15 Jul 2025
Karun Nair: లార్డ్స్ టెస్ట్ తర్వాత కరుణ్పై వేటు ఖాయమా? నాల్గో టెస్టులో చోటు దక్కదా?
లార్డ్స్ వేదికగా కీలక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు పరాజయం చవిచూసింది.
Bengaluru College Student: ఒడిశా ఘటన మరువకముందే బెంగళూరులో విద్యార్థినిపై లెక్చరర్ల లైంగిక దాడి
ఒడిశాలో లెక్చరర్ వేధింపులు భరించలేక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువకముందే, కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో పాఠశాల విద్యార్థిని తనపై జరిగిన అత్యాచారాన్ని, బ్లాక్మెయిల్ను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది.
Donald Trump: 'ఆయుధాలు ఇస్తే నువ్వు మాస్కోపై నేరుగా దాడి చేయగలవా?' జెలెన్స్కీని ప్రశ్నించిన ట్రంప్!
ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మునుపటి విధానాన్ని మార్చుకున్నట్టు తాజా సమాచారం వెల్లడిస్తోంది.
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు
2022, డిసెంబర్ 16న భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనపై పరువు నష్టం కేసు దాఖలైంది.
Ramayapatnam Port: రామాయపట్నం పోర్టుపై సర్కార్ ఫోకస్.. పోర్టు కనెక్టివిటీ పెంపు ప్రతిపాదనపై దృష్టి.. ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ..
రామాయపట్నం పోర్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పోర్టు కనెక్టివిటీ పెంపుదలపై ప్రత్యేకంగా ప్రతిపాదనలు రూపొందించేందుకు చర్యలు చేపట్టింది.
Tesla: ఢిల్లీ ఏరోసిటీలో సెకండ్ షోరూమ్.. ఈవీ మార్కెట్ లో స్పీడ్ పెంచిన టెస్లా!
ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla) భారత్లో తన విస్తరణను వేగవంతం చేస్తోంది.
Hyderabad: క్రికెట్ బంతి తీసేందుకు పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన బాలుడు.. కనిపించిన దృశ్యం చూసి షాక్
హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో గత ఏడు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఒక ఇంటిలో మానవ అస్తిపంజరం బయటపడటం స్థానికంగా కలకలం రేపుతోంది.
Kerala: కేరళను వణికిస్తున్న జపనీస్ ఎన్సెఫలైటిస్.. 26 మంది మృతి!
కేరళలో జపనీస్ ఎన్సెఫలైటిస్ (Japanese Encephalitis) వ్యాధి మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది.
Dheeraj Kumar: బాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు ధీరజ్ కుమార్ కన్నుమూత
హిందీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, టెలివిజన్ ప్రొడ్యూసర్ ధీరజ్ కుమార్ (79) బుధవారం ఉదయం కన్నుమూశారు.
#NewsBytesExplainer: నిమిష ప్రియ కేసు కంటే ముందు.. బ్లడ్ మనీ ఇంతక ముందు ఏ భారతీయుడినైనా కాపాడిందా..?
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ప్రస్తుతం యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Lok Sabha: లోక్సభలో డిజిటల్ హాజరు విధానం అమలు.. ఇక ఎంపీలకు సీటుకే హాజరు తప్పనిసరి!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో కొత్త హాజరు (అటెండెన్స్) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
Los Angeles Olympics 2028: లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028.. క్రికెట్ టీ20 మ్యాచ్ల షెడ్యూల్ ప్రకటన
దాదాపు 128 సంవత్సరాల విరామం తర్వాత క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్లోకి ప్రవేశించనుంది.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టి@ 25150
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు ..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజంపేట లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
Winfast Electric SUV: టెస్లాకు గట్టి పోటీగా విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలు.. బుకింగ్లకు ప్రారంభం
ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్కి జూలై 15వ తేదీ మరచిపోలేని రోజుగా నిలిచింది.
PM Modi: ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగొచ్చిన శుభాంశు శుక్లాను అభినందించిన ప్రధాని మోదీ!
భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
stuntman raju death: 'మేము ప్రతి ప్రోటోకాల్ను పాటించాము': స్టంట్మ్యాన్ రాజు మరణంపై పా రంజిత్
కథానాయకుడు ఆర్య, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న 'వేట్టువం' సినిమాకు సంబంధించి ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Singapore: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్
విలాసానికి ఎటువంటి పరిమితులు ఉండవు. కానీ ఆ విలాసాన్ని ఆస్వాదించాలంటే తప్పనిసరిగా డబ్బు అవసరం.
variable pay: మందగమనం ఉన్నప్పటికీ.. Q1లో 70% సిబ్బందికి TCS 100% వేరియబుల్ పే అలవెన్స్
ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు వేరియబుల్ పే అలవెన్స్ను ప్రకటించింది.
Pakistan: పాకిస్థాన్లో పోలియో కలకలం.. 20 జిల్లాల్లో వైరస్ గుర్తింపు!
పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో పోలియో వైరస్ పలు జిల్లాల్లో బయటపడ్డాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 13 పాలియో పాజిటివ్ కేసులను నిర్ధారించారు.
Nimisha Priya: ఉరిశిక్ష నుండి నిమిష ప్రియ తప్పించుకోగలదా? 'బ్లడ్ మనీ'పై మతగురువుతో రాయబారం
యెమెన్ దేశంలో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ప్రస్తుతానికి ఉరిశిక్ష నుండి తాత్కాలిక ఉరట కలిగింది.
Shubhanshu Shukla: యాక్సియం-4 విజయవంతం... రోదసిలోంచి భూమిపైకి శుభాంశు శుక్లా
యాక్సియం-4 మిషన్లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా బృందం విజయవంతంగా భూమికి తిరిగి చేరుకుంది.
Indians in foreign jails: విదేశీ జైళ్లలో భారతీయులు ఎంత మంది ఉన్నారో తెలుసా..?
ప్రస్తుతం కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్లో విధించనున్న మరణశిక్ష కారణంగా విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
Bullet Train: ఘాన్సోలీ-శిల్ఫటా టన్నెల్ ప్రారంభం.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు!
ముంబయి-అహ్మదాబాద్ మధ్య నిర్మాణంలో ఉన్న 508 కిలోమీటర్ల బులెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది.
Nimisha Priya: నిమిష ప్రియకు ఊరట.. మరణశిక్ష అమలు వాయిదా..!
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు కొంత ఉపశమనం లభించినట్లు సమాచారం.
Tesla electric car: ఇండియాలో టెస్లా ఎంట్రీ.. మోడల్ వై ఎలక్ట్రిక్ SUV గ్రాండ్ లాంచ్!
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది.
Axiom-4 mission: శుభాంశు శుక్లా అంతరిక్షయాత్రలో చేసిన ప్రయోగాలు ఇవే..
యాక్సియం-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాములు ఈ నెల 14న భూమి వైపు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు నాసా వెల్లడించింది.
ENG vs IND : ఇంగ్లాండ్ జట్టుకు బిగ్ షాక్.. గాయంతో షోయబ్ బషీర్ టెస్టు ఔట్!
లార్డ్స్ వేదికగా భారత్తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందింది.
WAR 2 : వార్ 2లో ఎన్టీఆర్ ఎంట్రీకి గూస్బంప్స్ గ్యారెంటీ.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
META: AI డేటా సెంటర్లను నిర్మించడానికి మెటా వందల బిలియన్ల డాలర్ల పెట్టుబడి
మార్క్ జుకర్బర్గ్ యాజమాన్యంలోని మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో నిరంతరం భారీగా పెట్టుబడులు పెడుతోంది.
DGCA: గత ఐదు సంవత్సరాలలో భారతదేశంలో 65 ఇంజిన్ వైఫల్యాలు, 17 మేడే కాల్స్ నమోదు.. డీజీసీఏ నివేదికలో కీలక విషయాలు
గత ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు నమోదైనట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.
Rohith Vemula Bill: ₹1 లక్ష జరిమానా,3 సంవత్సరాల జైలు శిక్ష: రోహిత్ వేముల బిల్లు సిద్ధం చేసిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇచ్చిన సూచనల మేరకు, ఆ రాష్ట్ర ప్రభుత్వం రోహిత్ వేముల పేరుతో ఒక ప్రత్యేక బిల్లును రూపొందించింది.
Minister Narayana: రైతులకు గుడ్ న్యూస్.. రూ.20వేలు ఇచ్చేది అప్పుడే!
పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు.
Fauja Singh: 114 సంవత్సరాల వయసులో మరణించిన అతి పెద్ద మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ ఎవరు?
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయస్సులో ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Mining: గనుల శాఖలో 'ఫెసిలిటేషన్ సెల్' ఏర్పాటు.. పారదర్శక లీజులకు గ్రీన్సిగ్నల్!
రాష్ట్ర ప్రభుత్వానికి ఖనిజ రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు గనుల శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
Donald Trump: ట్రంప్ సర్కార్కు భారీ ఊరట.. 1,400 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్
తీవ్ర ఉత్కంఠ మధ్య అమెరికా సుప్రీం కోర్టులో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.
Inflation: తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదు.. జూన్లో తెలంగాణలో -0.93%, ఏపీలో 0% నమోదు
జూన్ నెలలో దేశవ్యాప్తంగా నమోదైన ద్రవ్యోల్బణ రేటుతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తక్కువగా నమోదైంది.
Megastar Chiranjeevi: వీల్చైర్లో భార్యను తీసుకొచ్చిన అభిమాని.. చిరు హృదయాన్ని తాకిన ఘటన ఇదే!
మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలుగు సినీ ప్రేమికుల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకుంది.
Vegetable prices: తెలంగాణాలో ఆకాశానంటిన కూరగాయలు.. గతేడాదితో పోలిస్తే 10 శాతం పెరిగిన ధరలు
బీన్స్ కిలో రూ.90, క్యాప్సికం రూ.80, చిక్కుడు రూ.75, పచ్చిమిర్చి రూ.60...ఇవే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కూరగాయల ధరలు.
Polavaram: పోలవరం నిర్మాణంలో వెనుకపడుతున్న డయాఫ్రం వాల్ పనులు ..
పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టినప్పటికీ, 2027 డిసెంబరు నాటికి పూర్తయ్యేలా పనులు కొనసాగాలని లక్ష్యంగా ఉన్నా,అవసరమైన వేగం ఇంకా అందుబాటులోకి రాలేదు.
Srisailam Project: శ్రీశైలం జలాశయంలో వరద ఉధృతి తగ్గుదల.. గేట్లు మూసివేత
ఎగువ ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల ప్రభావంతో గత పదిరోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగింది.
southwest monsoon: నైరుతి వేళ వేసవిని తలపిస్తున్న ఎండలు.. పల్నాడు జిల్లాలో 40.5 డిగ్రీలు..
నైరుతి రుతుపవనాల సమయంలోనూ వేడి తగ్గకపోవడం గమనార్హం.
Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్ .. తగ్గిన బంగారం ధరలు.. రూ. 2 వేలు పెరిగిన సిల్వర్ ధరలు
బంగారం ధరలు తగ్గి ఊరటనివ్వగా.. వెండి ధరలు మాత్రం అనూహ్యంగా పెరిగి ఆశ్చర్యానికి గురిచేశాయి.
motivation: చెవులు, కళ్ళు, నాలుక.. ఇవి మన సుఖానికే అడ్డుగా ఎందుకు మారతాయి..?
మనిషి జీవితం మానసికంగా, భౌతికంగా సుఖంగా, ఆనందంగా ఉండాలని కోరుకోవడం సహజం. బాధలు, కష్టాలను భరించడం తానేం కాదు, వాటిని ఊహించడానికే జంకుతాడు.
Tesla Model Y: టెస్లా ముంబై షోరూమ్ ప్రారంభం.., ₹60L ధరతో మోడల్ Y విడుదల..
ఎలాన్ మస్క్కి చెందిన టెస్లా సంస్థ భారతదేశ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది.
BSE Bomb Threat: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు బాంబు బెదిరింపు.. నాలుగు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు అమర్చినట్లు మెయిల్
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది.
Akhanda 2: అఖండ-2 హంగామా మొదలైంది.. గూజ్బంప్స్ స్టఫ్ కోసం ఓటీటీలు పోటీ!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్ 'అఖండ-2' ఇప్పటికే సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది.
Banakacherla Project: రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. కేంద్రానికి లేఖ రాసి ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ..
ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన షాక్ ఇచ్చింది.
Prabhas : ఎన్నాళ్లకు డార్లింగ్ దర్శనం.. ప్రసాద్ మల్టీప్లెక్స్లో ప్రభాస్ ఎంట్రీ!
రెబల్ స్టార్ ప్రభాస్ ని అభిమానులు ముద్దుగా పేరు డార్లింగ్ అని పిలుస్తారు. తన సినిమాల ప్రచార వేళ తప్ప, ఎక్కువగా బయట కనిపించని ప్రభాస్ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ప్రైవేట్గా ఉంచే వ్యక్తి.
Jaishankar-Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో జైశంకర్ భేటీ..
భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (Xi Jinping)ను కలిసారు.
Tesla: లగ్జరీ కార్లు కొనే వారికి ఇది గుడ్ న్యూస్.. ఈ రోజే దేశంలో టెస్లా తొలి షోరూం ఓపెన్..
ఎలాన్ మస్క్కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ 'టెస్లా' భారతదేశ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
Team India: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. నాల్లో టెస్టుకు ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం!
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది.
Explained: పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ అంటే ఏమిటి? అది ఉక్రెయిన్కు ఎలా సహాయపడుతుంది..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక మలుపు ఏర్పడింది. ఉక్రెయిన్కు "పేట్రియాట్" ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పంపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
AUS vs WI: టెస్టు చరిత్రలో అత్యంత చెత్త రికార్డు.. 27 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ దారుణమైన అధ్యాయం జమైకాలోని సబినా పార్క్ స్టేడియంలో చోటుచేసుకుంది.
Ujjwal Nikam: 'సంజయ్ దత్ చెప్పి ఉంటే ఎప్పటికీ ఇలా జరిగేది కాదు...' 1993 ముంబై పేలుళ్లపై ఉజ్వల్ నికమ్
దాదాపు 30 ఏళ్ల క్రితం దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలచివేసిన పేలుళ్ల కేసు గురించి మరోసారి చర్చ మొదలైంది.
APL 2025 Auction: ఏపీఎల్ వేలంలో హనుమ విహారి, నితీష్ రెడ్డికి రికార్డు ధర.. ఎంతంటే?
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025 సీజన్కు సంబంధించిన ఆటగాళ్ల వేలం విశాఖపట్టణంలో ఘనంగా జరిగింది.
Stock Market: లాభాల్లో కొనసాగుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,140
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Boeing: అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రమాదం.. బోయింగ్ ఇంధన స్విచ్లపై ముందే హెచ్చరించిన యూకే!
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి విడుదలైన ప్రాథమిక నివేదికలో, ప్రమాదానికి ప్రధాన కారణంగా ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడాన్ని స్పష్టంగా పేర్కొన్న విషయం తెలిసిందే.
Ramayana: 'రామాయణ' బడ్జెట్ రూ.4000 కోట్లు.. నిర్మాత నమిత్ మల్హోత్రా సంచలన ప్రకటన!
బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'పై ఆసక్తికర వివరాలు బయటకొచ్చాయి.
Andhra Pradesh: అమరావతిలో పలు సంస్థలకు భూముల కేటాయింపు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Donald Trump: 'అణు యుద్ధాన్ని ఆపాను': భారతదేశం,పాకిస్తాన్ పై ట్రంప్ అదే మధ్యవర్తిత్వ వాదన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్థాన్ల మధ్య తాను మధ్యవర్తిత్వం నిర్వహించానని పేర్కొన్నారు.
Odisha: లెక్చరర్ లైంగిక వేధింపులు భరించలేక నిప్పంటించుకున్న విద్యార్థిని మృతి!
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లెక్చరర్ లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలేశ్వర్ ఎఫ్.ఎం. కళాశాల విద్యార్థిని మూడురోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది.
Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. 93 ఏళ్ల తర్వాత లార్డ్స్లో అరుదైన ఘనత!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా లార్డ్స్ మైదానంలో అరుదైన రికార్డు సృష్టించాడు.
Banakacherla Project: 'బనకచర్ల'పై దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు, రేవంత్రెడ్డి సమావేశం
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ఈ నెల 16న (బుధవారం) కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో సమావేశం జరగనుంది.
Trump: మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే తాజా టమాటాలపై 17% టారిఫ్
అమెరికా ప్రభుత్వం మెక్సికో నుండి దిగుమతి చేసుకునే తాజా టమాటాలపై 17% సుంకాన్ని విధించింది.
SpiceJet: కాక్పిట్లోకి ప్రవేశించడానికి యత్నం.. విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికుల హల్చల్
దేశ రాజధాని దిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు గందరగోళం సృష్టించారు.
Dharmavaram Silk Sarees: 'ధర్మవరం' పట్టు చీరకు జాతీయ గుర్తింపు.. 'ఒక జిల్లా ఒక ఉత్పత్తి' 2024 అవార్డు..
మన ధర్మవరం చేనేత పట్టు చీరలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
Hyderabad: మలక్పేటలోని శాలివాహన నగర్ లో పార్కులో వాకర్స్ పై కాల్పులు.. ఒకరి మృతి
హైదరాబాద్ మలక్పేటలోని శాలివాహన నగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి.
CM Chandrababu: నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు న్యూఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు.
NITI Ayog Report: చైనా,కెనడా,మెక్సికోలపై సుంకాలతో అమెరికాకు భారత్ ఎగుమతులు పెరుగుతాయ్: నీతిఆయోగ్ నివేదిక
అమెరికాకు భారత్ మరింత పోటీతత్వంగా ఎగుమతులు చేసే అవకాశాలు లభించాయని నీతి ఆయోగ్ వెల్లడించింది.
Donald Trump:'యుద్ధం ముగింపుపై 50 రోజుల్లోపు ఓ ఒప్పందానికి రాని పక్షంలో'.. రష్యాకు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు!
ఉక్రెయిన్ యుద్ధ ముగింపు అంశంలో రష్యా వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా స్పందించారు.
14 Jul 2025
IND vs ENG: రవీంద్ర జడేజా పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
లార్డ్స్ టెస్టులో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచులో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో గెలుపొందింది.
LORA: 'లోరా' ప్రత్యేకత ఏమిటి..? బ్రహ్మోస్ ఉన్నా కూడా భారతదేశం ఈ ఆయుధంపై ఎందుకు ఆసక్తి చూపుతోంది?
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వినియోగించిన ''బ్రహ్మోస్ క్షిపణి'' ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Dengue Vaccine : భారత పరిశోధనలకు ఫలితం.. స్వదేశీ డెంగ్యూ టీకా మూడో దశ ట్రయల్స్లో!
భారతదేశంలో డెంగ్యూ వ్యాధి నివారణలో కీలక మలుపుగా నిలవబోయే స్వదేశీ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ 'డెంగిఆల్' త్వరలో అందుబాటులోకి రానుంది.
Omar Abdullah: ఒమర్ అబ్దుల్లాను అడ్డుకున్న పోలీసులు.. వీడియోను షేర్ చేసిన జమ్ము ముఖ్యమంత్రి
జమ్ముకశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం జూలై 13న నిర్వహించే అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం ఒమర్ అబ్దుల్లా అమర వీరులుకు నివాళులు అర్పించేందుకు యత్నించారు.
Shubhanshu: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి అన్డాకింగ్ విజయవంతం.. మరికొన్ని గంటల్లో భూమిపైకి శుభాంశు
యాక్సియం-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాములు మరికొద్ది గంటల్లో భూమిపైకి తిరిగి రానున్నారు.
Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం అసహనం.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి
విద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
K-RAMP: కొత్త లుక్లో కిరణ్ అబ్బవరం.. 'కె-ర్యాంప్' గ్లింప్స్కు ప్రేక్షకుల ఫిదా
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'కె-ర్యాంప్' (K-RAMP) శరవేగంగా రూపొందుతోంది. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది.
Telangana: తీన్మార్ మల్లన్న మాటలపై మహిళా సంఘాల అభ్యంతరం.. కమిషన్కు ఫిర్యాదు!
తెలంగాణలో చర్చకు కేంద్ర బిందువైన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో, తెలంగాణ జాగృతి మహిళా విభాగం నేతలు రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు.
Nipah virus: కేరళలో రెండో నిఫా వైరస్ మరణం.. ఆరు జిల్లాల్లో హై అలర్ట్
కేరళలో నిఫా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా పాలక్కాడ్ జిల్లాలో రెండవ కేసు నమోదైంది.
Fire Accident: తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం.. ఎక్స్ప్రెస్ రైలులో మంటలు
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Income Tax Refund: ఆదాయపు పన్నుచెల్లింపుదారులకు గుడ్ న్యూస్..ఇకపై 17రోజుల్లోనే ITR రిఫండ్ క్రెడిట్ అవుతుంది..ఇదిగో పూర్తి వివరాలు
పన్ను చెల్లింపుదారులకు శుభవార్త! ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసారా? ఐటీ రిటర్న్ల దాఖలు తుది తేదీ దగ్గర పడుతోంది.
UPI Payments: యూపీఐ పేమెంట్స్పై జీఎస్టీ నోటీసులు.. బెంగళూరులో QR కోడ్లను తొలగిస్తున్న వ్యాపారులు!
యూపీఐ ద్వారా సంవత్సరానికి రూ. 40 లక్షలకు పైగా లావాదేవీలు జరిపిన వ్యాపారులు జీఎస్టీ చెల్లించకుండా తప్పించుకుంటున్నారంటూ కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ చర్యలు ప్రారంభించింది.
India: నేటి నుంచి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు ప్రారంభం.. వాషింగ్టన్ చేరుకున్న భారత బృందం
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మరో విడత చర్చలు నేటి నుంచి అమెరికాలోని వాషింగ్టన్లో ప్రారంభం కానున్నాయి.
Stock market: నాలుగు రోజులలో 1,400 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్... స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోతోంది?
గత నాలుగు ట్రేడింగ్ రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్ క్రమంగా నష్టాల్లో కూరుకుపోతోంది.
ENG vs IND : లార్డ్స్లో దూకుడుగా ప్రవర్తించిన సిరాజ్.. భారీ షాకిచ్చిన ఐసీసీ!
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్కి అంతర్జాతీయ క్రికెట్ మండలి షాక్ ఇచ్చింది.
Pilot Project: ఏపీలో రిజిస్ట్రేషన్కు కొత్త దారులు.. 10 నిమిషాల్లో డాక్యుమెంట్ రెడీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రార్ శాఖ మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి కేవలం 10 నిమిషాల్లోనే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పూర్తవడం, దానిని కొనుగోలు దారుడికి అందజేయడం లక్ష్యంగా ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు.
SC:'వాక్ స్వాతంత్య్రం దుర్వినియోగం అవుతోంది': ప్రధానిపై పోస్ట్ చేసిన కార్టూనిస్టును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
Shubhanshu Shukla: భూమికి 22.5 గంటల ప్రయాణం.. శుభాంశు శుక్ల శుభ యాత్ర ప్రారంభం!
భారతదేశం అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని శుభాంశు శుక్ల రాయనున్నారు.
Silver prices: రికార్డు స్థాయికి చేరుకున్న వెండి ధరలు
భారతదేశంలో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
Air India crash report: ఎయిరిండియా ప్రమాదంపై ఏఏఐబీ నివేదిక విడుదల.. EAFR, RAM, RUN, CUTOFF అంటే ఏమిటి?
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) శనివారం (జూలై 12) నిక్షిప్తంగా దర్యాప్తు నివేదికను విడుదల చేసింది.
Baal Aadhaar Card: మీ పిల్లల కనీస వయస్సు,ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏయే డాక్యుమెంట్లు అవసరం? ఫుల్ ప్రాసెస్ ఇదిగో..!
మీ పిల్లలకు బాల్ ఆధార్ కార్డ్ తీసుకున్నారా? తీసుకోనట్లయితే వెంటనే తీసుకోవడం మంచిది.
Kia Carens Clavis EV: రేపే 'కియా క్యారెన్స్ క్లావిస్ EV' లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!
కియా మోటార్స్ భారతీయ ఈవీ మార్కెట్లో తన కుదురుగా కాలి ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తోంది.
Nimisha Priya: 'నిమిష ప్రియ విషయంలో భారత్ చేయగలిగిందేమీ లేదు': సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్షను ఆపేందుకు భారత్కు పెద్దగా అవకాశాలు మిగిలిలేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
New Governers: గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు.. మూడు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు.
Motivation: శత్రువు ఎంత బలవంతుడైనా ఓడిపోవాల్సిందే.. ఈ మార్గాలను పాటిస్తే చాలు!
జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి - కొన్నిసార్లు మన శత్రువుల వల్ల కూడా ఉంటాయి. అయితే శత్రువులపై విజయాన్ని సాధించాలంటే శక్తిమంతమైన ఆయుధాలు అవసరం కాదు.
Ola Electric Results: ఓలా ఎలక్ట్రిక్ ఫలితాలు.. నష్టాలు పెరిగినా.. షేరు ధర 16 శాతం పెరుగుదల !
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
8th Pay Commission: 8వ వేతన సంఘం ఎప్పుడు అమలవుతుంది? జీతాలు ఎంత పెరుగుతాయి? పూర్తి వివరాలు మీ కోసం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు త్వరలోనే వేతన సవరణలు జరగనున్నాయి.
Railways: రైల్వే ప్రయాణికుల భద్రతకు పెద్దపీట.. ఇకపై అన్ని కోచ్లు, లోకోమోటివ్లలో సిసిటివి కెమెరాల ఏర్పాటు
భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతను మెరుగుపరచే లక్ష్యంతో విస్తృతమైన, సమగ్ర ప్రణాళికను రూపొందించింది.
Ahmedabad Plane Crash: విమానంలో ఎలాంటి యాంత్రిక సమస్యలు లేవు.. ఎయిరిండియా సీఈవో ప్రకటన
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వచ్చిన ప్రాథమిక నివేదిక నేపథ్యంలో ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్బెల్ విల్సన్ స్పందించారు.
AUS Vs WI: 100 టెస్టులు ఆడినా లాభం లేదు.. వెస్టిండీస్ జట్టు నుంచి బ్రాత్వైట్ ఔట్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు తన అనుభవజ్ఞుడైన ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్వైట్పై వేటు వేసింది.
Rishab Shetty: శ్రీకృష్ణదేవరాయల పాత్రలో రిషబ్ శెట్టి.. హిస్టారికల్గా బిగ్ ప్రాజెక్ట్ రెడీ!
ఇతిహాస పుటల్లో ఎంతోమంది రాజులొచ్చారు. వెళ్లిపోయారు. కానీ విజయనగర సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన మహాన్ శాసకుడు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
Earthquake : తూర్పు ఇండోనేషియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్)ప్రకటించింది.
Scott Boland: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా పేసర్ బోలాండ్.. 110 ఏళ్ల రికార్డు బద్దలు!
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేశాడు.
Kingdom :'కింగ్డమ్' చిత్రంలో బ్రదర్ సెంటిమెంట్.. రెండవ సింగిల్ సాంగ్పై తాజా అప్డేట్ ఇదే!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్డమ్'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన ప్రచార పత్రికలు, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ENG vs IND : వామ్మో గిల్.. 23 ఏళ్ల ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసిన యువ కెప్టెన్
ఇంగ్లండ్ గడ్డపై భారత టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డులు తిరగరాస్తున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో గిల్ విఫలమైనా, ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
Etihad: బోయింగ్ 787 లలో ఇంధన నియంత్రణ స్విచ్లతో జాగ్రత్త.. పైలట్లకు ఎతిహాద్ ఎయిర్వేస్ అలర్ట్
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా ఏఐ171 విమాన ప్రమాద ఘటనలో...ఇంధన స్విచ్లు పనిచేయకపోవడం వల్లే ఇంజిన్లకు ఇంధనం సరఫరా నిలిచిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన విషయం తెలిసిందే.
Wimbledon 2025 : ఫస్ట్ వింబుల్డన్ టైటిల్తో సినర్ చరిత్ర.. భారీ ప్రైజ్మనీ ఎంతంటే?
ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతగా ప్రపంచ నెంబర్ వన్, ఇటలీ ఆటగాడు జానిక్ సినెర్ నిలిచాడు.
WHO: అవినీతి ఆరోపణల నేపథ్యంలో షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ను సెలవుపై పంపిన డబ్ల్యూహెచ్వో
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో కీలక పదవిలో ఉన్న ఆమె కుమార్తె సైమా వాజెద్ (Saima Wazed) తాత్కాలిక సెలవుపై వెళ్లారు.
Pakistan: పాకిస్థాన్ లో రామాయణాన్ని ప్రదర్శించిన స్థానిక నాటక బృందం.. విమర్శకుల నుంచి ప్రశంసలు
పాకిస్థాన్ లోని ఒక నాటక బృందం రామాయణ ఇతిహాసాన్ని నాటక రూపంలో ప్రదర్శిస్తూ విశేషమైన ప్రశంసలు అందుకుంటోంది.
YCP: పేర్ని నాని వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం.. తురకా కిశోర్పై మరో కేసు!
వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
Bitcoin: ఆల్-టైమ్ హైని తాకిన బిట్కాయిన్.. మొదటిసారిగా 1,21,000 డాలర్ల మార్క్ని చేరిన బిట్ కాయిన్ విలువ..!
పర్సనల్ ఫైనాన్సింగ్ విభాగంలో బిట్ కాయిన్ ఇప్పుడు కొత్త పెట్టుబడి ఎంపికగా మారిందని చెప్పవచ్చు.
Dalai Lama: దలైలామా వారసత్వం ఎవరిది? - భారత్-చైనా మధ్య ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం!
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపిక అంశం భారత్-చైనా మధ్య మరో కీలక దౌత్య సమస్యగా మారింది.
Telegram: కంపెనీలను నిర్మించాలనుకునే విద్యార్థులు ఈ సబ్జెక్టును నేర్చుకోండి: పావెల్ దురోవ్
టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ విద్యార్థులకు కీలక సలహా ఇచ్చారు.
First visit since Galwan clash: చైనా ఉపాధ్యక్షుడిని కలిసిన జైశంకర్.. ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగుదల
భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల చైనా రాజధాని బీజింగ్లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ను సమావేశమయ్యారు.
Bomb Threats: ఢిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ద్వారక,చాణక్యపురిలో సోదాలు
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఘటనలు కొనసాగుతున్నాయి.
Royal Enfield Hunter 350 Vs Honda CB350: హంటర్ 350 వర్సెస్ సీబీ350.. బెస్ట్ ఆప్షన్గా ఏది ఎంచుకోవాలంటే?
భారత ఆటో మొబైల్ మార్కెట్లో 350 సీసీ సెగ్మెంట్ బైక్స్కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా యువత ఈ శ్రేణిలోని బైక్స్తే ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు.
Rangam Bhavishyavani 2025: వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి..అగ్నిప్రమాదాలు జరుగుతాయి.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాలలో ముఖ్యమైన ఘట్టమైన 'రంగం' కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Jane Street:ఎస్క్రో ఖాతాలో రూ.4,800 కోట్లు డిపాజిట్ చేసిన జేన్ స్ట్రీట్.. సెబీని కొన్ని పరిమితులను ఎత్తివేయాలని అభ్యర్ధన
అమెరికాకు చెందిన ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ రూ.4,843 కోట్లను ఎస్క్రో ఖాతాలో జమ చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
Rajamouli: అభిమాని మీద రాజమౌళి అసహనం.. ఎందుకంటే?
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి పాన్ గ్లోబల్ స్థాయిలో రూపొందుతోన్న భారీ చిత్రంపై పూర్తి దృష్టి సారించారు.
Microsoft: మిగిలిన ఉద్యోగులు AI నైపుణ్యాలలో దృష్టి సారించండి: మైక్రోసాఫ్ట్
భారీ స్థాయి ఉద్యోగాల తొలగింపుల అనంతరం మైక్రోసాఫ్ట్ మిగిలిన ఉద్యోగులకు ఒక స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని పంపింది.
Radhika Yadav: రాధిక హత్యపై రెండో వీడియోలో స్నేహితురాలు చెప్పిన సంచలన వ్యాఖ్యలివే!
టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కన్న తండ్రే ఆమెను తుపాకీతో కాల్చి చంపడం తీవ్ర దుర్ఘటనగా మారింది.
Sarojadevi: దక్షిణ సినిమా ప్రపంచంలో తీవ్ర విషాదం.. సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూత
సీనియర్ నటి సరోజా దేవి (87) కన్నుమూశారు. బెంగళూరులో ఉన్న తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తన చివరి శ్వాస విడిచారు.
Tripura: 6 రోజుల కిందట అదృశ్యమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని.. యమునా నదిలో మృతదేహం గుర్తింపు!
దేశ రాజధాని దిల్లీలో త్రిపురకు చెందిన 19ఏళ్ల యువతి స్నేహ దేబ్నాథ్ అదృశ్యం మిస్టరీగా మారింది.
ENG vs IND: తొలి గంటలోనే మ్యాచ్ను ఫినిష్ చేయండి : ఇంగ్లడ్ సహాయక కోచ్
లార్డ్స్ టెస్టు మాంచి ఉత్కంఠభరిత దశలోకి చేరుకుంది. విజయం ఎవరిది అన్న ప్రశ్నకు సమాధానం చివరి రోజు మాత్రమే ఇస్తుంది.
Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,074
దేశీయ షేర్ మార్కెట్లు ఈ వారం ప్రారంభంలో నష్టాలను ఎదుర్కొన్నాయి.
Andhra Pradesh: రాష్ట్రంలో రెండు స్పేస్ సిటీల అభివృద్ధి.. రూ.25 వేల కోట్ల పెట్టుబడులు.. 35 వేల మందికి ఉపాధి లక్ష్యం
రాష్ట్రంలో అంతరిక్ష రంగానికి అనుకూలంగా అవసరమైన సాంకేతికత,సేవలు,మౌలిక వసతుల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.
Air India Pilots Association: సాంకేతిక లోపాలు ఉన్నాయి.. పైలెట్లపై ఒత్తిడి తగదు : పైలెట్ల అసోసియేషన్
అహ్మదాబాద్లో జూన్ 12న చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై పైలట్ల సంఘం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.
Trump-Putin:'పుతిన్ పగలు అందంగా మాట్లాడతాడు,రాత్రి బాంబుతో విరుచుకుపడుతారు': పుతిన్పై ట్రంప్ ఫైర్
ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా ఖండించింది.
Shubhanshu Shukla: అంతరిక్షం నుంచి భూమికి శుభాంశు శుక్లా రాక.. ఏ రాకెట్లో, ఎంత వేగమే తెలుసా?
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షం నుండి భూమికి తిరిగొస్తున్నారు.
Gold Price Today: మహిళలకు శుభవార్త .. మళ్ళీ తగ్గిన బంగారం ధర! తులంపై ఎంత తగ్గిందంటే..?
భారతదేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.
HHVM : పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రమే మిగిలింది.. ప్రీ రిలీజ్ ఈవెంట్కు వేదిక ఖరారేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పీరియాడికల్ చిత్రం 'హరిహర వీరమల్లు' విడుదలకు సన్నద్ధమవుతోంది.
Faster than airplane: చైనాలో విమానంతో పోటీపడే రైలు.. 1200 కిలోమీటర్లు కేవలం 150 నిమిషాల్లో..
సాంకేతిక ఆవిష్కరణల్లో ప్రపంచానికి దారి చూపుతున్న చైనా, మరోసారి సంచలనం సృష్టించింది.
ENG vs IND: 'లార్డ్స్'లో రెండో ఇన్నింగ్స్ ఛేజ్లు.. గెలిచిందెవరు? ఓడిందెవరు?
లార్డ్స్ మైదానం అనే క్రికెట్ పుట్టినిల్లు... ఇక్కడ టీమిండియా విజయాన్ని సాధించాలంటే ఇప్పటికీ 135 పరుగులు అవసరం.
London: లండన్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. టేకాఫ్ అయిన వెంటనే కూలిన విమానం
లండన్ విమానాశ్రయంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది.
Kentucky: కెంటుకీలోని చర్చి, విమానాశ్రయంలో కాల్పులు.. దుండగుడితో సహా ముగ్గురు మృతి
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలు తరచూ చోటుచేసుకుంటూ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
Tenali: తెనాలి,నిజాంపట్నం కాలువలో బోటు షికారుకు అడుగులు
తెనాలికి 'ఆంధ్రా ప్యారిస్' అన్న పేరు రావడం వెనుక కారణాల్లో ఒకటి పట్టణం మధ్య నుంచి పారిస్లో మాదిరిగా మూడు పంట కాలువలు పారుతుండటమే.
Perni Nani: '76 ఏళ్ల ముసలోడివి.. ఎంతకాలం బతుకుతావ్?'.. సీఎం చంద్రబాబుపై పేర్ని నాని వివాస్పద వ్యాఖ్యలు
వైసీపీ నేత పేర్ని నాని ఇటీవల పెడనలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Saina Nehwal - Kashyap: ఏడేళ్ల వివాహ బంధానికి సైనా, కశ్యప్ గుడ్ బై
భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ఆమె భర్త పారుపల్లి కశ్యప్ తమ వివాహ జీవితానికి ముగింపు పలికారు.
Kumar Mangalam Birla: అమరావతిలో బిట్స్ 'ఏఐ ప్లస్ క్యాంపస్'.. 2027లో ప్రవేశాలు ప్రారంభం
టెక్నాలజీ, పరిశోధన రంగాల్లో గొప్ప పేరున్న బిట్స్ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్) విశ్వవిద్యాలయం, అమరావతిలో అత్యాధునిక "ఏఐ ప్లస్ క్యాంపస్" ఏర్పాటు చేయనున్నట్లు విశ్వవిద్యాలయ కులపతి, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా వెల్లడించారు.