Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి
దేశవ్యాప్తంగా జనగణన (Census) ఎప్పుడు జరుగుతుందోనన్న ఉత్కంఠకు త్వరలో తెర పడే అవకాశం కనిపిస్తోంది.
#NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ
ద్రావిడ భాషల్లో అత్యంత పురాతన భాష తమిళం అని భాషా శాస్త్రవేత్తలు చెబుతారు.
Bengaluru: ఆర్సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ చరిత్రలో తొలిసారి టైటిల్ గెలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ను విషాదం చోటు చేసుకుంది.
Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం!
వంటలన్నింటిలోనూ టమాటో ముఖ్యమైన పదార్థం. కూరలు, పప్పులు, సలాడ్లు, బిర్యానీ వంటి ఎన్నో వంటకాలలో టమాటో తప్పనిసరిగా వాడతారు.
TG Inter Board: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం
ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ విషయంలో కీలక ప్రకటనను విడుదల చేసింది.
Hyderabad: మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత
మాజి ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన బుధవారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Indonasia Open: అదరగొట్టిన కరుణాకరణ్-ఆద్య జోడీ.. స్టార్ జంటలు తొలి రౌండ్లోనే ఔట్!
ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు మెరుపులు మెరిపిస్తున్నారు.
CM Chandrababu: కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం కీలక చర్చలు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు..
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులతో అన్నారు.
Bangladesh: స్వాతంత్ర్య సమరయోధుల చట్టం సవరణ.. జాతిపితగా బంగ్లాదేశ్ ముజిబుర్ రెహమాన్ పేరు తొలగింపు
బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం,బంగబంధు ముజిబుర్ రహ్మాన్, మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబ చరిత్రను కనుమరుగు చేయడానికి చర్యలు తీసుకుంటోంది.
Rahul Gandhi: భారత సైన్యం పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు!
అలహాబాద్ హైకోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ ఆయనను హెచ్చరించింది.
Insurance: ధూమపానం అలవాటు ఉందా..? బీమా కంపెనీకి చెప్పకపోతే నష్టపోయేది ఎవరో తెలుసా?
ధూమపానం చేసే చాలామంది తరచూ ఒకటే మాట అంటుంటారు. 'ఇదే చివరిది' అంటారు. కానీ మానరు. మరుసటి రోజే మళ్లీ సిగరెట్ చేతిలోకి తీసుకుంటారు.
AP Cabinet Key Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేబినెట్ సమావేశం విజయవంతంగా ముగిసింది.
Telegram Update: టెలిగ్రామ్ కొత్త అప్డేట్ విడుదల.. యూజర్ల కోసం డైరెక్ట్ మెసేజ్, HD ఫోటో ఫీచర్!
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ టెలిగ్రామ్ తన వినియోగదారుల కోసం మరో సరికొత్త అప్డేట్ను విడుదల చేసింది. తాజాగా v11.12.0 వెర్షన్లో అనేక ఆధునిక, సౌలభ్యమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది.
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్.. నిఫ్టీ@24600
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలుతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో ఉదయం సూచీలు సాధారణ స్థాయిలో ప్రారంభమైనా, ఆ తర్వాత మొత్తం రోజంతా లాభాలతోనే ట్రేడింగ్ జరిగింది.
Bombs: జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి మూడు బాంబులు.. 20వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
జర్మనీలోని కొలోన్ (Cologne) నగరంలో రెండో ప్రపంచ యుద్ధం (World War II)కు చెందిన మూడు బాంబులు కనుగొనడం కలకలం రేపింది.
New Courses: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటర్ లోనే బీటెక్ సబ్జెక్ట్స్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ స్థాయినుంచి బీటెక్కు సంబంధించిన సబ్జెక్టులను విద్యార్థులకు బోధించడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Hari hara veera mallu: 'హరిహర వీరమల్లు' రెమ్యునేషన్ను వెనక్కి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.
IND vs PAK: పాక్కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం..
పొరుగు దేశమైన పాకిస్థాన్కు నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం గట్టి అభ్యంతరం వ్యక్తం చేసింది.
Narendra Modi: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలిసారి రైలు ప్రయాణం.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం
కశ్మీర్కి రైలు మార్గం కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద రైల్వే ప్రాజెక్ట్ చివరికి పూర్తయింది.
Hyderabad: హైదరాబాద్లోని బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృతదేహం కలకలం
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలోని ఓఖాళీ ప్రదేశంలో ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది.
Motivational: అనుకున్నది సాధించాలంటే.. ముప్పయ్యేళ్ల లోపు మీకున్న ఈ చెడు అలవాట్లు వదిలేయండి
జీవితంలో విజయవంతులు కావాలంటే ముందుగా మనం లక్ష్యాన్ని ఏర్పరిచి, దానిని సాధించేందుకు కృషి చేయాలి.
WTC 2023-25 Team of the Tournament : విరాట్, రోహిత్ శర్మకు బిగ్ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో జైస్వాల్, బుమ్రా ఎంపిక
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్ తుది దశకు చేరుకుంది.
Shreyas Iyer: ఫైనల్ మ్యాచ్ ఓడిపోవాల్సింది కాదు.. శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ కామెంట్స్!
2025 ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెడుతూ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది.
IPL 2025 Final: నా కలను నిజం చేశారు.. ఆర్సీబీ విజయంపై విజయ్ మాల్యా హర్షం!
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది.
Flipkart: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ నుంచి నిష్క్రమించిన ఫ్లిప్కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు చెందిన పెట్టుబడుల విభాగం,ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (ABFRL) నుంచి పూర్తిగా నిష్క్రమించింది.
Ganta Srinivas : శాశ్వతంగా రాజకీయాలకి గుడ్బై చెప్పేందుకు సిద్ధం: గంటా సంచలన ప్రకటన
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ మేనిఫెస్టోపై నేరుగా సవాల్ విసిరారు.
Fact check : ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు ఆగిపోతాయా.. కేంద్రం ఏం చెప్పిందంటే?
సోషల్ మీడియా వేదికగా ప్రతి రోజూ అనేక ఫేక్ న్యూస్లు వైరల్ అవుతుంటాయి.
Monsoon Session: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అంశంపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని విపక్ష పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
Bilawal Bhutto: తమ పరాభవాలను స్వయంగా బయటపెట్టుకున్న పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో
అంతర్జాతీయ వేదికలపై తమ దేశానికి ఎదురైన పరాజయాల గురించి పాకిస్థాన్ నేత బిలావల్ భుట్టో స్వయంగా వెల్లడించారు.
Japan: సముద్రపు నీటిలో కరిగిపోయే కొత్త ప్లాస్టిక్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
సముద్ర జలాల కాలుష్యాన్ని నియంత్రించేందుకు గణనీయమైన అభివృద్ధిగా, జపాన్కు చెందిన 'రికెన్ సెంటర్ ఫర్ ఎమర్జెంట్ మ్యాటర్ సైన్స్ (CEEMS)'లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఓ కొత్త రకం ప్లాస్టిక్ను రూపొందించారు.
Samantha Ruth Prabhu: దుబాయ్లో సమంత అందానికి ఫ్యాన్స్ ఫిదా.. గోల్డెన్ శారీలో లుక్ సూపర్బ్!
టాలీవుడ్ స్టార్ నటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందంతో, అభినయంతో, నటనతో కోట్లాది అభిమానులను ఆమె ఆకర్షించింది.
Insomnia problem: రాత్రి నిద్రలేమి.. క్యాన్సర్ ప్రమాదం పెరుగుదలకి కారణమా?
ఆధునిక జీవనశైలి అలవాట్లు, ముఖ్యంగా నిద్రను ప్రభావితం చేసే అంశాలు, దీర్ఘకాలిక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని క్యాన్సర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
Jack : జాక్ ఎఫెక్టు.. రెమ్యూనేషన్ను వెనక్కి ఇచ్చిన సిద్ధూ
'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'జాక్' చిత్రం సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
RCB Victory Parade: ఆర్సీబీ విజయోత్సవాలకు బెంగళూరు రెడీ.. మరికొన్నే గంటల్లో విక్టరీ పరేడ్!
ఒక జట్టు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి, ఆఖరికి కలను నెరవేర్చుకుంది. ఈ సాలా కప్ నమ్దే అంటూ ప్రతిసారి అభిమానులు ఆశతో ఎదురుచూస్తూ, ట్రోల్స్ను తట్టుకుని నిలబడ్డ ఆ జట్టు... ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి టైటిల్ను ముద్దాడింది.
Mumbai Airport: పార్కింగ్ విషయంలో డ్రైవర్లు, ముంబై విమానాశ్రయ సిబ్బంది మధ్య తీవ్రమైన ఘర్షణ
దేశీ, విదేశీ ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ముంబై ఎయిర్పోర్ట్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Shubhanshu Shuklas: మరోసారి వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర.. మళ్ళీ ఎప్పుడంటే..?
భారత దేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు అంతరిక్షయాత్రికుల ప్రయాణం మరోసారి వాయిదా పడింది.
Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోగ్య సమస్యలకు గురయ్యారు.
Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్ను అధిగమించి మొదటిస్థానంలో..
ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన సంస్థగా నివిడియా (Nvidia) కొత్త రికార్డు సృష్టించింది.
Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్డిస్క్ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'కన్నప్ప' (Kannappa) చిత్రం హార్డ్డిస్క్ మాయం వ్యవహారం గురించి కథానాయకుడు మంచు విష్ణు మరోసారి స్పష్టత ఇచ్చారు.
India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే?
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్ననేపథ్యంలో తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు!
భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారు అయిన 'ఏథర్ ఎనర్జీ లిమిటెడ్', ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన 'ఏథర్ రిజ్టా' (Ather Rizta) స్కూటర్తో భారీ విజయాన్ని నమోదు చేసింది.
Pakistan Spy: పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్ అరెస్ట్
పాకిస్థాన్ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
Nayakan Movie: ఆస్కార్ రేసు నుంచి టైమ్ మాగజైన్ వరకూ.. 'నాయగన్' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే!
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో మరోసారి రాబోతున్న చిత్రం 'థగ్లైఫ్'పై ఇప్పటికే సినీప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా
'థగ్ లైఫ్' సినిమా ఈవెంట్లో కన్నడ భాషపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర వివాదం రేగిన విషయం తెలిసిందే.
Agroterrorism Weapon: చైనా ల్యాబ్లో డేంజర్ ఫంగస్ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్..
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ను మనం ఇంకా పూర్తిగా మరిచిపోలేదు.
Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ!
దేశవ్యాప్తంగా బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.70 పెరిగి రూ. 99,023కి చేరింది.
Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా
అంతర్జాతీయ స్థాయిలో భారత్ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ చేసే కుట్రలకు మలేషియా గట్టి సమాధానమిచ్చింది.
Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్కు 100,000 డ్రోన్లు: బ్రిటన్
ఇటీవల ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్లతో రష్యా వైమానిక స్థావరాలపై దాడులకు పాల్పడింది.
Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూన్ 22న గ్రాండ్గా!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ప్రమోషన్లకు స్పీడు పెరిగింది. సినిమా మీద ఆసక్తి పెంచేందుకు హీరో మంచు విష్ణుతో పాటు ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నారు.
Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్కు అడ్డంకి ఏర్పడింది.
AP News: రేషన్ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!
రేషన్ బియ్యాన్ని వద్దన్న వారికి.. వారి బియ్యానికి సరిపడా విలువ గల ఇతర నిత్యావసర వస్తువులు అందించే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Weather Update: ఏపీలో ఉక్కపోత, తెలంగాణలో జల్లుల తాకిడి
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం క్షణక్షణానికి మారిపోతోంది. రోహిణి కార్తె ప్రారంభమైన వెంటనే ఎండలు తగ్గుతాయేమో అనుకున్న సమయానికే వరుణుడు విజృంభించాడు.
Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,600
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి
ఈశాన్య భారతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, మేఘాలయ, సిక్కిం, మణిపూర్ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితి విషమంగా మారింది.
Cash Row: జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం
దేశ రాజధాని ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఉన్న ఔట్హౌస్లో సగం కాలిన స్థితిలో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన ఘటన భారత న్యాయవ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీసింది.
Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో మరో జాతీయ రహదారిని విస్తరించేందుకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి.
IPL 2025: ఐపీఎల్ 2025 గేమ్ ఛేంజర్లు.. బ్యాటింగ్, బౌలింగ్ స్టార్లు ఎవరో తెలుసా?
ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.
PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభమైన తరువాత తొలిసారిగా కేబినెట్ భేటీ జరగడం ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగించింది.
Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్.. ఐదుగురు రోగులు మృతి
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Iran: ఇరాన్లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి
ఇరాన్లో ఇటీవల అదృశ్యమైన ముగ్గురు భారతీయులు సురక్షితంగా ఉన్నారని, టెహ్రాన్ పోలీసులు వారిని రక్షించారని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లకు సమన్లు
దిల్లీలో పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ప్రముఖ నేతలు మనీష్ సిసోడియా,సత్యేందర్ జైన్లపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.
Elon Musk: 'నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను'..ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ గళం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన 'డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' (DOGE) శాఖ నుంచి ఇటీవల ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తప్పుకున్న విషయం తెలిసిందే.
Trump Traiffs:నేటి నుంచి స్టీల్,అల్యూమినియం దిగుమతులపై సుంకాలు 50%కి పెంపు .. ఉత్తర్వులపై ట్రంప్ సంతకం
భారీ టారిఫ్లు విధిస్తూ ఇప్పటికే అనేక దేశాలకు ఆర్థికంగా షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు.
G7 Summit: కెనడాలో జరిగే G7 నుంచి భారత్కు రాని ఆహ్వానం.. కాంగ్రెస్ విమర్శలు
కెనడాలోని అల్బెర్టా రాష్ట్రంలో జూన్ 15 నుండి 17వ తేదీ వరకు జరగనున్న G7 శిఖరాగ్ర సమావేశానికి భారత్కు ఇప్పటికీ ఆహ్వానం అందలేదు.
RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
ఐపీఎల్లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల దీర్ఘ నిరీక్షణకు చెక్ పెట్టి తొలి టైటిల్ను సాధించి కలను నిజం చేసుకుంది.
Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు
ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఘనతను సాధించాడు. అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
Shreyas Iyer: ఐపీఎల్ ఫైనల్స్ స్పెషలిస్ట్ అయ్యర్? పంజాబ్ ట్రోఫీ కల సాకారమవుతుందా?
ఐపీఎల్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్పై పెద్దగా ఆశలు లేకపోయినా, ఇప్పుడు అదే జట్టు టైటిల్కు అతి దగ్గరగా ఉంది.
Tata Harrier ev: ఫ్లాగ్షిప్ ఎస్యూవీ హారియర్ ఈవీని లాంచ్ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం
టాటా మోటార్స్ తన ప్రీమియమ్ మోడళ్లలో ఒకటైన హారియర్కు సంబంధించిన ఎలక్ట్రిక్ వేరియంట్ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది
మన జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎప్పటికైనా భయం అనే భావన చుట్టుముట్టిన సందర్భాలు ఎదురవుతుంటాయి.
Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ
ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపాయి.
Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్
కబడ్డి ప్లేయర్ ప్రదీప్ నర్వాల్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు.
CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్..
ఆపరేషన్ సిందూర్ గురించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
PBKS vs RCB: చాహల్ ఆడతాడా? బ్రార్కు ఛాన్స్ ఇస్తారా?.. తికమకలో పంజాబ్ కింగ్స్
18 ఏళ్ల తర్వాత కొత్త చాంపియన్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడనుంది. ఈసారి టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్ (PKBS) పోటీపడుతున్నాయి.
Thug Life: 'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ పై కన్నడ ప్రజలు మండిపడుతున్నారు.మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'థగ్ లైఫ్' సినిమా త్వరలో విడుదల కానుంది.
Nagarjuna : చంద్రబాబును కలిసిన నాగార్జున.. అఖిల్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం!
అక్కినేని అఖిల్ వివాహ వేడుకకు గడువు సమీపిస్తోంది. జూన్ 6న అఖిల్ ఏడడుగులు వేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Ladakh: లద్దాఖ్ ప్రజల స్థానికత, రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్లో నివసించే ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.
Kamal Haasan: ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు.. కమల్ హాసన్ను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు!
'థగ్ లైఫ్' సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు నేడు విచారించింది.
Stock Market :నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ .. ఆల్టైం గరిష్ఠాన్ని తాకిన బ్యాంక్ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే కూరుకుపోయాయి.
#NewsBytesExplainer: జూన్ 6న ఉమీద్ పోర్టల్ ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం! UMEED పోర్టల్ అంటే ఏమిటి..?
కేంద్ర ప్రభుత్వం జూన్ 6న UMEED పోర్టల్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్) ను ప్రారంభించనుందని సమాచారం.
Terror links: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై జమ్ముకశ్మీర్ ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది.
Samantha: సమంతకు భారీ లాభాలు.. 'శుభం' ఓటీటీ డీల్కు రికార్డు రేట్!
హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన 'శుభం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని తీవ్రమైన విమర్శలు చేశారు.
IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?
రెండు నెలల పాటు అభిమానులను ఉర్రుతలూగిస్తున్న ఐపీఎల్ 2025 ఈ రోజు ముగియనుంది. టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పంజాబ్ కింగ్స్ తలపడుతున్నారు.
Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్లోని ఇతర నగరాలతో పోలిస్తే విజయవాడలో నివాస గృహాల అద్దె చాలా ఎక్కువగా ఉంది.
Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి!
నగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల కారణంగా వాహనాల మైలేజ్ తగ్గిపోతోంది.
Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం మళ్లీ ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోతోంది.
Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలో వాతావరణం ఉత్కంఠ భరితంగా మారుతోంది.
Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్2 ట్రైలర్ వచ్చేసింది!
వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్సిరీస్ 'రానా నాయుడు' బోల్డ్ కంటెంట్ కారణంగా మొదటి సీజన్ విమర్శల పాలైనా, యువతలో మంచి ఆదరణ పొందింది.
Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు!
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్కు భారీ నష్టం కలిగించింది.
COVID-19: పశ్చిమ బెంగాల్లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి
పశ్చిమ బెంగాల్లో కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఒకే రోజులో అక్కడ కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
S-400 missile systems: 2026 నాటికి భారతదేశానికి మిగిలిన S-400 క్షిపణి వ్యవస్థలు
ఇటీవల భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ అత్యుత్తమంగా పనిచేసిందని,మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్లను భారత్కు 2026 చివరినాటికి అందిస్తామని రష్యా రాయబారి కార్యాలయ ఉపాధిపతి రోమన్ బబుష్కిన్ సోమవారం ప్రకటించారు.
Canada: భారత్ను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులకి దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని
భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులతో సంబంధాలు నిలిపివేయాలని కెనడాలోని రాజకీయ పార్టీలకు ఆ దేశ మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ స్పష్టంగా సూచించారు.
Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు!
మన దేశంలో ఏ చిన్న శుభకార్యం అయినా బంగారం కొనుగోలుతో ప్రారంభించేవారు చాలామంది. పసిడికి ఉన్న ప్రత్యేక స్థానం, సంపదగా భావించబడటమే ఇందుకు కారణం.
Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్తో యువ నటుడు మృతి
టెలివిజన్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు విభు రాఘవ్ క్యాన్సర్తో పోరాడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.
Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం వాల్ట్ డిస్నీ మరోసారి ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది.
Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. రిలీజ్ డేట్తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్మెంట్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం 'రాజాసాబ్' గురించి కీలక అప్డేట్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 6న జమ్ముకశ్మీర్ను సందర్శించనున్నారు.
Sana Yousuf: పాకిస్థాన్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ను ఇంట్లోనే కాల్చి చంపారు
పాకిస్థాన్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యువ కంటెంట్ క్రియేటర్ 'సనా యూసుఫ్'ను హత్య చేశారు.
XChat: వాట్సాప్'కు పోటీగా X చాట్ను ప్రారంభించిన మస్క్
స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరినీ ఆకర్షించే మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ డేట్ ఫిక్స్!
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రవేశించగానే ఓ ప్రభంజనంలా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపై తన సత్తా చూపేందుకు రెడీ అవుతున్నారు.
PM Modi: ఈశాన్యంలో అతి భారీ వర్షాలు,వరదలు.. ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ
ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితి విషమంగా మారింది.
Microsoft : మరో 300మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసిన మైక్రోసాఫ్ట్
ప్రముఖ సాంకేతిక సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగించింది.
AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్.. స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం
ఏపీ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ఆధారంగా జూన్ 6 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Australia: భారత సంతతి వ్యక్తిని దారుణంగా కొట్టిన ఆస్ట్రేలియా పోలీసులు.. జార్జి ఫ్లాయిడ్ ఉదంతమంటూ ఆరోపణ
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన వ్యక్తి గౌరవ్ కుండిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వెలుగు చూసాయి.
Virat Kohli: ఐపీఎల్కు కోహ్లీ గుడ్బై చెప్పనున్నాడా..? అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలతో ఊహాగానాలు!
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న కోహ్లీ ప్రస్తుతం భారత్ తరఫున వన్డే క్రికెట్ మాత్రమే కొనసాగిస్తున్నాడు.
Trade deal: భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి
అమెరికాతో వాణిజ్య ఒప్పందం మరెంతో దూరంలో లేదని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావంగా తెలిపారు.
World Bicycle Day: రోజూ సైకిల్ తొక్కడం వల్ల ఏం జరుగుతుంది..? నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా తెలుసుకోండి!
జూన్ 3న జరుపుకునే ప్రపంచ సైకిల్ దినోత్సవం 2018లో ప్రారంభమైంది. ఏప్రిల్ 12, 2018న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది.
Brahmaputra water: బ్రహ్మపుత్రపై పాక్ ప్రచారాన్ని ఖండించిన అస్సాం సీఎం
సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ తాజాగా "చైనా బ్రహ్మపుత్ర నదిని ఆపితే?" అనే అనుమానాన్ని జనాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
North East: ఎడతెరిపి లేని వర్షాలతో వణికుతున్న ఈశాన్య భారతం
ఈశాన్య భారతదేశంలో ఎప్పటికప్పుడు కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది.
Coronavirus:విశాఖలో కొత్త వేరియంట్ కలకలం.. ఒమిక్రాన్ బీఏ.2 నిర్ధారణ
విశాఖపట్టణంలో గత నెలలో నమోదు అయిన కోవిడ్-19 కేసుల నమూనాలను పుణెకు పంపించి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)లో పరీక్షించగా, అవి ఒమిక్రాన్ వేరియంట్లోని బీఏ.2 రూపాంతరంగా తేలినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.
Punjab: పంజాబ్ బడుల్లో తెలుగు పాఠాలు..! విద్యార్థులకు భాషాపై విశేష శిక్షణ
పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషకు ప్రత్యేక స్థానం లభించింది.
Telangana: పీఎం సూర్యఘర్ పథకం అమలులో.. తెలంగాణ సర్కార్ కీలక చర్యలు
విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాదు, ఆదాయ మార్గాలను పెంచడం, పర్యావరణాన్ని సంరక్షించడం,సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడం వంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
RCB vs PBKS: బెంగళూరు వర్సెస్ పంజాబ్.. టైటిల్ను ముద్దాడేది ఎవరో?
మూడేళ్ల క్రితమే ఐపీఎల్ బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కానీ 18 ఏళ్లుగా లీగ్లో నిలకడగా పోటీ పడుతూనే ఉన్నా ఇప్పటిదాకా కప్పును ముద్దాడలేని జట్లు మాత్రం బెంగళూరు, పంజాబ్.
Chandrababu: సరస్సు పరిరక్షణతో పాటు.. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి.. కొల్లేరుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
కొల్లేరు పరిధిలో సుమారు 20 వేల ఎకరాల మేర జిరాయితీ, డీ పట్టా భూములు కలిగి ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Shashi Tharoor: చైనా ఎంత కాపాడినా.. టీఆర్ఎఫ్ను వదిలిపెట్టం: శశిథరూర్
లష్కరే తయ్యిబా ముసుగు సంస్థగా చురుకుగా ఉన్న'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)'ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద జాబితాలో చేర్చకుండా చైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా, భారత్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గబోదని అఖిలపక్ష దౌత్య బృందంలో భాగమైన ఎంపీ శశిథరూర్ తేల్చి చెప్పారు.
Pakistan Spy: పంజాబ్లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత..
భారతదేశంలో పాకిస్థాన్ తరపున గూఢచర్యం చేస్తున్న వ్యక్తులు వరుసగా అధికారులకు పట్టుబడుతున్నారు.
Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు!
కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ బ్యాంకు దోపిడీ వెలుగులోకి వచ్చింది.
Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి.
IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో 2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్, బీఎస్,ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులకు కలిపి మొత్తం 18,160 సీట్లు లభ్యం కానున్నాయి.
Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు', చాలా రోజుల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది.
Russia-Ukraine Conflict: ఫలితమివ్వని రష్యా, ఉక్రెయిన్ చర్చలు.. యుద్ధ ఖైదీల మార్పిడికే పరిమితం
ఇప్పటికే మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు చేపట్టిన ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి.
Andhra News: రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మించేందుకు ప్రణాళిక
గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనంతపురం నుంచి అమరావతి వరకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి ప్రణాళిక రూపొందించబడింది.
Pakistan: పాక్లో కలకలం.. మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్
పాకిస్థాన్కు మరో భారీ దెబ్బ తగిలింది. కరాచీలోని మాలిర్ జైలులో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఉద్రిక్తత చెలరేగింది.
NEET PG Exam 2025 : నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. NBEMS కీలక ప్రకటన
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2025) వాయిదా వేసినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అధికారికంగా ప్రకటించింది.
Earthquake: గ్రీస్లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు
టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్ దేశాల్లో భూకంపం సంభవించినట్లు సమాచారం.
China-US: యూఎస్ చైనా వాణిజ్య యుద్ధం.. వారం చివర్లో ట్రంప్, జిన్ పింగ్ చర్చలు..
అమెరికా-చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని డ్రాగన్ దేశమైన చైనా ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.
Waqf Act: ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నమోదుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
Amaravati : రాజధాని అమరావతి రెండోదశ ప్రాజెక్టు కోసం 40-45 వేల ఎకరాలు భూసమీకరణ.. మంత్రి నారాయణ వెల్లడి
రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం సుమారు 40 నుంచి 45 వేల ఎకరాల భూమిని భూసమీకరణ ద్వారా సమీకరించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు.
RBI: ఈ నెల 6న ద్రవ్య విధాన సమావేశం.. ఈసారి ఆర్బిఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం?
గతంలో రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) వ్యవస్థలో ద్రవ్యతను పెంచిన సంగతి తెలిసిందే.
Mongolia: అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. మంగోలియా ప్రధాని రాజీనామా
మంగోలియా ప్రధాని లువ్సన్నమ్స్రైన్ ఓయున్-ఎర్డెన్ (Luvsannamsrain Oyun-Erdene) తన పదవికి రాజీనామా చేశారు.
Bhu Bharati: 'ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం'.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి
రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం "భూభారతి" అమలులో భాగంగా, మంగళవారం (నేడు) నుండి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు.