11 Mar 2023

2023 కవాసకి Z H2 v/s డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 ఏది కొనడం మంచిది

జపనీస్ మార్క్ కవాసకి తన హైపర్‌బైక్ 2023 వెర్షన్, భారతదేశంలోని Z H2 ధరను రూ.23.02 లక్షలు. మార్కెట్లో ఇది సెగ్మెంట్ లీడర్, 2023 డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4తో పోటీపడుతుంది. ఇది ట్రాక్-ఫోకస్డ్ నింజా H2R మోడల్‌కు వెర్షన్‌, Z H2 భారతదేశంలో స్ట్రీట్‌ఫైటర్ విభాగంలో కవాసకి MY-2023 అప్‌డేట్‌తో, హైపర్‌బైక్ ఇప్పుడు యూరో 5 BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉంది.

వన్-ఆఫ్ మోర్గాన్ ప్లస్ ఫోర్ స్పియాగ్గినా టాప్ ఫీచర్లు

బ్రిటీష్ మోటరింగ్ ఐకాన్ మోర్గాన్ మోటార్ కంపెనీ తన ప్లస్ ఫోర్ మోడల్ ఒక-ఆఫ్ వాహనాన్ని ప్రకటించింది. దీనిని 'స్పియాగ్గినా' అని పిలుస్తారు. ఈ కారు 1960లలోని ఐకానిక్ రివేరా బీచ్ కార్ల నుండి ప్రేరణ పొందింది. 1910లో హెన్రీ ఫ్రెడరిక్ స్టాన్లీ మోర్గాన్ స్థాపించిన మోర్గాన్ మోటార్ కంపెనీ 1930ల వరకు మూడు చక్రాల రన్‌అబౌట్‌లకు ప్రసిద్ధి చెందింది.

MG కామెట్ EV vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది

బ్రిటిష్ తయారీసంస్థ MG మోటార్ ఏప్రిల్‌లో భారతదేశంలో తమ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనం కామెట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ. 10 లక్షలు ధరతో, మార్కెట్లో ఇది టాటా టియాగో ఎలక్ట్రిక్ వాహనంతో తో పోటీపడుతుంది.

నా చిన్నతనంలో మా నాన్న లైంగికంగా వేధించాడు: డీసీడబ్ల్యూ చీఫ్ సంచలన కామెంట్స్

దిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ శనివారం తన చిన్ననాటి కష్టాలను వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు.

HDFC బ్యాంక్ లో ఫిక్సడ్ డీపాజిట్ వడ్డీ రేట్ల వివరాలు

యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, ఎస్‌బిఐతో సహా వివిధ బ్యాంక్‌లు ఈమధ్య డిపాజిట్లు, రుణాలపై తమ వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్ బి ఐ గత నెలలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. దీనితో, మే 2022 నుండి రెపో రేటును ఆరుసార్లు మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెంచింది.

ఈ వారం ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదా? ఈ లిస్ట్ చూడండి

ఈ వారం ఓటీటీలో చాలా కంటెంట్ రిలీజైంది. ఏ సినిమా చూడాలనే కన్ఫ్యూజన్ మీకుంటే ఇది చూడండి.

IND vs AUS: గిల్ సెంచరీ, కోహ్లీ హాఫ్ సెంచరీ.. రాణిస్తున్న బ్యాటర్లు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బ్యాటర్లు రాణిస్తున్నారు.

సానియా చాలామందికి స్పూర్తినిచ్చిందన్న ప్రధాని మోదీ

భారత్ మహిళ టెన్నిస్ కు వెలునిచ్చిన సానియా మీర్జా ఇటీవలే తన రిటైర్మెంట్ ప్రకటించింది. గడిచిన దశాబ్దన్నర కాలంగా భారత టెన్నిస్‌కి ఎనలేని సేవలను హైదరాబాద్ స్టార్ సానియా మీర్జా చేసింది. అయితే ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించిన సానియా.. ఆ తర్వాత హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌తో శాశ్వితంగా టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది.

వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేసారు. 80ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులందరికీ ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్‌ అంశం; భారత్‌పై మరోసారి అక్కసును వెల్లగక్కిన పాకిస్థాన్

దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్‌పై తమ అక్కసును వెల్లగక్కింది. కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి ఎజెండాలో కశ్మీర్ అంశాన్ని చేర్చడంలో ఆ దేశం విఫలమైందని భుట్టో జర్దారీ అంగీకరించారు.

దసరా ట్రైలర్ పై అప్డేట్, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం దసరా, మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆస్ట్రేలియాపై మరో ఫీట్‌ను సాధించిన పుజారా

భారత వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అరుదైన ఘనతను సాధించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ మైలురాయిని అందుకున్నాడు.

తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సీబీఐ శనివారం సమన్లు ​​జారీ చేయడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫైర్ అయ్యారు. మహాఘ్‌బంధన్‌కు కట్టుబడి ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని బీజేపీపై విరుచుకుపడ్డారు.

ట్రావెల్: రొమేనియా వెళ్ళినపుడు అక్కడి గుర్తుగా ఎలాంటి వస్తువులు తీసుకురావాలో తెలుసుకోండి

ఏ ప్రాంతానికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఏదో ఒకటి ఇంటికి తీసుకు వస్తారు. ఆ ప్రాంతపు గుర్తుగా ఉంటుందని అక్కడి వస్తువులను జ్ఞాపకాలుగా తీసుకువస్తారు. అయితే రోమానియా దేశం వెళ్ళినప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకురావాలనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.

ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ

దాదాపు 480 టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించే చర్యలను అమలు చేయడంతో ఈ ఏడాదిలోనే 1.2 లక్షల మంది ఉద్యోగులు తొలగింపులకు గురి అయ్యారు, తొలగింపులు జాబ్ మార్కెట్‌ను అస్థిరంగా మార్చాయి. వర్క్ వీసాలపై విదేశాలలో నివసిస్తున్న భారతీయులు దీని వలన తీవ్రంగా దెబ్బతిన్నారు.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎలోన్ మస్క్

శుక్రవారం, US రెగ్యులేటర్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు, దాని ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. SVB దాని స్టాక్ ధర 60% క్షీణించిన రోజు తర్వాత US రెగ్యులేటర్ల నుండి మూసివేత ప్రకటన వచ్చింది.

PSL: టీ20ల్లో అతిపెద్ద టార్గెట్‌ను చేధించిన ముల్తాన్ సుల్తాన్స్

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సంచలన రికార్డులు నమోదవుతున్నాయి. మ్యాచ్ స్కోర్లు 200 ప్లస్ దాటినా చేజింగ్ జట్లు అవలీలగా టార్గెట్‌ను చేధిస్తున్నాయి. తాజాగా ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీల మధ్య జరిగిన మ్యాచ్‌లో చరిత్రాత్మక రికార్డు అవిష్కరించబడింది.

ప్రేరణ: అన్నీ తెలుసనుకునే వాళ్ళు ఇతరుల మాట వినరు, అదొక్కటే వాళ్ళ కొంప ముంచుతుంది

మనుషులు రకరకాలుగా ఉంటారు. అందులో అన్నీ తమకే తెలుసనుకునేవారు కూడా ఉంటారు. వీరితో చాలా ప్రాబ్లమ్. ఎందుకంటే వీళ్ళసలు అవతలి వాళ్ళ మాటలు వినరు.

దేశంలో హెచ్2ఎన్3 వైరస్ కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; రాష్ట్రాలకు లేఖ

దేశంలో హెచ్2ఎన్3, హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరుపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

ట్రావెల్: పూర్తి వైన్ తాగకుండానే మళ్లీ వైన్ పోస్తే తప్పుగా చూసే గ్రీస్ దేశం పద్ధతులు తెలుసుకోండి

గ్రీస్.. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. ఆ దేశ చరిత్ర, అందమైన భూభాగాలు, ఆశ్చర్యంగా అనిపించే సంస్కృతులు.. గ్రీస్ దేశానికి వెళ్లడానికి ఉత్సాహంగా అనిపిస్తాయి.

రాజీనామా చేసిన ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి

ఇండియన్ ఐటీ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 11, 2023 నుండి అతను సెలవులో ఉంటారు, కంపెనీలో చివరి తేదీ జూన్ 09, 2023. డైరెక్టర్ల బోర్డు మోహిత్ జోషి అందించిన సేవలకు ప్రశంసలను అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

INDvsAUS : ఆస్ట్రేలియాపై గిల్ సూపర్ సెంచరీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ విజృంభించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న అతను.. తన కెరీర్‌లో రెండో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు.

డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు

''డీ సెంట్రలైజ్డ్ సోషల్ నెట్‌వర్క్' సోషల్ మీడియా బిలియనీర్లను ఆకట్టుకుంటుంది. ఈ లిస్ట్ లో జాక్ డోర్సే, మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. ఇటువంటి సామాజిక నెట్‌వర్క్‌లు కొత్త కాదు. ఇటువంటి మొదటి సామాజిక నెట్‌వర్క్‌ డయాస్పోరా, 2010లో ప్రారంభమైంది.

కవితపై బండి సంజయ్ కామంట్స్; దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. శనివారం దిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మద్దతుదారులు సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

బలగం సినిమాపై మెగాస్టార్ ప్రశంసలు,ఈ జన్మకిది చాలన్న దర్శకుడు

చాలా నిశ్శబ్దంగా వచ్చి థియేటర్ల దగ్గర సంచలనాన్ని సృష్టిస్తున్న చిత్రం బలగం. కమెడియన్ గా చిన్న చిన్న సినిమాల్లో, జబర్దస్త్ స్కిట్లలో కనిపించిన వేణు, బలగం చిత్రాన్ని తెరకెక్కించాడు.

అభిమానిని కొట్టిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్లో అగ్రశేణి ఆల్ రౌండర్లలో ఒకరు. ప్రస్తుతం టీ20లు, టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. మైదానంలో, వెలువల ఒక్కొసారి షకీబ్ వింతగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో తరుచూ సమస్యల్లో చిక్కుకుంటాడు.

దిల్లీలో కవితను ప్రశ్నిస్తున్న ఈడీ; హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

దిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత శనివారం దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్లో హిట్‌మ్యాన్ కొత్త రికార్డు

అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ కొత్త రికార్డును సృష్టించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో 17000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనంతో అస్తవ్యస్తంగా మారిన స్టార్టప్ వ్యవస్థ

శాంటా క్లారా, కాలిఫోర్నియాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) మూలధనాన్ని సమీకరించడంలో విఫలమై కుప్పకూలింది. దాని ఆస్తులను US ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC) స్వాధీనం చేసుకుంది. టెక్ లెండర్ షేర్లు గురువారం 60% పడిపోయాయి.

దసరా ట్రైలర్ : ఈరోజు సాయంత్రం అప్డేట్ రాబోతుంది

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మకంగా ప్రమోట్ చేస్తున్న చిత్రం దసరా. తెలుగు, తమిళం, కన్నడ, హిం,దీ మళయాలం భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ పనులు ఆసక్తిగా జరుగుతున్నాయి.

మార్చి 16న రానున్న సరికొత్త ఫెరారీ సూపర్‌కార్

లెజెండరీ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ మార్చి 16న కొత్త సూపర్‌కార్‌ను ఆవిష్కరించనుంది. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ కార్ గురించి చిన్న టీజర్‌ను విడుదల చేసింది.

SL vs NZ: అర్ధ సెంచరీతో రాణించిన మాట్ హెన్రీ

న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మాట్ హెన్రీ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 75 బంతుల్లో 72 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 373 పరుగులకు అలౌటైంది. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

ధనుష్ నటించిన సార్ మూవీ: మాస్టారు మాస్టారు అంటూ రికార్డ్

తమిళ హీరో ధనుష్ నటించిన సార్ మూవీ, ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ బ్లాక్ బస్టర్ అయ్యింది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిన ఈ చిత్రం అందరికీ నచ్చేసింది.

త్వరలో ఈ ఫీచర్లను ఆండ్రాయిడ్, ఇఫోన్లలో ప్రవేశపెట్టనున్న వాట్సాప్

వాట్సాప్ సరికొత్త యూనికోడ్ 15.0 నుండి 21 కొత్త ఎమోజీలను విడుదల చేసింది, వాటిని యాక్సెస్ చేయడానికి వేరే కీబోర్డ్‌ను డౌన్‌లోడ్ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది.

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)శనివారం సమన్లు ​​పంపింది.

NZ vs SL: సెంచరీతో విజృభించిన డారిల్ మిచెల్

క్రైస్ట్‌ చర్చ్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో డారిల్ మిచెల్ సెంచరీతో విజృంభించాడు. తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న శ్రీలంకను న్యూజిలాండ్ గట్టి ఎదుర్కొంటొంది. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 355 పరుగులకు అలౌటైంది.

బీజేపీలోకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

ఆస్కార్ అవార్డ్స్: అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది

95వ ఆస్కార్ అవార్డుల్లో అత్యధిక నామినేషన్లు పొందిన ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి మొదలగు విభాగాలు సహా మొత్తం 11విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లలో నిలిచింది ఈ చిత్రం.

దిల్లీ: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు; ముగ్గురు అరెస్టు

దిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో జపాన్‌కు చెందిన యువతిని కొందరు వేధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనను దిల్లీ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

కేజీఎఫ్ కాంట్రవర్సీ: వెంకటేష్ మహాకు క్లాస్ తీసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్

కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా, కేజీఎఫ్ సినిమాపై మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలో అతని మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.

పాకిస్తాన్ లీగ్‌లో దంచికొట్టిన సౌతాఫ్రికా ప్లేయర్ రూసో

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సౌతాఫ్రికా ప్లేయర్ రూసో విధ్వంసం సృష్టించాడు. కళ్లు చెదిరేలా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. శుక్రవారం పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

పైల్స్ తో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలు పనిచేస్తాయి

మూలశంఖ లేదా.. మొలలు.. అని పిలవబడే ఈ వ్యాధి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. మలద్వారం వద్ద ఉబ్బడం, మల ద్వారం నుంచి రక్తం రావడం జరుగుతుంటుంది.

ఆస్కార్ అవార్డ్స్: ప్రియాంకా చోప్రా పార్టీలో రాహుల్ సిప్లిగంజ్

ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చ్ 13వ తేదీన ఉదయం నుండి మొదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం అమెరికాకు చేరుకుంది.

కరోనా మూలాల గుట్టు విప్పే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం; బైడెన్ వద్దకు ఫైల్

పదిలక్షల కంటే ఎక్కువ మంది అమెరికన్లను పొట్టనపెట్టున్న కరోనా వైరస్ మూలాలను తెలుసుకునే కీలక బిల్లును అమెరికా కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

WPL : యూపీ వారియర్స్ కెప్టెన్ అలిస్సా హీలీ వీర బాదుడు

మహిళల ప్రీమియర్ లీగ్‌లో వరుసగా నాలుగోసారి ఆర్సీబీ ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. అనంతరం యూపీ వారియర్స్ 13 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.

WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా నాలుగోసారి పరాజయం పాలైంది. శుక్రవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘోరంగా విఫలమైంది. సీజన్ ప్రారంభం నుంచి ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని బెంగళూరు మరోసారి ఓటమిపాలైంది.

దిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరుకానున్నారు.

మార్చి 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

10 Mar 2023

భారతదేశంలో ఫిబ్రవరి నుండి ఇంధన డిమాండ్ పెరిగింది

ఫిబ్రవరిలో భారతదేశంలో ఇంధన డిమాండ్ అత్యధిక స్థాయికి చేరుకుంది, ఇది 1998 తర్వాత ఇదే అత్యధిక డిమాండ్. చౌకైన రష్యన్ చమురుతో పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి, భారతీయ చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) విడుదల చేసిన డేటా ప్రకారం

ఐదుగురు ట్విటర్‌ వినియోగదారులు ఓలా S1 హోలీ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం

భారతదేశంలో హోలీ పండుగ కోసం ప్రత్యేక తగ్గింపులను ప్రవేశపెట్టిన తర్వాత, ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఐదుగురు నెటిజన్లకు ప్రత్యేకమైన S1 హోలీ ఎడిషన్ ఈ-స్కూటర్‌లను అందిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం మనకు ఏం చెప్తుంది

టెక్నాలజీ స్టార్టప్‌లకు కీలక రుణదాత, కాలిఫోర్నియాకు చెందిన బ్యాంక్ స్టాక్, శాంటా క్లారా గురువారం మార్కెట్‌లో దారుణంగా చతికిలపడింది.

సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

హార్లే-డేవిడ్సన్ నుండి వస్తున్న చౌకైన మోటార్‌సైకిల్ X350

US తయారీ సంస్థ హార్లే-డేవిడ్‌సన్ గ్లోబల్ మార్కెట్‌ల కోసం సరికొత్త X350 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ బైక్ ఇండియాకు కూడా వచ్చే అవకాశం ఉంది.

యాంటీబయాటిక్ మందులతో లైంగికంగా సంక్రమించే జబ్బులను నిరోధించచ్చు

కొత్త పరిశోధన ప్రకారం, సాధారణంగా లభించే యాంటీబయాటిక్, కలయిక తర్వాత తీసుకుంటే, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను (STIs) నిరోధించచ్చు. అసురక్షిత సెక్స్‌లో పాల్గొన్న 72 గంటలలోపు తీసుకున్న డాక్సీసైక్లిన్ ఒక మోతాదు మూడు STIల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి.

ఎగ్జామ్స్ టెన్షన్ ని దూరం చేసే టిప్స్, మీకోసమే

మార్చ్ వచ్చేసింది, ఎగ్జామ్ సీజన్ మొదలైంది. స్కూల్ పిల్లల దగ్గర నుండి కాలేజీ విద్యార్థుల దాకా ఎగ్జామ్ టెన్షన్ తో భయపడుతుంటారు. పరీక్షలంటే భయం సహజమే, అయినా కానీ అదెక్కువైతే ప్రమాదం.

తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు

ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రైల్వే స్టేషల్ లేదా బస్టాండ్ వద్ద క్యాబ్ లేదా ఆటో ఎక్కే మహిళా ప్రయాణికుల భద్రత కోసం ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది. అర్థరాత్రి నుంతి తెల్లవారుజాము వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

అండర్సన్ రికార్డును సమం చేసిన రవిచంద్రన్ అశ్విన్

భారత్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును బ్రేక్ చేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వికెట్ల వేట కొనసాగించిన అశ్విన్ అండర్సన్ రికార్డును సమం చేశారు. 32సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ చరిత్ర సృష్టించారు.

IND VS AUS: ఉస్మాన్ ఖావాజా వీర విజృంభణ

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో ఉస్మాన్ ఖావాజా చెలరేగిపోయాడు. 422 బంతుల్లో 180 (21 ఫోర్లు) పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 450 మార్కును దాటింది.

రానా దగ్గుబాటి, వెంకటేష్ నటించిన రానా నాయుడు రివ్యూ

అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కి రీమేక్ గా వచ్చిన రానా నాయుడు సిరీస్, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.

భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్

రిలయన్స్ మార్కెట్ జియోతో టెలికాం రంగంలో అద్భుతాలు ఇప్పుడు దీని కొత్త లక్ష్యం పెప్సికో, కోకా-కోలా ఆధిపత్యం చెలాయించే ఎరేటెడ్ డ్రింక్స్ మార్కెట్ లో ఆధిపత్యం. 70లు, 80వ దశకంలో బాగా పేరొందిన శీతల పానీయాల బ్రాండ్ క్యాంపాను కంపెనీ మళ్ళీ ప్రారంభించింది.

IND vs AUS:విరాట్ కోహ్లీ క్యాచ్‌ల్లో 'ట్రిపుల్ సెంచరీ'

అహ్మదాబాద్‌ వేదికగా ఇండియా- ఆస్ట్రేలియా నాలుగో టెస్టు రికార్డులకు వేదికగా మారింది. రెండు రోజుల్లోనే బోలెడు రికార్డులు నమోదయ్యాయి. ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు.

Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS vs డుకాటి మాన్స్టర్ ఏది కొనడం మంచిది

బ్రిటిష్ తయారీసంస్థ Triumph మోటార్‌సైకిల్స్ మార్చి 15న భారతదేశంలో స్ట్రీట్ ట్రిపుల్ 765 RS 2023 వెర్షన్ లాంచ్ కావడానికి సిద్దంగా ఉంది. ఈ మోడల్ ఇప్పుడు భారతదేశంలోని బ్రాండ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ మోటార్‌సైకిల్ మార్కెట్లో స్ట్రీట్‌ఫైటర్ విభాగంలో డుకాటి మాన్‌స్టర్‌తో పోటీపడుతుంది.

రేపు కవిత విచారణ; ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర పిళ్లై

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారించాల్సి ఉండగా, శుక్రవారం అరుణ్‌రామచంద్ర పిళ్లై ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు.

భారతదేశంలో మార్చి 16న రానున్న Moto G73

మోటోరోలా పేరెంట్ సంస్థ Lenovo భారతదేశంలో తన తాజా 5G స్మార్ట్‌ఫోన్‌గా Moto G73ని లాంచ్ చేస్తుంది. మోటరోలా G-సిరీస్ మిడ్-బడ్జెట్ విభాగంలో వినియోదారులను ఆకర్షిస్తుంది. Moto G73 జనవరిలో గ్లోబల్ మార్కెట్‌లో ప్రారంభమైంది.

ప్రేరణ: నిన్ను పైకి లేపాల్సింది వేరే వాళ్ళు కాదు, నీ చేతులే

రోజులు మారిపోతున్నాయ్, ప్రపంచమే మారిపోతోంది. ఈ సమయంలో అవతలి వారికి సాయం చేయాలన్న ఆలోచన తగ్గిపోతోంది. పక్కనున్న వాళ్ళను పట్టించుకునే వాళ్ళు కరువైపోతున్నారు.

సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్

త్వరలో ప్రారంభం కానున్న కొత్త సచివాలయ భవనం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం తుది దశ పనులను శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పరిశీలించారు.

IPL 2023 : ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ విడుదల

ఐపీఎల్ మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వచ్చే ఐపీఎల్ నుంచి కొత్త జెర్సీలో దర్శనమివ్వనుంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 16వ సీజన్‌కు ముందు ముంబై కొత్త నిర్ణయం తీసుకుంది. ఏకంగా తమ జట్టు జెర్సీనే మార్చేసింది.

ఎండ రాకపోయినా మీ తోటను అందంగా మార్చే గులాబీ చెట్లు

మొక్కలు పెంచాలంటే సూర్యకాంతి ఖచ్చితంగా అవసరం. ఐతే మన పట్టణ ప్రాంతాల్లో ఇరుకుఇరుకుగా ఉండే ఇళ్ళ మధ్య సూర్యకాంతి ఇంట్లోకి రావడం కష్టం. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్ లో మొక్కలు పెరగలేవు.

ఆస్ట్రేలియా ప్రధానితో హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించిన మోదీ

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఆ దేశంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారతీయ సమాజం భద్రత విషయంలో ఆస్ట్రేలియా ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు మోదీ చెప్పారు.

IND vs AUS: సెంచరీతో మెరిసిన కామెరాన్ గ్రీన్

భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు సాధించింది. అహ్మదాబాద్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు చక్కగా రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు ఆటలో నాలుగు వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే.

వైరల్ అవుతోన్న నరేష్ పవిత్రల పెళ్ళి వీడియో

యాక్టర్ నరేష్, పవిత్రల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నాళ్ళుగా వాళ్ళిద్దరి పేర్లు సోషల్ మీడీయాలో విపరీతంగా వినిపించాయి. వాళ్ళ మధ్య బంధం గురించి అనేక వార్తలు వచ్చాయి.

భూమిపై సూర్యుడి పుట్టుకకంటే ముందే నీరు ఆవిర్భావం

సౌర వ్యవస్థలో సూర్యుడు ఏర్పడక ముందు నుంచి నీటి మూలాలు ఉన్నట్లు అమెరికాలోని నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీలోని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

NZ vs SL: తొలి టెస్టులో పట్టు బిగించిన శ్రీలంక

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 355 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కరుణరత్నే 50 పరుగులు చేయగా కుశాల్ మెండిస్ 87 పరుగులతో రాణించారు.

పారితోషికంలో ప్రభాస్ ని మించిపోయిన అల్లు అర్జున్, ఏకంగా వంద కోట్లకు పైనే

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్, తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన తర్వాతి చిత్రానికి 120కోట్లు అల్లు అర్జున్ డిమాండ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా రూపంలో మరో వైరస్ వణికిస్తోంది. దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

NSE మూడు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఎందుకు నిఘా పెట్టింది

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత జరిగిన అపజయం తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ బాటలో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మూడు అదానీ స్టాక్‌లను స్వల్పకాలిక అదనపు నిఘా యంత్రాంగం (ASM) కింద ఉంచింది.

2023 హ్యుందాయ్ VERNA v/s 2022 మోడల్ ఏది కొనడం మంచిది

మార్చి 21న భారతదేశంలో VERNA 2023 వెర్షన్ ప్రకటించడానికి హ్యుందాయ్ సిద్ధమవుతోంది. రాబోయే సెడాన్ డిజైన్, ఫీచర్లు, ఇంటీరియర్‌లకు సంబంధించిన అనేక వివరాలను దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ అధికారికంగా ప్రారంభించే ముందు వెల్లడించింది.

అగ్నివీరులకు గుడ్‌న్యూస్: బీఎస్‌ఎఫ్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ ప్రకటించిన కేంద్రం

అగ్నిపథ్ పథకంలో భాగంగా నియామకయ్యే అగ్నివీరులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మాజీ అగ్నివీరులకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) నియామకాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రకటించింది. అలాగే వారి గరిష్ట వయోపరిమితి నిబంధనలను సడలించింది.

భారీ సిక్సర్‌తో విరుచుకుపడ్డ ధోని.. చైన్నై ఫ్యాన్స్ హ్యాపీ

చాలారోజుల తర్వాత మళ్లీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొట్టిన సిక్సర్ చూసే భాగ్యం చైన్నై సూపర్ కింగ్స్ అభిమానులు లభించింది. ఐపీఎల్ స్వదేశానికి తిరిగొచ్చిన వేళ.. అన్ని టీమ్స్ తమ హోమ్ గ్రౌండ్స్‌లో ఇప్పటికే ప్రిపరేషన్స్ మొదలు పెట్టాయి. అందులో భాగంగా చైన్నైసూపర్ కింగ్స్ జట్టు కూడా చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది.

కేజీఎఫ్ కాంట్రవర్సీ: నవ్విన దర్శకులందరికీ తన మాటలతో పంచ్ ఇచ్చిన నాని

కేజీఎఫ్ సినిమా మీద అనేక కామెంట్లు చేసిన వెంకటేష్ మహా మీద సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సినిమాలోని క్యారెక్టర్ గురించి వెంకటేష్ మహా మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న ఇంద్రగంటి మోహనకృష్ణ, నందినీ రెడ్డి, వివేక్ ఆత్రేయ విరగబడి నవ్వారు.

డేనియల్ వెటోరీని దాటేసిన కివీస్ కెప్టెన్ టీమ్ సౌథీ

స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన ఘనతను సాధించాడు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో 5వికెట్లు పడగొట్టిన సౌథీ న్యూజిలాండ్ తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

సమీపిస్తున్న ఉపగ్రహాన్ని ఢీకొనకుండా తప్పించుకున్న ISS

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) మార్చి 6న భూమి-ఇమేజింగ్ ఉపగ్రహంతో ఢీ కొట్టే ప్రమాదం నుండి బయటపడింది.

IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు, అనుచరుల ఇళ్లే లక్ష్యంగా ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది మూడు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.

డబ్బు చుట్టూ ముడిపడిన దోచేవారెవరురా చిత్రాన్ని తీసుకొస్తున్న గీతా ఆర్ట్స్

దోచేవారెవరురా అనే చిత్రాన్ని రేపు థియేటర్లలోకి తీసుకొస్తుంది గీతా ఆర్ట్స్ సంస్థ. డిస్ట్రిబ్యూటర్ గా తెలంగాణ, రాయ్ చూర్, కొప్పాల్, గోదావరి జిల్లా ప్రాంతాల్లో దోచేవారెవరురా చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది గీతా ఆర్ట్స్.

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కి మాతృవియోగం

ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మరియా ఈ రోజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సిడ్నీలో తుదిశ్వాస విడిచారు.

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత

ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత శుక్రవారం దిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

ఆరోగ్యం: మధ్య వయసులో మాటిమాటికీ అలసిపోతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ అనేది ఒక డిజార్డర్. తీవ్రమైన అలసట, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కండరాల నొప్పి, కీళ్ళనొప్పి, నిద్ర పట్టకపోవడం అనే లక్షణాల ఈ డిజార్డర్ కలుగుతుంది.

టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా రీ ఎంట్రీ.. బీసీసీఐ క్లారిటీ..!

టీమిండియా స్టార్ ఆలౌరౌండర్ హార్ధిక్ పాండ్యా టెస్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్ధిక్ వన్డేలు, టీ20లను మాత్రమే ఆడతున్నాడు.

చర్చిలో తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు- ఏడుగుగు దుర్మరణం

జర్మనీలోని హాంబర్గ్‌లోని ఓ చర్చిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బోణి కొట్టేనా..?

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఉసూరుమనిపిస్తూ అభిమానులకు తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తుంది. పేరులో రాయల్, జట్టు నిండా స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఇంతవరకు ఖాతా తెరవలేదు.

చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ 3వ సారి ఎన్నిక- పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం

షీ జిన్‌పింగ్ శుక్రవారం చైనా అధ్యక్షుడిగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిన్‌పింగ్‌ను చైనా అధ్యక్షుడిగా కొనసాగించేందుకు పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

వైరల్ వీడియో: రోడ్డుకు అడ్డంగా నిల్చుని టోల్ ట్యాక్స్ వసూల్ చేస్తున్న ఏనుగు

రోడ్ల మధ్యలోకి అప్పుడప్పుడు అడవి జంతువులు వస్తుంటాయి. సాధారణంగా అలా జంతువులు వచ్చినపుడు జనాలకు భయమేస్తుంటుంది. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే, అలాంటి భయమేమీ జనాల్లో కనిపించట్లేదు.

యూరోపా లీగ్‌లో రియల్ బెటిస్‌ను మట్టికరిపించిన మాంచెస్టర్ యునైటెడ్

యూరోపా లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ సత్తా చాటింది. రియల్ బెటిస్‌ను 4-1తో మాంచెస్టర్ యునైటెడ్ మట్టికరిపించింది. లివర్‌పూల్ చేతిలో 7-0తో ఓడిపోయిన తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ పుంజుకొని విజృంభించింది.

ఓటీటీ: యాంగర్ టేల్స్ రివ్యూ

వెంకటేష్ మహా, సుహాస్, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్, బిందు మాధవి నటించిన యాంగర్ టేల్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మార్చ్ 9వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ

అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగింది.

ఆస్ట్రేలియా మీడియాపై మండిపడ్డ సునీల్ గవాస్కర్

ఇండియా పిచ్‌ల గురించి ఆస్ట్రేలియా మీడియా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. భారత్ పిచ్‌లను 'పిచ్ డాక్టరింగ్' అంటూ కాస్త కఠినంగా ఆస్ట్రేలియా మీడియా వ్యవహరిస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాపై తమ్మారెడ్డి భరధ్వాజ్ వ్యాఖ్యలకు రాఘవేంద్రరావు కౌంటర్

రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రపంచమే దాసోహమైపోతోంది. కాకపోతే కొంతమంది సీనియర్ దర్శకులు మాత్రం, ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ పెడుతున్న ఖర్చుతో 8సినిమాలు తీయొచ్చంటూ ఉపదేశాలు చేస్తున్నారు.

మహిళల కోసం 'గృహలక్ష్మి' పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం; ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు

సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి వారి అవసరాలకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకునేందుకు రూ.3 లక్షల సాయాన్ని అందించనుంది.

మార్చి 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.