంటి కుటుంబ కలహాలతోనో, అన్నతో తలెత్తిన వివాదాల కారణంగానో కాదు.. పూర్తిగా అభిమానుల ప్రేమతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
SwaRail: స్వరైల్ యాప్ను ప్రారంభించిన IRCTC.. ఇప్పుడు మరింత ఈజీగా టిక్కెట్ బుకింగ్
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తాజాగా "స్వరైల్" (SwaRail App) అనే కొత్త యాప్ను ఆవిష్కరించింది.
Kuldeep Yadav: డీఆర్ఎస్ నిర్ణయంపై కుల్దీప్ ఫైర్.. అంపైర్తో మాటల యుద్ధం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు.
Nadikudi- Srikalahasthi: నెరవేరనున్న ప్రకాశం జిల్లా ప్రజల కోరిక.. నడికుడి - శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైన్
గుంటూరు నుంచి తిరుపతి వైపు ప్రయాణ దూరాన్ని తగ్గించే దిశగా కీలకంగా మారబోతున్న నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది.
IPL 2025: ఒక్క ప్లేఆఫ్స్ స్థానం కోసం ముంబై, ఢిల్లీ, లక్నో మధ్య హోరాహోరీ!
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి అనంతరం ప్లేఆఫ్స్ పోటీ మరింత ఉత్కంఠత కలిగించేలా మారింది.
Viral Video: భారీ వర్షాన్ని లెక్కచేయక పంటను కాపాడుకునేందుకు రైతు ప్రయత్నం.. స్పందించిన కేంద్ర మంత్రి
ఆరుగాలం శ్రమించి పండించిన పంట విలువను రైతే బాగా అర్థం చేసుకుంటాడు.
Bangladesh: బంగ్లాదేశ్ దిగుమతులపై భారత్ ఆంక్షలు.. చర్చలతో పరిష్కరించేందుకు సిద్ధమన్న బంగ్లా
భారత్ ఈశాన్య ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్కు ఎగుమతవుతున్న సరకులపై ఆ దేశం విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా, భారత్ కూడా బంగ్లా దిగుమతులపై పరిమితులు విధించిన సంగతి తెలిసిందే.
Nandigama Suresh: నందిగం సురేశ్'కు జూన్ 2 వరకు రిమాండ్ విధించిన కోర్టు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై దాడికి సంబంధించి నమోదైన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నందిగం సురేశ్కు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
Ajit Doval: భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు.. చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్పై అజిత్ దోవల్ దృష్టి
భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ సోమవారం ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి డాక్టర్ అలీ అక్బర్ అహ్మదియాన్తో టెలిఫోన్ ద్వారా కీలకమైన చర్చలు నిర్వహించారు.
Tax Saving Schemes: పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్స్ను తప్పక పరిశీలించండి!
పోస్టాఫీస్ పథకాలకు పెట్టుబడిదారుల నుంచి గణనీయమైన స్పందన వస్తోంది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్లో 4.2 తీవ్రతతో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
సోమవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం (ఎన్సీఎస్) వెల్లడించింది.
Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి
మహారాష్ట్రలోని షోలాపూర్ పారిశ్రామిక హబ్లో ఉదయం తీవ్రమైన అగ్నిప్రమాదం సంభవించింది.
Golden Temple: పంజాబ్లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్ చేసిన పాక్.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా బలమైన ప్రతిచర్య తెలిపిన విషయం తెలిసిందే.
Sarfaraz Khan: ఫిట్నెస్ పై ఫోకస్.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్
భారత టెస్టు జట్టులో స్థిరమైన స్థానం సంపాదించాలనే లక్ష్యంతో భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పట్టుదలతో ముందుకెళ్తున్నాడు.
Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఘనత
ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించాడు.
Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు..
2045నాటికి ప్రపంచాన్ని మెరుగైనదిగా మార్చేందుకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన దాతృత్వ లక్ష్యాన్ని ప్రకటించారు.
INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ
ఇటీవల పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి సైనిక చర్యల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్.. 500 కిమీ రేంజ్తో రావనున్న కొత్త ఫ్లాగ్షిప్ SUV!
టాటా మోటార్స్ కొత్త ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ వాహనం హారియర్ ఈవీ జూన్ 3న అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది.
UP: పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్ వ్యాపారవేత్త అరెస్ట్
పహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర గాలింపు చర్యలు చేపడుతోంది.
IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా?
ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ (GT), ఐపీఎల్ 2025 సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది.
Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు రావడంతో పెట్టుబడిదారులు సావధానంగా వ్యవహరిస్తున్నారు.
Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా?
టాలీవుడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్లో కీలక మలుపు తిరిగే అవకాశం దక్కనుందా? ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఆయనకు నటించే ఛాన్స్ దక్కబోతోందన్న వార్తలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Revanth Reddy: నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
Vizianagaram: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర? భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్!
దేశవ్యాప్తంగా భయానక ఘటనలకు దారితీయగల ఉగ్రవాద చర్యలకు పూనుకోవాలని యత్నించిన కుట్రను భారత దర్యాప్తు సంస్థలు ముందుగానే గుర్తించి అడ్డుకున్నాయి.
Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి!
హైదరాబాద్ నగరంలో ఘోరమైన అగ్నిప్రమాదం ప్రజలను తీవ్రంగా కలచివేసింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో మే 18 అర్థరాత్రి శ్రీకృష్ణ పెరల్స్ జువెలరీ షాపులో ఈ మంటలు చెలరేగాయి.
Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి..
పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్ను ఫిల్మ్ హబ్గా అభివృద్ధి : కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర రంగాన్ని మరింత ఉత్సాహపర్చే దిశగా ప్రభుత్వం నడుస్తోంది.
Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు
లక్షలాది మంది ఫాలోవర్లున్న కొందరు యూట్యూబర్ల వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోంది.
Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్లో తాజా రేట్లు ఇవే
ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల లక్ష రూపాయలు దాటి పలికిన బంగారం ధరలు, ప్రస్తుతం కొద్దిగా దిగివచ్చాయి.
Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన
నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు
విశాఖపట్టణంలోని ఉక్కు కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులకు దిగిన సంగతి తెలిసిందే.
Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం
మన జీవితం అంతా చూస్తే, మనం ఎక్కువసార్లు పోరాడేది ఎవరిలోనూ కాదు... మనతోనే. శత్రువు మన సమస్య అనిపించినా, వాస్తవానికి మన అత్యంత పెద్ద పోరాటం మన అంతరంగంతోనే జరుగుతుంది.