LOADING...

09 Oct 2025


Menstrual Leave: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. 

కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

TCS Q2 Results: TCS నికర లాభం రూ.12,075 కోట్లు.. షేరు ధరలో 1.16% పెరుగుదల.. ఒక్కో షేరుపై రూ.11 డివిడెండ్‌ 

టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది.

Akkineni Nagarjuna: 27 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో మళ్లీ జోడీ క‌ట్ట‌నున్న టబు?

కుబేర, కూలీ సినిమాల‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చిన స్టార్ న‌టుడు అక్కినేని నాగార్జున త‌న కెరీర్‌లో 100వ సినిమాను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

Nobel Prize in Literature 2025: హంగేరియన్‌ రచయితకు సాహిత్యంలో నోబెల్‌ 

సాహిత్యంలో విశిష్టమైన కృషి అందించిన హంగేరియన్‌ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైకి 2025 సాహిత్య నోబెల్‌ (Nobel Prize in Literature 2025) వరించింది.

#NewsBytesExplainer: రేపే నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ట్రంప్‌ కల సాకారమవుతుందా? 

ప్రపంచం యుద్ధాల సంక్షోభంలో మునిగిపోతున్న ఈ సమయంలో, శాంతి గౌరవానికి ఎవరు అర్హులు అనే ప్రశ్న మళ్లీ నోబెల్ వేదికపై తలెత్తింది.

Shobhitha Dhulipala: 18 భాష‌ల్లో శోభిత ధూళిపాల 'చీక‌ట్లో'

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డిజిటల్ రంగంలో మరో ప్రత్యేకమైన ప్రయత్నంతో ముందుకు వచ్చింది.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం,స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

Telangana: రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్ నోటిఫికేషన్ జీవో 9 పైతెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే 

తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ నోటిఫికేషన్ పై జీవో 9కి మధ్యంతర నిలిపివేత (స్టే) ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

Lokah Chapter 1 Chandra: 300కోట్ల క్లబ్ లోకి తొలి మలయాళీ చిత్రంగా కొత్త లోక‌.. 

చిన్న బడ్జెట్‌తో వచ్చిన సినిమా అయినప్పటికీ, "కొత్తలోక: చాప్టర్‌ 1" మౌత్‌‑టాక్‌ తో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

Rinku Singh: రింకూ సింగ్‌ను టార్గెట్ చేసిన అండర్ వరల్డ్.. 5 కోట్ల డిమాండ్ చేసిన దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ 

టీమిండియా కొత్త ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నరింకూ సింగ్‌కు అండర్‌ వరల్డ్ నుండి బెదిరింపుల సమస్య ఎదురైంది.

Masood Azhar: 'ఆపరేషన్ సిందూర్‌' తర్వాత  మసూద్‌ అజార్‌  కొత్త కుట్రలు..  జైషే మహిళా బ్రిగేడ్‌!

భారతదేశం పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' తర్వాత, జైషే మహ్మద్‌ (Jaish-e-Mohammed) ఉగ్రసంఘానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

ChatGPT: చాట్​జీపీటీ తో UPI చెల్లింపులు చెయ్యచ్చు

రేజర్‌పే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI),ఓపెన్ఏఐ కలిసి చాట్​జీపీటీలో కొత్త ఫీచర్ "ఏజెన్టిక్ పేమెంట్స్"ని పరిచయం చేస్తున్నారు.

Komatireddy: దశల వారీగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల నిర్మాణం..రూ.10,986 కోట్లు కేటాయింపు 

తెలంగాణలో దశల వారీగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.

Rashid Khan: ఆసియా క్రికెట్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ రికార్డు 

భారత క్రికెట్ అభిమానులకి బాగా పరిచయం అయిన అఫ్గానిస్థాన్‌ క్రికెటర్ రషీద్ ఖాన్‌ తన కెరీర్‌లో మరొక అద్భుతమైన ఘనతను అందుకున్నాడు.

cough syrups: భారత్‌లో తయారైన 3 దగ్గు సిరప్‌ల్లో విషపదార్థాలు.. WHOకి భారత్‌ నివేదిక, మార్కెట్‌ నుంచి ఉపసంహరణ

భారత్‌ ప్రభుత్వం మూడు దగ్గు సిరప్‌లలో ప్రమాదకర రసాయన పదార్థం కలుషితమైందని గుర్తించి వాటిని మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకుంది.

Modi-Keir Starmer: భారత్-బ్రిటన్ సహజ భాగస్వాములు: ప్రధాని మోదీ

రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా బ్రిటన్‌ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ భారత్‌ సందర్శనలో ఉన్నారు.

Aswin: రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేసిన అశ్విన్.. హర్షిత్ రాణా పైనా ఆసక్తికర వ్యాఖ్యలు 

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత, భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ మళ్లీ కొత్త సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు.

Smart EV: డాసియా హిప్‌స్టర్..150 కి.మీ రేంజ్,ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు, ధర వివరాలు!

ఫ్రాన్స్‌ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ అనుబంధ సంస్థ డాసియా తన ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కొత్త కాన్సెప్ట్ కారును పరిచయం చేసింది.

Cough Syrup: దగ్గు మందు వివాదం.. పిల్‌పై విచారణకు సుప్రీం అంగీకారం

దగ్గు మందు తాగిన చిన్నారులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Tata Capital IPO Allotment : టాటా క్యాపిటల్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్ సులభంగా చెక్ చేసుకోండిలా.. 

టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన అనుబంధ సంస్థ టాటా క్యాపిటల్ లిమిటెడ్ మెయిన్‌బోర్డ్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుండి గరిష్ట డిమాండ్ వచ్చింది.

Atlataddi: స్త్రీల పండుగ అట్లతద్ది రోజున చదువుకోవాల్సిన కథ ఇదే!

ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం తదియ నాడు అట్లతద్ది పండుగ జరుపుకుంటారు.

Raj bhavan: అమరావతిలో రూ.212 కోట్ల అంచనా వ్యయంతో రాజ్ భవన్ నిర్మాణానికి సీఆర్‌డీఏ ఆమోదం 

అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులు కొత్త నగర అభివృద్ధి ప్రయోజనాలను పంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

BR Gavai: సీజేఐపైకి చెప్పు విసిరే యత్నం… న్యాయవాది రాకేష్ కిషోర్‌పై కఠిన చర్యలు

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్ పైకి చెప్పు విసిరేందుకు యత్నించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది

Gold fund: ₹10 లక్షల నుంచి ₹1 కోటి వరకు: 950% రాబడితో ఇన్వెస్టర్స్ ని ఆకట్టుకున్న గోల్డ్ ఫండ్ 

నిప్పాన్ ఇండియా ETF గోల్డ్ బీస్, భారత్‌లోని అతి పాత గోల్డ్ ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ETF), 2007 జూలైలో ప్రారంభమైనప్పటి నుండి 950% లాభాన్ని ఇస్తోంది.

Modi-Trump: వాణిజ్య ఒప్పందంపై DC నుండి సంకేతం.. మోదీ-ట్రంప్‌ భేటీతోనే చర్చలు కొలిక్కి..?

భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పై సుదీర్ఘ చర్చలు జరగుతున్నాయి.

Srisailam: రికార్డు స్థాయిలో శ్రీశైలం డ్యాంలో వరద నీరు.. 900 టీఎంసీలు సముద్రంపాలు

శ్రీశైలం డ్యాం నిర్మాణం అనంతరం ఈ నీటి సంవత్సరంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో వరద వచ్చింది.

Local Body Elections: నేటి నుంచి 'స్థానిక' నామినేషన్లు.. నోటిఫికేషన్ల జారీకి ఎన్నికల సంఘం ఆదేశాలు 

తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు గురువారంతో ప్రారంభం కానున్నాయి.

Google: గూగుల్ జెమిని AI ని కోర్ యాప్‌లతో కలుపుకోవాలని చూస్తుంది

గూగుల్ తన ప్రాచుర్యం పొందిన మ్యాప్స్, వీడియో యాప్స్‌ను తన జెమినీ AI సర్వీస్‌తో కలిపి విడుదల చేసుకునే హక్కును రక్షించాలనుకుంటుంది.

SSMB29: రాజమౌళి- మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదేనా ..? 

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Generic Medicines: భారత్‌కు ఊరట.. ఇప్పట్లో అమెరికా జనరిక్ ఔషధాలపై టారిఫ్‌లు లేనట్లే!

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండెడ్, పేటెంట్‌ కలిగిన ఔషధాలపై 100% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

Gold and Silver Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే

భారతీయ బంగారం మార్కెట్‌లో ధరలు రోజురోజుకి పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

Peddi: అదిరిపోయిన 'పెద్ది'ఫస్ట్ హాఫ్ .. ఫాన్స్ కి ఇక రచ్చ రచ్చే 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్న విషయం తెల్సిందే.

Bomb Threat: టీవీకే పార్టీ నాయకుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు 

చెన్నై నగరంలోని నీలాంగరై ప్రాంతంలో ఉంటున్న తమిళనాడు వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.

Coldrif Cough Syrup: కోల్డ్‌రిఫ్ కేసులో కీలక పరిణామం.. చెన్నైలో కంపెనీ యజమాని అరెస్ట్..

దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

Zero-tolerance policy: CCP-సంబంధిత మహిళతో రొమాన్స్‌.. అమెరికా దౌత్యవేత్తపై వేటు 

చైనా మహిళతో ప్రేమ వ్యవహారాన్నినడిపి దాచిపెట్టిన ఒక అమెరికా దౌత్యవేత్తను తొలగించినట్లు అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది.

Tilak Varma: రంజీ ట్రోఫీకి హైదరాబాద్ జట్టును ప్రకటించిన హెచ్‌సీఏ.. కెప్టెన్‌గా తిలక్ వర్మ 

భారత క్రికెట్‌లో కొత్త యువ తారగా వెలుగు చూసిన తిలక్ వర్మకు కీలక బాధ్యతలు లభించాయి.

Donald Trump: షికాగో మేయర్, ఇల్లినోయా గవర్నర్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

Digital Highways: తెలంగాణలో డిజిటల్‌ హైవేలు.. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా నిరంతర పర్యవేక్షణ

సురక్షితమైన రహదారి ప్రయాణమే ప్రధాన లక్ష్యంగా, తెలంగాణలో త్వరలోనే పలు కొత్త జాతీయ రహదారులపై కృత్రిమ మేధ (AI) ఆధారిత అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ATMS) అమలు కానుంది.

Gandikota: గండికోటలో జల విహారానికి త్వరలో హౌస్‌ బోట్లు

శత్రు దుర్భేద్యమైన గండికోట ప్రదేశం చుట్టూ ఎటు చూసినా అబ్బురపరిచే అందాలు మనసును మైమరిపిస్తాయి.

Andhra News: జగన్‌ పర్యటనపై డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా హెచ్చరికలు 

పోలీసులు నిర్దేశించిన మార్గాన్ని తప్పించి వేరే మార్గంలో వెళ్లడం, వాహనాల శ్రేణిని తరచూ ఆపడం, లేదా భారీగా జనసమీకరణ జరిపితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు ఇచ్చిన అనుమతి దానంతట అదే రద్దు అవుతుందని డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా హెచ్చరించారు.

AP high court: పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై జోక్యం అవసరం లేదు: హైకోర్టు 

రాష్ట్రంలో పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్య) విధానంలో 10 వైద్య కళాశాలలను నిర్మించి నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకునే అవసరం లేదని హైకోర్టు స్పష్టంగా తెలిపింది.

Gaza Peace Plan: ట్రంప్ శాంతి ప్రణాళిక తొలి దశకు ఇజ్రాయెల్-హమాస్ అంగీకారం

ఇజ్రాయెల్-హమాస్ మధ్య రెండేళ్లుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు కనబడేలా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.

08 Oct 2025


ACB Court: లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డికి ఊరట.. యూఎస్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఊరట ఇచ్చింది.

Firecrackers: దీపావళికి ముందే.. బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి: పోలీసుల హెచ్చరిక!

దీపావళి పండుగ సందర్భంగా పోలీసులు అప్రమత్తత అయ్యారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Appanna Temple Ornaments: సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆభరణాల లెక్కల్లో వ్యత్యాసం..

సింహాద్రి అప్పన్న ఆలయం ఆభరణాల లెక్కలలో తేడాల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమైంది.

Amit Shah: జీమెయిల్‌కు గుడ్ బై.. జోహో మెయిల్‌కు మారిన అమిత్ షా

దేశీయ సాంకేతికతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏర్పాటు చేసిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో మొత్తం రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదం ఇచ్చినట్లు ప్రకటించారు.

Hyderabad :నగరంలో ఛేంజ్ అయిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం

నగరంలోని వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు చోటు చేసుకున్నది. ఈ మార్పు కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి,

AP Roads: వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.1000 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల మరమ్మతుల కోసం భారీ నిధులను మంజూరు చేసింది.

Shilpa Shetty: విదేశాలకు వెళ్లాలంటే రూ.60 కోట్లు డిపాజిట్ చేయండి.. శిల్పాశెట్టికి బిగ్ షాక్!

ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో నటి శిల్పాశెట్టి దంపతులు విచారణకు ఎదురు కావడమే కాకుండా, ముంబయి పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఎఫ్‌ఐయు) వారు లుకౌట్‌ నోటీసులు (ఎల్‌వోసీ) జారీ చేసిన సంగతి తెలిసిందే.

Indian media sector : 2027లో రూ. 3 లక్షల కోట్లకు చేరనున్న భారత వినోద రంగం విలువ

భారత మీడియా, వినోద రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా మారింది.

Amaravati: అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీ నియామకం 

అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అభివృద్ధి పనులను సమన్వయంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 21 మంది సభ్యుల సలహా కమిటీని ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది.

#NewsBytesExplainer: మంత్రుల నోళ్ళు అదుపులో లేక సమస్యలు.. సొంత అజెండాలు ఎక్కువైయ్యాయా?

తెలంగాణ కేబినెట్‌'లో ఇటీవల 'బాధ్యత రాహిత్యం' పెరుగుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో గణనీయంగా వినిపిస్తోంది.

Diwali 2025: ఈ ప్రదేశాల్లో దీపావళి వేడుకలను ఒక్కసారైనా చూడాల్సిందే.. అవి ఎక్కడున్నాయంటే?

భారతదేశంలో దీపావళి పండుగను ప్రతి ప్రదేశంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు.

Stock Market: 82 వేల మైలురాయిని దాటిన సెన్సెక్స్.. లాభాల్లో టైటాన్, ఎస్బీఐ కార్డ్

వరుసగా ఐదో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతున్నాయి.

Cough Syrup: దగ్గుమందు ఎగుమతులపై భారత్‌ను ఆరా తీసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

తాజాగా దగ్గు మందు వల్ల చిన్నారుల మరణాల సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన సృష్టించింది.

Atlataddi 2025: రేపే అట్లతద్ది.. తెలుగు మహిళల పవిత్ర వ్రతం పూజా విధానం ఇదే!

తెలుగింటి మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే అట్లతద్ది నోము ఈ ఏడాది అక్టోబర్ 9, గురువారం తిథి బహుళ కృష్ణ పక్షంలోని తదియ రోజుకు చేరింది.

Myanmar: మయన్మార్ బౌద్ధ ఉత్సవంపై బాంబు దాడి.. 24 మంది మృతి... 47 మందికి గాయాలు

మయన్మార్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బౌద్ధ ఉత్సవ వేడుకల సమయంలో పారాగ్లైడర్ ద్వారా బాంబు దాడి జరిగింది.

TCS: రతన్ టాటాకు గౌరవం.. టీసీఎస్ రెండవ త్రైమాసిక ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు

ఇండియన్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) రెండవ త్రైమాసికం (Q2)ఫలితాల కోసం ప్లాన్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను రద్దు చేసింది.

Noble Prize: మెటల్‌-ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌లో పరిశోధనలకుగాను.. రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

రసాయన శాస్త్రంలో గొప్ప అవిష్కారానికి ఈ ఏడాది నోబెల్‌ బహుమతి (Nobel Prize in Chemistry 2025)ని ప్రకటించారు.

War 2 OTT: ఓటీటీలోకి 'వార్ 2'.. స్ట్రీమింగ్ ఎప్పుడు , ఎక్కడంటే .!

బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోష‌న్, టాలీవుడ్ స్టార్ న‌టుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం "వార్ 2".

Mohan Babu University: మోహన్‌బాబు యూనివర్సిటీ జరిమానా వివాదంపై మంచు విష్ణు క్లారిటీ

మోహన్‌ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం (Mohan Babu University) పై ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC)చర్యలకు సంబంధించిన వివాదంపై యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు (Manchu Vishnu) స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు.

Gold price: రికార్డు క్రియేట్ చేసిన బంగారం.. రూ.1.25 లక్షల మార్కును చేరుకున్న పసిడి!

బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు 10 గ్రాముల పసిడి ధర రూ.1 లక్ష దాటితేనే ఆశ్చర్యపోయిన ప్రజలు, ఇప్పుడు రూ.1.25 లక్షల మార్కు చేరుకోవడంతో షాక్‌కు గురవుతున్నారు.

Diwali celebrations: దీపావళి పండుగ.. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుపుకునే పద్ధతులు

దీపావళి పండుగ దగ్గర వస్తున్నా,మార్కెట్లో నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది.

Aman Sehrawat: ఒలింపిక్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్‌పై ఏడాది నిషేధం.. ఎందుకంటే? 

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి దేశ గౌరవాన్ని పెంచిన యువ రెజ్లర్ 'అమన్ సెహ్రావత్‌'కు భారీ షాక్ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) క్రమశిక్షణా చర్యగా అతనిపై ఒక సంవత్సరం నిషేధం విధించింది.

White-collar job: AI కారణంగా వైట్ కాలర్ ఉద్యోగ జాబితాలు 20% తగ్గాయి: ప్రపంచ బ్యాంకు

ప్రపంచ బ్యాంక్ చేసిన తాజా అధ్యయనం ప్రకారం, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా దక్షిణాసియా ప్రాంతంలో ఎక్కువగా ప్రత్యామ్నాయమయ్యే వైట్-కాలర్ ఉద్యోగాల జాబితాలు సుమారు 20% తగ్గాయని వెల్లడైంది.

Cough Syrup: మరో రెండు దగ్గు మందులు తెలంగాణలో నిషేధం

పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

Pakistan: పాకిస్థాన్ సైన్యమే లక్ష్యంగా బాంబు దాడి.. 11 మంది హతం

పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు జరిగింది.

Jammu and Kashmir on high alert: రాజౌరీ, ఉధంపూర్ జిల్లాల్లో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు 

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున తీవ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టాయి.

BPCL: బీపీసీఎల్‌ నూతన పెట్టుబడులకు కేంద్రం అంగీకారం

భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (BPCL) కొత్త పెట్టుబడుల కోసం ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు పొందే అవకాశం సరిగ్గా అందింది.

Railway Mega Depo: మహబూబాబాద్‌లో రూ.908 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే మెగా డిపో నిర్మాణం

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని తెలుగు రాష్ట్రాల్లో సరుకు రైళ్ల నిర్వహణకు ఉపశమనం కలిగింది. మంగళవారం రూ.1,361 కోట్ల విలువైన పలు పనులను రైల్వేశాఖ ఆమోదించింది.

Medigadda: ఏడాదిలో మేడిగడ్డ పునరుద్ధరణ.. నీటిపారుదల శాఖపై సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌ను ఒక సంవత్సరంలో పూర్తిగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు.

Amaravati: అమరావతిలో భూముల  సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ!

రాజధాని అమరావతిలో భూసేకరణలో కొత్త చర్యలు - ప్రభుత్వం సమీకరణలో ఇవ్వని భూములను సేకరణ విధానంలోకి తేవడం ప్రారంభించింది.

Train: నవంబరు 2 నుంచి తిరుపతి-అనకాపల్లి ప్రత్యేక రైలు

తిరుపతి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు సేవను ప్రారంభిస్తున్నట్టు అధికారులు మంగళవారం ప్రకటించారు.

Huge library: హైటెక్ సిటీలో భారీ లైబ్రరీ ప్రారంభం.. ప్రతి ఒక్కరికీ ఉచిత ప్రవేశం

హైటెక్ సిటీలోని ప్రణవ్ బిజినెస్ పార్క్ భవనంలో ఒక భారీ పబ్లిక్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది.

Andhra News: ప్రభుత్వ పాఠశాలల్లో సౌర వెలుగులు.. కరెంటు బిల్లుల భారం నుంచి ఉపశమనం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సమస్యను దూరం చేసేందుకు, విద్యా వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా పథకంతో సౌర విద్యుత్ (Solar Power) ప్లాంట్ల ఏర్పాటు పథకం రూపొందించబడింది.

Prithvi Shaw: 'నువ్వు మారవా బ్రో!'.. మరో వివాదంలో పృథ్వీ షా (వీడియో) 

టీమిండియాకు దూరంగా ఉన్న బ్యాటర్ 'పృథ్వీ షా' ఇప్పుడు మళ్లీ క్రీడా ప్రపంచంలో గుర్తింపు సంపాదిస్తున్నాడు.

Andhra Pradesh: రాజధాని అమరావతి ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ ఏర్పాటు

ఏపీ రాజధాని అమరావతి మరియు సీఆర్‌డీఏ పరిధిలో ప్రత్యేక ప్రాజెక్టులను అమలు చేయడానికి కంపెనీల చట్టం ప్రకారం ప్రత్యేక వాహక సంస్థ (SPV) ఏర్పాటుకు పురపాలకశాఖ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Mass Jathara : రవితేజ 'మాస్ జాతర' నుంచి మెలోడి సాంగ్ 'హుడియో హుడియో' రిలీజ్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భారీ యాక్షన్-ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం 'మాస్ జాతర' భాను భోగవర్పు దర్శకత్వంలో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా కనిపించనున్నారు.

Tidco houses: నిర్మాణం పూర్తయ్యాకే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి.. కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశం

నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను ప్రతి శనివారమూ లబ్ధిదారులకు కేటాయించాలని ఏపీ పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Rift in Tata Group: టాటా ట్రస్టుల వివాదంపై కేంద్రం జోక్యం.. మునుపటిలా కలిసి మెలిసి ఉండాలని సలహా 

టాటా గ్రూప్‌లోని బోర్డు నియామకాలు,పాలనా అంశాలపై టాటా ట్రస్టీల మధ్య తీవ్ర వివాదం ఉత్పన్నమైన సంగతి తెలిసిందే.

Rohit Sharama: రోహిత్ శర్మ 'స్లిమ్ ఫిగర్‌'తో యువ క్రికెటర్లకు పోటీ

కొన్ని రోజుల క్రితం వరకు 38 ఏళ్ల సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మను ఫిట్‌నెస్ పరంగా ఎదుర్కోవడం కష్టమే అనిపించేది.

Karnataka : కర్ణాటకలోని తుమ‌కూరులో విషాదం.. డ్యామ్ గేటు తెర‌వ‌డంతో ఆరుగురు మృతి

కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కీలక అడుగు .. టెండర్ ప్రకటన విడుదల చేసిన ఏపీ జలవనరుల శాఖ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జలవనరుల శాఖ పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేయడానికి కీలకంగా చర్యలు తీసుకుంది.

Rashmika: విజయ్‌ని ముద్దుగా ఆ పేరుతో పిలుస్తా : రష్మిక మంధాన

సినీ ప్రేమజంట రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ నాలుగు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. కారణం వారి సినిమా సంగతులు కాదు, ఇద్దరికీ నిశ్చితార్థం అయ్యిందన్న వార్తలు.

Russian oil: రష్యా చమురు కొనుగోలు..భారత ఆర్థిక వ్యవస్థకు ఆధారం కాదు.. ట్రంప్‌ సలహాదారు కీలక వ్యాఖ్యలు

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్‌ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా మారలేదని ఆయన భావిస్తున్నారు

ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్లలో భారత స్టార్ ఆటగాళ్లు

భారత క్రికెట్ స్టార్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్, జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెప్టెంబర్ 2025 కోసం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు.

Google AI: గూగుల్ సెర్చ్‌లో తెలుగుకు పెద్దపీట.. ఏఐ మోడ్‌లో అందుబాటులోకి ఏడు భారతీయ భాషలు

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతీయ వినియోగదారులకు ఒక కీలకమైన అప్‌డేట్‌ని ప్రకటించింది.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన' ఘూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్ 

విజయ్ దేవరకొండ బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కానీ హిట్స్ మాత్రం ఆశించినట్టుగా రాలేదు.

Tesla: కొత్త ఎంట్రీ-లెవెల్ Model Y, Model 3 వాహనాలను విడుదల చేసిన టెస్లా 

ప్రసిద్ధ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లా తాజాగా రెండు కొత్త ఎంట్రీ-లెవెల్ వేరియంట్లు Model Y Standard, Model 3 Standard ను ప్రకటించింది.

Ashwani Vaishnav: రైల్వేలో నూతన సౌకర్యం.. టికెట్‌ జర్నీ డేట్‌ను మార్చుకొనే సదుపాయం 

భారతీయ రైల్వే మరో కీలక మార్పును ప్రవేశపెట్టనుంది. రైలు ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరచడానికి, వచ్చే జనవరి నుంచి టికెట్‌పై 'జర్నీ డేట్'ను మార్చుకునే సౌకర్యాన్ని ఆన్‌లైన్‌లో అందించనున్నారు.

Karur stampede: కరూర్‌ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే విజయ్

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన టీవీకే (TVK) చీఫ్ విజయ్ నిర్వహించిన ప్రచార సభలో సంభవించిన తొక్కిసలాట ఘటన భారీ విషాదాన్ని పుట్టించింది.

Massive Jam : నాలుగు రోజులుగా ఢిల్లీ-కోల్‌కతా హైవే భారీగా ట్రాఫిక్ జామ్

దేశంలోని అత్యంత రద్దీ జాతీయ రహదారుల్లో ఒకటైన దిల్లీ-కోల్‌కతా హైవేపై (Delhi-Kolkata Highway) ప్రయాణం నరకంగా మారింది.

Starmer: 125 మంది సభ్యుల వ్యాపార ప్రతినిధి బృందంతో ముంబై చేరుకున్న యుకె ప్రధాని స్టార్మర్

యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి కియర్ స్టార్‌మర్ బుధవారం ముంబైలో రెండు రోజుల అధికారిక పర్యటనకు చేరుకున్నారు.

Nvidia on H-1B fees:'వలసదారులకి అవకాశాలు కొనసాగిస్తాం'.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై ఎన్విడియా సీఈఓ మద్దతు.. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న హెచ్‌-1బీ వీసా ఫీజుల పెంపుపై ఇంకా చర్చలు, గందరగోళం కొనసాగుతోంది.

Prithvi Shaw : ముంబై జట్టుపై సెంచరీతో గర్జించిన పృథ్వీ షా

భారత దేశవాళీ క్రికెట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన యువ ఓపెనర్ పృథ్వీ షా ఇటీవల తన సొంత జట్టు ముంబైని వీడి, మహారాష్ట్ర జట్టులో చేరారు.

Cotton Procurement: 100% పత్తి కొనుగోలు చేస్తాం.. అందుకు వేదికల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే: గిరిరాజ్‌సింగ్

తెలంగాణలో రైతులు పండించే పత్తిని 100% సీసీఐ (Cotton Corporation of India) ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ ప్రకటించారు.

Smriti Mandhana: ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంలో స్మృతి మంధాన

భారత ఓపెనర్ స్మృతి మంధాన ప్రస్తుతం ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.

Andhra pradesh: సంక్రాంతికల్లా అందుబాటులోకి హౌస్‌బోట్లు

కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి పగటి సమయం మొత్తం జలాలపై ఆనందంగా గడపటం, అలలపై విహారం చేయడం ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది.

Dulquer Salmaan: లగ్జరీ కార్ల అక్రమ రవాణా.. దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో ఈడీ సోదాలు

మలయాళ స్టార్ నటులు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నివాసాల్లో కస్టమ్స్ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించిన విషయం ఇప్పటికే తెలిసిందే.

Diwali: అమెరికాలో భారతీయ సంస్కృతికి గౌరవం.. కాలిఫోర్నియాలో దీపావళికి అధికారిక సెలవు

భారతీయుల పండుగ దీపావళికి అమెరికాలో మరింత ప్రతిష్ఠ దక్కింది. కాలిఫోర్నియాలో దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంది.

Gold and Silver Rates :ఆగని పసిడి పరుగులు.. భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. ధరలు ఎలా ఉన్నాయంటే..

ప్రతిరోజు బంగారం ధరలు పెరుగుతూ నిరంతరం కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.

Sergio Gore: భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్జియో గోర్ నియామకం.. ఆమోదముద్ర వేసిన అమెరికా సెనేట్

భారతదేశానికి అమెరికా రాయబారిగా డొనాల్డ్ ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడైన, విశ్వసనీయుడైన సెర్జియో గోర్‌(38) నియామకం ఖరారు అయ్యింది.

Mark Carney: 'పరివర్తన చెందిన అధ్యక్షుడు': భారతదేశం-పాక్ శాంతిపై ట్రంప్‌ను ప్రశంసించిన కెనడా ప్రధాని

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కెనడా ప్రధాని మార్క్ కార్నీ అనూహ్యంగా ప్రశంసల వర్షం కురిపించారు.

Mohanlal: సినీ నటుడు మోహన్‌లాల్‌కి అరుదైన గౌరవం.. సైన్యాధిపతి చేతులమీదుగా సత్కారం

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌ లాల్‌ (Mohanlal) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.

Telangana: చంద్రబాబు నేతృత్వంలో తెలంగాణ టీడీపీ నేతల భేటీ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తటస్థ వైఖరికి నిర్ణయం

తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉండవల్లిలో సమావేశమయ్యారు.

Kondareddypalli: కల్వకుర్తి నుంచి ఏపీలోని మాచర్ల వరకు.. కొండారెడ్డిపల్లి మీదుగా రైలు?

తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానాన్ని కొత్త మార్గంలో బలపరచాలనే లక్ష్యంతో ప్రతిపాదించబడిన కల్వకుర్తి-మాచర్ల రైల్వే ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

USB cable: భవిష్యత్తులో ఫోన్లు USB కేబుల్‌ లేకుండా రావచ్చా? కంపెనీల ప్రణాళిక ఇదేనా!

2020లో ఆపిల్‌ ఐఫోన్‌ 12 సిరీస్‌ను విడుదల చేసినప్పుడు పవర్‌ అడాప్టర్‌ను బాక్స్‌లో ఇవ్వకపోవడం అందరికీ షాక్‌ ఇచ్చింది.

Income tax portal: భారత ఆదాయపన్ను వెబ్‌సైట్‌లో సెక్యూరిటీ లోపం .. పన్ను చెల్లింపుదారుల వ్యక్తిగత సమాచారం బహిర్గతం 

భారత ప్రభుత్వ ఆదాయపన్ను శాఖకు చెందిన ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో పెద్ద ఎత్తున భద్రతా లోపం బయటపడింది.