10 Mar 2023
భారతదేశంలో ఫిబ్రవరి నుండి ఇంధన డిమాండ్ పెరిగింది
ఫిబ్రవరిలో భారతదేశంలో ఇంధన డిమాండ్ అత్యధిక స్థాయికి చేరుకుంది, ఇది 1998 తర్వాత ఇదే అత్యధిక డిమాండ్. చౌకైన రష్యన్ చమురుతో పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి, భారతీయ చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) విడుదల చేసిన డేటా ప్రకారం
ఐదుగురు ట్విటర్ వినియోగదారులు ఓలా S1 హోలీ ఎడిషన్ను గెలుచుకునే అవకాశం
భారతదేశంలో హోలీ పండుగ కోసం ప్రత్యేక తగ్గింపులను ప్రవేశపెట్టిన తర్వాత, ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఐదుగురు నెటిజన్లకు ప్రత్యేకమైన S1 హోలీ ఎడిషన్ ఈ-స్కూటర్లను అందిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విట్టర్లో వెల్లడించారు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం మనకు ఏం చెప్తుంది
టెక్నాలజీ స్టార్టప్లకు కీలక రుణదాత, కాలిఫోర్నియాకు చెందిన బ్యాంక్ స్టాక్, శాంటా క్లారా గురువారం మార్కెట్లో దారుణంగా చతికిలపడింది.
సర్వేలన్నీ బీఆర్ఎస్కే అనుకూలం, డిసెంబర్లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. శుక్రవారం ప్రగతి భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
హార్లే-డేవిడ్సన్ నుండి వస్తున్న చౌకైన మోటార్సైకిల్ X350
US తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ గ్లోబల్ మార్కెట్ల కోసం సరికొత్త X350 మోటార్సైకిల్ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ బైక్ ఇండియాకు కూడా వచ్చే అవకాశం ఉంది.
యాంటీబయాటిక్ మందులతో లైంగికంగా సంక్రమించే జబ్బులను నిరోధించచ్చు
కొత్త పరిశోధన ప్రకారం, సాధారణంగా లభించే యాంటీబయాటిక్, కలయిక తర్వాత తీసుకుంటే, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను (STIs) నిరోధించచ్చు. అసురక్షిత సెక్స్లో పాల్గొన్న 72 గంటలలోపు తీసుకున్న డాక్సీసైక్లిన్ ఒక మోతాదు మూడు STIల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి.
ఎగ్జామ్స్ టెన్షన్ ని దూరం చేసే టిప్స్, మీకోసమే
మార్చ్ వచ్చేసింది, ఎగ్జామ్ సీజన్ మొదలైంది. స్కూల్ పిల్లల దగ్గర నుండి కాలేజీ విద్యార్థుల దాకా ఎగ్జామ్ టెన్షన్ తో భయపడుతుంటారు. పరీక్షలంటే భయం సహజమే, అయినా కానీ అదెక్కువైతే ప్రమాదం.
తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు
ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రైల్వే స్టేషల్ లేదా బస్టాండ్ వద్ద క్యాబ్ లేదా ఆటో ఎక్కే మహిళా ప్రయాణికుల భద్రత కోసం ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయనుంది. అర్థరాత్రి నుంతి తెల్లవారుజాము వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
అండర్సన్ రికార్డును సమం చేసిన రవిచంద్రన్ అశ్విన్
భారత్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును బ్రేక్ చేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వికెట్ల వేట కొనసాగించిన అశ్విన్ అండర్సన్ రికార్డును సమం చేశారు. 32సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ చరిత్ర సృష్టించారు.
IND VS AUS: ఉస్మాన్ ఖావాజా వీర విజృంభణ
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో ఉస్మాన్ ఖావాజా చెలరేగిపోయాడు. 422 బంతుల్లో 180 (21 ఫోర్లు) పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 450 మార్కును దాటింది.
రానా దగ్గుబాటి, వెంకటేష్ నటించిన రానా నాయుడు రివ్యూ
అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కి రీమేక్ గా వచ్చిన రానా నాయుడు సిరీస్, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.
భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్
రిలయన్స్ మార్కెట్ జియోతో టెలికాం రంగంలో అద్భుతాలు ఇప్పుడు దీని కొత్త లక్ష్యం పెప్సికో, కోకా-కోలా ఆధిపత్యం చెలాయించే ఎరేటెడ్ డ్రింక్స్ మార్కెట్ లో ఆధిపత్యం. 70లు, 80వ దశకంలో బాగా పేరొందిన శీతల పానీయాల బ్రాండ్ క్యాంపాను కంపెనీ మళ్ళీ ప్రారంభించింది.
IND vs AUS:విరాట్ కోహ్లీ క్యాచ్ల్లో 'ట్రిపుల్ సెంచరీ'
అహ్మదాబాద్ వేదికగా ఇండియా- ఆస్ట్రేలియా నాలుగో టెస్టు రికార్డులకు వేదికగా మారింది. రెండు రోజుల్లోనే బోలెడు రికార్డులు నమోదయ్యాయి. ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు.
Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS vs డుకాటి మాన్స్టర్ ఏది కొనడం మంచిది
బ్రిటిష్ తయారీసంస్థ Triumph మోటార్సైకిల్స్ మార్చి 15న భారతదేశంలో స్ట్రీట్ ట్రిపుల్ 765 RS 2023 వెర్షన్ లాంచ్ కావడానికి సిద్దంగా ఉంది. ఈ మోడల్ ఇప్పుడు భారతదేశంలోని బ్రాండ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈ మోటార్సైకిల్ మార్కెట్లో స్ట్రీట్ఫైటర్ విభాగంలో డుకాటి మాన్స్టర్తో పోటీపడుతుంది.
రేపు కవిత విచారణ; ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర పిళ్లై
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారించాల్సి ఉండగా, శుక్రవారం అరుణ్రామచంద్ర పిళ్లై ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
భారతదేశంలో మార్చి 16న రానున్న Moto G73
మోటోరోలా పేరెంట్ సంస్థ Lenovo భారతదేశంలో తన తాజా 5G స్మార్ట్ఫోన్గా Moto G73ని లాంచ్ చేస్తుంది. మోటరోలా G-సిరీస్ మిడ్-బడ్జెట్ విభాగంలో వినియోదారులను ఆకర్షిస్తుంది. Moto G73 జనవరిలో గ్లోబల్ మార్కెట్లో ప్రారంభమైంది.
ప్రేరణ: నిన్ను పైకి లేపాల్సింది వేరే వాళ్ళు కాదు, నీ చేతులే
రోజులు మారిపోతున్నాయ్, ప్రపంచమే మారిపోతోంది. ఈ సమయంలో అవతలి వారికి సాయం చేయాలన్న ఆలోచన తగ్గిపోతోంది. పక్కనున్న వాళ్ళను పట్టించుకునే వాళ్ళు కరువైపోతున్నారు.
సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్
త్వరలో ప్రారంభం కానున్న కొత్త సచివాలయ భవనం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం తుది దశ పనులను శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పరిశీలించారు.
IPL 2023 : ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ విడుదల
ఐపీఎల్ మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వచ్చే ఐపీఎల్ నుంచి కొత్త జెర్సీలో దర్శనమివ్వనుంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 16వ సీజన్కు ముందు ముంబై కొత్త నిర్ణయం తీసుకుంది. ఏకంగా తమ జట్టు జెర్సీనే మార్చేసింది.
ఎండ రాకపోయినా మీ తోటను అందంగా మార్చే గులాబీ చెట్లు
మొక్కలు పెంచాలంటే సూర్యకాంతి ఖచ్చితంగా అవసరం. ఐతే మన పట్టణ ప్రాంతాల్లో ఇరుకుఇరుకుగా ఉండే ఇళ్ళ మధ్య సూర్యకాంతి ఇంట్లోకి రావడం కష్టం. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్ లో మొక్కలు పెరగలేవు.
ఆస్ట్రేలియా ప్రధానితో హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించిన మోదీ
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఆ దేశంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారతీయ సమాజం భద్రత విషయంలో ఆస్ట్రేలియా ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు మోదీ చెప్పారు.
IND vs AUS: సెంచరీతో మెరిసిన కామెరాన్ గ్రీన్
భారత్తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు సాధించింది. అహ్మదాబాద్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు చక్కగా రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు ఆటలో నాలుగు వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే.
వైరల్ అవుతోన్న నరేష్ పవిత్రల పెళ్ళి వీడియో
యాక్టర్ నరేష్, పవిత్రల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నాళ్ళుగా వాళ్ళిద్దరి పేర్లు సోషల్ మీడీయాలో విపరీతంగా వినిపించాయి. వాళ్ళ మధ్య బంధం గురించి అనేక వార్తలు వచ్చాయి.
భూమిపై సూర్యుడి పుట్టుకకంటే ముందే నీరు ఆవిర్భావం
సౌర వ్యవస్థలో సూర్యుడు ఏర్పడక ముందు నుంచి నీటి మూలాలు ఉన్నట్లు అమెరికాలోని నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీలోని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
NZ vs SL: తొలి టెస్టులో పట్టు బిగించిన శ్రీలంక
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 355 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కరుణరత్నే 50 పరుగులు చేయగా కుశాల్ మెండిస్ 87 పరుగులతో రాణించారు.
పారితోషికంలో ప్రభాస్ ని మించిపోయిన అల్లు అర్జున్, ఏకంగా వంద కోట్లకు పైనే
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్, తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన తర్వాతి చిత్రానికి 120కోట్లు అల్లు అర్జున్ డిమాండ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.
హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా రూపంలో మరో వైరస్ వణికిస్తోంది. దేశంలో హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా కేసులు భారీగా నమోదవుతున్నాయి.
NSE మూడు అదానీ గ్రూప్ స్టాక్స్పై ఎందుకు నిఘా పెట్టింది
హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత జరిగిన అపజయం తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ బాటలో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మూడు అదానీ స్టాక్లను స్వల్పకాలిక అదనపు నిఘా యంత్రాంగం (ASM) కింద ఉంచింది.
2023 హ్యుందాయ్ VERNA v/s 2022 మోడల్ ఏది కొనడం మంచిది
మార్చి 21న భారతదేశంలో VERNA 2023 వెర్షన్ ప్రకటించడానికి హ్యుందాయ్ సిద్ధమవుతోంది. రాబోయే సెడాన్ డిజైన్, ఫీచర్లు, ఇంటీరియర్లకు సంబంధించిన అనేక వివరాలను దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ అధికారికంగా ప్రారంభించే ముందు వెల్లడించింది.
అగ్నివీరులకు గుడ్న్యూస్: బీఎస్ఎఫ్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ ప్రకటించిన కేంద్రం
అగ్నిపథ్ పథకంలో భాగంగా నియామకయ్యే అగ్నివీరులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మాజీ అగ్నివీరులకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. అలాగే వారి గరిష్ట వయోపరిమితి నిబంధనలను సడలించింది.
భారీ సిక్సర్తో విరుచుకుపడ్డ ధోని.. చైన్నై ఫ్యాన్స్ హ్యాపీ
చాలారోజుల తర్వాత మళ్లీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొట్టిన సిక్సర్ చూసే భాగ్యం చైన్నై సూపర్ కింగ్స్ అభిమానులు లభించింది. ఐపీఎల్ స్వదేశానికి తిరిగొచ్చిన వేళ.. అన్ని టీమ్స్ తమ హోమ్ గ్రౌండ్స్లో ఇప్పటికే ప్రిపరేషన్స్ మొదలు పెట్టాయి. అందులో భాగంగా చైన్నైసూపర్ కింగ్స్ జట్టు కూడా చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది.
కేజీఎఫ్ కాంట్రవర్సీ: నవ్విన దర్శకులందరికీ తన మాటలతో పంచ్ ఇచ్చిన నాని
కేజీఎఫ్ సినిమా మీద అనేక కామెంట్లు చేసిన వెంకటేష్ మహా మీద సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సినిమాలోని క్యారెక్టర్ గురించి వెంకటేష్ మహా మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న ఇంద్రగంటి మోహనకృష్ణ, నందినీ రెడ్డి, వివేక్ ఆత్రేయ విరగబడి నవ్వారు.
డేనియల్ వెటోరీని దాటేసిన కివీస్ కెప్టెన్ టీమ్ సౌథీ
స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన ఘనతను సాధించాడు. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా క్రైస్ట్చర్చ్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్లో 5వికెట్లు పడగొట్టిన సౌథీ న్యూజిలాండ్ తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
సమీపిస్తున్న ఉపగ్రహాన్ని ఢీకొనకుండా తప్పించుకున్న ISS
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) మార్చి 6న భూమి-ఇమేజింగ్ ఉపగ్రహంతో ఢీ కొట్టే ప్రమాదం నుండి బయటపడింది.
IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు, అనుచరుల ఇళ్లే లక్ష్యంగా ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది మూడు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.
డబ్బు చుట్టూ ముడిపడిన దోచేవారెవరురా చిత్రాన్ని తీసుకొస్తున్న గీతా ఆర్ట్స్
దోచేవారెవరురా అనే చిత్రాన్ని రేపు థియేటర్లలోకి తీసుకొస్తుంది గీతా ఆర్ట్స్ సంస్థ. డిస్ట్రిబ్యూటర్ గా తెలంగాణ, రాయ్ చూర్, కొప్పాల్, గోదావరి జిల్లా ప్రాంతాల్లో దోచేవారెవరురా చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది గీతా ఆర్ట్స్.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్కి మాతృవియోగం
ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మరియా ఈ రోజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సిడ్నీలో తుదిశ్వాస విడిచారు.
Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత
ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత శుక్రవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
ఆరోగ్యం: మధ్య వయసులో మాటిమాటికీ అలసిపోతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ అనేది ఒక డిజార్డర్. తీవ్రమైన అలసట, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కండరాల నొప్పి, కీళ్ళనొప్పి, నిద్ర పట్టకపోవడం అనే లక్షణాల ఈ డిజార్డర్ కలుగుతుంది.
టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా రీ ఎంట్రీ.. బీసీసీఐ క్లారిటీ..!
టీమిండియా స్టార్ ఆలౌరౌండర్ హార్ధిక్ పాండ్యా టెస్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్ధిక్ వన్డేలు, టీ20లను మాత్రమే ఆడతున్నాడు.
చర్చిలో తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు- ఏడుగుగు దుర్మరణం
జర్మనీలోని హాంబర్గ్లోని ఓ చర్చిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బోణి కొట్టేనా..?
ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఉసూరుమనిపిస్తూ అభిమానులకు తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తుంది. పేరులో రాయల్, జట్టు నిండా స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఇంతవరకు ఖాతా తెరవలేదు.
చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ 3వ సారి ఎన్నిక- పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం
షీ జిన్పింగ్ శుక్రవారం చైనా అధ్యక్షుడిగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిన్పింగ్ను చైనా అధ్యక్షుడిగా కొనసాగించేందుకు పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
వైరల్ వీడియో: రోడ్డుకు అడ్డంగా నిల్చుని టోల్ ట్యాక్స్ వసూల్ చేస్తున్న ఏనుగు
రోడ్ల మధ్యలోకి అప్పుడప్పుడు అడవి జంతువులు వస్తుంటాయి. సాధారణంగా అలా జంతువులు వచ్చినపుడు జనాలకు భయమేస్తుంటుంది. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే, అలాంటి భయమేమీ జనాల్లో కనిపించట్లేదు.
యూరోపా లీగ్లో రియల్ బెటిస్ను మట్టికరిపించిన మాంచెస్టర్ యునైటెడ్
యూరోపా లీగ్లో మాంచెస్టర్ యునైటెడ్ సత్తా చాటింది. రియల్ బెటిస్ను 4-1తో మాంచెస్టర్ యునైటెడ్ మట్టికరిపించింది. లివర్పూల్ చేతిలో 7-0తో ఓడిపోయిన తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ పుంజుకొని విజృంభించింది.
ఓటీటీ: యాంగర్ టేల్స్ రివ్యూ
వెంకటేష్ మహా, సుహాస్, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్, బిందు మాధవి నటించిన యాంగర్ టేల్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మార్చ్ 9వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ
అదానీ-హిండెన్బర్గ్ నివేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఎటాక్కు దిగింది.
ఆస్ట్రేలియా మీడియాపై మండిపడ్డ సునీల్ గవాస్కర్
ఇండియా పిచ్ల గురించి ఆస్ట్రేలియా మీడియా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. భారత్ పిచ్లను 'పిచ్ డాక్టరింగ్' అంటూ కాస్త కఠినంగా ఆస్ట్రేలియా మీడియా వ్యవహరిస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాపై తమ్మారెడ్డి భరధ్వాజ్ వ్యాఖ్యలకు రాఘవేంద్రరావు కౌంటర్
రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రపంచమే దాసోహమైపోతోంది. కాకపోతే కొంతమంది సీనియర్ దర్శకులు మాత్రం, ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ పెడుతున్న ఖర్చుతో 8సినిమాలు తీయొచ్చంటూ ఉపదేశాలు చేస్తున్నారు.
మహిళల కోసం 'గృహలక్ష్మి' పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం; ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు
సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి వారి అవసరాలకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకునేందుకు రూ.3 లక్షల సాయాన్ని అందించనుంది.
మార్చి 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
09 Mar 2023
60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో
దేశంలో 5G సేవలు మొదలుపెట్టిన టెలికాం సంస్థలలో జియో ఒకటి, బ్రాడ్ బ్రాండ్ సర్వీసులను కూడా విస్తరించడంపై దృష్టి పెట్టిన రిలయన్స్ జియో అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ డివైజ్ తయారీ సంస్థ మిమోసా నెట్వర్క్ (Mimou)ను కొనుగోలు చేయనుంది. జియో లో భాగమైన ర్యాడీసీస్ కార్పొరేషన్, మిమోసా నెట్వర్క్ పేరెంట్ సంస్థ ఎయిర్ట్స్పెన్ నెట్వర్క్స్ హోల్డింగ్స్ మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది.
భారతదేశంలో లాంచ్ కానున్న 2023 Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 బైక్
బ్రిటిష్ తయారీసంస్థ Triumph మోటార్సైకిల్స్ మార్చి 15న భారతదేశంలో స్ట్రీట్ ట్రిపుల్ 765 R, RS 2023 వెర్షన్ లాంచ్చేస్తోంది. ఈ బైక్ల ధర రూ. రూ.10 లక్షలు - రూ.12 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ చేసే సర్వీస్ ను బెంగళూరులో ప్రారంభించిన Domino's
బెంగళూరులోని 170కి పైగా డొమినోస్ అవుట్లెట్లు ఆర్డర్ చేసిన 20 నిమిషాల్లోనే పిజ్జాను డెలివరీ చేస్తాయని డొమినోస్పేరెంట్ సంస్థ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ తెలిపింది. పిజ్జా బ్రాండ్, డొమినోస్ సోమవారం బెంగళూరులో తమ 20 నిమిషాల పిజ్జా డెలివరీ సేవను ప్రారంభించింది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే నగరంలో ఇది ఒక గేమ్ ఛేంజర్ అని పేర్కొంది. అంతకుముందు 30 నిమిషాల వ్యవధిలో పిజ్జా డెలివరీతో కంపెనీ పేరు సంపాదించింది.
Tamil Nadu: బీజేపీతో విభేదాలు ఉన్నా.. పొత్తు కొనసాగుతుంది: ఏఐఏడీఎంకే
తమిళనాడులో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి బీటలు వారాయని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. 2024 ఎన్నికల్లో విడివిడిగా పోటి చేస్తాయని అందరు అనుకుంటున్న తరుణంలో రెండు పార్టీల మధ్య విబేధాలు తలెత్తినా పొత్తు కొనసాగుతుందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత డి జయకుమార్ స్పష్టం చేశారు.
గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్
గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారతదేశంలో గ్రాండ్ i10 NIOS కొత్త స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ను రూ.7.16 లక్షల ధరతో పరిచయం చేస్తుంది.
లక్నో, కోల్ కతా బిర్యానీల కంటే చెన్నై దిండిగల్ బిర్యానీ బాగుందంటూ ట్వీట్ వార్ కి తెరలేపిన నెటిజన్
ఏ ప్రాంత ప్రజలకైనా అక్కడి ఆహారాలు కూడా వాళ్ళ సంస్కృతిలో ఒక భాగంగా ఉంటాయి. అలా బిర్యానీని కూడా తమ సంస్కృతిలో భాగంగా చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
ఉక్రెయిన్పై క్షిపణులతో విరుచుపడ్డ రష్యా- ఆరుగురు పౌరులు మృతి
ప్రజలు నిద్రిస్తున్న సమయంలో గురువారం రాత్రి ఉక్రెయిన్పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. క్షిపణుల ధాటికి కీవ్ సహా ఇతర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రష్యా దాడుల్లో ఆరుగురు పౌరులు మృతి చెందారు.
లెజెండ్స్ క్రికెట్ లీగ్ వచ్చేసిందోచ్..!
లెజెండ్స్ లీగ్ క్రికెట్ కొత్త సీజన్ మార్చి 10 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ లీగ్లో తొలి మ్యాచ్ ఇండియా మహరాజాస్, ఏసియా లయన్స్ మధ్య జరగనుంది. ఈసారి ఈ టోర్నీ ఖతార్ లోని దోహాలో జరగనుంది.
అటు ఒక సినిమా రిలీజ్ పెట్టుకుని ఇటు సినిమా లాంఛ్ చేసిన కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ప్రేక్షకుల మీద దండయాత్ర చేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఇటీవల వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో యావరేజ్ విజయం అందుకున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు మీటర్ అంటూ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
German Open 2023లో నిరాశ పరిచిన లక్ష్యసేన్
ఎన్నో అంచనాలతో జర్మన్ ఓపెన్ వరల్డ్ టూరు సూపర్-300 బ్యాడ్మింటన్ బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి ఆటగాడు, ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్యసేన నిరాశ పరిచాడు.
ఏపీలో అవినాష్ రెడ్డి, తెలంగాణలో కవిత అరెస్టు అవుతారా? ఆందోళనలో అధికార పార్టీలు
సీబీఐ, ఈడీ విచారణలతో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు అరెస్టు అవుతారనే ఊహాగానాలు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ను పెంచేశాయి.
వేసవిలో భారతదేశంలో పెరగనున్న విద్యుత్ అంతరాయాలు
పెరుగుతున్న సౌర విద్యుత్ వినియోగం భారతదేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను పెంచింది. అయితే ఈ వేసవితో పాటు రాబోయే రోజుల్లో దేశంలో రాత్రిపూట విద్యుత్ అంతరాయాలు పెరిగే అవకాశం ఉంది.
IND vs AUS : మొదటి రోజు సెంచరీతో కదం తొక్కిన ఉస్మాన్ ఖావాజా
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా అధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు.
ప్రేరణ: అందమైన అబద్ధం జీవితాన్ని అందంగా మార్చలేదు
అబద్ధం.. ఇది చాలా అందంగా ఉంటుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు రావనుకునే అబద్ధం ఎంతో హాయినిస్తుంది. ప్రపంచంలోని ధనమంతా రేపు తెల్లారేసరికి నీ కాళ్ళముందుకు వచ్చేస్తుందనే అబద్ధపు నమ్మకం నిన్ను ఉత్సాహంగా ఉంచుతుంది.
TSRTC: ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ
హైదరాబాద్లో ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) రెండు ప్రత్యేకమైన ఆఫర్లను గురువారం లాంఛ్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్లోని ప్రయాణికులకు సరసమైన ధరలో, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.
పాక్ గడ్డపై జాసన్ రాయ్ విధ్వంసకర శతకం
పీఎస్ఎల్లో సరికొత్త సంచలన రికార్డు నమోదైంది. జాసన్ రాయ్ విధ్వంసకర బ్యాటింగ్తో 63 బంతుల్లో 145 పరుగులు చేశారు. దీంతో పెషావర్ జాల్మీ జట్టు విధించిన 241 పరుగుల లక్ష్యాన్ని క్వెట్టా చేధించింది.
త్వరలో అందుబాటులోకి రానున్న హార్లే-డేవిడ్సన్ X350
US బైక్ తయారీసంస్థ హార్లే-డేవిడ్సన్ గ్లోబల్ మార్కెట్ల కోసం X350 బైక్ ని లాంచ్ చేయనుంది. అయితే అధికారిక ప్రకటన కంటే ముందు, మోటార్సైకిల్ US డీలర్షిప్లో కనిపించింది. ప్రస్తుతం మార్కెట్ మిడ్-కెపాసిటీ మోటార్సైకిళ్ల వైపు వేగంగా అభివృద్ధి చెందుతుంది, వాహన తయారీ సంస్థ తన రాబోయే X350 మోడల్తో ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించాలనుకుంటుంది.
దిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం
దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ), అరవింద్ టెక్నో గ్లోబ్ జేవీ మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను దిల్లీ హైకోర్టు మధ్యవర్తిగా నియమించింది.
ఏదైనా జ్వరం రాగానే అదేంటో తెలుసుకుందామని గూగుల్ చేస్తున్నారా? ఇప్పుడే ఆపేయండి
ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది. అన్ని విషయాలు చిటికెలో తెలిసిపోతున్నాయి. అదే ధైర్యంతో మీక్కొంచెం అనీజీగా అనిపించగానే అదేంటో తెలుసుకుందామని గూగుల్ చేసే అలవాటు కూడా పెరిగిపోయింది.
పీఎస్ఎల్లో సెంచరీతో చెలరేగిన బాబర్ ఆజమ్
షెషావర్ జల్మీ, క్వెటా గ్లాడియేటర్స్ బుధవారం జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో ఫెషావర్ జల్మీ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో పెషావర్ జెల్మీ కెప్టెన్ బాబార్ ఆజమ్ సెంచరీతో చెలరేగిపోయాడు.
అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రాకెట్
కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ అయిన రిలేటివిటీ స్పేస్ నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్ త్వరలో అంతరిక్షంలోకి వెళ్లనుంది.
ఆస్కార్ అవార్డ్స్: ఆ ఘనత సాధించిన తొలి తమిళ నటుడిగా హీరో సూర్య రికార్డ్
95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఇంకో మూడు రోజుల్లో మొదలు కానుంది. ఈ అవార్డుల కోసం ప్రపంచ సినిమా అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం తీహార్ జైలులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను రెండోసారి ప్రశ్నించింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం ఇచ్చినం అంశాలపై ప్రధానంగా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్, మరికొద్ది రోజుల్లో ప్రకటన
ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్, సెన్సేషనల్ న్యూస్ తో వచ్చాడు. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్కార్ కోసం నాటు నాటు పాటను ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్, పాడ్ కాస్టర్ సామ్ ప్రాగాసోతో ముచ్చటిస్తూ తన హాలీవుడ్ ప్రవేశం గురించి చెప్పుకొచ్చాడు.
మూసివేత దిశగా వెళ్తున్న సిల్వర్గేట్ బ్యాంక్
FTX కుంభకోణం తర్వాత కష్టాల్లో ఉన్న క్రిప్టో-ఫ్రెండ్లీ బ్యాంక్ సిల్వర్గేట్ ఎట్టకేలకు మూసివేయబడుతోంది. బ్యాంక్ హోల్డింగ్ కంపెనీ, సిల్వర్గేట్ క్యాపిటల్, బ్యాంక్ కార్యకలాపాలను స్వచ్ఛందంగా లిక్విడేట్ చేసే నిర్ణయాన్ని ప్రకటించింది.
ఏ తప్పూ చేయలేదు, ఈడీ విచారణను ఎదుర్కొంటా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
ఎన్నికలు ఉన్న చోట మోదీ కంటే ముందే ఈడీ చేరిపోతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున తెలంగాణలో కూడా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. గురువారం దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఐపీఎల్లో కొన్ని జట్లకు బ్యాడ్ న్యూస్
ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో కొన్ని జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఈ ఏడాది సీజన్ ప్రారంభ మ్యాచ్లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు.
దాతృత్వం కోసం 24 గంటల్లో 8,008 పుల్-అప్లతో ప్రపంచ రికార్డు సృష్టించిన జాక్సన్
ఆస్ట్రేలియన్ ఫిట్నెస్ అభిమాని జాక్సన్ ఇటాలియన్ ఒక స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బును సేకరించడానికి 24 గంటల్లో 8,008 పుల్-అప్లను పూర్తి చేయడం ద్వారా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను నెలకొల్పారు. వ్యాయామాలలో కష్టమైనవి పుల్-అప్లు. శరీరాన్ని యాక్టివ్ గా ఉంచడానికి వ్యాయామం చేయడానికి చాలా శక్తి అవసరం. ఎలాంటివారైనా 100 చేయగలరు. అయితే, 24 గంటల్లో 8,008 పుల్-అప్లు చేయడం అనేది మామూలు విషయం కాదు.
టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మకు టోఫిని అందించిన ప్రధాని మోదీ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆకరి టెస్టు అహ్మదాబాద్లో జరుగుతోంది. తొలి మూడు టెస్టులో రెండింటిలో నెగ్గిన భారత్ 2-0తో అధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టులో భారత్ గెలిస్తే సిరీస్తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కూడా అడుగు పెట్టనుంది.
పాకిస్థాన్లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్
పాకిస్థాన్లోని హైదరాబాద్కు చెందిన ధరమ్ దేవ్ రాతి అనే డాక్టర్ మంగళవారం తన ఇంట్లోనే అతని డ్రైవర్ చేతిలో హత్యకు గురయ్యాడు. డ్రైవర్ కత్తితో డాక్టర్ గొంతు కోశాడని పోలీసులు పాకిస్థాన్ వార్తా సంస్థ ది నేషన్కు తెలిపారు.
తమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం!
తమిళనాడులో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే), బీజేపీ కూటమికి బీటలు వారే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రెండు పార్టీలు ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉంటున్నాయి.
టీమిండియాతో వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
టీమిండియాతో వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే సిరీస్కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వరల్డ్ కిడ్నీ డే: మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేయాల్సిన పనులు
మార్చ్ 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మూత్రపిండాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మూత్రపిండాల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కోసం 2006 నుండి ఈ రోజును జరుపుతున్నారు.
2023 మహీంద్రా XUV300 vs మారుతి సుజుకి బ్రెజ్జా ఏది కొనడం మంచిది
స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా తన SUV, MY-2023 అప్గ్రేడ్లు, RDE-కంప్లైంట్ పవర్ట్రెయిన్ ఆప్షన్స్ తో XUV300ని అప్డేట్ చేసింది. కారు ధర రూ.22,000 ప్రారంభ ధర రూ.8.41 లక్షలు. మార్కెట్లో సెగ్మెంట్-లీడర్ మారుతి సుజుకి బ్రెజ్జాతో పోటీ పడుతుంది.
ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం
మహారాష్ట్ర ముంబయికి సముద్రం ద్వారా వచ్చే సందర్శకులకు స్వాగతం పలికేందుకు 100ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన కట్టడం 'గేట్వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు ఏర్పడినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పేర్కొంది.
అండర్సన్ దూసుకొచ్చినా అశ్వినే నెంబర్ వన్
టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ప్రభావం చూపలేకపోయిన అశ్విన్ ఆరు రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు. దీంతో బుధవారం ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో 859 పాయింట్లతో అశ్విన్, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ నెంబర్ వన్ స్థానంలో సమానంగా నిలిచారు.
ఇంట్రెస్టింగ్ టైటిల్ తో హీరోగా వస్తున్న వరుణ్ సందేశ్
హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఆ తర్వాత కొత్త బంగారు లోకం మూవీతో హిట్ కొట్టిన వరుణ్ సందేశ్, తన పాపులారిటీని ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయాడు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో బోణి కొట్టిన గుజరాత్ జెయింట్స్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో వరుసగా మూడోసారి రాయల్ బెంగళూర్ ఛాలెంజర్స్ ఓటమిపాలైంది. బుధవారం రాత్రి జరిగిన 6వ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ జట్టు 11 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై విజయం సాధించింది.
100కు పైగా దేశాల కార్బన్ ఫూట్ ప్రింట్ ను నాసా ఎలా కొలిచిందంటే...
నాసా, భూమి-కక్ష్యలో ఉన్న ఉపగ్రహం సహాయంతో, ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను కొలిచింది. 60 కంటే ఎక్కువ మంది పరిశోధకులు ఉన్నపైలట్-స్థాయి ప్రాజెక్ట్, ఆర్బిటింగ్ కార్బన్ అబ్జర్వేటరీ-2 (OCO-2) మిషన్ ద్వారా చేసిన కొలతల ఆధారంగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను అంచనా వేసింది.
నేషనల్ మీట్ బాల్ డే: మాంసంతో తయారయ్యే వెరైటీ వంటకాల రెసిపీ మీకోసమే
అమెరికా జనాలు ఈరోజు నేషనల్ మీట్ బాల్ డే జరుపుకుంటారు. చికెన్, చేపలు, మటన్, పందిమాంసం మొదలుగు వాటితో ఉండలుగా వంటకాలు రెడీ చేసుకుని హ్యాపీగా ఆరగిస్తారు.
1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్
బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని కొచ్చి విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ గురువారం తెలిపింది. వాయనాడ్కు చెందిన షఫీ అనే వ్యక్తిని 1,487 గ్రాముల బంగారంతో కొచ్చిలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.
IND vs AUS : చివరి టెస్టుకు హజరైన ప్రధానమంత్రులు మోడీ, ఆంటోని ఆల్బనీస్
భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభమైన చివరి టెస్టుకు ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ హజరయ్యారు.
యోగా: విమాన ప్రయాణం వల్ల కలిగిన అలసటను దూరం చేసే యోగాసనాలు
వేరు వేరు టైమ్ జోన్లలో ప్రయాణించినపుడు నిద్ర దెబ్బతింటుంది. విమాన ప్రయాణం వల్ల కలిగిన అలసటతో పాటు టైమ్ జోన్ మారిపోయినపుడు నిద్ర సరిగ్గా పట్టదు. అంతేగాకుండా తీవ్రమైన అలసట శరీరాన్ని చేరుతుంది.
ఇంట్లో నిర్బంధించి, తిండి పెట్టకుండా 1000 కుక్కలను చంపేసిన వృద్ధుడు
తిండి పెట్టకుండా, కడుపు మాడ్చి దాదాపు 1000 కుక్కుల చావుకు కారణమయ్యాడు ఓ వృద్ధుడు. దక్షిణ కొరియాలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్లోని ఓ ఇంట్లో వెలుగుచూసిన ఈ ఘటన సంచలనంగా మారింది.
బేయర్స్ మ్యానిచ్ చేతిలో పారిస్ సెయింట్-జర్తైన్ పరాజయం
అలియాంజ్ ఎరీనాలో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్లో పారిస్ సెయింట్-జర్మైన్ను బేయర్న్ మ్యునిచ్ ఓడించింది. 2-0తేడాతో బేయర్న్ మ్యునిచ్ చేతిలో పారిస్ సెయింట్-జర్మైన్ ఓటమి పాలైంది.
RC15 : పాటకు పదికోట్లు ఖర్చు పెడుతున్న శంకర్ ?
శంకర్ సినిమాల్లో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుందన్న సంగతి తెలిసిందే. పాటలను అందంగా చిత్రీకరించడం కోసం ఎంతగానో ఖర్చు చేస్తుంటారు. అందుకే శంకర్ సినిమాల పాటలు ప్రత్యేకంగా ఉంటాయి.
IND vs AUS: బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా
పాకిస్థాన్, భారత్ మధ్య సరిహద్దు ఘర్షణలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చే సుదీర్ఘ చరిత్ర పాకిస్థాన్కు ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వార్షిక ముప్పు నివేదిక వెల్లడించింది.
రవిశాస్త్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ
ఇండియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా మూడో టెస్టులో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. ముఖ్యంగా అతి విశ్వాసమే టీమిండియా ఓటమికి కారణమని శాస్త్రి అన్నారు.
ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత
యాక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, దర్శకుడిగా బాలీవుడ్ సినిమాకు విశేష సేవలందించిన సతీష్ కౌషిక్, 66ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, ట్విట్టర్ వేదికగా వెల్లడి చేసారు.
మార్చి 9న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.