11 Sep 2025
Piyush Goyal: 2025 నవంబర్ నాటికి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం : పియూష్ గోయల్
మొత్తానికి అమెరికా, భారత్ లు ఒకదారిలోకి వచ్చాయి.ఈ క్రమంలో,రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను సిద్దం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Tejas Mark-1A: తేజస్ మార్క్-1ఏ విమానం కోసం మూడో ఇంజిన్ అందించిన జీఈ.. వేగవంతం కానున్న ఉత్పత్తి,డెలివరీలు
భారత రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన దశలోకి అడుగు పెట్టింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై ఖర్గేకు లేఖ రాసిన సీఆర్పీఎఫ్
కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల సమయంలో భద్రతా నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తున్నారని, ఇది ఆయన భద్రతకు గంభీరమైన ముప్పును సృష్టించే అవకాశం ఉందని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది.
YouTube: కంటెంట్ క్రియేటర్ల కోసం మరింత విస్తరించనున్న యూట్యూబ్ మల్టీ లాంగ్వేజ్ ఆడియో ఫీచర్
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ఫార్మ్ యూట్యూబ్ తాజాగా మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ఫీచర్ ను మరింత విస్తరించినట్లు ప్రకటించింది.
ICC: ఐసీసీ మరో కీలక నిర్ణయం.. మహిళల వన్డే వరల్డ్ కప్ లో అంపైర్లు, మ్యాచ్ రిఫరీలూ మహిళలే
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి మహిళలతో కూడిన అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ప్యానెల్ను ఏర్పాటు చేసి, మహిళల మెగా ఈవెంట్ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Ilaiyaraaja: మూకాంబిక అమ్మవారికి రూ.4 కోట్ల విలువైన కిరీటం బహూకరించిన ఇళయరాజా
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఉడుపిలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.
Batukamma 2025: బతుకు చిత్రం ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు
బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంలో అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవంగా జరుపుకుంటారు.
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 123 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 25,000 మార్క్ దాటింది.
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ అరుదైన ఘనత.. తొలి భారత క్రికెటర్గా సూపర్ ఫీట్
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) దూకుడు, ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
China: చైనాలో కొత్త రికార్డు.. సాంకేతికతతో నిర్మించిన అద్భుత బ్రిడ్జి
చైనా ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేబుల్-స్టేయిడ్ బ్రిడ్జీని Jiangsu ప్రావిన్స్లో ప్రారంభించింది.
Dussehra 2025: సర్వరోగ నివారిణి జమ్మి.. ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఈ భూమిపై ఉన్న చెట్లు మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని చెట్లకు మనం పూజలు కూడా చేస్తాం.
TSGENCO: జెన్కోకు షాక్ .. బొగ్గుపై13 శాతం పెరగనున్న జీఎస్టీ
ఇప్పటికే విద్యుత్ వినియోగదారులపై పెరుగుతున్న వ్యయభారం,జీఎస్టీ కొత్త నిర్ణయంతో మరింత ప్రభావం చూపనుంది.
West Godavari: రేషన్ అక్రమాల కట్టడే లక్ష్యంగా.. స్మార్ట్ ఈ-పోస్!
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసే పనులు జరుగుతున్న సమయంలోనే, రేషన్ డీలర్లకు ఆధునిక ఈ-పోస్ యంత్రాల (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Hyderabad: నగరవాసులకు గుడ్ న్యూస్ చెప్పిన GHMC .. ఇకపై వాట్సాప్లోనూ సేవలు!
మన తెలుగు రాష్ట్రాలు టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందంజలోనే ఉంటాయి.
Aishwarya Rai: ఐశ్వర్య చిత్రాలను వాడకుండా ఆన్లైన్ వేదికలపై నిషేధం విధించిన ఢిల్లీ హైకోర్టు
ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
TG High Court: సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై పోలీసులు, మేజిస్ట్రేట్ కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ
సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక భావనలు వ్యక్తం చేయడంపై వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా కేసులు నేరుగా నమోదు చేయకూడదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
Telangana: తెలంగాణ గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాలు సిద్ధం
తెలంగాణలో గ్రామ పంచాయతీలు,మండల పరిషత్,జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా (ఎంపీటీసీ,జడ్పీటీసీ) ఓటర్ల తుది జాబితాలు తయారయ్యాయి.
Telangana: ఈ నెల 15 నుండి సోమశిల నుంచి శ్రీశైలంకి లాంచీ యాత్ర ప్రారంభం
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తీరంలోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణ సేవలు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయి.
Andhra news: వాహనమిత్ర పథకంతో 2.90 లక్షల మంది డ్రైవర్లకు ఆర్థిక సహాయం
ఆటో డ్రైవర్లను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనమిత్ర పథకం కింద ప్రతి డ్రైవర్కు రూ.15,000 వరకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.
Andhra pradesh: విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధన.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధనను అందించే సమగ్ర శిక్షణా భియాన్(ఎస్ఎస్ఏ) చేపట్టిన పర్సనల్ ఎడాప్టివ్ లెర్నింగ్ (పాల్) ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
Nepals interim PM: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్..!
నేపాల్లో రాజకీయ అస్థిరత పెరిగిపోతున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రధానమంత్రి పదవికి కుల్మన్ ఘీసింగ్ (Kulman Ghising) బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh: భూగర్భజలవనరుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఏపీ ప్రభుత్వం భూగర్భజల వనరుల పరిరక్షణ,అభివృద్ధిపై ప్రాధాన్యతను ఇచ్చింది.
Asia Cup 2025: అదొక మ్యాచ్ మాత్రమే..భారత్ -పాక్ టి20 మ్యాచ్ పిల్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ నెల 14న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ గురించి ఇప్పటికే అందరికీ తెలిసిందే.
Pooja Rani: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ సెమీస్లోకి పూజా రాణి
భారత బాక్సింగ్ క్రీడాకారిణి పూజా రాణి ప్రఖ్యాత ప్రపంచ చాంపియన్స్ పోటీల్లో మెడల్ ఖాయం చేసుకున్నది.
RBI: 4.6 ఎకరాలకు రూ.3,472 కోట్లు.. MMRCLతో కళ్లు చెదిరే డీల్
దక్షిణ ముంబైలోని నారీమన్ పాయింట్ ప్రాంతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 4.61 ఎకరాల భూమిని అత్యధిక ధరలో కొనుగోలు చేసింది.
Asia Cup 2025 : టీమిండియా మ్యాచ్లలో కనిపిస్తున్న ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? కోహ్లీకి ఈమెకి ఏంటి సంబంధం?
ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 28 ఏళ్ల వజ్మా అయుబి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, వ్యాపార వేత్తగా గుర్తింపు పొందింది.
Pakistani diplomat: 2018 నకిలీ భారత కరెన్సీ కేసులో పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
పాకిస్థాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్ సిద్దిఖీకు చెన్నైలోని ఎన్ఐఏ కోర్టు సమన్లు జారీ చేసింది.
Samantha:హెల్త్ ఫోకస్డ్ పాడ్కాస్ట్లను అందుకే నిర్వహిస్తున్న: సమంత
అగ్రనటిగా గుర్తింపు పొందిన సమంత, మయోసైటిస్తో చేసిన పోరాటం తనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిందని అన్నారు.
MEA: 'ఆ ఆఫర్లు ప్రమాదకరం': రష్యన్ సైన్యంలో భారతీయుల నియామకాలపై స్పందించిన విదేశాంగశాఖ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కొంతమంది భారతీయులు రష్యా సైన్యంలో చేరి పనిచేస్తున్నట్లు వార్తలు పలు సార్లు బయటకు వచ్చాయి.
Gold Rate: పసిడి ప్రియులకు రిలీఫ్.. యథాతథంగా బంగారం ధరలు.. వెండి ధరలో కూడా ఊరట
గోల్డ్ లవర్స్ కు ఉపశమనం లభించింది.గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతుండడంతో పసిడి ప్రియులు హడలెత్తిపోయారు
Sree leela: 'నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాను'.. అభిమానుల హృదయాన్ని హత్తుకున్న శ్రీలీల రిప్లై
ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. ఆమె కెరీర్ ప్రారంభం కన్నడ ఇండస్ట్రీలో అయింది.
Nepal: నేపాల్లో మళ్లీ ఉద్రిక్తతలు.. పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు..
నేపాల్ దేశంలో జెన్-జెడ్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరాగా తీసుకుని అనేక ఖైదీలు జైళ్ల నుంచి పరారవుతున్నట్లు తాజా వార్తలు వెల్లడి అవుతున్నాయి.
Nara Lokesh: మంత్రి లోకేశ్ చొరవ.. నేపాల్ నుంచి మరికాసేపట్లో విమానంలో రానున్న ఏపీ వాసులు..
నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషి ఫలిస్తోంది.
Rohit Sharma: రిటైర్మెంట్ పై స్పందించిన హిట్మ్యాన్!
భారత వన్డే జట్టు సారథి రోహిత్ శర్మ రిటైర్మెంట్ విషయంలో ఇటీవల తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
Bihar: బిహార్ లో ఎన్నికల వేళ ఆర్జేడీ నేత దారుణ హత్య
బిహార్ రాష్ట్రంలో ఆర్జేడీ (RJD) పార్టీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు.
Larry Ellison: అత్యంత ధనవంతుల జాబితాలో 'మస్క్'ని వెనక్కి నెట్టిన 'లారీ ఎల్లిసన్'
అమెరికాకు చెందిన టెక్నాలజీ బిలియనీర్, ప్రముఖ ఒరాకిల్ సంస్థ స్థాపకుడు లారీ ఎల్లిసన్, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా నిలిచేందుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్తో తీవ్ర పోటీ పడుతున్నారు.
Stock Market: ఫ్లాట్గా దేశీయ స్టాక్ మార్కెట్.. నిఫ్టీ @ 24,982
దేశీయ మార్కెట్లు గురువారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన దేశ సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి.
China-USA: అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా.. తమ విషయంలో జోక్యం చేసుకోవదంటూ హెచ్చరికలు ..
అమెరికాకు చైనా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశీయ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, ఇతర దేశాలు వారి స్వతంత్ర నిర్ణయాలను గౌరవించాల్సిందని చైనా స్పష్టం చేసింది.
Coolie: ఓటీటీలోకి వచ్చిన కూలీ.. ఎక్కడ చూడాలంటే..
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం "కూలీ".
PM Modi: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన జీవితాన్ని సామాజిక మార్పుకు అంకితం చేశారు: ప్రధాని మోదీ
ఈ రోజు సెప్టెంబర్ 11. ఇది రెండు పరస్పర విరుద్ధ స్మృతులను మనోఫలకంపైకి తెస్తుంది.
BYD: త్వరలో మన దేశానికి 'బీవైడీ'? ఇక్కడే కార్ల తయారీ అవకాశాలపై పరిశీలన
విద్యుత్తు కార్ల రంగంలో అమెరికాకు చెందిన టెస్లా బ్రాండ్కు పోటీగా ప్రపంచవ్యాప్తంగా తనదైన గుర్తింపు సాధిస్తున్న చైనా సంస్థ బీవైడీ (BYD), త్వరలో మన దేశంలోకి ప్రవేశించాలని యత్నిస్తోంది.
Hyderabad: కూకట్పల్లిలో మహిళ దారుణ హత్య.. కాళ్లు,చేతులు కట్టేసి.. కుక్కర్తో తలపై కొట్టి
హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు.
Charlie Kirk: డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్పై హత్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితుడు,ప్రముఖ కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) హత్యకు గురయ్యారు.
10 Sep 2025
IND vs UAE: యూఏఈను చిత్తు చేసిన టీమిండియా
ఆసియా కప్ 2025లో భాగంగా మొదటి మ్యాచులో టీమిండియా శుభారంభం అందించింది.
Nepal: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి
నేపాల్లో సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జెన్-జెడ్ తరగతికి చెందిన యువత ఆందోళనలు హోరెత్తాయి.
IND vs AUS: మెల్బోర్న్లో జరగాల్సిన భారత్-ఆస్ట్రేలియా వన్డే రద్దు.. కారణమిదే?
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత వన్డే జట్టు వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో పర్యటనానికి సిద్ధమవుతోంది.
Nepal Army chief: నేపాల్ ఆర్మీ చీఫ్ వెనుక హిందూ రాజు చిత్రం.. ఇది దేనికి సంకేతం..?
నేపాల్ లో సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన 'జెన్ జెడ్' ఉద్యమం, త్వరలో అవినీతిని వ్యతిరేకించే ఉద్యమంగా మారి, చివరికి హింసాత్మక సంఘటనలకు దారితీసింది.
Nirmala Sitharaman: మద్యం జీఎస్టీలో చేర్చాలా? స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్!
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న చర్చ పెద్దకాలంగా జరుగుతోంది.
e-Visa: భారతీయుల విదేశీ ట్రావెల్లో ఈ-వీసాల ప్రభావం.. 82 శాతం వీసాలే ఇప్పుడు ఆన్లైన్!
భారతీయుల విదేశీ ప్రయాణాల విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వీసా కోసం సుదీర్ఘ నిరీక్షణలో ఉండే కష్టాల కారణంగా, ఎక్కువ మంది ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అందే ఎలక్ట్రానిక్ వీసాలు (ఈ-వీసాలు) వైపు మొగ్గుచూపుతున్నారు.
Holy places: చనిపోయిన పూర్వీకులకు శాంతి.. ఈ 5 పవిత్ర క్షేత్రాల్లో పిండ దానం చేయండి!
పితృదేవతల అనుగ్రహం పొందడానికి, వారి సంతోషం కలిగించడానికి, ఆశీస్సులు పొందడానికి పితృపక్షం ఒక అత్యంత శుభకాలం.
China: వేగం పెంచిన మానవ మెదడుపై ఆధారపడిన చైనా AI మోడల్
చైనాలోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 'స్పైకింగ్ బ్రెయిన్ 1.0' అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్, మానవ మెదడును అనుకరించే విధంగా పనిచేస్తుంది.
Supreme Court: 'మన రాజ్యాంగం మనకు గర్వకారణం'.. విచారణ సందర్భంగా నేపాల్,బంగ్లాలను ఉదహరించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు గవర్నర్లు బిల్లులను పెండింగ్లో ఉంచే వ్యవహారాన్ని పరిశీలిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
Pawan Kalyan: ఆర్థిక సమస్యలున్నా.. సూపర్ సిక్స్ కార్యక్రమం కొనసాగింపు : పవన్
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్సిక్స్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Apple: కొత్త ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్బుక్ యాడ్స్లో 9:41 సమయమే మాత్రమే ఎందుకు?
సాధారణంగా కొత్త వాచ్లలో సమయం 10:09 గంటలుగా చూపించబడుతుంది.
Vice President Election: క్రాస్ ఓటింగ్పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి.. సంబంధిత పార్టీల లిస్ట్ వెలువడే అవకాశాలు!
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో స్పష్టమైన క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఇండియా కూటమి గుర్తించింది.
Anil Ambani: అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. ఈడీ కొత్త కేసు
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
Chandrababu: ఏపీలోని ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. దసరాకు మరో కొత్త పథకం
సంక్షేమం అంటే కేవలం ఓట్ల రాజకీయం కాదు,వారి జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
HAL: శాటిలైట్ మార్కెట్లో హాల్కి విస్తృత అవకాశాలు.. ఎస్ఎస్ఎల్వీ ఒప్పందం ప్రభావం
చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్ఎస్ఎల్వీ) సాంకేతికత బదిలీలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) కీలక ముందడుగు వేసింది.
Stock Market: ఐటీ, బ్యాంక్ షేర్ల ర్యాలీ.. లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
భారతీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం సానుకూల ధోరణిలో ముగిశాయి.
Minister Seethakka : గద్దెల మార్పుపై తప్పుడు ప్రచారం నిలిపేయండి.. మంత్రి సీతక్క హెచ్చరిక!
మేడారం మహాజాతర ఏర్పాట్లపై జరుగుతున్న అభివృద్ధి పనుల సందర్భంలో మంత్రి సీతక్క ఏబీఎన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
HYD Rain: హైదరాబాద్లో దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది.
Abhishek Bachchan: నిన్న ఐశ్వర్య.. నేడు అభిషేక్.. ఏఐ ఫొటో వివాదంపై హైకోర్టు చేరిన బచ్చన్ దంపతులు
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ బుధవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పబ్లిసిటీ, పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
#NewsBytesExplainer: జర్నలిస్ట్ నుండి రాజకీయ నాయకుడిగా.. నేపాల్ యువతలో ప్రజాదరణ ఫుల్..ఎవరీ రబీ లామిచానే ?
నేపాల్లో ప్రస్తుత పరిస్థితి పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. అక్కడి ప్రభుత్వం కూలిపోయింది, దేశాన్ని సైన్యం నియంత్రిస్తోంది.
Nepal Gen Z: నేపాల్లో 'జెన్ జెడ్' ప్రధాన డిమాండ్లు ఏంటీ?
నేపాల్లో జనరేషన్ జెడ్ (Gen Z) తరపు యువకులు భారీ రాజకీయ, సామాజిక మార్పులను కోరుతూ పెద్ద నిరసనలు చేపట్టారు.
Varun Tej- Lavanya Tripathi: తల్లిదండ్రులైన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి.. మెగా ఇంట్లో సంబరాలు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి టాలీవుడ్లో క్రేజీ కపుల్స్లో ఒకరు.
Green Card: అక్టోబర్ వరకు గ్రీన్ కార్డ్ పొందే అవకాశాన్ని నిలిపేసిన అమెరికా
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం,వీసాలు సులభంగా పొందడం గడచిన కాలంలో కష్టతరమైనదైపోయింది.
IND vs UAE: యూఏఈ వేదికలో టీమిండియాకు తొలి మ్యాచ్.. టాస్ గెలిస్తే విజయం ఖాయమా?
ఆసియా కప్ 2025లో భారత జట్టు దుబాయ్ మైదానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తన ప్రచారాన్ని ఆరంభించనుంది.
Royal Enfield price cut: బైకు కొనుగోలుదారులకు శుభవార్త .. ధరలు తగ్గించిన రాయల్ ఎన్ఫీల్డ్
రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ 350 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోటార్సైకిళ్ల ధరలను తగ్గించినట్లు ప్రకటించింది.
Urban Company IPO: అర్బన్ కంపెనీ ఐపీఓ.. షేర్లకు ఊహించని డిమాండ్!
యాప్ ఆధారిత హోమ్ సర్వీసులు అందించే అర్బన్ కంపెనీ ఐపీఓ (Urban Company IPO) పెట్టుబడిదారుల నుంచి ఊహించని స్థాయిలో స్పందనను దక్కించుకుంది.
Nepal: నేపాల్లో చిక్కుకున్న భారతీయ టూరిస్టు.. కర్రలతో వెంటబడ్డారని ఆవేదన
నేపాల్లో జెన్ Z తరగతికి చెందిన ఆందోళనకారుల ఆందోళనలు అనేక హింసాత్మక సంఘటనలకు దారి తీస్తున్నాయి.
Motivation : కొడుకు, కోడలి విషయంలో అత్తలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!
ఆచార్య చాణక్యుడు కుటుంబం, బంధాలు, బంధుత్వాలపై అనేక విలువైన విషయాలు తెలియజేశారు. తన అనుభవాల ఆధారంగా రాసిన చాణక్య నీతి శాస్త్రంలో భవిష్యత్ తరాలకు ఎన్నో సూచనలిచ్చారు.
Life on Mars: సోషల్ మీడియాలో సంచలనం.. మార్స్ లో జీవం ఉందని నాసా పెద్ద ప్రకటన చేయనున్నదా?
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, మార్స్ మీద Perseverance రోవర్ ద్వారా ఒక భారీ ఆవిష్కరణ చేసిందని ప్రకటించబోతుంది.
Vayuputra : చందూ మొండేటి దర్శకత్వంలో 'వాయుపుత్ర'.. 2026 దసరాకు భారీగా రిలీజ్
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఓ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి దర్శకుడు చందూ మొండేటి మెగాఫోన్ పట్టారు.
Prithvi Shaw: సప్నా గిల్ కేసులో పృథ్వీ షాకు రూ.100 జరిమానా విధించిన కోర్టు
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw)యూట్యూబర్ సప్నా గిల్(Sapna Gill)మధ్య కొనసాగుతున్న వివాదం కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Navaratri 2025: నవరాత్రి 9 రోజులు, 9 రూపాల్లో దుర్గాదేవి పూజ… ప్రతి అవతారానికి ప్రత్యేకత ఇదే!
హిందువులు దేశమంతటా శారదీయ నవరాత్రి ఉత్సవాలను ఉత్సాహభరితంగా జరుపుకుంటారు.
Andhra Pradesh: స్వచ్ఛ వాయు సర్వేక్షణలో విజయవాడకు 13వ ర్యాంకు
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన 'స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ర్యాంకులు-2025'లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి.
Ayushman Bharath: ఆంధ్రప్రదేశ్కు ఆయుష్మాన్ భారత్లో కేంద్ర గుర్తింపు.. డెన్మార్క్లో శిక్షణకు వీరపాండియన్ ఎంపిక
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందంజలో కొనసాగుతోంది.
Andhra Pradesh: అమరావతి రాజధానిలో వరద ముంపు నియంత్రణకు కొత్త ఎత్తిపోతల ప్రణాళికలు
అమరావతి రాజధానిలో ఎప్పుడూ వరద ముంపు సమస్య తలెత్తకుండా నిలకడైన పరిష్కారాలు చేపట్టేందుకు ప్రభుత్వం శాశ్వత ప్రణాళికను ప్రారంభించింది.
Andhra pradesh: మెట్రో నగరాల్లో సురక్షిత డ్రైవింగ్ కోసం.. డ్రైవింగ్ డేటాసెట్
మెట్రో నగరాల్లో రోడ్లపై గుంతల వల్ల వాహనాలు ప్రమాదానికి గురయ్యే సమస్యను తగ్గించడానికి, హైదరాబాద్లోని ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ సీవీ జవహర్ మొట్టమొదటి భారతీయ డ్రైవింగ్ డేటాసెట్ (IDDD)ను రూపొందించారు.
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ తీరుపై ఫ్యాన్స్ ఆందోళన.. ఎందుకంత మార్పులు?
ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) నిరాశాకర ప్రదర్శన కనబరిచింది. 14 లీగ్ మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్ల్లోనే విజయం సాధించగలిగింది.
Telangana: రహదారి ప్రమాదాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్య
తెలంగాణ ప్రభుత్వం రహదారి ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి, వాహనదారులలో అవగాహన పెంచే లక్ష్యంతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Srirampur: గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ విప్లవం.. ఏఐ శ్రీరాంపూర్
ఒక చిన్న గ్రామం తన అభివృద్ధిని కొత్త కోణంలో ప్రారంభించింది.గతంలో నెట్ కనెక్టివిటీ లేని గ్రామం, ఈ రోజు టెరాబైట్ల డేటాను వినియోగిస్తున్నది.
Kadapa: కడప పరిధిలోని స్టేషన్లలో ఆ రైళ్లు మళ్లీ ఆగుతాయి
కరోనాకు ముందు పలు రైల్వే స్టేషన్లలో ఉన్న స్టాపింగ్లను ఎట్టకేలకు పునరుద్ధరించారు.
AP HighCourt: డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు నిషేధం లేదు.. రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారంటూ.. పిటిషన్ను కొట్టేసిన హై కోర్టు
ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి ఫొటోలను ఏర్పాటు చేసే విషయంలో ఏపీ హైకోర్ట్లో విచారణ జరిగింది.
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. టీమిండియా తొలి మ్యాచ్కు ఫైనల్ XI సిద్ధం!
ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ కోసం సిద్దంగా ఉంది. దుబాయ్లో ఈ రాత్రి 8 గంటలకు యూఏఈతో భారత్ తలపడనుంది.
Nepal Protests: నేపాల్లో భద్రతను ఆధీనంలోకి తీసుకున్న ఆర్మీ
నేపాల్ లో హింస చెలరేగిన క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Air conditioner: ఫరీదాబాద్లో AC పేలుడు.. ఒక కుటుంబంలో ముగ్గురు మృతి
ఉత్తర్ప్రదేశ్లోని ఫరీదాబాద్లోని గ్రీన్ ఫీల్డ్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ఘటనలో ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Karnataka: మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
కర్ణాటకలో అధికారంలోని కాంగ్రెస్ పార్టీ నేతలను నిత్యం ఏదో ఒక అవినీతి ఆరోపణలువెంటాడుతూనే ఉన్నాయి.
Bhadrakaali: రాజకీయ కథాంశంతో 'భద్రకాళి' ట్రైలర్ రిలీజ్!
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన 25వ సినిమా 'శక్తి తిరుమగణ్' తెలుగులో 'భద్రకాళి'గా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Darshan: 'ప్లీజ్, కొంత విషం ఇవ్వండి'.. కోర్టులో ప్రాధేయపడ్డ నటుడు దర్శన్!
కన్నడ స్టార్ హీరో దర్శన్ రేణుకా స్వామి హత్య కేసులో జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో ఖైదు కాబోతున్నాడు.
Jharkhand: జార్ఖండ్లో ఐసిస్ అనుమానిత ఉగ్రవాది అజార్ డానిష్ అరెస్ట్
జార్ఖండ్లో ఐసిస్ అనుమానిత ఉగ్రవాది అజార్ డానిష్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
'Act of war': పొరుగు దేశం గగనతలంలో రష్యా డ్రోన్లు.. హై అలర్ట్లో పోలాండ్
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సంవత్సరాలుగా తరబడి హోరాహోరీగా కొనసాగుతోంది.
IND vs UAE: ఆసియా కప్ 2025.. ఇవాళ యూఏఈతో తలపడనున్న భారత్!
ఆసియా కప్ 2025 టీ20 టోర్నమెంట్లో భాగంగా టీమిండియా సెప్టెంబర్ 10న తమ తొలి మ్యాచ్లో యూఏఈతో తలపడనుంది.
Gold: పసిడి ప్రియులకు షాక్.. ఆల్టైమ్ రికార్డ్ స్థాయిలో ధరలు
పసిడి ప్రియులకు ధరలు మరోసారి షాక్ ఇచ్ఛాయి. ధరలు తగ్గుతాయని ఆశిస్తే దానికి భిన్నంగా,కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.
Mirai: తేజ సజ్జా డేరింగ్ స్టంట్.. 'మిరాయ్' ట్రైన్ ఎపిసోడ్ వీడియో వైరల్!
యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన తాజా చిత్రం 'మిరాయ్' (Mirai).
Viral video: విలేకర్లతో మాట్లాడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిన స్వీడన్ ఆరోగ్యశాఖ మంత్రి.. వైరల్ అవుతున్న వీడియో
స్వీడన్లో ఆరోగ్యశాఖ మంత్రి ఎలిసాబెట్ లాన్ అనుకోకుండా కుప్పకూలిపోయారు.
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం.. లబ్ధిదారుల కోసం కొత్త టోల్ఫ్రీ హెల్ప్లైన్ ప్రారంభం!
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్మాణ దశల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.
Asia Cup Records: ఆసియా కప్ టీ20 హిస్టరీలో అద్భుతమైన 5 రికార్డులు.. అగ్రస్థానంలో కోహ్లీ, భువీ!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆసియా కప్ 2025 ఎట్టకేలకు నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది.
Andhra Pradesh:55 డ్రోన్లు.. 400 సీసీ కెమెరాలతో నిఘా.. సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు పూర్తి
నేడు (బుధవారం) అనంతపురంలో జరగనున్న 'సూపర్ సిక్స్.. సూపర్ హిట్' సభ కోసం పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
Sharwanand: ఫ్యామిలీ హీరో నుంచి నిర్మాతగా శర్వానంద్ - 'ఓమీ' బ్యానర్ గ్రాండ్ లాంచ్!
టాలీవుడ్లో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, ఇప్పుడు నిర్మాతగా కొత్త అడుగులు వేస్తున్నారు.
Delhi Thar Accident: నిమ్మకాయలు తొక్కిస్తుండగా.. షోరూమ్ మొదటి అంతస్తు నుండి పడిన కొత్త థార్ SUV..!
కొత్త కారు కొన్న ఆనందంలో నిమ్మకాయలతో పూజ చేయడానికి చేసిన ప్రయత్నంలో అదికాస్తా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడి ధ్వంసముంది.
Microsoft: వచ్చే ఏడాది నుంచి వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులతో మైక్రోసాఫ్ట్
వర్క్ ఫ్రమ్ హోమ్కు స్వస్తి పలుకుతూ ఐటీ కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే పనిలో పడ్డాయి.
T20 World Cup : 2026 టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం?
వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్కు టీమిండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు నిర్వహించే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
Stock Market: లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,987
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభదాయకంగా కొనసాగుతున్నాయి.
Range Rover: రూ.30 లక్షలు తగ్గిన రేంజ్ రోవర్ ధర
జీఎస్టి రేట్ల తగ్గింపుతో ప్రయోజనం వినియోగదారులకు అందజేయడం కోసం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ ఆర్) తమ వాహనాల ధరలను భారీగా తగ్గించింది.
USA-China: ట్రంప్ సుంకాలతో అమెరికా కంపెనీలకు భారీ నష్టాలు
ఆదాయం పెంచుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై కొరడా ఝలిపిస్తే.. ఆ దెబ్బ అమెరికా కంపెనీలకే తగులుతోంది.
UPI: యూపీఐలో కొత్త పరిమితులు.. ఒక్కో లావాదేవీకి రూ.5 లక్షల గరిష్ఠ పరిమితి!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) యూపీఐ లావాదేవీల పరిమితుల్లో మార్పులు చేసింది.
MRP: జీఎస్టీ స్లాబ్ మార్పు ప్రభావం.. పాత స్టాక్కి కొత్త ఎమ్మార్పీ
తయారీదారుల వద్ద నిల్వగా ఉన్న పాత స్టాక్పై గరిష్ఠ రిటైల్ ధర (MRP) సవరించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
Andhra Pradesh : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం,ధ్రోణి.. నేడు, రేపు కోస్తా జిల్లాలలో వర్షాలు
బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నాయి.
Akhanda 2 : అఖండ-2 క్లైమాక్స్లో బాలయ్య vs సంజయ్ దత్.. థియేటర్లలో గూస్బంప్స్ గ్యారెంటీ!
'అఖండ 2'పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ గురించి ఫిలింనగర్లో గాసిప్స్ ఊపందుకున్నాయి.
US Govt :టెలివిజన్, సోషల్ మీడియాలో ప్రసారమయ్యే ఔషధ ప్రకటనలపై కఠిన నిబంధనలు
అమెరికా ప్రభుత్వ టెలివిజన్, సోషల్ మీడియా వంటి ప్లాట్ఫారమ్లపై ఔషధ ప్రకటనల నియంత్రణ విషయంలో కఠిన చర్యలు చేపట్టేందుకు ముందుకు వచ్చింది.
France: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియామకం
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియమితులయ్యారు.
PM Modi: ట్రంప్తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్న.. ట్రూత్ పోస్టుపై స్పందించిన మోదీ
భారత్, అమెరికా మధ్య టారిఫ్ వివాదాలు కొనసాగుతున్నవేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Donald Trump: భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: దెబ్బకు దిగి వచ్చిన ట్రంప్
టారిఫ్ లకు సంబంధించి ఇటీవలి వరకు భారత్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం రోజురోజుకు మారుతోంది.
Donald Trump: భారత్, చైనా దిగుమతులపై 100 శాతం సుంకాలు విధించండి .. ఈయూకు ట్రంప్ సూచన!
ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి ముగించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
NSE: ఎన్ఎస్ఈ ఛైర్మన్గా తెలుగు వ్యక్తి
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కొత్త ఛైర్మన్గా తెలుగు వ్యక్తి ఇంజేటి శ్రీనివాస్ను నియమితులయ్యారు.
AFG vs HK: ఆసియా కప్ ఆరంభం మ్యాచులో సత్తా చాటిన అఫ్గానిస్థాన్.. హాంకాంగ్పై 94 పరుగుల విజయం!
ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ జోరుగా ప్రారంభమైంది. హాంకాంగ్తో జరిగిన తొలి మ్యాచ్లో అఫ్గానిస్థాన్ 94 పరుగుల తేడాతో గెలుపొందింది.