LOADING...

16 May 2025


#NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?  

ఆకాశాన్ని తాకే హిమాలయ శిఖరాలతో,పచ్చని లోయల మధ్య ప్రశాంతతకు ప్రతిరూపంగా నిలిచిన సిక్కిం రాష్ట్రం,భారతదేశంలో భాగమై సరిగ్గా 50సంవత్సరాలు పూర్తయ్యాయి.

Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న ఆనకట్టలపై జరుగుతున్న విచారణ ప్రక్రియకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ముగింపు పలికింది.

IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

వచ్చే వారం కేరళలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ 

ఆంధ్రప్రదేశ్‌లో భూరికార్డుల నిర్వహణను పటిష్టంగా చేసేందుకు, భూ సంబంధిత వివాదాలను పరిష్కరించేందుకు 'నక్షా' అనే కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

Turkey: తుర్కియే సంస్థపై భారత్‌ ప్రతీకారం.. 10శాతానికి పతనమైన సెలెబీ

తుర్కియేతో సంబంధాలపై వివాదం వెల్లువెత్తడంతో, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెలెబీ కంపెనీపై తీవ్ర ప్రభావం చూపింది.

Kannappa: 'కన్నప్ప' ఫైనల్ చాప్టర్.. కామిక్ బుక్ చివరి అధ్యాయం రిలీజ్

డైనమిక్ స్టార్ మంచు విష్ణు యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

Trump pakistan deal : పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో అమెరికా ఒప్పందం.. ట్రంప్ ఫ్యామిలీ,పాక్ ఆర్మీ చీఫ్‌కి లింకులు!

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడికి ముందు పాకిస్థాన్,అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ సంస్థ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్టు సమాచారం.

Airtel Fraud Detection: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా 'ఫ్రాడ్‌ డిటెక్షన్‌' ఫీచర్‌ అందుబాటులోకి!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌ టెల్‌ (Airtel) సైబర్‌ మోసాలను అడ్డుకునేందుకు కీలక అడుగు వేసింది.

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున నష్టం 

దేశీయ షేర్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు,గరిష్ఠ స్థాయికి చేరుకున్న తరువాత మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం వల్ల మార్కెట్లు క్రమంగా పడిపోయాయి.

Rajnath Singh:మసూద్ అజార్‌కు పాకిస్తాన్ ₹14 కోట్లు పరిహారం.. IMF రుణం గురించి పునరాలోచించాలి': రాజ్ నాథ్ సింగ్ 

భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో పాకిస్థాన్‌ సంవత్సరాల తరబడి పెంచిపోషించిన ఉగ్రవాదాన్ని నాశనం చేసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

NTR: హృతిక్‌ రోషన్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌'పై స్పందించిన ఎన్టీఆర్‌ 

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2'కు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Prophase: సైబర్ యుద్ధంలో భారత్‌ రక్షణ కవచంగా నిలిచిన 'ప్రొఫేజ్‌'

తిరువనంతపురం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైబర్‌ సెక్యూరిటీ స్టార్టప్‌ "ప్రొఫేజ్" మే 5న ప్రారంభమైన సైబర్‌ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది.

Pillalamarri Banyan Tree: నేడు పాలమూరుని సందర్శించనున్న ప్రపంచ అందగత్తెలు ! 

ఈ రోజు పాలమూరు జిల్లా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించబోతోంది.

SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు  

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒక కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది.

unemployment data: దేశంలో తొలిసారిగా నెలవారీ ఉద్యోగ గణాంకాలు.. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1శాతం

కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా దేశవ్యాప్తంగా నెలవారీ ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది.

Anurag Kashyap: లాభాల కోసం కళను తాకట్టు పెట్టిన ఓటీటీ వేదికలు : అనురాగ్ కశ్యప్‌

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు.

Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్‌ ను ప్రకటించిన టీమ్‌.. ఎప్పుడంటే? 

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరిహర వీరమల్లు' విడుదలకు సిద్ధమవుతోంది.

Kashmir: కశ్మీర్‌కు మునుపటిలా పర్యాటకులు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది: రామ్మోహన్‌నాయుడు 

కశ్మీర్‌ లో మునుపటిలా పర్యాటకులు తిరిగి రాగలిగే పరిస్థితిని కల్పించేందుకు ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు చేపడుతోందని పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

IPL 2025: స్టార్క్‌ ఔట్‌.. హేజిల్‌వుడ్‌ ఇన్‌! దిల్లీకి ఎదురుదెబ్బ, ఆర్సీబీకి ఊరట 

భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌లు వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Zomato Gold and Swiggy One: జొమాటో-స్విగ్గీ కస్టమర్లకు భారీ షాక్.. వారికీ ఆర్డర్లపై కొత్త సర్‌ఛార్జ్ ఫిక్స్..

దేశంలో దాదాపు పది సంవత్సరాల క్రితం ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ రంగంలో ప్రవేశించిన స్విగ్గీ, జొమాటో సంస్థలు ఇప్పటికే భారీ స్థాయిలో ప్రజల మద్దతును సంపాదించుకున్నాయి.

Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో..

వేసవి వచ్చిందంటే చాలామందికి ఆకలి మందగిస్తుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో జీర్ణక్రియ మందకొడిగా ఉంటుంది.

Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్!

కాశ్మీర్‌ను సాధారణంగా 'భూలోక స్వర్గం'గా అంటారు. అయితే ప్రస్తుతం ఆ స్వర్గంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది.

Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్

టీమిండియా టెస్టు కెప్టెన్సీపై తాజాగా ప్రముఖ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .

P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అన్ని రంగాల్లో బలంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పి. చిదంబరం ప్రశంసించారు.

TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది!

టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 ఎడిషన్‌ టీవీఎస్ ఐక్యూబ్‌ స్కూటర్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్!

గోల్డ్ రేట్లు తగ్గిన ఆనందం మహిళలకు కేవలం రెండు రోజులు కూడా మిగలలేదు. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు మే 16 శుక్రవారం ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Rohit Sharma: నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్

ముంబయిలోని ప్రముఖ వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరు పెట్టిన ప్రత్యేక స్టాండ్ నేటి నుంచి అధికారికంగా వినియోగానికి రానుంది.

Pakistan: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా 

''మేము ఏ మిత్ర దేశానికైనా వెళ్లినా..అడుక్కోవడానికే వచ్చామన్న భావన వార ఉంటోంది''ఇది ప్రస్తుత పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దాదాపు మూడేళ్ల క్రితం చేసిన వ్యాఖ్య.

Raj Nidimoru and Samantha: రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సమంత టీమ్ క్లారిటీ!

టాలీవుడ్ ప్రముఖ నటి సమంత, 'ఫ్యామిలీ మాన్', 'ఫర్జీ' వంటి హిట్ వెబ్ సిరీస్‌ల దర్శకుడైన రాజ్ నిడిమోర్ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Brain dead: బ్రెయిన్ డెడ్ అయిన జార్జియా మహిళ.. కడుపులో ఉన్న పిండాన్ని బతికించేందుకు వైద్యం

అమెరికాలోని జార్జియాలో ఓ యువతి గర్భవతి అయిన సమయంలో అనారోగ్యం బారినపడి బ్రెయిన్‌డెడ్‌గా మారింది.

Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయొచ్చు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

SCR:ప్రయాణికులకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్..చ‌ర్ల‌ప‌ల్లి- విశాఖ‌పట్టణం మ‌ధ్య  ప్ర‌త్యేక రైళ్లు 

వేసవి సీజన్‌లో పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.

NTR Birthday: ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా హృతిక్ సర్ప్రైజ్‌..'వార్ 2' నుంచి మాస్ అప్‌డేట్ రెడీ! 

బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న స్పై థ్రిల్లర్ 'వార్ 2'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Hyderabad: హైదరాబాద్‌లో చెరువుల భూములపై భారీ స్థాయిలో ఆక్రమణలు, నిర్మాణాలు.. టీజీఆర్‌ఏసీ నివేదికలో కీలక అంశాలు 

హైదరాబాద్‌ నగర పరిధిలో ఉన్న గండిపేట మండలంలోని పుప్పాలగూడ చెరువు మొత్తం విస్తీర్ణం 19.58 ఎకరాలు.

Mumbai Indians: ముంబై జట్టులోకి విధ్వంసకర ఆటగాడు?

ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ ప్రారంభం అంతగా బలంగా లేకపోయినా, హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టు అద్భుతమైన రికవరీతో పాయింట్ల పట్టికలో టాప్-4 స్థానంలో నిలిచింది.

Mumbai: ముంబైకి వెళ్తున్నారా? అయితే ఈ అద్భుత ప్రదేశాలు తప్పక చూడాలి!

'ఎప్పుడూ మేల్కొని ఉండే నగరం'గా పేరొందిన ముంబై, ఏ సమయంలో వెళ్ళినా వీధులు కళకళలాడుతూ ఉంటాయి.

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కేంద్రం నో..! 

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) అంశంపై చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి.

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు యూఏఈలో సంప్రదాయ స్వాగతం .. ఇంతకీ ఈ సంప్రదాయం ఏంటంటే?(వీడియో) 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పర్యటనకు వెళ్లారు.

Renu Desai: అర్థం లేని చర్చలు మానేసి, దేశాభిమానంతో ముందుకెళ్లండి: రేణూ దేశాయ్

నటి రేణూ దేశాయ్ సామాజిక సమస్యలపై తరచూ స్పందిస్తుంది. తాజాగా ఆమె దేశభక్తితో కూడిన ఒక పోస్ట్ వైరల్‌ అయ్యింది.

IndusInd Bank- Airtel: నష్టాల్లో ట్రేడవుతున్న ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ఎందుకంటే..?

ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌ సమయంలో గణనీయంగా పడిపోయాయి.

Ramya Moksha: ఓంకార్ తమ్ముడి సినిమాలో రమ్య మోక్ష.. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా వెలుగులోకి!

హైదరాబాద్‌లో AAA థియేటర్లో ఇటీవల 'వచ్చినవాడు గౌతమ్' సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్ బాబు, కథానాయిక రియా సుమన్ ఆకట్టుకున్నారు.

Telangana: అంగన్‌వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతాం: సీతక్క 

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను నాణ్యమైన ప్లేస్కూల్‌ల స్థాయికి చేరేలా అభివృద్ధి చేయనున్నట్టు శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు.

AP Rains: అకాల వర్షానికి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు అతలాకుతలం.. స్తంభించిన జనజీవనం

అకాల వర్షాలతో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

Chikmagalur: ఊటీ, మున్నార్‌ను మర్చిపోండి... ఇప్పుడు ఈ కొత్త హిల్ వైపే అందరిచూపు! 

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కొండ ప్రాంతం 'చిక్కమగళూరు'. ప్రకృతి ప్రేమికులు, సాహసయాత్రికులకు ఒక అద్భుత గమ్యం.

Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్నులకు సిద్ధంగా ఉన్నారా?

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నూతన ఐటీఆర్‌ ఫారాల విడుదల చేపట్టింది.

USA: పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ రుణం ఇవ్వడంపై తప్పుపడుతున్న అమెరికా సైనిక వ్యూహాకర్తలు 

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, చైనా ప్రభావానికి లోనైన అనుబంధ దేశంగా మారిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నిధులు మంజూరుపై అమెరికా సైనిక వ్యూహ నిపుణురాలు మిషెల్‌ రూబిన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Ravindra Jadeja: ఇన్‌స్టాలో పోస్టు.. టెస్టులకు జడేజా గుడ్‌బై చెబుతాడా? 

ఇటీవల టీమిండియాకు చెందిన ఇద్దరు కీలక ఆటగాళ్లు వరుసగా టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.

Defence Budget: ఆపరేషన్ సిందూర్.. కేంద్ర రక్షణ బడ్జెట్ రూ.50వేల కోట్ల పెంపు..!

భారత్,పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

IPL 2025 : 9 రోజుల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ హీట్.. టాప్-4 కోసం ఏడు జట్లు పోటీ!

దాదాపు తొమ్మిది రోజుల విరామానంతరం ఐపీఎల్ 2025 మళ్లీ మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.

India-Pak War : ఈనెల 18 వరకు భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు

భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ వెల్లడించారు.

Trump: ట్రంప్‌ హత్య కు బెదిరింపులు.. ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌పై చర్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేస్తామని సోషల్ మీడియాలో బహిరంగంగా బెదిరించినట్లు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీపై ఆరోపణలు వచ్చాయి.

Motivation: ప్రతి తాళానికి తాళంచెవి ఉంటుంది.. అలాగే ప్రతి సమస్యకూ పరిష్కారమూ ఉంటుంది!

మన జీవితంలో ప్రతి ఒక్కరినీ ఓదార్చే మాట.. 'ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది' అని తరచుగా వింటుంటాం.

Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన

ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో భారత్‌లో ఆ దేశంపై నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి.

Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు 

దేశీయ షేర్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌ను నష్టాలతో ప్రారంభించాయి.

Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం

చైనాలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 6:59 గంటలకు ఈ భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు.

Robinhood: థియేట‌ర్‌లో ఫెయిల్.. ఓటీటీలో హిట్.. రాబిన్‌హుడ్‌కు అద్భుత రెస్పాన్స్

థియేట‌ర్స్‌లో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఓటిటిలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్‌ను సాధించిన చిత్రాల్లో 'రాబిన్‌హుడ్' ఒకటి.

Neeraj Chopra: దోహా డైమండ్‌ లీగ్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా బరిలోకి నీరజ్‌ చోప్రా

భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా కొత్త డైమండ్ లీగ్ సీజన్‌కు సన్నద్ధమవుతున్నాడు.

Olympic Games-BCCI: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు అండగా  కేంద్ర క్రీడా శాఖ.. బీసీసీఐ,కార్పొరేట్‌ సంస్థల మద్దతు 

ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనబోయే భారత అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణ,సౌకర్యాలను అందించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది.

Miss World 2025: ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో.. 'ఇక్కత్‌' వస్త్రాల ప్రాంగణంలో 'ప్రపంచ సుందరి' పోటీదారుల సందడి 

ఆధ్యాత్మిక మహత్వం కలిగిన యాదగిరిగుట్ట, భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లిలో గురువారం ప్రపంచ సుందరీమణులు సందడి చేశారు.

Mayank Yadav: స్టార్ పేసర్ మయాంక్ యాదవ్‌కు గాయం.. లక్నోకు కొత్త బౌలర్

టీమిండియా యువ బౌలర్, లక్నో సూపర్‌జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మయాంక్ యాదవ్ మళ్లీ గాయపడ్డాడు.

Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్

భారతదేశంతో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం ప్రకటించారు.

Rain Alert: హైదరాబాద్‌తో పాటు 12 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. వాతావరణ శాఖ అలెర్ట్

ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరియన్, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ దీవుల పలుచోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Nirav Modi: యూకే హైకోర్టులో నీర‌వ్ మోదీకి షాక్‌.. బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి రూ.13 వేల కోట్లకు మించి మోసానికి పాల్పడి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యునైటెడ్ కింగ్‌డమ్ హైకోర్టు గట్టి దెబ్బ ఇచ్చింది.

Saraswati Pushkaralu: కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు: రేవంత్ రెడ్డి 

దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం క్షేత్రాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రూ.200 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

S Jaishankar: చరిత్రలో మొదటిసారి.. తాలిబన్‌ విదేశాంగ మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు 

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఓ కీలక పరిణామం నమోదైంది.

Andhra News: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా.. మార్గదర్శకాలు విడుదల

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం సడలించింది.

Motivation: ప్రయత్నం ఆపకూడదు.. ప్రయత్నమే విజయానికి దారి

పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతడు ఎంతో తెలివైనవాడు. తన రాజ్యాన్ని రక్షించేందుకు ప్రతి సంవత్సరం అత్యుత్తమమైన సైనికులను ఎన్నుకునేవాడు.

ISRO: 18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం: చైర్మన్ వి నారాయణన్

ఈ ఏడాది జనవరిలో తన 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో, ఇప్పుడు తదుపరి మిషన్‌కు సన్నద్ధమవుతోంది.

15 May 2025


Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

ఆసియా ఖండంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే..

లండన్ పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో బీసీసీఐ బలమైన జట్టును ఎంపిక చేసింది.

Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు..

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్‌పై పాకిస్థాన్ చేపట్టిన దాడులకు టర్కీ నుంచి సహాయం అందినట్లు సమాచారం.

India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు..

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు మద్ధతుగా నిలిచిన టర్కీపై భారత ప్రభుత్వం, భారతీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఛార్జీలు

హైదరాబాద్ నగర ప్రజలకు కీలకమైన సమాచారం. ఈ నెల 17వ తేదీ నుంచి మెట్రో రైల్ ప్రయాణ ఛార్జీలు పెరగనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు.

Google Map: గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటే.. మీ ప్రయాణం మరింత సులభం ..

ఈ రోజుల్లో మనం తెలియని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ముందుగా గూగుల్‌ మ్యాప్‌ను ఆశ్రయిస్తాము.

Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి 

ఆయన ఒక సాధారణ రైతు. చదువులో ఎలాంటి ప్రత్యేకత లేకపోయినా, వ్యవసాయంపై ఉండే ప్రేమ, పట్టుదల ఆయనను విజేతగా నిలిపింది.

WTC - ICC: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం.. డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంపు 

టెస్టు క్రికెట్‌ను మరింత ఉత్సాహంగా కొనసాగించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Mistakes: మీరు చేస్తున్న ఈ నాలుగు తప్పులే... విజయాన్ని దూరం చేస్తూ, ఓటమిని దగ్గర చేస్తున్నాయ్.. వాటిని ఇవాళే మార్చుకోండి!

విజయం అంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. అయితే, ఆ గమ్యాన్ని చేరక ముందే వెనక్కి తగ్గిపోతున్నవారి సంఖ్య ఎక్కువ.

Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. చివరి గంటలో ఊపందుకున్న సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ముగించింది.

Vitamin P: విటమిన్ 'పీ' గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ పోషకపదార్థం సమృద్ధిగా లభించే ఆహారాలివే..!

విటమిన్ 'పీ' (ఇది బయోఫ్లవనాయిడ్స్ అనే పేరుతో కూడా ప్రసిద్ధి) శరీరంలో ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

Tral encounter: భవనంలో జైషే ఉగ్రవాది దాక్కున్న దృశ్యాలను చిత్రీకరించిన డ్రోన్‌ కెమెరా (Video) 

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాల ఉగ్రవాదులపై చర్యలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి.

Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశం కొనసాగుతోంది.

Boycott Turkey: బహిష్కరణ పిలుపుల మధ్య, టర్కీ-అజర్‌బైజాన్ పర్యటనలు రద్దు.. దేశమే ముందంటున్న ఇండియన్స్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తూ భారత్‌పై దాడులకు అవసరమైన డ్రోన్లను టర్కీ టర్నీ సంస్థ ద్వారా పంపిణీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

Donald Trump: 'భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దు'.. ఆపిల్ సీఈవో టిమ్‌ కుక్‌తో ట్రంప్‌ కీలక భేటీ 

ఆపిల్ తయారీ యూనిట్లు భారత్‌కు బదలాయించబడతాయన్న అంచనాలకు తీవ్ర నిరాశే ఎదురవుతుంది.

Bank Nomination: బ్యాంకు నామినీ వివరాల్లో ఫోన్‌ నంబర్లు, ఇ-మెయిల్‌ వివరాలు తీసుకోవాలని యోచిస్తున్న ఆర్‌బీఐ

బ్యాంకు డిపాజిటర్ల హక్కులు, ప్రయోజనాలను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది.

Jungle Safari: పిల్లలతో కలిసి అడవి సఫారీకి వెళ్తున్నారా? ఇలా ప్లాన్ చేస్తే రెండు రెట్లు మజా!

వేసవి సెలవులు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేయాలని ఉవ్విళ్లూరుతారు.

Supreme Court: కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు - పర్యావరణ అనుమతులపై స్పష్టత కోరిన ధర్మాసనం

తెలంగాణలోని కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు కఠినంగా స్పందించింది.

Adampur Airbase: పాక్‌ తాటాకు చప్పుళ్లకు బెదరకుండా.. గర్వంగా నిలబడిన ఆదంపుర్‌ ఎయిర్‌ బేస్‌.. 

పాకిస్థాన్‌ సైనిక కేంద్రానికి అతి సమీపంలో ఉన్న నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై భారత్‌ దిమ్మతిరేగే దెబ్బకొట్టింది.

RAPO 22 : రామ్ పోతినేని కొత్త సినిమా గ్లింప్స్ వచ్చేసింది.. అదిరిపోయిన టైటిల్ ..

గత కొద్దికాలంగా మాస్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాల్లో నటించినప్పటికీ, కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మళ్లీ తన తొలినాళ్ల స్టైల్‌ వైపు తిరుగుతున్నాడు.

Rashmika Mandanna : 'బేబీ' జంట కోసం వచ్చిన రష్మిక.. 'నైంటీస్' ద‌ర్శ‌కుడితో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణవి చైతన్య

గ‌త ఏడాది "బేబి" సినిమాతో టాలీవుడ్‌లో భారీ విజ‌యాన్ని సాధించిన యువ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ తాజాగా త‌న తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు.

RajnathSingh: బాధ్యతలేని పాక్ వద్ద అణ్వాయుధాలు సురక్షితమేనా..?: రాజ్‌నాథ్‌ సింగ్

బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్న ఒక దుష్టదేశం వద్ద అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా? అనే ప్రశ్నను భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రపంచ దేశాల ముందుంచారు.

IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త రూల్.. తాత్కాలిక ప్రత్యామ్నాయాలకు బీసీసీఐ అవకాశం

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌కు వారం రోజుల పాటు విరామం ఇవ్వాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

7/G Brindavan Colony 2: 7/G బృందావన్ కాలనీ' సీక్వెల్‌లో హీరోయిన్‌గా అనస్వరరాజన్ ?

తెలుగు సినీ రంగంలో ప్రేమ కథల నేపథ్యంతో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి.

Colonel Sofiya Qureshi: కర్నల్‌ సోఫియాపై వ్యాఖ్యల వివాదం.. మంత్రిపై సుప్రీం ఆగ్రహం

పాకిస్తాన్‌తో జరిగిన పోరుకు సంబంధించి మీడియాకు వివరాలు అందించిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

IPL 2025: మనసు మార్చుకున్న దక్షిణాఫ్రికా.. ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లు అందుబాటులో

భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2025లోని మ్యాచ్‌లు వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే.

Minister Savita: వచ్చే నెలలో నేతన్నలకు ఆరోగ్య బీమా.. చేనేత,జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి 

చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే నెల నుంచి అమలు చేస్తామని రాష్ట్ర చేనేత,జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు.

southwest monsoon: బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం,మాల్దీవులు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు,అండమాన్,నికోబార్ దీవుల వరకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Saraswathi Pushkaralu: సరస్వతి నది పుష్కరాలకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరం తీర్థక్షేత్రం త్రివేణి సంగమంలో ఈ రోజు నుంచి సరస్వతి నది పుష్కరాల మహోత్సవం ప్రారంభమైంది.

Minister Lokesh: 'అనంత'లో రూ.22 వేల కోట్లతో పునరుత్పాదక విద్యుత్తు కాంప్లెక్స్‌.. రేపు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

అనంతపురం జిల్లాలోని గుత్తి మండలానికి చెందిన బేతపల్లిలో దేశంలోనే అత్యంత పెద్దదైన ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లోని కట్‌రా-కాజీగుండ్‌ మధ్య రైలు.. విజయవంతంగా రౌండ్‌ ట్రిప్‌ పూర్తి.. సైనిక దళాల రాకపోకలకు మరింత ప్రయోజనకరం 

పర్వతాలను ఆనుకొని విస్తరించిన జమ్ముకశ్మీర్‌లో ప్రయాణాల వేగాన్నిపెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక అమలులోకి వచ్చింది.

Saraswathi Pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి.

Miss world 2025: ఓరుగల్లులో ప్రపంచ సుందరి పోటీదారుల సందడి.. సంప్రదాయ వస్త్రధారణతో ఆలయాల సందర్శన

కాకతీయుల శిల్పకళ వైభవాన్ని తిలకిస్తూ, ఆధ్యాత్మిక పరవశంలో తేలుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఆసక్తిగా గమనిస్తూ ప్రపంచ సుందరుల సందడి కొనసాగింది.

Gold Rate: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన పసిడి ధరలు 

బంగారాన్ని ఇష్టపడే వారికి శుభవార్త. నిన్న కొద్దిగా తగ్గిన బంగారం ధర,ఈరోజు మాత్రం గణనీయంగా పడిపోయింది.

IPL 2025: చీర్‌ లీడర్స్‌,డీజేలు లేకుండానే ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్‌లు!

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇటీవల ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ నడుస్తుండగానే అర్ధంతరంగా నిలిపివేశారు.

Droupadi Murmu: రాష్ట్రాలు పంపించే బిల్లుల విషయంలో రాష్ట్రపతి,గవర్నర్‌కు సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టొచ్చా.. ద్రౌపదీ ముర్ము ప్రశ్న

శాసనసభలు ఒకసారి కాదు, రెండుసార్లు ఆమోదించిన బిల్లులపై కూడా గవర్నర్లు తగిన నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడం, అలాగే రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు కూడా తీవ్ర జాప్యానికి గురవుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రాత్మకంగా ఒక కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.

Operation Sindoor: పాకిస్తాన్ ఉపయోగించే చైనా వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్ 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు పాకిస్థాన్, పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్) ప్రాంతాల్లో 'ఆపరేషన్ సిందూర్' అనే కోడ్ పేరుతో సర్జికల్ దాడులు నిర్వహించాయి.

Stock Market : సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌ .. నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్థిర స్థాయిలో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి స్పష్టమైన సూచనలు లేకపోవడంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

Jr.NTR: మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ బయోపిక్‌లో నటించనున్న హీరో! 

ప్రస్తుతం వరుస సినిమాలతో శరవేగంగా ముందుకు సాగుతున్నారు స్టార్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్‌.

Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి

ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో పది మంది మిలిటెంట్లు మృతి చెందారు.

Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు 

కెనడా ప్రధాని మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి నేతలకు ప్రాధాన్యత లభించింది.

Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా

మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు మే 6న కేసు నమోదు చేశారు.

Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి!

భారతదేశం పలు వన్యప్రాణుల నివాసంగా ప్రసిద్ధి చెందింది. పక్షులు, జంతువులను సహజంగా చూడాలనే ఆసక్తి ఎంతో మందిలో కనిపిస్తుంది.