LOADING...

24 Sep 2024


R. Krishnaiah: వైసీపీ కి మరో షాక్.. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీ రాజీనామా

రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్. కృష్ణయ్య వైసీపీకి రాజీనామా చేశారు.

Google Maps: గూగుల్ మ్యాప్స్, ఎర్త్‌లో కీలక మార్పులు.. కొత్తగా 80 దేశాలకు సేవలు

గూగుల్ సంస్థ గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లలో కీలక మార్పులను ప్రకటించింది.

Job Guarantee: డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ హామీ.. రేపటి నుంచి కొత్త అవకాశాలు 

రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సురెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది.

Harini Amarasuriya:  శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం

శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. 1994-2000 కాలంలో సిరిమావో బండారు నాయకే తర్వాత శ్రీలంకలో ప్రధానిగా నియమితులైన రెండవ మహిళగా హరిణి ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు.

Manchester United stadium:ఆ ఒక్క ఫుట్‌బాల్‌ మైదానంతో బ్రిటిన్‌కు ఏటా రూ.81 వేల కోట్ల ఆదాయం!

ఆటలపై పెట్టుబడులు ఎందుకు పెట్టాలని అనుకునే వారికి తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ రిపోర్టు చూస్తే కళ్లుతేలేస్తారు.

Hot water: వేడి నీరు తాగుతున్నారా? డీహైడ్రేషన్, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం! 

ఉదయాన్నే వేడినీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

HYDRA : బ్యాంకు లోన్ల విషయంలో హైడ్రా సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో చెరువులు, కుంటల బఫర్ జోన్లు,ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా బుల్డోజర్లు వేగంగా పనిచేస్తున్నాయి.

Tata Nexon iCNG: సీఎన్‌జీ వేరియంట్‌లో నెక్సాన్ ఐసీఎన్‌జీ లాంచ్.. ధర ఎంతంటే?

ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్‌ దిగ్గజం 'టాటా మోటార్స్‌' తమ నెక్సాన్‌ లైనప్‌లో కొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నెక్సాన్‌ ఐసీఎన్‌జీ'ని భారత మార్కెట్లో విడుదల చేసింది.

Andhrapradesh: ఖరీఫ్ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్

2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

Duleep Trophy: దులీప్‌ ట్రోఫీలో భారీగా బెట్టింగ్‌.. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్‌

దులీప్ ట్రోఫీ సమయంలో భారీ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ జరిగినట్లు అనంతపురం గ్రామీణ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Revanth Reddy: ఓటుకు నోటు కేసులో కోర్టు సీరియస్.. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా హాజరు కావాల్సిందే!

నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించి నేడు విచారణ జరిగింది.

Anam Ramanarayana Reddy: లడ్డూ వివాదం.. టీటీడీ పాలకమండలి నియామకంపై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే.

Rain alert: వాతావరణశాఖ హెచ్చరిక.. మరో కొన్ని గంటలలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

Mpox Clade 1: భారత్‌లో ప్రవేశించిన కొత్త వేరియంట్ .. Mpox వైరస్ క్లాడ్ 1B వేరియంట్ ఎందుకు ప్రమాదకరం? 

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సోకిన తర్వాత, మంకీపాక్స్ వైరస్ క్లాడ్ 1B వేరియంట్ భారతదేశంలో ప్రవేశించింది.

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ 

కాళేశ్వర ప్రాజెక్ట్‌పై జరుగుతున్న విచారణలో భాగంగా, జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్‌కు ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు మంగళవారం హాజరయ్యారు.

NRI quota system: 'ఆ ఎన్‌ఆర్‌ఐ కోటా మోసం' ఎంబీబీఎస్‌ ప్రవేశ నిబంధనపై సుప్రీం కోర్టు 

పంజాబ్ ప్రభుత్వంలోని ఎంబీబీఎస్‌ కళాశాలల ప్రవేశాల కోసం తీసుకువచ్చిన ఎన్‌ఆర్‌ఐ కోటా నిబంధనను సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

China Economy: వడ్డీ రేట్ల తగ్గింపు.. స్థిరాస్తి సంక్షోభాన్ని నివారించేందుకు చైనా కీలక చర్యలు 

ఆర్థిక వ్యవస్థను తిరిగి పటిష్టం చేసేందుకు చైనా పలు కీలక చర్యలు చేపట్టింది.

Anura Kumara Dissanayake: విదేశాంగ విధానంలో భారత్‌, చైనాల పట్ల సమాన వైఖరి.. శ్రీలంక అధ్యక్షుడు

భారత్, చైనా వంటి దేశాలతో విదేశాంగ విధానంలో సమానమైన వైఖరిని పాటించనున్నట్లు శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే తెలిపారు.

Yogeshwar Dutt: వినేష్ ఫోగట్ క్షమాపణ చెప్పాలి.. ఇతరులపై నిందలు వేయటం కాదు: యోగేశ్వర్ దత్

బీజేపీ నేత, రెజ్లర్‌ యోగేశ్వర్ దత్‌ (Yogeshwar Dutt) స్టార్ రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్‌ (Vinesh Phogat) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Vishakapatnam: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం 

విశాఖపట్టణం స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. SMS-1లో మంటలు వ్యాపించాయి.

'Highly deplorable': "బంగ్లాదేశ్ చొరబాటుదారుడిని తలకిందులుగా వేలాడదీసి".. అమిత్ షా వ్యాఖ్యలకు బాంగ్లాదేశ్ అభ్యంతరం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Hydra: చెరువుల రక్షణకు 'హైడ్రా' పక్కా ప్రణాళిక.. 45 ఏళ్ల నాటి చిత్రాల సేకరణ

ప్రధాన నగరంతో పాటు చుట్టూ ఉన్న చెరువుల సంరక్షణకు హైడ్రా ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

Talcum powder in antibiotics: ప్రభుత్వాసుపత్రుల్లో నకిలీ యాంటీబయాటిక్స్ సరఫరా.. మందుకు బదులు టాల్కం పౌడర్ 

ప్రభుత్వాసుపత్రుల్లో నకిలీ మందుల సరఫరా ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే యాంటీబయాటిక్స్‌లో స్టార్చ్, టాల్కం పౌడర్ కలిపి తయారు చేసినట్లు విచారణలో తేలింది.

Tirupati laddu news: మరో వివాదంలో తిరుపతి లడ్డూ.. లడ్డూలో పొగాకు గుట్కా కవర్.. ఆరోపణపై టీటీడీ క్లారిటీ

తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో ఆవు కొవ్వు కలపడం గురించి ఇటీవల వచ్చిన వార్తలు భక్తులను కలవరపరిచాయి.

AP Govt: ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ.. జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది.

Telangana: హరిత ఇంధన ఉత్పత్తి, వినియోగానికి తెలంగాణలో పుష్కలంగా అవకాశాలు.. ఎంఎన్‌ఆర్‌ఈ వెల్లడి

తెలంగాణలో హరిత ఇంధన ఉత్పత్తి,వినియోగానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Akash Deep: యువ ప్లేయర్లకు రోహిత్ శర్మ స్ఫూర్తి.. ప్రశంసలు కురిపించిన యువ బౌలర్  

యంగ్ ప్లేయర్లను జట్టులోకి తీసుకుని వారికి సరైన అవకాశాలను అందించడం కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేకత.

Spookfish: పసిఫిక్ మహాసముద్రగర్భంలో 'స్పూక్ ఫిష్'ని కనుగొన్న న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు

న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు మంగళవారం సముద్రగర్భంలో అత్యంత రహస్యంగా సంచరించే అరుదైన షార్క్‌ చేపను గుర్తించినట్లు ప్రకటించారు.

Karnataka Muda scam: ముడా స్కామ్‌ కేసులో సిద్ధరామయ్యకు షాక్‌.. గవర్నర్‌ నిర్ణయాన్ని సమర్ధించిన హైకోర్టు 

కర్ణాటకలో సంచలనం రేపిన ముడా స్కామ్‌ కేసులో, సీఎం సిద్ధరామయ్యకు భారీ షాక్‌ తగిలింది.

IPL 2025: ఐపీఎల్ 2025..  ఫ్రాంచైజీలు చాలా మంది స్టార్ ప్లేయ‌ర్లను విడుద‌ల చేసే అవ‌కాశం

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, జట్లలో పెద్ద మార్పులు జరుగుతాయని అనుకుంటున్నారు.

Japan: జపాన్ తీరంలో 5.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్ తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో మంగళవారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Train accident: రైలు ప్రమాదానికి కుట్ర.. రివార్డు కోసం రైల్వే సిబ్బంది కన్నింగ్ ప్లాన్ 

దేశవ్యాప్తంగా రైల్వే పట్టాలపై ప్రమాదకర వస్తువులను అడ్డుగా పెడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి.

Anantapuram: అనంతపురం జిల్లాలో రథం దగ్ధం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..

అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని హనకనహాల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి శ్రీ రామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.

Asha Bhosle: ఈ రోజుల్లో స్త్రీలు సంతానాన్ని భారంగా భావిస్తున్నారు.. నేను ఒంటరిగా ముగ్గురు పిల్లల్ని పెంచాను: ఆశాభోంస్లే 

సింగర్ ఆశాభోంస్లే రోజురోజుకి పెరుగుతున్న విడాకుల సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌తో జరిగిన చర్చలో, యువతీ యువకులు ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందుతున్నారని చెప్పారు.

Laapataa Ladies: ఆస్కార్‌కు నామినేట్‌ అయిన 'లాపతా లేడీస్'.. కథలో ఉన్న ట్విస్టులివే!

చిన్న సినిమా.. పెద్ద విజయం సాధించింది. చక్కటి కథ, భిన్నమైన హాస్యంతో దేశవ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది.

Ranjeeta Priyadarshini: నెలసరి సమయంలో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి.. ఐరాస వేదికగా భారత్‌కు చెందిన ఉద్యమకారిణి 

నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంటూ ఐక్యరాజ్య సమితి (UN) సమావేశంలో ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని గళం విప్పారు.

Yadadri Temple: తిరుమల లడ్డూ వివాదం.. యాదాద్రి ఆలయంలో నెయ్యి నాణ్యతపై పరీక్షలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Open AI: ఓపెన్‌ ఏఐ ఎక్స్‌ ఖాతా హ్యాక్‌.. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టు 

'చాట్‌జీపీటీ'ను అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ సంస్థ ప్రస్తుతం హ్యాకర్లతో సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోంది.

Gangrape: తమిళనాడులో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. దిండిగల్ జిల్లా థేనిలో ఓ నర్సింగ్ విద్యార్థిని దుండగుల ఎత్తుకెళ్లి సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డాడు.

UttarPradesh: ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.

Anup Sridhar: భారత స్టార్‌ షట్లర్‌ సింధు కొత్త కోచ్‌గా అనూప్ శ్రీధర్‌ 

మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ భారత స్టార్ షట్లర్ పివి.సింధు కొత్త కోచ్‌గా నియమితులవుతున్నాడు.

Ajinkya Rahane: బాంద్రాలో గ‌వాస్క‌ర్‌ స్థ‌లం స్వాధీనం.. అజింక్య ర‌హానేకు కేటాయింపు 

భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్ట‌ర్ సునీల్ గవాస్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ముంబై బాంద్రాలో ఆయనకు కేటాయించిన 2,000 చ‌ద‌రపు మీట‌ర్ల స్థ‌లాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు భారీ షాక్‌.. రెండో టెస్టు జట్టు నుంచి తప్పించనున్న బీసీసీఐ

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ప్రారంభం కానుంది.

Telangana: అన్నదాతకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై కీలక అప్డేట్

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీని మూడు విడతలలో పూర్తి చేసింది.

Trump Florida shooting: డొనాల్డ్‌ ట్రంప్‌ హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలు.. నెల ముందు నుంచే స్కెచ్‌! 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి కొన్ని కీలక అంశాలు వెల్లడయ్యాయి.

Chandra Babu: అనర్హులకు పింఛన్లు రద్దు.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Uttar Pradesh: ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల హత్య.. యూపీలో ప్రధాన సూత్రధారి ఎన్‌కౌంటర్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపుర్‌లో జరిగిన పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఓ మద్యం స్మగ్లర్ మృతిచెందాడు.

TVS Ronin 225: తగ్గిన టీవీఎస్ రోనిన్ 225 ధర..ఇప్పుడు ధర ఎంతంటే..?

పండుగ సీజన్‌లో విక్రయాలను పెంచుకునే వ్యూహంలో భాగంగా ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ తన రోనిన్ బైక్ ధరను తగ్గించింది.

Telangana: 'వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డు' విధానం.. తెలంగాణలో రేషన్, ఆరోగ్య సేవలకు ఒకే కార్డు 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు పంపిణీ చేయాలని ఆదేశాలను జారీ చేశారు.

M2P: 850 కోట్ల పెట్టుబడిని సేకరించిన M2P.. ఇప్పుడు కంపెనీ వాల్యుయేషన్ ఎంతంటే..?

చెన్నైకి చెందిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ M2P ఫిన్‌టెక్ తాజా పెట్టుబడిని పొందింది.

X: ఎక్స్ బ్లాక్ ఫీచర్‌లో మార్పులు.. మీరు బ్లాక్ అయ్యిన తర్వాత కూడా పోస్ట్‌లను చూడగలరు

బిలియనీర్ ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో నిరంతరం కొత్త మార్పులు చేస్తూనే ఉన్నారు.

Pawan Kalyan Deeksha: మెట్ల మార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం.. అక్కడే 'ప్రాయశ్చిత్త దీక్ష'

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతిలోని సచివాలయంలో చేనేత, హస్తకళల రంగంపై సమీక్ష నిర్వహించారు.

Telangana: రైతులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు.. సన్నాల వడ్లకు బోనస్‌

రాష్ట్రంలో రైతులకు మేలు చేసే ఉద్దేశ్యంతో ఖరీఫ్ సీజన్ నుండి సన్న వడ్లు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు.

Devara: ఓవర్సీస్‌లో 'దేవర' హవా.. నార్త్ అమెరికాలో ఎన్ని మిలియన్స్ అంటే?

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం 'దేవర'.

Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల ఈ వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Devara: తెల్లవారుజామున 1 గంటకు 'దేవర' బెనిఫిట్ షోలు.. 29 థియేటర్లకు గ్రీన్ సిగ్నల్

నందమూరి తారకరత్న హీరోగా నటించిన భారీ సినిమా 'దేవర' విడుదలకు మరో మూడురోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

WhatsApp: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. తెలియని నంబర్ల నుండి వచ్చే సందేశాలు ఇప్పుడు బ్లాక్ అవుతాయి..

వాట్సాప్ తన వినియోగదారుల భద్రత, గోప్యతను మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంటుంది.

Israel-Hezbollah War:హెజ్‌బొల్లాకు మానవ కవచాలుదుగా మారొద్దు.. లెబనాన్‌ పౌరులకు నెతన్యాహు హెచ్చరిక.. 

హమాస్‌-ఇజ్రాయెల్‌ పోరుతో పశ్చిమాసియా మరోసారి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.

Pm Modi: 'శాంతియుత' పరిష్కారానికి భారతదేశం మద్దతు.. జెలెన్‌స్కీతో భేటీ అయిన మోదీ 

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.

Adulterated Ghee: కుళ్లిన జంతు వ్యర్థాలతో నెయ్యి.. హైదరాబాద్,చుట్టుపక్కల జిల్లాల్లో పెద్దఎత్తున దందా

ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు, రోడ్డు పక్కన ఉన్న ఏదో బండిపైన లేదా పరిశుభ్రత కంటే తక్కువ స్థాయిలో ఉన్న హోటల్‌లో తింటున్నారా?

23 Sep 2024


Pune Airport: పూణె విమానాశ్రయానికి పేరు మార్పు.. మహారాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం

మహారాష్ట్రలోని పుణె విమానాశ్రయానికి పేరు మార్పుకు రంగం సిద్ధమైంది. ఈ ఎయిర్‌పోర్టు ఇప్పుడు జగద్గురు తుకారామ్‌ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలువబడే ప్రతిపాదనకు మహారాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Chandra Babu: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

న్యాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో సమీక్ష నిర్వహించారు.

Tamil Nadu Governor: లౌకిక వాదంపై తీవ్ర విమర్శలు చేసిన తమిళనాడు గవర్నర్

తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Sundar Pichai: భారతదేశంలో గూగుల్ AI అప్లికేషన్లను విస్తరిస్తుంది: CEO సుందర్ పిచాయ్

79వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) సమావేశం న్యూయార్క్‌లో జరిగింది.ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు పాల్గొన్నారు.

Fastest Fifty In Test: టెస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన టాప్‌ ప్లేయర్ల జాబితా.. భారత్ ప్లేయర్లకు దక్కని చోటు

ఇండియన్ క్రికెట్ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి భారీ హిట్టర్లు ఉన్నారు.

Stree 2:'స్త్రీ 2' సూపర్ రికార్డు.. 600 కోట్ల క్లబ్‌లోకి చేరిన తొలి హిందీ సినిమాగా గుర్తింపు

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'స్త్రీ 2' సత్తా చాటుతోంది. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టిన తొలి బాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది.

UPI: రుసుము పెడితే యూపీఐ వాడం..లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో అధికుల అభిప్రాయం 

యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)పద్ధతి రోజువారీ ఆర్థిక లావాదేవీలలో అత్యధికంగా ఉపయోగించబడుతుంది.

Vijay Devarakonda: బోటు నడుపుతున్న రౌడీ హీరో.. మురిసిపోతున్న విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్! 

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో 'వీడీ12' ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే.

Bengaluru: బెంగళూరు హత్యకేసు.. అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తింపు

బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన మహిళా హత్య ఉదంతం అక్కడి ప్రజల్ని తీవ్రంగా కలవరపెడుతోంది.

Manipur: మణిపూర్‌లో డెంగ్యూ విజృంభణ.. ఇప్పటివరకు 448 కేసులు నమోదు.. ఒకరి మృతి 

ఈశాన్య భారతదేశం మణిపూర్‌లో డెంగ్యూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గత నెల రోజుల నుంచి డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

Rahul Gandi: మోదీ 'మన్ కీ బాత్' కాదు, 'కామ్ కీ బాత్' గురించి మాట్లాడు.. రాహుల్ గాంధీ 

శ్రీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.

SpiceJet: స్పైస్‌జెట్ కి ఎన్‌సీఎల్‌టీ నోటీసు జారీ 

రుణభారంతో సతమతమవుతున్న స్పైస్‌జెట్‌కు సోమవారం మరోసారి ఎన్‌సీఎల్‌టీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.

T20 World Cup 2024: Icc మహిళల T20 ప్రపంచ కప్ అధికారిక పాట విడుదల

మహిళల టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌కు ఇంకో పది రోజులు మాత్రమే ఉంది. క్రికెట్ అభిమానులతో పాటు అన్ని జట్లు కూడా ఈ మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఆర్మీ రైలును పేల్చివేసేందుకు కుట్ర.. రైల్వే ఉద్యోగి అరెస్టు 

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఆర్మీ రైలును టార్గెట్ చేస్తూ పేల్చివేసేందుకు కుట్ర పన్నిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Kerala: బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్‌ఫెక్షన్‌తో కేరళ వ్యక్తి మృతి 

కేరళలోని కాసర్‌గడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మణికందన్ అనే వ్యక్తి బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain Eating Amoeba Infection) వ్యాధితో మరణించాడు.

Heavy Rain Alert: తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Onion price: ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక చర్యలు 

దేశంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలను చేపట్టింది.

Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర కమాండర్‌గా నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ 

అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో సునీతా విలియమ్స్ చిక్కుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే.

Mysore Dasara 2024: మైసూర్ పాక్‌తోపాటు..  మైసూర్‌‌లో మిస్సవ్వకూడని వంటకాలివే!

మైసూర్‌ పాక్ అంటే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది నోట్లో కరిగిపోయే మెత్తటి స్వీట్. అసలు రుచి చూడాలంటే మైసూర్‌కి వెళ్లాల్సిందే.

Ashwin: భార్య ప్రీతి క్లిష్టమైన ప్రశ్నలకు.. అశ్విన్ సమాధానాలు.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో 

చెన్నైలోని చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Devara: 'అభిమానులకు క్షమాపణలు'.. 'దేవర' ఈవెంట్ రద్దుపై నిర్వాహకుల వివరణ 

'దేవర' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు విషయంపై నిర్వాహకులు స్పందించారు.

Hydra: మాదాపూర్‌లో స్పోర్ట్స్ అకాడమీ కూల్చివేత 

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వేగవంతమయ్యాయి.

Atishi: ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అతిషి.. పక్కన ఖాళీ కుర్చీతో 

అతిషి మార్లెనా (Atishi) సోమవారం నాడు ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె తన పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తపరిచారు.

Seema Chintakaya: ఇవి తింటే.. డయాబెటిస్‌‌తో పాటూ ఆ రోగాలన్నీ దూరం 

ఇప్పటి పిల్లలకు సీమ చింతకాయాలు అంటే లేయకపోవచ్చు. ఇప్పటి పెద్దవారికి సీమ చింతకాయలు నోస్టాల్జియా అని చెప్పుకోవాలి.

China: ల్యాండింగ్ ప్రయత్నంలో చైనా డీప్‌ బ్లూ రాకెట్‌ పేలుడు.. వీడియో వైరల్  

చైనాకు చెందిన డీప్‌ బ్లూ ఏరోస్పేస్‌ సంస్థ రీయూజబుల్‌ రాకెట్‌ కోసం చేపట్టిన ప్రయోగం విఫలమైంది.

Daggubati Purandeswari: కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా పురంధేశ్వరి.. లోక్‌సభ స్పీకర్‌ ఉత్తర్వులు

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కి కీలక బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం.

Mahesh Babu: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన మహేష్ బాబు.. సూపర్ స్టార్ లుక్‌తో ఫ్యాన్స్ ఫిదా 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలిశారు.

Laapata Ladies Oscars 2025 : 2025 ఆస్కార్‌కు ఎంపికైన  'లాపతా లేడీస్'  

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన "లాపతా లేడీస్" అరుదైన గౌరవాన్ని అందుకుంది.

Ayodhya MP Son: అయోధ్య ఎంపీ కుమారుడిపై కిడ్నాప్, దోపిడీ కేసు 

ఫైజాబాద్ సమాజ్‌వాదీ పార్టీ, లోక్‌సభ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్‌పై కిడ్నాప్, బెదిరింపులు, దాడి ఆరోపణలపై కేసు నమోదైంది.

Bengaluru: బెంగళూరులో 29ఏళ్ళ మహిళ దారుణ హత్య.. 50 ముక్కలు చేసి రిఫ్రిజిరేటర్‌లో.. 

బెంగళూరు నగరంలో 29 ఏళ్ల ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. కొంత కాలంగా తన భర్తకు దూరంగా ఉంటున్న మహాలక్ష్మి, తన అపార్ట్‌మెంట్‌లోనే హత్య చేయబడింది.

Chess Olympiad 2024: రోహిత్ శర్మ స్టైల్‌లో చెస్ ఛాంపియన్ల సంబరాలు

చెస్ ఒలింపియాడ్‌లో విజేతలుగా నిలిచి భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల విభాగాల్లో కూడా విజేతలుగా నిలిచిన భారత జట్టు బంగారు పతకాలు సాధించింది.

Luis Armando Albino: ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్‌ అయ్యిన చిన్నారి .. ఏడు దశాబ్దాల తర్వాత..!

కొన్ని సంఘటనలు అర్థం కాకపోవడం సాధారణమే. మనం కొన్నిసార్లు వస్తువులు లేదా వ్యక్తులను పోగొట్టుకుంటాం, వాటి ఆచూకీ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తాం. చివరికి ఆశలు ఆవిరవుతాయి.

Indian Chess: భారతీయ చదరంగం గురించి పలు ఆసక్తికర విషయాలు

భారతీయ చదరంగం (చెస్) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పరిశీలిద్దాం.

PM Modi - DSP : అమెరికా స్టేజ్‌పై హర్ ఘర్ తిరంగా సాంగ్.. దేవి శ్రీ ప్రసాద్‌ను హత్తుకున్న నరేంద్ర మోదీ

సప్తసముద్రాలు దాటి భారతీయతను దేవిశ్రీ ప్రసాద్‌ చాటి చెప్పాడు. దేశభక్తి గానం న్యూయార్క్‌లో సందడి చేసింది.

Narendra Modi: 'భారత క్రీడా పథంలో కొత్త అధ్యాయం'.. చెస్ ఒలింపియాడ్ బంగారు పతకాలపై ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకాలు సాధించడంపై స్పందించారు.

Nitin Gadkari: "4వ టర్మ్‌లో అధికారంలోకి వస్తామో, రామో కానీ..": నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ తోటి మంత్రిని ఉద్దేశించి చమత్కారం

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగాల్లో చమత్కరాలు తరచుగా వినిపిస్తుంటాయి. తాజాగా ఆయన తోటి మంత్రిని ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Sony: PS5 ప్రో ప్రత్యేక ఎడిషన్‌ కోసం గేమర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం నుంచే ప్రీ-ఆర్డర్స్

సోనీ 30వ వార్షికోత్సవ కలెక్షన్ కోసం ప్లేస్టేషన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Allu Arjun : పుష్ప 2 నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్‌లో ఘన విజయం సాధించిన "పుష్ప" సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న "పుష్ప 2"పై భారీ అంచనాలు ఉన్నాయి.

SL vs NZ: న్యూజిలాండ్‌పై శ్రీలంక ఘన విజయం

గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Child Pornography: ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం,వీడియోలను డౌన్‌లోడ్ చేయడం నేరం.. సుప్రీం కీలక తీర్పు..

మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) కీలక తీర్పు వెల్లడించింది.

Donald trump: ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను: డొనాల్డ్ ట్రంప్ 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేగం పొందింది. అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్ ,కమలా హారిస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ప్రకటన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సూపర్ న్యూస్ అందింది. 'హరి హర వీరమల్లు' సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Upcoming Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే క్రేజీ సినిమాలివే!

గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి.

Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం 

న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అతిషి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.

EPFO: ఈపీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా?.. అయితే ఈ లిస్ట్ చెక్ చేయండి

ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సభ్యులు తమ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించుకుంటున్నారు.కానీ క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

R. Krishnaiah: బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య..?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్. కృష్ణయ్య త్వరలో కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Hamas: ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వార్‌ మృతి..?

అక్టోబర్ 7 దాడుల రూపకర్త,హమాస్ నేత యాహ్యా సిన్వార్ మరణించినట్టు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి.

Narendra Modi: అమెరికాలో కొత్త భారతీయ రాయబార కార్యాలయాలు.. బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభం

న్యూయార్క్‌లోని నాస్సు వెటరన్స్ కొలిసియమ్‌లో భారతీయ అమెరికన్ల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.

Chandrababu: టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు తీపికబురు.. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ 

తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపికబురు చెప్పారు. నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు.

PM Modi: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ సమావేశం 

ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని లోట్టే ప్యాలెస్ హోటల్‌లో అమెరికా టెక్నాలజీ రంగంలోని ప్రముఖ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

Rhea Singha: 'మిస్ యూనివర్స్ ఇండియా 2024'గా రియా సింఘా 

ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటాన్ని రియా సింఘా దక్కించుకున్నారు. జైపూర్ లో జరిగిన 'మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024' పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు.

Andhrapradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్‌ విండో విధానం

భవన నిర్మాణ అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.

Software Engineer: పని ఒత్తిడితో మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య!

అధిక పని ఒత్తిడి కారణంగా 'ఎర్నెస్ట్ అండ్ యంగ్' లో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన ఘటన మరవకముందే మరొకటి వెలుగులోకి వచ్చింది.

Tirumala: తిరుమల లడ్డూ కల్తీపై చంద్రబాబు కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు 

గత ఐదేళ్లలో వైసీపీ నేతలు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Anura kumara dissanayake:శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన వామపక్ష నేత..అనుర కుమార దిసానాయకే ఎవరు? 

తీవ్ర ఆర్థిక సంక్షోభం వేళ దివాలా అంచున ఉన్న శ్రీలంకలో ఉత్కంఠభరితంగా జరిగిన త్రిముఖ ఎన్నికల పోరులో మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు.

Child Pornography Case: నేడు ఛైల్డ్‌ పోర్నోగ్రఫీపై తుది తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు..

సుప్రీంకోర్టు ఈరోజు(సోమవారం)మద్రాస్ హైకోర్టు ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తుది తీర్పు ఇవ్వనున్నది.

Anura kumara dissanayake: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా దిసనాయకే ఎన్నిక..నేడు  ప్రమాణ స్వీకారం 

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్‌ జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనుర కుమార దిసనాయకే (56) విజయాన్ని అందుకున్నారు.

PM Modi: ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్ .. ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ

భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు మూడో విడతలో మరింత ఉన్నత లక్ష్యాలను చేరేందుకు కృషి చేస్తున్నామని,ఈ దిశగా మూడు రెట్లు శక్తితో ముందుకు వెళ్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.