IND VS ENG: విరాట్ కోహ్లిని అధిగమించిన హార్దిక్ పాండ్యా
ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టీ20లో, టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ హర్థిక్ పాండ్యా అరుదైన రికార్డు సాధించాడు.
Ind Vs Eng: నాలుగో టీ20లో ఇంగ్లండ్ ఓటమి.. సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా
ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ (టీమ్ఇండియా) 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ జట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) విడుదల చేసింది.
BJP: 2024 లోక్సభ ఎన్నికల కోసం బిజెపి రూ. 1,737 కోట్లకు పైగా ఖర్చు
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం రూ.1,737.68 కోట్లు ఖర్చు చేసింది.
Laila Third Single: 'లైలా' నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్.. కోయ్ కోయ్ కోడ్ని కోయ్..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
TDP : టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం.. కడపలో మహానాడు..!
టీడీపీ పొలిట్ బ్యూరో కీలక భేటీ జరిగింది. మూడున్నర గంటల పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానమైన అంశాలపై చర్చించారు.
Gold price: దేశంలో బంగారం ధర పరుగు కొనసాగుతోంది.. ఒక్క నెలలోనే దాదాపు రూ.5వేలు జంప్
బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) పసిడి ధర సరికొత్త గరిష్ఠాన్ని తాకింది.
Thandel Pre release event : తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నాగచైతన్య కోసం అల్లు అర్జున్..ఈవెంట్ ఎప్పుడంటే?
నాగ చైతన్య 'తండేల్' సినిమా ప్రచారంలో అల్లు అర్జున్ భాగస్వామ్యం కానున్నారు.
Modi-Trump: 'మోదీ అమెరికా పర్యటనపై ముందస్తు ఏర్పాటు జరుగుతున్నాయి': విదేశాంగ శాఖ
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Priyanka Gandhi: 'మీడియా వక్రీకరించింది'.. రాష్ట్రపతిని సోనియా గౌరవించారు: ప్రియాంక గాంధీ
పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
Economic Survey: ఆర్థిక సర్వే కీలక వివరాలు.. 60 గంటల పనితో ఆరోగ్య సమస్యలు..!
దేశ వ్యాప్తంగా ఉద్యోగుల పని గంటల పెంపు అంశంపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆర్థిక సర్వే (Economic Survey) కీలకమైన వివరాలను వెల్లడించింది.
'Insult To Tribals':రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఫైర్..
బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
Deepseek: అమెరికాను షేక్ చేస్తున్న చైనా ఏఐ ''డీప్సీక్''.. ఉద్యోగులు ఇన్స్టాల్ చేయొద్దని యూఎస్ కాంగ్రెస్ ఆదేశం..
అమెరికాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్ను చైనా అభివృద్ధి చేసిన ''డీప్సీక్'' ఏఐ టూల్ కుదిపేసింది.
Delhi Politics: కేజ్రీవాల్కు భారీ షాక్.. ఎన్నికల ముందు ఆప్ కి ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా
మరో ఐదు రోజులలో అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections)పోలింగ్ జరగనున్న తరుణంలో దిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది.
Kejriwal: దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయాలనే హరియాణా ప్రభుత్వం కుట్రలు: కేజ్రీవాల్
త్వరలో జరిగే దిల్లీ ఎన్నికలను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో హర్యానా ముఖ్యమంత్రి తనపై కుట్ర చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
OLA Electric Bike:కొత్త ఈవీ బైక్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన ఓలా.. సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసిన సీఈఓ
ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న ఓలా ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Budget 2025: లోక్సభ ముందు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వే (Economic Survey 2024-25)ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు.
Rupee: అమ్మ బాబోయ్..! రికార్డ్ స్థాయిలో రూపాయి విలువ పతనం.. డాలర్తో పోలిస్తే దాని విలువ ఎంతంటే?
ఆర్థిక సర్వే 2024-25 ప్రవేశ పెట్టె ముందు శుక్రవారం (జనవరి 31) డాలర్తో పోలిస్తే భారత రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది.
Hyd: నూతన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి సీఎం శంకుస్థాపన
హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
TATA: టాటా టెక్నాలజీస్పై మాల్వేర్ దాడి.. నిలిచిపోయిన ఐటీ సేవలు
టాటా టెక్నాలజీస్ తన సిస్టమ్లపై ఇటీవల ransomware దాడిని ధృవీకరించింది. దీంతో ఇప్పుడు ప్రారంభించిన కొన్ని ఐటీ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
Budget 2025: బడ్జెట్లో జీడీపీ వృద్ధికి ఊతం ఇచ్చేలా చర్యలు..ఇప్పుడు ఆశలన్నీ దీనిపైనే!
మోదీ ప్రభుత్వానికి మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత, ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి పెరిగింది.
VD12: VD12 టైటిల్ అప్డేట్.. 'సామ్రాజ్యం' అనే టైటిల్ ఫిక్స్..?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అని, వీడీ 12 సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇండస్ట్రీ సర్కిల్స్లో చర్చలు జరుగుతున్నాయి.
Osmania Hospital: నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమిపూజ.. నూతన ఆసుపత్రి విశేషాలు ఇవే..
నిత్యం వేల సంఖ్యలో ఓపీ (OP), వందలాది మంది ఇన్పేషెంట్లు ఉండే ఉస్మానియా ఆసుపత్రి ఎప్పుడూ సందడిగా ఉంటుంది.
Virat Kohli: పేలవ ఫామ్తో సతమతమవుతున్న విరాట్.. సింగిల్ డిజిట్కే ఔట్
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ను చూసేందుకు ఆసక్తిగా ఉన్న అభిమానులకు ఆ సంబరం నిరాశను కలిగించింది.
Apple: రికార్డు స్థాయిలో భారత్లో ఆపిల్ విక్రయాలు: కంపెనీ సీఈఓ టిమ్ కుక్
భారత్లో ఆపిల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో విక్రయాలు నమోదయ్యాయి.
Budget Session:భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్గా మార్చడమే లక్ష్యం.. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
Naga Chaitanya: లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కావాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన నాగచైతన్య
'విక్రమ్' (Vikram), 'లియో' (Leo) వంటి చిత్రాలతో లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తన సినిమా యూనివర్సును (LCU) సృష్టించి విజయాన్ని సాధించారు.
Star Fruit: స్టార్ ఫ్రూట్ తింటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలిస్తే షాకవుతారు..!
మార్కెట్లో మనకు ఎన్నో రకాల వెరైటీ పండ్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది ఈ పండ్లను కొని తినడానికి ఆసక్తి చూపుతున్నారు.
PM Modi: ఇన్నోవేషన్,ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా బడ్జెట్ : మోదీ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మీడియాతో మాట్లాడారు.
GBS case: హైదరాబాద్లో గులియన్ బారే సిండ్రోమ్ తొలి కేసు నమోదు
హైదరాబాద్లో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసు నమోదు అయ్యింది.
Google Gemini: గూగుల్ జెమిని 2.0 ప్రో ప్రయోగాత్మకత పరిచయం.. క్లిష్టమైన పనులు ఇప్పుడు మరింత సులభం
ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ జెమిని 2.0 ప్రో ఎక్స్పెరిమెంటల్ను పరిచయం చేసింది.
Mali: మాలి మైన్ కుప్పకూలి.. 10 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ఘోర ప్రమాదం సంభవించింది.
Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్ 140 పాయింట్లు,నిఫ్టీ@23,300
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Lay's potato chips recall: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక.. భారీగా లేస్ పాకెట్స్ ను రీకాల్
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఒరేగాన్, వాషింగ్టన్లో 6,344 బ్యాగుల లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ను క్లాస్ 1 రీకాల్గా ప్రకటించింది.
Champions Trophy 2025: కెప్టెన్ల ఫొటోషూట్ రద్దు.. పాకిస్తాన్ పర్యటనకు కెప్టెన్ రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది.
Tollywood: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి.. ఎవరంటే!
ప్రఖ్యాత నిర్మాత మృతితో టాలీవుడ్ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
US Airstrike On Syria: సిరియాపై యుఎస్ వైమానిక దాడి.. అల్ ఖైదా నాయకుడు హతం
సిరియాలోని వాయువ్య ప్రాంతంలో గురువారం జరిగిన వైమానిక దాడిలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్ను అమెరికా సైన్యం హతమార్చింది.
Donald Trump: బానిసల పిల్లల కోసమే జన్మతః పౌరసత్వం.. ప్రపంచమంతా వచ్చి అమెరికాలో ఎగబడితే ఎలా?: ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, డొనాల్డ్ ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు.
Union Budget: బడ్జెట్లో రైల్వేల ఆశలెన్నో.. మౌలిక వసతులపై కేంద్రం దృష్టి సారిస్తుందా..
భారతీయ రైల్వే వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దడంతో పాటు, దేశ ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా తీర్చిదిద్దాలంటే ప్రస్తుత వేగం సరిపోతుందా? లేక ఇంకా వేగంగా ముందుకు సాగాలా? మౌలిక వసతుల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
AP High Court: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటులో కీలక పరిణామం..
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
IND vs ENG: నేడు ఇంగ్లాండ్తో భారత్ నాలుగో టీ20
ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి ఓటమిని ఎదుర్కొన్న భారత జట్టు కీలకమైన పోరుకు సిద్ధమవుతోంది.
Parliament budget session: నేటి నుంచే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఇవి ఆరంభమవుతాయి.
Sunitha Williams: సునీతా విలియమ్స్ తొమ్మిదోసారి స్పేస్వాక్
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ నేడు మరోసారి స్పేస్వాక్ చేస్తున్నారు.
Swati Maliwal: కేజ్రీవాల్ ఇంటి బయట చెత్త పోసిన స్వాతి మలివాల్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వినూత్న నిరసన చేపట్టారు.ఢిల్లీ మాజీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఆమె చెత్తను పోశారు.
Kumaraswamy: విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయం.. ప్లాంట్ను పునర్నిర్మిస్తాం: కుమారస్వామి
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని, దాన్ని పునఃనిర్మించనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి (Kumaraswamy) తెలిపారు.
MUDA scam: సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాక్.. ముడా స్కాంలో భార్యతో పాటు ఆయన ప్రమేయం..
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు, మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా)లోని కీలక అధికారులపై జరిగిన భారీ భూ కుంభకోణాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బయటపెట్టింది.
Union Budget 2025: భారత బడ్జెట్ చరిత్రలో "అతిపెద్ద","అతిచిన్న" బడ్జెట్ ప్రసంగాల వరకు.. పూర్తి జాబితాను ఇక్కడ తనిఖీ చేయండి
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
Google Photos: Google ఫోటోస్ లో కొత్త అప్డేట్.. ఇకపై ఫ్లిప్ చేయడానికి థర్డ్-పార్టీ ఎడిటింగ్ టూల్స్ అవసరం లేదు
గూగుల్ ఫోటోలను వినియోగదారులను నేరుగా మొబైల్ యాప్లో ఫ్లిప్ చేయడానికి ఎటువంటి థర్డ్ పార్టీ ఎడిటింగ్ యాప్ లేకుండా చేసే కొత్త ఫీచర్ను పరిచయం చేసింది.
Economic Survey: ఎకనామిక్ సర్వే అంటే ఏంటీ..?దానిని కేంద్ర బడ్జెట్కు ముందు ఎందుకు ప్రవేశపెడతారు?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
Adani Enterprises: అదానీ ఎంటర్ప్రైజెస్ Q3 నికర లాభంలో భారీ క్షీణత.. 4% క్షీణించిన షేర్లు
అదానీ గ్రూప్కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్, త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
Champions Trophy 2025: లాహోర్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్ ఇదే..!
ఐసీసీ మెగా టోర్నీ అయిన ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్నది.
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@23,200
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మూడో రోజు వరుసగా లాభాల్లో ముగిశాయి.
Rakesh Rathore Arrested: సీతాపూర్ ప్రెస్మీట్ మధ్యలో.. అత్యాచార ఆరోపణలతో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్ట్..
కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్ (Rakesh Rathore)ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు.
#NewsBytesExplainer: పినాకా రాకెట్ వ్యవస్థ అంటే ఏమిటి? 10,000 కోట్ల విలువైన ఏ ఒప్పందానికి ఆమోదం లభించింది?
భారత ఆర్మీకి చెందిన పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ కోసం రూ.10,000 కోట్లకు పైగా మందుగుండు సామగ్రి కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Amazon layoffs: మరోసారి ఉద్యోగులను తొలగించడానికి సిద్దమైన అమెజాన్..
ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.
Japan:ట్రక్ డ్రైవర్ను కాపాడాలి..ప్లీజ్ నీరు వాడకండి..12లక్షలమందిని కోరిన జపాన్
జపాన్లో (Japan) ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో, అక్కడి అధికారులు తమ ప్రజలను నీటిని తక్కువగా వినియోగించాలని అభ్యర్థించారు.
Karun Nair: టెస్టుల్లో రీఎంట్రీనే నాకు ముఖ్యం: కరుణ్ నాయర్
విజయ్ హజారే ట్రోఫీలో శతకాలు బాదుతూ కరుణ్ నాయర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం.. వాట్సప్ నంబర్ కేటాయించిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.
Parasakthi Title: పరాశక్తి టైటిల్ విషయంలో కన్ఫ్యూషన్ .. శివకార్తికేయన్, విజయ్ ఆంటోనీలో ఎవరు తగ్గేనో..?
భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకే టైటిల్తో సినిమాలు రావడం కొత్తకాదు.
Ashwini Vaishnaw on AI: దేశీయ అవసరాలకు అనుగుణంగా సొంత ఏఐ.. అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అమెరికా, చైనాల మధ్య పోటీ కొనసాగుతున్న వేళ, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
Prabhas : ప్రభాస్ 'స్పిరిట్' కు ముహూర్తం ఫిక్స్
ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమాలు ఒక స్థాయిలో ఉంటే,ప్రభాస్ హీరోగా వస్తోన్న స్పిరిట్ మరో స్థాయిలో ఉంటుందని అంటున్నారు.
USA: 2023 నుండి అమెరికాలో 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు
విద్యార్థి వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉంటున్న వారిపై ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం దృష్టిసారించింది.
Sangam Nose:'సంగం నోస్' ఏమిటీ ?.. అసలు ఈ ఘాట్ విశేషాలు ఏంటీ?
సంగం నోస్ ఘాట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి తర్వాత తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.
BARRY GODFRAY JOHN: బ్రిటన్లో జన్మించిన బారీ గాడ్ఫ్రే జాన్ ఎవరు?ఆయనను పద్మశ్రీ అవార్డుతో ఎందుకు సత్కరించారు?
బ్రిటన్లో జన్మించిన బారీ గాడ్ఫ్రే జాన్ (78)ని 2025కి పద్మశ్రీ అవార్డుతో సత్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
Budget 2025:పన్నులు కాకుండా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ?
సాధారణంగా, ప్రభుత్వ ఆదాయం అనేది పన్నులు, జీఎస్టీ లేదా ఆదాయ పన్ను వంటి పన్నుల ద్వారా మాత్రమే గుర్తించబడుతుంది.
Honda: భారతదేశంలో NPF 125 స్కూటర్ను పేటెంట్ చేసిన హోండా
జపనీస్ ద్విచక్ర వాహన తయారీదారు హోండా భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్ను అధిగమించేందుకు తన పోర్ట్ఫోలియోను విస్తరిస్తోంది.
Bangladesh: బంగ్లాదేశ్కు నిధులు నిలిపేసిన ట్రంప్.. యూనస్తో భేటీ అయిన జార్జిసోరస్ కుమారుడు..!
వివాదాస్పద అమెరికన్ బిలియనీర్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ (OSF) అధినేత జార్జి సోరస్ కుమారుడు అలెక్స్ బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారైన మహమ్మద్ యూనస్తో భేటీ అయ్యారు.
Virat Kohli: రంజీ ట్రోఫీకి విరాట్ కోహ్లి.. కిక్కిరిసిపోయిన స్టేడియం
భారత్ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, సుదీర్ఘ విరామం అనంతరం దేశవాళీ రంజీ మ్యాచ్ లో ఆడేందుకు మైదానంలోకి అడుగుపెట్టాడు.
HIT-4: హిట్ సినిమా సీక్వెల్లో బాలకృష్ణ..!
సినిమా పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తుంది. ఇప్పటికే అనేక సినిమాలకు సీక్వెల్లు రూపొందుతున్నాయి.
Union Budget 2025: కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్నుపై కొత్త విధానం?.. మధ్య తరగతి వారికి ప్రయోజనం పొందేలా చర్యలు
2025 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
Tenth Students: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.
Kuldeep Yadav: టీమిండియాకు గుడ్న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన కుల్దీప్ యాదవ్
ఫిబ్రవరిలో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ఆడిన తరువాత, భారత్ జట్టు ప్రఖ్యాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొననుంది.
DeepSeek: డీప్సీక్ సెన్సిటివ్ డేటా వెబ్కు బహిర్గతం: ఇజ్రాయెల్ సైబర్ సంస్థ
చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్సీక్ (Deepseek) దూకుడు కొనసాగిస్తోంది.
Gurpatwant Singh Pannu: ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నూన్పై 104 కేసులు విచారణలో ఉన్నాయి: కేంద్రం
ఖలిస్తానీ ఉగ్రవాది, "సిఖ్స్ ఫర్ జస్టిస్" (SFJ) ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్పై భారత్లో 104 కేసులు నమోదు అయ్యాయి.
Sam Altman: వచ్చే వారం భారత్కు ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్!
చాట్జీపీటీ (ChatGPT) మాతృసంస్థ అయిన ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మాన్ (Sam Altman) త్వరలో భారత్ పర్యటన చేపట్టనున్నారు.
Marriage: నేటి నుంచి మాఘ మాసం ప్రారంభం.. నేటి నుంచి వివాహాల సందడి
శుభకార్యాలకు అనుకూలమైన మాఘ మాసం ఈ నెల 30 నుండి ప్రారంభం అవుతుంది.
David R Siemlieh :విద్యా సేవలకు గుర్తింపుగా డేవిడ్ ఆర్ సైమ్లీహ్కి పద్మశ్రీ పురస్కారం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మాజీ ఛైర్మన్ డేవిడ్ ఆర్ సైమ్లీహ్ సాహిత్యం, విద్యా రంగాల్లో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 2025 పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
Stock Market: ఫ్లాట్గా ట్రేడింగ్ మొదలుపెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉత్కంఠతో ట్రేడింగ్ను ప్రారంభించాయి.
Jr. NTR: నెల్సన్ దిలీప్కుమార్తో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్..!
మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం "దేవర" చిత్రంతో బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించాడు.
Revanth Reddy: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు
తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
I.M. Vijayan: భారత ఫుట్బాల్కు గర్వకారణం.. ఐ.ఎం. విజయన్కు పద్మశ్రీ పురస్కారం
భారత ఫుట్ బాల్ మాజీ కెప్టెన్ ఐ ఎం విజయన్ ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట ఘటన .. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది.
Kumbh Mela Stampede: తొక్కిసలాట తర్వాత కుంభమేళాలో మార్పులు.. ఫిబ్రవరి 4 వరకు వాహనాలకు నో ఎంట్రీ, VVIP పాస్లు రద్దు
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా (Kumbh Mela)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Railway: 2027 నాటికి దేశంలో అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక
రైల్వే గేట్ల వద్ద ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలు తొలగించబోతున్నాయి.
ASHOK SARAF:'హమ్ పాంచ్' నటుడు అశోక్ సరఫ్కు పద్మశ్రీ అవార్డు
భారతీయ సినిమాలో ఎందరో కళాకారులు పనిచేశారు. తమ పాత్రలతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు.
Airplane Crash: ఘోర ప్రమాదం..హెలికాప్టర్ను ఢీకొట్టి.. నదిలో కూలిన విమానం
అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 64 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం, మరో హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి.
Virat Kohli: రంజీ ట్రోఫీ చివరి రౌండ్ నేటి నుంచే.. అందరి దృష్టి కోహ్లీపైనే
తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించడంతో, టీమ్ ఇండియాలోని ప్రముఖ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బాట పట్టారు.
Donald Trump: ట్రంప్కు రూ.216 కోట్లు చెల్లించనున్న మెటా.. ఎందుకంటే..?
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో మెటా (Meta) తన సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా ప్రయత్నిస్తోంది.
RICKY GYAN KEJ: నవరాగాల తేజం..రిక్కీ కేజ్.. ఇంతకీ ఆయనెవరంటే.?
భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు.
Andhra pradesh: విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా
విజయవాడ,విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
SHEIKHA SHAIKHA ALI AL-JABER AL-SABAH: కువైట్ కు చెందిన షేఖా AJ అల్ సబాకు పద్మశ్రీ అవార్డు..!!
కువైట్కు చెందిన యోగా ప్రాక్టిషనర్ షైఖా ఏజే అల్ సబాహ్కు భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రకటించారు.