23 May 2025

SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు 

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ తన విజయ యాత్రను కొనసాగించింది.

MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత

''మా నాయకుడు కేసీఆర్‌గారే. రాష్ట్ర అభివృద్ధి ఆయన నాయకత్వంలోనే సాధ్యమవుతుంది'' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు

రాష్ట్ర విభజన జరిగి 10ఏళ్లు పూర్తయిన సందర్భంలో, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని పునర్విభజన చట్టంలో పొందుపర్చించి నోటిఫై చేయాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్.. 

లక్నో మైదానంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా ఆట ప్రారంభించినా, ఓపెనర్లు రెండు వికెట్లను త్వరగా కోల్పోయారు.

Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆపిల్ సంస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం 

కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) భారీగా డివిడెండ్ రూపంలో నిధులను చెల్లించబోతోంది.

Harvard University: ట్రంప్ పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) సర్టిఫికేషన్‌ను రద్దు చేసిన తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిపాలన చట్టపరమైన చర్య తీసుకుంది.

AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుంది.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్), డీఎస్సీ (జనరల్ టీచర్ రిక్రూట్మెంట్) పరీక్షల నిర్వహణకు సంబంధించి స్పష్టత వచ్చింది.

Test Retirement: టెస్ట్ క్రికెట్ అభిమానులకు మరో పెద్ద షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?! 

ఇటీవలే భారత క్రికెట్‌ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు.

World Bank, FATF: పాక్‌ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ.. ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఇండియా 

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌లో తీవ్ర ఆవేదన వెల్లివిరిసింది.

Ajit Doval: ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ ముందస్తు డెలివరీల కోసం రష్యాకు వెళ్లనున్న అజిత్‌ దోవల్ 

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రాబోయే వారం రష్యా పర్యటనకు సన్నద్ధమవుతున్నారని సమాచారం.

Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ

దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు గణనీయమైన లాభాలతో ముగిశాయి. గత రోజున భారీగా నష్టాలు నమోదైన సూచీలు, ఈ రోజు దాదాపు అదే స్థాయిలో పుంజుకున్నాయి.

IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్.. 

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత పొందేందుకు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్ 

పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారన్న అనుమానంతో ఉత్తర్‌ప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.

War 2: హృతిక్, ఎన్టీఆర్‌ 'వార్‌ 2'.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మొదటి పోస్ట్.. ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి 

ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచిన చిత్రాల్లో "వార్ 2" ఒకటి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

Supreme Court: పోక్సో కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. దోషిగా తేలిన వ్యక్తికి అరుదైన తీర్పు..

ఒక పోక్సో కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అరుదైన తీర్పు ఇచ్చింది.

Bcci: ఇంగ్లాండ్ టూర్ కోసం భారత జట్టు.. కెప్టెన్ గా శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్‌గా పంత్? 

భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) శనివారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు జట్టును ప్రకటించనుంది.

Health Tips: అల్పాహారంలో దానిమ్మను చేర్చుకోవడం వల్ల లాభాలు అనేకం! 

ప్రతి రోజూ ఉదయాన్నే అల్పాహారంలో పండ్లను చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Karnataka: కర్ణాటక గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ మంజూరు.. విజయోత్సవ ఊరేగింపుతో సంబరాలు

కర్ణాటకలో జరిగిన ఓ సామూహిక అత్యాచార ఘటన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు కావడం, అనంతరం వారు ఊరేగింపు నిర్వహించడం దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రేపుతోంది.

IPL TOP 2 Race: ఐపీఎల్‌లో కొనసాగుతున్న టాప్‌ 2 రేసు.. తొలి రెండు స్థానాల్లోకి వచ్చేదెవరు.. నిలిచేదెవరు..? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఉన్న పోటీకి తెరపడింది.

Tamannaah Bhatia: తమన్నాతో మైసూర్ శాండల్ ఒప్పందం.. కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం

వందేళ్లకు పైగా చరిత్ర గల ప్రసిద్ధ మైసూరు శాండల్ సబ్బుకు బాలీవుడ్ నటి తమన్నా భాటియాను ప్రచారకర్తగా నియమించడం కర్ణాటక రాష్ట్రంలో పెద్ద హంగామా సృష్టిస్తోంది.

Zomato delivery fee: కొత్తగా 'లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు'ను ప్రారంభించిన ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ 

ప్రముఖ ఫుడ్ డెలివరీ సేవ జొమాటో తన వినియోగదారులకు మరో షాకిచ్చింది.నష్టాలను తగ్గించే దిశగా తీసుకొచ్చిన చర్యల భాగంగా, కొత్త విధమైన ఛార్జీలను అమలు చేయడం ప్రారంభించింది.

Andaman: భారత్‌ క్షిపణి పరీక్షలు.. అండమాన్‌ నికోబార్‌ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు నోటమ్‌ జారీ 

అండమాన్ నికోబార్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Kenishaa: జయం రవితో రిలేషన్‌.. గాయని కెనీషాకు హత్య బెదిరింపులు 

కోలీవుడ్‌ నటుడు జయం రవి (అసలు పేరు రవి మోహన్) గాయని కెనీషాతో సంబంధం ఉందని చాలాకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది.

Microsoft: ఏఐ వ్యవస్థలను రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు.. వాటివల్లే ఉద్యోగాలు కోల్పోయారు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఇటీవల తన ఉద్యోగుల్లో మూడుశాతం మందిని తొలగించింది.

IMF: పాకిస్థాన్‌కు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వడాన్ని సమర్థించుకున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి 

భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి దాదాపు బిలియన్ డాలర్లు (రూ. 8,540 కోట్లు)విలువైన ఉద్దీపన నిధులను ఆ దేశానికి అందించేందుకు ఆమోదం తెలిపింది.

Miss World 2025 : హెడ్-టు-హెడ్ ఛాలెంజ్‌లో 20 మంది ఫైనలిస్టులు ఎంపిక

ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీ తాజాగా మరో కీలక దశను చేరుకుంది.

WhatsApp: సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ 

వెంటనే మెసేజ్ పంపాలన్నా లేదా ఫోటోలను పంచుకోవాలన్నా,మనకు గుర్తొచ్చే ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ (WhatsApp).

Kantara 1: 'కాంతార చాప్టర్‌ 1' వాయిదా..? స్పందించిన చిత్రబృందం! 

కన్నడ సినీ నటుడు రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కాంతార చాప్టర్‌ 1' (Kantara: Chapter 1).

Delhi: ఢిల్లీ విశ్వవిద్యాలయానికి రాహుల్ గాంధీ.. ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ అభ్యంతరం

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న కాంగ్రెస్ ప్రముఖుడు రాహుల్ గాంధీ, అనూహ్యంగా ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.

San Diego Plane Crash:శాన్ డియాగోలో విమానం కూలి ఆరుగురు ప్రయాణికులు మృతి

శాన్ డియాగో నగరంలో నివాస ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

Banana Farming: భూతాపంతో అరటి పంట ఉనికికే ప్రమాదం.. కోరలుచాస్తున్న వాయు, జల కాలుష్యాలు 

అరటి పండు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో ఒకటి.

Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! 

ఇటీవలి రెండు రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరిగిన నేపథ్యంలో,శుక్రవారం (మే 23) స్వల్పంగా తగ్గాయి.

Canada: కెనడాలో విద్యాభ్యాసం ఇప్పుడు భారతీయులకు తలకుమించిన భారం.. కొత్త నిబంధనలతో స్టడీ పర్మిట్లలో భారీ కోత..!

కెనడాలో విద్యాభ్యాసం చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రస్తుతం భారీగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Preity Zinta: పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అంతర్గత ఘర్షణలు.. కోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా !

ఐపీఎల్‌లో పాల్గొంటున్న పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అంతర్గత వివాదం చెలరేగింది.

Miss world 2025: శిల్పకళా వేదికగా మిస్‌ వరల్డ్‌ టాలెంట్‌ ఫినాలేలో 24 దేశాల అందగత్తెలు పోటీ

శిల్పకళా వేదికపై గురువారం జరిగిన మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన అందగత్తెలు తమ సృజనాత్మకతను,నైపుణ్యాలను ప్రదర్శించారు.

Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్‌ 2లో అగ్నిప్రమాదం 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2 విభాగంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.

CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ 

రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు.

Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్థిరంగా ప్రారంభమైనా,తర్వాతి సమయంలో కీలక షేర్లలో కొనుగోళ్లతో సూచీలు లాభాల్లోకి దూసుకెళ్లాయి.

Kavitha: 'భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు'.. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్‌కు కవిత లేఖ! 

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీ గురించి తక్కువగా మాట్లాడిన నేపథ్యంలో... భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి.

Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా యోచన

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి తప్పుకున్న తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Trump: హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్‌ మరో పెద్ద షాక్‌.. విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీకి మరో షాకిచ్చారు.

V Narayanan: గగన్‌యాన్‌కు ఇప్పటివరకు 7200 పరీక్షలు పూర్తి: ఇస్రో చీఫ్ 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు.

Ahmed Sharif Chaudhry: సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక.. "మా నీళ్లు ఆపితే,మీ ఊపిరి ఆపుతాం"అంటూ వ్యాఖ్య

సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి భారత్ తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Pralhad Joshi: కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై ఈడీ దాడులు.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు 

నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో, కర్ణాటక హోంమంత్రి జీ. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Ayush Mhatre: ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత అండర్‌-19 జట్టుకు కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే

వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లబోయే భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ముంబయికి చెందిన యువ బ్యాట్స్‌మన్ ఆయుష్ మాత్రేను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

Kodali Nani: మాజీ మంత్రి,వైసీపీ నేత కొడాలి నానిపై లుకౌట్‌ నోటీసులు జారీ

వైఎస్సార్సీపీ కీలక నేత,మాజీ మంత్రిగా ఉన్న కొడాలి నాని పై కృష్ణా జిల్లా ఎస్‌పీ గంగాధర్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

WHO: 'ప్రజలు బాధపడుతున్నారు'.. గాజాపై ఇజ్రాయెల్ 'కరుణ' చూపించాలి : డబ్ల్యూహెచ్‌వో చీఫ్  విజ్ఞప్తి  

ఇజ్రాయెల్-హమాస్‌ పోరులో గాజాపై ఇజ్రాయెల్‌ తీవ్రమైన దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో, అక్కడ సామాన్య పౌరులు భారీగా ప్రాణాలు కోల్పోతున్నారు.

Motivation : ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే!

కొంతమంది జీవితంలో విజయం సాధించలేకపోవడానికి నానావిధాలైన లేనిపోని కారణాలను చెప్పుకుంటూ ఓటమిని అంగీకరించేస్తుంటారు.

Kiran Abbavaram: తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు

టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తండ్రిగా అయ్యారు. గురువారం తమకు బాబు పుట్టిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.

Bitcoin: దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌

క్రిప్టో కరెన్సీలలో ప్రముఖమైన బిట్‌కాయిన్‌ దూకుడు కొనసాగుతోంది. మొదటిసారిగా దీని ధర 1,11,000 అమెరికన్‌ డాలర్లను అధిగమించింది.

GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ అవకాశాలు ముగిసిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి సంచలన విజయం సాధించింది.

22 May 2025

RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం 

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్ చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది.

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం 

జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఆ అశాంతిని భారత్‌పైకి మళ్లిస్తున్న పాకిస్థాన్‌ చర్యలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేసే ప్రయత్నాల్లో భాగంగా, భారత ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధి బృందాలను వివిధ విదేశాలకు పంపిన విషయం తెలిసిందే.

#NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..?

చాలా సంవత్సరాలుగా, అంతరిక్షం నుంచి మన కళ్లకు కనిపించే మానవ నిర్మాణంగా చైనా గ్రేట్‌వాల్‌ (గ్రేట్ వాల్ ఆఫ్ చైనా) అని చాలామంది భావిస్తూ వచ్చారు.

Aishwarya Rai: కేన్స్‌లో సిందూరంతో ఐశ్వర్య రాయ్.. లుక్‌పై నటి సెలీనా జైట్లీ ఆసక్తికర స్పందన

2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో భారతీయ సినీ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన ప్రత్యేకమైన స్టైల్‌తో అందర్ని ముగ్ధులను చేశారు.

Himanta Biswa Sarma: ముందు మీ రెండు చికెన్స్ నెక్‌లు జాగ్రత్త.. బంగ్లాదేశ్‌ను హెచ్చరించిన హిమంత బిశ్వ శర్మ 

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో కీలకమైన ముందడుగు.. సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌ కోసం 500 ఎకరాల భూ కేటాయింపు 

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దే యోజనలో భాగంగా, సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Jyoti Malhotra: పాకిస్తాన్‌కి 'జ్యోతి మల్హోత్రా' ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ..!

పాకిస్థాన్‌కు గూఢచర్యం కేసులో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

S Jaishankar: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్ తీవ్రంగా స్పందించారు.

Vishwambhara : కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Munnar Travel Guide: పర్యాటకుల మనసు దోచుకునే మున్నార్ ప్రదేశాలు.. చూడాల్సిందే!

కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనుమల మధ్యలో మున్నార్‌ అనే ప్రముఖ పర్వత ప్రాంతం విస్తరించి ఉంది.

Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నివాసంలోకి ఓ వ్యక్తి ప్రవేశించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ !

ఇండియా కవాసాకి మోటార్స్ 2025 మోడల్‌గా వెర్సిస్-ఎక్స్ 300 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను దేశీయ మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెట్టింది.

Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు

పంజాబ్‌,హర్యానా హైకోర్టు భవనానికి గురువారం మధ్యాహ్నం బాంబు బెదిరింపు మెయిల్‌ రూపంలో వచ్చింది.

Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్

'హను-మాన్' సినిమా ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించి, దేశవ్యాప్తంగా పేరుపొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టాడు.

Supreme Court:'ఈడీ అన్ని పరిమితులను దాటుతోంది'..తమిళనాడు మద్యం కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే 

తమిళనాడులోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నిర్వహించిన దాడులపై భారత సుప్రీంకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది.

PM Modi: 'మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం'.. పహల్గామ్ ఉగ్ర దాడిపై మరోసారి ప్రధాని మోదీ 

"మన మహిళల నుదిటిపై ఉన్న సిందూరాన్ని తుడిచిన వారిని మట్టిలో కలిపేశాం" అని ప్రధాని మోదీ అన్నారు.

Gold Price Today; పసిడి ప్రియులకు మరోసారి బిగ్ షాక్.. బంగారం ధర ఒక్కరోజే ఎంత పెరిగిందో తెలుసా?

కొద్ది రోజుల కిందటి వరకు బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా గణనీయమైన డిమాండ్‌ను కనబరిచింది.

PV Sindhu: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించిన పి.వి.సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పివి.సింధు పేలవ ఫామ్‌ కొనసాగుతూనే ఉంది.తాజాగా జరిగిన మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఆమె మొదటి రౌండ్‌లోనే ఇంటికెళ్లాల్సి వచ్చింది.

Rana Daggubati: 'రానా నాయుడు 2'పై రానా కీలక కామెంట్స్.. ఈ సారి బూతులు తక్కువగా ఉంటాయంటూ.. 

నెట్‌ ఫ్లిక్స్ వేదికగా త్వరలో విడుదల కాబోతున్న పాపులర్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు' సీజన్ 2పై హీరో రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

OpenAI: జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్‌ ఏఐ 

చాట్‌జీపీటీకి మద్దతు ఇచ్చే మాతృసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత హార్డ్‌వేర్‌ల తయారీ వైపు దృష్టి సారించింది.

PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 18 రాష్ట్రాల్లో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌ నుండి వర్చువల్‌ ద్వారా ప్రారంభించి దేశ ప్రజలకు అంకితమిచ్చారు.

Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్‌ 

ఆపరేషన్‌ సిందూర్‌ పటిష్టంగా కొనసాగుతున్న తరుణంలో, పాకిస్థాన్‌ భారత్‌లోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను పంపేందుకు ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది.

IPL 2025: నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్‌.. పెనాల్టీగా నోబాల్‌!

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి.

Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Trump - Ramaphosa Meeting: సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి ఆరోపణలు.. తిప్పికొట్టిన సిరిల్ రామఫోసా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాల మధ్య జరిగిన సమావేశం తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది.

Kumki elephants: కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక.. బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ఉపముఖ్యమంత్రి 

గత ఆగస్టులో కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం,కర్ణాటక నుండి కుంకీ ఏనుగులను బుధవారం తరలించారు.

Earthquake: గ్రీస్‌లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

ఆగ్నేయ ఐరోపాలోని గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించింది.

Suryakumar Yadav : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆసియాలోనే ఒకే ఒక్క‌డు.. 

టీ20 ఫార్మాట్‌లో భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు అందుకున్నాడు.

MI vs DC : ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కి బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. 10 శాతం జ‌రిమానా..

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం ముగిసింది.ప్లేఆఫ్స్ ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి.

USA: అత్యంత శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3 క్షిపణిని పరీక్షించిన అమెరికా..! 

అమెరికా అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు క్షిపణి అయిన మినిట్‌మ్యాన్‌-3ను విజయవంతంగా పరీక్షించింది.

Kalam: 'కలాం' బయోపిక్'లో ధనుష్ - ఫస్ట్ లుక్ రిలీజ్.. 'ఆదిపురుష్' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం

భారతదేశానికి "మిస్సైల్ మ్యాన్"గా పేరు గాంచిన, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందనున్న బయోపిక్ త్వరలో వెండితెరపైకి రానుంది.

Canada: గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్న కెనడా 

భవిష్యత్తులో తమ గగనతలంలోకి ఎటువంటి క్షిపణులు ప్రవేశించకుండా, అణ్వాయుధాలు సమీపించకుండా కాపాడుకునేందుకు అమెరికా అత్యాధునిక రక్షణ వ్యవస్థ 'గోల్డెన్‌ డోమ్‌' నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే.

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Israeli Embassy: అమెరికాలో ఉగ్రదాడి కలకలం.. వాషింగ్టన్‌ డీసీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ సిబ్బందిపై కాల్పులు 

అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రదాడి తీవ్ర ఉద్రిక్తతను రేపింది. రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం (ఎంబసీ) సిబ్బందిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.

Puri-Vijay : 'బెగ్గర్' టైటిల్ పై విజయ్ సేతుపతి క్లారిటీ 

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రూపొందనుంది.

Hamas-Israel: ఐడీఎఫ్ దాడిలో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ హతం! ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన

ఇజ్రాయెల్ దళాల దాడుల్లో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మరణించి ఉండవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.

Kishtwar Terrorist Encounter: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్

జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా చత్రో ప్రాంతంలోని సింగ్‌పోరా వద్ద మే 22, 2025న ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి ఉగ్రవాదంతో సంబంధాలు లేవు: పోలీసులు

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయ్యిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

Agniveers: ఆపరేషన్ సిందూర్‌.. పాక్ డ్రోన్ల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న 3,000 మంది అగ్నివీరులు 

భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ డ్రోన్లు, క్షిపణులు పంపేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు భారత సైన్యం చావు దెబ్బకొట్టింది.

Uber: 'క్యాబ్ బుకింగ్‌లకు టిప్ మోడల్ అనైతికం'.. ఉబర్‌కు నోటీసు పంపిన ప్రహ్లాద్ జోషి 

భారతదేశంలో ఊబర్, ఓలా లాంటి క్యాబ్ సర్వీసులను అనేక మంది ప్రజలు నిత్యం ఉపయోగిస్తుంటారు.

Trump: ఖతార్‌ విమాన బహుమతిపై ప్రశ్న.. 'గెట్ అవుట్' అంటూ.. విలేకరిపై మండిపడ్డ ట్రంప్ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్‌ పాలకులు ఇచ్చిన విలాసవంతమైన విమానం బహుమతిగా ప్రకటించడంపై ఇటీవల వివాదం చెలరేగింది.

IND-USA: జూలై 8లోగా అమెరికా,భారత్ వాణిజ్య ఒప్పందం

భారత్ పై అమెరికా 26 శాతం ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో,ఆ దేశం వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేసింది.

cholera vaccine HillChol: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'హిల్‌కాల్' కలరా టీకా.. క్లినికల్‌ పరీక్షల్లో విజయవంతం

భారత్ బయోటెక్ రూపొందించిన నోటి ద్వారా తీసుకునే కలరా టీకా 'హిల్‌కాల్' తృతీయ దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైన ఫలితాలను సాధించింది.

Vishaka Metro: అక్టోబర్‌లో విశాఖ మెట్రో పనుల ప్రారంభానికి సిద్ధం: మంత్రి నారాయణ 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వచ్చే అక్టోబర్ నెలలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు.