05 Apr 2023
ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ విజయం
గౌహతి స్టేడియం వేదికగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్పై పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
విజృంభించిన శిఖర్ ధావన్, ప్రభసిమ్రాన్ సింగ్.. పంజాబ్ భారీ స్కోరు
గౌహతి స్టేడియం వేదికగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్
ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి పండుగ అని గ్రేటర్ నోయిడాలో వరల్డ్ స్టార్టప్ కన్వెన్షన్ కి చాలా మంది ప్రజా ప్రముఖులు వస్తున్నారని ప్రచారం చేశారు.
కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5
కియా మోటార్స్ భారతదేశంలో EV6 ధరను వెల్లడించింది, బుకింగ్లు ఏప్రిల్ 15 నుండి ప్రారంభమవుతాయి. మార్కెట్లో, ఇది కొరియన్ బ్రాండ్ హ్యుందాయ్ IONIQ 5 మోడల్తో పోటీ పడుతుంది.
ChatGPT, గూగుల్ బార్డ్తో తప్పుడు సమాచార సమస్య
ChatGPT, గూగుల్ బార్డ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ AI చాట్బాట్లు అబద్ధాలు చెప్తున్నాయి అయితే కేవలం అబద్ధం కాదు. తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి నకిలీ కంటెంట్ను కూడా సృష్టిస్తున్నాయి.
10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్
10వ తరగతి హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్ బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
బీజేపీ కోసం ప్రచారంలో పాల్గొంటానని చెప్పిన స్టార్ హీరో
కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.
ఒంట్టిమిట్ట సీతారాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి?
ఒంటిమిట్టలో బుధవారం జరిగే సీతా రాముల కల్యాణానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆ కార్యక్రమం రద్దయింది.
వారెవ్వా.. అడమ్ మిల్న్ స్పీడ్కు బ్యాట్ రెండు ముక్కలు
న్యూజిలాండ్, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతోంది. మొదటి మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది.
పెళ్లిళ్ల సీజన్ వేళ ఆకాశానంటిన బంగారం ధర; పది గ్రాములు రూ.61,360
పెళ్లిళ్ల సీజన్ వేళ హైదరాబాద్లో బంగారం ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. ఆరు నెలల్లో బంగారం ధర ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం నాడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారంతో పోలిస్తే రూ.1,030 పెరిగి రూ.61,360 వద్ద ఉంది.
అతి చౌకగా లభిస్తున్న భారతదేశంలో రూపొందిన హార్లే-డేవిడ్సన్ బైక్
హీరో మోటోకార్ప్ సహకారంతో నిర్మించిన హార్లే-డేవిడ్సన్ మొట్టమొదటి మోటార్సైకిల్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఇది పూర్తిగా ఇక్కడే తయారు అవుతుంది. ఇప్పుడు, ద్విచక్ర వాహనం చిత్రాలు బయట లీక్ అయ్యాయి. ఇది సింగిల్-సిలిండర్ ఇంజిన్తో నడుస్తుంది.
మసూద హీరోకు భళ్ళాలదేవుడి సాయం, ఆ హిట్ సినిమాల జాబితాలో చేరుతుందా?
రానా దగ్గుబాటి అటు హీరోగా సినిమాలు చేస్తూనే, తెలుగు ప్రేక్షకులకు కొత్త కొత్త సినిమాలను పరిచయం చేస్తుంటాడు. కేరాఫ్ కంచరపాలెం, 777చార్లీ, గార్గి, క్రిష్ణ అండ్ హిస్ లీల వంటి చిత్రాలకు రానా దగ్గుబాటి సమర్పకుడిగా ఉన్నారు.
IPL 2023: భీకర ఫామ్లో జోస్ బట్లర్.. అర్ష్దీప్సింగ్ మ్యాజిక్ చేస్తాడా!
గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇరు జట్లు మొదటి మ్యాచ్ల్లో వేర్వేరు జట్లపై విజయం సాధించాయి. ప్రస్తుతం రెండో విజయం కోసం ఇరు జట్లు కన్నేశాయి.
ట్రంప్కు 1,20,000 డాలర్లు చెల్లించాలని పోర్న్స్టార్ డేనియల్స్ను ఆదేశించిన అమెరికా కోర్టు
పోర్ట్స్టార్ స్టార్మీ డేనియల్స్కు మంగళవారం కాలిఫోర్నియాలోని ఫెడరల్ అప్పీల్ కోర్టు షాకిచ్చింది. పరువు నష్టం కేసులో ఓడిపోయినందున డొనాల్డ్ ట్రంప్కు 1,20,000డాలర్లు చెల్లించాలని డేనియల్స్ను ఆదేశించింది.
ముంబైలో త్వరలో ప్రారంభం కానున్న భారతదేశపు మొట్టమొదటి యాపిల్ స్టోర్
ఆపిల్ భారతదేశంలో తన మొదటి రిటైల్ స్టోర్ను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది, దీనిని ఆపిల్ BKC అంటారు.
టాల్క్ క్యాన్సర్ క్లెయిమ్ల కోసం $8.9 బిల్లియన్స్ ప్రతిపాదించిన జాన్సన్ & జాన్సన్
US ఫార్మాస్యూటికల్ దిగ్గజం జాన్సన్ & జాన్సన్ (J&J) తన టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులు క్యాన్సర్కు కారణమవుతాయని పేర్కొంటూ ఏళ్ల తరబడి ఉన్న పిటిషన్స్ పరిష్కరించడానికి $8.9 బిలియన్ల పరిష్కారాన్ని ప్రతిపాదించింది.
ప్రేరణ: నువ్వు చేసిన మంచి, మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుంది
స్వార్థం లేకుండా అవతలి వారికి మంచి చేసినపుడు అదెలా అయినా మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. అందుకే వీలైనంత మటుకు అవతలి వారికి చెడు చేయకుండా ఉండండి.
ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ
ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2 కి బీసీసీఐ సరికొత్త ప్లాన్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది. దీంతో టోర్నమెంట్ పరిధిని విస్తరించేందుకు బీసీసీఐ నూతన ప్రణాళికలను రచిస్తోంది.
జమ్ముకశ్మీర్: పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్లోని బారాముల్లాలోని ఓ వైన్షాప్లో బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరు లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాదులు తప్పించుకున్నారు. సినీ ఫక్కీలో బుధవారం ఉదయం పోలీసుల అదుపులో నుంచి బయటపడ్డారు.
అశోక్ గల్లా 2 గ్లింప్స్ వీడియో: మీసం మేలేస్తున్న మహేష్ బాబు మేనల్లుడు
హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, ఆ సినిమాతో సరైన గుర్తింపు పొందలేకపోయాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన హీరో సినిమా, బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేదు.
షకీబ్ అల్ హసన్ ప్లేస్లో జాసన్ రాయ్ను తీసుకున్న కేకేఆర్
కోల్ కతా జట్టు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఐపీఎస్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. సొంత దేశం తరుపున ఆడేందుకు అతను ఐపీఎల్ కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో కోల్ కతా నైట్ రైడర్స్ కొత్త ఆటగాడిని ఎంపిక చేసింది.
పంచదార పాకంతో ఈజీగా తయారయ్యే ఆహారాల గురించి తెలుసుకుందాం
అమెరికాలో ఏప్రిల్ 5వ తేదీని జాతీయ క్యారమెల్ దినోత్సవంగా జరుపుకుంటారు. అంటే పంచదార పాకంతో తయారయ్యే వంటకాలను తయారు చేసుకుని ఆరగిస్తారు.
అమెజాన్ గేమింగ్ విభాగంలో 100 ఉద్యోగుల తొలగింపు
అమెజాన్ దాని వీడియో-గేమ్ విభాగాలలో దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించింది, ఇది ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, అమెజాన్ శాన్ డియాగో స్టూడియోలోని ఉద్యోగులపై ప్రభావం చూపించింది.
ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
వన్డే ప్రపంచకప్ ఫైనల్ క్వాలిఫయర్లో యూఎస్కు స్థానం
ఈ ఏడాది ఇండియాలో వన్డే వరల్డ్ కప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
మీ ఇంట్లో పూజగదిని అందంగా అలకరించడానికి చేయాల్సిన పనులు
ప్రతీ ఇంట్లో పూజగది సర్వసాధారణంగా ఉంటుంది. పొద్దున్న లేచి స్నానం చేసి దేవునికి ప్రార్థనలు చేసే అలవాటున్న వారు పూజగదిని అందంగా
భారత్లో 1,091 పక్షి జాతుల్లో 73% బర్డ్స్పై వాతావరణ మార్పుల ప్రభావం
వాతావరణ మార్పుల నేపథ్యంలో భారత్లోని 1,091 పక్షి జాతులపై 'ప్రొజెక్టెడ్ షిఫ్ట్స్ ఇన్ బర్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా అండర్ క్లైమేట్ చేంజ్' పేరుతో నలుగురు పరిశోధకులు చేసిన అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది.
శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న
అల్లు అర్జున్ రాబోయే చిత్రం పుష్ప: ది రూల్లో రష్మిక మందన్న తన శ్రీవల్లి పాత్రని తిరిగి పోషించడానికి సిద్ధంగా ఉంది.
NZ VS SL 2nd T20: విధ్వంసకర బ్యాటింగ్తో విజృంభించిన స్టీఫర్
డునెడిన్ వేదికగా శ్రీలంకతో నేడు న్యూజిలాండ్ రెండో టీ20 ఆడింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను న్యూజిలాండ్ జట్టు 1-1తో సమం చేసింది. ఇక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరగనుంది.
పంజాబ్ కింగ్స్తో నేడు మ్యాచ్.. సంచలన రికార్డుపై గురి పెట్టిన చాహెల్
ఐపీఎల్లో రాజస్థాన్ ప్లేయర్ యుజేంద్ర చాహెల్ ఎన్నో రికార్డులను సృష్టించాడు. తన స్పిన్ మాయజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్స్కు దడ పుట్టిస్తున్నాడు. మొన్న సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో చాహెల్ నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తెలంగాణ: ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం
ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
జాతీయ నడక దినోత్సవం 2023: మీ ఆయుష్షును, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కాసేపు నడవండి
ఎంత నడిస్తే ఎంత ఆరోగ్యం వస్తుందన్న అనుమానాలు చాలామందిలో కలుగుతాయి. ఒకరోజులో ఎంత నడవాలన్న సందేహాలు ఉంటాయి. ఈ రోజు జాతీయ నడక దినోత్సవం.
పృథ్వీషా ఆటతీరు మార్చుకో.. లేదంటే వాళ్లను చూసి నేర్చుకో : వీరేంద్ర సెహ్వాగ్
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ ఘాటు విమర్శలు చేశాడు. ఐపీఎల్ లో ఆడిన రెండు మ్యాచ్లో పృథ్వీషా పూర్తిగా నిరాశపరిచాడు. దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్న అతను టీమిండియాలో మాత్రం అవకాశాన్ని దక్కించుకోలేకపోతున్నాడు.
కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం
దేశంలో గత 24 గంటల్లో 4,435 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 15 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 163 రోజుల్లో ఇదే అత్యధికమని కేంద్రం పేర్కొంది.
IPL 2023: ఢిల్లీని బెంబేలెత్తించిన రషీద్ ఖాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
బాలీవుడ్ మూవీలో బాద్ షా: హృతిక్ రోషన్ తో నటించనున్న జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం కన్ఫామ్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ తర్వాత అత్యంత పాపులారిటీ దక్కించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.
సూపర్ బామ్మ! 70ఏళ్ల వృద్ధురాలి ఆలోచన భారీ రైలు ప్రమాదాన్ని నివారించింది; అదెలాగో తెలుసుకోండి
మంగళూరులోని మందారకు చెందిన 70ఏళ్ల వృద్ధురాలు ఇటీవల కర్ణాటకలో భారీ రైలు ప్రమాదాన్ని నివారించడంలో దోహదపడింది.
పుష్ప 2 కాన్సెప్ట్ వీడియో: జైలు నుండి తప్పించుకున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 నుండి ఒక చిన్నపాటి వీడియో రిలీజైంది. 20సెకన్లు ఉన్న ఈ వీడియోలో, జైల్ లోంచి అల్లు అర్జున్ తప్పించుకున్నట్లు, పోలీసులు పుష్ప కోసం వెతుకుతున్నట్లు చూపించారు.
గత వారం ప్రధాని ప్రారంభించిన బెంగళూరులోని మెట్రో స్టేషన్ వర్షాలకు నీట మునిగింది
బెంగళూరు మెట్రో 13.71 కి.మీ ఫేజ్ II ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత, నిన్న సాయంత్రం బెంగళూరులో భారీ వర్షం కారణంగా నల్లూర్హళ్లి మెట్రో స్టేషన్లో నీరు నిలిచిపోయింది.
రాజస్థాన్ రాయల్స్ Vs పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిదో
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో బుధవారం ఎనిమిదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.
భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ లాంటి ఇతర ఇంధన సమర్థవంతమైన కార్లు
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈ నెలాఖరులో భారతదేశంలో విడుదల కానుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్తో 21.79 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుంది.
జీఐ ట్యాగ్ అందుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి
జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అందుకున్న వస్తువులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. జీఐ ట్యాగ్ అందుకున్న వస్తువులు వేరే ప్రాంతాల్లో లభించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.
కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడి అరెస్టు
కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడిని మంగళవారం అర్థరాత్రి మహారాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్లో పట్టుకున్నారు.
త్వరలో వాట్సాప్ లో disappearing మెసేజ్లు సేవ్ చేసే ఫీచర్
వాట్సాప్disappearing మెసేజ్ల విభాగంలో పంపిన సందేశాలను సేవ్ చేసే ఫీచర్ వినియోగదారులకు అందుబాటులో రానుంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా ఛానెల్లోని iOS వినియోగదారులకు మాత్రమే యాక్సెస్ ఉంది.
ఆ ఒక్కడే మా పతనాన్ని శాసించాడు : డేవిడ్ వార్నర్
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ విజయాల పరంపర కొసాగిస్తోంది. ఇప్పటికే ఆరంభ మ్యాచ్లో విజయం సాధించిన గుజరాత్ జట్టు, మంగళవారం ఆరుణ్ జైట్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
వారం రోజుల తర్వాత తమిళం మలయాళంలో రిలీజ్ కానున్న రావణాసుర, కారణమేంటంటే
రవితేజ హీరోగా వస్తున్న రావణాసుర చిత్రం ఏప్రిల్ ఏడవ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొంటున్న చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడి చేశాడు.
ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం
ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రయాగ్రాజ్ పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కసరి మసారి ఇంటి నుంచి ఒక ఐఫోన్, కీలకమైన రిజిస్టర్తో పాటు రెండు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీశాంత్ చెంపదెబ్బ ఘటనపై సెహ్వాగ్ ఫన్ని కౌంటర్
వెటకారాన్ని కూడా చమత్కారంగా మార్చి కౌంటర్ ఇవ్వడంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందు వరుసలో ఉంటారు. సోషల్ మీడియా వేదికగా అతడు చేసే ఫన్నీ ట్విట్లు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ ఇదే
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్కు హష్ మనీ చెల్లింపులతో సహా 36 నేరారోపణలలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం( అమెరికా కాలామానం ప్రకారం) అరెస్టు అయ్యారు.
ఏప్రిల్ 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
రష్మిక మందన్న బర్త్ డే: పక్కింటి అమ్మాయి గుర్తింపు మారుతోంది
ఛలో సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన రష్మిక మందన్న, స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తెలుగు సినిమాలో ఆమె ప్రయాణాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం.
04 Apr 2023
IPL 2023: రాణించిన గుజరాత్ బౌలర్లు.. ఢిల్లీ స్కోరు ఎంతంటే
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఏప్రిల్లో భారతదేశంలో కార్ల ధరలను పెంచిన కంపెనీలు
BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా, భారతదేశంలోని వాహన తయారీదారులు అప్డేట్ అయిన మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. వాహనాలు పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను భర్తీ చేయడానికి ధరలను పెంచుతున్నాయి.
Walmart మద్దతుతో ఈ-కామర్స్ లో పిన్కోడ్ యాప్ను ప్రారంభించిన ఫోన్ పే
భారతదేశంలోని Walmart మద్దతుతో ప్రముఖ UPI చెల్లింపు యాప్ ఫోన్ పే, ఈ-కామర్స్ లో . కంపెనీ పిన్కోడ్ అనే హైపర్లోకల్ యాప్ను ప్రారంభించింది.
భారతదేశంలో లాంచ్ అయిన 2023 కవాసకి వల్కన్ S
జపనీస్ ఆటోమేకర్ కవాసకి భారతదేశంలో వల్కన్ S మోటార్బైక్ 2023 వెర్షన్ ని లాంచ్ చేసింది. ఈ బైక్ మెటాలిక్ మ్యాట్ కార్బన్ గ్రే పెయింట్ స్కీమ్తో వస్తుంది.
'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం
ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ది పనులపై మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లో 19% పెరిగిన ఇళ్ల అమ్మకాలు
వైట్ ప్రాంక్ నివేదికలో ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో స్థిరాస్తి రంగం స్థిరంగా సాగిందని పేర్కొంది. ఈ 3 నెలల్లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాలు 1 శాతం పెరిగి 79,126కు చేరాయి. లీజింగ్ లావాదేవీలలో 5శాతం వృద్ధి జరిగినట్లు సంస్థ తెలిపింది.
West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ
శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంపై మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక కోరింది.
2024 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 6.3%కి తగ్గించిన ప్రపంచ బ్యాంక్
కొత్త ఆర్థిక సంవత్సరంలో వినియోగంలో నియంత్రణ కారణంగా భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3%కి పరిమితం కావచ్చని ప్రపంచ బ్యాంక్ మంగళవారం ఒక నివేదికలో పేర్కొంది.
బెంగళూర్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. విధ్వంసకర బ్యాటర్ దూరం
ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ పై బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్ విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. ఈ తరుణంలో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులోని విధ్వంసకర ఆటగాడు రజత్ పటిదార్ గాయం కారణంగా ఈ ఏడాది మొత్తం ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు.
దిల్లీ మెట్రోలో బ్రాలెట్, మినీ స్కర్ట్లో మహిళ హల్చల్; అశ్లీల ప్రదర్శనపై చట్టం ఏం చెబుతోంది?
ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా అశ్లీల ప్రదర్శన, డ్యాన్స్లు, వీడియోలు తీయడాన్ని దిల్లీ మెట్రో ఇప్పటికే నిషేధించింది. అయినా ఆ ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటించడం లేదు.
సల్మాన్ ఖాన్ బాకీ తీర్చేసిన రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ క్యామియో పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి తార్ మార్ అనే పాటలో డాన్స్ కూడా వేసారు.
ముడిచమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకి తగ్గించిన కేంద్రం
భారతదేశం ముడి చమురుపై విండ్ఫాల్ పన్నును టన్నుకు 3,500 రూపాయల ($42.56) నుండి సున్నాకి తగ్గించింది. డీజిల్పై లీటరుకు 0.5 రూపాయలకు పన్నును సగానికి తగ్గించినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది.
పంత్ జెర్సీని వేలాడదీస్తారా.. మీకసలు బుద్ధుందా..?
ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ చర్యలపై బీసీసీఐ అగ్రహం వ్యక్తం చేసింది.
ప్రేరణ: అసాధ్యమని పక్కన పడేసే ముందు అవుతుందేమోనని ఒకసారి ఆలోచించేవాళ్ళే ఈతరం విజేతలు
అసాధ్యం అన్న పదం ఇంకొన్ని రోజుల్లో డిక్షనరీలోంచి మాయమైపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత తరంలో సాధ్యం కానిదేది లేదన్నట్టుగా ప్రపంచం పరుగెడుతోంది.
దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు; కొత్తగా 3,038 మందికి వైరస్
భారతదేశంలో మంగళవారం 3,038 కరోనా వైరస్ కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహమ్మారి సోకి కొత్తగా మరో 9మంది మృతి చెందినట్లు పేర్కొంది.
మార్కెట్లో ₹12,000 తగ్గింపుతో లభిస్తున్న OnePlus 9 5G
ప్రీమియం 5G ఫోన్ను కొనాలనుకునే వారికి, OnePlus వెబ్సైట్లో ప్రస్తుతం డీల్ నడుస్తుంది, OnePlus 9 5G ఫోన్ పై 22% తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ 12 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్కు మాత్రమే.
కోల్కత్తాకు బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం
ఐపీఎల్లో కోల్ కత్తా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మొదటి మ్యాచ్లో పంజాబ్ చేతిలో కోల్ కత్తా ఓడిపోయింది. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
బనారస్ పాన్, లాంగ్డా మామిడి రకానికి జీఐ ట్యాగ్
ఉత్తరప్రదేశ్ కు చెందిన బనారస్ పాన్, లాంగ్డా మామిడి రకానికి ఏప్రిల్ 3వ తేదీన జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దక్కింది.
పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్లో చెప్పిన విషయాలు ఏంటంటే?
'మోదీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్లోని సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న తన రాహుల్ బెయిల్ పిటిషన్పై తిరిగి విచారించనున్నది. అయితే రాహుల్ గాంధీ ఆ బెయిల్ పిటిషన్లో ఏం పేర్కొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న జొకోవిచ్
పురుషుల టెన్నిస్లో సింగల్స్ నెంబర్ వన్ ర్యాంకును మళ్లీ సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ సాధించాడు. ఇటీవలే స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాస్ నెంబర్ స్థానానికి ఎగబాకిన విషయం తెలిసిందే. అయితే 14 రోజుల వ్యవధిలోనే నొవాక్ జకోవిచ్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది
సిక్కింలోని నాథు లా పర్వత మార్గంలో మంగళవారం భారీ హిమపాతం సంభవించింది. అనేక మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు.
పండగ: రంజాన్ సంబరాన్ని మరింత పెంచే గిఫ్ట్ ఐడియాస్
రంజాన్ పండగ అంటే ఉపవాసాలు, ఇఫ్తార్ విందులు గుర్తొస్తాయి. 30రోజుల కఠిన ఉపవాసం తర్వాత ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. ఈ రోజున బంధువులను, స్నేహితులను ఇంటికి పిలుచుకుని పండగ సంబరాన్ని జరుపుకుంటారు.
సన్ రైజర్స్ అభిమానులకు గుడ్న్యూస్.. విధ్వంసకర వీరులు వచ్చేశారు
ఐపీఎల్ ప్రీమియర్ లీగ్లో భాగంగా మొదటి మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో సన్ రైజర్స్ 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఎస్ఆర్హెచ్ తన తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందే సన్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది.
2023 ఆర్థిక సంవత్సరంలో 3.6 మిలియన్ కార్లను కొనుగోలు చేసిన భారతీయులు
2023 ఆర్ధిక సంవత్సరంలో భారతీయ ప్యాసింజర్ వాహన (PV) పరిశ్రమ మార్కెట్లో 36 మిలియన్ కార్లు అమ్ముడయ్యాయి, ఇది ఒక కొత్త రికార్డు, ఇది మహమ్మారి ముందు FY 19లో నమోదైన 11.2 మిలియన్ల రికార్డులను దాటేసింది.
రెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
తెలంగాణలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల్లో మంగళవారం హిందీ పేపర్ లీకైంది. తాండూరులో సోమవారం తెలుగు పేపర్ లీక్ అయిన రీతిలోనే వరంగల్లో పదో తరగతి హిందీ పేపర్ బయటకు వచ్చింది.
డ్వేన్ బ్రావో తల్లికి ఎంఎస్ ధోని శుభాకాంక్షలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చైన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2023 సీజన్లో మొదటి మ్యాచ్లో పరాజయం పాలైన చైన్నై.. రెండో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్
చెన్నైలోని ఓ ప్రైవేట్ ఎయిర్లైన్లో ఉద్యోగం చేస్తున్న 29ఏళ్ల యువకుడిని అతని ప్రియురాలు హత్య చేసింది. ఈ ఘటన పుదుకోట్టైలో జరిగింది.
మేకప్ లేకుండా అందంగా కనిపించడానికి పాటించాల్సిన చిట్కాలు
మేకప్ తో పూర్తి లుక్ మారిపోతుంది. నిజమే, కానీ మేకప్ లోని రసాయనాలు చర్మాన్ని పాడుచేస్తాయి. ఇలాంటి ఇబ్బంది మీ చర్మానికి రాకుండా ఉండాలంటే మేకప్ లేకుండా అందంగా కనిపించాలి.
ఈసారీ విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ పక్కా : ఆశోక్ చోప్రా
ఐపీఎల్ సీజన్ ప్రారంభమైందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులు టీవీలకు అతక్కుపోతారు.
శోభిత తో నాగచైతన్య సహజీవనంపై కామెంట్ చేసినట్లుగా వచ్చిన వార్తలను ఖండించిన సమంత
హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల సహజీవనం చేస్తున్నారని రకరకాల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సమంత స్పందించినట్లు పుకార్లు వచ్చాయి.
దిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ దీపక్ బాక్సర్ మెక్సికోలో అరెస్ట్
దిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లలో ఒకరైన దీపక్ బాక్సర్ మెక్సికోలో అరెస్టు చేసినట్లు సీనియర్ స్పెషల్ సెల్ అధికారులు మంగళవారం తెలిపారు.
కొన్ని టీమ్లలోని చిన్న సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తున్న ఆపిల్
ఆపిల్ తన కార్పొరేట్ రిటైల్ టీమ్లలో తక్కువ సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తుందని బ్లూమ్బెర్గ్ న్యూస్ సోమవారం నివేదించింది. ఈ తొలగింపులు ఆపిల్ అభివృద్ధి సంరక్షణ బృందాలపై ప్రభావం చూపుతాయని నివేదిక తెలిపింది.
ఐపీఎల్లో యువ ఆటగాళ్లకు భలే ఛాన్స్ : సౌరబ్ గంగూలీ
ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే కొన్ని ఫ్రాంచేజీలకు గాయం కారణంగా స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. వారి స్థానంలో యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తే టీమిండియాలో చోటు దక్కే అవకాశం ఉంది.
పదిరోజుల పాటు హైదరాబాద్ లోనే ప్రభాస్: ఈసారి మారుతికి ఛాన్స్
పాన్ ఇండియా స్టార్లు ఏడాదికి ఒక్క సినిమా షూటింగ్ తో మాత్రమే సరిపెడుతుంటే, పాన్ ఇండియా స్టార్ అన్న ట్యాగ్ లైన్ సృష్టించిన ప్రభాస్ మాత్రం ఒకేసారి మూడు నాలుగు సినిమాల షుటింగుల్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నాడు.
గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్
బెంగళూరు నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E897లో సాంకతిక లోపం తలెత్తడంతో మంగళవారం హైదరాబాద్కు మళ్లించారు. హైదరాబాద్ విమానాశ్రాయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఇండిగో ఎయిర్లైన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
భారతీయ కంపెనీ ఐడ్రాప్స్లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన
భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న కంటి చుక్కల మందు(ఐడ్రాప్స్)పై అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
20% వృద్ధి చెంది, ₹20 లక్షల కోట్ల మార్కుకు చేరుకున్న ఆదాయపు పన్ను వసూళ్లు
మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల పన్నులో 22% వార్షిక వృద్ధిని ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత, స్థూల ప్రత్యక్ష పన్ను ఆదాయంలో సంవత్సరానికి 20% పెరిగి Rs.19.68 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం నివేదికను అందించింది.
సమంత ఖాతాలో మరో మూవీ, ఈ సారి దళపతి విజయ్ సరసన?
మయోసైటిస్ తో పోరాడుతున్న సమంత, గతకొన్ని రోజుల నుండి సినిమాల్లో యాక్టివ్ గా ఉంది. శాకుంతలం ప్రమోషన్లలో కనిపిస్తున్న సమంత, వరుసగా సినిమాలను మొదలెడుతోంది.
ఐపీఎల్లో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పుట్టిస్తున్న కైలే మేయర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కైలే మేయర్స్ విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో ప్రత్యర్థుల బౌలింగ్లో బౌలింగ్లో బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. నిన్న చైన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 22 బంతుల్లో 53 పరుగులు చేసి చెలరేగాడు.
కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 'కాంగ్రెస్ ఫైల్స్' పేరుతో తన సిరీస్లోని రెండో ఎపిసోడ్ను సోమవారం విడుదల చేయగా, 3వ ఎపిసోడ్ను మంగళవారం విడుదల చేసింది.
సల్మాన్ ఖాన్ సినిమాలో అల్లు అర్జున్ క్యామియో: పుష్ప గెటప్ తో దొరికేసిన బన్నీ?
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పేరు ఇండియా మొత్తం మోగిపోయింది. ఐకాన్ స్టార్ రేంజ్ అమాంతం మారిపోయింది. అందుకే పుష్ప 2 కోసం జనాలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఐపీఎల్లో మరో మైలురాయిని చేరుకున్న ఎంఎస్ ధోని
ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. నిన్న గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు బాది మరో అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
ఎన్టీఆర్ 30: కొరటాల ఆశలకు నీళ్ళు, విలన్ గా ఒప్పుకోని బాలీవుడ్ స్టార్
ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ చేస్తున్నాడు గతంలో చాలా వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లో సినిమా మార్కెట్ పెంచడానికి బాలీవుడ్ నటులను తీసుకుంటున్నట్లు, అందులో భాగంగానే సైఫ్ ఆలీ ఖాన్ ని తీసుకున్నారనే ప్రచారం జరిగింది.
వాంఖడే స్టేడియంలో ధోనికి అరుదైన స్థానం
1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో టీమిండియా మొదటిసారి వరల్డ్ కప్ను ముద్దాడింది. అనంతరం టీమిండియాకు వరల్డ్ కప్ అందని ద్రాక్షలా మారింది. కానీ మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో 2011లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో టీమిండియా గెలుపొంది, వరల్డ్ కప్ను సాధించింది.
ఏప్రిల్ 6న భూమిని సమీపిస్తున్న 150 అడుగుల భారీ గ్రహశకలం
150 అడుగుల భారీ గ్రహశకలం 2023 FZ3 ఏప్రిల్ 6న భూమిని సమీపిస్తోందని నాసా హెచ్చరించింది. నాసా గ్రహశకలం వాచ్ డాష్బోర్డ్ భూమికి దగ్గరగా ఉండే గ్రహశకలాలు, తోకచుక్కలను ట్రాక్ చేస్తుంది.
IPL 2023: అభిమానులకు గుడ్న్యూస్.. నేడు స్టేడియంలోకి రిషబ్ పంత్
ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు సూపర్ గుడ్న్యూస్ అందింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ ఎట్టేకలకు క్రికెట్ స్టేడియంలోనికి అడుగుపెట్టబోతున్నాడు. కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు.
జాతీయ విటమిన్ సి దినోత్సవం: విటమిన్ సి దొరికే జ్యూసెస్ ఏంటో చూద్దాం
అమెరికాలో ఏప్రిల్ 4వ తేదీని జాతీయ విటమిన్ సి దినోత్సవంగా జరుపుకుంటారు. విటమిన్ సి కారణంగా శరీరానికి కలిగే ఆరోగ్యంపై అవగాహన కలిగించేందుకు ఈ రోజును జరుపుతారు.
నేడు కోర్టుకు హాజరుకానున్న ట్రంప్; న్యూయార్క్లో హైటెన్షన్
'హష్ మనీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ లోని మాన్హట్టన్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు.
ఎలోన్ మస్క్ ట్విట్టర్ నీలం రంగు పక్షి లోగోను Doge మీమ్ గా మార్చడానికి కారణం
ట్విట్టర్ ఐకానిక్ నీలం రంగు పక్షి లోగో క్రిప్టోకరెన్సీకు సంబంధించిన షిబా ఇను లోగోతో భర్తీ అయింది. కారులో వెళుతున్న Doge మీమ్ ముఖాన్ని చూపిస్తే, పోలీసు అధికారి 'పాత' బ్లూ బర్డ్ లోగోను ప్రదర్శించే డ్రైవింగ్ లైసెన్స్ను తనిఖీ చేస్తున్నట్లు ఉన్న ఫోటోను మస్క్ ఒక పోస్ట్ ద్వారా ట్విట్టర్ లో పంచుకున్నారు.
IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ Vs గుజరాత్ టైటాన్స్.. పైచేయి ఎవరిదో!
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. లీగ్ తొలి మ్యాచ్లో చైన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన గుజరాత్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.
దసరా మూవీ: 80కోట్ల వసూళ్ళకు 80లక్షల కారు గిఫ్ట్
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. రిలీజైన 4రోజుల్లో 80కోట్లకు పైగా వసూళ్ళు అందుకుంది ఈ చిత్రం.
మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం
'కుక్క తోక వంకర' అన్న చందంగా చైనా వ్యవహరిస్తోంది. మరోసారి డ్రాగన్ దేశం అరుణాచల్ ప్రదేశ్లో కవ్వింపు చర్యలకు దిగింది. అరుణాచల్లోని 11ప్రదేశాలకు 'దక్షిణ టిబెట్'గా పేరు మార్చి చైనా మరోసారి తన వంకర బుద్ధిని చాటుకుంది.
ఏప్రిల్ 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.