22 Nov 2024

Air quality check: గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. మీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీని మీరే తెలుసుకోవచ్చు

గూగుల్ ఇటీవల గూగుల్ మ్యాప్స్ లో ఎయిర్ వ్యూ ఫీచర్ ను ప్రారంభించింది.

Nagarjuna: 'ఇండియాలో ఎక్కడా లేదు 'పుష్ప 2'తో ప్రారంభం' : హీరో నాగార్జున

భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (IFFI) కార్యక్రమంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

AR Rahman: రెహమాన్‌, సైరా బాను విడాకుల కథనాలపై స్పందించిన తనయుడు అమీన్‌ 

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman)తన భార్య సైరా బాను (Saira Banu) విడాకులపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు.

Navjot Singh Sidhu: పసుపు,వేపాకు,నిమ్మరసంతో.. స్టేజ్-4 క్యాన్సర్‌ని ఓడించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య.. 

మాజీ క్రికెటర్,రాజకీయ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 క్యాన్సర్‌పై విజయవంతంగా పోరాడి విజయం సాధించారు.

Gautam Adani: గౌతమ్ అదానీ ఇండియాలో లంచమిస్తే.. అమెరికాలో కేసు ఎందుకు..?

అదానీ గ్రూప్ స్వతంత్ర భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటిగా పేరుగాంచింది.

Defamation Notice: ఖర్గే, రాహుల్ గాంధీ, శ్రీనేట్‌లకు రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge),అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కుశుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు అందాయి.

IPL 2025 Auction: ఈ దశాబ్దంలోనే IPL 2025 అతిపెద్ద మెగా వేలం - ఎందుకంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రతి సీజన్‌ తో మరింత ప్రాచుర్యం పొందుతూనే ఉంది.

PAC: పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. సభ్యులు ఎవరెవరంటే..?

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) కొత్త ఛైర్మన్‌గా జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నియమితులయ్యారు.

Heater in car: చలికాలంలో కారు లోపల హీటర్‌తో ఏసీని నడపడం సరైనదా, కాదా?  

కారులోని ఎయిర్ కండీషనర్ (ఏసీ) వేసవి కాలంలో మాత్రమే వినియోగిస్తారని చాలా మందికి తెలుసు. చలికాలంలో వారు హీటర్ (బ్లోవర్) నడపడానికి ఇష్టపడతారు.

Sardar jokes: సిక్కు సమాజంపై జోకులను నిషేధించాలి.. సుప్రీం కోర్టులో విచారణకు రాబోతున్న అంశం..

సుప్రీంకోర్టు గురువారం సిక్కు కమ్యూనిటీపై జోకులను ప్రదర్శించే వెబ్‌సైట్లను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై 8 వారాల తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది.

Stock Market: భారీ లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్‌.. 1,961 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్ 

దలాల్‌ స్ట్రీట్‌లో చాలా రోజుల తర్వాత కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. వరుస నష్టాలతో సూచీలు 5 నెలల కనిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో, అనూహ్యంగా వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఈ రోజు పెరిగాయి.

Honeymoon Destinations India: కొత్త జంటలు హనీమూన్‍కు వెళ్లేందుకు ఇండియాలో చాలా ప్లేస్‍లు ఉన్నాయి.. అవేంటంటే..? 

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ శరవేగంగా కొనసాగుతుంది. పెళ్లి కాబోయే జంటలు, కొత్త జీవితం ప్రారంభించేందుకు హనీమూన్‌ను ఎక్కడ ఆరంభించాలో ఆలోచిస్తున్నారు.

India vs Australia: తొలి టెస్టులో మొదటి రోజు ముగిసిన ఆట.. ఆసీస్‌ ఏడు వికెట్లు డౌన్..

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు భారత్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Kannappa: కన్నప్ప నుండి కొత్త పోస్టర్ రిలీజ్.. మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు 

మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప' భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

PM Modi: విదేశీ పర్యటను ముగించుకొని స్వదేశానికి బయలుదేరిన మోదీ 

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమ ఐదు రోజుల విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించారు.

Pushpa 2: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప 2 అరుదైన రికార్డు.. అదేంటంటే..?

టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule).

Ola Electric layoffs: పునర్వ్యవస్థీకరణలో భాగంగా 500 ఉద్యోగులను తొలగించిన ఓలా ఎలక్ట్రిక్ 

ఓలా ఎలక్ట్రిక్‌ ఉద్యోగులకు భారీ షాక్‌ ఇచ్చింది. సంస్థ పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా 500 మందిని లేఆఫ్‌ చేసినట్లు సమాచారం.

Divyenndu Sharma: రామ్‌చరణ్ RC16 సినిమాలో 'మీర్జాపూర్' నటుడు.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.

AP legislative council: 8 కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదం

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదం పొందిన 8 ముఖ్యమైన బిల్లులకు శుక్రవారం శాసనమండలి తమ ఆమోదాన్ని తెలిపింది.

Gautam Adani: నేడు కూడా కొనసాగుతున్న అదానీ సంస్థల షేర్ల పతనం.. ఒకశాతం పెరిగిన అంబుజా సిమెంట్స్ షేర్లు

భారత ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా మరికొందరిపై దాదాపు రూ. 2,000 కోట్ల అవినీతి ఆరోపణలు అమెరికా నుంచి వెలువడడంతో భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

Kejriwal Rewari Par Charcha: 'రేవారీ పర్ చర్చా' పేరుతో.. ప్రచారాన్ని ప్రారంభించిన దిల్లీ మాజీ సీఎం 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం 'రేవారీ పే చర్చా' కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.

Adilabad: సంప్రదాయ పంటల స్థానంలో ఆధునిక పంటలు.. లాభాలు గడిస్తున్న ఆ జిల్లాలోని రైతులు 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు సంప్రదాయ పంటల స్థానంలో ఆధునిక పంటలను ప్రవేశపెట్టి మంచి లాభాలను సాధిస్తున్నారు.

IPO: నేడే NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఐపీఓ చివరి రోజు.. ఈ షేర్ల GMP ఎలా ఉందొ చూద్దామా.. 

స్టాక్ మార్కెట్‌లో మరో భారీ ఐపీఓ ప్రవేశించింది. NTPC లిమిటెడ్‌కు అనుబంధంగా ఉండే NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) ఐపీఓ నవంబర్ 19న ప్రారంభమైంది.

Apple: కొత్త సిరిని ప్రారంభించనున్న ఆపిల్.. చాట్‌జిపిటి,జెమిని AI ఫీచర్లు అందుబాటులో ఉంటాయి

ఆపిల్ 2026లో కొత్త సిరి అసిస్టెంట్‌ని లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఈ కొత్త వాయిస్ అసిస్టెంట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM)ని ఉపయోగిస్తుంది.

Pushpa 2: పుష్ప 2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. తగ్గేదేలే.. అంటూ పోస్ట్ పెట్టిన మేకర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప 2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

MLAs disqualification issue: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు

తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక తీర్పును వెలువరించింది.

AUS vs IND: ఆసీస్‌తో తొలి టెస్టులో విఫలమైన భారత బ్యాటర్లు.. 150 పరుగులకు ఆలౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న (AUS vs IND) తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగుల వద్ద ఆలౌటైంది.

Whatsapp: మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్.. వాయిస్ సందేశాల ట్రాన్స్క్రిప్షన్లను చదవడానికి అనుమతి

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ప్రధాన స్థానాన్ని సంపాదించుకుంది.

NGT: చెట్ల తగ్గుదలపై నివేదికలు ఇవ్వండి.. రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన ఎన్జీటీ

చెట్ల తగ్గుదల దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను, తమ ప్రాంతాల్లో హరిత హరణం, అడవుల స్థితిగతులపై నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.

EPFO: ఉద్యోగుల యూఏఎన్‌ సక్రియంగా ఉండేలా చూడండి.. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ నిర్దేశం

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ, ఉద్యోగులు ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (ఈఎల్‌ఐ) పథకం ద్వారా పూర్తి ప్రయోజనాలను పొందేందుకు వారి యూఏఎన్‌ (యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌) సక్రియంగా ఉండాలని ఈపీఎఫ్ఓను ఆదేశించింది.

RC16: రామ్ చరణ్ RC16 సినిమాలో జగపతిబాబు.. కమాండింగ్ పాత్రలో కనిపించనున్న వర్సటైల్ యాక్టర్ 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఈరోజు చిత్రీకరణ ప్రారంభించింది.

Manish Sisodia: సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఢిల్లి మాజీ డిప్యూటీ సిఎం..రెండు వారాల తర్వాత కేసు విచారణను షెడ్యూల్.

ఇటీవల ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీబీఐ, ఈడీల నుంచి స్పందన కోరింది.

Naga Chaitanya-Sobhita: 'నా పెళ్లి ఆలా చెయ్యండి' నాగార్జునని కోరిన నాగచైతన్య  

హీరో నాగ చైతన్య ,నటి శోభితా ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది.

Canada-India: భారతదేశానికి వచ్చే ప్రయాణికుల అదనపు స్క్రీనింగ్‌ను నిలిపేసిన కెనడా 

భారత్‌ వెళ్లే ప్రయాణికులకు చేసే అదనపు తనిఖీలను కెనడా విరమించుకుంది.

OpenAI:కాపీరైట్ లో ఓపెన్ఏఐ సాక్ష్యాలను నాశనం చేసింది.. క్లెయిమ్ చేసిన న్యూయార్క్ టైమ్స్ 

న్యూయార్క్ టైమ్స్ ఓపెన్ఏఐ, మైక్రోసాఫ్ట్ పై కాపీరైట్ ఉల్లంఘన కేసును దాఖలు చేసింది.

Telangana student: పుట్టినరోజు నాడు పేలిన సొంత తుపాకీ..  అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి  

అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి పాల్వాయి ఆర్యన్‌రెడ్డి (23) తన సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో ప్రాణాలు కోల్పోయారు.

Baba Siddique:ఫ్లైట్ మోడ్, వైఫై: బాబా సిద్ధిక్ హత్య నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‌ని ఎలా సంప్రదించాడంటే..! 

ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులు దర్యాప్తు అధికారుల దృష్టికి దొరక్కుండా చాలా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించినట్లు తెలుస్తోంది.

Chattisgarh: సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి 

ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మళ్లీ తుపాకులమోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

IPL 2025: 2025 మార్చి 14న ప్రారంభం కానున్న ఐపీఎల్.. తదుపరి మూడు సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

Collide Two Boats: భారత నౌకాదళ నౌకలు ఢీ.. ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్..

గోవాలో భారతీయ ఫిషింగ్ బోట్ 'మార్తోమా',భారత నౌకాదళ నౌకలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.

India-Canada: 'మోదీ,విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పేర్లు ప్రస్తావించలేదు'.. భారత్‌ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా

ఖలిస్థానీ అనుకూలవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్యపై భారతదేశం, కెనడా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి వార్తల్లో నిలిచాయి.

Us Dollar: అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.50 వద్ద సరికొత్త కనిష్టానికి చేరుకుంది

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం మరోసారి క్షీణించింది. మునుపెన్నడూ లేని విధంగా రూపాయి విలువ ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి చేరుకొని 84.50 వద్ద ముగిసింది.

USA: రష్యాతో విధ్వంసానికి ముప్పు.. యుఎస్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ కంపెనీలకు హెచ్చరిక 

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో మాస్కో,అమెరికా మధ్య సంబంధాలు మరింత కఠినంగా మారుతున్నాయి.

Gautam Adani indicted: అదానీ లంచం కేసు వ్యవహారం.. అమెరికా అధ్యక్ష భవనం స్పందన ఇదే..

ప్రసిద్ధ పారిశ్రామికవేత్త మరియు బిలియనీర్‌ గౌతమ్‌ అదానీకి సంబంధించి అమెరికాలో నమోదైన కేసు గ్లోబల్‌గా చర్చనీయాంశమైంది.

Heavy rain: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు

దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో, ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది.

21 Nov 2024

ICC: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ 

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

Pushpa 2: పుష్ప 2 ఐటెం సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ ఆరోజే!!

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప 2" మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

Adani-YS Jagan: అదానీ స్కామ్‌లో అప్పటి జగన్ ప్రభుత్వ అధికారులు..!

భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

AP News: PAC ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు?

భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా ఎంపిక అవ్వడం దాదాపు ఖరారైంది.

CM Chandrababu: రాష్ట్రంలో శాంతి భద్రతలకి పోలీసు వ్యవస్తే కీలకం.. అందుకే ప్రక్షాళన.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత కీలకమని, టూరిజం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు.

Russia- Ukraine: ఉక్రెయిన్‌పై ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా..  

రష్యా ఉక్రెయిన్‌పై తొలిసారిగా ఖండాంతర క్షిపణి (ICBM)తో దాడి చేసినట్లు కీవ్ వాయుసేన గురువారం ప్రకటించింది.

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,350 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market) మరోసారి నష్టాలతో ముగిశాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో లాభాలు నమోదు చేసిన సూచీలు, మళ్లీ నష్టాల ధోరణిని కొనసాగించాయి.

Google: గూగుల్‌ను క్రోమ్‌ బ్రౌజర్‌,ఆండ్రాయిడ్‌ నుంచి వేరు చేయండి..! 

అమెరికా ప్రభుత్వం గూగుల్‌ ఏకఛత్రాధిపత్యాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

Oppo Find X8: భారతదేశంలో విడుదలైన ఒప్పో ఫైండ్‌ X8 సిరీస్‌.. ధర,ఫీచర్లు వివరాలివే!

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో (Oppo) తాజాగా ఫైండ్‌ ఎక్స్‌ 8 సిరీస్‌లో రెండు కొత్త ప్రీమియం ఫోన్లను పరిచయం చేసింది.

TG Farmers: వరి కొయ్యలను తగలబెట్టడం ద్వారా రైతులకు నష్టం: శాస్త్రవేత్తలు

రైతులు వరి పంటను కోసిన అనంతరం కొయ్యలను కాలబెడుతూ ఉంటారు. ఇది భూమిలోని సూక్ష్మజీవులను నశింపజేస్తుంది, అంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ రెడ్డి.

Most Polluted City: భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం ఢిల్లీ.. ఐజ్వాల్ లాస్ట్

దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో గాలి కాలుష్యం తీవ్రమైన స్థాయిలో ఉంది.

Tvs Apache Rtr 160 4v Vs Hero Xtreme 160r:ఈ రెండు బైకులలో ధర,ఫీచర్ల పరంగా ఏది కొంటే బెటర్?

టీవీఎస్ తన కొత్త అపాచీ ఆర్టీఆర్ 160 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

Rahul Gandhi on adani: అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్, ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

most popular hero and heroine: ఆ జాబితాలో టాప్‌లో సమంత, ప్రభాస్‌..

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ (Ormax Media) ఇటీవల మోస్ట్‌ పాపులర్‌ నటీనటుల జాబితాను విడుదల చేసింది.

Adani group: అమెరికా ప్రాసిక్యూటర్ల ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూపు 

తమపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్‌ (Adani Group), సోలార్‌ పవర్‌ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇచ్చారన్న అభియోగాలను పూర్తిగా నిరాకరించింది.

Supreme Court: 'కసబ్‌కు కూడా న్యాయంగానే అవకాశమిచ్చాం'..: యాసిన్ మాలిక్ కేసులో ఎస్సీ

వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌కు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తాజా పరిణామాలపై గురువారం కీలక విచారణ జరిపింది.

AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆప్‌.. 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల.. 

వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తమ మొదటి జాబితాను ప్రకటించింది, ఇందులో మొత్తం 11 మంది అభ్యర్థులు ఉన్నారు.

Google: యాంటీ ట్రస్ట్‌ కేసులను తప్పించుకొనేందుకు సందేశాలను మాయం చేయడమే గూగుల్‌ వ్యూహం..!

టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google) అంతర్గత కమ్యూనికేషన్‌లో కొన్ని రకాల సందేశాలను డిలీట్‌ చేయాలని కొన్నేళ్లుగా ఉద్యోగులకు సూచిస్తూ వస్తోంది.

Spain T10: 8బంతుల్లో 8 సిక్స్‌లు.. స్పెయిన్ టీ10 టోర్నీలో ఘటన

క్రికెట్‌లో టీ20, టీ10 ఫార్మాట్‌ల ఆవిర్భావంతో గేమ్ పూర్తిగా మారిపోయింది. ఈ పొట్టి ఫార్మాట్‌లలో బ్యాటర్‌లదే హవా కొనసాగుతోంది.

Generic Medicines: ఏపీలో జనరిక్‌ మెడిసిన్ స్టోర్లకు అనుమతులు.. యువత ముందుకు రావాలని మంత్రి పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో జనరిక్ మందుల విక్రయాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటోంది.

Murder with cyanide:14మంది స్నేహితులకు విషమిచ్చి చంపిన థాయ్ మహిళకు మరణశిక్ష 

థాయిలాండ్ కోర్టు సైనైడ్ ఇచ్చి 14 మంది స్నేహితులను హత్య చేసిన ఓ మహిళకు మరణశిక్ష విధించింది.

Pawan Kalyan: విశాఖ తీరంలో కాలుష్యానికి పరిశ్రమలే కారణం : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ 

విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు.

Olives Health Benefits: ఆలివ్ పండ్లలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాహారాలు ఇవే..!

ఆలివ్ పండ్లు చాలా మందికి ఇష్టమైనవి. ప్రత్యేకంగా, మధ్యాహ్న భోజనం తర్వాత ఈ పండ్లను తినడం ఒక అద్భుతమైన అనుభవం.

Sr NTR: ఎన్టీ రామారావు మొదటి సినిమాకి జీతం ఎంతో తెలుసా?.. చరిత్రలో ఏ హీరో చేయని సాహసం చేశాడు..! 

నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అనేది ఒక అద్భుతమైన పేరు. తెలుగు సినిమా పరిశ్రమలో ఆయనది ఒక అపురూపమైన పాత్ర.

Vijay Deverakonda: అందులో భాగం కావడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల విడుదలైన "సాహిబా" మ్యూజిక్ ఆల్బమ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Jasprit Bumrah: కెప్టెన్సీని ఓ పోస్టుగా భావించ‌డం లేదు.. ఆ బాధ్య‌త‌ను ప్రేమిస్తున్నా: కెప్టెన్ బుమ్రా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి ఆస్ట్రేలియాతో పెర్త్‌లో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.

Devara: పలు విదేశీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న దేవర.. ఇది కదా గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే..! 

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా నటించిన చిత్రం 'దేవర' (Devara).

congress: అమెరికాలో అదానీపై కేసు.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ డిమాండ్

బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్‌ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో నమోదైన కేసుపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది.

Adani Group: అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు భారీగా పతనం.. ఎందుకంటే..? 

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు స్టాక్‌ మార్కెట్లలో భారీగా పతనం అవుతున్నాయి. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ షేరు 20% వరకు క్షీణించింది.

CAG K Sanjay Murthy: భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం 

భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (CAG) బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి చేపట్టారు.

Nayanthara: కెరీర్‌లో అండగా నిలిచిన షారుక్‌ ఖాన్‌, చిరంజీవికి నయనతార కృతజ్ఞతలు

ఇటీవల నటి నయనతార తన డాక్యుమెంటరీ "నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌" ద్వారా ప్రేక్షకులను పలకరించారు.

Madakasira Kalyani: మడకశిరలో భారీ పెట్టుబడితో కొత్త పరిశ్రమ.. రూ.1430కోట్లతో కళ్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్స్ ఏర్పాటు

శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్త పరిశ్రమ ప్రారంభం కాబోతుంది. మడకశిర మండలంలోని మురా రాయన హల్లి గ్రామంలో "కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్" సంస్థ ఏర్పాటు అవుతోంది.

IFFI 2024: గోవాలో ప్రారంభమైన ఇఫ్ఫీ.. అక్కినేని స్మారక తపాలాబిళ్ల విడుదల 

గోవా రాజధాని పనాజీలోని డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ స్టేడియంలో బుధవారం 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) ఘనంగా ప్రారంభమైంది.

Migrants: 1500 మంది అక్రమ వలసదారుల కొత్త వ్యూహం!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడంతో, వచ్చే ఏడాది జనవరిలో ఆయన అధికారాన్ని చేపట్టనున్నారు.

Facebook:ఫేస్‌బుక్ మెసెంజర్ కోసం మెటా కొత్త ఫీచర్.. ఇప్పుడు,వీడియో కాల్స్ చేయడం సులభం 

మెటా తన ఫేస్‌ బుక్ మెసెంజర్ కోసం కొత్త ఫీచర్లను పరిచయం చేసింది, ఇది వీడియో, ఆడియో కాలింగ్‌ను మెరుగుపరుస్తుంది.

Stock market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 373.16 పాయింట్లు పడిపోని 77,174.22 వద్ద ట్రేడవుతోంది.

Delhi air pollution: గ్యాస్‌ ఛాంబర్‌గా మారిన దిల్లీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు 

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ఒకవైపు కాలుష్య ప్రభావం తీవ్రత ఎక్కువవుతుండగా, మరోవైపు నగరాన్ని గడ్డకట్టే మంచు దుప్పటి కప్పేసింది.

AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు వారి సౌలభ్యాన్ని అనుసరించి పరీక్షలు తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమంలో రాయడానికి అవకాశం కల్పించింది.

India-Canada:నిజ్జర్ హత్యపై కెనడియన్ మీడియా రెచ్చగొట్టే కథనం.. భారతదేశం తీవ్రంగా ఖండించిన భారత్‌ 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య అనంతరం భారత్‌-కెనడా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

Chandrababu: సంక్రాంతి నుంచి 'మీతో.. మీ చంద్రబాబు' కార్యక్రమం.. ప్రజలతో నేరుగా మాట్లాడనున్న సీఎం 

ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' తరహాలోనే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలతో నేరుగా సంబంధం పెంచుకునేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.

Kurnool -High Court: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

AUS vs IND: రేపటి నుండి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. భారత ఆటగాళ్లు ముందున్న రికార్డులివీ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి సమయం దగ్గరపడింది, నవంబర్ 22న పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది.

Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం, మోసం ఆరోపణలపై కేసు 

భారత బిలియనీర్‌, అదానీ గ్రూప్‌ సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి.